31.8.24

10.INDIA ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు

భారత్ కోటలు 

రాజస్థాన్ ధృఢమైన రాతి గోడలు
దక్కన్ పీఠభూమి మట్టి గోడలు
దక్షిణాది గ్రానైట్ రాళ్లు ఉత్తరాన కొండారాళ్లు

హరప్ప 1050 ప్రదేశాలు
416 పీకే
625 ఇండియా
100 తవ్వకాలు
INDIA ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు

పాలకుల పాలన సహకారంతో.

డీమాకోస్ బిందుసారుని పాలనలో భారతదేశానికి వచ్చారు. -
కాలం: (320-273 BC)
 గ్రీక్ రాయబారి
మెగాస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో సందర్శించిన సెల్యూకస్ నికేటర్ రాయబారి. ఇంటికా అనే ఆసక్తికరమైన పుస్తకాన్ని రాశారు .

కాలం: (302-298 BC)
: గ్రీక్ ఎథ్నోగ్రాఫర్ & రాయబారి.
టోలెమీ - ప్రాచీన భారతదేశం యొక్క వివరణను " భారతదేశ భౌగోళిక శాస్త్రం " వ్రాశారు .



కాలం: 130 AD
: గ్రీస్ మరియు జియోగ్రాఫర్ నుండి.
ఫా-హీన్ చంద్రగుప్తుడు II విక్రమాదిత్య పాలనలో భారతదేశానికి వచ్చాడు. - బుద్ధుని జన్మస్థలమైన లుంబినిని సందర్శించారు.

కాలం: (405-411 AD) - అతని ట్రావెలాగ్ “బౌద్ధ రాజ్యాల రికార్డులు”.
: చైనీస్ బౌద్ధ సన్యాసి - ఫో-క్యో-కి రాశారు .
హ్యూయెన్-త్సాంగ్ హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. - తాష్కెంట్ మరియు స్వాత్ వ్యాలీ మీదుగా వచ్చింది

కాలం: (630-645 AD) - పుస్తకం " సి-యు-కి లేదా పాశ్చాత్య ప్రపంచ రికార్డులు ".
: చైనీస్ బౌద్ధ సన్యాసి
I-tsing బౌద్ధమతానికి సంబంధించి భారతదేశాన్ని సందర్శించారు. - అతని రచనలు ప్రముఖ సన్యాసుల జీవిత చరిత్రలు.

కాలం: ( 671- 695 AD) -          Gives useful information about the social, religious and cultural life of the people of this country.
: చైనీస్ యాత్రికుడు
Al-Masudi - Gives an extensive account of India in his work “Muruj-ul-Zahab”.

Period: (957 A.D.)
 Arab Traveller
Al- Beruni or Abu Rehan Mahamud Came along with Mahmud Ghazni during one of his Indian raids. -          First Muslim Scholar to study India also known as founder of Indology.

Period: (1024-1030 A.D.) -          Wrote “ Tahqiq-i-Hind/Kitab-ul-Hind.
Muslim Scholar and Polymath
Marco Polo Visited South India in 1294 A.D during the reign of Pandyan ruler of Madurai, Madverman, Kulshekhara (1272-1311) His work “The Book of Sir Marco Polo” which gives an invaluable account of the economic history of India.

Period: (1292-1294 AD)
Who: Venetian Traveller
Ibn Batuta Visited India during the reign of Muhammad-Bin-Tughlaq. His book “ Rehla” (the travelogue)

Period: (1333-1347 A.D.)
Who: Morrish traveller
Shihabuddin al-Umari - He gives a vivid account of India in his book “ Masalik albsar fi-mamalik al-amsar”

Period: (1348 A.D.)
Who: Came from Damascus
Nicolo Conti Came during the rule of Devraya I of Sangam Dynasty of Vijayanagar empire. Given a graphic account of Vijayanagaras capital.

Period: (1420-1421 A.D.)
Who: Venetian traveller
Abdur Razzaq -          Came during the rule of Devraya II of Sangam dynasty of Vijaynagar Empire. Given a brief account of this countryside, in his Matla us Saddin wa Majuma ul Baharain.

Period: (1443-1444 A.D.) -          Came in India at Zamorin's Calicut.
Who: Persian traveller, Ambassador of Shahrukh of Timurid dynasty.
Athanasius Nikitin Visited South India in 1470. -He describes the condition of the Bahmani kingdom under Muhammad III (1463-82).

Period: (1470- 1474 A.D.) - His narrative “ The journey beyond 3 seas”
Who: Russian merchant
Duarte Barbosa - He has given a brief description of the government and the people of Vijayanagar Empire.

Period: (1500-1516 A.D.)
Who: Portuguese traveller
Domingo Paes Visited the court of Krishnadeva Raya of Vijayanagar Empire.

Period: (1520-1522 A.D.)
Who: Portuguese traveller
Fernao Nuniz Came during the rule of Achyutdeva Raya of Tuluv dynasty of vijayanagar Empire. Wrote history of the empire from its earliest times of the closing years of Achyutdeva Raya’s reign.

Period: (1535-1537 A.D.)
Who: Portuguese merchant
John Hughen Von Linschotten - Given a valuable account of the social and economic life of South India.

Period: (1583 A.D.)
Who: Dutch traveller
William Hawkins Came in India at the reign of Jahangir,the great Mughal Emperor. William finch came with him.

Period: (1608-1611 A.D.)
Who: Ambassador of James I, king of England.
Sir Thomas Roe Came in India at the reign of Jahangir,the great Mughal Emperor.

Period: (1615-1619 A.D.)
Who: Ambassador of James I, king of England.
Edward Terry - Describe about Indian social (Gujarat) behaviour.

Period: (1616 A.D.)
Who: Ambassador of Thomas Roe.
Franciso Palsaert - Gave a vivid account of the flourishing trade at Surat, Ahmadabad, Broach, Cambay, Lahore, Multan etc.

Period: (1620-1627 A.D.)
Who: Dutch traveller stayed at Agra.
Peter Mundy Came in the reign of the Mughal Emperor, Shahjahan. Gives valuable information about the living standard of the common people in the Mughal Empire.

Period: (1630-34 A.D.)
Who: Italian traveller
John Albert de Mandesto Reached Surat in 1638 A.D. -

Period: (1638 A.D.)
Who: German traveller
Jeen Baptiste Tavernier Visited India 6 times in the reign of Shahjahan and Aurangzeb. -

Period: (1638-1663 A.D.)
Who: French traveller
Nicolao Manucci He got service at the court of Dara Shikoh. -

Period: (1653-1708 A.D.)
Who: Italian traveller
Francois Bernier Danishamand Khan, a noble of Aurangzeb was his patron. -

Period: (1656- 1717 A.D.)
Who: French physician and Philosopher.
Jean de Thevenot - Given an account of cities like Ahmadabad, Cambay, Aurangabad and Golconda.

Period: (1666 A.D.)
Who: French traveller
John Fryer Given a vivid account of Surat and Bombay.

Period: (1672-1681 A.D.)
Who: English traveller
Gemelli Careri - His remarks on the Mughal emperor’s military organisation and administration are important.
Period: (1695 A.D.)  
CONCEPT ( development of human relations and human resources )

24.4.24

34.అంబేద్కర్


ప్రపంచ మేధావులలో ఒకరు
దళితులకు అయన ఒక స్పోర్టకస్

Ambedkar in the 1950s 1st Minister of Law and Justice
15 August 1947 – 6 October 1951 President Rajendra Prasad Governors General
Louis Mountbatten C. Rajagopalachari
Prime Minister Jawaharlal Nehru Preceded by Position established Succeeded by Charu Chandra Biswas Member of Parliament, Rajya Sabha

20.3.24

33.కాలమానము GK

భాస్కరులు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.

భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను.ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం,ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

15.3.24

32.ఋగ్వేదం చర్చ


1464 స్క్రిప్ట్ వేదాలు లభ్యం 
 ఆర్యులు - రాహుల్ సాంకృత్యాయన్
రుగ్వేదం కంఠస్తంచేసి కాపాడారు
తామ్రయుగం
సుదాసు దాశ రాజ్ఞ యుద్ధం
వ్యవస్థ కు బదులు సామంత వ్యవస్థ
సప్త సింధు (panjab)ఋషులు రుక్కులు రచించారు
పశుపాలకుల సంస్కృతి
గ్రామీణ సంస్కృతి 
వ్యవసాయం తెలుసు ముఖ్యం కాదు గోవులు గుర్రాలు గొర్రెలు మేకలు గొప్ప ధనం 
యవధాన్యాన్ని పండిచారు
పచ్చిక బిడులు గ్రామాలు

భాషభావాల సంబంధాలు పర్ష్యన్లు ( ఇరానీయనులు )
అవేస్తా
స్లావులు( శకులు )రష్యా ఉక్రెయిన్ బైలో బుల్గారులు యుగొస్లోవులు జెకోస్లోవులు పోలులు స్లావు జాతి
లిధు వెనియా బాషా వ్యాకరణ 
ప్రాచీన గ్రీకు లాటిన్ ఆధునిక జర్మను ఫ్రెంచ్ ఇంగ్లీష్

హిట్టయిట్టు జాతి మెసెపోటోమియా నాసత్య అశ్వినికుమారులు ఇంద్ర వరుణ మిత్ర దేవతలు
సింధు నాగరికత ప్రభావం
సప్త సింధు సగం భారతదేశం
పురు తృత్సు కుసశికులు ప్రముఖ ఆర్య గణాలు 
దాసులు దస్యులు హిమాలయ కిర కిరాత కిలాత chilata ఖస్సులు help
బుద్ధిని కాలం 6 5 BCE 3వేదాలు
రుగ్వేద సామవేద 75 మంత్రాలు మాత్రమే వేరు
 యాజుర్వేద rugved రుక్కులే ఎక్కువ 


మనుస్మృతి (4-138) , ... "సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయన్న బ్రూయాత్సత్యమప్రియమ్. ప్రియం చ నానృతం బ్రూయదేశ ధర్మః సనాతనః."
(అనువాదం: "నిజం మాట్లాడండి, రమ్యమైన సత్యాన్ని మాట్లాడండి. తారుమారు చేసేలా నిజం మాట్లాడకండి. ఎవరినైనా మెప్పించడానికి లేదా మెచ్చుకోవడానికి తప్పుగా మాట్లాడకండి. ఇది శాశ్వతమైన ధర్మం యొక్క లక్షణం ") ...
సనాతన్' అనే పదానికి సంస్కృతంలో మూలాలు ఉన్నాయి, దీనిని "శాశ్వతమైనది", "పురాతనమైనది", "పూజించదగినది" లేదా "కదలలేనిది" అని అనువదించవచ్చు.
  • వేదాలు : ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం
  • మేజర్ & మైనర్ ఉపనిషత్తుల పరిచయం
  • ఇతిహాస గ్రంథాలు : రామాయణం & మహాభారతం
  • పురాణ గ్రంథాలు : విష్ణు పురాణం మరియు అగ్ని పురాణం
  • హిందూ తత్వశాస్త్రంలో నీతి
  • హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు
  • భగవద్గీత మరియు 'సెల్ఫ్' అవగాహన
  • పురుషార్థాలు: మానవ జీవిత లక్ష్యాలు
  • పతంజలి యొక్క యోగసూత్ర: సిద్ధాంతం మరియు అభ్యాసం
  • భరతముని నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేయడం (మొదటి అధ్యాయం)
  • ప్రధాన ఉపనిషత్తుల ప్రాథమిక సిద్ధాంతాలు: చాందోగ్య ఉపనిషద్ & బృహదారణ్యక ఉపనిషద్
  • ప్రాచీన జ్ఞాన సంప్రదాయం
  • భాషా తత్వశాస్త్రం: మహాభాష్య మరియు వాక్యపాదీయం పరిచయం
  • పంచతంత్ర అధ్యయనం
  • అత్యున్నత మేల్కొలుపు కవులు & తత్వవేత్తలు
  • జ్ఞానం : సూత్రం, వర్తిక & భాష (వ్యాఖ్యలు)
  • స్మృతి గ్రంథాల అధ్యయనం: యాజ్ఞవల్క్య స్మృతి
  • కౌటిల్య అర్థశాస్త్రం
  • శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య మరియు సదానందలతో వేదాంత తత్వశాస్త్రం అధ్యయనం సంస్కృత భాష

పురాణాలు

భ ద్వయం మ ద్వయం చై వ బ్ర త్రయం వ చతుష్టయం!

