CONCEPT

భావన

19-5-24 సంపాదకీయం

ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు..? ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారకులు హిందూ రాజులే..

బౌద్ధ రాజుల కాలంలో ఈ దేశంలో అందరికీ విద్య ఉంది విదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు దేశం ఐకమత్యంగా ఉండేది ఎవడైనా దండయాత్ర చేస్తే వాడి పుంగి భజాయించి పంపించేవారు అలాంటి బలమైన దేశాన్ని కేవలం పొట్ట కూటి కోసం వచ్చిన బ్రాహ్మణ సంతతి బౌద్ధ బిక్షులతో మమేకమై వారి పతనాన్ని కోరుకున్నారు 

మిత్రులారా 8వ శతాబ్దం క్రితం వరకు ఈ దేశంలో బౌద్ధ రాజులు పాలన చేశారు ఆ తర్వాత బౌద్ధ బిక్షులైన మధ్యచార్యులు ఆదిశంకరాచార్యులు బౌద్ధాన్ని అద్వైతం పేరుతో శివ, విష్ణు, సూర్య, స్కంద, శక్తి, అనే శాఖలతో విభజించారు వారి మాటలు నమ్మిన రాజులు శివ భక్తులుగా కొందరు విష్ణుభక్తులుగా కొందరు సూర్య భక్తులుగా కొందరు శక్తి ఆరాధకులుగా కొందరు ఇలా దేశవ్యాప్తంగా ఐదు వర్గాలుగా విడిపోయారు మత ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకున్నారు అలా 12వ శతాబ్దం వరకు యుద్ధాలు చేసుకొని చంపుకున్నారు ( చోళులు పాండ్యుల యుద్ధాలు కేవలం మతం కోసం జరిగినవే ) 
 
రాజులు మత ఆధిపత్యం కోసం కొట్లాడుతుంటే మరో పక్క బ్రాహ్మణులు రాజులకు అబూత కల్పనలు మాయమాటలు చెప్పి దేశాన్ని 6,500 కులాలుగా విభజించేలా రాజులను ఒప్పించారు అప్పటివరకు ఉన్న విద్యా వ్యవస్థ రాజుల చేత రద్దు చేయించారు. 
మనిషికి మనిషికి మధ్యన అంతర్యాన్ని పెంచి కులాలకు కులాలకు మధ్యన ఆధిపత్యాన్ని పెంచి దేశంలో ఐకమత్యాన్ని లేకుండా చేశారు దేశంపై ఎవడెవడో 11 శతాబ్దంలో వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడున్న మందిరాలను ధ్వంసం చేసి దోచుకెళ్తుంటే ప్రజలు చూస్తుండిపోయారు తప్పితే ఎదురు తిరగలేదు

చివరికి దేశం గందరగోళంలోకి వెళ్లిపోయాక 12వ శతాబ్దంలో  రామానుజచార్యులు ఈ గొడవలకు పుల్ స్టాప్ పెట్టి అన్ని శాఖలను విష్ణువు అవతార శాఖగా మార్చి హైందవమతంగా రూపాంతరం చేశారు.. అక్కడనుండి దేశంలోకి మన ధర్మ రాజ్యాంగం అమలు అవడం మొదలైంది చాతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో ప్రజలలో ఐక్యమత్యం పూర్తిగా పోయింది ఇదే అదునుగా విదేశీయులు మొదట 14వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఒకప్పటి మన గాంధార దేశం బాబరు ఆక్రమించుకొని మొగల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. 

అఖండ భారత్ కాస్త కుదించుకుంటూ దేశాలను వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పటి ఆఫ్గానిస్థాన్ మనదే..బంగ్లాదేశ్ మనదే శ్రీలంక మనదే ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 15 దేశాలు మన దేశం నుండి విడిపోయాయి..
తర్వాత ఇంగ్లీష్ వారు కూడా వచ్చారు ఈ దేశాన్ని కొంతమేర అభివృద్ధి చేస్తూనే సంపద మొత్తం దోచుకెళ్లారు.. ముస్లిమ్స్ క్రైస్తవులు దేశాన్ని దోచుకు వెళ్ళడమే కాకుండా ఇక్కడ మతాలను కూడా వదిలిపెట్టి వెళ్లారు బలవంతన కొందరిని మత మార్పిళ్ళు చేస్తే మరికొందరు వివక్ష తట్టుకోలేక ఇష్టపూర్వకంగా ముస్లింలుగా క్రైస్తవులుగా మారారు

