1200 BCE హోమర్ ఒడిస్సి ట్రాయ్ నుండి ithaka ఒడిస్సస్ ప్రయాణం
Iliyad akhiles హెక్టర్ యుద్ధం రధం
చక్రం -
క్రీ.పూ 3500 లో మెసొపొటేమియన్లు మొదటగా చక్రాలుకల వాహనాలను నిర్మించారు. వారు కుండలు చేసే చక్రంతో చక్రం తయారు చేసారు. తర్వాత ఉరుకులో చేశారు. ఈ విధంగా అధిక బరువున్న వస్తువులను మోసుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మనిషి చక్రాన్ని కనుగొన్నాడు. అతను ఒక దూలం మీద చెక్క ముక్కను ఉంచి అతని వస్తువులను లాగటానికి ఉపయోగించాడు. చక్రం కనుగొని ఉండకపోతే ఆధునిక ప్రపంచం ఇలాకాదు.
భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని పాకృత శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )
తెలుగు దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు. స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,.భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.
శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు.భట్టిప్రోలు స్తూపంలో దొరికిన స్పటికపు బరిణెల మీదనున్న అక్షరాలలో కొన్ని అచ్చతెలుగు ఆనవాళ్ళు కనిపిస్తున్నవి. వాటిలో ఇప్పటి తెలుగు ‘ళ’ అక్షరం భట్టిప్రోలు అక్షరానికి పరిణామమే. అలాగే ద అనే అక్షరము. హల్లుల పైన ఉండే తలకట్టుకు మూలమైన గీత భట్టిప్రోలు శాసనం నాటి లిపిలో కనబడుతుంది.
పూర్వ యుగము క్రీ.పూ.1500 క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350 ఆనందగోత్రికులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550 .
గుప్తులు 500 - 600 .
బాదామి చాళుక్యులు 500 - 600
పూర్వమధ్య యుగము 650 – 1320 మహాపల్లవులు
రేనాటి చోడులు
రాష్ట్రకూటులు 700 - 900
తూర్పు చాళుక్యులు 624 – 1076 పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424 రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము •
విజయనగర సామ్రాజ్యము 1336–1565.
ఆధునిక యుగము 1540–1956 •
అరవీటి వంశము 1572–1680 •
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953 హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
- వాశిష్టీపుత్ర శాతకర్ణి యొక్క వెండి నాణెం (సా.శ..160).
- ముందు: Bust of king. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో ప్రాకృతం: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.
- వెనుక: ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. తెలుగు బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో.
పూర్వయుగము క్రీ.పూ.1500 వరకు
సాతవాహనులు - క్రీ.పూ.200 - సా.శ.200
- క్రీ.పూ. 221? 230? 271? - శాతవాహన రాజ్య స్థాపన
- క్రీ.పూ. 185 - ఖారవేలుని హతీగుంఫ శాసనము
- క్రీ.పూ. 208 - 198 - కన్హ
- క్రీ.పూ. 197 - 179 - మొదటి శాతకర్ణి
- క్రీ.పూ. 187 - మగధలో శుంగ వంశం స్థాపన (మౌర్య సామ్రాజ్యం అంతం)
- క్రీ.పూ. 179 - 161 - పూర్ణోత్సుంగ
- క్రీ.పూ. 152 - 98 - 2వ శాతకర్ణి
- క్రీ.పూ. 58 - విక్రమ శకం ఆరంభం
- క్రీ.పూ. 38 - 30 - కుంతల శాతకర్ణి. ఇతని కాలంలోనే గుణాఢ్యుడు బృహత్కథను రచించాడు.
- క్రీ.పూ. 30 - 6 - 1వ పులొమావి.
- సా.శ. 19 - 24 - శాతవాహన హాలుడు - గాధాసప్తశతి
- సా.శ.78 - శాలివాహన శకం ఆరంభం
- సా.శ. 78 - 102 - గౌతమీపుత్ర శాతకర్ణి
- సా.శ. 100 - ఉత్తరాదిన కనిష్కుని రాజ్యం. అశ్వఘోషుడు మహాయాననం ప్రాంభించాడు.
- సా.శ. 130 వాసిష్ఠీపుత్ర పులొమావి
- సా.శ. 174 - 203 యజ్ఞశ్రీ శాతకర్ణి
- సా.శ. 200 - ఆచార్య నాగార్జునుడు - మహాయానం వికాసం.
- సా.శ. 218? - శాతవాహన రాజ్య పతనం
- క్రీ.పూ. 10, 000 - క్రీ.పూ. 8, 000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి.
- క్రీ.పూ. 8, 000 - క్రీ.పూ. 6, 000 - సూక్ష్మ రాతి యుగము - చిన్న పనిముట్లు - గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.
- క్రీ.పూ. 6, 000 - క్రీ.పూ. 2, 000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. మహబూబ్నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు.
- క్రీ.పూ. 2, 000 - క్రీ.పూ. 1, 000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.
- క్రీ.పూ. 1, 000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది.
పూర్వ యుగము క్రీ.పూ 2000 - క్రీ.పూ 500
- క్రీ.పూ. 2, 000 - 1, 500 కాలం - ఇండో-యూరోపియన్ జాతులు వాయవ్య సరిహద్దులగుండా భారత ఉపఖండంలో ప్రవేశించారు.