అనాపలింగ కూ స్మాని పురాణాని ప్రతే!!

18 విష్ణు బ్రహ్మ శైవ ప్రతి పద్యములు

వేదాలు సూక్తులు పురాణాలు వాటిని పెద్దవి చేసి చూపుతాయి

సత్యంవద

ధర్మం చర

మహాభారతం పాండవుల కథ

పురాణాలద్వార

మాతృ దేవోభవ పితృ దేవోభవ వేదవాక్కు

నిగ్రహం క్షమా కరుణ పవిత్రత

ఇతిహసం పురాణం లో అంతర్వీభాగం వంశాను చరితం 5 లక్షణాలలో ఒకటి

వై యాసకి  వ్యాసప్రవుత్తం

వేదాలు పురాణాలు వ్యాసుడు రచించాడు

వేదాలు ఆపౌరుషాలు రచయిత లేరు

విజ్ఞాన కోశాలు పురాణాలు

పారాశరుడు- వ్యాసుడు- శుకాచార్యుడు

పురాణాలు కథావైవిద్యం కలవి

1సర్గ

2ప్రతి సర్గ

3వంశ చరిత్ర

4మన్వంతరం

5వంశాను చరిత్ర దేశ పాలకులు

ఎన్ని లోపాలున్న పురాణాలను కాపాడుకోవాలి -రచయిత పంచ యజ్ఞం అగ్ని హోత్ర వ ధనులు

1850 లలో మాక్స్ ముల్లర్, పశ్చిమ అర్యులు తూర్పు ఆర్యులు అనే రెండు ఆర్య జాతుల భావనను ప్రవేశపెట్టాడు. కాకసస్ ప్రాంతం నుండి ఐరోపా వైపు వెళ్ళిన వారు పశ్చిమ ఆర్యులు కాగా, భారతదేశానికి వలస వచ్చిన వారు తూర్పు ఆర్యులు. ముల్లర్ ఇలా రెండు సమూహాలుగా విడదీసి, పశ్చిమ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యతను, విలువనూ ఆపాదించాడు. అదెలా ఉన్నప్పటికీ, ఈ "తూర్పు ఆర్య జాతి తూర్పు ప్రాంతపు స్థానికుల కంటే శక్తివంతమైన వారు. వారు స్థానికులను సులభంగా జయించగలిగారు" అని కూడా అతడు సిద్ధాంతీకరించాడు. 

ముల్లర్ ప్రతిపాదించిన ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే రెండు-జాతుల ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని హెర్బర్ట్ హోప్ రిస్లీ విస్తరించాడు. కులవ్యవస్థ అనేది స్థానిక ద్రావిడలపై ఇండో-ఆర్యులు సాధించిన ఆధిపత్యపు అవశేషమేనని అతడు సిద్ధాంతీకరించాడు.రిస్లీ "ఆర్యుల రక్తం, ముక్కు పొడవు వెడల్పుల నిష్పత్తి లను బట్టి అత్యున్నత స్థాయి కులాల నుండి నిమ్న స్థాయి కులాల తారతమ్యతను ఆపాదించాడని థామస్ ట్రాట్మన్ చెప్పాడు. కులానికి జాతికీ మధ్య చూపిన ఈ సారూప్యత చాలా ప్రభావాన్ని చూపింది" 

ఋగ్వేదం సా.పూ. 1200 లో ఉనికి లోకి వచ్చిందని కూడా మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. బుద్ధుడి కాలం నాటికి, అంటే సా.పూ. 600-500 నాటికి సూత్రాలు ఉనికిలో ఉన్నాయి కాబట్టి, వైదిక సారస్వతం లోని ఇతర రచనలైన అరణ్యకాలు, బ్రాహ్మణాలు, వేదాలకు ఒక్కొక్కదానికి 200 ఏళ్ళ చొప్పున ఇచ్చుకుంటూ, తొలి వేదమైన ఋగ్వేదం సా.పూ. 1200 నాటిదని ముల్లర్ లెక్కవేసాడు. అతడి లెక్కపై తీవ్రమైన విమర్శలు రావడంతో 1890 లో అతడు దాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ అతడు వెల్లడించిన ఋగ్వేద కాలం అలాగే ప్రాచుర్యంలో ఉండిపోయింది.

నల్ల సముద్రంకాస్పియన్ సముద్రం మధ్య ఉన్న ప్రాంతానికి కాకసస్ అని పేరు. దీన్ని కాకేసియా అని కూడా అంటారు. ప్రధానంగా ఆర్మేనియాఅజర్‌బైజాన్జార్జియా, దక్షిణ రష్యాలోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణితో సహా కాకసస్ పర్వతాలు చారిత్రికంగా తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య సహజ అవరోధంగా ఉంటాయి.

ఐరోపాలో కెల్లా ఎత్తైన పర్వతమైన రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం, పశ్చిమ కాకసస్‌లో ఉంది.  దక్షిణం వైపున, లెస్సర్ కాకసస్‌లో జావఖేటి పీఠభూమి, అర్మేనియన్ మెరక ప్రాంతాలు ఉన్నాయి. ఈ మెరక ప్రాంతాల్లో కొంత భాగం టర్కీలో ఉంది.

కాకసస్ ఉత్తర కాకసస్, దక్షిణ కాకసస్‌గా విభజించబడింది. అయితే పశ్చిమ కాకసస్ ఉత్తర

కాకసస్‌లో ఒక ప్రత్యేక భౌగోళిక ప్రదేశంగా కూడా ఉంది. ఉత్తరాన ఉన్న గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణి ఎక్కువగా రష్యా, జార్జియా, అజర్‌బైజాన్‌లోని ఉత్తరాది భాగాల్లో విస్తరించి ఉంది. దక్షిణాన ఉన్న లెస్సర్ కాకసస్ పర్వత శ్రేణి అనేక స్వతంత్ర రాజ్యాల్లో విస్తరించి ఉంది. ఎక్కువగా ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, ఈశాన్య టర్కీ, ఉత్తర ఇరాన్, స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్‌సాఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది.

ఈ ప్రాంతం అక్కడి భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి: ఇండో-యూరోపియన్, టర్కిక్ భాషలను పక్కన పెడితే, కార్ట్‌వేలియన్, నార్త్‌వెస్ట్ కాకేసియన్, ఈశాన్య కాకేసియన్ భాషా కుటుంబాలు ఈ ప్రాంతానికి చెందినవి.

ఎథ్నోలోగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 142 భాషా కుటుంబాల్లో 7,117 జీవిస్తున్న భాషలున్నాయని అంచనా వేసారు.ఒక మానవ సమూహం తమ దైనందిన జీవితంలో సంభాషించేందుకు వాడే భాషను జీవిస్తున్న భాష అంటారు. అనేక మృత భాషలు కూడా ఉన్నాయి. వీటిని మాతృభాషగా కలిగిన మానవ సమూహాలేమీ లేవని అర్థం. అలాగే కొన్ని లుప్త భాషలు కూడా ఉన్నాయి. మాట్లాడే ప్రజలూ లేనివి, వారసత్వ భాషలు కూడా లేనివి లుప్త భాషలు. ఇకపోతే, సరిగ్గా అధ్యయనం జరగని భాషలు కొన్ని. వీటి గురించి అవి మాట్లాడే వారికి తప్ప బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు.

ప్రపంచ భాషల్లో చాలా వరకు ఇతర భాషలతో బంధుత్వం ఉంటుంది. కానీ వేరే ఏ ఇతర భాష తోటీ సంబంధం లేని భాషలు కొన్ని ఉన్నాయి. వీటిని ఒంటరి భాషలంటారు. వీటి భాషా కుటుంబంలో ఇదొక్క భాషే ఉంటుందన్నమాట. బాస్క్ భాష అలాంటిదే.

అపలా అత్రేయి (RV 8.91), గోధా (RV 10.134.6), ఘోష్ వంటి సంభాషణ శ్లోకాలలో మాట్లాడేవారుగా అసమానంగా కనిపిస్తారు . . ఋగ్వేదంలోని స్త్రీలు చాలా బాహాటంగా మాట్లాడతారు మరియు టెక్స్ట్‌లో పురుషుల కంటే ఎక్కువ లైంగిక విశ్వాసంతో కనిపిస్తారు.  వివాహానికి సంబంధించిన విస్తారమైన మరియు సౌందర్య స్తోత్రాలు ఋగ్వేద కాలంలో అభివృద్ధి చెందాయని సూచిస్తున్నాయి.  వరకట్నానికి సంబంధించిన ఆధారాలు తక్కువగా ఉన్నాయి మరియు అందులో సతీ సాక్ష్యం లేదా సంబంధిత వేద గ్రంథాలు లేవు . 

ఋగ్వేద శ్లోకాలు వచనం యొక్క కొన్ని సంస్కరణల్లో 8.83, 8.70, 8.77 మరియు 1.61 వంటి శ్లోకాలలో అన్నం మరియు గంజి గురించి ప్రస్తావించాయి;  అయినప్పటికీ, వరి సాగు గురించి చర్చ లేదు. అయాస్ (లోహం) అనే పదం ఋగ్వేదంలో ఉంది , అయితే అది ఏ లోహమో అస్పష్టంగా ఉంది. ఋగ్వేదంలో ఇనుము ప్రస్తావన లేదు , ఋగ్వేదం 1000 BCE కంటే ముందే రచించబడిందని పండితులు సహాయం చేశారు . శ్లోకం 5.63 "బంగారంలో కప్పబడిన లోహం" గురించి ప్రస్తావించింది, వేద సంస్కృతిలో లోహపు పని అభివృద్ధి చెందిందని సూచిస్తుంది.

