01.4.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు జీసస్🌐





చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు – జీసస్ | Jesus Philosophy Telugu

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు – జీసస్

1. Author

సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

2. Great Poetry

అజ్ఞానపు టంధయుగంలో ఆకలి, ఆవేశం మధ్య తెలియని శక్తుల చేత నడిపించబడిన మనుషులు తమ ప్రయోజకత్వం కోసం సామ్రాజ్యాలు నిర్మించారు. ఆ క్రుత్రిమ వ్యవస్థలు చివరికి కూలిపోయాయి. చరిత్ర సంఘర్షణల ద్వారా పుట్టింది.

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసాను
– శ్రీ శ్రీ

3. Theme – జీసస్ & మానవ సంబంధాలు

మాటలకు, ప్రభోదాలకు చరిత్రను మార్చే శక్తి ఉంది. జీసస్ తన శిష్యులకు సేవ భావాన్ని నేర్పించాడు. "గొప్పవాడవ్వాలంటే ముందుగా సేవకుడవ్వాలి" అని చెప్పాడు.

4. Bible Words

“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.” – Luke 23

“పాత బట్టకు క్రొత్త మాసిక వేయరు... క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయాలి.” – Matthew 9

5. జీవిత చరిత్ర

జీసస్ క్రీస్తు సుమారు 4 BCE నుండి 30 CE మధ్య జీవించారు. బెత్లహేమ్‌లో జన్మించారు. 30 ఏట బోధనలు ప్రారంభించారు.

ఆయన కరుణ, ప్రేమ, క్షమను బోధించారు. పేదలను ఆదరించారు. సిలువపై మరణించారు. మూడు రోజుల తర్వాత పునరుత్థానం పొందారని విశ్వాసం.

జీసస్ బోధనలు

1. దైవ రాజ్యం – ప్రేమ, సమానత్వం

2. “నీ పొరుగువాని ప్రేమించు”

3. క్షమా ధర్మం

4. దీనులకు సహాయం

జీసస్ బోధనలు ప్రేమ, అహింస, క్షమపై ఆధారపడ్డాయి. ఆయన తన జీవితంలో వాటిని అమలు చేసి చూపించాడు.

01.4.జీసస్ theam

4. జీసస్ - మానవసంబంధాలు

మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచేయించుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.

CONCEPT ( development of human relations and human resources )

02.బుద్ధుడు ఋగ్వేదం కాలం

ఋగ్వేదం చర్చ | Rigveda Complete Notes

ఋగ్వేదం భారతీయ సంస్కృతి, మతం మరియు తత్వశాస్త్రానికి పునాది. ఇది ప్రాచీన వేదాలలో మొదటిది. ఇందులో దేవతా స్తోత్రాలు, సమాజ నిర్మాణం, నదులు, భాషా సంబంధాలు మరియు తాత్విక భావనలు ఉన్నాయి.

ఋగ్వేద కాలపు సమాజం

  • సప్తసింధు ప్రాంతం (పంజాబ్) ప్రధాన కేంద్రం
  • పశుపాలక సంస్కృతి – గోవులు, గుర్రాలు సంపద
  • గ్రామీణ జీవనం
  • వ్యవసాయం తెలిసినా ప్రధాన వృత్తి కాదు
  • యవధాన్యం పండింపు
  • పచ్చిక బీడులు, గ్రామాలు

ప్రసిద్ధ సంఘటన

దశరాజ్ఞ యుద్ధం – సుదాసు అనేక గణాలపై విజయం సాధించాడు.

ఋగ్వేద దేవతలు

  • ఇంద్ర
  • వరుణ
  • మిత్ర
  • అగ్ని
  • సోమ
  • అశ్వినీ కుమారులు (నాసత్య, దస్ర)

అశ్వినీ దేవతలు “దేవ వైద్యులు”గా ప్రసిద్ధి. ఆరోగ్యం, ఉదయ కాంతికి ప్రతీకలు.

ఋగ్వేద నదులు

  • సరస్వతి
  • సింధు
  • గంగా
  • యమునా
  • సత్లజ్
  • బియాస్
  • రవీ
  • చెనాబ్
  • జీలం
  • కాబూల్

వేదాలు

  • ఋగ్వేదం
  • యజుర్వేదం
  • సామవేదం
  • అథర్వవేదం

ఇతర గ్రంథాలు

  • ఉపనిషత్తులు
  • రామాయణం
  • మహాభారతం
  • పురాణాలు
  • భగవద్గీత

భాషా సంబంధాలు

పర్ష్యన్, స్లావిక్, గ్రీకు, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలతో సంబంధాలు ఉన్నాయి.

  • స్లావిక్ జాతులు – రష్యా, ఉక్రెయిన్
  • ఇరానియన్ – అవేస్తా గ్రంథం
  • ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం

ఋగ్వేద నిర్మాణం

  • 10 మండలాలు
  • 1028 సూక్తాలు
  • 10,000+ మంత్రాలు
  • పద్యరూపంలో రచన

ముఖ్య విషయాలు

  • గాయత్రీ మంత్రం
  • 33 దేవతలు
  • సప్తసింధు సంస్కృతి
  • పశుపాలక జీవనం

సారాంశం

ఋగ్వేదం ప్రాచీన భారతీయ జ్ఞానానికి మూలం. ఇది సమాజం, భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత గురించి విలువైన సమాచారం ఇస్తుంది.

CONCEPT ( development of human relations and human resources )

THE BIBLE .మత్తయి సువార్తా 📕

మత్తయి సువార్త నూతన ఒడంబడికలోని నాలుగు సువార్తలలో మొదటిది. 

అధ్యాయాలు: 28
వాక్యాలు: 1,071
మాటలు: సుమారు 23,684 
(ప్రాంతాన్ని బట్టి తేడా ఉండవచ్చు)


ఇది యేసు క్రీస్తు జీవిత చరిత్రను, ఆయన బోధలను వివరించేదిగా మత్తయి రచించినదిగా భావించబడుతుంది.

మత్తయి 1:1
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము
వంశావళి.
మత్తయి 1:17
ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు. 42 తరములు
మత్తయి 1:18
యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
మత్తయి 1:19
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
మత్తయి 1:20
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;
మత్తయి 1:21
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
మత్తయి 1:22
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
మత్తయి 1:23
అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
మత్తయి 1:24
యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
మత్తయి 1:25
ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
మత్తయి 2:1
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
మత్తయి 2:2
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2:3
హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
మత్తయి 2:4
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
మత్తయి 2:5
అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏలయనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వరా వ్రాయబడియున్నదనిరి.
మత్తయి 2:6
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
మత్తయి 2:7
ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
మత్తయి 2:8
మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.
మత్తయి 2:9
వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
మత్తయి 2:10
వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,
మత్తయి 2:11
తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
మత్తయి 2:12
తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
ఐగుప్తునకు
మత్తయి 2:13
వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.
మత్తయి 2:14
అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,
మత్తయి 2:15
ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
మత్తయి 2:16
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
మత్తయి 2:17
అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను
మత్తయి 2:18
రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
యూదయదేశము
గలిలయ ప్రాంతము 
నజరేతను ఊరు 
మత్తయి 2:19
హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
మత్తయి 2:20
నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
మత్తయి 2:21
శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
మత్తయి 2:22
అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
మత్తయి 2:23
ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
మత్తయి 3:3
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
మత్తయి 3:4
ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
మత్తయి 3:5
ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,
మత్తయి 3:6
తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
మత్తయి 3:7
అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచిసర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
మత్తయి 3:8
అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు;
మత్తయి 3:9
దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 3:10
ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి 3:11
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(లేక-నీళ్ళతో.) మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను(లేక, పరిశుద్ధాత్మతోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
మత్తయి 3:12
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
బాప్తిస్మము
మత్తయి 3:13
ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.
మత్తయి 3:14
అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని
మత్తయి 3:15
యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
మత్తయి 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
మత్తయి 3:17
మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మత్తయి 4:1
ఉపవాసము
అప్పుడు యేసు అపవాది(అనగా సాతాను.) చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
మత్తయి 4:2
నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
అపవాది శోధకుడు
మత్తయి 4:3
ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
మత్తయి 4:4
అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:5
అంతట అపవాది(అనగా, సాతాను.) పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
మత్తయి 4:6
నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
మత్తయి 4:7
అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
మత్తయి 4:8
మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
మత్తయి 4:9
నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
మత్తయి 4:10
యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:12
​యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
కపెర్న హూము
మత్తయి 4:13
నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను.
మత్తయి 4:14
​జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
మత్తయి 4:15
చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
మత్తయి 4:16
అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
యేసుపరలోక రాజ్యము
మత్తయి 4:17
అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
శిష్యులు 
మత్తయి 4:18
యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
మత్తయి 4:19
ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
మత్తయి 4:20
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
మత్తయి 4:21
ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
మత్తయి 4:22
వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
స్వస్థపరచుట 
మత్తయి 4:23
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
మత్తయి 4:24
ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
మత్తయి 4:25
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.

