22.10.24

13.పద్యాలు తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )

తెలుగు సాహిత్యంలో మొదటి పద్య రచన గురించి స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ అనేక సాహిత్య చరిత్రకారులు తెలుగు పద్య సాహిత్యానికి శ్రీకారం చుట్టిన మహాకవి నన్నయ భట్టారకుడు (11వ శతాబ్దం) అని భావిస్తున్నారు. నన్నయ, మహాభారతం యొక్క ఆదిపర్వాన్ని తెలుగు భాషలో పద్యరూపంలో రచించినవాడు.

నన్నయ చేసిన ఈ తెలుగు మహాభారతం రచనను "ఆంధ్ర మహాభారతం" అని కూడా పిలుస్తారు. నన్నయ యొక్క రచన ప్రాకృత మరియు సంస్కృతం కలయికతో ఆంధ్ర ప్రజలకు బాగా అర్థమయ్యేలా తెలుగులో రూపొందించబడింది. ఆయన రచన సుసంపన్నమైన పద్యం, శ్రావ్యం, మరియు శైలిలో తెలుగుకు ఆణిముత్యం లాంటి ఒక శాశ్వత కీర్తిని అందించింది.

ఈ విధంగా, నన్నయ తెలుగు పద్య కవిత్వంలో తొలి మహా కవి అని భావించబడతాడు, మరియు తెలుగు పద్య సాహిత్యానికి తన కృషితో బలమైన పునాది వేసినవాడు.

హాలుడు
భాష
హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం అతనిని శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొంది.[1]

హాలుడు
శాతవాహనులు
పరిపాలన
క్రీ.పూ.200 - క్రీ.త.200
శాతవాహనులు
హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉన్నాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.
గాథాసప్తశతి (సنس్కృతం: गाथासप्तशती) అనేది ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఒక ముఖ్యమైన కృతిగా ప్రాచుర్యం పొందిన సంపుటం. ఇది సాతవాహన చక్రవర్తి హాలుడు (1వ శతాబ్దం CE) రచించిన గొప్ప కవితా గ్రంథం. దీనిలో మొత్తం 700 గాథలు (ప్రాసयुक्त పద్యాలు) ఉన్నాయి. ఈ కృతి ప్రజల సాధారణ జీవన విధానాన్ని, ప్రేమ కథలను, ప్రకృతి వర్ణనలను, సామాజిక సంబంధాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ముఖ్యాంశాలు:

1. భాష:
గాథాసప్తశతి ప్రాచీన ప్రాకృత భాషలో రచించబడింది, ఇది ఆ సమయంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాష. ఇది సంస్కృతం కంటే సులభమైన భాష.

2. విషయాలు:
ఇందులో ప్రధానంగా ప్రేమ, ప్రకృతి, మరియు జీవన అనుభవాల గురించి పద్యాలు ఉన్నాయి.

గాథలలో స్త్రీల భావజాలం ప్రాముఖ్యత పొందింది.

ప్రకృతి వర్ణనలు, సామాజిక సంబంధాలు, మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన వివరణలు ఇందులో ఉన్నాయి.

3. రచనా శైలి:

పద్య రూపం: కవితా శైలిలో రచించబడింది.

ప్రాకృత ఛందస్సు: అర్థపూర్ణమైన మాటలతో, సుందరమైన శ్రావ్యత కలిగిన శైలిలో రచన జరిగింది.

4. ప్రాముఖ్యత:

ప్రేమ కవితా సంపుటి: దీనిని భారతదేశం యొక్క తొలికాలపు ప్రేమ కవితా సంకలనంగా పరిగణిస్తారు.

సాంస్కృతిక దర్పణం: సాతవాహన కాలం యొక్క సామాజిక, సాంస్కృతిక, మరియు ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది.

5. సాతవాహన చక్రవర్తి హాలుడు:
హాలుడు ఆంధ్ర దేశానికి చెందిన సాతవాహన చక్రవర్తులలో ఒకరు. గాథాసప్తశతిను రచించి, పాండిత్యానికి, సాహిత్యానికి తగిన గుర్తింపు పొందారు.

అవతరణ:
గాథాసప్తశతి సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఇది ప్రాచీన భారతీయ సాంస్కృతిక ధోరణులను మరియు శృంగారభావనను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తుంది.
హాలుడు సా.శ.69 నుండి 74 వరకు 5 ఏళ్ళు పాలన చేసెను. ఇతడు సింహళరాజు కుమార్తెను పరిణయమాడాడు. ఇతడు విద్యాభిమాని, విద్యారసికుడు. ఇతడు విద్వాంసులను, కవులను ఆదరించి తాను కూడా కవియై ఉన్నాడు. హాలుని కాలమున రాజపోషణము లభించుట వలన దేశభాషలు బాగుగా అభివృద్ధి చెందాయి.

ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతములో హాలుడు సప్తశతి అను నీతిశృంగారకావ్యమును రచించాడు. అందు మనోహరమైన అలంకారములు ఉన్నాయి. ఉదా:చంద్రుడను కలహంస ఈరాత్రి భాగమున ఆకాశమున నిర్మల కాసారమునందు విడివిడియున్న నక్షత్రపద్మముల నడుమ సుఖప్రయాణము కావించుచున్నది.....

హాలుని సప్తశతిని బాణుడు తన హర్షచరిత్రములో పొగిడాడు. "కావ్య ప్రకాశిక" లో, "సరస్వతీ కంఠాభరణము" లో, "దశరూపకవ్యాఖ్యానము" లో సప్తశతి పద్యములుదహరింపబడి ఉన్నాయి.

హాలుని మంత్రి గుణాఢ్యపండితుడు. పైశాచీ భాషలో "బృహత్కథ"ను, "కాతంత్ర వ్యాకరణము"ను ఇతడు రచించాడు. హాలుని ఆస్థానములో సకల విద్యలు నెలకొని ఉండేవని తెలుస్తున్నది. గుణాఢ్యుడు హాలుని మంత్రి కాడని మరికొందరు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. హాలుడు, సాలనుడు, కుంతలుడు, శాలివాహనుడు- ఈ నాలుగు పేర్లు ఒక్కనివే అని హేమచంద్రుడు తన దేశకోశములో చెప్పాడు. సా.శ. 78 వసంవత్సరమునుండి లెక్కింపబడుచున్న శాలివాహన శకమునకు ఈ హాలశాతవాహనుడే కర్తయని కొందరి అభిప్రాయం.

హాలుని తరువాత మండలకుడు (సా.శ.74-79), పురీంద్రసేనుడు (సా.శ.79-84), సుందరస్వాతికర్ణుడు (సా.శ.84-85), చకోరస్వాతికర్ణుడు 6 మాసాలు క్రమముగా ఒకరి తరువాత ఒకరు రాజ్యమేలారు. వీరిలో చకోరస్వాతికర్ణి వాసిష్ఠీపుత్రుడు; అనగా ఇతనితల్లి వసిష్ఠగోత్రమువారి ఇంటి ఆడబడుచు. ఈ రాజు వద్ద నుండి తరువాతి రాజులందరును తమ తల్లి పేరును తమ పేరు ముందు వాడటం మొదలుపెట్టారు.
-----------------------------
నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,ఒకే నీరు తాగుతూ చివరకు 
ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?)
-కన్నడ కవి సర్వజ్ఞుడు
-------------------------------
నిద్రేసి ఆసన్ ఉత్తమ్ పాషాణ
వరీ ఆవరణా అకాశాచే
తే థే కాయకరణే కవణాచీ ఆస్
వాయా హోయ నాశ ఆయుష్యాచా
(నిద్రకు రాతిపానుపు మేలు,ఆకాశమే మంచి కప్పు,
కోరిక జీవితాన్ని వ్యయపరుస్తుంది)- తుకారాం

భర్తృహరి సుభాషితము

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
స్సమఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని
మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.
భర్తృహరి

కవిత్రయం

ఆదికవి నన్నయ (1023-1063)
Preview
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

తిక్కన్న (1205–1288)


సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు

ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!

ఎఱ్ఱన్న(1325–1353)

Preview
అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం
యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.
నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా!

శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో)

పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి
ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి
నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి
అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి
నిందురావయ్య విందుల విందవంచు
నర్ధిదను బిలువంగ నడయాడియాడి
యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల

వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న
మువ్వలును మొలగంటలు మొరయు నాడు
నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి
పెరువు దరువను మరచి సంప్రీతిజూప

కృష్ణదేవరాయలు 1509-1530 (ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. )
Preview
 స్వస్వయంగా  కవిపండితుడు కూడా కావడంతో 
ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడుఅని బిరుదు. 
ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము
మదాలసాచరితము,సత్యవధూపరిణయము,
సకలకథాసారసంగ్రహముజ్ఞానచింతామణిరసమంజరితదితర గ్రంథములు,
 తెలుగులో ఆముక్తమాల్యద లేకగోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[3] 
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను 
తెలుగు రేడ నేను తెలుగొకొండ 
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
 దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు వ్రాసినవే


రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలోఅల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటి,మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడుపింగళి సూరనరామరాజభూషణుడు(భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అల్లసాని పెద్దన
కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ 
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన
*తొలితెలుగు ప్రబంధం , ప్రథమాశ్వాసము మనుచరిత్ర-
---------------------------------------------------
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !
*ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము
బమ్మెర పోతన - 1450–1510
Preview
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?
శతకములు ,శతక కర్తలు
వేమన ( 1650 - 1750 ) శతకము
Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.
కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వధాభిరామ వినుర వేమ ! 
పద్యాలు
Vemana 
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్య పురుషులువేరయ,

కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్
బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,
తలలు బోడులైన తలపులు బోడులా

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె 
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు 

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత? 

పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు
చెరుప జూచు వాడు చెలిమి జేసు
చంపదలచు రాజు చనువిచ్చుచుండురా 
విశ్వధాభిరామ వినుర వేమ ! 
Potana👍
వచన సాహిత్యము ఉపన్యాసములు బమ్మెర పోతన - డా. సి. నారాయనా రెడ్డి
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన
- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు (సమీకరణ )