ఋగ్వేదంలో కనిపించే కొన్ని దేవుళ్ళు మరియు దేవతల పేర్లు ప్రోటో-ఇండో-యూరోపియన్ మతం ఆధారంగా ఇతర నమ్మక వ్యవస్థలలో కనిపిస్తాయి , అయితే ఉపయోగించిన చాలా పదాలు ఇతర ఇండో-యూరోపియన్ భాషల పదాలతో సాధారణ మూలాలను పంచుకుంటాయి .అయితే, ఋగ్వేదంలోని దాదాపు 300 పదాలు ఇండో-ఆర్యన్ లేదా ఇండో-యూరోపియన్ కాదు, సంస్కృత మరియు వేద సాహిత్య పండితుడు ఫ్రిట్స్ స్టాల్ పేర్కొన్నాడు .  ఈ 300లో, కపర్డిన్ , కుమారా , కుమారి , కికటా వంటి అనేకం - భారతదేశంలోని తూర్పు మరియు ఈశాన్య (అస్సామీ) ప్రాంతంలో కనిపించే ముండా లేదా ప్రోటో-ముండా భాషల  నుండి వచ్చాయి , ఆస్ట్రోయాసియాటిక్ భాషలలో మూలాలు ఉన్నాయి . 300 మంది జాబితాలోని మిగిలినవి - మ్లెచ్చా మరియు నిర్ వంటివి  - భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ద్రావిడ మూలాలను కలిగి ఉన్నాయి లేదా టిబెటో-బర్మన్ మూలాలకు చెందినవి.  ఒంటె, ఆవాలు మరియు గాడిద వంటి ఋగ్వేదంలో కొన్ని నాన్-ఇండో-యూరోపియన్ పదాలు బహుశా కోల్పోయిన మధ్య ఆసియా భాషకు చెందినవ ఋగ్వేద సంస్కృతం మాట్లాడే వ్యక్తులు ఇప్పటికే ముండా మరియు ద్రావిడ భాష మాట్లాడే వారితో సంభాషించారని, భాషాపరమైన భాగస్వామ్యం స్పష్టమైన సూచనలను అందిస్తుంది, మైఖేల్ విట్జెల్ పేర్కొన్నాడు.

భారతీయ ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలలో తొలి వచనం రూపొందించబడింది మరియు మరింత తాత్వికమైన తరువాతి గ్రంథాలు ఆధునిక యుగం హర్యానా రాష్ట్రమైన ప్రాంతంలో లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కంపోజ్ చేయబడ్డాయి . 

హంసధ్వని మరియు శుభపంతువరాలి వంటి వారి కంపోజిషన్లలో ఋగ్వేద శ్లోకాలను చేర్చడం ద్వారా, ఇవి హిందువులలో దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందాయి .

ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.


The Bronze Age is a historic period, lasting from approximately 3300 BC to 1200 BC. It is characterized by the use of bronze, the use of writing in some areas, and other features of early urban civilization. The Bronze Age is the second principal period of the three-age system proposed in 1836 by Christian Jürgensen Thomsen for classifying and studying ancient societies and history. It is also considered the second phase of three, in the Metal Ages.[1


ఋగ్వేదం అనేది ప్రాచీన భారతదేశం నుండి వేద సంస్కృత శ్లోకాల . కానానికల్ హిందూ మతాన్ని రూపొందించే నాలుగు గౌరవనీయమైన వేద పుస్తకాలలో (రూతి) ఇది ఒకటి. ప్రాచీన వేద సంస్కృత గ్రంథం ఋగ్వేదం. రెండవ సహస్రాబ్ది BCE నుండి, ఋగ్వేద శబ్దాలు మరియు గ్రంథాలు మౌఖికంగా ఆమోదించబడ్డాయి. వచన పొరలలో సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు ఉన్నాయి.

ఋగ్వేదం అంతరాయం లేని చరిత్ర కలిగిన అరుదైన గ్రంథాలలో ఒకటి, ఎందుకంటే దాని ప్రధాన భాగం సాధారణంగా చివరి కాంస్య యుగానికి చెందినదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా, దాని కూర్పు c మధ్య ఎక్కడో తేదీగా ఉంటుంది. 1500 మరియు 1000 BCE . ఈ వ్యాసం ఋగ్వేదంలోని అన్ని ముఖ్యమైన అంశాలను, అంటే ఋగ్వేదాన్ని రచించిన దాని స్వభావం మరియు ప్రాముఖ్యత, 10 మండలాలతో సహా దాని విభాగాలు, ముఖ్యమైన శ్లోకాలు మరియు మరిన్నింటిని కవర్ చేస్తుంది.

ఋగ్వేదం

ఋగ్వేద-సంహిత, మొత్తం గ్రంథం పూర్తిగా పద్యాలతో కూర్చబడింది. దేవతలను స్తుతించడానికి ఉద్దేశించిన మంత్రాలను 'రిక్' అని సూచిస్తారు. ఫలితంగా, ఋగ్వేద-సంహిత అనేది ఋక్కుల (సంహిత) సమాహారం. ఋగ్వేదంలోని శాకల చక్రం లేదా పాఠశాల (శాఖ) మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఋగ్వేద సంహితలో సుమారు 10552 మంత్రాలు, మండలాలు అనే పది సంపుటాలుగా విభజించబడ్డాయి . అనువాకులు, అనేక విభాగాలు, ప్రతి మండలాన్ని తయారు చేస్తారు.

ఋగ్వేద UPSC గమనికలు

ప్రతి అనువాకం సూక్తాలు అని పిలువబడే వివిధ శ్లోకాలతో కూడి ఉంటుంది మరియు ప్రతి సూక్తం ప్రమాదం అని పిలువబడే వివిధ శ్లోకాలతో కూడి ఉంటుంది. ఒక సూక్తం అనేక మంత్రాలను కలిగి ఉంటుంది. సూక్తానికి ఎన్ని మంత్రాలైనా ఉండవచ్చు. కొన్ని మంత్రాలతో కొన్ని సూక్తలు ఉన్నాయి, మరికొన్ని అనేక మంత్రాలతో ఉన్నాయి.

  • ప్రతి సూక్తంలో ఒక ఋషి (ఒక దర్శకుడు), ఒక దేవత (ఒక దేవుడు) మరియు ఒక చండస్ (ఒక మీటర్) ఉంటారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
  • ఋగ్వేద సంహితలో 10552 మంత్రాలు, 10 మండలాలు, 85 అనువాకాలు మరియు 1028 సూక్తాలు ఉన్నాయి .
  • సాధారణంగా, ఋగ్వేద మంత్రాన్ని సూచించేటప్పుడు అనువాకం చెప్పబడదు.

ఋగ్వేద సారాంశం

మండలాలుగా సూచించబడే పది పుస్తకాలు ఋగ్వేదాన్ని రూపొందించాయి. 10,600 శ్లోకాలు మరియు 1,028 శ్లోకాలు ఈ సేకరణలో ఉన్నాయి. 35% శ్లోకాలు మరియు 25% ఋగ్వేదం అంగిరస్ (ఋషుల కుటుంబం)చే వ్రాయబడ్డాయి.

పురాతన ఆర్యన్ దేవతలతో పాటు, ఋగ్వేదంలో ఇతర ముఖ్యమైన ప్రాథమిక దేవతలు కూడా ఉన్నారు. వీటిలో ఆకాశ దేవుడు వరుణుడు, అగ్ని దేవుడు అగ్ని మరియు సూర్య దేవుడు ఉన్నారు.

  • ఋగ్వేదం హిందువుల దేవుడైన శివుడిని పర్వతం మరియు తుఫాను దేవుడు రుద్రకు ఆపాదించింది.
  • ఋగ్వేదం ప్రకారం, హిందూ దేవతల త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు ఒకప్పుడు తక్కువ దేవత.
  • ఋగ్వేదంలో ప్రసిద్ధ గాయత్రీ మంత్రం కూడా ఉంది.
వాస్తవాలువివరణ
ఋగ్వేదం రచించారువేద వ్యాసుడు
ఋగ్వేదంలో దేవతలు33 దేవతలు
ఋగ్వేదం వ్రాయబడింది1500 మరియు 1200 BCE మధ్య.
ఋగ్వేదంలో ప్రధాన దైవంఇంద్రుడు


గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.

  • ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
  • భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
  • భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
  • స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
  • తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
  • సవితుః = ఈ సృష్టి కర్త.
  • వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
  • భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
  • దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
  • ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
  • యః = ఆ పరమేశ్వరుడు.
  • నః ద్యః = మా బుద్ధులను.
  • ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం - ఈ నాలుగు వేదాంగాలు భాషకి సంబంధించినవి

గార్గి వాచక్నవి (సంస్: गार्गी वाचक्नवी ( దేవనాగరి ); గార్గి వాచక్నవి, ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త . వేద సాహిత్యంలో , ఆమె గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవించబడింది ,ప్రసిద్ధ వేదాలను వివరించేది, మరియు బ్రహ్మవాదిని అని పిలుస్తారు , బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి. బృహదారణ్యక ఉపనిషత్‌లోని ఆరవ మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో , విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం అనే తాత్విక చర్చలో ఆమె పాల్గొంటున్నందున ఆమె పేరు ప్రముఖమైనది మరియు ఆమె ఆత్మ (ఆత్మ) సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య మహర్షిని సవాలు చేసింది. ) ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలు వ్రాసినట్లు కూడా చెబుతారు . ఆమె తన జీవితమంతా బ్రహ్మచారిగా కొనసాగింది మరియు సాంప్రదాయ హిందువులచే పూజించబడింది

నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న గడ్డిభూముల (స్టెప్పీలు) నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆ ప్రాంతమే ఇండో-యూరోపియన్ భాషలకు మూలస్థానమనీ ఇండో యూరోపియన్ వలస నమూనా (ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కొత్త రూపం) ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఈ ఇండో యూరోపియన్ వలస నమూనాకు ఈ దేశీయ ఆర్యుల సిద్ధాంతం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

భారతీయ చరిత్ర, గుర్తింపుకు సంబంధించి సాంప్రదాయిక, మతపరమైన అభిప్రాయాలపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. హిందుత్వ రాజకీయాల్లో ఈ సిద్ధాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతం, భారతదేశ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రాలకు చెందిన పండితులు ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తారు.  ప్రధాన స్రవంతి పండితుల్లో దీనికి అంతగా మద్దతు లేదు దేశీయ ఆర్యులు అనేవారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదని ప్రధాన స్రవంతి పండితులు ఎక్కువగా నమ్ముతారు.

రోమిల్లా థాపర్ వాదన ఇలా ఉంది: భారతదేశానికి హిందూ గుర్తింపును నిర్మించాలనే తహతహతో సావర్కర్, గోల్వాల్కర్ల నేతృత్వంలోని హిందూ జాతీయవాదులు, అసలు హిందువులే ఆర్యులని, వారు భారతదేశానికే చెందినవారని, ఆర్యుల దండయాత్ర అనేది లేనేలేదు, భారత ప్రజల మధ్య ఘర్షణేమీ లేదు, ఆర్యులు సంస్కృత భాష మాట్లాడేవారు. ఆర్య నాగరికతను వారు భారతదేశం నుండి పశ్చిమానికి విస్తరించారు.

"దేశీయ ఆర్యుల" ఆలోచన సావర్కర్, గోల్వాకర్ రచనల్లో ఉందని విట్జెల్ కూడా కనుక్కున్నాడు. ఉపఖండానికి "అర్యులు" వలస వచ్చారనడాన్ని గోల్వాల్కర్ (1939) ఖండించాడు. విట్జెల్ దీన్ని విమర్శిస్తూ ఈ భావన సమకాలీన ఫాసిజం చెప్పే రక్తం, మట్టిని గుర్తుచేస్తోందని చెప్పాడు. ఈ ఆలోచనలు అంతర్జాతీయవాదం పైన, సామాజికత పైనా ఆధార పడ్డ నెహ్రూ-గాంధీ ప్రభుత్వాల కాలంలో ఉద్భవించినందున, అవి అనేక దశాబ్దాలుగా నిద్రాణమై ఉన్నాయనీ,1980 లలో మాత్రమే అవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయనీ కూడా విట్జెల్ చెప్పాడు

ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.

సోమా అనే వ్యక్తి దేవత "మొక్కల యజమాని", వ్యాధిని నయం చేసేవాడు మరియు సంపదలను ప్రసాదించేవాడు . సోమా కల్ట్ పురాతన ఇరానియన్ల యొక్క సంబంధిత హామా కల్ట్‌కు అనేక సారూప్యతలను ప్రదర్శిస్తుంది మరియు పురాతన ఇండో-యూరోపియన్‌లలో ఒక రకమైన దేవతల అమృతంలో భాగస్వామ్య నమ్మకాలను సూచిస్తుంది.

