Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం

E.తెలుసుకుదాం 📕

ఇక్కడ పురాతన లిపి భాషల జాబితా ఇంగ్లీష్ మరియు తెలుగు వేర్వేరుగా ఇవ్వబడింది, హైరార్కీ (కాలక్రమం) ప్రకారం:

Ancient Languages with Script (Hierarchical Order)
I. Most Ancient (Before 2500 BCE)
1. Egyptian – Script: Hieroglyphs – c. 3200 BCE
2. Sumerian – Script: Cuneiform – c. 3100 BCE
3. Indus (Harappan) – Script: Undeciphered – c. 2600 BCE
4. Elamite – Script: Proto-Elamite – c. 2700 BCE
II. Mid Ancient (2500–1000 BCE)
5. Akkadian – Script: Cuneiform – c. 2500 BCE
6. Hittite – Script: Cuneiform – c. 1600 BCE
7. Old Chinese – Script: Oracle Bone – c. 1250 BCE
8. Hebrew – Script: Hebrew – c. 1000 BCE
9. Aramaic – Script: Aramaic – c. 1000 BCE
III. Later Ancient (1000 BCE – 500 CE)
10. Sanskrit – Script: Brahmi → Devanagari – c. 1500 BCE
11. Tamil – Script: Tamil – c. 500 BCE
12. Persian – Script: Old Persian → Pahlavi → Arabic – c. 600 BCE
13. Pali – Script: Brahmi / Sinhala – c. 500 BCE
14. Greek – Script: Greek – c. 800 BCE
15. Latin – Script: Latin – c. 700 BCE
IV. Others
16. Phoenician – Script: Phoenician – c. 1200 BCE
17. Ugaritic – Script: Ugaritic Cuneiform – c. 1400 BCE
18. Mayan – Script: Mayan Glyphs – c. 300 BCE
19. Etruscan – Script: Etruscan – c. 700 BCE

లిపి గల పురాతన భాషలు (కాలక్రమం ప్రకారం)

I. అత్యంత ప్రాచీన (2500 BCE కు ముందు)

1. ఈజిప్షియన్ – లిపి: హైరోగ్లిఫ్స్ – క్రీ.పూ. 3200
2. సుమేరియన్ – లిపి: క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 3100
3. సింధు (హరప్పా) – లిపి: విపరిణామం కాలేదు – క్రీ.పూ. 2600
4. ఎలమైట్ – లిపి: ప్రోటో ఎలమైట్ – క్రీ.పూ. 2700

II. మధ్య ప్రాచీన (2500–1000 BCE)

5. అక్కాడియన్ – లిపి: క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 2500
6. హిట్టైట్ – లిపి: క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 1600
7. పురాతన చైనీస్ – లిపి: ఆరాకిల్ బోన్ – క్రీ.పూ. 1250
8. హెబ్రూ – లిపి: హెబ్రూ – క్రీ.పూ. 1000
9. అరమైక్ – లిపి: అరమైక్ – క్రీ.పూ. 1000

III. తరువాతి పురాతన (1000 BCE – 500 CE)

10. సంస్కృతం – లిపి: బ్రాహ్మి → దేవనాగరి – క్రీ.పూ. 1500
11. తమిళం – లిపి: తమిళ – క్రీ.పూ. 500
12. పర్షియన్ – లిపి: పర్షియన్ → పహ్లవి → అరబిక్ – క్రీ.పూ. 600
13. పాళి – లిపి: బ్రాహ్మి / సింహళ – క్రీ.పూ. 500
14. గ్రీకు – లిపి: గ్రీకు – క్రీ.పూ. 800
15. లాటిన్ – లిపి: లాటిన్ – క్రీ.పూ. 700
IV. ఇతరులు

16. ఫీనీషియన్ – లిపి: ఫీనీషియన్ – క్రీ.పూ. 1200
17. ఉగారిటిక్ – లిపి: ఉగారిటిక్ క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 1400
18. మయన్ – లిపి: మయన్ చిత్రలిపి – క్రీ.పూ. 300
19. ఇట్రస్కన్ – లిపి: ఇట్రస్కన్ – క్రీ.పూ. 700

భారతదేశంలో మొత్తం పార్లమెంటు సభ్యులు (MPs)
😘😍😍
భారతదేశం రెండు సభల పార్లమెంటు వ్యవస్థను కలిగి ఉంది:

లోక్‌సభ (ప్రజాప్రతినిధుల సభ)
మొత్తం సీట్లు: 552 వరకు ఉండవచ్చు.
ప్రస్తుతం సభ్యులు: 543 సభ్యులు ప్రజలచే ఎన్నికచేయబడతారు.
నియామకం: ప్రజల వోట్ల ద్వారా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సభ్యులు ఎన్నిక చేయబడతారు.