- క్రీ.పూ. 1, 500 - 1, 000 కాలం - ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి మొదటిసారిగా ప్రస్తావన
- క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం. మొదటినుండి ఆంధ్రదేశంలో విస్తరణ - ఉత్తర, దక్షిణ దేశాల మధ్య అధికమైన సంబంధం
- క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
- క్రీ.పూ. 500 - అపస్తంబ సూత్రాలు (గోదావరి ముఖద్వారంలో)
- క్రీ.పూ. 700 - 300 ఉత్తరాన మగధ కేంద్రంగా మహా జనపదాల పాలన. నందవంశం ఇందులోదే - క్రీ.పూ.450 మహాపద్మనందుడు కళింగపై దండయాత్ర చేశాడు.
- నంద వంశం (The Nanda Empire) భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 5వ, 4వ శతాబ్దాల మధ్య కాలంలో పాలించింది. నంద సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన పంజాబ్ వరకు, దక్షిణంగా వింధ్య పర్వతాల వరకు విస్తరించింది.[1] వీరిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.చంద్రగుప్తా మౌర్య మహాపద్మనంద వారసుడే.
మౌర్యకాలము క్రీ.పూ.322 - 184
మార్చు
క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి"
క్రీ.పూ. 310 - చంద్రగుప్తుని కాలంలో ఆంధ్ర దేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమయ్యింది.
క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 - అశోకుని పాలన. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. అశోకుని ఎర్రగుడిపాడు శాసనం
క్రీ.పూ.255 - అశోకుని కళింగ దండయాత్ర
క్రీ.పూ.400 - 200 - బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది.
విజయనగర సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం (కర్ణాట సామ్రాజ్
విజయనగర సామ్రాజ్యాన్ని (కర్ణాట సామ్రాజ్యం అని,పోర్చుగీసువారు బిస్నెగర్ రాజ్యం కూడా పిలుస్తారు). ఇది దక్షిణ భారతదేశంలోని దక్కను పీఠభూమి ప్రాంతంలో ఉంది. దీనిని 1336 లో సంగమ రాజవంశానికి చెందిన మొదటి హరిహర రాయుడు, సోదరుడు మొదటి బుక్క రాయుడు స్థాపించా 11 వ శతాబ్దం చివరి నాటికి ఇస్లామికు దండయాత్రలను నివారించడానికి దక్షిణాది శక్తుల ప్రయత్నాల పరాకాష్ఠగా ఈ సామ్రాజ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1646 వరకు కొనసాగినప్పటికీ 1565 లో తళ్ళికోట యుద్ధంలో దక్కను సుల్తానేట్ల సంయుక్త సైన్యాలుతో జరిగిన పోరాటంలో ఓటమి తరువాత దాని శక్తి క్షీణించింది. ఈ సామ్రాజ్యం దాని రాజధాని విజయనగరం పేరు మీద ఉంది. దీని శిథిలాలు ప్రస్తుత హంపి పరిసరాలలో ఉన్నాయి. హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది డొమింగో పేసు, ఫెర్నావో నూన్సు, నికోలో డా కాంటి వంటి మధ్యయుగ ఐరోపా ప్రయాణికుల రచనలు, స్థానిక భాషలలోని సాహిత్యం దాని చరిత్ర గురించి కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. విజయనగరం వద్ద జరిపిన పురావస్తు త్రవ్వకాలలో సామ్రాజ్యం శక్తి, సంపద వెల్లడయ్యాయి.
విజయనగర సామ్రాజ్యం
1336–1646
విజయనగర సామ్రాజ్యం, 1446, 1520 CE
స్థాయిసామ్రాజ్యమురాజధానివిజయనగరంసామాన్య భాషలుతెలుగు, కన్నడoమతం
హిందూ ధర్మంప్రభుత్వంరాచరికంరాజు
• 1336–1356
మొదటి బుక్క భుపతి రాయలు
• 1642–1646
మూడవ శ్రీరంగరాయలుచరిత్ర
• స్థాపన
18 ఏప్రిల్ 1336
• Earliest records
1082
• పతనం
1646
Preceded bySucceeded by
హొయసల సామ్రాజ్యం
కాకతీయులు
పాండ్య రాజ్యంమైసూరు రాజ్యం
కేళడి నాయకులు
తంజావూరు నాయకులుమదురై నాయకులుచిత్రదుర్గ నాయకులు
విజయనగర సామ్రాజ్యం
సంగమ వంశంమొదటి హరిహర రాయలు
1336-1356మొదటి బుక్క రాయలు
1356-1377రెండవ హరిహర రాయలు
1377-1404విరూపాక్ష రాయలు
1404-1405రెండవ బుక్క రాయలు
1405-1406మొదటి దేవ రాయలు
1406-1422రామచంద్ర రాయలు
1422వీర విజయ బుక్క రాయలు
1422-1424రెండవ దేవ రాయలు
1424-1446మల్లికార్జున రాయలు
1446-1465రెండవ విరూపాక్ష రాయలు
1465-1485ప్రౌఢ రాయలు
1485సాళువ వంశంసాళువ నరసింహదేవ రాయలు
1485-1491తిమ్మ భూపాలుడు
1491రెండవ నరసింహ రాయలు
1491-1505తుళువ వంశంతుళువ నరస నాయకుడు
1491-1503వీరనరసింహ రాయలు
1503-1509శ్రీ కృష్ణదేవ రాయలు
1509-1529అచ్యుత దేవ రాయలు
1529-1542సదాశివ రాయలు
1542-1570ఆరవీడు వంశంఅళియ రామ రాయలు
1542-1565తిరుమల దేవ రాయలు
1565-1572శ్రీరంగ రాయలు
1572-1586వెంకట యి
1586-1614శ్రీ రంగ రాయలు
21614-1614రామదేవ రాయలు
1617-1632వెంకటiii
1632-1642శ్రీరంగ రాయలుiii
1642-1646
దక్షిణ భారతదేశంలో విస్తరించిన సామ్రాజ్యం వారసత్వసంబంధిత అనేక స్మారక చిహ్నాలను కలిగి ఉంది. వీటిలో బాగా తెలిసినది హంపి వద్ద ఉన్న నిర్మాణ సమూహం. దక్షిణ, మధ్య భారతదేశంలో వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర నిర్మాణకళా శైలిలో నిర్మితమయ్యాయి. ఈ సంశ్లేషణ హిందూ దేవాలయాల నిర్మాణ ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చింది. విజయనగరపాలన సమర్థవంతమైన పరిపాలన, శక్తివంతమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. సామ్రాజ్యం ప్రోత్సాహంతో కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో లలిత కళలు, సాహిత్యం కొత్త ఎత్తులకు చేరుకోగలిగింది. ప్రస్తుత రూపంలో కర్ణాటక సంగీతం ఉద్భవించింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో హిందూ మత ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భరతదేశాన్ని సమైక్యపరచి ప్రాంతీయతను అధిగమించింది.