నాలుగు వేదాలకు సంబంధించి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మరియు అవి ఏమిటి?
అటువంటి ఉపనిషత్తులు 13 ఉన్నాయి. అవి - బృహదారణ్యక ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు. ఐతేరేయ ఉపనిషత్తు, కౌసితకీ ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, ఈశ ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు, మైత్రి ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు

ఐతరేయ ఉపనిషత్తు : ఋగ్వేదంలో పొందుపరచబడిన, ఐతరేయ మొదటి రెండు ఉపనిషత్తులలో ప్రస్తావించబడిన అనేక ఇతివృత్తాలను పునరావృతం చేస్తుంది, కానీ కొంచెం భిన్నంగా, ధర్మానికి అనుగుణంగా జీవించే జీవితంలో మానవ స్థితి మరియు ఆనందాలను నొక్కి చెబుతుంది .

కౌసితకీ ఉపనిషత్తు : ఋగ్వేదంలో పొందుపరచబడిన ఈ ఉపనిషత్తు మరెక్కడా ప్రస్తావించబడిన ఇతివృత్తాలను కూడా పునరావృతం చేస్తుంది, అయితే వ్యక్తులు ఒకరి నుండి మరొకరు/దేవుని నుండి వేరు చేయబడిన అనుభూతిని కలిగించే వ్యక్తిత్వం యొక్క భ్రాంతిపై ఉద్ఘాటనతో ఉనికి యొక్క ఐక్యతపై దృష్టి పెడుతుంది.

కేన ఉపనిషత్తు : సామవేదంలో పొందుపరచబడిన, కేన కౌశితకి మరియు ఇతరుల నుండి జ్ఞాన శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతివృత్తాలను అభివృద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక సత్యం యొక్క మేధోపరమైన అన్వేషణ భావనను కేన తిరస్కరించింది, స్వీయ-జ్ఞానం ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని అర్థం చేసుకోగలడు.

కథా ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరచబడిన కథ, గతం లేదా భవిష్యత్తు గురించి చింతించకుండా వర్తమానంలో జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు మోక్షం యొక్క భావనను మరియు దానిని వేదాలు ఎలా ప్రోత్సహిస్తున్నాయి.

ఇషా ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరిచిన ఈశా ఏకత్వం మరియు ద్వంద్వత్వం యొక్క భ్రాంతిపై దృష్టి పెడుతుంది మరియు ఒకరి ధర్మానికి అనుగుణంగా ఒకరి కర్మను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతపై ఉద్ఘాటిస్తుంది .

శ్వేతాశ్వతర ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరచబడినది, మొదటి కారణంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఆత్మ మరియు బ్రహ్మం మధ్య సంబంధాన్ని మరియు స్వీయ-వాస్తవికతకు సాధనంగా స్వీయ-క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను చర్చిస్తూ పని కొనసాగుతుంది

ముండక ఉపనిషత్తు : అథర్వవేదంలో పొందుపరచబడినది, మేధో జ్ఞానం కంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక జ్ఞానంపై దృష్టి పెడుతుంది. టెక్స్ట్ స్వీయ-వాస్తవికతగా నిర్వచించబడిన "అధిక జ్ఞానం"తో ఉన్నత మరియు తక్కువ జ్ఞానం మధ్య వ్యత్యాసాన్ని చేస్తుంది.

ప్రశ్న ఉపనిషత్తు : అథర్వ వేదంలో పొందుపరచబడినది, మానవ స్థితి యొక్క అస్తిత్వ స్వభావానికి సంబంధించినది. పునర్జన్మ మరియు మరణ చక్రం నుండి ఒకరి స్వీయ విముక్తికి మార్గంగా ఇది భక్తిపై దృష్టి పెడుతుంది.

మైత్రి ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరచబడింది మరియు మైత్రాయనియ ఉపనిషత్ అని కూడా పిలుస్తారు, ఈ పని ఆత్మ యొక్క రాజ్యాంగం, మానవులు బాధపడే వివిధ మార్గాలపై మరియు స్వీయ-వాస్తవికత ద్వారా బాధల నుండి విముక్తిపై దృష్టి పెడుతుంది.

మాండూక్య ఉపనిషత్తు : అథర్ వేదంలో పొందుపరచబడిన ఈ పని OM యొక్క పవిత్ర అక్షరం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో వ్యవహరిస్తుంది . జీవిత పరధ్యానాల నుండి నిర్లిప్తత అనేది ఒకరి ఆత్మను గ్రహించడంలో ముఖ్యమైనదిగా నొక్కి చెప్పబడుతుంది .

ఉపనిషత్తులలో ఏదైనా ఒకటి ప్రేక్షకులకు అంతిమ సత్యాన్ని గ్రహించడానికి వారి స్వంత ఆధ్యాత్మిక పోరాటంలో పాల్గొనడానికి అవకాశాన్ని అందిస్తుంది, అయితే, వేదాలతో కలిపి, అవి మనస్సు మరియు రోజువారీ జీవితంలోని స్పృహ యొక్క ఉన్నత స్థాయిల వైపుకు ఒకరిని ఉన్నతీకరించగలవని భావిస్తారు. . ఎవరైనా గ్రంథాలతో ఎంత ఎక్కువ నిమగ్నమైతే, దైవిక జ్ఞానానికి అంత దగ్గరవుతుందని పేర్కొన్నారు. సత్యాన్ని పట్టుకోవడంలో హేతుబద్ధమైన, మేధోపరమైన ప్రయత్నాలను తిరస్కరించడంపై పదేపదే నొక్కి చెప్పడంతో విభేదించే ఉపన్యాసాల యొక్క అంతర్గతంగా హేతుబద్ధమైన, మేధోపరమైన, స్వభావం యొక్క వైరుధ్యం ద్వారా ఇది ప్రోత్సహించబడుతుంది. దైవిక సత్యం చివరకు ఒకరి స్వంత ఆధ్యాత్మిక పని ద్వారా మాత్రమే అనుభవించబడుతుంది. ఉపనిషత్తుల యొక్క ఈ అంశం బౌద్ధమతం, జైనమతం మరియు సిక్కు మతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

గార్గి వాచక్నవి (సంస్: गार्गी वाचक्नवी ( దేవనాగరి ); గార్గి వాచక్నవి, ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త . వేద సాహిత్యంలో , ఆమె గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవించబడింది ,ప్రసిద్ధ వేదాలను వివరించేది, మరియు బ్రహ్మవాదిని అని పిలుస్తారు , బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి. బృహదారణ్యక ఉపనిషత్‌లోని ఆరవ మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో , విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం అనే తాత్విక చర్చలో ఆమె పాల్గొంటున్నందున ఆమె పేరు ప్రముఖమైనది మరియు ఆమె ఆత్మ (ఆత్మ) సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య మహర్షిని సవాలు చేసింది. ) ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలు వ్రాసినట్లు కూడా చెబుతారు . ఆమె తన జీవితమంతా బ్రహ్మచారిగా కొనసాగింది మరియు సాంప్రదాయ హిందువులచే పూజించబడింది . (సశేషం)
వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో "బీఫ్" ఉండేదని
వారు రాసుకున్న, నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది.
ఇవే ఋజువులు.    

1 - “ అధో అన్నం వాయ్ గోవా” –  "వాస్తావానికి గోవు మన ఆహారం “. – (ఐతేరియ బ్రహ్మణ్యం: - 111.9.8 ) 

2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “ ( ఆశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 ) 

3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు  అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును" 
(బృహదారణ్యకం )

4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “  (శంకారాచార్యులు)

5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. – ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం )

6- భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు ( రామాయణం ) 

7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం )

8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం ) 

9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ( రుగ్వేదం 10 ,14 -1 )  

10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు ( అధర్వణ వేదం – 11.2 , 4 )  

11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు. ( యాజ్ఞవల్క స్మృతి )  

12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచిన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికి విస్మయం కలిగిస్తుంది, గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు. ( వివేకానంద:- ది కంప్లీట్ వర్క్స్ అఫ్ వివేకానంద, వాల్యూం నెంబర్ 3 పేజి 356 )

(గరికపాటి వారు ఓ వీడియో ఇంటర్వ్యూ లో..
చెప్పిన విషయాలు 💗🙏
CONCEPT ( development of human relations and human resources )

8.3.24

29.భారత రాజ్యాంగం GK

భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

భారత రాజ్యాంగ పీఠిక

దేశానికి మరియు భారత రాజ్యాంగానికి మార్గదర్శకాల సమితి

భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు.దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబరు 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.
భారత రాజ్యాంగ పీఠిక ఆంగ్లంలో, 42వ రాజ్యాంగ అధికరణలో జరిగిన మార్పులకు ముందు

చారిత్రక నేపథ్యంమార్చు

జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించి 1946 డిసెంబరు 13న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం పొందిన ఆశయాల ఆధారంగా పీఠిక రూపొందింది.పీఠిక గురించి అంబేద్కర్ ఆలోచనలు:

ఇది, నిజానికి, స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని, సౌహార్ద్ర, సౌభ్రాతృత్వాన్ని జీవితాశయాలుగా, ఒక జీవన విధానంగా గుర్తిస్తున్నది. ఈ లక్షణాలు ఒకదానితో మరొకటి విడదీయలేనివి: స్వాతంత్ర్యం, సమానత్వం రెండూ విడదీయలేనివి; సమానత్వం, స్వాతంత్ర్యం రెండూ సౌభ్రాతృత్వంతో విడదీయలేనివి. సమానత్వం లేని పక్షంలో స్వాతంత్ర్యం అతికొద్ది మంది ఆధిపత్యాన్ని మిగతా వారి మీద రుద్దుతుంది. స్వాతంత్ర్యం లేని సమానత్వం వ్యక్తిగత అభిప్రాయాన్ని తొక్కేస్తుంది; సౌభ్రాతృత్వం లేని సమానత్వం/స్వాతంత్ర్యం సహజ పరిపాలనకు బహుదూరం.

బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది.
పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి.
పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.

రాజ్యాంగ పీఠిక పాఠ్యంమార్చు

“భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

సర్వసత్తాకమార్చు

భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అనగా దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే సలుపగలదు, బయటివారెవరూ దేశ వ్యవహారాలను నిర్దేశించలేరు. దేశంలోని అన్ని వ్యవహారాలు అనగా కేంద్ర ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయి న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలు సహకరిస్తాయని అర్ధం. అలానే బయటివారు నిర్దేశించరు అనగా వేరే దేశాల సత్తా మనపై లేదని.

సామ్యవాదమార్చు

ఈ పదం 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినప్పటికీ, రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాల ద్వారా మొదటి నుంచి మన దేశం సామ్యవాద దేశమేనని తెలుస్తున్నది. సామ్యవాదమంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదమని అర్ధం. అనగా సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సహజ పరిణామగతిలో, అహింసాపరంగా సాధించాలి. సామ్యవాద దేశంలో సంపాదనను, సంపదను సమానంగా ప్రజలకు పంచాలి. అతికొద్ది మంది చేతుల్లో డబ్బు, పరపతి, సంపద ఉండిపోకూడదు. భూమి, పరిశ్రమల, పెట్టుబడుల పై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా చూడాలి.

లౌకికమార్చు

లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చేర్చబడింది. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి, దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు.