మత్తయి 5:1
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
మత్తయి 5:2
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
మత్తయి 5:3
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మత్తయి 5:4
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
మత్తయి 5:5
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
మత్తయి 5:6
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
మత్తయి 5:7
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
మత్తయి 5:8
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
మత్తయి 5:9
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:10
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
మత్తయి 5:11
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
మత్తయి 5:12
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
మత్తయి 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మత్తయి 5:14
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.
మత్తయి 5:15
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
మత్తయి 5:16
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
మత్తయి 5:17
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
మత్తయి 5:18
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 5:19
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.
మత్తయి 5:20
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 5:21
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి 5:22
నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరునిమీద(కొన్ని ప్రాచీన ప్రతులలో-నిర్నిమిత్తముగా అని కూర్చబడియున్నది.) కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
మత్తయి 5:23
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
మత్తయి 5:24
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
మత్తయి 5:25
నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
మత్తయి 5:26
కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి 5:27
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
మత్తయి 5:28
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి 5:29
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
మత్తయి 5:30
నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
మత్తయి 5:31
తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;
మత్తయి 5:32
నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
మత్తయి 5:33
మరియునీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,
మత్తయి 5:34
నేను మీతో చెప్పునదేమనగాఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము,ఒ భూమి తోడన వద్దు,
మత్తయి 5:35
అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
మత్తయి 5:36
నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
మత్తయి 5:37
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి(లేక-కీడునుండి) పుట్టునది.
మత్తయి 5:38
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి 5:39
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
మత్తయి 5:40
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.
మత్తయి 5:41
ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.
మత్తయి 5:42
నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
మత్తయి 5:43
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
మత్తయి 5:44
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
మత్తయి 5:45
ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
మత్తయి 5:46
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా.
మత్తయి 5:47
మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.
మత్తయి 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
మత్తయి 6:1
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.
మత్తయి 6:2
కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:3
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను.
మత్తయి 6:4
అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును
మత్తయి 6:5
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:6
నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:7
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;
మత్తయి 6:8
మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును
ప్రార్థన చేయుడి
మత్తయి 6:9
కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
మత్తయి 6:10
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
మత్తయి 6:11
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మత్తయి 6:12
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
మత్తయి 6:13
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి(లేక-కీడునుండి) మమ్మును తప్పించుము.(కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది)
మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
మత్తయి 6:15
మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
మత్తయి 6:16
మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:17
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
మత్తయి 6:18
అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:19
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
మత్తయి 6:20
పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
మత్తయి 6:21
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
మత్తయి 6:22
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.
మత్తయి 6:23
నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
మత్తయి 6:24
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
మత్తయి 6:25
అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
మత్తయి 6:26
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
మత్తయి 6:27
మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
మత్తయి 6:28
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు
మత్తయి 6:29
అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
మత్తయి 6:30
నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.
మత్తయి 6:31
కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
మత్తయి 6:32
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
మత్తయి 6:33
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
మత్తయి 6:34
రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
మత్తయి 7:1
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
మత్తయి 7:2
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
మత్తయి 7:3
నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
మత్తయి 7:4
నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
మత్తయి 7:5
వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
మత్తయి 7:6
పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
మత్తయి 7:7
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
మత్తయి 7:8
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
మత్తయి 7:9
మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
మత్తయి 7:10
మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా
మత్తయి 7:11
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.
మత్తయి 7:12
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది.
మత్తయి 7:13
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
మత్తయి 7:14
​జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7:16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
మత్తయి 7:17
ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.
మత్తయి 7:18
మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
మత్తయి 7:19
మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి 7:20
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
మత్తయి 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
మత్తయి 7:22
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
మత్తయి 7:23
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
మత్తయి 7:24
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
మత్తయి 7:25
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
మత్తయి 7:26
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
మత్తయి 7:27
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
మత్తయి 7:28
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
మత్తయి 7:29
ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
మత్తయి 8:1
ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
మత్తయి 8:2
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
మత్తయి 8:3
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధియాయెను.
మత్తయి 8:4
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.
మత్తయి 8:5
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి
మత్తయి 8:6
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
మత్తయి 8:7
యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
మత్తయి 8:8
ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
మత్తయి 8:9
నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
మత్తయి 8:10
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 8:11
అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
మత్తయి 8:12
రాజ్య సంబంధులు(మూలభాషలో-రాజ్యకుమారులు) వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 8:13
అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
మత్తయి 8:14
తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
మత్తయి 8:15
ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
మత్తయి 8:16
సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మత్తయి 8:17
ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
మత్తయి 8:18
యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
మత్తయి 8:19
అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
మత్తయి 8:20
అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
మత్తయి 8:21
శిష్యులలో మరియొకడుప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
మత్తయి 8:22
యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.
మత్తయి 8:23
ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
మత్తయి 8:24
అంతట సముద్రముమీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా
మత్తయి 8:25
వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
మత్తయి 8:26
అందుకాయనఅల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
మత్తయి 8:27
ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
మత్తయి 8:28
ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
మత్తయి 8:29
వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
మత్తయి 8:30
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
మత్తయి 8:31
ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
మత్తయి 8:32
ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
మత్తయి 8:33
వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
మత్తయి 8:34
ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
మత్తయి 9:1
తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
మత్తయి 9:2
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా(మూలభాషలో-బిడ్డా) ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
మత్తయి 9:3
ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
మత్తయి 9:4
యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?
మత్తయి 9:5
నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?
మత్తయి 9:6
అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా
మత్తయి 9:7
వాడు లేచి తన యింటికి వెళ్లెను.
మత్తయి 9:8
జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
మత్తయి 9:9
యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
మత్తయి 9:10
ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
మత్తయి 9:11
పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
మత్తయి 9:12
ఆయన ఆ మాటవినిరోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.
మత్తయి 9:13
అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనువాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
మత్తయి 9:14
అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చిపరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా
మత్తయి 9:15
యేసుపెండ్లి కుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు.
మత్తయి 9:16
ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును.
మత్తయి 9:17
మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.
మత్తయి 9:18
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.
మత్తయి 9:19
యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.
మత్తయి 9:20
ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ
మత్తయి 9:21
నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
మత్తయి 9:22
యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచికుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను.
మత్తయి 9:23
అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
మత్తయి 9:24
స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
మత్తయి 9:25
జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.
మత్తయి 9:26
ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
మత్తయి 9:27
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి.
మత్తయి 9:28
ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా
మత్తయి 9:29
వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
మత్తయి 9:30
అప్పుడు యేసుఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
మత్తయి 9:32
యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మత్తయి 9:33
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.
మత్తయి 9:34
అయితే పరిసయ్యులుఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
మత్తయి 9:35
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను.
మత్తయి 9:36
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
మత్తయి 9:37
​కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
మత్తయి 9:38
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.
12 మంది శిష్యలు
మత్తయి 10:1
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.
మత్తయి 10:2
ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;
మత్తయి 10:3
ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
మత్తయి 10:4
కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
మత్తయి 10:5
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని
మత్తయి 10:6
ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
మత్తయి 10:7
వెళ్లుచుపరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి.
మత్తయి 10:8
రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
మత్తయి 10:9
మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;
మత్తయి 10:10
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
మత్తయి 10:11
మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
మత్తయి 10:12
ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.
మత్తయి 10:13
ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
మత్తయి 10:14
ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
మత్తయి 10:15
విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 10:16
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.
మత్తయి 10:17
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
మత్తయి 10:18
వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
మత్తయి 10:19
వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
మత్తయి 10:20
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
మత్తయి 10:21
సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.
మత్తయి 10:22
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
మత్తయి 10:23
వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 10:24
శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.
మత్తయి 10:25
శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
మత్తయి 10:26
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
మత్తయి 10:27
చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.
మత్తయి 10:28
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
మత్తయి 10:29
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మత్తయి 10:30
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
మత్తయి 10:31
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
మత్తయి 10:32
మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
మత్తయి 10:33
మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
మత్తయి 10:34
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
మత్తయి 10:35
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
మత్తయి 10:36
​ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
మత్తయి 10:37
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
మత్తయి 10:38
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
మత్తయి 10:39
తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
మత్తయి 10:40
మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.
మత్తయి 10:41
ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
మత్తయి 10:42
మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 11:5
గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
మత్తయి 11:19
మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి(అనేక ప్రాచీన ప్రతులలో-దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము) తీర్పుపొందుననెను.
మత్తయి 11:20
పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
మత్తయి 11:21
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు.
మత్తయి 11:22
విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 11:23
కపెర్నహూమా, ఆకాశముమట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
మత్తయి 11:24
విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 11:25
ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
మత్తయి 11:26
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
మత్తయి 11:27
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
మత్తయి 11:28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మత్తయి 11:29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మత్తయి 11:30
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

The BIBLE SOLOMAN 📕

సోలమోను – జ్ఞానవంతుడు రాజు | Bible Wisdom King Solomon Telugu

📖 సోలమోను – జ్ఞానవంతుడు రాజు

🔹 సోలమోను ఎవరు?

  • పేరు: సోలమోను (శ్లోమో – శాంతి)
  • తండ్రి: రాజు దావీదు
  • తల్లి: బత్షెబా
  • పాలన కాలం: క్రీపూ 970 – 931
  • ఇశ్రాయేలు మూడవ రాజు

📚 సోలమోను రచనలు

1. సామెతలు (Proverbs)

జ్ఞానముతో జీవించండి. జీవన సూత్రాలు, న్యాయం, వినయం, శ్రమ, ధర్మం.

2. ప్రసంగి (Ecclesiastes)

"వానిటీ ఆఫ్ వానిటీస్" – జీవితం తాత్విక విశ్లేషణ.

3. పరమగీతము (Song of Songs)

ప్రేమ కవితలు, ఆధ్యాత్మిక ప్రేమ భావన.

🧠 జ్ఞానం & తీర్పు

దేవుడు జ్ఞానం ఇచ్చాడు. "సోలమోను తీర్పు" ప్రసిద్ధి.

🏛️ దేవాలయ నిర్మాణం

యెరూషలేం దేవాలయం నిర్మాణం – మొదటి గొప్ప దేవాలయం.

💰 ఐశ్వర్యం

సంపద, శాంతి, బలగాలతో కూడిన రాజ్యం.

🔻 చివరి దశ

విదేశీ ప్రభావంతో ఇతర దేవతల పూజ → రాజ్యం విభజన.

🧭 జీవిత పాఠం

జ్ఞానం ఉన్నా మార్గం తప్పితే పతనం తప్పదు.

📖 చరిత్ర ఆధారాలు

  • 1 రాజులు (Chapters 1–11)
  • 2 దినవృత్తాంతములు (Chapters 1–9)

🌍 ఇతర మతాల్లో

ఇస్లాం: సులైమాన్ – ప్రవక్తగా గౌరవం


02.బౌద్ధం నలంద విద్యాలయం

నాలందా & ఆర్యభట్ట

నాలందా భారతదేశం గర్వించదగ్గ ప్రాచీన విశ్వవిద్యాలయం. ఇది బౌద్ధ విద్యతో పాటు సార్వత్రిక విజ్ఞానానికి కేంద్రంగా నిలిచింది.