ఆనెగొంది
విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క), బుక్క అనే అన్నదమ్ములు 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు. ఈ సామ్రాజ్యం 1082 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని తళ్ళికోట యుద్ధంలో దారుణంగా ఓడించింది. సుల్తానుల సైన్యం రాజధానిని ఆరునెలల పాటు కొల్లగొట్టి, నేలమట్టం చేసింది. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్టి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్, నూనిజ్ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు.
రాయలవారి రెండో రాజధాని పెనుగొండ. ప్రస్తుతం గంగావతి, ఆనెగొందిలో రాయల వంశానికి చెందిన 17వ తరం వారున్నారు. ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే తాళిబొట్టు వెళుతుంది. ముస్లింలు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లి వారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది.
శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపా సరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి వివాహం నిశ్చయమైనా మొదట హంపిలోనే పూజలు చేస్తారు.
మీరు నియాండర్తల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? సుమారు 40 వేల ఏళ్ల క్రితమే ఈ జాతి అంతరించింది. తవ్వకాల్లో లభించిన నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళ పుర్రె నుంచి ముఖాన్ని సృష్టించారు.
#Neanderthals #SecretsOfNeanderthals
2700 B.C. Harappa Civilisation.
1000 B.C. Aryans expand into the Ganga valley.
900 B.C. Mahabharata War.
800 B.C. Aryans expand into Bengal; Beginning of the Epic Age:
Mahabharata composed, first version of Ramayana.
550 B.C. Composition of the Upanishads.
544 B.C. Buddha’s Nirvana.
327 B.C. Alexander’s Invasion.
325 B.C. Alexander marches ahead.
324 B.C. Chandragupta Maurya defeats Seleacus Nicator.
322 B.C. Rise of the Mauryas; Chandragupta establishes first Indian Empire.
298 B.C. Bindusara Coronated.
272 B.C. Ashoka begins reign ; Exclusive Interview with Ashoka.
180 B.C. Fall of the Mauryas ; Rise of the Sungas.
145 B.C. Chola king Erata conquers Ceylon.
58 B.C. Epoch of the Krita-Malava-Vikram Era.
30 B.C. Rise of the Satvahana Dynasty in the Deccan.
40 A.D. Sakas in power in Indus Valley and Western India.
50 A.D. The Kushans and Kanishkas.
78 A.D. Saka Era begins.
320 A.D. Chandragupta I establishes the Gupta dynasty.
360 A.D. Samudragupta conquers the North and most of the Deccan.
380 A.D. Chandragupta II comes to power; Golden Age of Gupta Literary Renaissance.
405 A.D. Fa-hein begins his travels through the Gupta Empire.
415 A.D. Accession of Kumara Gupta I.
467 A.D. Skanda Gupta assumes power.
476 A.D. Birth of astronomer Aryabhatta.
606 AD హర్షవర్ధన్ గుప్తా ప్రవేశం.
622 AD హెజిరా యుగం ప్రారంభమవుతుంది.
711 AD ముహమ్మద్ బిన్ ఖాసిమ్ చేత సింధ్ పై దండయాత్ర.
892 AD తూర్పు చాళుక్యుల ఆవిర్భావం.
క్రీ.శ 985 చోళ రాజవంశం: గొప్ప రాజరాజు ప్రవేశం.