కోట్:
రాష్ట్రాల నుంచి: 530 సీట్లు.
కేంద్రపాలిత ప్రాంతాల నుంచి: 20 సీట్లు.
అవసరమైతే: 2 స్థానాలు ఆంగ్లో-ఇండియన్ సమాజానికి రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడతాయి.

రాజ్యసభ (రాజ్యాల మండలి)
మొత్తం సీట్లు: 250 వరకు ఉండవచ్చు.
ప్రస్తుతం సభ్యులు: 245 (233 రాష్ట్రాల శాసనసభలచే ఎన్నికయినవారు; 12 సభ్యులు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు).
ఎన్నిక:
శాసనసభల సభ్యుల ఓట్ల ఆధారంగా రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు.
మొత్తం
భారత పార్లమెంటు లో మొత్తం సభ్యులు:
543 (లోక్‌సభ) + 245 (రాజ్యసభ) = 788

నివేదికల ప్రకారం, భారతదేశం మొత్తం 788 పార్లమెంటు సభ్యులను కలిగి ఉంటుంది.
ఈశాన్య భారతదేశం (Northeast India) భారతదేశం యొక్క ప్రత్యేక ప్రాంతం, ఇది మొత్తం 8 రాష్ట్రాలను కలిగి ఉంది. వీటిని సామూహికంగా ఈశాన్య రాష్ట్రాలు అని పిలుస్తారు.

ఈశాన్య రాష్ట్రాల జాబితా:

1. అరుణాచల్ ప్రదేశ్
2. అస్సాం
3. మణిపూర్
4. మేఘాలయ
5. మిజోరం
6. నాగాలాండ్
7. త్రిపుర
8. సిక్కిం

ముఖ్యాంశాలు:

సెవెన్ సిస్టర్స్ (Seven Sisters): తొలుత ఈ 8 రాష్ట్రాలలో సిక్కిం తప్పిన 7 రాష్ట్రాలకు ఈ పేరు వాడబడింది.

భౌగోళికం: ఈ రాష్ట్రాలు హిమాలయ పర్వత శ్రేణులు, గిరిజన ప్రాంతాలు, మరియు దట్టమైన అడవులతో ప్రాచుర్యం పొందాయి.

సరిహద్దులు: ఈ ప్రాంతం భారతదేశానికి బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మరియు మయన్మార్ వంటి పలు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది.

సాంస్కృతిక వైవిధ్యం:

జాతుల విభజన: ఈశాన్య రాష్ట్రాల్లో అనేక గిరిజన తెగలు మరియు ఉపజాతులు ఉంటారు.

భాషలు: రాష్ట్రాన్నిసంభంధించి ప్రాధానమైన స్థానిక భాషలతో పాటు, ఆసామీ మరియు ఇంగ్లీష్ ప్రధాన భాషలుగా ఉంటాయి.
ఆర్థికం:
చేతిపనులు మరియు హస్తకళలు: ఈశాన్య భారతం ప్రత్యేకమైన కళలకు మరియు చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి.
వనరులు: చా తోటలు, జంతు సంపద, మరియు పర్యాటక రంగం ఇక్కడ ముఖ్యమైన ఆదాయ వనరులు.

ప్రసిద్ధ పండుగలు:
బిహు (అస్సాం)
హర్న్‌బిల్ ఫెస్టివల్ (నాగాలాండ్)
చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ (మేఘాలయ)
లొసార్ (సిక్కిం)
ముఖ్య పట్టణాలు:
గువాహటి (అస్సాం)
ఇటానగర్ (అరుణాచల్ ప్రదేశ్)
ఇంఫాల్ (మణిపూర్)
షిల్లాంగ్ (మేఘాలయ)

ఈశాన్య భారతదేశం ప్రకృతి అందాలతో, వైవిధ్యభరిత సంస్కృతులతో భారతదేశంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతను పొందింది.
దక్షిణ భారతదేశం (South India) భారతదేశం యొక్క భౌగోళిక మరియు సాంస్కృతికంగా ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో 5 ప్రధాన రాష్ట్రాలు మరియు 1 కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నాయి.
దక్షిణ భారత రాష్ట్రాలు:

1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. తమిళనాడు
4. కేరళ
5. తెలంగాణ

కేంద్ర పాలిత ప్రాంతం:

పుదుచ్చేరి (Puducherry): ఇది దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం.

ముఖ్యాంశాలు:

1. భాషలు:

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ద్రావిడ భాషలు ప్రధానంగా మాట్లాడబడతాయి.