అఖండ భారత్ నుండి దేశాలన్నీ విడిపోవడానికి కారణం వైదిక సాంప్రదాయమే.. ఈ దేశంలోకి ఇతర మతాలు రావడానికి కారకులు కూడా వైదికులే
అయితే బ్రాహ్మణులు ఈ విషయాన్ని ఒప్పుకోకపోగా విదేశీయుల మతాల వల్లనే దేశం విచ్ఛిన్నమైందని తప్పుని వారిపై నెట్టేసి హిందువులకు ముస్లింల పైన క్రైస్తవుల పైన ద్వేషాన్ని పెంచి కాలం వెలుబుచుతూ వచ్చారు 
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు

 ఈ దేశంలో మొదటి సంస్కృతి బౌద్ధం నుంచి మొదలైందని చారిత్రక ఆధారాలతో బయటపడుతున్నాయి ఈ నిజాన్ని జీర్ణించుకోలేని హైందవులు దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారకులు బౌద్ధ రాజులేనని వారు బౌద్ధాన్ని స్వీకరించి శాంతి శాంతి అంటూ యుద్ధాలు చేయకుండా కూర్చోవడం వల్ల విదేశీయులు దేశాన్ని ఆక్రమించారని ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు అందుకే ఈ పోస్టు ఆధారాలతో సహా నేను ఈ పోస్ట్ చేస్తున్నాను. 

బాదామి చాళుక్యులు,  పల్లవులు, ఏడవ శతాబ్దం రాష్ట్ర కూటులు వరకు బౌద్ధ రాజులుగా కొనసాగారు..ఆ తర్వాత మొదట "శైవ రాజులు"గా తర్వాత "వైష్ణవ రాజులు"గా చివరగా 12వ శతాబ్దం నుండి "హైందవ రాజులు"గా కొనసాగారు. 

ఈ దేశాన్ని ఏ కాలంలో ఎవరు పరిపాలించారు వారు పరిపాలించిన కాలం వివరాలు పురావస్తు శాఖ నుండి సేకరించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 

పోస్ట్ పూర్తిగా చదివి ఈ దేశం విదేశీయుల ఆక్రమణ లోకి వెళ్లడానికి కారకులు ఎవరు ? అప్పుడు ఏ మత రాజులు ఉన్నారు ? విదేశీ మతాలు ఈ దేశంలోకి రావడానికి కారకులు ఎవరు ? కామెంట్లలో తెలియజేయండి.. 
             ..బౌద్ధ అన్వేషకుడు మీ బండపల్లి శివారెడ్డి. 

పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650

• మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
• మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
• శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
• కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
• ఇక్ష్వాకులు 210 – 300
• బృహత్పలాయనులు 300 – 350
• ఆనందగోత్రికులు 295 – 620
• శాలంకాయనులు 320 – 420
• విష్ణుకుండినులు 375 – 555
• పల్లవులు 400 – 550
. గుప్తులు 500 - 600
. బాదామి చాళుక్యులు 500 - 600

పూర్వమధ్య యుగము 650 – 1320

• మహాపల్లవులు
• రేనాటి చోడులు
• రాష్ట్రకూటులు 700 - 900
• తూర్పు చాళుక్యులు 624 – 1076
• పూర్వగాంగులు 498 – 894
• చాళుక్య చోళులు 980 – 1076
• కాకతీయులు 750 – 1323
• అర్వాచీన గాంగులు 

ఉత్తరమధ్య యుగము 1320–1565

• ముసునూరి నాయకులు 1333–1368
• ఓఢ్ర గజపతులు 1513
• రేచెర్ల పద్మనాయకులు 1368–1461
• కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
• బహమనీ రాజ్యము
• విజయనగర సామ్రాజ్యము 1336–1565

ఆధునిక యుగము 1540–1956

• అరవీటి వంశము 1572–1680
• పెమ్మసాని నాయకులు 1423–1740
• కుతుబ్ షాహీ యుగము 1518–1687
• నిజాము రాజ్యము 1742–1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము 1800–1947
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
• ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014


మంచి మాట 

అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ

దెంపుతో వసనాభిఁ దినుటమేలు;

ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె

బండఁగట్టుక నూతఁబడుట మేలు;

పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;

బడబాగ్ని కీలలఁ బడుటమేలు;

బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ

గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;

తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి

జగడమాడెడు పనికంటెఁ జావుమేలు

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


బుద్దుని బోధనలు

These are the ten perfections. They are important to conducting a happy and compassionate life.
The Ten Perfections (Paramis)
1. Generosity (dana).
2. Morality (sila)
3. Renunciation (nekkhamma)
4. Wisdom (panna)
5. Energy (viriya)
6. Patience (khanti)
7. Truthfulness (sacca)
8. Resolution (adhitthana). 
9. Loving-Kindness (metta)
10. Equanimity (upekkha)

ముఖ్యమైన బౌద్ధమతం
ఇవే పది పరిపూర్ణతలు. 
సంతోషకరమైన మరియు దయగల జీవితాన్ని నిర్వహించడానికి అవి ముఖ్యమైనవి.

పది పరిపూర్ణతలు (పారామిస్)

1. దాతృత్వం (దానా).
2. నైతికత (సిలా)
3. త్యజించడం (నెక్కమ్మ)
4. జ్ఞానం (పన్నా)
5. శక్తి (విరియా)
6. సహనం (ఖాంతి)
7. సత్యసంధత (సక్కా)
8. రిజల్యూషన్ (అధిత్థాన).
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)
10. సమానత్వం (ఉపేఖ)

***
వేసవి కాలం జాగ్రత్తలు 
ఎండదెబ్బ కొట్టకుండా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సీజనల్ పండ్లు తినడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది 
శరీరానికి కావలిసినవి సప్లిమెంట్స్ 
ప్రోటీన్
ప్రోబయోటిక్
ఫైబర్
మల్టీ విటమిన్స్ and మల్టీ మినరల్స్
Omega3

అజ్ఞానమే అనారోగ్యానికి మూలం 

90% జబ్బులు
ఆహార నియమాలతో,
ప్రకృతి వైద్యం తో నయమవుతాయి

మోకాళ్ళ నొప్పులు నివారణకు
బరువు (obesity), తగ్గుటకు
మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు 

100 days programme పెట్టుకోండి 
  • టీ,కాఫీ, నాన్వెజ్ నిషిద్ధం
  • 2 నుండి 5 km నడక
  • Exersises
  • వదులుగా వస్త్రాధారణ
  • Boots వాడకం
  • ఉదయం 06:00am వేడి నీరు త్రాగాలి క్రింది వాటితో రోజుకొక్కటి (పసుపు/జీర/వాము /సోంపు /అల్లం /చెక్క /నిమ్మ/బార్లీ )
  • ఆహారం 5 సార్లు గా కొద్దిగా కొద్దిగా 
  • 1.టిఫిన్ 08:00 am తగినంత 
  • 2.స్నాక్స్ 11:00 am
  • 3.భోజనం 250 గ్రామలు 0100 mediam గా pm  (depend on req Calories-    ) {పులిహోర /వెజిపలావ్ /పెరుగన్నం /రాగిముద్ద /రైస్ }
  • 4.స్నాక్స్ 04:00 pm
  • 5.టిఫిన్ 07:00 to 09:00 pm చాలా తక్కువగా (1. చపాతీ 2. పెసరదోశ 3. రాగిదోశ 4. ఇడ్లీ 5. జొన్నరొట్టె మొదలైనవి రోజుకొకటి 7 రోజులు
  • ఉదయం బాగాతినాలి మధ్యాహ్నం మీడియం గా తినాలి రాత్రి తక్కువగా తినాలి 
  • ధ్యానము 09:00 pm
  • Sleep 10 Pm to 04.00Am
  • పెరుగు బదులు మజ్జిగ వాడవలెను 
  • పాలు వాడరాదు
  • షుగర్, షుగరితో చేసినవి తినకండి జలుబు కఫమ్ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి
  • మొండివ్యాధులు నయంకావాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటేవ్యక్తిగత క్రమశిక్షణ అవసరం
  • రక్తశుద్ధికై ఆహారం పట్ల శ్రద్ధ 
  • జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంచుకోవాలి
  • శరీరానికి వ్యాయామం 
  • ఆకలైతేనే తినాలి
  • ఆహారం తీసుకోకపోతే బరువు పెరుగుతారు imbalance of food
  • వ్యక్తిగత అనుభవం బరువు 79.9 kg నుండి 74kg వరకు వచ్చినది
  • BMI =W/H*H kg/m*m
  • 74/1.5×1.5=32.8 present 
  • 54/1.5×1.5=24 required 
***