📚 నాలందా ముఖ్యాంశాలు

  • స్థాపన: క్రీ.శ. 427 (కుమారగుప్తుడు)
  • స్థానం: బీహార్
  • విద్యార్థులు: 10,000+
  • ఆచార్యులు: 2,000+
  • గ్రంథాలయం: ధర్మగంజ

చైనా, టిబెట్, శ్రీలంక వంటి దేశాల నుండి విద్యార్థులు వచ్చి చదివారు.

🔥 పతనం

1193లో బఖ్తియార్ ఖిల్జీ దాడితో నాలందా నాశనం చేయబడింది. గ్రంథాలయం అనేక రోజుల పాటు కాలిపోయింది.

🔄 ఆధునిక నాలందా

2010లో ఆధునిక నాలందా యూనివర్సిటీ పునఃప్రారంభమైంది.


ఆర్యభట్ట

ఆర్యభట్ట (476 CE) గొప్ప గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త.

📘 కృషులు

  • ఆర్యభటీయం రచన
  • π విలువ
  • భూమి తిరుగుదల
  • గ్రహణాల శాస్త్రీయ వివరణ

🧠 బౌద్ధ తత్త్వ ప్రభావం

  • అనిత్యత → గ్రహ చలనం
  • కారణ-ఫల సిద్ధాంతం → గణిత సూత్రాలు
  • మధ్యమ మార్గం → సమతా
  • శూన్యత → శూన్యం (0)

⏳ కాలచక్రం

కాలం నిరంతర చక్రంలా తిరుగుతుందని వివరించాడు.

✅ ముగింపు

నాలందా మరియు ఆర్యభట్ట భారత జ్ఞాన వారసత్వానికి గొప్ప ప్రతీకలు.

CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం చార్వాకులు

చార్వాకులు – హేతువాదానికి ముందడుగు వేసిన పురాతన భావవాదులు

చార్వాకులు – హేతువాదానికి ముందడుగు వేసిన పురాతన భావవాదులు

ఆనాటి భారతీయ తాత్విక సంప్రదాయంలో చార్వాకులు (లోకాయతులు) ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. వారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, శాస్త్రపరమైన అపార్థాలు, ఆచార వ్యవహారాల వెనుక ఉన్న మాయాజాలాలను బహిర్గతం చేశారు.

📜 చార్వాకుల టైమ్‌లైన్

క్రీ.పూ. 600–500: చార్వాక తత్వం ప్రారంభం
ప్రాచీన కాలం: వేదాలపై విమర్శలు, యజ్ఞాలపై ప్రశ్నలు
మధ్యయుగం: ఇతర తత్వవాదులు చార్వాక సిద్ధాంతాలను వ్యతిరేకించడం
ఆధునిక కాలం: హేతువాదం, విజ్ఞాన దృక్పథంపై ప్రభావం

📖 వేదాలు—ప్రశ్నించరాదా?

చార్వాకులు వేదాలను అప్రమాణ గ్రంథాలుగా భావించారు. వేదం చెప్పిందంటే నిజమే అని అంధంగా నమ్మడం తప్పు అని వారు చెప్పారు.

“స్వర్గకామో యజేత్” — స్వర్గం కావాలంటే యజ్ఞం చేయాలి

యజ్ఞంలో పశుబలి జరిగితే స్వర్గం వస్తుందని చెబితే—

“పశువుకు స్వర్గం దొరికితే, మనిషిని ఆహుతి చేస్తే ఇంకా గొప్ప ఫలితం రాదా?”

🔥 పురోహిత వ్యవస్థపై విమర్శ

శ్రద్ధ కర్మలు, పిండప్రదానం, పితృయజ్ఞాలు—all ఇవి మానవ మూర్ఖత్వానికి ఉదాహరణలు అని చార్వాకులు భావించారు.

“మనము ఇక్కడ భోజనం చేస్తే, దూరంలో ఉన్నవారికి ఎలా అందుతుంది?”

🧠 ఆత్మ, దేవుడు, స్వర్గం

  • దేవుడు లేడు
  • ఆత్మ లేదు
  • పాపం–పుణ్యం లేవు
  • స్వర్గం–నరకం లేవు

ఇవి అన్నీ మానవ భయాల వల్ల వచ్చిన కల్పనలు అని వారు చెప్పారు.

🌍 మనిషి కొరకు మనిషే

“మనిషి జీవితం ఇదొక్కటే — దీనినే సార్థకం చేసుకోవాలి”

చార్వాకులు భారతీయ తత్వంలో మొదటి హేతువాదులు, మానవతావాదులు.

🔚 ముగింపు

నేటి సమాజంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. చార్వాకుల సందేశం ఇప్పటికీ ప్రాసంగికం.

“ప్రశ్నించడం తప్పు కాదు — ప్రశ్నించకపోవడమే నిజమైన తప్పు”

02.బౌద్ధం భారతదేశ చరిత్ర




 భారతదేశ చరిత్ర యొక్క సంక్షిప్త రూపం 

1. Prehistoric age

రాతి యుగం: ఆదిమమానవులు రాతి పని ముట్లు ఉపయోగించి జీవించేవారు.

సింధు లోయ నాగరికత (క్రీ.పూ. 3300–1300): హరప్పా, మొహెంజో-దారో నగరాలు. నగర నిర్మాణం, మోకాళ్ల నీటిపారుదల, వాణిజ్యం అభివృద్ధి చెందినవి.

2. వేద యుగం (క్రీ.పూ. 1500–500)
ఆర్యులు వచ్చి వేదాలను రచించారు.
వర్ణవ్యవస్థ స్థాపన.
మహాజనపదాల ఆవిర్భావం.

3. మహాజనపదాలు & కొత్త మతాల ఆవిర్భావం (క్రీ.పూ. 600–300)
16 ప్రధాన రాష్ట్రాల ఉత్థానం.
బుద్ధుడు మరియు మహావీరుడు వంటి మత సంస్కర్తలు.

4. మౌర్య సామ్రాజ్యం (321–185 క్రీ.పూ.)
చంద్రగుప్త మౌర్యుడు స్థాపించిన సామ్రాజ్యం.
అశోకుడు కళింగ యుద్ధానంతరం బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రపంచానికి సందేశం ఇచ్చాడు.

5. గుప్త కాలం (320–550 క్రీ.శ.)
భారతదేశ స్వర్ణయుగం.
విజ్ఞానశాస్త్రం, గణితం (ఆర్యభటుడు), సాహిత్యం (కాళిదాసు), కళల అభివృద్ధి.

6. మధ్యయుగ భారతదేశం (600–1200)
చాళుక్యులు, రాష్ట్రముఖులు, పల్లవులు, చోళులు, రాజపుత్రులు.
దేవాలయ నిర్మాణం, ప్రాంతీయ భాషల ప్రాచుర్యం.

7. ఢిల్లీ సుల్తానులు (1206–1526)
మొట్టమొదటి సుల్తాను కుతుబుద్దిన్ ఐబక్.
ఇస్లామిక్ సంస్కృతి, నిర్మాణ కళాభివృద్ధి.

8. మొఘల్ సామ్రాజ్యం (1526–1857)
బాబర్ ఆధ్వర్యంలో స్థాపించబడింది.
అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ వంటి శక్తివంతమైన రాజులు.
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడాలు.

9. కాలనీయ శకం (1600–1947)
విదేశీ వాణిజ్య సంస్థలు (పోర్చుగీసు, డచ్చులు, ఫ్రెంచ్, బ్రిటిష్).
1757 ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్టిండియా కంపెనీ అధికారంలోకి వచ్చింది.
1857 సిపాయి తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వారి నేరుగా పాలన.
గాంధీ, నేతాజీ, నెహ్రూ లాంటి నాయకులతో స్వాతంత్య్ర పోరాటం.

10. స్వాతంత్య్ర భారతం (1947–ప్రస్తుతం)
15 ఆగస్టు 1947: స్వాతంత్ర్యం పొందింది.
1950 లో భారత రాజ్యాంగం అమలు, భారతం గణతంత్ర దేశమైంది.
వ్యవసాయం, అంతరిక్షం, ఆర్థిక సంస్కరణలు (1991), డిజిటల్ అభివృద్ధి.


02.బౌద్ధం ప్రపంచ చరిత్ర 2

 

 ప్రపంచ చరిత్ర :
 Indus Valley Civilization:
II. సింధు నాగరికత

1. వివరణ:
సింధు నాగరికత (సుమారు 3300 BCE - 1300 BCE) ప్రాచీన భారత ఉపఖండంలో అభివృద్ధి చెందిన ఒక ప్రాముఖ్యమైన నాగరికత. ఈ నాగరికత ప్రధానంగా సింధు నది వద్ద ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంది, ప్రస్తుత పాకిస్తాన్ మరియు ఉత్తర భారతదేశం భాగాలను కవర్ చేస్తుంది. ఇది నగర ప్రణాళిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సాంఘిక వ్యవస్థలలో ముందుగానే ఉన్న విధానాలను సూచిస్తుంది.

2. ప్రధాన లక్షణాలు:

నగర ప్రణాళిక: సింధు నాగరికతలో ఉన్న నగరాలు (హరప్పా, మోహేంజోదారో) పద్ధతిగా ప్లాన్ చేయబడ్డాయి, వీటిలో చక్రాకార వీధులు, పానీయం వ్యవస్థలు మరియు మంచి నీటి సరఫరా వ్యవస్థలు ఉన్నాయి.

నిర్మాణ కళ: ఈ నాగరికత ఇసుక మరియు మట్టి భవనాలను నిర్మించడానికి ఆధునిక రీతులను ఉపయోగించింది. ఇనుప వాడకం చాలా అభివృద్ధి చెందినది.

వ్యవసాయం: ఈ నాగరికత వ్యవసాయంలో నైపుణ్యాన్ని కలిగి ఉంది, ప్రధానంగా పంటలలో గోధుమలు, వరి, గడ్డి మరియు పండ్లు చేర్చబడతాయి.

చరిత్ర మరియు వ్యాపారం: సింధు నాగరికత వాణిజ్యం ద్వారా పరివర్తన చెందింది, ఇది మెస్సపోటామియా మరియు ప్రాచీన ఈజిప్టుతో సంబంధాలు కలిగి ఉంది.