యువభారతి వారి వికాసలహరి - ఉపన్యాస మంజరి
ఉపన్యాసకులు: డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు
ద్వితీయ సమావేశం (21-10-1973)
బమ్మెర పోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది. భాగవతం అనగానే భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి - గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీకల్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపాఖ్యానం - ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ. ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసిన మూలసూత్రం వాసుదేవతత్త్వం. వ్యాసునంతటివాడే వేదాలను వింగడించి, అష్టాదశ పురాణాలు విరచించి, బ్రహ్మసూత్రాలను ప్రవచించి, భారతాన్ని ప్రబంధీకరించి అప్పటికీ మనస్సు నిండక 'హరికీ, యోగివరులకూ అభిలాషమైన భాగవత గాథ పలుకనైతినే' అని ఖిన్నుడైనాడు. నారదబోధితుడై విష్ణుకథాశిరోమణియైన భాగవతాన్ని ఎన్నుకున్నాడు. ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చు కొన్నాడు.
వ్యాసభారతం తెలుగుసేత ఆంధ్రకావ్యలక్ష్మికి అసలైన కైసేత. ఆ యమ్మను అంతకుముందు చిటిపొటి నగలతో సింగారించిన తెలుగు కవులు లేకపోలేదు. వారి వెన్నెలపదాలూ, తుమ్మెదపదాలూ, ఉయ్యాలపాటలూ, నివాళిపాటలూ, ఏలలూ, జోలలూ పుడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దేశీయుల నాల్కలలో మాటుమణిగి ఉంటాయి; లేక ఏ తాటాకులలోనో, రాగిరేకులలోనో, రాతిపలకపైనో ముక్తకప్రాయంగా పడి ఉంటాయి. అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా గ్రంథస్థితి కలిగించింది కవిత్రయమే. అంటే నేటి గ్రాంథిక భాషకు పాదులువేసినవారు నన్నయ్య - తిక్కన్న - ఎర్రన్నలే! భాషకేకాదు, తెలుగులో కావ్యరచనాశైలిని తీర్చిదిద్దింది కూడా ఈ మూర్తిత్రయమే! చతుర్వేదసారమైన వ్యాసభారతం వారిచేతిలోపడి కావ్యచిక్కణత్వాన్ని సంతరించుకొంది. పద్యవిద్యకు ఆద్యుడైన వాల్మీకి రచించిన రామాయణం భాస్కరాదుల ద్వారా తెలుగు పొలంలో పదంమోపింది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూల కందాలయిన మూడు గ్రంథాలలో భారతరామాయణాలు ఆంధ్రావళి చేతికందినవి. ఇక మిగిలింది వ్యాస భాగవతం. అప్పటికి దానిపై ఎవరిచూపూ పడనట్టుంది. చూపు పడినా చేయిసాచే చొరవ ఏ కవికీ కలుగనట్టుంది. ఆ మహాభాగవతం ఒక తెలుగు చిలుక కొరకు వేచి ఉంది. ఆ చిలుక తెలంగాణా నడిబొడ్డులో ఓరుగల్లుగడ్డలో బమ్మెర కొమ్మపై అప్పటికే వీరభద్ర విజయాన్ని వినిపించింది. భోగినీదండకాన్ని ఒక రాచవలరాచవాని చెవులకు రసికవాణిగా అందించింది. ఆ శుక రాజే మన పోతరాజు. ఆ "శుకముఖసుధాద్రవమున మొనసియున్న" భాగవతఫలరసాస్వాదనం తెలుగు రసిక భావవిదుల మహిత భాగధేయం.
వీరభద్రవిజయం రచించేనాటికి పోతన్న పిన్నవాడు. పెక్కు సత్కృతులు వ్రాయనివాడు. తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ప్రసాదమహిమచే ఆ కృతిని రచింపగలిగినాడు. వీరభద్రవిజయం పోతన్న చేయనున్న సేద్యానికి తొలిచాలు. సర్వజ్ఞ సింగభూపాలునికి కానుకవెట్టిన భోగినీదండకం మలిచాలు. ఇకచాలు. ఆ తరువాత పోతన్న మనసు మలుపు తిరిగింది. అటు వీరశైవమతం మీదా ఇటు రసికరాజానుమతం మీదా దృష్టి తొలగింది. వ్యాసునికి విష్ణుకథ విరచించని కొరత తోచినట్లే మన పోతన్నకు "శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలం" కుట్మలించింది. అది రాకానిశాకాలం. సోమోపరాగసమయం. గంగాస్నానం, మహేశ్వర ధ్యానం - అదీ పోతన్న స్థితి. "కించిదున్మీలత లోచనుడై" ఉండగా రామభద్రుని సాక్షాత్కారం. మహాభాగవతం తెనుగు సేయమని ఆనతి. వెరగుపడిన చిత్తంతో పోతన్న అంగీకృతి. చిత్రం! పోతన్నకు కలిగిందేమో విష్ణుకథా రచనా కుతూహలం, చేసిందేమో మహేశ్వరధ్యానం. కట్టెదుట నిలిచినవాడో - రామచంద్రుడు. ఆమహానుభావుడు సూచించిన వస్తువో గోవిందకథాకదంబమైన భాగవతగ్రంథం. అంకితం తనపేరనే అన్నాడు ఆ రామరాజు. ఔ నన్నాడు మన పోతరాజు. "శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని", "హారికి, నందగోకులవిహారికి" అంటూ షష్ఠంతాలెత్తుకొని ఆంధ్రభాగవతాన్ని చిన్నికృష్ణునికి సమర్పించుకున్నాడు. రామన్నను శ్రోతగా నిలుపు కొని భాగవతపుగాథను విన్నవించుకున్నాడు. ఇదిచిత్రమా? కాదు. పోతన్న పెంపొందించుకున్న సమచిత్తం. శివుడు, కేశవుడు, రాముడు, కృష్ణుడు - ఈ నాలుగు మూర్తులకు ఏకత భజించటం పోతన్న అభేదభక్తికి తులలేని తార్కాణం. ఇంతటి సమన్వయ దృక్పథం అప్పటి మతవాతావరణంలో అపూర్వం.
ఏ కథను ఏరుకోవాలి? ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి? ఆ వస్తువును ఏ దృష్టితో విస్తరిస్తున్నదీ ఎలా వివరించాలి? తన కవితాలక్ష్యాలను ఏ రకంగా సిద్ధాంతీకరించాలి? ఏ కవికైనా ఈ అవస్థ తప్పదు. కృత్యాద్యవస్థ అంటే ఇదే. ఆదికవి నన్నయభట్టారకునికీ ఇది తప్పలేదు. అవతారికలో రాజరాజును గూర్చీ తనను గూర్చీ చెప్పుకున్న తర్వాత అసలు విషయం అందుకున్నాడు. తాను వ్రాయనున్న భారతం తన ఎన్నిక కాదు. అది ప్రధానంగా రాజరాజు మన్నిక. హిమకరుడు మొదలుకొని పాండవోత్తములవరకు తీగసాగిన తన వంశీయుల చరిత్రను తెలుగులో వినాలనే అభీష్టం రాజరాజుకు కలిగింది. అది కాస్తా తన కులబ్రాహ్మణుడైన నన్నయ చెవిలో వేసినాడు. భారత శ్రవణం అనేక పుణ్యఫల ప్రదమని దానికి ప్రాతిపదికకూడా వేసినాడు. ఆ రాజపోషకుని అనుమతంతో, విద్వజ్జనుల అనుగ్రహంతో తాను నేర్చిన విధంబున వ్యాసభారతాన్ని తెనిగించినాడు నన్నయ భట్టారకుడు. తెలుగులో ఆదికవి నన్నయ, సంస్కృతంలో ఆదికవి వాల్మీకి. మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదిలి భారతాన్ని చేపట్టడానికి ప్రధానకారణం రాజరాజుకు భారతంపట్ల గల అభిమానం అని తేలిపోయింది. అంటే వస్తువరణంలో కూడా ఆ కృతికర్తకు స్వేచ్ఛ లేదేమో అని అనుకోవలసి వస్తుంది. అవతారికారచనలోనూ తదనంతరకవులకు నన్నయ్యే మార్గదర్శి. తిక్కన్న స్థూలంగా ఆ సంవిధానాన్నే అనుసరించినా, కొంచెం కొత్త దారి తొక్కినాడు. నన్నయ్య తెనిగించగా మిగిలిన భారతాన్ని తాను రచించాలని సంకల్పించుకున్నాడు. ఇది ఎవరో సూచించిన వస్తువు కాదు. తిక్కన్న తానే చేసుకున్న ఎన్నిక. సరిగ్గా పోతన్న తిక్కన్న తెన్నునే అనుసరించినాడు. భాగవతావతారికను విరాటపర్వావతారికకు తోబుట్టువుగా తీర్చిదిద్దినాడు. తిక్కన్నలాగే తన వస్తువును తానే ఏరుకున్నాడు పోతన్న. తిక్కన్న భారత రచనా కౌతుకం కనబరిస్తే, పోతన్న శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కనబరచినాడు. అతడు నిద్రించే సమయంలో "కలలో కన్నట్లు"గా హరిహరనాథుడు కనిపిస్తాడు. ఇతడు గంగాతీరంలో మహేశ్వరధ్యానం చేస్తూ కన్ను లరమూసుకొని ఉండగా రామభద్రు డగుపిస్తాడు. "కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున" అన్న సీసపద్యంలో హరిహరనాధుణ్ని రూపుకట్టించినాడు తిక్కన్న. "మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి" అన్న సీసపద్యంలో సీతానాధుణ్ని చిత్రించినాడు పోతన్న. అతడు సర్వేశ్వరుడు. ఇతడు రాజముఖ్యుడు. అక్కడ హరిహరనాధుడు సెలవిస్తాడు - భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్థ తరుపక్వఫలమని. దానిని తనకు కృతి ఇమ్మని; ఇక్కడ రామభద్రుడు ఆనతిస్తాడు - మహాభాగవతం 'తెనుగుసేయు'మని తనపేర అంకితమిమ్మని. తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం, నరేశ్వరుణ్ని కాక సర్వేశ్వరుణ్ని కృతిపతిగా నిర్ణయించడం తిక్కన పోతన్నల కున్న సమధర్మం. ఈ కృతులు రచించేనాటికి ఇద్దరి మనః ప్రవృత్తులు ఎల్లలు లేని భక్తిసరిత్తులు. భారతరచనం తిక్కన్న దృష్టిలో ఆరాధన విశేషం. భాగవతరచనం పోతన్న దృష్టిలో భవబంధవిమోచనం. ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం. చిత్తస్థితికి తగిన ఇతివృత్తం దొరికింది. పరవశించి పాడుకున్నాడు.
"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"
నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."
భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."
కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.

నన్నయాదులు భారతాన్ని ఆంధ్రీకరించినారు. భాస్కరరంగనాథాదులు రామాయణాన్ని అందించినారు. నాచన సోమన మారన వంటివారు పురాణాలను అనువదించినారు. వీ రెవ్వరూ తన పురాకృత శుభాధిక్యంవల్ల భాగవతాన్ని తెనిగించలేదు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించినాడు పోతన్న. వేయి నిగమాలు చదివినా సుగమం కాని ముక్తి భాగవతనిగమం పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించినాడు. ఆ ముక్తివాంఛే భాగవత రచనకు మూలం. మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దిన ముఖతిలకం.

"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."
ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.

అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.

ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగారదంతురితాలైన వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. 1 ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు. పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. 2 పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 3 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:

"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌
సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో
నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."
ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. అందుకు నా సమాధానం మొదట చెప్పిందే. పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

అవతారిక దృష్ట్యానే కాక భాగవత కథల్లో ఉపాఖ్యానాల్లో పోతన్న మూలాతిరిక్తంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన పద్యాలను బట్టీ, అతని సత్త్వరమణీయమూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో - ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరచిపోయి, ఆయా భాగవతుల శ్రవణకీర్తనలకు లోనై ఆ పాత్రలన్నీ తానై పరవశించి, పద్య సంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర భాగవతంలో కోకొల్లలు. అందుకే అంటున్నాను - అవతారికలోనేకాక ఆంధ్ర భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్త్విక చిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విప్పారినవని.

నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాసభాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధుర భక్తికి పచ్చల తురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుఁడు పలికించిన భక్తిశాఖ లివి -

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"
దీనికి పోతన్న చేసిన తెలుగు సేత ఇది -

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"
ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తిశాఖల విరబూసిన ప్రసూనాలు. ప్రహ్లాదుడూ, రుక్మిణీ, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమ భాగవత సత్త్వం, అరీణ భక్తితత్త్వం శబలసుందరంగా భాసిస్తాయి. ఇది చెప్పాలని ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో చెప్పించినాడు పోతన్న!

"మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు"

అంటాడు. మరోసారి -

"కంజాక్షునకు గాని కాయంబు కాయమే"

అంటాడు. ఇంకోసారి -

"కమలాక్షు నర్చించు కరములు కరములు"

అంటూ లాటానుప్రాసల్లో ఉద్ఘాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం', ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడు! ఎన్ని తీర్లంటాడు! విసుగులే దా భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోష మని అనిపించనే అనిపించదు పరవశించిన ఆలేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్లో కోటికెక్కిన 'మందార మకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వీకుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవ పురాణంలోనూ ఈ పద్యం పోలికలే ఉన్నాయి -

'రాకామలజ్యోత్స్న ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటి ద్రావ' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం - బరుగునే సాంద్ర నీహారములకు'

అని పోతన్న అంటాడు.

'విరిదమ్మి వాసన విహరించు తేటి - పరిగొని నుడియునే ప్రబ్బలి విరుల' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మధుపంబు వోవునే మదనములకు'

అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యంవల్ల పోతన్న కెందుకు వచ్చింది? అక్కడే ఉంది పోతన్న పోత. 'మందార' 'మకరంద' 'మాధుర్య' 'మధుప' 'మదనములు' - ఎన్నిమకారాల ప్రాకారాలు కట్టినాడు! పద్యాన్ని ఎంత ప్రాసాదరమ్యంగా నిలబెట్టినాడు! అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టినాడు. తరువాతివా ళ్ళెవరైనా ఈ శైలిని అనుకరిస్తే జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టినాడు. మరి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో

శ్రీభీమనాయక శివనామధేయంబుఁ జింతింపనేర్చిన జిహ్వజిహ్వ
దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తిఁ జూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధితట స్థాయిపావనకీర్తి చే నింపనేర్చిన చెవులుచెవులు
తారకబ్రహ్మవిద్యాదాతయౌదల విరులు పూన్పఁగ నేర్చు కరముకరము
ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు లడుగు
లంబికానాయకధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడు మనసు మనసు
అని శ్రీనాథు డెన్నడో అన్నదే. కాని లోకానికి తెలిసింది 'కమలాక్షు నర్చించు కరములు కరము'లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధ తోరణమే.

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు. మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"
మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -

"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"
సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.

లోకంలో భక్తకవులు పలువు రున్నారు. వారందరు ప్రజాకవులు కాలేరు. ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన్న ప్రజాకవులుగా ప్రాచుర్యం పొందిన భక్తకవులు. మరి ప్రజాకవి ఎవడు? సామాన్యప్రజల జీవితసమస్యలను చిత్రించేవాడు. ఇది బాగా వాడుకలో ఉన్న అభిప్రాయం. ఈ దృష్టితో చూస్తే పోతన్న ప్రజాకవి కాలేడు. అతడు ప్రజల దైనందిన జీవితసమస్యలకు బొమ్మకట్టి చూపలేదు. భాగవతుల భక్తిభావ పరంపరలకు శ్రుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో ప్రహ్లాదునివంటి ఆజన్మజ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్ధజ్ఞాను లున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపీడితులున్నారు. ఈభక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మూలసూత్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన సామాన్య ప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియైన పోతన్న ప్రజాకవియైనాడు. "కలడు కలం డనెడువాడు కలడో లేడో" అంటూ ఆందోళించినవాడు కరిరాజే కానక్కరలేదు, ఏ మూగజీవికైనా ఇది చెల్లుతుంది. "ఇందుఁ గలడందులేడని సందేహము వలదు" ఇది ఏ ప్రహ్లాద భాషితమో కానక్కరలేదు, ఏ దృఢసంకల్పునికైనా ఇది సరిపోతుంది. "ఊరక రారు మహాత్ములు" దీన్ని ఏ గర్గమునికో ముడివెట్ట నక్కరలేదు. ఇప్పటికీ ఏ మహానుభావుని రాకకైనా ఇది వర్తిస్తుంది. "ఎందరో మహానుభావులు" అన్నంత వ్యాప్తి పొందిన సూక్తి ఇది. అయితే ఈ సూక్తి సహజ గంభీర్యాన్ని కాస్తా వదలుకొని కాలంగడిచిన కొద్దీ ఛలోక్తిగా మారడం కూడా జరిగింది. అంటే సామెతలకోవలో చేరిందన్నమాట. ఒక కవి రచించిన పద్యపాదాలు సామెతలుగా, లోకోక్తులుగా చెలామణి కావడం కంటె ఆ కవికి అంతకు మించిన ప్రాచుర్యం ఏముంది? ఇలా లెక్కించుకుంటూ పోతే, పోతన్న వందలాది పద్యాల్లోంచి వేలకొద్దీ పాదాలను ఉదాహరించవలసివస్తుంది. ప్రాచీనాంధ్ర కవులలో బహుళంగా ఉదాహరింపబడుతున్న వాళ్ళల్లో ఇద్దరే ఇద్దరిని చెప్పుకోవాలి. ఒకడు పోతన్న. మరొకడు వేమన్న. వేమన్న అక్షరాలా ప్రజాకవి. అధిక్షేపం అతని ఆయుధం. సంఘసంస్కరణం అతని లక్ష్యం. అతని ప్రతిపద్యం ప్రజలజీవితాలకు సంబంధించిందే. అతని ప్రతి విసురు పచ్చని ప్రజాజీవనాన్ని తొలిచే చీడపురుగులకు సంబంధించిందే. ప్రజలభాషలో ప్రజల సమస్యలను చిత్రికపట్టి వేమన్న ప్రజాకవి యైనాడు. భాగవతుల భక్తిభావనలను సామాన్య ప్రజల ఆర్తికి పర్యాయంగా సమన్వయించి పోతన్న ప్రజాకవి యైనాడు. బమ్మెరకు వెళ్ళి అక్కడి పొలాల నడిగితే చెబుతాయి - "ఇదిగో! ఇది పోతన్నగుడి! అదిగో! అది మల్లన్నమడి" అని. పోతన్న గుడి నిజంగా గుడి కాదు, పాతుకొని ఉన్న ఒక రాతిపలక. ఆరాతిపలకను పోతన్నకు ప్రతిరూపంగా నేటికీ అక్కడి పల్లీయులు భావించు కుంటున్నారంటే ఇప్పటికీ పోతన్న ఎంత సజీవంగా ఉన్నాడో ఊహించుకోవచ్చు. మరి మల్లన్నమడి మాటేమిటి? ఈ పోతన్న కొడుకైన రైతన్న దున్నిన పొల మది.