GOALS IN OUR LIFE:

1.WEALTHY

2.HEALTHY

3.GOOD PROFESSION

4.GOOD RELATIONSHIPS

5.SPIRUTUALLY STRONG/GOOD             PERSONALITY
***

A.DREAM

B.STRUGGLE

C.VICTORY
***
                         వ్యక్తిత్వ వికాసం 
             (Personality  Development)

STUDENT-TEACHER-PARENT:RELATIONS

*Student :Who become himself/herself
conscious (స్పృహ)
*Teacher :  who inspires student(ప్రభావితం)
*Parent : who gives personality to their children  (వ్యక్తిత్వం) 

HOW TO GET KNOWELDGE: 
1. Reading books
2. Excursions 
3. Debate
లక్ష్యసాధనకు మార్గాలు 
1.ధ్యానం ( Meditaion ) 
2.సమయపాలన ( Time management ) 
3.సహచరత్వం ( Association ) 
TIME MANAGEMENT
To accomplish:
Avoiding the phrase “I don’t have time...”,will soon help you to realize that you do have the time needed for just about anything you choose to accomplish in life.

(CHARACTERISTICS OF TIME)
1.Time is a unique resource.
2.It is available in continuous stream and is never absent
3.We are forced to spend it and once lost is lost for ever
4.Today never comes again.
5.There is no substitute for time.
6.It can not be stored or accumulated.
7.It is available all round the clock.

How do I change? 
* If I feel depressed I will sing.
* If I feel sad I will laugh.
* If I feel ill I will double my labour.
* If I feel fear I will plunge ahead.
* If I feel inferior I will wear new garments.
* If I feel uncertain I will raise my voice.
* If I feel poverty I will think of wealth to come.
* If I feel incompetent I will think of past success.
* If I feel insignificant I will remember my goals. 
* "Today I will be the master of my emotions".

*STAND AND DIE IN YOUR OWN STRENGTH ;IS THERE IS ANY SIN IN THE WORLD,IT IS WEAKNESS;AVOID ALL WEAKNESS,FOR WEAKNESS IS SIN , WEAKNESS IS DEATH 
                         - SWAMY VIVEKANANDA.

కష్టపడితే ఏదో ఒకరోజు మనదవుతుంది- ABINAV BINDRA 
Abhinav Apjit Bindra (born 28 September 1982) is an Indian Olympic gold medallist, retired sport shooter, and businessman.He is the first and one of only two Indians to win an Individual Olympic Gold Medal.He is the first Indian to have held concurrently the world and Olympic titles for the men's 10-meter air rifle event, having earned those honors at the 2008 Summer Olympics and the 2006 ISSF World Shooting Championships. Bindra has also won seven medals at the Commonwealth Games and three medals at the Asian Games
                                                             ***

No comments:

Post a Comment

CONCEPT
( DEVELOPMENT OF HUMAN RELATIONS AND HUMAN RESOURCES )

Powered by Blogger. human resources )

అంబేద్కర్ - దళితుల విమోచన


ప్రపంచ మేధావులలో ఒకరు
దళితులకు అయన ఒక స్పోర్టకస్
ఒక మోసెస్ ఒక మార్టిన్ లూధర్ కింగ్
స్పోర్టకస్ 
తిరుగుబాటు, బానిస-యాజమాన్య ఒలిగార్కికి (కొంతమంది ప్రజలు పాలించిన ఒక రాజకీయ వ్యవస్థ,)వ్యతిరేకంగా అణగారిన ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఉదాహరణగా వ్యాఖ్యానించబడింది