3. ప్రధాన సంఘటనలు:

హరప్పా మరియు మోహేంజోదారో స్థాపన (సుమారు 2500 BCE) - ఈ నగరాలు సింధు నాగరికత యొక్క కేంద్రంగా మారాయి.

నాగరికత యొక్క పతనం (సుమారు 1900 BCE) - అనేక సిద్ధాంతాల ప్రకారం, పరిసర ప్రాంతాల మార్పులు, ప్రకృతి విపత్తులు మరియు వాతావరణ మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు.

4. సాంస్కృతిక ప్రభావం:

సింధు నాగరికత భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రాధమికంగా మారింది.

వారు సాంఘిక వ్యవస్థ, కళ, మతం మరియు వాణిజ్య పరమైన అభివృద్ధికి కీలకంగా ఉన్నారు, ఇది నేటి భారతీయ సాంస్కృతిక పరిణామాలను ప్రభావితం చేసింది.
🌹🌹🌹🌹🌹

III. ఆర్య నాగరికత

1. వివరణ:
ఆర్య నాగరికత అనేది భారత ఉపఖండంలో సుమారు 1500 BCE తరువాత అభివృద్ధి చెందింది. ఇది వేద యుగంగా కూడా పరిగణించబడుతుంది, ఇది ఆర్యన్ల ఆక్రమణల ద్వారా వచ్చిన సాంస్కృతిక మార్పులను సూచిస్తుంది. ఆర్యులు క్రీ.పూ. 1500 - 500 మధ్యకాలంలో భారతదేశానికి ప్రవేశించిన కొందరు క్షేత్రవాసులు, వారు సంస్కృతాన్ని మరియు వేదాలను అభివృద్ధి చేశారు.

2. ప్రధాన లక్షణాలు:

సంస్కృతం: ఆర్యులు సంస్కృత భాషను అభివృద్ధి చేశారు, ఇది వేద గ్రంథాలకు ఆధారం.

వేదాలు: ఆర్య నాగరికత యొక్క పునాది వేదాలు - రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు ఆథర్వవేదం.

సామాజిక వ్యవస్థ: ఈ నాగరికత వర్ణ వ్యవస్థను స్థాపించింది, ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రలుగా విభజించబడింది.

ధర్మశాస్త్రాలు: ఆర్య నాగరికతలో ధర్మ మరియు నీతి ప్రాముఖ్యమైనవి, వీటిని సమాజానికి పునాది కట్టడానికి ఉపయోగించారు.

3. ప్రధాన సంఘటనలు:

ఆర్యుల భారతదేశంలో ప్రవేశం (సుమారు 1500 BCE) - ఈ సమయంలో వారు భారత ఉపఖండంలో కొత్త నాగరికతలు మరియు సంస్కృతులపై ప్రభావం చూపించారు.

వేద రచనలు (సుమారు 1500 - 500 BCE) - వీటిలో ధర్మం, యజ్ఞాలు, ఫలితాలు మరియు జీవన విధానాలను గురించి ప్రత్యేకంగా చర్చించబడింది.

4. సాంస్కృతిక ప్రభావం:

ఆర్య నాగరికత భారతీయ సాంస్కృతిక పరిణామంలో కీలకమైన దశ. ఇది హిందూ మతం మరియు సాంఘిక వ్యవస్థకు ప్రాథమిక రూపాన్ని అందించింది.

ఆర్యుల ఆక్రమణలు క్రమంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలతో అనుసంధానం ఏర్పరుచుకున్నాయి, తద్వారా వాస్తవానికి బహుళ సాంస్కృతిక సామరస్యానికి దారితీసింది.
🌹🌹🌹
IV. బుద్ధ నాగరికత

1. వివరణ:
బుద్ధ నాగరికత అనేది సుమారు 5వ శతాబ్దం BCE లో బుద్ధుడు (గౌతమ బుద్ధ) యొక్క ఉపదేశాల ఆధారంగా అభివృద్ధి చెందింది. ఇది భారతదేశంలో మొదటిగా ప్రారంభమై, తరువాత తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, కేంద్రీయ ఆసియా మరియు జపాన్ వంటి వివిధ ప్రాంతాలలో వ్యాప్తి చెందింది. బుద్ధా తన సందేశం ద్వారా ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక మార్పులను సృష్టించాడు.


2. ప్రధాన లక్షణాలు:

బుద్ధిజం: బుద్ధ నైతికత, ధ్యానం మరియు ధర్మాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది, ఇది వ్యక్తుల మానసిక శాంతి మరియు ఆత్మ వికాసానికి దారితీస్తుంది.

చనన మరియు పునర్జన్మ: బుద్ధం చనన మరియు పునర్జన్మపై గట్టి శ్రద్ధ పెంచాడు, ఇది జ్ఞానం మరియు వివేకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

అనుకూలత: బుద్ధిజం సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, సామాన్య ప్రజలందరికీ మార్గదర్శకత్వం అందిస్తుంది.

3. ప్రధాన సంఘటనలు:

బుద్ధుడి సాక్షాత్కారం (సుమారు 528 BCE) - బోధి చెట్టు కింద ధ్యానం చేసి మహా జ్ఞానాన్ని పొందడం.

బుద్ధ నిగ్రహం (సుమారు 483 BCE) - బుద్ధుడు పరినిర్వాణానికి చేరడం, ఇది అతని అనువాదం మరియు బుద్ధిజం యొక్క ప్రాముఖ్యతను వ్యక్తీకరిస్తుంది.

4. సాంస్కృతిక ప్రభావం:

బుద్ధ నాగరికత భారతదేశంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక మార్పులను నడిపించింది, తద్వారా దానిని పలు సంస్కృతులపై ప్రభావం చూపించగలిగింది.

బుద్ధిజం కళ, సాహిత్యం మరియు తత్త్వశాస్త్రం లో విశేషంగా ప్రతిబింబించింది. బోధి చెట్టు, స్టూపాలు మరియు చొరబాటు ముర్తుల ద్వారా ఇది కళాకారులలో ప్రేరణను ఇచ్చింది.

భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రజలందరికీ సంతోషం మరియు శాంతిని ప్రసాదించింది.
🌹🌹🌹
1. ఋగ్వేదం (Rugveda)
కాలం: సుమారు 1500-1200 BC
2. యజుర్వేదం (Yajurveda)
కాలం: సుమారు 1200-800 BCE
3. సామవేదం (Samaveda)
కాలం: సుమారు 1200-800 BCE
వేదకాల ప్రముఖ దేవుళ్లు (Prominent Deities of the Vedic Period)

1. ఇంద్ర (Indra)
వర్షాలు, యుద్ధాలు మరియు పవిత్రతకు సంబంధించిన దేవుడు.

2. అగ్నీ (Agni)
అగ్ని మరియు యజ్ఞాలకు సంబంధించిన దేవుడు.

3. వరుణ (Varuna)
సముద్రాలు, నదులు మరియు ఆర్థిక న్యాయం యొక్క దేవుడు.

4. సూర్య (Surya)
సూర్యుడిని సూచించే దేవుడు, జ్యోతిష్సు మరియు ఆరోగ్యం.

5. చంద్ర (Chandra)
చంద్రుడిని సూచించే దేవుడు, రాత్రి మరియు శాంతి.

6. వాయు (Vayu)
గాలి మరియు ప్రాణాన్ని ఇచ్చే దేవుడు.

7. ఉషః (Ushas)
ఉదయం మరియు వెలుగులకు సంబంధించిన దేవత.

8. సత్య (Satya)
నిజానికి మరియు న్యాయానికి సంబంధించి దేవుడు.

9. సాముద్రిక (Samudrika)
సముద్రాలకు చెందిన దేవత.

10. సప్తర్షి (Saptarishi)
సప్త ఋషుల సమూహం, జ్ఞానం మరియు దివ్యత్వానికి ప్రసిద్ధులు.

11. మిత్ర (Mitra)
స్నేహానికి, న్యాయానికి మరియు పర్యావరణానికి సంబంధించి దేవుడు.

12. రుద్ర (Rudra)
ప్రకృతిలోని అణువులు, నశనం మరియు పునరుత్థానం.

13. అశ్విని కుమారులు (Ashwini Kumaras)
ఆరోగ్యం, సౌందర్యం మరియు వైద్యం.

14. నది (Nadi)
నదులకు ప్రాముఖ్యం కలిగించే దేవత.

15. సముద్ర (Samudra)
సముద్రాలను కాపాడే దేవుడు.

అదనపు దేవతలు

16. తపస్సు (Tapas)
ఆధ్యాత్మికత మరియు పరిశుద్ధతను ప్రతిబింబించే దేవుడు.

17. దివ్య (Divya)
దివ్యమైన మరియు ప్రళయాత్మక శక్తులకు సంబంధించిన దేవుడు.

18. సంభవ (Sambhava)
సృష్టికి సంబంధించిన దేవుడు.

19. నక్షత్ర (Nakshatra)
నక్షత్రాలపై ప్రభావాన్ని చూపే దేవత.

20. బ్రహ్మ (Brahma)
సృష్టి దేవుడు, బ్రహ్మాండానికి ఆధారం.

ఈ దేవతలు వేద కాలంలో ప్రాముఖ్యమైన పాత్రలను నిర్వర్తించాయి, మరియు ఇవి ప్రాచీన భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతిలో ప్రధాన స్థానం కలిగి ఉన్నాయి.

ఉపనిషద్ యొక్క చరిత్ర
ఉపనిషద్‌లు ప్రాచీన భారతీయ గ్రంథాల సమాహారం, ఇవి లోతైన తాత్త్విక సిద్ధాంతాలను అన్వేషిస్తాయి మరియు హిందూ ఆధ్యాత్మిక సాహిత్యంలో కీలక భాగం. ఇవి ప్రధానంగా ధ్యానం, నైతికత మరియు నిజమైన వాస్తవపు స్వరూపాన్ని గురించి చర్చిస్తాయి.

ఉపనిషద్‌ల కాలక్రమం
1. ప్రాచీన ఉపనిషద్‌లు (సుమారు 800-500 BCE)

చండోగ్య ఉపనిషద్: అత్మ మరియు బ్రహ్మన్ మధ్య సంబంధాన్ని మరియు ఆత్మ యొక్క స్వరూపాన్ని అన్వేషిస్తుంది.