కవితాకేదారాన్ని పండించిన హాలికుడుగా అన్నివేళలా తలచుకోవడానికి అనువైన పద్యఖండాలను అందించిన ఆదర్శమానవుడుగా పోతన్న చిరంజీవి. భావికవులను బహూకరించిన ఆ పరమ భాగవతునికి తప్ప అంతంత మాత్రంవానికి ఉంటుందా ఇంతటి సముజ్జ్వల భావి. ఎప్పుడో పొట్టివడుగైన వామనమూర్తి ఇంతై అంతై అంతంతై మూడు లోకాలను ఆక్రమించినట్లు - ఎక్కడో బమ్మెరవంటి చిట్టూరిలో పుట్టిన పోతన్న మూడు కాలాలను ఆకట్టుకునే అమృత కృతులను నిర్మించగలిగినాడు. అవతారికలో అతడు నివేదించుకొన్న

ఈ పద్యం చూడండి -

"ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు మత్పురాకృతశుభాధిక్యంబు తా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌"
భాగవతాన్ని తెనిగించి పోతన్న తనజన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు.

సూచికలు :
1
ఫుల్ల సరోజ నేత్రయల పూతన చన్ను విషంబు ద్రావితం
చల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకుఁ బచ్చలిశాకము జొన్నకూటితో
మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీవన గాననయ్యెడిన్‌.

సిరిగలవానికిఁ జెల్లును
తరుణుల పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్‌
తిరిపెమున కిద్ద ఱాండ్రా
పరమేశా! గంగ విడుము! పార్వతి చాలున్‌.
వెనక్కి
2
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే
సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.
వెనక్కి
3
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రతినిబట్టి 'సమ్మెటవాటు'లే అనుకోండి.
వెనక్కి

45.Coins and history




కాయిన్ మిలిండా పాన్హా ఇండో-గ్రీకు రాజు మేనాండరు (క్రీ.పూ. 160-135) తో పాటు వచ్చే "ఐదు వందల గ్రీకు" లను సూచించడానికి "యొనాక" పదం సూచించబడింది.


కోసల  కర్షపానాలు. సిర్కా 525–465 BC. సగటు వ్యాసం 25 మిమీ, సగటు బరువు 2.70 గ్రాములు. వివిధ రకాల ప్రత్యేక పంచ్-మార్క్‌లతో ప్రతి భాగం రెండు వైపులా వర్తించబడుతుంది.

మౌర్య సామ్రాజ్యం యొక్క వెండి పంచ్ మార్క్ నాణెం, చక్రం మరియు ఏనుగు చిహ్నాలు. 3వ శతాబ్దం BCE




వెనుకవైపు వంపు కొండ చిహ్నంతో మౌర్య నాణెం


నాణేల చరిత్ర మొదటి సహస్రాబ్ది BC/BCE వరకు విస్తరించింది. లిడియన్ లయన్ నాణేలు, పెర్షియన్ డారిక్ మరియు సిగ్లోస్, టోంగ్ బీ, దిర్హామ్ మరియు బంగారు దినార్ వంటి నాణేలకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు. నాణేలు చరిత్ర యొక్క ప్రధాన పురావస్తు మూలం.

సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మను చూడవచ్చు. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.



850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).

భావన (మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి)

16.10.24

43.గుంటూరు చరిత్ర


గుంటూరు జిల్లా
జిల్లా ప్రొఫైల్
గుంటూరు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా, భారతదేశంలోని మానవుని మొదటి నివాసమైన దక్కన్‌లో 11,391 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. ప్రాచీన శిలాయుగం (పాత రాతియుగం) పనిముట్లు కనుగొనబడ్డాయి, మానవుడు ఆ ప్రాంతంలో సంచరించాడని సూచిస్తున్నారు.

ప్రతాలిపుత్ర రాజ్యం (క్రీ.పూ. 5వ శతాబ్దం)}, భట్టిప్రోలుతో గుర్తించబడింది, ఇది గుంటూరు జిల్లాలో తెలిసిన తొలి రాజ్యంగా కనిపిస్తుంది. క్రీ.పూ 230 ప్రాంతంలో కుబేర రాజు భట్టిప్రోలును పాలిస్తున్నాడని, ఆ తర్వాత సాల రాజులు పాలించారని శాసన ఆధారాలు చూపిస్తున్నాయి. గుంటూరును శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రిణులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డిలు, విజయనగర మరియు కుతుబ్ షాహీలు వంటి ప్రసిద్ధ రాజవంశాలు ప్రాచీన మరియు మధ్యయుగ కాలంలో వరుసగా పాలించారు. తరువాత, అనేక అధీన రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. ఈ అధీనంలో ఉన్న రాజవంశాలు పరస్పర యుద్ధాలలో కూడా మునిగిపోయాయి, వాటిలో ఒకటి 1180 ADలో "ఆంధ్ర కురుక్షేత్రం" గా పురాణ మరియు సాహిత్యంలో పొందుపరచబడిన పల్నాడు యొక్క ప్రసిద్ధ యుద్ధంలో ముగిసింది.

నిజాం పాలన కాలంలో, 1750లో ఫ్రెంచ్ వారు గుంటూరును ఆక్రమించారు. క్రీ.శ.1788 నాటికి గుంటూరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది.

స్వాతంత్ర్య పోరాటంలో మరియు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటులో ఈ ప్రాంతం విశేషమైన పాత్ర పోషించింది

గుంటూరు అనే పదానికి అర్థం మరియు మూలం గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పదం దాని మూలానికి గుండు (ఒక రాయి), గుంట (ఒక చెరువు) మరియు కుంట (1/3 ఎకరాలు) వంటి పదాలకు రుణపడి ఉంది. సంస్కృతంలో గుంటూరును గర్తపురి (గుంట్లపురి) అంటారు.

గుంటూరుకు సంబంధించిన తొలి ప్రస్తావన, గుంటూరు యొక్క రూపాంతరం, అమ్మరాజా I (922-929 AD), వేంగిచలాక్యన్ రాజు యొక్క ఐడర్న్ ప్లేట్ల నుండి వచ్చింది. క్రీ.శ.1147 మరియు క్రీ.శ.1158 నాటి మరో రెండు శాసనాలలో కూడా గుంటూరు కనిపిస్తుంది.

బౌద్ధ యుగం ప్రారంభమైనప్పటి నుండి, గుంటూరు విద్యా విషయాలలో అగ్రగామిగా నిలిచింది. బౌద్ధులు పురాతన కాలంలో ధాన్యకటక (అమరావతి) మరియు నాగార్జునకొండలో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ప్రస్తుతం, అనేక విద్యా సంస్థలతో, గుంటూరు విద్యా విషయాలలో ఇతర ఆంధ్ర జిల్లాలకు నాయకత్వం వహిస్తుంది.

గుంటూరు జిల్లాలో కొన్ని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు మరియు గుంటూరులోని పురావస్తు మ్యూజియం.

వరి, పొగాకు, పత్తి మరియు మిర్చి జిల్లాలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు.

గుంటూరుకు ప్రత్యేకం 
హీలియం కనుగొనబడిన చారిత్రక ప్రదేశం కూడా గుంటూరు. 1869లో గుంటూరు పది నిమిషాల పాటు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసింది. గ్రహణం చాలా మంది బ్రిటీష్ శాస్త్రవేత్తలను ఆ ప్రదేశానికి ఆకర్షించింది మరియు సూర్యుని ఉపరితలంపై హీలియం కనుగొనబడింది.

భారతదేశం నుండి ప్రసిద్ధి చెందిన టైటానిక్‌లో ఒకే ఒక కుటుంబం ఉంది మరియు అది ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి ఆచార్య నాగార్జున నుండి 200 BC ప్రాంతంలో ఈ ప్రాంతంలో మైకాను కనుగొన్నట్లు చెబుతారు.

జిన్నా టవర్, పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా స్మారక టవర్ మొత్తం దక్షిణాసియాలో గుంటూరుకు ప్రత్యేకమైనది.

చివరిగా నవీకరించబడింది: నవంబర్ 09, 2024

కొండవీడు చరిత్ర:
కొండవీడు గుంటూరు జిల్లాలో ఉన్న ఒక ప్రాచీన పట్టణం మరియు కోట. ఇది విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజుల సామ్రాజ్యం, కుతుబ్ షాహీ సుల్తానతం వంటి అనేక రాజ్యాలకు ప్రముఖ కేంద్రంగా ఉన్నది. ఈ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిద్దాం:

1. ప్రారంభం: కొండవీడు దుర్గం 13వ శతాబ్దం నాటి ముసునూరి నాయకుల కాలంలో నిర్మించబడినట్లు చెప్పబడుతుంది. ఈ కోటను పర్వతాలపై నిర్మించడం ద్వారా, శత్రువులపై సమర్థవంతమైన రక్షణను అందించేవారు. ఈ కోట వైవిధ్యమైన నిర్మాణకళతో, సహజ అందాలతో ప్రసిద్ధి చెందింది.

2. రెడ్డి రాజులు: 14వ శతాబ్దంలో, రెడ్డి రాజులు కొండవీడు కోటను తమ రాజధానిగా చేసుకున్నారు. ఎర్ర రాజా, విరయ్య వంటి రెడ్డి రాజులు ఈ ప్రాంతంలో పాలన చేశారు. ఈ కాలంలో కొండవీడు ప్రాంతం అభివృద్ధి చెందింది. కోట చుట్టూ ఉన్న పట్టణం, కట్టడాలు, దేవాలయాలు ఏర్పడినాయి.

3. విజయనగర సామ్రాజ్యం: రెడ్డి రాజుల అనంతరం, విజయనగర సామ్రాజ్యం ఈ కోటను తమ ఆధీనంలోకి తీసుకుంది. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు కొండవీడును ఆక్రమించాడు. ఈ సమయంలో కొండవీడు వ్యూహాత్మకంగా మరియు రాజకీయంగా కీలకమైంది.

4. మూస్లిం పాలకులు: కొండవీడు విజయనగర సామ్రాజ్యం అనంతరం, గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తానతానికి చేరింది. ఈ సమయంలో ఇక్కడ ముస్లిం పాలన ప్రారంభమైంది, మరియు కోటను మరింత బలమైన దుర్గంగా మార్పుచేసారు.

5. బ్రిటిష్ శకము: 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు దక్కన్ ప్రాంతంలో రాకతో పాటు, కొండవీడు క్రమంగా బ్రిటిష్ వశమైంది. ఈ కాలంలో కొండవీడు ప్రాముఖ్యతను కోల్పోయింది, మరియు అర్ధశతాబ్దం తరువాత కోట నశించడం ప్రారంభమైంది.

ప్రాముఖ్యత:

కొండవీడు కోటను చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, వాస్తు శిల్పం, మరియు చరిత్రను ప్రతిబింబించే నిర్మాణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చాయి.

కవి తెనాలి రామకృష్ణుడు కొండవీడు చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించినట్లు అనుకుంటారు.

కొండవీడు విహారయాత్రలకు అనువైన స్థలం మాత్రమే కాకుండా చరిత్ర ప్రేమికులకు, చారిత్రక పరిశోధకులకు ఆసక్తికరమైన గమ్యస్థానముగా నిలిచింది.