ఇంగ్లీష్ మరియు హిందీ అధికార భాషలుగా వాడుతారు.

2. సాంస్కృతిక వైవిధ్యం:

ఆధ్యాత్మికత: అనేక ప్రసిద్ధ ఆలయాలు (తిరుమల, మదురై మీనాక్షి ఆలయం, శబరిమల) ఈ ప్రాంతంలో ఉన్నాయి.

సంగీతం మరియు నృత్యం: కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి వంటి కళారూపాలు ఇక్కడే పుట్టాయి.

3. ఆర్థికం:

వ్యవసాయం (చేమంతులు, వేరుశెనగ, కాఫీ, మిరప) ప్రధాన ఆదాయ వనరు.

సాంకేతికత: హైదరాబాదు, బెంగుళూరు వంటి నగరాలు సాంకేతిక కేంద్రాలుగా ప్రసిద్ధి.

4. పర్యాటకం:

కేరళ: బ్యాక్‌వాటర్స్, హిల్ స్టేషన్లు.

కర్ణాటక: హంపి, మైసూరు.

తమిళనాడు: మహాబలిపురం, ఊటీ.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ: తిరుపతి, చార్మినార్.

రాష్ట్రాల ప్రత్యేకతలు:

దక్షిణ భారతదేశం సంస్కృతి, భాష, మరియు ప్రకృతి వైవిధ్యంతో భారతదేశానికి ప్రత్యేకమైన రంగు తెస్తుంది.
నాగాలాండ్
 భారతదేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఒకటి. ఇది 1 డిసెంబర్ 1963న భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పడింది. నాగాలాండ్‌ను "పర్వతాల భూమి"గా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అందాలు మరియు పర్వతాలు విశేషమైనవిగా ఉన్నాయి.

ముఖ్యమైన అంశాలు:

1. రాజధాని: కోహిమా
2. పెద్ద నగరం: డిమాపూర్
3. భాషలు: ఇంగ్లీష్ (ప్రధాన భాష), మరియు నాగ జనజాతులకు చెందిన 16కు పైగా స్థానిక భాషలు.
4. మతం: క్రైస్తవ మతం ప్రధాన మతం.
5. ప్రజలు: నాగాలాండ్‌లో నాగ తెగలు నివసిస్తారు. ప్రధానంగా ఆంగామి, ఆఓ, కోన్యాక్, సెమా, మరియు లోతా తెగలు.

వనరులు:

నాగాలాండ్ తోటపంటలు మరియు హస్తకళల కోసం ప్రసిద్ధి చెందింది.

ఇది మొరంగ్ అనే ప్రత్యేకమైన తెగ సంస్కృతి మరియు త్రిబల్ ఆచారాలకు ప్రసిద్ధి.

ప్రత్యేకతలు:

హర్న్‌బిల్ ఫెస్టివల్: నాగాలాండ్‌లో డిసెంబరు నెలలో జరిగే ఈ పండుగ తెగల సాంస్కృతిక వైభవానికి ప్రతీక.

జంతువులు మరియు ప్రకృతి: నాగాలాండ్ దట్టమైన అడవులతో, ప్రత్యేక జంతువులు మరియు పక్షులతో ప్రసిద్ధి.

భౌగోళికం:

ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలతో పాటు మయన్మార్ (బర్మా)తో సరిహద్దులు పంచుకుంటుంది.

పొడవైన పర్వతాలు మరియు లోయలతో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది ఒక ప్రధాన స్థలం.

ఆర్థికం:

నాగాలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది.

తాజా హస్తకళలు, చేనేత వస్త్రాలు, మరియు పెప్పర్, అరటిపండు వంటి తోట పంటలు ఆదాయ వనరులు.

సందర్శనీయ ప్రదేశాలు:
కోహిమా వార్ మెమోరియల్
డిజుకౌవా లోయ
జప్ఫూ పర్వతం
నాగాలాండ్ ఒక సాంస్కృతిక సంపదతో నిండి ఉన్న విశిష్టమైన రాష్ట్రం.
80 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా విశిష్ట అతిథి.. అక్టోబరు 10న మళ్లీ చూస్తే ఛాన్స్
ప్రాచీన కాలంలోనే మెసపటోమియన్లు, ఈజిప్షియన్లు విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం. గ్రీకు కాలం నాటికి ఇది మరింత వృద్ధి చెందింది. అరిస్టాటిల్‌, అరిస్టార్కస్‌, ఎరటోస్తనీస్‌, టాలమీ వంటి శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే.. నికోలస్‌ కోపర్నికస్‌, జొహాన్నెస్‌ కెప్లర్‌, గెలీలియో అండ్‌ గెలీలి, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. ఇక, విశ్వం అనంతమైంది. అందులో జరిగే ప్రతీ సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యూలాలు, శూన్య ప్రదేశాలు సమూహం.