ఆధునిక కాలంలో, స్పార్టకస్ కమ్యూనిస్టులు మరియు సోషలిస్టులకు ఒక చిహ్నంగా మారాడు. కార్ల్ మార్క్స్ స్పార్టకస్‌ను తన హీరోలలో ఒకరిగా పేర్కొన్నాడు మరియు అతన్ని "ప్రాచీన చరిత్రలో అత్యంత అద్భుతమైన సహచరుడు" మరియు "గొప్ప సాధారణ, గొప్ప పాత్ర, పురాతన శ్రామికవర్గం యొక్క నిజమైన ప్రతినిధి " అని వర్ణించాడు.  స్పార్టకస్ వామపక్ష విప్లవకారులకు గొప్ప ప్రేరణగా నిలిచాడు, ముఖ్యంగా జర్మన్ స్పార్టకస్ లీగ్ (1915–18), ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ .  జర్మనీలో కమ్యూనిస్టులచే జనవరి 1919 తిరుగుబాటును స్పార్టసిస్ట్ తిరుగుబాటు అని పిలుస్తారు .  స్పార్టకస్ బుక్స్ , ఉత్తర అమెరికాలో ఎక్కువ కాలం పాటు సమిష్టిగా నడిచే లెఫ్టిస్ట్ బుక్ స్టోర్స్‌లో ఒకటి, అతని గౌరవార్థం కూడా పేరు పెట్టబడింది. ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్ ఒబ్లాస్ట్‌లో ఉన్న స్పార్టక్ గ్రామం కూడా స్పార్టకస్ పేరు పెట్టబడింది.

స్పార్టకస్ పేరు సోవియట్ యూనియన్ మరియు సెంట్రల్ మరియు తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో అథ్లెటిక్స్‌లో కూడా ఉపయోగించబడింది . స్పార్టకియాడ్ అనేది ఒలింపిక్ క్రీడల యొక్క సోవియట్ బ్లాక్ వెర్షన్ .  ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెకోస్లోవేకియాలో నిర్వహించే సామూహిక జిమ్నాస్టిక్స్ ప్రదర్శనకు కూడా ఈ పేరు ఉపయోగించబడింది . ఒట్టావా సెనేటర్‌ల మస్కట్ స్పార్టకాట్ కూడా అతని పేరు మీదనే పెట్టబడింది.