నేటి రోజుల్లో: కొండవీడు ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా మారింది. కోట శిధిలాల నుండి ప్రకృతి అందాలను, చరిత్రను అన్వేషించడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.
ప్రాచీన కాలం (20,000 BCE - 3000 BCE)
1. పాలియోలితిక కాలం (20,000 BCE - 10,000 BCE):
మానవులు శిక్షణ పొందిన వ్యవసాయులు గా జీవించారు.
సాధనాల మరియు గుహా కళ యొక్క అభివృద్ధి (ఉదాహరణకు, ఫ్రాన్స్‌లోని లాస్కో గుహలు).
ఆఫ్రికా నుండి ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు మానవ వలస.
2. మెసోలితిక కాలం (10,000 BCE - 8,000 BCE):
మేటి వలసపరులు నుండి కాస్త స్థిరమైన జీవనశైలికి మార్పు.
మత్స్యకార్యం మరియు ఆహార సమీకరణ పద్ధతుల అభివృద్ధి.
3. నెయొలితిక విప్లవం (8,000 BCE - 3,000 BCE):
వ్యవసాయం మరియు మృగాలను పెంపకం చేయడం.
శాశ్వత నివాసాల నిర్మాణం (ఉదాహరణకు, చాటాల్హోయుక్, జెరికో).
మట్టి పాత్రలు మరియు నెత్తురు తయారీ అభివృద్ధి.
పురాతన నాగరికతలు (3000 BCE - 500 CE)
1. ప్రాథమిక నాగరికతలు (3000 BCE - 1000 BCE):
మెసోపోటామియా: పట్టణ-రాజ్యాల (సుమేర్, అక్కాద్, బాబిలోన్); కూనెఫార్మ్ రాతనిషేధం.
ప్రాచీన ఈజిప్ట్: ఈజిప్టు రాష్ట్రం ఏర్పడటం, పిరమిడ్ల నిర్మాణం, హీరోగ్లిఫ్స్.
ఇండస్ వ్యాలీ నాగరికత: హరప్పా మరియు మోహంజోడారోలో పట్టణ ప్రణాళిక.
2. క్లాసికల్ యుగం (500 BCE - 500 CE):
గ్రీస్: పట్టణ-రాజ్యాల అభివృద్ధి (ఆథెన్స్, స్పార్టా); ప్రజాస్వామ్యం జననం; తత్త్వశాస్త్రజ్ఞులు (సోక్రటీస్, ప్లేటో, ఆరిస్టాటిల్).
రోమ్: రోమన ప్రజానియమంత పునః స్థాపన (509 BCE), సామ్రాజ్యానికి మార్పు (27 BCE); ఇంజనీరింగ్ మరియు చట్ట అభివృద్ధులు.
భారతదేశం: మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాలు; బౌద్ధం మరియు జైనం వ్యాప్తి; గణిత అభివృద్ధి (సున్నా భావన).
చైనా: జో ఉమ్మడి మరియు క్విన్ రాజవంశాలు; కంక్షణ మరియు తావోísmo; గ్రేట్ వాల్ నిర్మాణం.
ప్రారంభ మద్య కాలం (500 CE - 1000 CE)
1. రోమ్ కూలడం (476 CE):
యూరోప్‌లో మద్యయుగాలకు మార్పు; చిన్న రాజ్యాలుగా విరిగిపోయాయి.
2. బిజాంటైన్ సామ్రాజ్యం:
ఈస్టర్న్ రోమన్ సామ్రాజ్యాన్ని కొనసాగించడం; జస్టినియన్ I యొక్క పాలన మరియు కోడెక్స్ జస్టినియన్us.
3. ఇస్లామిక్ గోల్డెన్ ఎజ్ (7వ - 13వ శతాబ్దాలు):
ఇస్లామిక్ సామ్రాజ్యానికి వేగంగా వ్యాప్తి; విజ్ఞానం, వైద్యం, గణితం మరియు తత్త్వంలో అభివృద్ధులు.
ముఖ్య వ్యక్తులు: అల్-ఖువారీజ్మి (అల్జిబ్రా), ఇబ్న్ సైనా (అవిసెన్నా, వైద్య శాస్త్రం).
4. భారత ఉపఖండం:
ప్రాంతీయ రాజ్యాల అభివృద్ధి (చోళులు, గుప్తలు, మొదలైనవి); వాణిజ్య మార్గాల అభివృద్ధి కొనసాగుతోంది.
5. ఆఫ్రికా:
సహారా క్రాస్ వ్యాపార నెట్‌వర్క్ అభివృద్ధి; గానా, మాలీ మరియు సొంగాయ్ వంటి సామ్రాజ్యాల ఎదుగుదల ఈ కాలం చివరలో.
సంక్షిప్తంగా
ఈ కాలం అనేక నాగరికతల అవతరణ మరియు అభివృద్ధి, ప్రధాన ధర్మాల వ్యాప్తి, వాణిజ్య నెట్‌వర్క్ స్థాపన, మరియు ముఖ్యమైన సాంస్కృతిక మరియు సాంకేతిక అభివృద్ధులను సూచిస్తుంది. ఈ సమయ వ్యవధిలో ప్రపంచంలోని ప్రతి ప్రాంతం భిన్న అభివృద్ధులను చూసింది, భవిష్యత్తు చారిత్రాత్మక సంఘటనలకు పునాదులు వేసింది.

Here’s an overview of significant historical events and developments from 20,000 BCE to 1000 CE, divided into major time periods:
Prehistoric Era (20,000 BCE - 3000 BCE)
1. Paleolithic Age (20,000 BCE - 10,000 BCE):
Human beings lived as hunter-gatherers.
Development of tools and cave art (e.g., Lascaux caves in France).
Migration of humans from Africa to various parts of the world.
2. Mesolithic Age (10,000 BCE - 8,000 BCE):
Transition from hunting-gathering to more settled lifestyles.
Development of fishing and foraging techniques.
3. Neolithic Revolution (8,000 BCE - 3,000 BCE):
Introduction of agriculture and domestication of animals.
Formation of permanent settlements (e.g., Çatalhöyük, Jericho).
Development of pottery and weaving.
Ancient Civilizations (3000 BCE - 500 CE)
1. Early Civilizations (3000 BCE - 1000 BCE):
Mesopotamia: Rise of city-states (Sumer, Akkad, Babylon); cuneiform writing.
Ancient Egypt: Formation of the Egyptian state, pyramids, hieroglyphs.
Indus Valley Civilization: Urban planning in Harappa and Mohenjo-Daro.
2. Classical Era (500 BCE - 500 CE):
Greece: Development of city-states (Athens, Sparta); birth of democracy; philosophers (Socrates, Plato, Aristotle).
Rome: Establishment of the Roman Republic (509 BCE), transition to Empire (27 BCE); engineering and law advancements.
India: Maurya and Gupta Empires; spread of Buddhism and Jainism; development of mathematics (concept of zero).
China: Zhou and Qin Dynasties; Confucianism and Daoism; Great Wall construction.
Early Medieval Period (500 CE - 1000 CE)
1. Fall of Rome (476 CE):
Transition to the Middle Ages in Europe; fragmentation into smaller kingdoms.
2. Byzantine Empre:
Continuation of the Eastern Roman Empire; Justinian I’s reign and the Codex Justinianus.
3. Islamic Golden Age (7th - 13th centuries):
Rapid expansion of the Islamic empire; advancements in science, medicine, mathematics, and philosophy.
Key figures: Al-Khwarizmi (algebra), Ibn Sina (Avicenna, medicine).
4. Indian Subcontinent:
The rise of regional kingdoms (Chola, Gupta, etc.); continued development of trade routes.
5. East Asia:
Tang and Song Dynasties in China; advancements in technology, arts, and culture.
6. Africa:
Development of trade networks across the Sahara; rise of empires such as Ghana, Mali, and Songhai by the end of this period.
Summary
This period is characterized by the emergence and development of civilizations, the spread of major religions, the establishment of trade networks, and significant cultural and technological advancements. Each region of the world saw unique developments that laid the foundation for future historical events.
If you’d like more detailed information about specific events, civilizations, or themes from this time period, just let me know!
కొండవీడు 

శాసనం ప్రకారం, మండపాన్ని రంగ మండపం అని పిలుస్తారు మరియు శాసనం 1416 CE లో ప్రారంభించబడిన సందర్భంగా వ్రాయబడింది

CONCEPT ( development of human relations and human resources )

07.ది బైబిల్ (THE BIBLE)

Here's your project on the Bible translated into Telugu:
ప్రాజెక్ట్ శీర్షిక:
బైబిల్: శాస్త్రం, చరిత్ర, మరియు ప్రభావం
భాగం 1: పరిచయం

బైబిల్, క్రైస్తవుల పవిత్ర గ్రంథం, రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది: ఒల్డ్ టెస్టమెంట్ మరియు న్యూ టెస్టమెంట్. ఇది మానవ చరిత్ర, ఆధ్యాత్మికత, మరియు నైతిక విలువలను ప్రతిబింబించే అందమైన గ్రంథం.

భాగం 2: బైబిల్ యొక్క నిర్మాణం

ఒల్డ్ టెస్టమెంట్ (పురాతన ఒడంబడిక):
ఇది 39 పుస్తకాలను కలిగి ఉంటుంది, ఇందులో సృష్టి, నియమాల, చరిత్ర, కవిత్వం మరియు నైతిక పాఠాలు ఉంటాయి. ముఖ్యంగా, ఇది ఇజ్రాయెల్ జాతి యొక్క చరిత్రను వివరిస్తుంది.

న్యూ టెస్టమెంట్ (కొత్త ఒడంబడిక):
ఇది 27 పుస్తకాలను కలిగి ఉంటుంది, ఇందులో యేసు క్రీస్టు యొక్క జీవితము, బోధనలు, మరియు క్రైస్తవ చరిత్ర మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఉంటాయి.
భాగం 3: బైబిల్ యొక్క చరిత్ర
రచన:
బైబిల్ అనేక మంది రచయితల ద్వారా వ్రాయబడింది, ఇది దాదాపు BCE 1,500 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెంది, వివిధ భాషలలో రాయబడింది.

ఆవిష్కరణ:
ఇది దేవుని ప్రజలకు ఆధ్యాత్మికత మరియు జీవితం గురించి మార్గదర్శకం అందించడానికి రాయబడింది.
భాగం 4: బైబిల్ లోని ముఖ్యమైన కథలు
సృష్టి:
దేవుడు సృష్టించిన ప్రపంచం మరియు మొదటి మానవులైన ఆదాం మరియు ఇవా యొక్క కథ.
మోషే:
ఇజ్రాయెల్ ప్రజలను ఈజిప్టు esclavagery నుండి విమోచించడం.
యేసు క్రీస్టు:
క్రైస్తవ నమ్మకం యొక్క కేంద్ర చరిత్ర, ఆయన జీవితము, చనిపోయి తిరిగి పుట్టడం.
భాగం 5: బైబిల్ యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక పాఠాలు
ప్రేమ మరియు దయ:
బైబిల్ పాఠాలు మనకు ఇతరులను ప్రేమించడం మరియు సహాయం చేయడం గురించిన నైతిక విలువలను బోధిస్తాయి.
నైతికత:
బైబిల్ మనకు సక్రమంగా ఎలా జీవించాలో మరియు నైతిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చెప్పడం ద్వారా మానవ సమాజానికి మార్గదర్శనం చేస్తుంది.
భాగం 6: బైబిల్ యొక్క ప్రభావం
సాంస్కృతిక ప్రభావం:
బైబిల్ పాఠాలు కళలు, సాహిత్యం, మరియు సామాజిక చలనాల్లో నడుముతాయ్. అనేక కళాకారులు మరియు రచయితలు బైబిల్ నుండి ప్రేరణ పొందారు.

సామాజిక మార్పు:
బైబిల్ పాఠాలు అనేక సామాజిక చైతన్యాలకు మరియు మార్పులకు ప్రేరణ ఇచ్చాయి, అందువల్ల అవి పుణ్యాత్మక మార్గదర్శకం వలె పని చేశాయి.
భాగం 7: ముగింపు
బైబిల్ ఒక శక్తివంతమైన గ్రంథం, ఇది తాత్వికత, నైతికత, మరియు ప్రజల మధ్య సంబంధాలను సమర్ధిస్తుంది. ఇది అనేక జనాలకు మార్గదర్శకం కావడం, మరియు ఇంకా ఈ కాలంలో కూడా అందరిలో ఆధ్యాత్మికతను పెంచడం కొనసాగించబోతోంది.
ఈ ప్రాజెక్ట్ బైబిల్ యొక్క ముఖ్యాంశాలను, చరిత్రను మరియు దాని ప్రభావాన్ని అన్వేషిస్తుంది, ఇది మానవతకు ఎంతో ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తుంది.

బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు
ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిలు మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడింది.

బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. బై బిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగ వేద కాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది. నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు.

1 పాత నిబంధన
2 కొత్త నిబంధన
3 కేథలిక్కు బైబిల్
4 తెలుగులో బైబిలు

పాత నిబంధన
బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:
ఆది కాండము
నిర్గమ కాండము
లేవియ కాండము
సంఖ్యా కాండము
ద్వితీయోపదేశ కాండము
యెహూషువ
న్యాయాధిపతులు
రూతు
దానియేలు
కొత్త నిబంధన
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపోస్తలుల కార్యములు
రోమీయులకు పత్రిక
I కొరంథీలకు పత్రిక
II కొరంథీయులకు పత్రిక
గలతీయులకు పత్రిక
ఎఫసీయులకు పత్రిక
ఫిలిప్పీయులకు పత్రిక
కొలొస్సైయులకు పత్రిక
I థెస్సలొనీకైయులకు పత్రిక
II థెస్సలొనీకైయులకు పత్రిక
I తెమొతికి పత్రిక
II తెమొతికి పత్రిక
తీతుకు పత్రిక
ఫిలేమోనుకు పత్రిక
హెబ్రీయులకు పత్రిక
యాకోబు పత్రిక
I పేతురు పత్రిక
II పేతురు పత్రిక
I యోహాను పత్రిక
II యోహాను పత్రిక
III యోహాను పత్రిక
యూదా పత్రిక
ప్రకటన గ్రంధము
కేథలిక్కు బైబిల్
ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 14 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
మొదటి ఎస్డ్రాసు
రెండవ ఎస్డ్రాసు
తోబితు
యూదితు
ఎస్తేరు
సొలోమోను జ్ఞానగ్రంథము
సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం
బారూకు
ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు
సూసన్న చరిత్ర
బేలు, డ్రాగనుల చరిత్ర
మనస్సేప్రార్ధన
మొదటి మక్కబీయులు
రెండవ మక్కబీయులు
తెలుగులో బైబిలు
సామాన్య ప్రార్ధనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది. 