బ్రహదరన్యక ఉపనిషద్: సృష్టి, వాస్తవ స్వరూపం మరియు ఆత్మ గురించి చర్చించే అతి పొడవైన ఉపనిషద్.

ఐతరేయ ఉపనిషద్: విశ్వ సృష్టి మరియు ఆత్మ యొక్క స్వరూపంపై దృష్టి పెట్టింది.

తైత్తిరీయ ఉపనిషద్: బ్రహ్మన్ యొక్క స్వరూపం మరియు జ్ఞానం యొక్క దశల గురించి చర్చిస్తుంది.

2. మధ్య ఉపనిషద్‌లు (సుమారు 500-300 BCE)

ముందక ఉపనిషద్: ఉన్నత (పర) మరియు దిగువ (అపర) జ్ఞానాన్ని వేరుచేస్తుంది.

ప్రాశ్న ఉపనిషద్: ఒక సంభాషణ రూపంలో ఉండి, ఉనికిని మరియు అంతిమ వాస్తవాన్ని గురించి ఆరు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

స్వేతాశ్వతర ఉపనిషద్: వ్యక్తిగత దేవుడు మరియు దైవం మరియు వ్యక్తి మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది.

3. క్రియాశీల ఉపనిషద్‌లు (సుమారు 300 BCE - 200 CE)

మందుక్య ఉపనిషద్: "ఓం" అక్షరాన్ని మరియు దాని ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది, చైతన్య స్థితుల గురించి చర్చిస్తుంది.

కెన ఉపనిషద్: శ్రేష్ఠ చైతన్య స్వరూపాన్ని మరియు ప్రపంచాన్ని నియంత్రించే శక్తులను అన్వేషిస్తుంది.

ముఖ్యమైన తాత్త్విక అంశాలు

బ్రహ్మన్: అంతిమ వాస్తవం లేదా సామూహిక ఆత్మ.

ఆత్మ: వ్యక్తిగత ఆత్మ లేదా స్వీయత, ఇది ఉన్నత తాత్త్విక ఆలోచనలలో బ్రహ్మన్‌తో సమానంగా పరిగణించబడుతుంది.

మోక్ష: పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం.

ప్రభావం మరియు వారసత్వం

ఉపనిషద్‌లు హిందూ తాత్త్వికత మరియు ఆధ్యాత్మికతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి, వీటి ద్వారా వివిధ ఆలోచనా పద్ధతులు, ముఖ్యంగా వేదాంతం, ప్రభావితం అయ్యాయి. అంతేకాకుండా, ఈ ఉపనిషద్‌లు ప్రపంచవ్యాప్తంగా తాత్త్వికులు మరియు పండితులను ఆకర్షించి, భారతీయ తాత్త్వికతను మరియు ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడంలో సహాయపడాయి.

🌹🌹🌹🌹

02.బౌద్ధం ప్రాచీన నాగరికతలు

ప్రాచీన నాగరికతలు మరియు చరిత్ర

శతాబ్దాలు – చరిత్ర

ప్రాచీన యుగాలు

పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, కంచుయుగం

నాగరిక దశలు

మొదటి నగరీకరణ (క్రీ.పూ. 3300 – 500), మహాజనపదములు, ద్వితీయ నగరీకరణ (క్రీ.పూ. 600 – 200)

ప్రాచీన రాతి యుగాలు

Paleolithic – పురాతన రాతి యుగం
Mesolithic – మధ్య రాతి యుగం
Neolithic – నూతన రాతి యుగం

సాంస్కృతిక అభివృద్ధి

గుహా చిత్రాలు, మెగలిథిక్ నిర్మాణాలు, ఆనిమిజం, పితృపూజ

వ్యవసాయం ప్రారంభం

సుమారు 10,000 BCE లో వ్యవసాయం ప్రారంభమైంది.

ఆర్యుల నాగరికత

1500 BCE – 1200 BCE మధ్య వేదకాల ప్రారంభం జరిగింది. దాసరాజ్ఞ యుద్ధం (పరుష్ణి నది వద్ద) ప్రముఖ సంఘటన.

మహాజనపదాలు

అంగ, మగధ, కాశి, వత్స, కోశల, శూరసేన, పఞ్చాల, కురు, మత్స్య, చేది, అవంతి, గాంధార, కంబోజ, అశ్మక, మూలక, వృజి

మెసొపొటేమియా నాగరికత

సుమేరియన్, అక్కడియన్, బాబిలోనియన్, అస్సిరియన్ నాగరికతలు అభివృద్ధి చెందాయి.

ప్రధాన లక్షణాలు

కునీఫోర్మ్ లిపి, హమ్మురాబి చట్టాలు, నగర రాష్ట్రాలు, వ్యవసాయం అభివృద్ధి

ఈజిప్ట్ నాగరికత

పాత రాజ్యం, మధ్య రాజ్యం, కొత్త రాజ్యం దశల్లో అభివృద్ధి చెందింది.

ముఖ్య అంశాలు

పిరమిడ్లు, ఫరోలు, హైరోగ్లిఫిక్స్ లిపి, మమ్మిఫికేషన్

ముగింపు

ప్రాచీన నాగరికతలు ఆధునిక ప్రపంచానికి పునాది వేశాయి.

02.బౌద్ధం శాతవాహన చరిత్ర,



శాతవాహనుల చరిత్ర

Collection
శాతవాహనుల తొలి రాజధాని
    
శాతవాహనుల తొలి రాజధాని ఏది?  మహారాష్ట్రలోని పైఠాన్ (ప్రతిష్ఠానపురం) అని కొందరు, అమరావతి (ధాన్యకటకం) అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే చాలా మంది నేటి కరీంనగర్‌లోని కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని అని వాదిస్తున్నారు. ఈ ప్రాంతంలో లభించిన కొన్ని పురావస్తు, చారిత్రక ఆధారాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. క్రీస్తు పూర్వమే ఇక్కడ నాగరికత వెలసినట్లు అక్కడ తవ్వకాల్లో లభించిన వివిధ వస్తువులను పరిశీలించడం ద్వారా తెలుస్తోంది.

కోటిలింగాల’ కరీంనగర్ జిల్లాలోని వెల్గటూర్ మండలంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 220 కి.మీ., జిల్లా కేంద్రం నుంచి 50 కి.మీ. దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వెళ్లే మార్గంలో వెల్గటూర్ నుంచి తూర్పు దిశగా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కోటిలింగాల చేరుకోవచ్చు. పడమర నుంచి తూర్పునకు ప్రవహించే గోదావరి ఈ ప్రాంతంలో కొద్దిగా మలుపు తిరుగుతుంది. ఈ వంక దాటగానే దక్షిణం నుంచి పెద్దవాగు (మునుల వాగు) వచ్చి కలుస్తుంది. ఇలా ఏర్పడ్డ త్రిభుజాకార స్థలంలో చారిత్రక తొలి యుగపు దిబ్బ 110 ఎకరాల విస్తీర్ణంలో భూమి నుంచి ఆరు మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడ కోట శిథిలాలు కూడా బయల్పడ్డాయి. కోట నిర్మాణానికి 50 నుంచి 55 సెం.మీ. పొడవు ఉన్న ఇటుకలను వాడారు. దక్షిణంగా మునేరు పక్కన కోట గోడలో కొంత భాగం నిలిచి ఉండటం నేటికీ చూడొచ్చు. ఆగ్నేయ బురుజుపై ప్రస్తుతం కోటేశ్వరాలయం ఉంది. గోదావరి తీరంలో వెలసిన ఈ గ్రామం అతి పురాతనమైందని, క్రీ.పూ.5వ శతాబ్దం నాటికే విలసిల్లిందని చరిత్రకారుల వాదన.

చరిత్ర ఏం చెబుతోంది?
ప్రాచీన షోడశ మహాజనపదాల్లో ఒకటైన అస్సక జనపదం రాజధాని నగరమే నేటి కోటిలింగాల ప్రాంతమని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడ ఉన్న ప్రాచీన శైవాలయం దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను అందిస్తోంది. ఈ ప్రాంతంలో కోటలోని లింగాలను ‘క్రోట లింగాలు’గా పిలిచేవారని, ఇదే క్రమంగా ‘క్రోటలింగాల’ ఆ తర్వాత ‘కోటి లింగాల’గా స్థిరపడిందని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాతవాహనుల్లో ప్రసిద్ధ రాజు, స్వయంగా కవి అయిన హాలుడు ‘గాథాసప్తశతి’లో క్రోటేర్మధ్యే అని పేర్కొన్నాడు. అందువల్ల ఇది మొదట ‘క్రోటి’గా ఉండి ఆ తర్వాత లింగాల అనే పేరు కలిసిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుడితో పాటు అతడి పూర్వీకుడైన శాతవాహనుడు, తదనంతర పాలకుడైన శాతకర్ణి నాణేలు కోటిలింగాలలో మాత్రమే లభ్యమయ్యాయి. మలిదశ పాలకులైన గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలు ఈ ప్రాంతంలో లభించలేదు. అదేవిధంగా తొలి శాతవాహనుల నాణేలు మహారాష్ట్రలోని పైఠాన్‌లో, అమరావతిలో లభించలేదు. ఈ రెండు ప్రాంతాల్లో మలిదశ శాతవాహనుల నాణేలు మాత్రమే దొరికాయి. వీటి ఆధారంగా శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, రెండో రాజధాని పైఠాన్, చివరి రాజధాని అమరావతి అని స్పష్టమవుతోంది.