Ambedkar in the 1950s 1st Minister of Law and Justice In office 15 August 1947 – 6 October 1951 President Rajendra Prasad Governors General Louis Mountbatten C. Rajagopalachari Prime Minister Jawaharlal Nehru Preceded by Position established Succeeded by Charu Chandra Biswas Member of Parliament, Rajya Sabha In office 3 April 1952 – 6 December 1956 Constituency Bombay State Chairman of the Constitution Drafting Committee In office 29 August 1947 – 24 January 1950 Member of the Constituent Assembly of India In office 9 December 1946 – 24 January 1950 Constituency • Bengal Province (1946–47)  • Bombay Province (1947–50) Minister of Labour in Viceroy's Executive Council In office 22 July 1942 – 20 October 1946 Governors General The Marquess of Linlithgow The Viscount Wavell Preceded by Feroz Khan Noon Legislative positions Leader of the Opposition in the Bombay Legislative Assembly In office 1937–1942 Member of the Bombay Legislative Assembly In office 1937–1942 Constituency Bombay City (Byculla and Parel) General Urban Member of the Bombay Legislative Council In office 1926–1937 Personal details Born Bhiva Ramji Sakpal 14 April 1891 Mhow, Central India Agency, British India (now Madhya Pradesh, India) Died 6 December 1956 (aged 65) New Delhi, India Resting place Chaitya Bhoomi 19°01′30″N 72°50′02″E Political party Independent Labour Party Scheduled Castes Federation Other political affiliations Republican Party of India Spouses Ramabai Ambedkar ​ ​(m. 1906; died 1935)​ Savita Ambedkar ​(m. 1948)​ Children Yashwant Relatives Ambedkar family Education University of Mumbai (BA, MA) Columbia University (MA, PhD) London School of Economics (MSc, DSc) Profession Juristeconomistpoliticiansocial reformerwriter Awards Bharat Ratna (1990, posthumous) Signature Nickname Babasaheb After graduating from Elphinstone College, University of Bombay, Ambedkar studied economics at Columbia University and the London School of Economics, receiving doctorates in 1927 and 1923, respectively, and was among a handful of Indian students to have done so at either institution in the 1920s.[1] He also trained in the law at Gray's Inn, London. In his early career, he was an economist, professor, and lawyer. His later life was marked by his political activities; he became involved in campaigning and negotiations for partition, publishing journals, advocating political rights and social freedom for Dalits, and contributing to the establishment of the state of India. In 1956, he converted to Buddhism, initiating mass conversions of Dalits.[2]  In 1990, the Bharat Ratna, India's highest civilian award, was posthumously conferred on Ambedkar. The salutation Jai Bhim (lit. "Hail Bhim") used by followers honours him. He is also referred to by the nickname Babasaheb (BAH-bə SAH-hayb), meaning "Respected Father".
1932 పూణే act
మే డే - అంబేడ్కర్: "మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?" రవిశంకర్ లింగుట్ల బీబీసీ ప్రతినిధిసమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని అంబేడ్కర్ చెప్పారు. పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్ వివరించారు. వ్యక్తి తన సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన, తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు. నాటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఈ అంశంపై రచయిత, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి(కస్టమ్స్&ఎక్సైజ్) ఎస్‌ఎన్ బూసితో బీబీసీ మాట్లాడగా- అంబేడ్కర్ కాలంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, దేశంలో కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని, గ్రామాల్లో ఇప్పటికీ అంటరానితనం తీవ్రంగానే ఉందని చెప్పారు. ఎస్‌ఎన్ బూసి 'డాక్టర్ అంబేడ్కర్: ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్(ఆరు సంపుటాలు)', 'మహాత్మా గాంధీ అండ్ బాబాసాహెబ్ అంబేడ్కర్' పుస్తకాలతోపాటు బౌద్ధంపై నాలుగు సంపుటాలు రాశారు. అంబేడ్కర్ అందరూ సమానులేనని, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని చెప్పారని, వాటి సాధనకు కృషిచేశారని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని నిషేధించిందని, కానీ కులవ్యవస్థపై నిషేధం లేదని ఆయన ప్రస్తావించారు. 'దళితుడైనందుకే అంబేడ్కర్‌కు అంత గుర్తింపు దక్కలేదు' కార్మికుల కోసం అనేక చట్టాలను అంబేడ్కర్ తీసుకొచ్చారని, కానీ ఆయనకు లభించాల్సినంత విస్తృతమైన గుర్తింపు లభించలేదనే వాదనపై ఎస్‌ఎన్ బూసి స్పందిస్తూ- ఆయన దళితుడు కావడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. అణగారిన వర్గాలు ముఖ్యంగా కార్మిక వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతుండటంపై అంబేడ్కర్ ఆవేదన చెందారు. ఈ వర్గాలకు విముక్తి కల్పించేందుకు అప్పటి సైద్ధాంతిక వాదనలను సవాలు చేశారు. వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయన నాయకత్వంలో, కార్మిక సమస్యలు, పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించింది. కార్మికులందరికీ సరైన వేతనాలు, సరైన పరిస్థితులను హక్కుగా కల్పించింది. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడ్డ తొలి కేబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.


CONCEPT ( development of human relations and human resources )

బాలుర శిక్షణా శిబిరం

CONCEPT
 ( development of human relations and human resources )



బాలుర శిక్షణా శిబిరం

10 to 18 సం బాలురు అర్హులు
బాలురును ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుటకై నైతిక, ధార్మిక శిక్షణ ఇవ్వబడును
అనుభవజ్ఞలైన వ్యాయమ శిక్షకులు చే శిక్షణ ఇవ్వబడును

1.ఆరోగ్య సూత్రాలు
2.ప్రాణాయామం - వ్యాయామం 
3.క్రమశిక్షణ - దినచర్య
4.విలువలతో కూడిన జీవన విధానం
    నైతిక విలువలు
5.దేశభక్తి 
6.జనరల్ నాలెడ్జి
7.ఇంగ్లీష్ గ్రామర్
8.మహాపురుషుల జీవిత చరిత్రలు
9.కర్ణాటక సంగీతం (basics)
10. వ్యక్తిత్వ వికాసం 

పిల్లల మంచి భవిష్యత్తు కోసం శిబిరం లో చేర్పించండి
***

GOALS IN OUR LIFE:

1.WEALTHY

2.HEALTHY

3.GOOD PROFESSION

4.GOOD RELATIONSHIPS

5.SPIRUTUALLY STRONG/GOOD             PERSONALITY
***

A.DREAM

B.STRUGGLE

C.VICTORY
***
                         వ్యక్తిత్వ వికాసం 
             (Personality  Development)