1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంధము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు.
1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు.
1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనల పుస్తకాన్ని ప్రచురించారు.
కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.


Biblical Events

BC. 2000Birth of Abraham, father of the Jews
BC.2000-1500Book of Job, possibly the oldest book, is written
BC.1500-1400Stone tablets given to Moses at the top of Mount Sinai
BC .1000David is king of Israel; Israel begins to record its history
BC .955King David capture Jerusalem
BC .722Capital of northern kingdom of Israel falls to Assyrians; Israelites are dispersed
BC .621Book of the Law is discovered in the Jerusalem temple
BC. 587-586Jerusalem temple destroyed; Israelites taken captive to Babylon, where they turn to their sacred writings
BC. 539Cyrus the Great of Persia defeats Babylonians and later allows Jews to return to Jerusalem
BC .250Today's Old Testament translated into Greek
BC. 200Seleucids take over Palestine
BC. 167Judas Maccabeus leads revolt against Seleucid rule
BC.164Rededication of temple
BC. 140Essenes found community at Qumran
BC. 40Herod the Great appointed King of Judea


6-4Birth of Jesus
30Ministry of Jesus, later preserved in Gospels
50Paul writes first letter to Thessalonians, probably first book of New Testament to be written
69Mark writes his Gospel
70Romans destroy Jerusalem temple
100Old Testament finalized, most New Testament books complete
100-400Lists of New Testament books in church fathers; variety in book order continues
132-35Simon bar Kokba leads revolt against Rome: extensive dispersion of Jews
200Jewish oral law, Mishnah, first written down
245Origen compiles Hexapla
350Ulfilas creates Gothic alphabet and begins Bible translation
367First known listing of 27 New Testament books
382New Testament is translated from its original Greek into Latin
386Conversion of Augustine of Hippo
405Jerome translates Bible into Latin, which becomes church standard for centuries
500Bible has been translated into over 500 languages
600Catholic Church restricts Bible to only Latin (under threat of execution)
775Book of Kells completed in Ireland
796Alcuin perfects Carolingian miniscule
865Cyril and Methodius translate Bible into Slavic
900Bible stories acted out in church plays
995Anglo-Saxon translations of The New Testament produced
1205Present system of chapter divisions added
1209Francis of Assisi gets pope's approval for his new order
1229Council of bishops decrees that only members of clergy may own a Bible
1382John Wycliffe's followers produce first English Bible
1455Gutenberg invents movable type, making first printed Bible
1516Erasmus publishes his Greek New Testament
1517Martin Luther starts Protestant movement
1555Robert Estienne publishes Bible with chapter and verse divisions
1611King James Version published
1663John Eliot publishes first complete Bible to be printed in North America
1838First survey of biblical sites: beginnings of archaeology
1877First complete one-volume Bible in Russian
1946Discovery of Dead Sea Scrolls
1973The New International Version is published

World History

BC. 2500Egyptians build Sphinx and Great Pyramid at Giza
BC. 2400Babylonian epic of Gilgamesh, the world's first great poetic work, is written down
BC. 2350Sargon the Great of Akkad creates first empire in Mesopotamia
BC. 2000Start of Minoan civilization
BC. 1750Hammurabi founds Babylonian empire and creates law code
BC. 1550Aryans destroy Indus valley civilization and settle in North India
BC. 1450Beginnings of Indian literature (Vedas)
BC. 1400Hittites smelt and forge iron
BC. 1193Trojan War ends with capture of Troy
BC.1050-850Phoenicians in Canaan develop the alphabet on which the Hebrew alphabet was soon based
BC. 800-700Greek alphabet begins to develop. Its first two letters, alpha and beta, give us the word alphabet
BC.776First Olympic games held in Greece
BC 753Traditional date of founding of Rome
BC. 650First coins produced in Asia Minor
BC. 612Sacking of Ninevah: Assyrian power collapses
BC. 486Death of Siddharta Bautama (Buddha)
BC. 334Alexander the Great of Macedon lands in Asia Minor and challenges power of Persia
BC. 331Ballt of Gaugamela: Alexander defeats Darius III and destroys Persian empire
BC. 323Ptolemy I gains control of Palestine following death of Alexander the Great
BC. 221-204Great Wall of China built
BC. 146Rome sacks Corinth: Greece comes under Roman control
BC. 63Romans under Pompey conquer Jerusalem

79Mount Vesuvius erupts, destroying Pompeii, Italy
105Chinese invent paper
117Roman  empire reaches its greatest extent
220Han dynasty ends: separation of China into three states
312Roman emperor Constantine converts to Christianity
410Visigoths under Alaric sack Rome
500Mayan civilization flourishes in Guatemala
625Muhammad begins his prophetic mission
641Arabs invade Egypt and begin conquest of North Africa
732Battle of Tours: Muslim invasion of Europe halted
800Coronation of Charlemagne. Start of new Western (later Holy Roman) empire
882Capital of Russia moved to Kiev
900Chinese discover gun powder
979Sung dynasty reunites China
1000Leif Ericson reaches North America
1066Battle of Hastings: Normans conquer England
1095Proclamation of First Crusade by Pope Urban II
1100First European universities founded at Bologna and Salerno
1150Construction of Hindu temple of Angkor Wat in Cambodia
1206Mongols under Genghis Khan begin conquest of Asia
1239Mongols conquer Russia
1275Marco Polo reaches China
1244Jerusalem falls to Muslims
1348Black Death (bubonic plague) reaches Europe, killing one third of the population
1368Ming dynasty founded in China
1453Constantinople falls to the Ottoman Turks: end of Byzantine empire
1480Ivan III liberates Russia from Mongol control
1492Columbus sets sail for New World
1500Start of Italian Renaissance
1505Portuguese set up trading posts in east Africa
1519Spanish begin conquest of Aztec empire
1595William Shakespeare writes Romeo and Juliet
1607English establish first permanent settlement in America at Jamestown
1775American Revolution begins
1804Napoleon becomes Emperor of France
1835"Great Trek" of Boers from Cape Colony
1848Publication of The Communist Manifesto by Karl Marx and Friedrich Engels
1859Publication of On the Origin of Species by Charles Darwin
1900Publication of Interpretation of Dreams by Sigmund Freud. Start of psycholanalysis
1914Start of First World War
1917Russian Revolution
1939Start of Second World War
1945Explosion of first atomic bomb
1946First electronic computer
1948State of Israel established
1949Communist victory in China
1958President Eisenhower requests funds to create ARPA (precursor to the Intenet).
1969Man lands on the moon

ఆదికాండం (ఆరంభాలు)

పరిచయం

పేరు: మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు. హీబ్రూలో ఆదికాండంలోని మొదటి పదం “ఆదిలో” అని అర్థమిచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఈ తర్జుమాను “సెప్టుయజింట్” అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు.

రచయిత: మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19,24-26; యెహోషువ 1:8; 8:31; 1 రాజులు 2:3;

లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46,47; 7:19 చూడండి.

వ్రాసిన కాలం: బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో.

ముఖ్యాంశం: ఆరంభాలు. ఇక్కడ ఉన్నది దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం గురించిన ఆరంభం, ప్రపంచ ప్రారంభం, మానవజాతి, పాపం, పాప విమోచనకోసం దేవుని పద్ధతి, వివిధ జాతుల ఆరంభాలు, దేవుడు తన వాక్కును అందించిన ఇస్రాయేల్ ప్రజల ఆరంభం.

విషయసూచిక:

ఆకాశాలు భూమిని సృజించడం 1:1-31

సృష్టిని గురించిన మరింత సమాచారం 2:1-25

మనిషి పాపంలో పడడం, దాని ఫలితం 3:1-24

కయీను, హేబెలు 4:1-18

కయీను సంతతివాళ్ళ గుణము 4:19-24

మొదటి ప్రజల వంశావళి 5:1-32

నోవహు, ఓడ, జలప్రళయం 6:1 – 8:22

నోవహుతో దేవుని ఒడంబడిక 9:1-17

వివిధ దేశాల ప్రారంభం 9:18 – 10:32

బాబెలు గోపురం 11:1-9

మరిన్ని వంశావళులు 11:10-32

అబ్రాహాము దేవుని పిలుపును శిరసావహించడం 12:1-9

ఈజిప్ట్‌లో అబ్రాహాము 12:10-20

లోత్, అబ్రాహాము విడిపోవడం 13:1-18

అబ్రాహాము, లోత్‌ను రక్షించడం 14:1-17

అబ్రాహాము, మెల్కీసెదెకు 14:18-20

అబ్రాహాముకు దేవుని వాగ్దానాలు 15:1-19

ఇష్మాయేల్ పుట్టుక 16:1-15

సున్నతి సంస్కారం గురించిన ఆజ్ఞ 17:1-14

ఇస్సాకును గురించిన వాగ్దానం 17:15-19

అబ్రాహాము ముగ్గురు అతిధులు 18:1-15

అబ్రాహాము సొదొమ గురించి ప్రార్థించడం 18:16-33

సొదొమ నాశనం 19:1-29

లోత్, అతని కుమార్తెలు 19:30-38

అబ్రాహాము, అబీమెలెకు 20:1-18

ఇస్సాకు పుట్టుక, ఇష్మాయేల్ వీడ్కోలు 21:1-21

ఇస్సాకు గురించి దేవుడు అబ్రాహామును పరీక్షించడం 22:1-19

శారా మరణం, భూస్థాపన 23:1-20

ఇస్సాకుకోసం పెండ్లి కూతురు 24:1-67

అబ్రాహాము చనిపోవడం 25:1-11

ఇష్మాయేల్ సంతానం 25:12-18

యాకోబు, ఏశావుల పుట్టుక 25:19-26

ఏశావు తనజన్మహక్కును యాకోబుకు అమ్మడం 25:27-34

ఇస్సాకు, అబీమెలెకు 26:1-33

యాకోబు ఇస్సాకును మోసంచేసి అతని దీవెనలు పొందడం 27:1-29

ఏశావుకు నష్టం, అతని కోపం 27:30-45  యాకోబు లాబాను దగ్గరకు పారిపోవడం 28:1-22

యాకోబుకు వచ్చిన నిచ్చెన కల 28:10-22

యాకోబు భార్యలూ, పిల్లలూ 29:1 – 30:24

యాకోబు, లాబాను – ఇద్దరు మోసగాళ్ళు 30:25-43

యాకోబు పలాయనం, లాబాను వెంటబడడం 31:1-55

యాకోబు ఏశావును కలుసుకోవడానికి సిద్ధపడడం 32:1-21

యాకోబు దేవదూతతో పెనుగులాడడం 32:22-32

యాకోబు ఏశావుల కలయిక 33:1-17

షెకెంలో యాకోబు 34:1-31

బేతేల్‌లో యాకోబు 35:1-15

ఇస్సాకు, రాహేలుల మరణం 35:16-29

ఏశావు వంశావళి 36:1-43

యోసేపు కలలు 37:1-11

యోసేపు సోదరులు, అతణ్ణి అమ్మడం 37:12-36

యూదా, తామారు 38:1-30

ఈజిప్ట్‌లో యోసేపు – ఫోతీఫరు భార్య 39:1-19

చెరసాలలో యోసేపు, కలలభావం చెప్పడం 39:20 – 40:23

ఫరో కలలకు యోసేపు భావం చెప్పడం 41:1-38

యోసేపు ఈజిప్ట్ ప్రధానమంత్రి 41:39-57

యోసేపు, అతని సోదరులు 42:1 – 44:34

యోసేపు తనను తాను తెలియపర్చుకోవడం 45:1-15

యోసేపు సోదరులు యాకోబును ఈజిప్ట్‌కు తీసుకురావడం 45:16 – 46:34

యాకోబు ఫరోను కలుసుకోవడం 47:1-12

ప్రధానమంత్రిగా యోసేపు చర్యలు 47:13-31

యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించడం 48:1-22

యాకోబు తన స్వంత కుమారులను ఆశీర్వదించడం 49:1-28

యాకోబు మరణం 49:29-33

ఈజిప్ట్‌లో యోసేపు చివరి రోజులు 50:1-26

CONCEPT ( development of human relations and human resources )


12.10.24

19.GK

Here are 30 key bits about the Indian Constitution, which can be useful for understanding its structure, features, and significance:

1-5: Background and Framing

1. The Constitution of India was adopted on November 26, 1949, and came into effect on January 26, 1950.

2. The Constituent Assembly, consisting of 299 members, framed the Constitution.

3. Dr. B.R. Ambedkar is regarded as the Father of the Indian Constitution.

4. The Constitution is the longest written constitution in the world.

5. It was influenced by various international constitutions, including those of the UK, USA, Ireland, Canada, and South Africa.