ప్రజాస్వామ్యమార్చు

భారతదేశంలో ప్రజలే ప్రభువులు (దేశానికి స్వాములు), అందువలన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజల నుండే పాలకులు ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఒక వ్యక్తి - ఒక వోటు అనే సిద్ధాంతం పై భారత ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. భారతదేశ పౌరుడై, 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి, చట్టం ద్వారా నిలుపుదల లేని సందర్భంలో, వోటు వేసే హక్కును పొందుతాడు. ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరంగా కూడా అన్వయించుకోవాలి.

గణతంత్రం/లోకతంత్రంమార్చు

గణతంత్ర ప్రభుత్వంలో, దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు, వారసత్వ రాచరికంగానో, నియంత నియంత్రణలోనో ఉండదు. ఈ పదం చెప్పేదేమిటంటే ప్రభుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక పరిమిత కాలం వరకు ప్రజల ద్వారా నేరుగా గానీ, పరోక్షంగా గానీ, దేశాధినేత ఎన్నుకోబడతాడు.

న్యాయంమార్చు

భారతదేశం తన పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు నిరంతరం పాటు పడుతుంది.
(i) సామాజిక న్యాయం:
సామాజిక న్యాయమనగా సమాజంలో ఎలాంటి పై తరగతి వర్గాలు ఉండకపోవటమే. కుల, సంప్రదాయ, మత, వర్ణ, లింగ, స్థాన భేదాల ఆధారంగా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదు. సమాజంలోని అన్ని రకాల దోపిడీలను నిర్మూలించడమే భారతదేశ పంథా.
(ii) ఆర్థిక న్యాయం:
ఆర్ధిక న్యాయమనగా జీతం, ఆస్తులు, ఆర్థిక హోదా ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకపోవడం. అందరికీ సమానంగా సంపద పంచుతూ, ఆర్థిక సమానత్వం తెస్తూ, వస్తువుల తయారీ-పంపిణీలలో ఏకాధిపత్యాన్ని నిర్మూలిస్తూ, ఆర్థిక వనరులను వికేంద్రీకరిస్తూ, అందరికీ ఆర్థికంగా బాగుపడేందుకు సమాన అవకాశాలను అందివ్వడమే భారత ప్రభుత్వ లక్ష్యం. తద్వారా అందరికీ గౌరవంగా జీవనోపాధి సంపాదించుకునేందుకు అవకాశాలివ్వాలి.
(iii) రాజకీయ న్యాయం:
రాజకీయ న్యాయమనగా సమానంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అవకాశాలు ప్రజలకు కల్పిస్తూ వారిని రాజకీయాలలో పాల్గొనేలా చేయడం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు ప్రదానం చేయటమే లక్ష్యం. భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కును, స్వేచ్ఛను అందించే ఉదార ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నది.

భారత రాజ్యాంగంభారతదేశపు అత్యున్నత చట్టం

భారతదేశ అత్యున్నత న్యాయస్థానంభారతదేశ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ.

భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుarticle 28
ఆదేశికలు (ఆదేశాలు)
మార్చు
రాజ్యం (ప్రభుత్వం)  ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక అభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక న్యాయాన్ని పొందుటకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు ఈ ఆదేశిక సూత్రాలు భరోసానిస్తాయి.

రాజ్యం (భారత ప్రభుత్వం) తన పౌరులందరికీ జీవనోపాధినీ, స్త్రీపురుషులందరికీ, సమాన ఉద్యోగాలు, పనులు, సమాన జీతాలు అనే సూత్రంపై, కలిగిస్తుంది. ధనాన్ని, ఆస్తులను, ఒకేచోట కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో విభజన జరిగేలా ప్రభుత్వం చూస్తుంది. దీనివల్ల, ఉద్యోగవకాశాలు మెరుగవుతాయి. ప్రజలనూ, పిల్లలనూ కాపాడవలసిన బాధ్యతకూడా రాజ్యానిదే.
రాజ్యం, పౌరులకు, ఉచిత వైద్య విద్యా సదుపాయాలు కల్పించవలెను. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయవలసిన బాధ్యత రాజ్యానిది. పౌరుని దగ్గర డబ్బులేదని, అతనికి న్యాయం అందకుండా పోవడం, రాజ్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
గ్రామ పంచాయతీ లకు ప్రోత్సాహకాలిచ్చి, వాటిని స్వయంపరిపాలన చేసుకొనుగల పరిస్థితులను రాజ్యము కల్పించవలెను.
రాజ్యము, పౌరులకు పని హక్కు, విద్యాహక్కు, నిరుద్యోగం, వయసుమీరిన, అనారోగ్య, అసహాయ పరిస్థితులలో ప్రజాసహాయాలు, వసతులను కల్పించాలి.
మానవ పరిశ్రమ స్థితిగతులను తెలుసుకొని, గర్భవతులకు తగు సదుపాయాలు కల్పించాలి.
కార్మికులకు సరైన వేతనాలు, కనీస వేతనాలు, వారి పనులకు అనుసారంగా స్థిరీకరించి, అమలుపరచాలి. వీరికి సరైన పనివేళలు, సాంస్కృతిక కార్యక్రమాల సౌకర్యాలు కల్పించవలెను. లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అభివృద్ధి పొందేలా చూసుకోవాలి.
పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలను దత్తత తీసుకునేలా చేసి, పారిశ్రామిక వాడలను అభివృద్ధి పరచాలి.
పౌరులకు సమాన పౌర చట్టాలు తయారు చేసి వాటిని అమలు పరచేలా చేయాలి.
14 సంవత్సరాల వయస్సులోపు బాలబాలికలకు ఉచిత, తప్పనిసరి విద్యను అందజేసేలా చేయాలి.ఈ ఆదేశిక, 2002లో భారత రాజ్యాంగ 86వ సవరణ ద్వారా పొందుపరచారు.
షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల వారి విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు, రాజ్యం పాటుపడవలెను.
పౌరుల ఆహార, పౌష్టికాహార, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించి తగుచర్యలు గైకొని సామాజికాభివృద్ధిగావింపవలెను. మద్యపానము, ఇతర వ్యసనాలను సమాజం నుండి దూరముంచవలెను.
వ్యవసాయం, పశుగణాభివృద్ధి, వైద్యము, సమాజంలో చక్కటి ఫలితాలనిచ్చేటట్లు చూడవలెను.
వాతావరణాన్ని, అడవులను, సామాజిక అడవులను అభివృద్ధి పరచి, వన్యజీవుల పరిరక్షణా భారాన్ని వహించవలెను. వన్యజీవుల సంరక్షణా చట్టం, 1976లో భారత రాజ్యాంగ 42వ సవరణ మూలంగా పొందుపరచబడింది.
ప్రాచీన నిర్మాణాలు, కట్టడాలు, చారిత్రక ప్రాముఖ్యతగల అన్ని కట్టడాలు, కళావారసత్వపు విషయాలను కాపాడవలెను.
సేవారంగంలోని ఎక్జిక్యూటివ్ ను న్యాయవ్యవస్థ నుండి వేరుచేయవలెను.
ఆఖరుగా, ఆదేశిక సూత్రాలు, అధికరణ 51 ప్రకారం, అంతర్జాతీయ శాంతి, రక్షణ, న్యాయం, ఇతర దేశాలతో గౌరవప్రథమైన సంబంధ బాంధవ్యాల కొరకు రాజ్యం పాటుపడవలెనని తాకీదు ఇస్తుంది. అలాగే అంతర్జాతీయ సమస్యలను సామరస్యంగా పరిష్కరించవలెనని సూచిస్తుంది.

Here are 100 one-mark questions in Telugu related to the Indian Constitution:

భారతీయ రాజ్యాంగం - 1 మార్కు ప్రశ్నలు

1. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది?

26 నవంబర్ 1949



2. భారత రాజ్యాంగంలో ఎంత అంగాలున్నాయి?

448



3. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి?

25



4. భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరు?

డాక్టర్ బిఆర్ అంబేద్కర్



5. భారత రాజ్యాంగంలో మొదటి సవరణ ఎప్పుడు వచ్చింది?

1951



6. భారత రాజ్యాంగం యొక్క ప్రారంభ భాగం ఏం అంటుంది?

సార్వభౌమత్వం



7. భారత రాజ్యాంగంలో "జాతీయ పతాకం" గురించి చట్టం ఎక్కడ ఉంది?

39వ చట్టం



8. భారత రాజ్యాంగంలో అంగీకార ప్రకటన ఎక్కడ ఉంది?

న్యాయమూర్తి ధృవీకరణ



9. భారత రాజ్యాంగంలోని పంచాయతీ వ్యవస్థపై చట్టం ఎక్కడ ఉంది?

73వ సవరణ



10. భారత రాజ్యాంగంలోని అత్యధిక న్యాయస్థానం ఎక్కడ ఉంది?

సుప్రీం కోర్టు



11. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ విభాగాల పరస్పర సంబంధాలు ఏ భాద భాగం?

ధర్మవిధానం



12. భారత రాజ్యాంగంలో మనుషుల హక్కులు在哪ంత భాగంలో ఉన్నాయి?

মৌలిక హక్కులు



13. భారత రాజ్యాంగంలో సర్వసాధారణ ఎన్నికల నిర్వహణ ఎవరికి బాధ్యత ఉంది?

ఎన్నికల కమిషన్



14. భారత రాజ్యాంగంలో 'ఆర్ధిక ఆత్మనిర్భరత' గురించి ఎక్కడ ఉంది?

5వ భాగం



15. భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ విభాగం ఎక్కడ ఉంది?

3వ చట్టం



16. భారత రాజ్యాంగం యొక్క స్థాపన సమయంలో ఎన్ని రాజ్యాలుగా భక్తి చేసింది?

26



17. భారత రాజ్యాంగంలో "వీడియో చట్టాలు"ను ఎప్పుడు రూపొందించబడింది?

1956

18. భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ విభాగం ఎక్కడ ఉంది?

6వ చట్టం

19. భారత రాజ్యాంగంలో ‘సంఘీక చట్టం’ను కూర్చే టి ఎవరు?

జవహర్‌లాల్ నెహ్రూ

20. భారత రాజ్యాంగంలో ‘ప్రజాస్వామిక పద్ధతిని దృష్టి పెట్టి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తారు’?

పౌర హక్కులు

21. రాజ్యాంగంలో ప్రాథమిక పాత్రను ఎవరూ నిర్వహిస్తారు?

ప్రజా ప్రతినిధులు

22. ‘మూలిక హక్కులు’ ఎప్పుడు అమలు చేయబడతాయి?

రాజ్యాంగం ఆమోదించినప్పుడు

23. రాజ్యాంగ ఆవిర్భావ సమావేశం ఎక్కడ జరిగింది?

న్యూఢిల్లీ

24. భారత రాజ్యాంగం యొక్క ముఖ్యాంశం ఏంటీ?

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం

25. భారత రాజ్యాంగంలో కొత్త మార్పు ఎప్పుడు వచ్చిందో చెప్పండి?

2024

26. భారత రాజ్యాంగం యొక్క 'ప్రధానమైన' భాగం ఎంటీ?

ప్రజాస్వామ్యం

27. భారత రాజ్యాంగం చివరిరోజు ఎవరు బిల్లును ఆమోదించారు?

రాజ్యాంగ సభ

28. పరిష్కార ప్రక్రియపై చట్టం ఎవరిదైనా ఇచ్చింది?