1986లో భూమికి సమీపంగా వచ్చిన హేలీ తోకచుక్క
80 వేల సంవత్సరాల తర్వాత అరుదైన ఖగోళ వస్తువు

అట్లా తోకచుక్క

మన సౌర వ్యవస్థలో సూర్యుడు ఓ నక్షత్రం. సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ పరిభ్రమించే 8 గ్రహాలు, పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు అంతర గ్రహధూళి వంటి అనేక ఖగోళ వస్తువుల సముదాయమే సౌరకుటుంబం. ఈ కుటుంబంలోని సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు, వాయువులతో ఏర్పడిన ఖగోళవస్తువులే తోకచుక్కలు. (కామెట్) వినీల ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం సర్వసాధారణమే. ఇవి భూమికి సమీపంగా వచ్చినప్పుడు సూర్యకాంతి వాటిపై పడి ప్రకాశిస్తాయి. అయితే, ఈ నెల 28న తెల్లవారుజామున (శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) అత్యంత అరుదైన తోక చుక్క ఆకాశంలో కనువిందు చేయనుందని ఖగోళ పరిశోధకులు. ఇది దాదాపు 80 వేల సంవత్సరాల కిందట మన పూర్వీకులు చూసిన ఓ తోక చుక్క. మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వబోతోందని వారు తెలిపారు.

అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ ఖగోళ వస్తువును Comet C/2023 A3గా చారు. శుచిన్‌షాన్ - అట్లాస్ (Comet Tsuchinshan-Atlas) అని పేరుతోనూ దీనిని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి సమీపంగా రానుందని, శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా తోకచుక్కను ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతో చూడొచ్చని తెలిపారు. బైనాక్యులర్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు.

మన జీవితంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని, ఈ వదులుకోవద్దని సూచించింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియో (టైమ్ లాప్స్ వీడియో)లో బంధించి పంపారు.. సెప్టెంబరు 28 2024 న కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా మరోసారి కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా తోక మార్గంలో తమ కక్ష్యలో అపహేళ 'స్థానంలో ఉన్నపుడు వాటి దేహంలో దుమ్ము ధూళి కణితులతో ఏర్పడిన కేంద్రకం, వాయువులతో నిండిన "తల/ కోమా" అనే రెండు భాగాలు ఉంటాయి. పరిహేళీ స్థానంలో ఉన్నపుడు 'తోక' అనే మూడొ భాగం కూడా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఇవి భూమిపై ఉన్నవారికి కనిపిస్తాయి. ఇంతవరకూ గుర్తించిన తోక చుక్కల్లో ముఖ్యమైంది హేలీ. ఇది ప్రతీ 76 సంవతస్సరాలకు ఒకసారి భూమిని సమీపిస్తుంది. చివరిసారిగా 1986లో ఇది భూమికి దగ్గరగా వచ్చింది. మళ్లీ దీనిని 2062లోనే చూడగలం.

ప్రాచీన కాలంలోనే మెసపటోమియన్లు, ఈజిప్షియన్లు విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం. గ్రీకు కాలం నాటికి ఇది మరింత వృద్ధి చెందింది. అరిస్టాటిల్‌, అరిస్టార్కస్‌, ఎరటోస్తనీస్‌, టాలమీ వంటి శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే.. నికోలస్‌ కోపర్నికస్‌, జొహాన్నెస్‌ కెప్లర్‌, గెలీలియో అండ్‌ గెలీలి, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. ఇక, విశ్వం అనంతమైంది. అందులో జరిగే ప్రతీ సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యూలాలు, శూన్య ప్రదేశాలు సమూహం.
భక్త జయదేవ్ 
విరచితము 
గీత గోవిందం 
12 సర్గలు 24అష్టపదులు 80శ్లోకాలు 


ఆంధ్ర ప్రదేశ్ కొత్త జిల్లాలు

AP New Districts List With Cardinals  అమరావతి : జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాooత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జి¹ల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఒకే ఒక అర్బన్‌ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా 8)8)7#888#8₩7707⁰660⁶₩£#6€7₩676₩707#77⁷6o££)65 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం, జనాభా (2011 లెక్కల ప్రకారం) ఇలా ఉంది.

శ్రీకాకుళం జిల్లా  

1. కేంద్రం: శ్రీకాకుళం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం.  మండలాలు : 30,
పలాస డివిజన్‌లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం
టెక్కలి డివిజన్‌లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, 
శ్రీకాకుళం డివిజన్‌లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం
విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు
జనాభా: 21.914 లక్షలు  

2.విజయనగరం  జిల్లా..