1001 AD సుల్తాన్ మహుమద్ చేత జైపాల్ ఓటమి
ఏథెన్స్ పాశ్చాత్య సాహిత్యం జన్మస్థలంగా భావించబడుతుంది. గ్రీకు సాహిత్యం ప్రారంభంలో హోమర్: దిలియాడ్, ఒడిస్సీ రెండు స్మారక కట్టడాలు నిలిచాయి. కూర్పు తేదీలు ముందుగా ఈ రచనలు సుమారు క్రీ.పూ. 800 లేదా అంతకన్నా ముందుగా రచించబడినట్లు స్థిరపరచబడ్డాయి. సంప్రదాయాల కాలంలో పాశ్చాత్య సాహిత్యంలోని అనేక కళా ప్రక్రియలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సంగీత సాహిత్యం, ఓడెస్, పాస్టర్, ఎలిజియస్, ఎపిగ్రాంస్ సాహిత్యప్రక్రియలు, హాస్య, విషాదం నాటకీయ ప్రదర్శనలు, చరిత్రాత్మకత, అలంకార పరిశోధనలు, తాత్విక మాండలికాలు, తాత్విక గ్రంథాలయాలు ఈ కాలంలో జరిగాయి. సాహిత్య కవులలో సప్ఫో, పిందర్ ప్రాధాన్యత వహించారు. సాంప్రదాయ యుగం కూడా " డ్రామా డాన్ " (నాటక ఉదయం) ను చూసింది.
ఇతర గ్రంధాలతో పోలికలు
మార్చు
జలప్రళయం గురించి కేవలం గిల్గమేష్ కావ్యంలోనే కాక ఇతర మత గ్రంథాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. శతపధ బ్రాహ్మణంలో చేప అవతారంలో ఉన్న విష్ణువు మానవజాతికి మూలపురుషుడైన మనును జలప్రళయం నుండి రక్షిస్తాడు. బైబిల్ పాత నిబంధన గ్రంథంలోని యహోవా దేవుడు చెప్పిన ప్రకారం నోవహు పెద్ద ఓడను నిర్మించుకుని అందులో సమస్త జీవరాశులతో సహా జలప్రళయం నుండి తప్పించుకుంటాడు. గ్రీకు గ్రంథాల్లో డెక్యూలియన్ సృష్టించిన జలప్రళయం నుండి జూస్ పుత్రుడైన మెగారస్ గెరానియా పర్వతానికి ఈది తప్పించుకున్నాడు. గిల్గమేష్ కావ్యంలో నిత్యయవ్వనం ప్రసాదించే మొక్క రామాయణం యుద్ధకాండలో సంజీవని పేరుతో చెప్పబడింది.
సా.శ. 1520 వ సంవత్సరంలో పోర్చు గీసు దేశస్థుడైన డొమింగో పీస్ శ్రీకృష్ణదేవరాయలు రాజ్య పాలన చేయుచుండగా విజయనగరానికి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన విశేషాలను సందర్భానుసారంగా ఇంతవరకు చదివారు. ఇప్పుడు హంపి బజారు గురించి ఏమన్నాడో చదవండి. తర్వాత ప్రస్తుతం హంపి బజారు ఎలా ఉందో చదవవచ్చు. "విరూపాక్షాలయం ముఖానికి ఎదురుగా అత్యంత అందమైన ఇళ్లలోను, వరండాలతోను, అలరారు తున్న వీధిలో ఉన్నది. వీటిలో ఇక్కడికొచ్చే భక్తులకు, వసతి గృహాలకు వసతి కల్పించడానికి వీలుగా ఉంది. ధనవంతులకు కూడా యాత్ర వసతి గృహాలు ఉన్నాయి. రాజుగారి బసకు కూడ ఈ వీధిలో ఒక భవనం ఉంది. ఇక్కడ ఒక పెద్ద రథం ఉంది. ఉత్సవ దేవతలలో ఉంది. ఇక్కడే వజ్రాలు, రత్నాలు అమ్ముతున్నారు.. ........." అని అన్నాడు. హంపి
7 వ శతాబ్దం
హర్షచరిత్ర ఒక ప్రసిద్ధ చారిత్రక గ్రంథం, దీనిని బాణభట్టుడు (బాణా) రచించాడు. ఇది హర్ష వర్ధనుడి పాలనకు సంబంధించిన సారాంశాన్ని అందిస్తుంది. హర్ష వర్ధనుడు 7వ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజు.
ఈ గ్రంథం రాజు హర్ష వర్ధనుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను, అతని విజయాలను, పరిపాలనా విధానాలను వివరిస్తుంది. హర్షచరిత్రను చరిత్రను మాత్రమే కాకుండా, ఒక సాహిత్య రచనగా కూడా పరిగణిస్తారు. దీనిలో కవి బాణభట్టుడు తన సృజనాత్మక శైలిని ఉపయోగించి, హర్ష వర్ధనుడి గౌరవాన్ని పెంచే విధంగా కథను వివరించాడు.
ప్రపంచ యాత్రికుడు
జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. మహోన్నత మానవుడు మార్క్స్
మార్చి 14 లోకాన్ని వీడిన తత్వవేత్త, ఈ రోజు
వారి స్మృతి దినం !
ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.
.....
జీవితమంతా అధ్యయనం చేస్తూనే గడిపాడు.
ఓ వైపు బతికేందుకు ఇబ్బంది పడినా ఎక్కడా రాజీ పడలేదు. పిల్లల్ని, ప్రేమిచిన భార్యను కూడా కోల్పోయాడు. కానీ ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే ఆయుధాన్ని అందించాడు కార్ల్ మార్క్స్.
పేదరికం ఉన్నంత కాలం పెట్టుబడిదారి సమాజం కర్క్కశత్వంతో ఆధిపత్యం ఉన్నంత కాలం, మనుషుల మధ్య తారతమ్యాలు, ఆధిపత్య పోరాటాలు ఉన్నంత వరకూ ఈ లోకంలో సజీవంగా సంచరిస్తూనే ఉంటాడు కార్ల్ మార్క్స్ . బతికింది 64 ఏళ్లు అయినా నేటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఇదీ ఆయన ప్రత్యేకత.