అతి ప్రాచీన బౌద్ధ స్తూపం
కోటిలింగాల ప్రాంతంలోని పెద్దవాగు గోదావరిలో సంగమించే ప్రదేశంలో (ఆగ్నేయ భాగం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే అతి ప్రాచీన బౌద్ధ స్తూపం బయటపడింది. ఈ స్తూపం తూర్పు నుంచి పడమరకు 1,055 మీటర్లు, ఉత్తరం నుంచి దక్షిణానికి 333 మీటర్లు, ఎత్తు 9 మీటర్లు ఉంది. ఇది గుండ్రని ఇటుకలతో ప్రదక్షిణాపథాన్ని కలిగి ఉందని తవ్వకాలపై అధ్యయనం చేసిన చరిత్రకారులు పేర్కొన్నారు. స్తూపానికి 20 సెం.మీ. మందం ఉన్న రాతి పలకలు అతికించి ఉన్నాయి. ఇవి 59 దాకా లభించాయి. వీటిపై లఘు శాసనాలు ఉన్నాయి. ఇవి బౌద్ధ ధర్మాల్ని బోధిస్తున్నాయి. శాసనాల్లోని భాష పూర్వ బ్రాహ్మీలిపిలోని ప్రాకృతం. ఇది అశోకుడికి పూర్వం నాటిది. దీన్ని అధ్యయనం చేసిన చరిత్రకారులు హీనయాన శాఖకు చెందిన ఈ స్తూపం క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిందని పేర్కొంటున్నారు.
కోటిలింగాల, ధూళికట్టలోని బౌద్ధ స్తూపాలు అమరావతి స్తూపం కంటే పూర్వ కాలానికి చెందినవని, ఇవి రెండూ క్రీ.పూ. 4వ శతాబ్దం నాటివని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వి.వి.కృష్ణమూర్తి చెప్పారు. ప్రసిద్ధ అమరావతి స్తూపం కంటే కూడా ఇవి పాత తరానికి చెందినవని చరిత్రకారుల అభిప్రాయం.

తవ్వకాల్లో లభించిన ఆధారాలు..
పురావస్తుశాఖ నేతృత్వంలో 1979 నుంచి 1984 వరకు ఇక్కడ తవ్వకాలు నిర్వహించారు. ఆరు పొరల దాకా చేపట్టిన తవ్వకాల్లో అనేక ఇటుక కట్టడాలు; వివిధ రాజవంశాలకు చెందిన వందలాది సీసం, రాగి నాణేలు; వస్తువులు బయటపడ్డాయి. కింది మూడు పొరల్లో మట్టి ప్రాకారం, రబ్బుల్ నిర్మాణాలు, పై మూడు పొరల్లో కోట గోడలు, బురుజులు వెలుగు చూశాయి. కింది ఐదో పొర నుంచి పైన మొదటి పొర వరకు శాతవాహనుడు, మొదటి శాతకర్ణి నాణేలు లభించాయి. మూడో పొర నుంచి మొదటి పొర వరకు సిముకుడి (శ్రీముఖుడు) నాణేలు లభించాయి. ఆరో పొరలో ఆంధ్ర గోపుల నాణేలు దొరికాయి. దీంతో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక్కసారిగా మలుపు తిరిగింది. శాతవాహనుల కంటే పూర్వమే కోటిలింగాల ఆంధ్రుల రాజధానిగా వర్థిల్లిందనే కొత్త విషయం ప్రపంచానికి తెలిసింది.
చివరి పొరల్లో లభ్యమైన అనేక రాగి, సీసపు నాణేలపై క్రీ.పూ. 2వ శతాబ్ద లక్షణాలతో కూడిన ప్రాకృత బ్రాహ్మీలిపిలో ర్రాణోగోభద (గోభద అనే రాజు), ర్రాణో సిరి కంపాయ, ర్రాణో సమగోప అనే నలుగురు పాలకుల పేర్లు చెక్కి ఉన్నాయి. వీళ్లంతా శాతవాహనులకు పూర్వీకులైన ఆంధ్ర రాజులు. వీరి అనంతర పాలకులైన శాతవాహనుల నాణేలు కూడా సమగోపుడి నాణేలను పోలి ఉన్నాయి. నాణేలతోపాటు నల్లని, ఎర్రటి పెంకులు, మట్టిపాత్రలు కూడా లభించాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతం క్రీ.పూ. 5వ శతాబ్దం నాటి ఆంధ్రుల తొలి ప్రాచీన స్థావరం అని పరిశోధకులు పేర్కొంటున్నారు.
సగం తయారైన నాణేలు లభించడం వల్ల ఇక్కడ నాణేల ముద్రణాలయం ఉండేదని తెలుస్తోంది. భూమి నుంచి కేవలం 2.5 మీ. లోతులో జనావాసాలు, బావులు, పారిశుద్ధ్య నిర్మాణాలు, నీటితొట్టెలు, సౌందర్య సాధనాల (ఆభరణాలు, పూసలు)తో పాటు అనేక ఇనుప పనిముట్లు లభించాయి. రోమన్ నాణేలు, వారి శిల్పకళతో కూడిన కుండలు కూడా లభించడం వల్ల కోటిలింగాల ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపార, వర్తక కేంద్రంగా ఉందనే విషయం స్పష్టమవుతోంది.
ముఖ్యమైన చారిత్రక నగరాలు

బోధన్
వ్యాసుడు మహాభారతంలో ‘ఆంధ్రదేశం’గా పేర్కొన్న ప్రాంతమే నేటి తెలంగాణ అని, సహదేవుడి దిగ్విజయ యాత్రలు తెలంగాణ నుంచే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో ఏర్పడిన షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక రాజ్యం ‘అస్మక’. దీని రాజధాని బోధన్. చుళ్వవగ్గ జాతక కథలో అస్మకను పెద్ద రాజ్యంగా చెప్పారు. గ్రీకు చరిత్రకారుడు ప్లీని ‘నేచురల్ హిస్టరీ’ అనే గ్రంథంలో అస్మగి (అస్మక) రాజ్యం గురించి ప్రస్తావించాడు.

అసిఫాబాద్
ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యరాతి యుగంనాటి పట్టణం. ఇక్కడ పనిముట్లు, చిన్న తరహా చేతి గొడ్డళు్ల గండ్రగొడ్డళ్లు లభించాయి. ఆదిలాబాద్ జిల్లాలో గోండ్ తెగకు చెందిన గిరిజన జాతులవారు ఎక్కువగా నివసిస్తున్నారు.

ఏలేశ్వరం
ఇది నల్లగొండ జిల్లాలో ఉన్న లోహయుగ కాలంనాటి స్థావరం. ఈ ప్రాంతంలో 12 రకాల సమాధులు, ఏనుగు ఆకారంలో నాలుగు రకాల శవపేటికలు లభించాయి. ఇందులో ఒక శవపేటికకు ఒకవైపు రంధ్రం, ఒక పలక ఉంది. కొన్ని సమాధుల్లో నల్లని కూజా, ముక్కాలిపీట, ఎరుపు, నలుపు కుండలు, పెద్ద బాన, త్రిశూలం కూడా లభించాయి. భారత్‌లో నేటికీ మిగిలి ఉన్న సింధూ నాగరికత కాలానికి సమకాలీన ఏకైక నగరం ఇదే.

ఇంద్రపాల నగరం
విష్ణుకుండినుల తొలి రాజధాని ఇంద్రపాల నగరం. ఇది నేటి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట మండలంలో ఉన్న ‘తుమ్మలగూడెం’. ఈ గ్రామంలో ఒక శాసనం బయల్పడింది. దీన్ని తెలంగాణలోని తొలి సంస్కృత శాసనంగా పేర్కొంటున్నారు.

హైదరాబాద్
కుతుబ్‌షాహీ వంశంలో మహమ్మద్ కులీకుతుబ్ షా గొప్పవాడు. ఇతడు ఈ నగరాన్ని 1591లో నిర్మించాడు. ఇరాన్ దేశానికి చెందిన మీర్ మొమిన్ అస్త్రాబాది దీనికి ఇంజనీర్ గా పనిచేశాడు. ఈ నగర నిర్మాణ సమయంలో మహమ్మద్ కులీకుతుబ్ షా ‘ఓ భగవంతుడా! చెరువుల్లో చేపలు ఉండే విధంగా నా నగరంలో ప్రజలు నిండుగా ఉండేట్లు దీవించు’ అని ప్రార్థించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది భిన్న సంస్కృతులకు నిలయంగా, విశ్వనగరంగా విరాజిల్లుతోంది. దేశంలో ముంబై, కలకత్తా, ఢిల్లీ నగరాల తర్వాత నాలుగో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధి పొందింది. దేశంలోనే నివాసయోగ్య పట్టణాల్లో మొదటిస్థానంలో నిలిచింది.

ఓరుగల్లు
ఓరుగల్లు 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లాగా ఆవిర్భవించింది. ఈ పట్టణాన్ని కాకతి రుద్రదేవుడు నిర్మించాడు. గణపతిదేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. నిజాం పాలనలో ఇది ఉత్తర తెలంగాణకు ప్రధాన సుభాగా ఉంది. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జునాఖాన్ ఓరుగల్లుపై దాడిచేసి చివరి కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడిని ఓడించాడు. ఈ నగరానికి సుల్తాన్‌పూర్‌గా నామకరణం చేశాడు. కాకతీయుల ఆనవాళ్లు తెలిపే చిహ్నమైన ‘కళా తోరణం’, శిథిలమైన వరంగల్ కోట నాటి పాలకుల వైభవాన్ని తెలుపుతున్నాయి. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట అనే మూడు పట్టణాల సంగమమే నేటి వరంగల్. వరంగల్ కోట శతృ దుర్భేద్యమైందిగా, అందంగా తీర్చిదిద్దిన కమాన్‌లతో, రాచఠీవితో వాస్తుకళకు నిదర్శనంగా ఉంది. ఏడు బలమైన ప్రాకారాలతో కూడిన ఈ కోటపై 45 బురుజులు ఉన్నాయి. కోట మధ్యభాగంలో స్వయం భూదేవి ఆలయం ఉంది. కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకగా కోట సింహద్వారం ఏకశిలతో నెలకొని ఉంది.
త్రిళింగ లేదా తెలంగాణ

టాలమీ (క్రీ.శ. 130) తన రచనల్లో త్రిలింగాన్, త్రిలిప్తాన్ అనే పదాలు ఉపయోగించాడు. ‘త్రిళింగ’ అంటే మూడు శైవ కేంద్రాల మధ్య ప్రాంతం అని అర్థం. ఆ మూడు శైవ కేంద్రాలు..
1. కాళేశ్వరం (తెలంగాణ)
2. శ్రీశైలం (రాయలసీమ)
3. ద్రాక్షారామం (కోస్తాంధ్ర)
గాంగవంశానికి చెందిన ఇంద్రవర్మ వేయించిన పుర్లి శాసనంలో ఉన్న ‘తిరిలింగ’, టాలమీ గ్రంథంలోని ‘త్రిళింగాన్’ పదాల మధ్య దగ్గరి సంబంధం ఉంది. తమిళ వ్యాకరణ గ్రంథం ‘అంగుత్తియం’లోనూ త్రిళింగ పదాన్ని ప్రస్తావించారు. యాదవ రాజు ఆస్థానంలోని హేమాద్రి ‘వ్రత ఖండం’లో త్రిళింగ, తైలింగ పదాలను ఉపయోగించాడు. అల్లావుద్దీన్ ఆస్థానంలోని చరిత్రకారుడైన అమీర్‌ఖుస్రూ ‘ఖజాయిస్-ఉస్-పుతుహ’ గ్రంథంలో తిలింగ పదాన్ని ప్రస్తావించాడు. అబుల్ ఫజల్ (అక్బర్ ఆస్థానంలోని కవి, చరిత్రకారుడు) ‘అక్బర్ నామా’, ‘ఐనీ-ఇ-అక్బర్’ గ్రంథాల్లో తెలంగాణ పదాన్ని వినియోగించాడు. ఈ విధంగా త్రిళింగ దేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ‘తెలంగాణ’గా మారి భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.