6-10: Fundamental Structure

6. The Preamble declares India as a Sovereign, Socialist, Secular, Democratic Republic.

7. The Constitution originally had 395 articles, 22 parts, and 8 schedules.

8. It now consists of 448 articles, 25 parts, and 12 schedules, following amendments.

9. The Constitution provides for a parliamentary system of government.

10. It establishes a federal system with unitary features during emergencies.

11-15: Fundamental Rights and Duties

11. The Constitution guarantees 6 Fundamental Rights, including the Right to Equality and Right to Freedom.

12. The Right to Property was removed from Fundamental Rights and made a legal right under Article 300A.

13. The Directive Principles of State Policy (DPSP) are guidelines for the state to ensure social and economic democracy.

14. Fundamental Duties were added by the 42nd Amendment in 1976.

15. Citizens are expected to uphold sovereignty, secularism, and scientific temper, among other duties.

16-20: Key Amendments

16. The First Amendment (1951) added restrictions to Fundamental Rights.

17. The 42nd Amendment (1976) is known as the "Mini-Constitution" due to its extensive changes.

18. The 44th Amendment (1978) reversed many provisions of the 42nd Amendment.

19. The 73rd and 74th Amendments (1992) established Panchayati Raj and urban local bodies.

20. The 104th Amendment (2020) abolished the Anglo-Indian reserved seats in Parliament.

21-25: Special Features

21. The Basic Structure Doctrine, established by the Kesavananda Bharati case (1973), ensures that the Constitution’s core principles cannot be altered.

22. India’s Constitution allows for dual citizenship (under Article 370 earlier, now removed).

23. The Constitution is rigid and flexible, allowing amendments through Articles 368, 4, and 169.

24. President of India is the constitutional head, while the Prime Minister is the executive head.

25. The Supreme Court of India is the guardian and interpreter of the Constitution.

26-30: Important Provisions

26. The Emergency Provisions (Articles 352-360) allow for the suspension of rights during emergencies.

27. Schedules detail subjects like Union and State Lists (7th Schedule) and Languages (8th Schedule).

28. The Constitution provides for universal adult suffrage (Article 326).

29. It ensures protection of minorities through cultural and educational rights (Articles 29 and 30).

30. The Preamble is considered a part of the Constitution, as ruled in the Kesavananda Bharati case.

మెసొపొటేమియా నడిబొడ్డు నుండి రోమన్ సామ్రాజ్యం యొక్క ఎత్తుల వరకు, పురాతన నాగరికతలు ప్రపంచంపై చెరగని ముద్ర వేసాయి. వ్యవసాయం, ఆర్కిటెక్చర్, రచన మరియు పాలనలో వారి ఆవిష్కరణలు ఆధునిక సమాజానికి పునాది వేసింది.
పురాతన జీవన నాగరికతలు మార్పు తెచ్చాయి మరియు నేటి ఆధునిక సమాజాలను రూపొందించడానికి శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాయి. వారి ఆవిష్కరణలతో, వారు వ్యవసాయం, వాస్తుశిల్పం, శాస్త్రీయ మరియు పాలన వంటి పద్ధతులను ప్రారంభించారు. వారు నేటి ప్రపంచాన్ని ఆకృతి చేసిన ప్రారంభ రచనా వ్యవస్థలు, నగరాలు మరియు సామాజిక నిర్మాణాలను కనుగొన్నారు. ఈ సంస్కృతులే సమకాలీన జీవితానికి పునాదులను అందిస్తాయి - న్యాయ వ్యవస్థల నుండి సాంకేతిక ఆవిష్కరణల వరకు. వారి సాంస్కృతిక మరియు తాత్విక అవశేషాలు మానవ పురోగమనం దాని స్థానాన్ని కనుగొనే మార్గాలను మరియు మన సామూహిక వారసత్వాన్ని పరిరక్షించడం మరియు అధ్యయనం చేయవలసిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తాయి.
Here is a list of 150 countries with their continents and capitals in Telugu:

1. భారతదేశం - ఆసియా - న్యూఢిల్లీ

2. చైనా - ఆసియా - బీజింగ్

3. జపాన్ - ఆసియా - టోక్యో

4. ఫ్రాన్స్ - యూరప్ - పారిస్

5. జర్మనీ - యూరప్ - బర్లిన్

6. యునైటెడ్ కింగ్‌డమ్ - యూరప్ - లండన్

7. యునైటెడ్ స్టేట్స్ - ఉత్తర అమెరికా - వాషింగ్టన్, డి.సి.

8. కెనడా - ఉత్తర అమెరికా - ఒట్టావా

9. బ్రెజిల్ - దక్షిణ అమెరికా - బ్రసీలియా

10. అర్జెంటినా - దక్షిణ అమెరికా - బ్యూనస్ ఎయిర్స్

11. ఈజిప్ట్ - ఆఫ్రికా - కైరో

12. నైజీరియా - ఆఫ్రికా - అబుజా

13. ఆస్ట్రేలియా - ఓషియానియా - కాన్‌బెర్రా

14. న్యూజిలాండ్ - ఓషియానియా - వెల్లింగ్టన్

15. రష్యా - యూరప్/ఆసియా - మాస్కో

16. ఇటలీ - యూరప్ - రోమ్

17. మెక్సికో - ఉత్తర అమెరికా - మెక్సికో సిటీ

18. స్పెయిన్ - యూరప్ - మాడ్రిడ్

19. దక్షిణాఫ్రికా - ఆఫ్రికా - ప్రిటోరియా

20. ఇరాన్ - ఆసియా - తెహ్రాన్

21. టర్కీ - ఆసియా/యూరప్ - అంకారా

22. ఇరాక్ - ఆసియా - బగ్దాద్

23. సౌదీ అరేబియా - ఆసియా - రియాద్

24. ఇజ్రాయెల్ - ఆసియా - జెరూసలేం

25. కెన్యా - ఆఫ్రికా - నైరోబీ

26. ఆఫ్ఘనిస్తాన్ - ఆసియా - కాబూల్

27. పాకిస్తాన్ - ఆసియా - ఇస్లామాబాద్

28. బంగ్లాదేశ్ - ఆసియా - ఢాకా

29. థాయ్‌లాండ్ - ఆసియా - బ్యాంకాక్

30. దక్షిణ కొరియా - ఆసియా - సియోల్

31. ఫిలిప్పీన్స్ - ఆసియా - మానిలా

32. వియత్నాం - ఆసియా - హనోయ్

33. ఇండోనేషియా - ఆసియా - జకార్తా

34. మలేసియా - ఆసియా - కౌలాలంపూర్

35. సింగపూర్ - ఆసియా - సింగపూర్

36. స్విట్జర్లాండ్ - యూరప్ - బెర్న్

37. స్వీడన్ - యూరప్ - స్టాక్‌హోమ్

38. నార్వే - యూరప్ - ఒస్లో

39. ఫిన్‌లాండ్ - యూరప్ - హెల్సింకి

40. డెన్మార్క్ - యూరప్ - కోపెన్‌హెగెన్

41. బెల్జియం - యూరప్ - బ్రస్సెల్స్

42. ఆస్ట్రియా - యూరప్ - వియన్నా

43. నెదర్లాండ్స్ - యూరప్ - ఆమ్స్టర్‌డామ్

44. పోర్చుగల్ - యూరప్ - లిస్బన్

45. గ్రీస్ - యూరప్ - అథెన్స్

46. హంగరీ - యూరప్ - బుడాపెస్ట్

47. పోలాండ్ - యూరప్ - వార్సా

48. చెక్ రిపబ్లిక్ - యూరప్ - ప్రాగ్

49. స్లోవేకియా - యూరప్ - బ్రాటిస్లావా

50. బల్గేరియా - యూరప్ - సోఫియా

51. రొమేనియా - యూరప్ - బుఖారెస్ట్

52. ఉక్రెయిన్ - యూరప్ - కీవ్

53. జార్జియా - ఆసియా - టిబ్లిసి

54. ఉజ్బెకిస్తాన్ - ఆసియా - తాష్కెంట్

55. కజాఖస్తాన్ - ఆసియా - అస్తానా

56. ఆర్మేనియా - ఆసియా - యెరెవన్

57. అజర్బైజాన్ - ఆసియా - బాకూ

58. కిర్గిజిస్తాన్ - ఆసియా - బిష్కెక్

59. తజికిస్తాన్ - ఆసియా - దుషాంబె

60. టర్క్‌మెనిస్తాన్ - ఆసియా - అష్కాబాద్

61. మారిషస్ - ఆఫ్రికా - పోర్ట్ లూయిస్

62. సిరియా - ఆసియా - డమాస్కస్

63. జోర్డాన్ - ఆసియా - అమన్

64. లెబనాన్ - ఆసియా - బీరుట్

65. ఒమాన్ - ఆసియా - మస్కట్

66. యెమెన్ - ఆసియా - సనా

67. ఖతార్ - ఆసియా - దోహా

68. కువైట్ - ఆసియా - కువైట్ సిటీ

69. బహ్రెయిన్ - ఆసియా - మనామా

70. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - ఆసియా - అబు ధాబి

71. సుదాన్ - ఆఫ్రికా - ఖార్టూమ్

72. అంగోలా - ఆఫ్రికా - లుఆండా

73. ఘనా - ఆఫ్రికా - అక్రా

74. ఎథియోపియా - ఆఫ్రికా - అడిస్ అబాబా

75. మొజాంబిక్ - ఆఫ్రికా - మాపుటో

76. టాంజానియా - ఆఫ్రికా - డోడోమా

77. ఉగాండా - ఆఫ్రికా - కాంపాలా

78. జాంబియా - ఆఫ్రికా - లూసాకా

79. నమీబియా - ఆఫ్రికా - విండ్హోక్

80. జింబాబ్వే - ఆఫ్రికా - హరారే

81. మడగాస్కర్ - ఆఫ్రికా - అంటననరివో

82. అల్జీరియా - ఆఫ్రికా - అల్‌జియర్స్

83. ట్యూనీషియా - ఆఫ్రికా - టునిస్

84. మాలీ - ఆఫ్రికా - బమాకో

85. సెనెగల్ - ఆఫ్రికా - డకార్

86. చాడ్ - ఆఫ్రికా - న్‌జమీన

87. రువాండా - ఆఫ్రికా - కిగాలి

88. సీเรียలోన్ - ఆఫ్రికా - ఫ్రీటౌన్

89. లైబీరియా - ఆఫ్రికా - మోన్రోవియా

90. గంబియా - ఆఫ్రికా - బంజుల్
Continuing with the list of countries, their continents, and capitals in Telugu:

91. బుర్కినా ఫాసో - ఆఫ్రికా - ఉయాగడుగో

92. కాంగో (డిఆర్‌సి) - ఆఫ్రికా - కిన్షాసా

93. కాంగో (రిపబ్లిక్ ఆఫ్ కాంగో) - ఆఫ్రికా - బ్రాజావిల్లే

94. కెన్యా - ఆఫ్రికా - నైరోబీ

95. టోగో - ఆఫ్రికా - లోమ

96. నైజర్ - ఆఫ్రికా - నియామే

97. మాలావి - ఆఫ్రికా - లిలాంగ్వే

98. ఎరిక్ట్రియా - ఆఫ్రికా - అస్మారా

99. లెసోతో - ఆఫ్రికా - మసెరూ

100. గబోన్ - ఆఫ్రికా - లిబ్రేవిల్

101. మౌరిటానియా - ఆఫ్రికా - నౌక్చాట్

102. ఈక్వటోరియల్ గినీ - ఆఫ్రికా - మాలాబో

103. సెషెల్స్ - ఆఫ్రికా - విక్టోరియా

104. కేప్ వెర్డే - ఆఫ్రికా - ప్రాయా

105. బెనిన్ - ఆఫ్రికా - పోర్టో-నోవో

106. మోనాకో - యూరప్ - మోనాకో

107. ఆండోరా - యూరప్ - అండోరా లా వెల్లా

108. లిచ్టెన్‌స్టైన్ - యూరప్ - వడూజ్

109. లుక్సంబర్గ్ - యూరప్ - లుక్సంబర్గ్

110. ఇస్లాండ - యూరప్ - రిక్జావిక్

111. సెర్బియా - యూరప్ - బెల్‌గ్రేడ్

112. మాంటెనెగ్రో - యూరప్ - పోడ్‌గోరికా

113. అల్‌బేనియా - యూరప్ - తిరానా

114. బోస్నియా మరియు హెర్జెగొవినా - యూరప్ - సరాజేవో

115. ఉత్తర మాసిడోనియా - యూరప్ - స్కోప్‌జే

116. మాల్టా - యూరప్ - వాలెటా

117. స్లోవేనియా - యూరప్ - ల్యూబ్లియానా

118. ఎస్టోనియా - యూరప్ - టాలిన్

119. లాత్వియా - యూరప్ - రిగా

120. లిథువేనియా - యూరప్ - విల్నియస్

121. మాల్దీవులు - ఆసియా - మాలే

122. శ్రీలంక - ఆసియా - శ్రీ జయవర్ధనపుర కొట్టే

123. భూటాన్ - ఆసియా - థింపూ

124. నేపాల్ - ఆసియా - ఖాట్మండు

125. కంబోడియా - ఆసియా - నోమ్ పెన్

126. లావోస్ - ఆసియా - వియంటియాన్

127. మయన్మార్ - ఆసియా - నయిపిదా

128. బ్రూనై - ఆసియా - బందర్ సరి బేగావన్

129. తైవాన్ - ఆసియా - తైపీ

130. కజాఖస్తాన్ - ఆసియా - నూర్ సుల్తాన్

131. ఉస్బెకిస్తాన్ - ఆసియా - తాష్కెంట్

132. తజికిస్తాన్ - ఆసియా - దుషాంబె

133. కిర్గిజిస్తాన్ - ఆసియా - బిష్కెక్

134. టర్క్‌మెనిస్తాన్ - ఆసియా - అష్కాబాద్

135. మొంగోలియా - ఆసియా - ఉలాన్ బాటర్

136. ఫిజీ - ఓషియానియా - సువా

137. సోమోవా - ఓషియానియా - అపియా

138. టోంగా - ఓషియానియా - నుకుఅలోఫా

139. సాలమన్ దీవులు - ఓషియానియా - హోనిారా

140. పపువా న్యూ గినియా - ఓషియానియా - పోర్ట్ మోరెస్బి

141. కిరిబాటి - ఓషియానియా - సౌత్ తరవా

142. మార్షల్ దీవులు - ఓషియానియా - మాజురో

143. పాలావు - ఓషియానియా - న్గరూల్మడ్

144. మైక్రోనేషియా - ఓషియానియా - పాలికిర్

145. బహామాస్ - ఉత్తర అమెరికా - నాస్సావ్

146. బార్బడోస్ - ఉత్తర అమెరికా - బ్రిడ్జ్‌టౌన్

147. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - ఆఫ్రికా - బంగి

148. కొమొరోస్ - ఆఫ్రికా - మొరోనీ

149. గినియా - ఆఫ్రికా - కానక్రీ

150. సంత్ మేటిన్ - ఉత్తర అమెరికా - మారిగోట్

Let me know if you need any more details or additional countries.