సుప్రీం కోర్టు

29. భారత రాజ్యాంగంలో ప్రభుత్వం యొక్క స్వతంత్రతపై దృష్టిపెడుతుంది?

19వ సవరణ

30. భారత రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి యొక్క పదవీ వ్యవధి ఎంత?

5 సంవత్సరాలు

31. భారత రాజ్యాంగం ‘పెద్ద మేనేజిమెంట్’ అనే పదాన్ని ఉపయోగిస్తుందా?

హద్దు


32. భారత రాజ్యాంగం ‘ఇంటర్నల్ పోర్ట్’ గురించి ఏ భాగంలో వివరించబడింది?

5వ భాగం


33. ‘జాతీయ లెక్కలు’ విభాగం ప్రకారం భారతీయ రాజ్యాంగంలోని పైకి మొత్తానుసారంను ఖరారు చేస్తారు.

21వ


34. 'పోలీసు విధి' చట్టానికి ఏ చట్టం భాగం?

12వ


35. ఆధునిక ప్రకటన గురించి చట్టం ఎక్కడుంది?

22


36. భారత రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ దృష్టిలో కోర్టు ఎవరు?

సుప్రీం కోర్టు

37. పరిశుద్ధ లేఖనం యొక్క సాయంతో అధిక పౌరహక్కులు తెలియజేయవచ్చు?

పార్లమెంట


38. భారత రాజ్యాంగం ప్రస్తుతం మనమేమి కాదనేది?

ప్రజాస్వామిక

39. భారత రాజ్యాంగం యొక్క 10వ సవరణ దృష్టిలో కుదరడం ఏ విధంగా మారుతుంది?

మార్గదర్శకం

40. ప్రారంభమైన భారత రాజ్యాంగంతో ఏమిటి?

ప్రస్తుత యుక్తశక్తి

41. జాతీయ స్థాయిలో ఖర్చు నిర్మాణం చట్టం ఎలా వివరించబడింది?

పార్లమెంట్

42. ఎంతలో సూప్రీం దృష్టికోణంలో విభజన ఆహార ఉంది?

నిర్ణయం

43. జనతాక్రీడల ఉచ్చిన ఉద్భవాల పరిష్కారం ఏమిటి?

మొదటి హక్కులు

44. న్యాయపరిషత్ ముఖ్యవ్యక్తుల నేరాలు జరగడం ప్రకారం కోర్టును పరిశీలించుకోవటం అనగా.

ప్రాథమిక హక్కు


CONCEPT ( development of human relations and human resources )

14.2.24

28.చరిత్ర -స్త్రీల పాత్ర 15-2-24

గార్గి వాచక్నవి (సంస్: गार्गी वाचक्नवी ( దేవనాగరి ); గార్గి వాచక్నవి, ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త . వేద సాహిత్యంలో , ఆమె గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవించబడింది ,ప్రసిద్ధ వేదాలను వివరించేది, మరియు బ్రహ్మవాదిని అని పిలుస్తారు , బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి. బృహదారణ్యక ఉపనిషత్‌లోని ఆరవ మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో , విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం అనే తాత్విక చర్చలో ఆమె పాల్గొంటున్నందున ఆమె పేరు ప్రముఖమైనది మరియు ఆమె ఆత్మ (ఆత్మ) సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య మహర్షిని సవాలు చేసింది. ) ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలు వ్రాసినట్లు కూడా చెబుతారు . ఆమె తన జీవితమంతా బ్రహ్మచారిగా కొనసాగింది మరియు సాంప్రదాయ హిందువులచే పూజించబడింది . (సశేషం)
CONCEPT ( development of human relations and human resources )

29.10.20

20.శతకాలు చర్చ

శతకాలు - కవులు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
శతకము .
అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.


శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు.
ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, 
గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది

శతకం లక్షణాలు.

శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.

శతక సాహిత్యం గురించి చెప్పే టప్పుడు, విశ్వనాథ సత్యనారాయణ వారి శతకాల గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.

ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ

2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ

3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - విశ్వనాథ సత్యనారాయణ

4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ

6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - విశ్వనాథ సత్యనారాయణ

7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ

8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - విశ్వనాథ సత్యనారాయణ

9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ

10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.

మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.

శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.

1. సంఖ్యా నియమము

శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి.

2.మకుట నియమము.

శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంబోధన గానే వుండవలెను. ఈ సంబోధన కూడా ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో మకుటము.గా సర్వేశ్వరా అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా విశ్వేశ్వరా., లోకేశ్వరా వంటి వాడకూడదు. కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటముగా నున్న శతకమునకు యుధాహరణముగా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా సుమతీ శతకాన్ని చెప్పుకోవచ్చు. సుమతీ అను ఒక పదము ఇందులోని మకుటము.

3.వృత్తనియమము

శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే సర్వేశ్వర అను మకుటమున్నపుడు ఆ పద్యము మత్తేభము గానీ, శార్దూలము గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము విశ్వదాభిరామ వినుర వేమ ఇందులో ఆటవెలది తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.

4.రసనియమము

శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలో ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి......., భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..

5.భాషా నియమము

శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములుగా తీసుకొంటారు. కానీ తెలుగున చంద్రశేఖర శతకమని ఒకటున్నది. దానిలో చంద్ర శేఖర అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.

శతక వాఙ్మయము ప్రగతి.

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.

తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.

తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.

బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి.

తెలుగు శతకాలు.

• అంతర్మథనము - కోవెల సంపత్కుమారాచార్య

• అఘవినాశ శతకము - దాసరి అంజదాసు

• అచ్యుతానంత గోవింద శతకములు - అద్దంకి తిరుమల సమయోద్దండకోలాహల లక్ష్మీనరసింహకుమార తిరువేంగడతాత దేశికాచార్యులు

• అధర్మానుతాప శతకము - వేమూరి నృసింహశాస్త్రి

• అనుగుబాల నీతి శతకము - ముహమ్మద్ హుస్సేన్

• అన్యాపదేశ శతకము - కొమాండూరు

• ఆదిత్య శతకము - పటేల్ అనంతయ్య

• ఆదినారాయణ శతకము - అబ్బరాజు శేషాచలం

• ఆదివెలమ శతకము - పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు(1930)

• ఆధునిక సుమతి శతకము - లింగుట్ల కోనేటప్ప

• ఆనందరామ శతకము - ముత్తనపెద్ది సత్యనారాయణ

• ఆపదుద్ధారక శతకము - బాపట్ల హనుమంతరావు

• ఆర్తరక్షామణీ శతకము - అనంతరామయ పట్నాయక్

• ఆర్యాశతకము - కపిలవాయి లింగమూర్తి

ఈ.

• ఈశ్వరశతకము - అల్లంశెట్టి అప్పయ్య

ఉ.

• ఉన్నమాటలు - జోస్యం జనార్ధనశాస్త్రి

• ఉమా మహేశ్వర శతకము - అంగూరు అప్పలస్వామి

ఏ.

• ఏకప్రాస కందపద్య దశరథరామ శతకము - లింగుట్ల కోనేటప్ప

ఒ.

• ఒంటిమిట్ట జానకీవల్లభ శతకము - ఉప్పలపాటి వేంకటనరసయ్య

క.

• కరుణ శతకము - చలివేంద్ర రామమూర్తి

• కవి చౌడప్ప శతకము - కవి చౌడప్ప

• కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• కవులుట్ల చెన్నకేశవశతకము - గంటి వేంకటసుబ్బయ్య

• కామదేవ శతకము - నందివాడ వేంకటరత్నము

• కామాక్షీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకట కవులు (1925, 1934)

• కాళీమాత శతకం - రాధశ్రీ

• కావ్ కావ్ శతకము - కోగిర జయసీతారాం

• కాశీవిశ్వనాథ శతకము - రామకృష్ణసీతారామ కవులు (1950)

• కాశీవిశ్వనాయక శతకము - మడిపల్లి వీరభద్రశర్మ

• కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• కుక్కుటలింగ శతకము - పాపయలింగ కవి

• కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి

• కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి

• కుమతి శతకము - కె.నారాయణరావు

• కుమతీ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• కుమార శతకము - పక్కి వేంకటనరసయ్య

• కుమార శతకము - కల్లూరు అహోబలరావు

• కుమారీ శతకము - పక్కి వేంకటనరసయ్య

• కృష్ణ శతకము - నృసింహకవి

• కృష్ణశతకము - మంచెళ్ల కృష్ణకవి

• కృష్ణశతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• కృష్ణశతకము - గార్లదిన్న సుబ్బరావు

• కృష్ణశతకము - పరసా సుబ్బరాయుడు

• కేశవశతకము - నేలకొండపల్లి లక్ష్మణసింగు

• కొండవీటి కృష్ణశతకము - మానూరు రామకృష్ణారావు

• కొచ్చెర్లధామ శతకము - గాదె ఆదిశేషకవి (1825)

- కవి చౌడప్ప

• కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• కవులుట్ల చెన్నకేశవశతకము - గంటి వేంకటసుబ్బయ్య

• కామదేవ శతకము - నందివాడ వేంకటరత్నము

• కామాక్షీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకట కవులు (1925, 1934)

• కాళీమాత శతకం - రాధశ్రీ

• కావ్ కావ్ శతకము - కోగిర జయసీతారాం

• కాశీవిశ్వనాథ శతకము - రామకృష్ణసీతారామ కవులు (1950)

• కాశీవిశ్వనాయక శతకము - మడిపల్లి వీరభద్రశర్మ

• కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• కుక్కుటలింగ శతకము - పాపయలింగ కవి

• కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి

• కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి

• కుమతి శతకము - కె.నారాయణరావు

• కుమతీ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• కుమార శతకము - పక్కి వేంకటనరసయ్య

• కుమార శతకము - కల్లూరు అహోబలరావు

• కుమారీ శతకము - పక్కి వేంకటనరసయ్య

• కృష్ణ శతకము - నృసింహకవి

• కృష్ణశతకము - మంచెళ్ల కృష్ణకవి

• కృష్ణశతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• కృష్ణశతకము - గార్లదిన్న సుబ్బరావు

• కృష్ణశతకము - పరసా సుబ్బరాయుడు

• కేశవశతకము - నేలకొండపల్లి లక్ష్మణసింగు

• కొండవీటి కృష్ణశతకము - మానూరు రామకృష్ణారావు

• కొచ్చెర్లధామ శతకము - గాదె ఆదిశేషకవి (1825)

ర.

• రంగనాథశతకము - కాండూరు నరసింహాచార్యులు

• రంగశతకము - మంచెళ్ల కృష్ణకవి

• రంగశతకము - కాంచనపల్లి కనకమ్మ

• రంగేశశతకము - ముడుంబ నరసింహాచార్యులు

• రఘుపుంగవ శతకము - మంచెళ్ల కృష్ణకవి

• రసూల్ ప్రభు శతకము - షేక్ దావూద్ (1963)

• రఘురామ శతకము - కేసనపల్లి లక్ష్మణకవి

• రాఘవ శతకము (అసంపూర్ణము) - రొద్దము హనుమంతరావు

• రాఘవ శతకము - కృష్ణకుమార మిత్రులు

• రాఘవ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• రాజరాజేశ్వరీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• రాజరాజేశ్వరీ శతకము - గూడ కృష్ణకవి

• రాజేశ్వరీ శతకము - అక్కిరాజు సుందర రామకృష్ణ

• రామచంద్ర శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• రామచంద్రప్రభు శతకము - కొడవలూరి రామచంద్రకవి

• రామచంద్రప్రభు శతకము - పోలూరి రామకృష్ణయ్య

• రామప్రభు శతకము - అష్టకాల నరసింహరామశర్మ

• రామ పంచాశత్కందములు - జూలూరు అప్పయ్య

• రామభూపతి శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి(1914)

• రామలింగ పద్యాలు - నీలా జంగయ్య

• రామలింగేశ శతకము - అడిదము సూరకవి

• రామలింగేశ్వర శతకము - సన్నపురెడ్డి వెంకటరెడ్డి, జీరెడ్డి బాలచెన్నారెడ్డి

• రామ శతకము - మణూరు రామారావు

• రామ శతకము - బాయన మొగ్గన్న

• రామ శతకము - వి.వీరబ్రహ్మం

• రామ శతకము - నీలా జంగయ్య

• రామేశ్వర శతకము - మేకా బాపన్నకవి

ల.