STUDENT-TEACHER-PARENT:RELATIONS

*Student :Who become himself/herself
conscious (స్పృహ)
*Teacher :  who inspires student(ప్రభావితం)
*Parent : who gives personality to their children  (వ్యక్తిత్వం) 

HOW TO GET KNOWELDGE: 
1. Reading books
Reading is important because it develops your mind and gives you excessive knowledge and lessons of life. It helps you understand the world around you better. It keeps your mind active and enhances your creative ability. Communication Skills: Reading improves your vocabulary and develops your communication skills.
2. Excursions
a short journey or trip, especially one taken as a leisure activity.
3. Debate
A debate is a structured contest over an issue or policy. There are two sides - one supporting, one opposing. Debating can look intimidating from the sidelines, with speakers appearing confident, passionate and unwavering, but it consists of skills that anybody can learn.A debate is a structured contest over an issue or policy. There are two sides - one supporting, one opposing. Debating can look intimidating from the sidelines, with speakers appearing confident, passionate and unwavering, but it consists of skills that anybody can learn.


లక్ష్యసాధనకు మార్గాలు 
1.ధ్యానం ( Meditaion ) 
2.సమయపాలన ( Time management ) 
3.సహచరత్వం ( Association ) 
TIME MANAGEMENT
To accomplish:
Avoiding the phrase “I don’t have time...”,will soon help you to realize that you do have the time needed for just about anything you choose to accomplish in life.

(CHARACTERISTICS OF TIME)
1.Time is a unique resource.
2.It is available in continuous stream and is never absent
3.We are forced to spend it and once lost is lost for ever
4.Today never comes again.
5.There is no substitute for time.
6.It can not be stored or accumulated.
7.It is available all round the clock.

How do I change? 
* If I feel depressed I will sing.
* If I feel sad I will laugh.
* If I feel ill I will double my labour.
* If I feel fear I will plunge ahead.
* If I feel inferior I will wear new garments.
* If I feel uncertain I will raise my voice.
* If I feel poverty I will think of wealth to come.
* If I feel incompetent I will think of past success.
* If I feel insignificant I will remember my goals. 
* "Today I will be the master of my emotions".

*STAND AND DIE IN YOUR OWN STRENGTH ;IS THERE IS ANY SIN IN THE WORLD,IT IS WEAKNESS;AVOID ALL WEAKNESS,FOR WEAKNESS IS SIN , WEAKNESS IS DEATH 
                         - SWAMY VIVEKANANDA.

కష్టపడితే ఏదో ఒకరోజు మనదవుతుంది- ABINAV BINDRA 
Abhinav Apjit Bindra (born 28 September 1982) is an Indian Olympic gold medallist, retired sport shooter, and businessman.He is the first and one of only two Indians to win an Individual Olympic Gold Medal.He is the first Indian to have held concurrently the world and Olympic titles for the men's 10-meter air rifle event, having earned those honors at the 2008 Summer Olympics and the 2006 ISSF World Shooting Championships. Bindra has also won seven medals at the Commonwealth Games and three medals at the Asian Games
సెల్ No 9492979239
                                                             ***

కాలమానము

భాస్కరులు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను. ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరుని వంశ వృక్షము:

త్రివిక్రమ -----> భాస్కరభట్ట-----> గోవింద-----> ప్రభాకర----> మనోరధ----> మహేశ్వర----> భాస్కరాచార్య----> లక్ష్మీధర.

 (సా.శ.. 499), వరాహమిహిరుడు

చంద్ర,  గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత

చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.


అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.

ఆర్యభట

భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా","కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు


హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు

ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా","కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు

 (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్రలో పేరుపొందిన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ఎక్కువగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ.. 78 లో ప్రారంభమైంది.[1] దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ.. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది.

  • క్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి (సా.శ.. 1)
  • విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57)
  • శాలివాహనశకం - శాతవాహనులలో పేరొందిన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ.. 78)

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.


చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం.దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు 354 రోజులు. అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.

ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.

తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).