19వ శతాబ్దంలో పేరు మోసిన తత్వవేత్తల్లో ఆయన ఒకరు. మతం మత్తు మందు అన్నాడు. ఆయన చెప్పిందే జరుగుతోంది భారత దేశంలో. పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని అవపోసన పట్టిన మేధావి. ఆయన రాసిన పెట్టుబడి లోకానికి ఓ దిక్సూచి.
కమ్యూనిజం, మార్క్సిజం, సామ్య వాదం, భౌతిక వాదం అన్నింటికీ మూలం కార్ల్ మార్క్స్. ఆయనకు రాజకీయం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం , కార్మిక సంబంధాలు , చరిత్ర, వర్గ పోరాటాలు ఇలా ప్రతి దాని పట్ల అభిరుచి కలిగి ఉన్నారు.
బ్రిటీష్ లైబ్రరీలోని పుస్తకాలను చదివాడు. తత్వవేత్తలు ప్రపంచం గురించి చెప్పారు. కానీ ఎలా మార్చాలో చెప్పలేదని ప్రకటించాడు కార్ల్ మార్క్స్.
ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రం, హెగెలియన్ తత్వ శాస్త్రం చదువుకున్నాడు. లండన్ లో గడిపాడు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ తో కలిసి పుస్తకాలు రాశాడు. 1848లో కార్ల్ మార్క్స్(Karl Marx) రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అత్యంత ప్రసిద్దమైనది.
అది ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చాటి చెప్పాడు. అసలైన వాస్తవాన్ని బహిర్గతం చేశాడు.
పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప అన్నాడు మార్క్స్. ఆయన రాసిన పెట్టుబడి నేటికీ మార్గదర్శి. పోరాడే వాళ్లకు ఒక ఆలంబన. తన జీవితంలో చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతగా పేరు పొందారో అంతగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కార్ల్ మార్క్స్.
కోట్లాది మందికి ఆరాధ్య దైవం ఆయన. ఆధునిక సామాజిక శాస్త్ర నిర్మాతల్లో ఒకడిగా నేటికీ కొలవబడుతున్నాడు. ఆయన మరణాంతరం ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేశారు.
సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ (బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతం (బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ) ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.
లెనిన్ , మావో, కాస్ట్రో, సాల్వడార్ అలెండి, జోసిప్ బ్రోజ్ టిటో , క్వామే క్రుమా లాంటి ఎందరో ప్రపంచ ప్రసిద్ది చెందిన నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కవులు, కళాకారులు , గాయనీ గాయకులు, రచయితలు, రాజకీయ నేతలు , చిత్రకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సైతం ముద్ర వేశారు కార్ల్ మార్క్స్. కోట్లాది మందికి ప్రాణ ప్రదమైన మహోన్నత మానవుడు మార్క్స్ లండన్ లో మార్చి 14, 1883లో తుది శ్వాస విడిచారు.
"""""""""""""""""""""""""""""""""""""""""""
కార్ల్ మార్క్స్ చెప్పిన ఈ నాలుగు సిద్ధాంతాలకు నేటికీ తిరుగులేదు !
""""""""""""""""""""""""""""""""""""""""""""
19వ శతాబ్దంలో జర్మనీకి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ చాలా గ్రంథాలు రాశారు. కానీ ఆయన రాసిన వాటిలో రెండు - 'కమ్యూనిస్టు ప్రణాళిక', 'పెట్టుబడి' - ఒక సమయంలో ప్రపంచంలోని చాలా దేశాల్లోని కోట్లాది మంది ప్రజలపై ఇవి రాజకీయంగా, ఆర్థికంగా చాలా ప్రభావం చూపాయి.
రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఆవిర్భావం ఇందుకో ఉదాహరణ. 20వ శతాబ్దపు చరిత్రపై సోషలిస్టు పంథా చూపిన ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు.
చివరకు, అనేకానేక పరిణామాల ఫలితంగా సోషలిస్టు శిబిరం కుప్పకూలిపోయింది. పెట్టుబడిదారీవిధానం ఈ భూగ్రహాన్నంతా చుట్టేసింది. అయితే, అలా కమ్యూనిజం విఫలమైనప్పటికీ, నేటికీ ప్రాసంగికతను కోల్పోని మార్క్స్ సిద్ధాంతాలేమిటో ఓసారి చూద్దాం.
1- రాజకీయ కార్యక్రమం.....
కమ్యూనిస్టు ప్రణాళిక, తదితర వ్యాసాల్లో మార్క్స్ పెట్టుబడిదారీ సమాజంలో 'వర్గ పోరాటం' గురించి ప్రస్తావించారు. వర్గ పోరాటం ద్వారానే, చివరకు కార్మికవర్గం మొత్తం ప్రపంచమంతటా బూర్జువా వర్గాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన వివరించారు.
తన ప్రఖ్యాత గ్రంథం 'దాస్ కేపిటల్' (పెట్టుబడి)లో ఆయన తన ఈ సిద్ధాంతాలను చాలా వాస్తవికంగా, శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించారు.