This covers the first 90 entries. Let me know if you’d like the complete list or specific countries and continents.


20 ప్రశ్నలు మరియు వాటి సమాధానాలతో సంక్షిప్త చరిత్ర క్విజ్ ఇక్కడ ఉంది:

చరిత్ర క్విజ్

1. ప్రశ్న: యునైటెడ్ స్టేట్స్ మొదటి అధ్యక్షుడు ఎవరు?

సమాధానం: జార్జ్ వాషింగ్టన్



2. ప్రశ్న: టైటానిక్ ఏ సంవత్సరంలో మునిగిపోయింది?

సమాధానం: 1912



3. ప్రశ్న: స్వాతంత్ర్య ప్రకటనను ఎవరు రాశారు?

సమాధానం: థామస్ జెఫెర్సన్



4. ప్రశ్న: ఏ పురాతన నాగరికత పిరమిడ్లను నిర్మించింది?

సమాధానం: ఈజిప్షియన్లు



5. ప్రశ్న: గెట్టిస్‌బర్గ్ యుద్ధం ఏ యుద్ధంలో జరిగింది?

సమాధానం: అమెరికన్ సివిల్ వార్



6. ప్రశ్న: అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళ ఎవరు?

సమాధానం: అమేలియా ఇయర్‌హార్ట్



7. ప్రశ్న: మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన స్పార్క్ అని సాధారణంగా ఏ సంఘటనను సూచిస్తారు?

జవాబు: ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య



8. ప్రశ్న: చెంఘీజ్ ఖాన్ ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు?

సమాధానం: మంగోల్ సామ్రాజ్యం



9. ప్రశ్న: గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?

సమాధానం: దండయాత్రల నుండి రక్షించడానికి



10. ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ నాయకుడు ఎవరు?

సమాధానం: జోసెఫ్ స్టాలిన్



11. ప్రశ్న: 1620లో అమెరికా యాత్రికులను తీసుకొచ్చిన ఓడ పేరు ఏమిటి?

సమాధానం: మేఫ్లవర్



12. ప్రశ్న: 1066లో జరిగిన ప్రసిద్ధ యుద్ధం ఏది?

సమాధానం: హేస్టింగ్స్ యుద్ధం



13. ప్రశ్న: ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం ఏమిటి?

జవాబు: ఆర్థిక కష్టాలు మరియు సామాజిక అసమానతలు



14. ప్రశ్న: "ఐరన్ లేడీ" అని ఎవరిని పిలుస్తారు?

సమాధానం: మార్గరెట్ థాచర్



15. ప్రశ్న: 79 ADలో వెసువియస్ పర్వతం విస్ఫోటనం చెందడంతో ఏ పురాతన నగరం సమాధి చేయబడింది?

సమాధానం: పాంపీ



16. ప్రశ్న: నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఎవరు?

సమాధానం: రాల్ఫ్ బంచే



17. ప్రశ్న: బెర్లిన్ గోడ ఏ సంవత్సరంలో పడిపోయింది?

సమాధానం: 1989



18. ప్రశ్న: పెన్సిలిన్‌ను ఎవరు కనుగొన్నారు?

సమాధానం: అలెగ్జాండర్ ఫ్లెమింగ్



19. ప్రశ్న: ప్రచ్ఛన్న యుద్ధం యొక్క ప్రధాన భావజాలం ఏమిటి?

జవాబు: పెట్టుబడిదారీ విధానం vs. కమ్యూనిజం



20. ప్రశ్న: రోమ్ మొదటి చక్రవర్తి ఎవరు?

సమాధానం: అగస్టస్



పాలస్తీనా సమస్య: సంక్షిప్త చరిత్ర

రాజా బహ్లుల్

పాలస్తీనా సమస్య ఇటీవలి చరిత్రలో అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి. ఇది ఇప్పుడు ఒక శతాబ్దానికి పైగా పాతది, మరియు ఇది లీగ్ ఆఫ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలచే లెక్కలేనన్ని తీర్మానాలు మరియు విచారణలకు సంబంధించిన అంశం. ఇప్పటి వరకు, ఇది రాబోయే తీర్మానం యొక్క సంకేతాలను చూపలేదు. ఏదైనా ఉంటే, అది ఇస్లాంవాదం, తీవ్రవాదం మరియు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా (పాశ్చాత్య) ఆధిపత్యంతో చిక్కుకోవడంతో అది మరింత స్పష్టంగా మారుతోంది.



ప్రధాన సారాంశంలో, ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ చరిత్ర యొక్క వాస్తవాలు వివాదాస్పదంగా లేవు, అయితే ఈ చరిత్ర యొక్క సూక్ష్మ వివరాలలోకి వెళ్ళినప్పుడు అనేక భిన్నాభిప్రాయాలు మరియు వ్యాఖ్యానాలలో తేడాలు ఎదురవుతాయి. 1897లో, యూదుల కోసం జాతీయ మాతృభూమి ఏర్పాటు గురించి చర్చించడానికి మొదటి జియోనిస్ట్ కాంగ్రెస్ జరిగినప్పుడు, పాలస్తీనాలో దాదాపు 600,000 మంది నివాసితులు ఉన్నారు, వీరిలో 95% మంది అరబ్బులు, 5% మంది మాత్రమే యూదులు. పాలస్తీనా ఒట్టోమన్ సామ్రాజ్యంలో అప్పుడు భాగంగా ఉంది, "సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్" మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విజయవంతమైన మిత్రరాజ్యాలచే ఛిద్రం చేయబడింది.



1922లో, లీగ్ ఆఫ్ నేషన్స్ పాలస్తీనాపై గ్రేట్ బ్రిటన్ తప్పనిసరి అధికారాన్ని మంజూరు చేసింది. ఐరోపా వ్యతిరేక సెమిటిజం యొక్క సుదీర్ఘ చరిత్రతో బాధపడుతున్న యూదుల కోసం పాలస్తీనాలో జాతీయ మాతృభూమిని స్థాపించడంలో బ్రిటన్ సహాయం చేయాలనే నిబంధనతో ఇది జరిగింది.



మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రారంభమైన పాలస్తీనాలోకి యూదుల వలసలు రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిన సంవత్సరాల్లో నిరాటంకంగా కొనసాగాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, యూరోపియన్ జ్యూరీకి వ్యతిరేకంగా నాజీ పాలన చేసిన హోలోకాస్ట్ యొక్క పరిధి స్పష్టంగా కనిపించినప్పుడు అది గరిష్ట స్థాయికి చేరుకుంది. 1947 సంవత్సరం నాటికి, పాలస్తీనాను యూదులు మరియు పాలస్తీనా అరబ్బుల మధ్య విభజించాలనే UN నిర్ణయం సందర్భంగా, దాదాపు 1.35 మిలియన్ల పాలస్తీనా అరబ్బులు మరియు దాదాపు 650,000 మంది యూదులు పాలస్తీనా యొక్క నిర్దేశిత ప్రాంతంలో దాదాపు 6% స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ పాలస్తీనాలోని దాదాపు 56% భూభాగాన్ని యూదులకు యూదుల రాజ్యంగా ఇవ్వాలని జనరల్ అసెంబ్లీ చూసింది.



పాలస్తీనియన్లు మరియు పొరుగు అరబ్ దేశాలలోని వారి అరబ్ సోదరులు UN విభజన తీర్మానాన్ని ఆమోదించడానికి నిరాకరించారు. వారు ఇజ్రాయెల్ కొత్త రాష్ట్రంపై యుద్ధం చేసి ఓడిపోయారు. 1948 ఓటమి తరువాత (ఇది ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క ఆవిర్భావానికి సాక్ష్యంగా ఉంది), దాదాపు సగం మంది పాలస్తీనా జనాభా (సుమారు 750,000) వారి స్వంత దేశం లోపల మరియు వెలుపల శరణార్థులుగా మారారు. వారు ఇప్పుడు 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు, వారి పూర్వపు ఇళ్లకు తిరిగి రావాలనే ఆశ లేకుండా మరియు వారిలో ఎక్కువ మంది నివసించే పొరుగు అరబ్ దేశాలలో విలీనం అయ్యే అవకాశం తక్కువ.



1948లో ఓడిపోయిన తర్వాత, అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌పై యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి మరియు వాటిని కోల్పోతూనే ఉన్నాయి. చివరగా, "శాంతి యుగం" వచ్చింది. ఇది 1978లో ఈజిప్ట్‌తో క్యాంప్ డేవిడ్ ఒప్పందానికి దారితీసింది, దాని తర్వాత 1993లో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య ఓస్లో ఒప్పందాలు జరిగాయి. మనం ఇప్పుడు (2003) మాట్లాడుతున్నప్పుడు ఓస్లో ఒప్పందాలు చితికిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా మరియు సంఘర్షణలో ఇతర బలమైన ఆటగాళ్లు ఆలోచించే తుది స్థితికి చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఇజ్రాయెల్‌లు తమ స్వంత "బైబిల్ మాతృభూమి"గా భావించే స్వాధీనం చేసుకున్న భూభాగంలో నివాసాలను నిర్మించే వారి అలవాటును కొనసాగించారు మరియు పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తూనే ఉన్నారు, ప్రపంచంలోని చాలా మంది తీవ్రవాదులుగా పరిగణించబడుతున్న మార్గాల్లో పెరుగుతున్నారు.



రెండేళ్ళకు పైగా ఇంతిఫాదా (తిరుగుబాటు) మరియు భారీ ఇజ్రాయెల్ ప్రతీకారం పాలస్తీనియన్లకు దాదాపు భరించలేని బాధలను తెచ్చిపెట్టింది, వారి సామాజిక, రాజకీయ, విద్యా మరియు ఆర్థిక జీవితం వర్చువల్ ఆగిపోయింది. ఓస్లో శాంతి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పాలస్తీనా వీధుల్లో తొలిసారిగా పరిచయం చేయబడిన ట్రాఫిక్ లైట్ల కొత్తదనం ప్రస్తుత రచయితకు బాగా గుర్తుంది. "ప్రగతి"ని సూచించే కొందరికి, ఆక్రమణలో చాలా సంవత్సరాలుగా స్తంభింపజేసిన పాలస్తీనియన్ జీవితం చివరకు మళ్లీ మొదలవుతుందనే ఆశ. ఇప్పుడు పాలస్తీనా నగరాల్లో పని చేసే ట్రాఫిక్ లైట్లు లేవు మరియు మౌలిక సదుపాయాలు, ఉత్తమ సమయాల్లో నిరాడంబరంగా, దాదాపు పూర్తిగా కూల్చివేయబడ్డాయి.



పాలస్తీనా జీవితాన్ని ప్రభావితం చేసిన క్షీణత యొక్క అన్ని అంశాలలో, బహుశా విద్యా రంగంలో ఏమి జరుగుతుందో దాని కంటే ఆందోళనకరమైనది ఏమీ లేదు, ఎందుకంటే ఈ ప్రాంతంలో నష్టాలను భర్తీ చేయడం సులభం కాదు. నగరాలు మరియు పట్టణాల మధ్య ప్రజల రాకపోకలను ప్రభావితం చేసే పదేపదే మూసివేతలు విద్యా షెడ్యూల్‌లకు అంతరాయం కలిగించాయి మరియు నేర్చుకునే మరియు బోధించే నాణ్యతను తగ్గించాయి. అదనంగా, పాలస్తీనా భూభాగాలను అనేక బంటుస్తాన్‌లుగా విభజించిన ఇజ్రాయెల్ సైనిక చెక్‌పోస్టుల వద్ద విద్యార్ధులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, నిర్బంధాలు మరియు నిరంతర అవమానాలు శాంతి సాధ్యతపై నమ్మకం లేని యువకుల కోపాన్ని సృష్టించాయి.