 కేంద్రం : విజయనగరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)
రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం. మండలాలు : 27
బొబ్బిలి డివిజన్‌లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ
చీపురుపల్లి డివిజన్‌లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం
విజయనగరం డివిజన్‌లో మండలాలు : విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస
విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.308 లక్షలు 

3.పార్వతీపురం మన్యం జిల్లా

 కేంద్రం : పార్వతీపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)
రెవెన్యూ డివిజన్లు:  పార్వతీపురం, పాలకొండ
మండలాలు : 15
పార్వతీపురం డివిజన్‌లో మండలాలు : పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి
పాలకొండ డివిజన్‌లో మండలాలు : జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం
విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.253 లక్షలు  

4అల్లూరి సీతారామరాజు జిల్లా  కేంద్రం : పాడేరు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు : పాడేరు, రంపచోడవరం
మండలాలు : 22
పాడేరు డివిజన్‌లో మండలాలు : అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు
రంపచోడవరం డివిజన్‌లో మండలాలు : రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం
విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.54 లక్షలు

5.విశాఖపట్నం జిల్లా

 కేంద్రం : విశాఖపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు :  6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం

 (కొత్త), విశాఖపట్నం. మండలాలు : 11

భీమునిపట్నం డివిజన్‌లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార
విశాఖపట్నం డివిజన్‌లో మండలాలు : గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి
విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.595 లక్షలు

6.అనకాపల్లి జిల్లాజిల్లా కేంద్రం : అనకాపల్లి

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం)
రెవెన్యూ డివిజన్లు : అనకాపల్లి, నర్సీపట్నం
మండలాలు : 24
అనకాపల్లి డివిజన్‌లో  మండలాలు : దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం
నర్సీపట్నం డివిజన్‌లో మండలాలు : నర్సీపట్నం, గోలుగొండ, మాకవారిపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటఅవురుట్ల, ఎస్‌ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ
విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.270 లక్షలు

7.కాకినాడ జిల్లాజిల్లా కేంద్రం : కాకినాడ

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)
రెవెన్యూ డివిజన్లు : పెద్దాపురం, కాకినాడ
మండలాలు : 21
పెద్దాపురం డివిజన్‌లో మండలాలు : పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి
కాకినాడ డివిజన్‌లో మండలాలు : సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు
విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు
జనాభా : 20.923 లక్షలు

8.కోనసీమ జిల్లా

 కేంద్రం : అమలాపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)
రెవెన్యూ డివిజన్లు : రామచంద్రాపురం, అమలాపురం
మండలాలు : 22    
రామచంద్రాపురం డివిజన్‌లో మండలాలు : రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు
అమలాపురం డివిజన్‌లో మండలాలు : ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, 
విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.191 లక్షలు

9.తూర్పుగోదావరి జిల్లా

 కేంద్రం : రాజమండ్రి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు
మండలాలు : 19
రాజమండ్రి డివిజన్‌లో మండలాలు : రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట
కొవ్వూరు డివిజన్‌లో మండలాలు : కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల
విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు
జనాభా : 18.323 లక్షలు

10.పశ్చిమగోదావరి జిల్లా

 కేంద్రం: భీమవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు : నర్సాపురం, భీమవరం (కొత్త). మండలాలు : 19
నర్సాపురం డివిజన్‌లో మండలాలు : నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం
భీమవరం డివిజన్‌లో మండలాలు : అత్తిలి, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు 
విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు
జనాభా: 17.80 లక్షలు

11.ఏలూరు జిల్లా

 కేంద్రం: ఏలూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)
రెవెన్యూ డివిజన్లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. మండలాలు : 28
జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారకాతిరుమల
ఏలూరు డివిజన్‌లో మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, 
నూజివీడు డివిజన్‌లో మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం
విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు
జనాభా: 20.717 లక్షలు

12.కృష్ణా జిల్లా

 కేంద్రం : మచిలీపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)
రెవెన్యూ డివిజన్లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
మండలాలు : 25
గుడివాడ డివిజన్‌లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, 

బాపులపాడు, ఉంగుటూరు

ఉయ్యూరు డివిజన్‌లో మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి
మచిలీపట్నం డివిజన్‌లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు
విస్తీర్ణం : 3,775 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.35 లక్షలు