'అన్నింటినీ ఆక్రమించుకునే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మార్క్స్ చాలా తాత్వికంగా అనేక వాదనలు లేవనెత్తారు. ఆ విధానం మొత్తం మానవ నాగరికతనే ఎలా బానిసగా మార్చిందో ఆయన తెలియజెప్పారు' అని మార్క్స్ జీవిత చరిత్ర రాసిన బ్రిటన్కు చెందిన ఫ్రాన్సిస్ వీన్ అన్నారు.
20వ శతాబ్దంలో కార్మికులు రష్యా, చైనా, క్యూబా, తదితర దేశాల్లో పాలకవర్గంగా ఉన్న వారిని అధికారంలోంచి కూలదోసి, వ్యక్తిగత ఆస్తినీ, ఉత్పత్తి సాధనాలను చేజిక్కించుకున్నారు.
"ప్రపంచీకరణ తొలి విమర్శకుడు మార్క్సే. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అసమానతలపై ఆయన ఆనాడే హెచ్చరించారు" అని బ్రిటన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జర్మన్ చరిత్రకారుడు అల్బ్రెఖ్త్ రిసల్ అంటారు.
2007-08లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం ఆయన సిద్ధాంతాల ప్రాసంగికతను మరోసారి రుజువు చేశాయి.
• 2- పదే పదే మాంద్యం ఏర్పడటం....
పెట్టుబడి 'పితామహుడు' ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకంలో రాసిన సిద్ధాంతాలకు భిన్నంగా, మార్కెట్ను నడిపించేవి అదృశ్య శక్తులేమీ కాదని మార్క్స్ భావించారు.
మాంద్యం పదే పదే పునరావృతమవుతుందనీ, దానికి కారణాలు పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి ఉన్నాయని మార్క్స్ చెప్పారు.
"పెట్టుబడిదారీ విధానం అంతరించి పోయేదాకా ఇలాగే జరుగుతుందని మార్క్స్ సూత్రీకరించారు" అని అల్బ్రెఖ్త్ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా 1929లో షేర్ మార్కెట్లు బోర్లా పడిపోయాయి. ఆ తర్వాత కాలంలో 2007-08లో వచ్చిన మాంద్యం మరింత హెచ్చు స్థాయిలో ఉంది. ప్రపంచంలోని విత్త మార్కెట్లన్నీ ఎన్నడూ చూడనంత సంక్షోభంలో కూరుకుపోయాయి.
• 3- అంతులేని లాభాలు, గుత్తాధిపత్యం....
మార్క్స్ చెప్పిన సిద్ధాంతాల్లో కీలకమైంది - 'అదనపు విలువ'. కార్మికుడు తనకు దక్కే కూలీడబ్బుకు మించి సృష్టించేదే అదనపు విలువ.
మార్క్స్ అభిప్రాయం ప్రకారం, ఉత్పత్తి సాధనాల యజమానులు ఈ అదనపు విలువను కాజేస్తారు. కార్మిక వర్గాన్ని అట్టడుగు స్థానానికి తొక్కి వేస్తూ లాభాల మీద లాభాలు పోగు చేసుకుంటారు.
ఈ విధంగా పెట్టుబడి అంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. దీని వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. వేతనాలు పడిపోతుంటాయి. దీన్ని మనం నేటికీ చూస్తూనే ఉన్నాం.
బ్రిటిష్ పత్రిక 'ది ఎకానమిస్ట్'లో వచ్చిన ఇటీవలి విశ్లేషణ ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో అమెరికా వంటి దేశాల్లో వేతనాలు గిడసబారిపోయాయి. అంటే, ఏ మాత్రం పెరుగుదల లేదు. కానీ, అధికారుల వేతనాల్లో మాత్రం 40 నుంచి 110 రెట్ల వృద్ధి నమోదైంది.
• 4- ప్రపంచీకరణ, అసమానత్వం.....
అయితే, పెట్టుబడిదారీ విధానం తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని మార్క్స్ రాసిన మాట నిజం కాలేదని మార్క్స్ జీవిత చరిత్ర రచయిత ఫ్రాన్సిస్ వీన్ అన్నారు. సరిగ్గా ఇందుకు భిన్నంగా జరిగింది. కమ్యూనిజం అంతరించిపోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ సర్వవ్యాపితమైంది.
మార్క్స్ చెప్పిన జోస్యం ఫలించకపోవచ్చు గానీ పెట్టుబడిదారీ ప్రపంచీకరణపై ఆయన చేసిన విమర్శలో మాత్రం ఏ మాత్రం తప్పులేదు.
పెట్టుబడిదారీ ప్రపంచీకరణే అంతర్జాతీయ అస్థిరత్వానికి ప్రధాన కారణమవుతుందని ఆయన 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో పేర్కొన్నారు. 20, 21వ శతాబ్దాల్లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభాలు దీన్ని రుజువు చేశాయి కూడా.
ఈ కారణంగానే, ప్రపంచీకరణ ఫలితంగా తలెత్తుతున్న సమస్యలపై నేడు జరుగుతున్న చర్చలో మార్క్సిజం ప్రస్తావన పదే పదే వస్తూ ఉంటుంది.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
తెలుగు నెలలు
చైత్రము
వైశాఖము
జ్యేష్ఠము
ఆషాఢము
శ్రావణము
భాద్రపదము
ఆశ్వీయుజము
కార్తీకము
మార్గశిరము
పుష్యము
మాఘము
ఫాల్గుణము
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం).
2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము .
పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము.
పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము .
పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము.
పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము .
పౌర్ణమి రోజున పూర్వాభాద్ర నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల భాద్రపదము.
పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము.
పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము.
పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము .
పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము.
పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము.
పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము.
క్రోధ నామ సంవత్సరం , ఫాల్గుణ మాసము (march), ఉత్తరాయణము , శిశిర రుతువు,
సూర్యోదయం : 06:25 AM , సూర్యాస్తమయం : 06:31 PM.
మీ నెలవారి ఆదాయం ఆధారంగా, క్రింది విధంగా బడ్జెట్ ప్లాన్ చేయవచ్చు:
1. ఖచ్చితమైన ఖర్చులు (50%):
ఇవి ప్రతి నెలా అవసరమైన స్థిర ఖర్చులు. ఉదాహరణకు:
అద్దె / హౌస్ మెయింటెనెన్స్
కరెంట్ బిల్లు
నీటి బిల్లు
మెడికల్ ఖర్చులు
రేషన్ / ఆహారం
ఇతర స్థిర ఖర్చులు
2. Variable ఖర్చులు (30%):
ఇవి నెలనెలా మారవచ్చు. ఉదాహరణకు:
ప్రయాణ ఖర్చులు
వినోదం (సినిమాలు, ఔట్ఇంగ్లు)
వస్త్రాలు, ఇతర వ్యక్తిగత ఖర్చులు
ఆశ్చర్యకరమైన ఖర్చులు (పార్టీలు, బహుమతులు)
3. సేవింగ్స్ (20%):
ఎమర్జెన్సీ ఫండ్
భవిష్యత్తు అవసరాలు
పెట్టుబడులు (ఎఫ్డీ, ఆర్డీ, మ్యూచువల్ ఫండ్స్)
పెన్షన్ ప్లాన్లు లేదా ఇన్సూరెన్స్
సమగ్ర దృష్టికోణం:
ఖచ్చితమైన ఖర్చులు:
Variable ఖర్చులు:
సేవింగ్స్:
మొత్తం:
Updated Calculation:
1. Income (Pension) = ₹55,000
2. Standard Expenses (50%)
Rent: ₹7,000
Electricity: ₹1,000
Maiden: ₹2,000
Milk: ₹1,500
Vegetables: ₹1,000
Fruits: ₹3,000
Miscellaneous: ₹1,500 (reduced by ₹500)
Total Standard Expenses = ₹17,000/27500
3. Variable Expenses (30%)
EMI: ₹6,000
Miscellaneous: ₹2,000
Total Variable Expenses = ₹8,000/16500
4. Savings (20%) = ₹30,000/11000
Final Execution:
Total Expenses = ₹17,000 + ₹8,000 + ₹30,000 = ₹55,000
Balance = ₹55,000 - ₹55,000(27500+16500+11000=55000) = ₹0
మీ బడ్జెట్ (తెలుగులో)
ఆదాయం (పింఛన్) = ₹55,000
1. ప్రామాణిక ఖర్చులు (50%)
అద్దె: ₹7,000
విద్యుత్ బిల్లు: ₹1,000
మైదెన్: ₹2,000
పాల ఖర్చు: ₹1,500
కూరగాయలు: ₹1,000
పండ్లు: ₹3,000
ఇతర ఖర్చులు: ₹1,500
మొత్తం: ₹17,000
2. మార్పు చెందే ఖర్చులు (30%)
EMI: ₹6,000
ఇతర ఖర్చులు: ₹2,000
మొత్తం: ₹8,000
3. పొదుపు (20%) = ₹30,000
మొత్తం లెక్కింపు:
ఖర్చులు మొత్తం = ₹17,000 + ₹8,000 + ₹30,000 = ₹55,000
మిగిలిన మొత్తం = ₹55,000 - ₹55,000 = ₹0
పెన్ 55569
1. ఖచ్చితమైన ఖర్చులు (50%): ₹27784.50
అద్దె / హౌస్ మెయింటెనెన్స్: ₹7000
కరెంట్ బిల్లు: ₹1000
నీటి బిల్లు: ₹0
మెడికల్ ఖర్చులు: ₹1000
రేషన్ / ఆహారం: ₹2000
ఇతర స్థిర ఖర్చులు (EMI 6000): ₹10000
(పనిఅమ్మయి 2000)
Music( 2000)
మొత్తం ఖచ్చితమైన ఖర్చులు = ₹7000 + ₹1000 + ₹0 + ₹1000 + ₹2000 + ₹10000 = ₹21000-26784 bal 6784
2. Variable ఖర్చులు (30%): ₹16670.70
ప్రయాణ ఖర్చులు: ₹2000
వినోదం (సినిమాలు, ఔట్ఇంగ్లు): ₹1000
వస్త్రాలు, ఇతర వ్యక్తిగత ఖర్చులు: ₹1000
ఆశ్చర్యకరమైన ఖర్చులు (పార్టీలు, బహుమతులు): ₹1000
మొత్తం Variable ఖర్చులు = ₹2000 + ₹1000 + ₹1000 + ₹1000 = ₹5000-16670.70=bal 6670.70
3. సేవింగ్స్ (20%): ₹11113.80
ఎమర్జెన్సీ ఫండ్: ₹5000
భవిష్యత్తు అవసరాలు: ₹5000
పెట్టుబడులు (ఎఫ్డీ, ఆర్డీ, మ్యూచువల్ ఫండ్స్): ₹1113
పెన్షన్ ప్లాన్లు లేదా ఇన్సూరెన్స్: ₹1000
మొత్తం సేవింగ్స్ = ₹5000 + ₹5000 + ₹1113 + ₹1000 = ₹11113
సమగ్ర దృష్టికోణం:
ఖచ్చితమైన ఖర్చులు: ₹20000
Variable ఖర్చులు: ₹5000
సేవింగ్స్: ₹11113
మొత్తం ఖర్చులు + సేవింగ్స్ = ₹21000 + ₹5000 + ₹11113 = ₹37113-55569=18456
Plan Balance:
మొత్తం పెన్షన్: ₹55569 - మొత్తం ఖర్చులు + సేవింగ్స్: ₹37113 = ₹18456
మిగిలిన బ్యాలన్స్: ₹19456
మీ ఖర్చులు, సేవింగ్స్ తర్వాత ₹19456 మిగిలాయి. దీన్ని అదనపు సేవింగ్స్ లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఏదైనా మార్పులు చేయాలనుకుంటే చెప్పండి.