తెలుగు నెలలు

  1. చైత్రము
  2. వైశాఖము
  3. జ్యేష్ఠము
  4. ఆషాఢము
  5. శ్రావణము
  6. భాద్రపదము
  7. ఆశ్వీయుజము
  8. కార్తీకము
  9. మార్గశిరము
  10. పుష్యము
  11. మాఘము
  12. ఫాల్గుణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

ఉదాహరణ ;-

  • పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము .
  • పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము.
  • పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము .
  • పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము.
  • పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము .
  • పౌర్ణమి రోజున పూర్వాభాద్ర నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల భాద్రపదము.
  • పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము.
  • పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము.
  • పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము .
  • పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము.
  • పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము.
  • పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము.
హిందూ తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులు: అవి

వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి
గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి
వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి.
శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.
హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది
శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును.
వసుస సంఖ్యఋతువుకాలాలుహిందూ చంద్రమాన మాసాలుఆంగ్ల నెలలులక్షణాలుఋతువులో వచ్చే పండగలు
1వసంతఋతువుSpringచైత్రంవైశాఖం~ ఏప్రిల్13 నుండి జూన్ 10సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలంఉగాదిశ్రీరామ నవమివైశాఖిహనుమజ్జయంతి
2గ్రీష్మఋతువుSummerజ్యేష్టంఆషాఢం~ జూన్ 11 నుండి ఆగస్టు 8బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత,వటపూర్ణిమరధసప్తమిగురుపూర్ణిమ
3వర్షఋతువుMonsoonశ్రావణంభాద్రపదం~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి.రక్షా బంధన్శ్రీకృష్ణ జన్మాష్టమివినాయక చవితి,
4శరదృతువుAutumnఆశ్వయుజంకార్తీకం~ అక్టోబరు 7 నుండి డిసంబరు 4తక్కువ ఉష్ణోగ్రతనవరాత్రివిజయదశమిదీపావళి,శరత్ పూర్ణిమ , బిహుకార్తీక పౌర్ణమి,
5హేమంతఋతువుWinterమార్గశిరంపుష్యం~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలంపంచ గణపతి భోగిసంక్రాంతి,కనుమ
6శిశిరఋతువుWinter & Fallమాఘంఫాల్గుణం~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలంవసంత పంచమిరథసప్తమి/మకర సంక్రాంతిశివరాత్రిహోళీ

తిరుగుతున్నప్పుడు ఈ ఎక్స్పోజర్ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. సంవత్సరంలో సగం వరకు (మార్చి 20 నుండి సెప్టెంబరు 22 వరకు), ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు చిట్కాలు, గరిష్ఠ మొత్తం జూన్ 21 న సంభవిస్తుంది. సంవత్సరంలో మిగిలిన సగం వరకు, అదే జరుగుతుంది, కానీ ఉత్తరాదికి బదులుగా దక్షిణ అర్ధగోళం, గరిష్ఠంగా డిసెంబరు 21 చుట్టూ ఉంటుంది. సూర్యుడు భూమధ్యరేఖ వద్ద నేరుగా ఓవర్ హెడ్ అయినప్పుడు రెండు సందర్భాలు విషువత్తులు. ఆ సమయంలో, ఉత్తర ధ్రువం భూమి దక్షిణ ధ్రువం రెండూ కేవలం టెర్మినేటర్‌లో ఉన్నాయి, అందువల్ల పగలు రాత్రి రెండు అర్ధగోళాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. మార్చి విషువత్తు చుట్టూ, ఉత్తర అర్ధగోళం పగటి గంటలు పెరిగేకొద్దీ వసంతాన్ని అనుభవిస్తుంది పగటి గంటలు తగ్గిపోతున్నందున దక్షిణ అర్ధగోళం శరదృతువును అనుభవిస్తోంది.

సంవత్సరంలో సౌర మధ్యాహ్నం సూర్యుని రోజు పొడవు ఎత్తులో మార్పుగా అక్షసంబంధ వంపు ప్రభావం గమనించవచ్చు. శీతాకాలంలో సూర్యుని తక్కువ కోణం అంటే ఇన్కమింగ్ సౌర వికిరణం భూమి ఉపరితలం పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది, కాబట్టి అందుకున్న కాంతి మరింత పరోక్షంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. ఈ ప్రభావం తక్కువ పగటి గంటల మధ్య, భూమి అక్షసంబంధ వంపు రెండు అర్ధగోళాలలో వాతావరణంలో కాలానుగుణ వైవిధ్యానికి కారణమవుతుంది.

దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
CONCEPT ( development of human relations and human resources )