17.ప్రకాశం జిల్లా

జిల్లా కేంద్రం: ఒంగోలు
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు,
కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)
రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు. మండలాలు : 38
మార్కాపురం డివిజన్‌లో మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు
కనిగిరి డివిజన్‌లో మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు
ఒంగోలు డివిజన్‌లో మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు
విస్తీర్ణం: 14,322 చ.కి.మీ. జనాభా : 22.88 లక్షలు

16.బాపట్ల జిల్లా

 కేంద్రం: బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)
రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
మండలాలు: 25
బాపట్ల డివిజన్‌లో మండలాలు: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం
చీరాల డివిజన్‌లో మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు
విస్తీర్ణం : 3,829 చ.కిమీ. జనాభా: 15.87 లక్షలు

15.పల్నాడు జిల్లా

 కేంద్రం: నర్సరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). మండలాలు : 28
గురజాల డివిజన్‌లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి
సత్తెనపల్లి డివిజన్‌లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు
నర్సరావుపేట డివిజన్‌లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు
విస్తీర్ణం : 7,298చ.కిమీ.  జనాభా: 20.42 లక్షలు

14.గుంటూరు జిల్లాజిల్లా కేంద్రం :  గుంటూరు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ,  వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు)
రెవెన్యూ డివిజన్లు : గుంటూరు, తెనాలి
మండలాలు : 18
గుంటూరు డివిజన్‌లో మండలాలు : తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని
తెనాలి డివిజన్‌లో మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను
విస్తీర్ణం : 2,443 చ.కిమీ. జనాభా : 20.91 లక్షలు

13.ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం : విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)

రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). మండలాలు :20

తిరువూరు డివిజన్‌లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం
నందిగామ డివిజన్‌లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి
విజయవాడ డివిజన్‌లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు
విస్తీర్ణం : 3,316 చ.కిమీ. జనాభా : 22.19 లక్షలు

18.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లజిల్లా కేంద్రం: నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)

రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. మండలాలు: 38
కందుకూరు డివిజన్‌లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు
కావలి డివిజన్‌లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ, 
నెల్లూరు డివిజన్‌లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు
విస్తీర్ణం: 10,441 చ.కి.మీ. జనాభా: 24.697 లక్షలు

19.కర్నూలు జిల్లా

 కేంద్రం: కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)
రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త). మండలాలు: 26
కర్నూలు డివిజన్‌లో మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి
ఆదోని డివిజన్‌లో మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల
పత్తికొండ డివిజన్‌లో మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి
విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. జనాభా: 22.717 లక్షలు

20.నంద్యాల జిల్లా

 కేంద్రం: నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం). రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్‌ (కొత్త). మండలాలు: 29
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు
నంద్యాల డివిజన్‌లో మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల
డోన్‌ డివిజన్‌లో మండలాలు: బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి
విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. జనాభా: 17.818 లక్షలు

21.అనంతపురం జిల్లా

 కేంద్రం: అనంతపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)
రెవెన్యూ డివిజన్లు: గుంతకల్‌ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం. మండలాలు: 31
గుంతకల్‌ డివిజన్‌లో మండలాలు:  ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు
అనంతపురం డివిజన్‌లో మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు
కళ్యాణదుర్గం డివిజన్‌లో మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప
విస్తీర్ణం: 10,205 చ.కి.మీ. జనాభా: 22.411 లక్షలు

22.శ్రీ సత్యసాయి జిల్లా

 కేంద్రం: పుట్టపర్తి 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)
రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ. మండలాలు: 32
ధర్మవరం డివిజన్‌లో మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ , రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి

కదిరి డివిజన్‌లో మండలాలు : కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు
పుట్టపర్తి డివిజన్‌లో మండలాలు: బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓ.డి.చెరువు, గోరంట్ల
పెనుగొండ డివిజన్‌లో మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిల్లమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి
విస్తీర్ణం: 8,925 చ.కిమీ. జనాభా: 18.400 లక్షలు

23.వైఎస్సార్‌ జిల్లా

 కేంద్రం: కడప 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)
రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు
మండలాలు: 36
బద్వేల్‌ డివిజన్‌లో మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట
కడప డివిజన్‌లో మండలాలు: కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె
జమ్మలమడుగు డివిజన్‌లో  మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం
విస్తీర్ణం: 11,228 చ.కి.మీ. జనాభా: 20.607 లక్షలు