మత్తయి 7:1
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
అలెగ్జాండర్ గ్రాహంబెల్
(3 మార్చి 1847 – 2 ఆగష్టు 1922) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోనును కనిపెట్టాడు.
అలెగ్జాండర్ గ్రాహాం బెల్ – టెలిఫోన్
పుట్టిన తేదీ: 3 మార్చి 1847
మరణించిన తేదీ: 2 ఆగష్టు 1922
పుట్టిన స్థలం: ఎడిన్బర్గ్, స్కాట్లాండ్
ప్రధాన కృషి: టెలీఫోన్ ఆవిష్కర్త
పురస్కారాలు: ఫ్రాన్స్ నుంచి వోల్టా ప్రైజ్, కొన్ని గౌరవ డాక్టరేట్లు
జీవిత గమనక్రమం
అలెగ్జాండర్ గ్రాహాం బెల్ 1847 మార్చి 3న స్కాట్లాండ్లో జన్మించారు. ఆయన తండ్రి అలెగ్జాండర్ మెల్విల్ బెల్ ఒక ప్రసిద్ధ ధ్వని శాస్త్రవేత్త. తల్లి ఎలిజా గ్రేస్ సైమండ్ బెల్ శ్రవణ లోపంతో బాధపడేవారు. ఈ కారణంగా, బెల్ చిన్ననాటి నుండి ధ్వని శాస్త్రం, సంభాషణ పద్ధతులపై ఆసక్తి కలిగాడు.
టెలీఫోన్ ఆవిష్కరణ
1870లో బెల్ కుటుంబం కెనడాకి వలస వెళ్ళింది. తరువాత ఆయన అమెరికాలో స్థిరపడి బోస్టన్ యూనివర్సిటీలో బోధన ప్రారంభించారు.
1876లో, తారల ద్వారా ధ్వని ప్రసారం చేసే పరికరాన్ని అభివృద్ధి చేసి, అదే ఏడాది ఫిబ్రవరి 14న తన ప్రఖ్యాత టెలీఫోన్ పేటెంట్ పొందారు.
"Mr. Watson, come here, I want to see you!"
ఇది టెలిఫోన్ ద్వారా ఆయన ఉచ్ఛరించిన తొలి మాట. ఆయన సహాయకుడు థామస్ వాట్సన్ మరో గదిలో ఉన్నప్పుడు ఈ మాట వినగలిగాడు.
ఆయన సేవలు మరియు ప్రాముఖ్యత
టెలీఫోన్ వ్యవస్థ ద్వారా ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
1885లో American Telephone and Telegraph Company (AT&T) స్థాపించారు.
స్వర ప్రక్రియ (sound transmission) పై పరిశోధనలు చేయడంతో పాటు విమానం, హైడ్రోఫాయిల్ బోట్స్, ఫోటోఫోన్ (కాంతి ద్వారా ధ్వని ప్రసారం) వంటి పరికరాల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నారు.
స్మృతి & వారసత్వం
1922 ఆగస్టు 2న బెల్ మరణించినప్పుడు, ఆయన గౌరవార్థం అమెరికా, కెనడా దేశాల్లో అన్ని టెలిఫోన్ నెట్వర్క్లు ఒక నిమిషం పాటు మూసివేశారు.
జయంతి ఉత్సవాలు
ప్రతి మార్చి 3న "అలెగ్జాండర్ గ్రాహాం బెల్ జయంతి" గా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతుంది. ముఖ్యంగా కెనడా, అమెరికాలో ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తుదిశబ్దం
అలెగ్జాండర్ గ్రాహాం బెల్ తన పరిశోధనల ద్వారా ప్రపంచాన్ని అనుసంధానించే టెక్నాలజీకి బీజం వేశారు. టెలిఫోన్ మాత్రమే కాకుండా ధ్వని శాస్త్రం, కమ్యూనికేషన్ సాంకేతికతలో ఆయన చేసిన కృషి ప్రపంచానికి వెలకట్టలేనిది.
"ధ్వని ద్వారా కమ్యూనికేషన్ కలవరం కాకుండా ఉంటే, భవిష్యత్తులో కాంతి ద్వారానైనా మనం మాట్లాడగలం!" – అలెగ్జాండర్ గ్రాహాం బెల్.
CONCEPT ( development of human relations and human resources )