CONCEPT ( development of human relations and human resources )

02. బౌద్ధ దేశాలు మాయన్మార్🌐

బుద్ధుని ధర్మానికి అంకితమై, 
త్రిరత్నాలు, పంచశీలాలు, అష్టాంగ మార్గం, మరియు దశ పారమితలు ఎంతో భావగర్భితమైనవి. 

బౌద్ధ ధర్మంలో: త్రిరత్నాలు బుద్ధం, ధర్మం, సంఘం 

పంచశీలాలు అహింస, అసత్యభాషణం వద్దు, అపహారం వద్దు, వ్యభిచారం వద్దు, మత్తు పదార్థాలు త్యజించాలి 

అష్టాంగ మార్గం సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి 

దశ పారమితలు దానం, శీలం, క్షాంతి, వీర్యం, ధ్యానం, ప్రజ్ఞ, సత్యం, అధిష్టానం, మైత్రీ, ఉపేక్ష ఈ మార్గాలు మానవుడు మోక్షాన్ని లేదా నిర్వాణాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన ధర్మపథాన్ని సూచిస్తాయి.

మయన్మార్ లేదా బర్మా ఆగ్నేయాసియా దేశలలో ఒకటి. 

బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200) పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని బంగాళా ఖాతం, అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య సుమారు 5.88 కోట్లు.
1277 to1300
Pagoda 
CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం ఇండియా ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు

భారత దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల జాబితాను  కాలక్రమానుసారంగా (Chronological List Form) 


భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు – కాలక్రమపరంగా

1. డీమాకోస్ – బిందుసారుని కాలంలో (320–273 BC), గ్రీకు రాయబారి


2. మెగాస్తనీస్ – చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో (302–298 BC), Indica రచన


3. టోలెమీ – (130 AD), గ్రీసు జియోగ్రాఫర్, India Geography


4. ఫా-హీన్ – (405–411 AD), చంద్రగుప్తుడు II విక్రమాదిత్య పాలనలో, Fo-Kyo-Ki


5. హ్యూయెన్-త్సాంగ్ – (630–645 AD), హర్షవర్ధనుని పాలనలో, Si-Yu-Ki


6. I-tsing – (671–695 AD), చైనీస్ బౌద్ధ యాత్రికుడు, సన్యాసుల జీవచరిత్రలు


7. అల్-మసూడీ – (957 AD), అరబ్ యాత్రికుడు, Muruj-ul-Zahab


8. అల్-బెరూనీ – (1024–1030 AD), మహ్మూద్ గజ్నీతో వచ్చాడు, Tahqiq-i-Hind


9. మార్కో పోలో – (1292–1294 AD), దక్షిణ భారతదేశం, The Book of Sir Marco Polo


10. ఇబ్న్ బతుతా – (1333–1347 AD), ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం, Rehla


11. షిహాబుద్దీన్ అల్-ఉమారీ – (1348 AD), దమాస్కస్ నుండి, Masalik al Absar


12. నికోలో కాన్టి – (1420–1421 AD), విజయనగర సంగమ వంశం (దేవరాయ I)


13. అబ్దుర్ రజ్జాక్ – (1443–1444 AD), విజయనగర సంగమ వంశం (దేవరాయ II)


14. అథనాసియస్ నికిటిన్ – (1470–1474 AD), బహమనీ రాజ్యం, The Journey Beyond Three Seas


15. డ్యూరేట్ బార్బోసా – (1500–1516 AD), విజయనగర సామ్రాజ్యం


16. డొమింగో పాయిస్ – (1520–1522 AD), కృష్ణదేవరాయ ఆస్థానంలో


17. ఫెర్నావ్ నూనిజ్ – (1535–1537 AD), అచ్యుతదేవరాయ పాలనలో, విజయనగర చరిత్ర


18. జాన్ హ్యూజెన్ వాన్ లిన్స్‌చోటెన్ – (1583 AD), దక్షిణ భారతదేశం


19. విలియం హాకిన్స్ – (1608–1611 AD), జహంగీర్ కాలం


20. సర్ థామస్ రో – (1615–1619 AD), జహంగీర్ ఆస్థానంలో ఇంగ్లండ్ రాయబారి


21. ఎడ్వర్డ్ టెర్రీ – (1616 AD), గుజరాత్ సామాజిక జీవనంపై


22. ఫ్రాన్సిస్కో పెల్సర్ట్ – (1620–1627 AD), సూరత్ మరియు వాణిజ్యం


23. పీటర్ మండి – (1630–1634 AD), షాజహాన్ కాలం


24. జాన్ ఆల్బర్ట్ డే మండెస్టో – (1638 AD), సూరత్ చేరాడు


25. జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ – (1638–1663 AD), షాజహాన్ & ఔరంగజేబ్ పాలనలో


26. నికోలావో మనూచ్చి – (1653–1708 AD), దారా శికోహ్ ఆస్థానంలో


27. ఫ్రాంకోయిస్ బెర్నియర్ – (1656–1717 AD), ఔరంగజేబ్ కాలం, ఫ్రెంచ్ వైద్యుడు


28. జీన్ డే థేవెనాట్ – (1666 AD), అహ్మదాబాద్, గోల్కొండ వివరాలు


29. జాన్ ఫ్రయ్యర్ – (1672–1681 AD), సూరత్ మరియు బాంబే వివరాలు


30. జెమెల్లీ కారేరీ – (1695 AD), మొఘల్ సైన్యం మరియు పరిపాలన వివరాలు


02.బుద్ధుడు ఋగ్వేదం I

ఋగ్వేదం చర్చ | Rigveda Discussion

ఋగ్వేదం హిందూ ధర్మంలోని అత్యంత ప్రాచీన వేదం. ఇది దేవతల స్తోత్రాల సంకలనం. భారతీయ నాగరికత, సంస్కృతి మరియు తత్వశాస్త్రానికి పునాది.

ఋగ్వేద కాలపు సమాజం

  • సప్తసింధు ప్రాంతం ప్రధాన కేంద్రం
  • పశుపాలక సంస్కృతి – గోవులు, గుర్రాలు ప్రధాన సంపద
  • గ్రామీణ జీవన విధానం
  • వ్యవసాయం ప్రారంభ దశలో
  • యవధాన్యం పండించేవారు

ప్రసిద్ధ సంఘటన

దశరాజ్ఞ యుద్ధం (Battle of Ten Kings) – రాజు సుదాసు అనేక గోత్రాలపై విజయం సాధించాడు.

ఋగ్వేదంలోని దేవతలు

  • ఇంద్ర
  • వరుణ
  • మిత్ర
  • అగ్ని
  • సోమ
  • అశ్వినీ దేవతలు (నాసత్య, దస్ర)

ఋగ్వేద నదులు

  • సరస్వతి
  • సింధు
  • గంగా
  • యమునా
  • సత్లజ్
  • బియాస్
  • రవీ
  • చెనాబ్
  • జీలం

వేదాలు

  • ఋగ్వేదం
  • యజుర్వేదం
  • సామవేదం
  • అథర్వవేదం

సారాంశం

ఋగ్వేదం భారతీయ సంస్కృతి, మతం మరియు తత్వశాస్త్రానికి పునాది. ఇందులో సమాజం, దేవతలు, నదులు గురించి విశదంగా వివరించబడింది.

02.బౌద్ధ కాల COINS



కాయిన్ మిలిండా పాన్హా ఇండో-గ్రీకు రాజు మేనాండరు (క్రీ.పూ. 160-135) తో పాటు వచ్చే "ఐదు వందల గ్రీకు" లను సూచించడానికి "యొనాక" పదం సూచించబడింది.


కోసల  కర్షపానాలు. సిర్కా 525–465 BC. సగటు వ్యాసం 25 మిమీ, సగటు బరువు 2.70 గ్రాములు. వివిధ రకాల ప్రత్యేక పంచ్-మార్క్‌లతో ప్రతి భాగం రెండు వైపులా వర్తించబడుతుంది.

మౌర్య సామ్రాజ్యం యొక్క వెండి పంచ్ మార్క్ నాణెం, చక్రం మరియు ఏనుగు చిహ్నాలు. 3వ శతాబ్దం BCE




వెనుకవైపు వంపు కొండ చిహ్నంతో మౌర్య నాణెం

నాణేల చరిత్ర మొదటి సహస్రాబ్ది BC/BCE వరకు విస్తరించింది. లిడియన్ లయన్ నాణేలు, పెర్షియన్ డారిక్ మరియు సిగ్లోస్, టోంగ్ బీ, దిర్హామ్ మరియు బంగారు దినార్ వంటి నాణేలకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు. నాణేలు చరిత్ర యొక్క ప్రధాన పురావస్తు మూలం.

సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మను చూడవచ్చు. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.