24.అన్నమయ్య జిల్లా

 కేంద్రం: రాయచోటి
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు)
రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె. మండలాలు: 30
రాజంపేట డివిజన్‌లో మండలాలు: పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె
రాయచోటి డివిజన్‌లో మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. మదనపల్లె డివిజన్‌లో మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం
విస్తీర్ణం: 7,954 చ.కి.మీ. జనాభా: 16.973 లక్షలు

25.చిత్తూరు జిల్లా

జిల్లా కేంద్రం: చిత్తూరు 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త). మండలాలు: 31
నగరి డివిజన్‌లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం
చిత్తూరు డివిజన్‌లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల
పలమనేరు డివిజన్‌లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట
కుప్పం డివిజన్‌లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం
విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. జనాభా: 18.730 లక్షలు

26.తిరుపతి జిల్లా

జిల్లా కేంద్రం: తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు). రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి మండలాలు: 34
గూడూరు డివిజన్‌లో మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి
సూళ్లూరుపేట డివిజన్‌లో మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు
శ్రీకాళహస్తి డివిజన్‌లో మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం తిరుపతి డివిజన్‌లో మండలాలు: తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల

విస్తీర్ణం: 8,231 చ.కి.మీ. జనాభా: 21.970 లక్షలు. 

CONCEPT ( development of human relations and human resources )

G.భారత రాజ్యాంగం GK📕

భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

భారత రాజ్యాంగ పీఠిక

దేశానికి మరియు భారత రాజ్యాంగానికి మార్గదర్శకాల సమితి

భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు.దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబరు 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.
భారత రాజ్యాంగ పీఠిక ఆంగ్లంలో, 42వ రాజ్యాంగ అధికరణలో జరిగిన మార్పులకు ముందు

చారిత్రక నేపథ్యంమార్చు

జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించి 1946 డిసెంబరు 13న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం పొందిన ఆశయాల ఆధారంగా పీఠిక రూపొందింది.పీఠిక గురించి అంబేద్కర్ ఆలోచనలు:

ఇది, నిజానికి, స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని, సౌహార్ద్ర, సౌభ్రాతృత్వాన్ని జీవితాశయాలుగా, ఒక జీవన విధానంగా గుర్తిస్తున్నది. ఈ లక్షణాలు ఒకదానితో మరొకటి విడదీయలేనివి: స్వాతంత్ర్యం, సమానత్వం రెండూ విడదీయలేనివి; సమానత్వం, స్వాతంత్ర్యం రెండూ సౌభ్రాతృత్వంతో విడదీయలేనివి. సమానత్వం లేని పక్షంలో స్వాతంత్ర్యం అతికొద్ది మంది ఆధిపత్యాన్ని మిగతా వారి మీద రుద్దుతుంది. స్వాతంత్ర్యం లేని సమానత్వం వ్యక్తిగత అభిప్రాయాన్ని తొక్కేస్తుంది; సౌభ్రాతృత్వం లేని సమానత్వం/స్వాతంత్ర్యం సహజ పరిపాలనకు బహుదూరం.

బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది.
పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి.
పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.

రాజ్యాంగ పీఠిక పాఠ్యంమార్చు

“భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

సర్వసత్తాకమార్చు

భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అనగా దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే సలుపగలదు, బయటివారెవరూ దేశ వ్యవహారాలను నిర్దేశించలేరు. దేశంలోని అన్ని వ్యవహారాలు అనగా కేంద్ర ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయి న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలు సహకరిస్తాయని అర్ధం. అలానే బయటివారు నిర్దేశించరు అనగా వేరే దేశాల సత్తా మనపై లేదని.

సామ్యవాదమార్చు

ఈ పదం 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినప్పటికీ, రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాల ద్వారా మొదటి నుంచి మన దేశం సామ్యవాద దేశమేనని తెలుస్తున్నది. సామ్యవాదమంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదమని అర్ధం. అనగా సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సహజ పరిణామగతిలో, అహింసాపరంగా సాధించాలి. సామ్యవాద దేశంలో సంపాదనను, సంపదను సమానంగా ప్రజలకు పంచాలి. అతికొద్ది మంది చేతుల్లో డబ్బు, పరపతి, సంపద ఉండిపోకూడదు. భూమి, పరిశ్రమల, పెట్టుబడుల పై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా చూడాలి.

లౌకికమార్చు

లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చేర్చబడింది. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి, దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు.

ప్రజాస్వామ్యమార్చు

భారతదేశంలో ప్రజలే ప్రభువులు (దేశానికి స్వాములు), అందువలన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజల నుండే పాలకులు ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఒక వ్యక్తి - ఒక వోటు అనే సిద్ధాంతం పై భారత ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. భారతదేశ పౌరుడై, 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి, చట్టం ద్వారా నిలుపుదల లేని సందర్భంలో, వోటు వేసే హక్కును పొందుతాడు. ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరంగా కూడా అన్వయించుకోవాలి.

