8.3.25

బుద్దిస్ట్ countries మాయన్మార్


మయన్మార్ లేదా బర్మా ఆగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200) పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని బంగాళా ఖాతం, అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య సుమారు 5.88 కోట్లు.
1277 to1300
Pagoda 

47.తెలుగు కవులు తెలుగు భాష


పుస్తక శీర్షిక:

తెలుగు వాచకము 

అచ్చులు నేర్చుకుందాం

ప్రారంభం:

పరిచయం: తెలుగు భాష

అక్షరమాల పరిచయం

అచ్చుల ప్రాధాన్యం

అధ్యాయ 1: అచ్చులు పరిచయం

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ,ఋ,ఎ, ఏ ఐ, ఒ, ఓ, ఔ, అం, అః (అచ్చులు 16)

అధ్యాయ 1: హల్లులు పరిచయం(36)

క, చ, ట, త, ప :

క, ఖ, గ, ఘ, ఙ

చ, ఛ, జ, ఝ, ఞ

ట, ఠ, డ, ఢ, ణ

త, థ, ద, ధ, న

ప, ఫ, బ, భ, మ

య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

అధ్యాయ 3: హల్లుల వినియోగం

హల్లులను అచ్చులతో కలిపి చిన్న పదాలు

ఉదాహరణలు: క్ +అ=క, క్ +ఆ=కా, క్ +ఇ=కి, క్ +ఈ=కీ ...

హల్లుల కలయికతో వచ్చే శబ్దాలు



ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - దేశ భాషలందు తెలుగు లెస్స, "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స ”

—శ్రీ కృష్ణదేవ రాయలు

తెలుగు వ్యాకరణం

తెలుగు వ్యాకరణం ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగు భాష యొక్క నిర్మాణం, వ్యవస్థ, నియమాలను వివరించేది. తెలుగు వ్యాకరణాన్ని మొత్తం మూడు ప్రధాన విభాగాలుగా పరిగణించవచ్చు:

1. శబ్దాంశాలు (Parts of Speech)

తెలుగులోని ప్రధాన శబ్ద వర్గాలు:

నామవాచకం (పేరు పదాలు): వ్యక్తులు, ప్రాణులు, వస్తువులు, ప్రదేశాలు.

ఉదా: రాజు, చెట్టు, గుంటూరు

క్రియాపదం: కార్యాన్ని లేదా స్థితిని తెలియజేయు పదాలు.

ఉదా: చదవు, నడువు, ఉంది

విశేషణం: నామవాచకాలను లేదా సర్వనామాలను విశేషించే పదాలు.

ఉదా: మంచి పుస్తకం, పొడుగు చెట్టు

సర్వనామం: నామవాచకాలకు బదులుగా వాడే పదాలు.

ఉదా: నేను, అది, మనం

క్రియా విశేషణం: క్రియలను వివరించే పదాలు.

ఉదా: వేగంగా, మెల్లగా

ఉపసర్గాలు: శబ్దాల ముందు వాడే సంక్షిప్త పదాలు.

ఉదా: ఆనందంతో, బాధతో

వ్యయములు: సంధిస్థలం, మిత్రత వంటి భావాలకు వాడే పదాలు.

ఉదా: మరియు, కానీ, కాబట్టి

2. సంధులు (Sandhis)

వేర్వేరు పదాలు కలిసినప్పుడు వాటి మధ్యని స్వరాలను లేదా అక్షరాలను కలిపి కొత్త రూపం కలుగుతుంది.

సంధుల రకాలు:

అచ్చుల సంధి: రెండు అచ్చులు కలిసినపుడు సంధి జరుగుతుంది.

ఉదా: ఇది + ఆశయం = ఇదీ ఆశయం

హల్సంధి: హల్స్ (ఉచ్చారణ వ్యంజనములు) కలిసినపుడు సంధి.

ఉదా: పదం + హరించడం = పదహరించడం

గుణసంధి: అచ్చులు బలమైన కొత్త స్వరంలో కలిసినపుడు సంధి.

ఉదా: కవులు + ఇవి = కవులివి

3. సమాసాలు (Compound Words)

రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి కొత్త అర్థం వచ్చేలా చేసే పద్ధతి.

సమాసాల రకాలు:

తత్పురుష సమాసం: ముందటి పదం రెండు పదాల్ని కలుపుతూ అర్థాన్ని నిశ్చితం చేస్తుంది.

ఉదా: గ్రామాంతరం (గ్రామానికి అవతల ఉన్నది)

కర్మధారయ సమాసం: రెండు పదాలూ అర్థాన్ని వివరిస్తాయి.

ఉదా: నల్లనిత్యము (నల్ల + నిత్యము)

ద్వంద్వ సమాసం: రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు సమాన ప్రాముఖ్యత పొందతాయి.

ఉదా: రామలక్ష్మణులు

బహువ్రీహి సమాసం: రెండు పదాలు కలిపి ఇతర వస్తువు/వ్యక్తిని సూచిస్తాయి.

ఉదా: దశాననుడు

4. వాక్య నిర్మాణం (Sentence Structure)

తెలుగు భాషలో వాక్య క్రమం సాధారణంగా కర్త - క్రియ - కర్మ (SOV) ఉంటుంది.

ఉదా:

రాము పుస్తకము చదువుతాడు.

ఇక్కడ:

కర్త: రాము

క్రియా: చదువుతాడు

కర్మ: పుస్తకము

5. అలంకారాలు (Figures of Speech)

భాషను అందంగా చూపేలా రూపొందించే పద్ధతులు.

ఉపమాలంకారం: స్మilarity తెలియజేసేది.

ఉదా: చంద్రుడివలె నిండి ఉన్న ముఖము

ఉత్ప్రేక్షా అలంకారం: ఊహ కలగచేసే ప్రకృతి.

ఉదా: నది వాగులపై నాట్యం చేయుచున్నది.

6. చిహ్నాలు (Punctuation Marks)

తెలుగులో విరామాలు వాక్య నిర్మాణానికి ముఖ్యమైనవి:

పూర్ణ విరామం (.)

అల్ప విరామం (,)

ప్రశ్నార్ధం (?)

ఉదయపదం (!)

ఇవి తెలుగు వ్యాకరణానికి ఆధారం. వ్యాసంగా చెప్పాలంటే ప్రతి విభాగంలో లోతైన వివరాలు ఉన్నాయి.

తెలుగు గుణింతం

క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః🍮 

ఖ ఖా ఖి ఖు ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః🌹 

గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః@ 

ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘూ ఘౌ ఘం ఘః 

చ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః 

ఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః 

జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః 

ఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝూ ఝౌ ఝం ఝః ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః 

ఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః 

డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః 

ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః 

ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః 

త తా తి తీ తు తూ తృ తౄ తె తే తే తొ తో తౌ తం తః 

థ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః 

ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః ధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః 

న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః

ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః

తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ. శ్రీ శ్రీ 

తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). 

విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వంవహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

ద్రౌపది కీచకునితో

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్

గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్

గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా


వేమన 

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను

కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.


పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించింది.

పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.

848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి. వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.