• లక్ష్మీ నృసింహ శతకము - పాటూరి లక్ష్మీనృసింహ కవి

• లక్ష్మీ శతకము - పరవస్తు మునినాథుడు

• లలితాంబాశతకము - జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ

• లలితా శతకము - పరవస్తు మునినాథుడు

• లోకబాంధవ శతకము - బేవినహళ్లి కరణము కృష్ణరావు(1921)

వ.

• వరదరాజశతకము - ఆశావాది ప్రకాశరావు

• వర్గల్ వాణీ శతకం - రాధశ్రీ

• వాయునందన శతకము - కిరికెర రెడ్డి భీమరావు

• వాగ్దేవతా శతకము - అవుసుల భానుప్రకాశ్

• వాయునందన శతకము - కొవ్వలి వేంకట రాజేశ్వరరావు

• వాయుపుత్ర శతకము - శిష్టు కృష్ణమూర్తి

• విఘ్నరాజ శతకము - కోసంగి సిద్ధేశ్వరప్రసాద్

• విజయ శతకము - దీర్ఘాసి విజయభాస్కర్

• విజయరామ శతకము - గోగులపాటి కూర్మనాథకవి

• విజ్ఞాన కంద శతకము - మద్రాసు రాజారావు

• విజ్ఞాన శతకము - బొగ్గరపు వీరశేఖరశాస్త్రి

• విఠలేశ్వర శతకము - "మధుర కవి" డా.కూరెళ్ళ విఠలాచార్యులు

• వినయరంగ శతకము - నీలకంఠ పాండురంగము

• వినాయక శతకము -నిర్విషయానంద స్వామి

• వినాయక శతకము - మంకు శ్రీను

• విరివిండి గోపాల శతకము - కురింగంటి రామానుజాచార్యులు

• విశ్వనాథ శతకం - రాధశ్రీ

• విశ్వశతకము - వేదాటి రఘుపతి

• విశ్వేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• విష్ణు సర్వోత్తమ శతకము - పత్రి రమణప్ప

• వరాహ శతకము - ఆచార్య ఫణీంద్ర

• వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• వేంకటేశ శతకము సోమంచి వాసుదేవరావు

• వేంకటేశ్వర భక్తిశతకము - వీరభద్రకవి

• వేంకటేశ్వర శతకము - అందలం కృష్ణమూర్తి

• వేంకటేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• వేంకటేశ్వర శతకము - నరసింహదేవర వేంకటశాస్త్రి

• వేంకటేశ్వర శతకము - రామకృష్ణసీతారామకవులు

• వేంకటేశ్వర శతకము - పటేల్ అనంతయ్య

• వేణుగోపాల శతకము - సోమరాజు ఇందుమతీదేవి

• వేణుగోపాల శతకము - ముదిగొండ వీరభద్రమూర్తి

• వేమన శతకము - వేమన

• వైద్యనాథ శతకము - పాపయలింగ కవి

• వృషాధిప శతకము- పాల్కురికి సోమనాధుడు

శ.

• శంకర శతకము - కవి రామయోగి(1911)

• శంభో శతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• శంభూ శతకము - విభావనుఫణిదపు ప్రభాకరశర్మ

• శతకభారతి - మాడ్గుల వేంకటరామాశాస్త్రి

• శతక షోడశి - బుర్రా వెంకటేశం

• శశిమౌళి శతకం - రాధశ్రీ

• శారదాంబ పద్యాలు - నీలా జంగయ్య

• శిఖినరసింహ శతకము - నేదునూరి గంగాధరం

• శివ శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• శిష్య ద్విశతి - దూడం నాంపల్లి

• శిష్యనీతిబోధినీ శతకము - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్యామలాంబా శతకము - మల్లంపల్లి మల్లికార్జున పండితుడు

• శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము- తాళ్ళపాక అన్నమయ్య

• శ్రీ అయ్యప్పస్వామి శతకము - అందలం కృష్ణమూర్తి

• శ్రీ కన్యకాపరమేశ్వరీ శతకము - కోట సోదరకవులు

• శ్రీ కామేశ్వరి శతకము - దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి

• శ్రీ కుమార శతకము (సంస్కృత శతకానికి ఆంధ్రానువాదం) - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి

• శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకము - వైద్యం వేంకటేశ్వరాచార్యులు

• శ్రీ కృష్ణభూపతి లలామ శతకము - అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి

• శ్రీ కృష్ణశాస్త్రీయము (కలివిడంబన శతకము) - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్రీ గురుజాల రామలింగేశ్వర శతకము - పుల్లాపంతుల వేంకటరామశర్మ

• శ్రీ చంద్రమౌళీశ్వర శతకము - బండమీదపల్లి భీమరావు

• శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం - జనువాడ రామస్వామి

• శ్రీ జానకీవల్లభ శతకము - మలుగూరు గురుమూర్తి

• శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము - గంటి కృష్ణవేణమ్మ

• శ్రీ తిరుమలేశ శతకం - జనువాడ రామస్వామి

• శ్రీ దత్తప్రభు శతకము - పూర్వకవి విరచితము

• శ్రీ దత్తాత్రేయ శతకము - క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి

• శ్రీ దత్తావధూత శతకము - రంగయామాత్యుని రామకృష్ణకవి

• శ్రీ దీనబాంధవ శతకము - డబీరు కాంతారత్నం

• శ్రీ దుర్గాసప్తశతి - మాడ్గుల వేంకటరామాశాస్త్రి

• శ్రీ నరసింహ శతకము - దండా నృసింహకవి

• శ్రీనివాస శతకము - కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి

• శ్రీనివాస శతకము - శంకరంబాడి సుందరాచారి

• శ్రీనివాస శతకము - కొంగే శ్రీనివాసరావు (1982)

• శ్రీ పరాంకుశ శతకము - తిరువేంకటాచార్యులు

• శ్రీ పులివెందల రంగనాయకశతకము - నీలా జంగయ్య

• శ్రీ బాలామణీ శతకము - డబీరు కాంతారత్నం

• శ్రీ భర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి

• శ్రీ భావానీశంకరార్ధాష్టోత్తర శతకము - కూరపాటి వేంకటరత్నము

• శ్రీమత్కేశవ శతకము - ఆసూరి మరింగంటి వేంకటరామానుజాచార్యులు

• శ్రీమదొంటిమిట్ట రఘువీర శతకము - తిప్పరాజు

• శ్రీ మల్లికార్జున శతకము - చోడవరపు సత్యవతీదేవి

• శ్రీ మల్లేశ్వార శతకము - మావుడూరు శ్రీశైలమల్లికార్జునరావు

• శ్రీ మహాత్మాగాంధీశతకము - వనం శంకరశర్మ

• శ్రీ మృత్యుంజయ శతకము - పరిటి సూర్యసుబ్రహ్మణ్యం

• శ్రీ రంగ శతకము - మరింగంటి సింగరాచార్యులు

• శ్రీ రంగనాయక శతకము - వైద్యం వేంకటేశ్వరాచార్యులు

• శ్రీ రాఘవ శతకము - జోశ్యుల సూర్యనారాయణమూర్తి

• శ్రీ రాఘవేంద్ర శతకము - సి.యెల్లప్ప

• రాజరాజేశ్వరీ శతకము - బండకాడి అంజయ్య గౌడ్

• శ్రీ రామచంద్ర శతకము - రౌతురెడ్డి లక్ష్మణమూర్తి

• శ్రీ రామజపమాల (రామశతకము) -ఏలూరు యంగన్న

• శ్రీ రామప్రభుశతకము - కె.రామచంద్రరావు

• శ్రీ రామలింగేశ్వర శతకము - గుంటూరు సీతారామదీక్షితులు

• శ్రీ రామశతకము - కల్లూరి విశాలాక్షమ్మ

• శ్రీ రామశతకము - తిరుకోవలూరు రామానుజస్వామి

• శ్రీ రామశతకము - కొండూరు వెంకటశివరాజు

• శ్రీ రామశతకము - సత్యవోలు రాధామాధవరావు

• శ్రీ రామాయణ సారామృతము అను శ్రీ దాశరథీమకుట కందపద్యశతకము - టంకాల సత్యనారాయణ

• శ్రీ లక్ష్మీనృసింహ ధ్వరీయం (శతకము)- దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ వరేశీ శతకము - పిండి రామయోగి

• శ్రీ విలాసము (మకుట రహిత శతకము) - లంకా కృష్ణమూర్తి

• శ్రీ వీరరాఘవ శతకము - దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ వెలిగొండ వేంకటేశ్వరశతకము - చేతన

• శ్రీవేంకటాచల విహార శతకము - అజ్ఞాత కవి

• శ్రీ వేంకటేశ్వర శతకము - వంగీపురం వేంకటశేషాచార్యులు

• శ్రీ వేంకటేశ్వర శతకము - తెలిదేవర వెంకటబాలకృష్ణరావు

• శ్రీ వేంకటేశ్వర శతకము - దర్భా వేంకటకృష్ణమూర్తి

• శ్రీ వేంకటేశ్వర శతకము - వావిలాల రామమూర్తి

• శ్రీ శంకర శతకము - చాగంటి సుందరశివరావు (1963)

• శ్రీ శనీశ్వర శతకము - అక్కిరాజు సుందర రామకృష్ణ

• శ్రీశైల మల్లికార్జున శతకము - దేవులపల్లి చెంచుసుబ్బయ్య (1982)

• శ్రీశైల మల్లేశ్వరా శతకము - శొంఠి శ్రీనివాసమూర్తి

• శ్రీశైలవాసా! శివా! - బొమ్మన సుబ్బారావు

• శ్రీ సత్యనారాయణ శతకము - తెలిదేవర వెంకటబాలకృష్ణరావు

• శ్రీ సద్గురు మాణిక్యప్రభు శతకము - వనం శంకరశర్మ

• శ్రీ సూర్యరాయ శతకము -దేవగుప్తాపు భరద్వాజము

• శ్రీ సూర్యశతకము - నేమాన సూర్యప్రకాశ కవిరాజు

• శ్రీ సోమశేఖరీయము (సభారంజన శతకము) - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్రీహరి శతకము - ధన్నవాడ ఆనందరావు

• శ్రీహరి శతకము - కల్లూరి విశాలాక్షమ్మ

• శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ

• శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ

• శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ

స.