850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).

భావన (మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి సంస్థ)

02.బౌద్ధం తాత్విక చింతన

తాత్విక చింతన – బౌద్ధం 

Article: Ch. Ramamohan BA.,
Buddhist Philosophical Thought
1. బుద్ధుని ముఖ్య సిద్ధాంతాలు – Key Doctrines of the Buddha

  • అనిత్యత: అన్నీ మారిపోతాయి. (Impermanence: All things will change.)
  • అనాత్మ: శాశ్వత ఆత్మ లేదు. 
  • (No permanent soul/self)
  • ప్రతిత్యసముత్పాదం: ప్రతి కార్యానికి కారణం. (Dependent Origination: Every effect has a cause.)

2. త్రిరత్నాలు – Three Jewels

  • బుద్ధం శరణం గచ్చామి: బుద్ధుని ఆశ్రయం. 
  • (I take refuge in the Buddha)
  • ధమ్మం శరణం గచ్చామి: ధర్మాన్ని ఆశ్రయం. (I take refuge in the Dhamma – teachings.)
  • సంఘం శరణం గచ్చామి: బిక్షు సంఘాన్ని ఆశ్రయం. (I take refuge in the Sangha – monastic community.)
3. నాలుగు సత్యాలు 
Four Noble Truths
దుఃఖం: జీవితం బాధలతో నిండిపోతుంది. (Suffering exists in life.)
కారణం: మన కోరికలే బాధలకు మూలం. (Desire is the cause of suffering.)
పరిష్కారం: కోరికలు లేకుండా చేస్తే బాధ ఉండదు. 
(Elimination of desire leads to end of suffering.)
మార్గం: అష్టాంగ మార్గం ద్వారా విముక్తి. (Freedom is attained through the Eightfold Path.)

4. పంచశీల సూత్రాలు – Five Precepts

  • హింస చేయకూడదు. (Do not harm living beings.)
  • దొంగతనం చేయకూడదు. (Do not steal.)
  • అవాంఛిత లైంగిక ప్రవర్తన వదలాలి. (Avoid sexual misconduct.)
  • అబద్ధం చెప్పకూడదు. (Do not lie.)
  • మత్తు పదార్థాలు వాడకూడదు. (Avoid intoxicants.)

5. అష్టాంగ మార్గం – Eightfold Path

  • సమ్యక్ దృష్టి: సత్యం అవగాహన 
  • (Right View – Understanding truth)
  • సమ్యక్ సంకల్పం: సరైన సంకల్పం 
  • (Right Intention – Commitment to ethics and self-improvement)
  • సమ్యక్ వాక్కు: నిజమైన మాటలు 
  • (Right Speech – Avoiding lies and harm)
  • సమ్యక్ కర్మ: సద్గుణ చర్య 
  • (Right Action – Ethical conduct)
  • సమ్యక్ ఆజీవిక: ధర్మబద్ధ జీవనం 
  • (Right Livelihood – Honest living)
  • సమ్యక్ వ్యాయామం: మానసిక నియంత్రణ (Right Effort – Cultivating positive states)
  • సమ్యక్ స్మృతి: జాగ్రత్తగా జీవనం 
  • (Right Mindfulness – Awareness)
  • సమ్యక్ సమాధి: ధ్యాన ఏకాగ్రత 
  • (Right Concentration – Meditative focus)

6. దశ పారమితలు – Ten Perfections

  • దాన: దాతృత్వం (Generosity)
  • శీల: నైతికత (Morality)
  • ఖాంతి: సహనం (Patience)
  • వీర్యం: శ్రమ (Energy/Effort)
  • ధ్యానం: ధ్యాన అభ్యాసం (Meditation)
  • ప్రజ్ఞా: జ్ఞానం (Wisdom)
  • ఉపేక్షా: సమభావం (Equanimity)
  • సత్యం: సత్యవాదిత (Truthfulness)
  • ఆదిత్థాన: సంకల్ప బలం (Resolution)
  • మైత్రీ-కరుణ: ప్రేమ, దయ (Loving-kindness & Compassion)

  • Here is the translation of "బౌద్ధ తాత్విక చింతన – Buddhist Philosophical Thought" into English
Buddhist Philosophical Thought

1. Key Doctrines of the Buddha

Anicca (Impermanence): All things change.

Anatta (Non-self): There is no permanent soul or self.

Pratītyasamutpāda (Dependent Origination): Every effect has a cause; nothing exists independently.
2. The Three Jewels (Triratna)

Buddham Sharanam Gacchami: I take refuge in the Buddha.

Dhammam Sharanam Gacchami: I take refuge in the Dhamma (the teachings).

Sangham Sharanam Gacchami: I take refuge in the Sangha (the monastic community).
3. The Four Noble Truths

1. Dukkha (Suffering): Suffering exists in life.
2. Samudaya (Cause): Desire is the cause of suffering.
3. Nirodha (Cessation): Eliminating desire ends suffering.
4. Magga (Path): Liberation is achieved through the Eightfold Path.

4. The Five Precepts (Pañcaśīla Sūtras)

1. Do not harm living beings.
2. Do not steal.
3. Avoid sexual misconduct.
4. Do not lie.
5. Avoid intoxicating substances.

5. The Eightfold Path (Ariya Atthangika Magga)

1. Right View: Understanding the truth.
2. Right Intention: Commitment to ethical living and mental development.
3. Right Speech: Speaking truthfully and kindly.
4. Right Action: Ethical behavior and moral conduct.
5. Right Livelihood: Earning a living righteously.
6. Right Effort: Cultivating positive thoughts and behaviors.
7. Right Mindfulness: Being aware and attentive to the present moment.
8. Right Concentration: Deep meditative focus.

6. The Ten Perfections (Dasa Pāramitā)

1. Dāna: Generosity
2. Śīla: Morality
3. Khanti: Patience
4. Viriya: Energy/Effort
5. Jhāna: Meditation
6. Paññā: Wisdom
7. Upekkhā: Equanimity
8. Sacca: Truthfulness
9. Adhiṭṭhāna: Resolution
10. Mettā-Karuṇā: Loving-kindness and కంపస్సిఒన్


అష్టాంగ మార్గం (Eightfold Path) ను బౌద్ధ గ్రంథాలు మూడు భాగాలుగా (3 భాగాలు) విభజిస్తాయి.

1. శీల (Sīla – నీతి / ఆచరణ)

సమ్మా వాచ (సరియైన మాట)

సమ్మా కమ్మంత (సరియైన క్రియ / ఆచరణ)

సమ్మా ఆజీవం (సరియైన జీవనోపాధి)

👉 ఇది నైతిక జీవనం, సమాజానికి హాని కలిగించని ప్రవర్తన.

2. సమాధి (Samādhi – ఏకాగ్రత / ధ్యానం)

సమ్మా వ్యాయామం (సరియైన ప్రయత్నం)

సమ్మా సతి (సరియైన స్మృతి / జాగ్రత్త)

సమ్మా సమాధి (సరియైన ధ్యానం / ఏకాగ్రత)

👉 ఇది మనస్సును నియంత్రించడం, ధ్యానం ద్వారా స్థిరత పొందడం.

3. ప్రజ్ఞ (Paññā – జ్ఞానం / బోధి)

సమ్మా దిట్ఠి (సరియైన దృష్టి)

సమ్మా సంకప్ప (సరియైన సంకల్పం)

👉 ఇది నిజమైన జ్ఞానం, దుఃఖం కారణాన్ని గ్రహించడం, విముక్తి మార్గాన్ని అర్థం చేసుకోవడం.

📌 కాబట్టి అష్టాంగ మార్గం ని మూడు శ్రేణులుగా ఇలా గుర్తుంచుకోవచ్చు:
శీల – సమాధి – ప్రజ్ఞ ✨

మీరు ఇష్టపడితే, నేను దీన్ని ఒక చిత్రరూప పట్టిక (డయాగ్రామ్) రూపంలో చూపిస్తాను. చూపించనా?

🙏 రామమోహన్ గారు,

సమ్మా సతి (సరియైన స్మృతి / Right Mindfulness) అష్టాంగ మార్గంలోని సమాధి భాగం లోని ఒక ముఖ్యమైన సాధన.

అర్థం:

“స్మృతి” అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోవడం, అవగాహనలో ఉండటం.

గతంలో మునిగిపోకుండా, భవిష్యత్తు ఆలోచనల్లో మునిగిపోకుండా, ప్రస్తుత క్షణంలో పూర్తి జాగ్రత్తగా ఉండటం.

బౌద్ధంలో సమ్మా సతి అంటే:

చతురసతి పఠ్ఠాన (Four Foundations of Mindfulness) మీద జాగ్రత్తగా అవగాహన కలిగించడం.

1. కాయానుపశ్యన – శరీరంపై స్మృతి

శ్వాసపై జాగ్రత్తగా దృష్టి పెట్టడం (ఆనాపాన సతి).

శరీర కదలికలు, నడక, కూర్చోవడం, తినడం మొదలైన వాటిని అవగాహనతో గమనించడం.

2. వేదనానుపశ్యన – అనుభూతులపై స్మృతి

సుఖం, దుఃఖం, తటస్థ భావనలను అవి వచ్చిన క్షణంలోనే గమనించడం.

3. చిత్తానుపశ్యన – మనస్సుపై స్మృతి

కోపం, లోభం, భయం, శాంతి వంటి మనోభావాలను అవి ఉన్నట్లుగానే గుర్తించడం.

4. ధమ్మానుపశ్యన – ధర్మంపై స్మృతి

ధర్మబోధనలను, నిజస్వరూపాన్ని అవగాహన చేయడం.

ఉపయోగం:

మనస్సు చెదరిపోకుండా, మాయలో పడకుండా ప్రస్తుతంలో నిలిపే శక్తి.

క్రమంగా శాంతి, ఏకాగ్రత, జ్ఞానం పెంపొందిస్తుంది.

నిర్వాణానికి దారితీసే బలమైన పునాది.

📌 సులభంగా చెప్పాలంటే:
“సమ్మా సతి” అంటే మనం ఏమి చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి అనుభవిస్తున్నామో అవగాహనతో గమనించడం – అదే జాగ్రత్త జీవనం. 🌿