ఇజ్రాయెలీలు, ఇజ్రాయెల్ వీధులు మరియు బస్సులపై పాలస్తీనా తీవ్రవాదం గురించి, అరబ్బులు, ముస్లింలు మరియు పాలస్తీనియన్లు సురక్షితమైన మరియు గుర్తించబడిన సరిహద్దులలో ఉనికిలో ఉండటానికి తమ హక్కును అంగీకరించలేకపోవడం గురించి చెప్పడానికి అనేక బాధల కథలు ఉన్నాయి. నిస్సందేహంగా, ఇక్కడ చర్చించడానికి సరైన మరియు తప్పు అనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. రద్దు చేయలేనివి చాలా ఉన్నాయి, మరియు చేయగలిగేవి చాలా ఉన్నాయి. ప్రస్తుత ఫోరమ్ అవగాహన మరియు మార్పు కోసం ఉపయోగకరమైన ఆలోచనలు మరియు మెటీరియల్‌లను ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతాన్నే దేవుడు తమ పూర్వీకుడైన అబ్రహంకు, ఆయన వారసులకు ఇస్తానని వాగ్దానం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు.

పూర్వం ఈ ప్రాంతంపై అసిరియన్లు (ప్రస్తుత ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాలలో నివసిస్తున్న గిరిజనులు), బాబిలోనియన్లు, పర్షియన్లు, మాసిడోనియన్లు, రోమన్లు దాడి చేశారు.

రోమన్ పాలనలోనే ఈ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు వచ్చింది.

క్రీస్తు శకంలో ఏడు దశాబ్దాల తరువాత ఈ ప్రాంతం నుంచి యూదు ప్రజలను బహిష్కరించారు.

ఇస్లాం పెరుగుదలతో ఏడో శతాబ్దంలో పాలస్తీనా అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత యూరోపియన్లు దీన్ని జయించారు.

1516లో పాలస్తీనా టర్కీ ఆధీనంలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ ఆధీనంలో వెళ్లింది.

1947 సెప్టెంబర్ 3న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ పాలస్తీనాపై తన నివేదికను జనరల్ అసెంబ్లీకి సమర్పించింది.

ఈ నివేదికలో మధ్యప్రాచ్యంలో యూదుల ప్రత్యేక రాజ్యం స్థాపించడానికి మతపరమైన, చారిత్రక కారణాలను కమిటీ అంగీకరించింది.

1917లో 'బాల్‌ఫోర్ డిక్లరేషన్‌'లో పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిక్లరేషన్‌లో పాలస్తీనాకు, యూదులకు ఉన్న చారిత్రక సంబంధాన్ని అంగీకరించారు. దాంతో, ఇక్కడ యూదుల ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు పునాది పడింది.

అయితే, అరబ్బులు, యూదుల మధ్య వివాదాలను బ్రిటన్ పరిష్కరించలేకపోవడంతో ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది.

1947, నవంబర్ 29న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా విభజన ప్రణాళికను ఆమోదించింది. జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని సిఫారసు చేసింది.

దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ, అరబ్బులు అంగీకరించలేదు కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమలులోకి రాలేదు.

1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోయిన తరువాత ఇజ్రాయెల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది.

మరుసటి రోజే ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. ఒక సంవత్సరం తరువాత అది ఆమోదం పొందింది.

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలలో 83 శాతం దేశాలు ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. 2019 డిసెంబర్ నాటికి 193 దేశాలలో 162 ఇజ్రాయెల్‌ను గుర్తించాయి
రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?
పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వత ప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీర ప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది.

అయితే 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది.

ఇజ్రాయెల్ ఏర్పడిన అనంతరం, మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత ఈ రేఖ ఏర్పడింది.

పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ వైశాల్యం 5,970 చదరపు కిలోమీటర్లు కాగా, గాజా స్ట్రిప్ వైశాల్యం 365 చదరపు కిలోమీటర్లు.

వెస్ట్ బ్యాంక్ జెరూసలెంకు, జోర్డాన్‌కు తూర్పు భాగంలో ఉంది.

పాలస్తీనా, ఇజ్రాయెల్ కూడా జెరూసలెంను తమ రాజధానిగా ప్రకటించుకున్నాయి.

గాజా స్ట్రిప్ 41 కిలోమీటర్ల పొడవు.. 6 నుంచి 12 కిమీ వెడల్పు ఉంటుంది.

గాజా సరిహద్దు, ఇజ్రాయెల్‌ వెంబడి 51 కిలోమీటర్లు, ఈజిప్టు వెంబడి ఏడు కిలోమీటర్లు, మధ్యధరా తీరం వెంబడి 40 కిలోమీటర్లు ఉంటుంది.

గాజా స్ట్రిప్‌ను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. ఇక్కడి ప్రజలు, వస్తువులు, సేవలు, గాలి, నీరు, సముద్రంపై ఇంకా ఇజ్రాయెల్ నియంత్రణ ఉంది.

ప్రస్తుతం గాజా, పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ 'హమాస్' పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్‌తో అనేకమార్లు పోరాడింది.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ నియంత్రణలో ఉంది.

పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని అంతర్జాతీయ సమాజం పాలస్తీనా ప్రభుత్వంగా గుర్తిస్తుంది.
ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, పాలస్తీనియన్లను అక్కడ నుంచి పంపించేసిన తరువాత గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లలో పాలస్తీనా శరణార్థులు పెరగసాగారు.

అరబ్ దేశాలలో శరణార్థుల శిబిరాలలో పాలస్తీనా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి ఈజిప్ట్, జోర్డాన్‌ల మద్దతు లభించింది.

1967లో జరిగిన యుద్ధం తరువాత యాసర్ అరాఫత్ నేతృత్వంలోని 'ఫతా' వంటి సంస్థలు కలిసి 'పాలస్తీనా విముక్తి సంస్థ' (పీఎల్ఓ)ను ఏర్పాటు చేశాయి.

పీఎల్ఓ మొదట జోర్డాన్ నుంచి, తరువాత లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపింది.

ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోపల, వెలుపల ఉన్న అన్ని ప్రాంతాలనూ లక్ష్యాలుగా చేసుకుంది. రాయబార కార్యాలయాలు, విమానాలు, ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంది.

ఇజ్రాయెల్‌పై పీఎల్ఓ దాడులు అనేక సంవత్సరాలపాటూ కొనసాగాయి.

చివరకు, 1993లో ఓస్లో శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, పీఎల్ఓ సంతకాలు చేశాయి.

పాలస్తీనా విముక్తి సంస్థ ఉగ్రవాదాన్ని, హింసను విడిచిపెడతామని హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ శాంతి, భద్రతల హక్కును అంగీకరించింది.

కానీ, హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు.

ఓస్లో ఒప్పందం తరువాత పాలస్తీనా నేషనల్ అథారిటీ ఏర్పడింది. ఈ అథారిటీకి అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభించింది.

దీనికి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడిన అధ్యక్షుడు ప్రధానమంత్రిని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పౌరులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే హక్కు ఈ అథారిటీకి ఉంటుంది.

అయితే, చారిత్రకంగా పాలస్తీనియన్ల రాజధానిగా పరిగణిస్తున్న తూర్పు జెరూసలెంను ఈ ఒప్పందంలో చేర్చలేదు.

జెరూసలెంకు సంబంధించి ఇప్పటికీ రెండు పక్షాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది
ఇజ్రాయెల్‌తో పాటూ పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? పాలస్తీనా చుట్టూ పహారా కాస్తున్న ఇజ్రాయెల్.. ఇవే అక్కడి శాంతికి భంగం కలిగిస్తున్న అంశాలు.

హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనా చుట్టూ ఇజ్రాయెల్ బిగించిన రక్షణ వలయాన్ని విమర్శించింది.

2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా, పైన చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా, ఇరు పక్షాల మధ్య రాజీ కుదరని అంశాలు ఇంకా ఉన్నాయనే విషయం స్పష్టమైంది.

ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మధ్య రాజీ కుదర్చడంలో బిల్ క్లింటన్ విఫలమయ్యారు.

పాలస్తీనియా శరణార్థుల భవిష్యత్తు ఏమిటి? జెరూసలెంను రెండు వర్గాలు పంచుకోవాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు మొదలైన విషయాల్లో రెండు పక్షాల మధ్య అంగీకారం కుదరలేదు.

జెరూసలెంను తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.

కాగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు.

గత 50 ఏళ్లల్లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ 6,00,000 మందికి పైగా యూదులు నివసిస్తున్నారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవన్నీ అక్రమ నివాసాలని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను అంగీకరించదు.

పాలస్తీనా శరాణార్థుల సంఖ్య ఒక కోటి కన్నా ఎక్కువగా ఉంటుందని పీఎల్ఓ చెబుతోంది. ఇందులో సగం మంది ఐక్యరాజ్యసమితిలో తమ పేరును నమోదు చేసుకున్నారు.

ఈ శరణార్థులందరికీ తమ మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని పాలస్తీనా అంటోంది. వీరు మాతృభూమిగా చెబుతున్నది ప్రస్తుత ఇజ్రాయెల్.

వీరంతా స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి, యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది.
ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను 'సభ్యత్వం లేని అబ్జర్వర్ స్టేట్' గా గుర్తిస్తుంది.

అయితే, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే హక్కు, చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి సంస్థల్లో సభ్యత్వం పొందే అవకాశం పాలస్తీనాకు ఉంది.

2011లో పాలస్తీనా ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది కానీ, అది సాకారం కాలేదు.

ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల్లో 70 శాతం కన్నా ఎక్కువ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాయి.
అమెరికాలో ఇజ్రాయెల్ అనుకూల లాబీలు ఉన్నాయి. అమెరికా ప్రజలు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతిస్తారు. అందువల్ల ఏ అమెరికా అధ్యక్షుడైనా వాస్తవంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఉపసంహరించడం అసాధ్యం.

అంతే కాకుండా, ఈ రెండు దేశాలు మిలటరీపరంగా మిత్రదేశాలు.

ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, డబ్బు రూపంలో అత్యధిక సహాయం పొందింది.

అయితే, 2016లో భద్రతా మండలి, ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల గురించి ఓటింగ్ నిర్వహించినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ వీటో అధికారాన్ని ఉపయోగించలేదు.

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఈ రెండు దేశాల మధ్య స్నేహం కొత్త ఊపిరి పోసుకుంది.

అమెరికా తన రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు తరలించింది. దీంతో, జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన తొలి దేశం అమెరికా అయింది .

ట్రంప్ తన పదవీకాలం చివర్లో ధనిక అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలను మెరుగుపరచడంలో సఫలమయ్యారు.

జో బైడెన్ అధికారం చేపట్టిన తరువాత ఇజ్రాయెల్, పాలస్తీనాతో ఘర్షణలకు దూరంగా జరిగే వ్యూహాన్ని అవలంబించింది.

బైడెన్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి భారీ రాజకీయ మూలధనం అవసరమని విశ్వసిస్తోందని, అంత ప్రయత్నం చేసిన తరువాత కూడా కచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం లేదని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు కొనసాగిస్తోందిగానీ బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది.

ఏది ఏమైనా, తాజా ఘర్షణల నేపథ్యంలో బైడెన్ తన ప్రభుత్వంలోని వామపక్ష వాదుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వీరంతా ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తారు.

మరోవైపు, ఈజిప్ట్, సిరియా, ఇరాన్‌ సహా పలు అరబ్ దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తాయి. అరబ్ దేశాల్లో పాలస్తీనియన్ల పట్ల సానుభూతి ఉంది

NDA -INDIA 

Election 2024

భాజపా 241

కాంగ్రెస్ 99

Sp 37

తృణమూలు 29

DMK 22

TDP 16

JDU 12

శివసేన UBT 9

శివసేన NHS 7

NCP SP 7

LJP రాంవిలాస్ 5

YKP 4

RJD 4

CPM 4

IUML 3

ఆప్ 3

JMM 3

CPIML L 2

JDS 2

VCK 2

CPI 2

రాష్ట్రీయ LOKDAL 2

NCF 2

జనసేన 2

UPPL 1

హిందూస్తాని అవమి మోర్చా 1

K కాంగ్రెస్ 1

RSP 1

NCP1

VOTPP 1

ZPM1

ఆకలిదళ్ 1

రాస్ట్రియ లోక్ తాంత్రిక పార్టీ 1
భారత్ ఆదివాసీ పార్టీ 1
సిక్కిం KM1
MDMK 1
ఆజాద్ SP 1
అస్నాదళ్ 1సోనీ్వాల్
AJSU 1
AIMIM 1
అసోమ్ గణ పరిషద్ 1
IND1
543
------

మీరు నియాండర్తల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? సుమారు 40 వేల ఏళ్ల క్రితమే ఈ జాతి అంతరించింది. తవ్వకాల్లో లభించిన నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళ పుర్రె నుంచి ముఖాన్ని సృష్టించారు. 
#Neanderthals #SecretsOfNeanderthals

తిథులకు అధినేతలు ఉన్నారని అంటారు. ఏ తిథికి ఎవరు అధిపతి 

పాడ్యమి - అగ్నిదేవుడు, 
విదియ - బ్రహ్మ ,
తదియ -పార్వతి,
చవితి - విఘ్నేశ్వరుడు,
పంచమి - ఆదిశేషుడు,
షష్టి - కుమారస్వామి,
సప్తమి - సూర్యుడు,
అష్టమి - దుర్గ,
నవమి-అష్టవసువులు,
దశమి - దిగ్గజాలు,
ఏకాదశి - యముడు,
ద్వాదశి - విష్ణువు,
త్రయోదశి-మన్మథుడు, 
చతుర్దశి - శివుడు,
పౌర్ణమి - చంద్రుడు,
అమావాస్య - పితృదేవతలు.

బాబర్ 1526-30
హుమయూన్ 1530-56
అక్బర్ 1556-1605
జహంగీర్ 1605-27
షాజాహన్ 1627-58
ఔరంగజేబు 1658-1607


CONCEPT ( development of human relations and human resources )