• సంగమేశ్వర శతకము - బైరపురెడ్డి రెడ్డి నారాయణరెడ్డి

• సంగమేశ్వర శతకము - తాడూరు మోహనాచార్యులు

• సంగమేశ్వర శతకము - పరిమి వేంకటాచలకవి

• సంగ్రహ రామాయణ శతకము - మచ్చా వేంకటకవి

• సంఘజీవి శతకము - సవ్వప్పగారి ఈరన్న

• సఖుడా (శతకము) - షేక్ దావూద్

• సగ్రహ రాఘవేశ శతకము - కంభాలూరి నరసింహశర్మ

• సత్యనారాయణ శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• సత్యనారాయణ శతకము - పండితారాధ్యుల సూర్యనారాయణకవి

• సత్యవ్రతి శతకము - గురజాడ అప్పారావు

• సదాశివ శతకము - అనంతరాజు సుబ్బరాయుడు

• సదుపదేశ శతకము - బేవినహళ్లి కరణము కృష్ణరావు

• సద్గురు శ్రీ సోమనాథ శతకము - పైడి లక్ష్మయ్య

• సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య

• సర్వేశ్వర శతకము - చెముడుపాటి వెంకట కామేశ్వరకవి

• సర్వేశ్వర శతకము - రావిపాటి లక్ష్మీనారాయణ

• సాంబశివ శతకము - సామల సదాశివ

• సాధురక్షణ శతకము - కొటికలపూడి సీతమ్మ

• సాధుశీల శతకము - షేక్ ఖాసిం

• సాయి శతకము - షేక్ దావూద్

• సింహాద్రి రామాధిప శతకము - అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి

• సింహావలోకనము (శతకము) - చక్రాల నృసింహకవి

• సినారె శతకం - రాధశ్రీ

• సీతారామ కల్పద్రుమ శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• సీతాదేవి శతకము - రాయవరపు కొండలరావు

• సుగుణా శతకము - కోగిర జయసీతారాం

• సుధామా శతకము - అరుణాచల భారతం

• సుప్రకాశ శతకము - రాప్తాటి సుబ్బదాసు

• సుభాషిత త్రిశతి - రూపావతారం నారాయణశర్మ

• సుభాషిత రత్నాష్టోత్తర శతకము - ఊటుకూరు వేంకటగోపాలరావు

• సుమతీ శతకము- బద్దెన (భద్ర భూపాలుడు)

• సుమాంజలి - ముహమ్మద్ హుస్సేన్, మొక్కపాటి శ్రీరామ శాస్త్రి

• సూక్తి శతకము - సయ్యద్ ముహమ్మద్ అజమ్

• సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి

• సూర్యనారాయణ శతకము - ఝంఝామారుతము వేంకటసుబ్బకవి

• సూర్యనారాయణ శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• సోదర సూక్తులు - ముహమ్మద్ యార్

• సోమేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• సోమేశ్వర శతకము - రామవరపు నరసింగరావు

హ.

• హనుమచ్ఛతకము - దీక్షితుల పాపాశాస్త్రి

• హనుమచ్ఛతకము - క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి

• హర శతకము - పెండ్యాల నాగేశ్వరశర్మ

• హరిజన శతకము - కుసుమ ధర్మన్న

• హరిహరనాథ శతకము - ముహమ్మద్ హుస్సేన్

• హరిహరేశ్వర శతకము - మండపాక కామశాస్త్రి

• హిమగిరి శతకము - త్యాగి

• హ్రీంకార శతకము - నూకల సత్యనారాయణశాస్తి

• హుస్సేన్ దాస్ శతకము - గంగన్నవలి హుస్సేన్ దాస్

• హైమవతీశ శతకము - పాలుట్ల వెంకటనరసయ్య


నరసింహ శతకము
తెలుగు పద్యంశ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా, దుష్ట సంహారం కావించిన వాడా, పాపములను దూరం చేయువాడా నరసింహా! అని అర్థం.

సీ: శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!

భక్త వత్సల! కోటి - భానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!

సాధురక్షణ! శంఖచక్రహస్త!

ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!

క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలబృమరకుంతలజాల!

పల్లవారుణ పాదపద్మ యుగళ!

తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!

కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ

జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు;

పంచకావ్య శ్లోక పఠన లేదు,

అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు,

శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,

నీ కటాక్షంబున నే రచించెదఁగాని

ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ

తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?

చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ.


సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత

దురితజాలము లెల్లఁదోలవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత

బలువైన రోగముల్ బాపవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత

రిపు సంఘముల సంహరింపవచ్చు,

నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత

దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.

తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత

దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూ.


సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి

ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను

నిన్నుఁగాననివారి నే స్మరింప,

మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి

చెంతఁజేరఁగఁ బోను శేషశయన!

తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల

దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, భూ.


సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,

పుడమిలో జనుల మెప్పులకు గాదు,

జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,

సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,

ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,

దండిభాగ్యము నిమిత్తంబుగాదు,

నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,

కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,

తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ

గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!భూ


సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.

ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,

కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!

పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,

సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,

భూమి లిమ్మని పేరు పొగడ లేదు,

బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,

పసుల నిమ్మని పట్టు బట్టలేదు,

తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!

చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, భూ.


సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?

నా దీనతను జూచి నవ్వనేమి?

దూరభావములేక తూలనాడిననేమి?

ప్రీతి సేయక వంక బెట్టనేమి?

కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?

తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?

హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?

చేరి దాపట గేలి సేయనేమి?

తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ

బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! భూ...


సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ

లేశ మానందబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి

భావమందుత్సాహ పడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ

దత్పరత్వములేక తలఁగువాఁడు

తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక

కాలమంతయు వృధా గడపువాఁడు

తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;

మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; భూ


సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న

మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;

దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న

బడలి నీమంబులె నడపలేను;

దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న

ఘనముగా నాయొద్ద ధనములేదు;

తపమాచరించి సార్ధకము నొందుదమన్న

నిమిషమైన మనస్సు నిలుపలేను;

తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను

స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది; భూ.


సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ

దెంపుతో వసనాభిఁ దినుటమేలు;

ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె

బండఁగట్టుక నూతఁబడుట మేలు;

పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;

బడబాగ్ని కీలలఁ బడుటమేలు;

బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ

గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;

తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి

జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూ.


సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?

మర్కటంబున కేల మలయజంబు?

శార్దూలమున కేల శర్కరాపూపంబు?

సూకరంబులకేల చూతఫలము?

మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?

గుడ్లగూబల కేల కుండలములు?

మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?

బకసంతతికి నేల పంజరంబు?

తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు

మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ


సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,

ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,

భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,

తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,

సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,

కూతుఁరు చెడుగైన మాతతప్పు,

అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,

దంతి మదించ మావంతు తప్పు,

తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి

నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; భూ.


సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?

విరజాజి పూదండ విధవకేల?

ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?

నద్దమేమిటికి జాత్యంధునకును?

మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?

క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?

ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?

వావి యేటికి దుష్ట వర్తనునకు?

తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?

చెవిటివానికి సత్కథా శ్రవణమేల? భూ.


సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;

మాన్యముల్ చెఱుప సమర్ధులంత;

యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;

బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;

యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;

గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;

దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ

బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;

తే|| యిట్టి దుష్టుల కథికార మిచ్చినట్టి

ప్రభువు తప్పులటంచును బలుకవలెను; భూ.


సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,

వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,

లక్షాధికారైన లవణ మన్న మెకాని,

మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,

విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,

కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి

దానధర్మము లేక దాఁచి దాఁచి,

తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?

తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.


సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న

భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,

తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని

యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,

దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు

జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు

ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,

మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,

తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును

భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.


సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ

నీ స్వరూపమును ధ్యానించునతఁడు

నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,

యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;

పరమసంతోషాన భజనఁ జేసెడి వాని

పుణ్య మేమనవచ్చు భోగిశయన !

మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని

నరక మెక్కడిదయ్య నళిననేత్ర !

తే|| కమలనాభుని మహిమలు కానలేని

తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు; భూ


సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,

కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,

నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,

నీ కటాక్షము మా కనేకథనము,

నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.

నీ సహాయము మాకు నిత్యసుఖము,

నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,

నీ పద ధ్యానంబు నిత్య జపము

తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము

రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూ.


సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,

మరణకాలమునందు మఱతునేమో?

యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి

ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ

గంప ముద్భవమంది, కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ

బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?

తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ

దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూ.


సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి

దెప్పడో విడుచుట యెఱుకలేదు,

శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదామాట నెమ్మనమున

బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,

యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన

దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూ.


సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ

మఱఁదు లన్నలు మేన మామగారు,

ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ

దాను దర్లగ వెంటఁ దగిలి రారు,

యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ

మమతతోఁ బోరాడి మాన్పలేరు,

బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,

యించుక యాయుష్య మీయలేరు,

తే|| చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,

సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు, భూ.


సీ|| ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని

మాఱు పల్కవదేమి మౌనితనమొ,

మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని

కనుల!జూచి వదేమి గడుసుదనమొ?

చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని

భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?

స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న

దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?

తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ

గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూ.


సీ|| నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి

రమ్యమొందింప నారదుఁడ గాను;

సావధానముగ నీ చరణపంకజసేవ

సలిపి మెప్పింపంగ శబరిఁగాను;

బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ

గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;

ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి

వినుతిసేయను వ్యాస మునిని గాను;

తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;

హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము: భూ.


సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని

పాటిగా సత్యముల్ బలుకనేర;

సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని

యిష్ట మొందఁగ నిర్వహింపనేర;

నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని

చెలువుగా ధర్మంబు సేయనేర;

ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని

శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;

తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను

దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూ.


సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు

మాయ సంసారంబు మరగి, నరుఁడు

సకల పాపములైన సంగ్రహించునుగాని

నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,

తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి

గుంజుక చనివారు గ్రుద్దుచుండ,

హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి

దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,

తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?

ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; భూ.


సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,

సత్యవంతులమాట జనవిరోధంబాయె,

వదరుపోతులమాట వాసికెక్కె,

ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,

పరమలోభులు ధన ప్రాప్తులైరి,

పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,

దుష్ట మానవులు వర్ధిష్టులైరి,

తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు

శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.


సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,

పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,

బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,

మనుజుల రోగముల్ మాన్పవచ్చు,

జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,

బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,

గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,

దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,

తే|| బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి

సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూ.


సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,

ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,

ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,

దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,

వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,

శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,

ధనము లక్షలు కోట్లు దానమీయఁ

నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,

తే|| జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ

నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూ.


సీ|| కర్ణయుగ్మమున నీ కథలు సోఁకినఁ జాలు

పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు

చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు

తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,

మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు

చెలువమైన తురాయి చెక్కినట్లు,

గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,

వింతగాఁ గంఠీలు వేసినట్లు,

తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,

లితర భూషణముల నిచ్చగింపనేల? భూ


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము
  • అప్పులేనిసంసార మైనపాటే చాలు
  • ప : అప్పులేనిసంసార మైనపాటే చాలు
  • తప్పులేనిజీత మొక్కతారమైన జాలు
  • చ : కంతలేనిగుడిశొక్కగంపంతయిన జాలు
  • చింతలేనుయంబ లొక్కచేరెడే చాలు
  • జంతగానితరుణి యేజాతైన నదె చాలు
  • వింతలేనిసంప దొక్కవీసమే చాలు
  • చ : తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
  • ముట్టులేనికూ డొక్కముద్దెడే చాలు
  • గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైన జాలు
  • వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు
  • చ : లంపటపడనిమేలు లవలేశమే చాలు
  • రొంపికంబమౌకంటె రోయుటే చాలు
  • రంపపుగోరికకంటె రతి వేంకటపతి-
  • పంపున నాతనిజేరేభవమే చాలు
CONCEPT ( development of human relations and human resources )