గణతంత్రం/లోకతంత్రంమార్చు

గణతంత్ర ప్రభుత్వంలో, దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు, వారసత్వ రాచరికంగానో, నియంత నియంత్రణలోనో ఉండదు. ఈ పదం చెప్పేదేమిటంటే ప్రభుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక పరిమిత కాలం వరకు ప్రజల ద్వారా నేరుగా గానీ, పరోక్షంగా గానీ, దేశాధినేత ఎన్నుకోబడతాడు.

న్యాయంమార్చు

భారతదేశం తన పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు నిరంతరం పాటు పడుతుంది.
(i) సామాజిక న్యాయం:
సామాజిక న్యాయమనగా సమాజంలో ఎలాంటి పై తరగతి వర్గాలు ఉండకపోవటమే. కుల, సంప్రదాయ, మత, వర్ణ, లింగ, స్థాన భేదాల ఆధారంగా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదు. సమాజంలోని అన్ని రకాల దోపిడీలను నిర్మూలించడమే భారతదేశ పంథా.
(ii) ఆర్థిక న్యాయం:
ఆర్ధిక న్యాయమనగా జీతం, ఆస్తులు, ఆర్థిక హోదా ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకపోవడం. అందరికీ సమానంగా సంపద పంచుతూ, ఆర్థిక సమానత్వం తెస్తూ, వస్తువుల తయారీ-పంపిణీలలో ఏకాధిపత్యాన్ని నిర్మూలిస్తూ, ఆర్థిక వనరులను వికేంద్రీకరిస్తూ, అందరికీ ఆర్థికంగా బాగుపడేందుకు సమాన అవకాశాలను అందివ్వడమే భారత ప్రభుత్వ లక్ష్యం. తద్వారా అందరికీ గౌరవంగా జీవనోపాధి సంపాదించుకునేందుకు అవకాశాలివ్వాలి.
(iii) రాజకీయ న్యాయం:
రాజకీయ న్యాయమనగా సమానంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అవకాశాలు ప్రజలకు కల్పిస్తూ వారిని రాజకీయాలలో పాల్గొనేలా చేయడం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు ప్రదానం చేయటమే లక్ష్యం. భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కును, స్వేచ్ఛను అందించే ఉదార ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నది.

భారత రాజ్యాంగంభారతదేశపు అత్యున్నత చట్టం

భారతదేశ అత్యున్నత న్యాయస్థానంభారతదేశ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ.

భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుarticle 28
ఆదేశికలు (ఆదేశాలు)
మార్చు
రాజ్యం (ప్రభుత్వం)  ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక అభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక న్యాయాన్ని పొందుటకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు ఈ ఆదేశిక సూత్రాలు భరోసానిస్తాయి.

రాజ్యం (భారత ప్రభుత్వం) తన పౌరులందరికీ జీవనోపాధినీ, స్త్రీపురుషులందరికీ, సమాన ఉద్యోగాలు, పనులు, సమాన జీతాలు అనే సూత్రంపై, కలిగిస్తుంది. ధనాన్ని, ఆస్తులను, ఒకేచోట కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో విభజన జరిగేలా ప్రభుత్వం చూస్తుంది. దీనివల్ల, ఉద్యోగవకాశాలు మెరుగవుతాయి. ప్రజలనూ, పిల్లలనూ కాపాడవలసిన బాధ్యతకూడా రాజ్యానిదే.
రాజ్యం, పౌరులకు, ఉచిత వైద్య విద్యా సదుపాయాలు కల్పించవలెను. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయవలసిన బాధ్యత రాజ్యానిది. పౌరుని దగ్గర డబ్బులేదని, అతనికి న్యాయం అందకుండా పోవడం, రాజ్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
గ్రామ పంచాయతీ లకు ప్రోత్సాహకాలిచ్చి, వాటిని స్వయంపరిపాలన చేసుకొనుగల పరిస్థితులను రాజ్యము కల్పించవలెను.
రాజ్యము, పౌరులకు పని హక్కు, విద్యాహక్కు, నిరుద్యోగం, వయసుమీరిన, అనారోగ్య, అసహాయ పరిస్థితులలో ప్రజాసహాయాలు, వసతులను కల్పించాలి.
మానవ పరిశ్రమ స్థితిగతులను తెలుసుకొని, గర్భవతులకు తగు సదుపాయాలు కల్పించాలి.
కార్మికులకు సరైన వేతనాలు, కనీస వేతనాలు, వారి పనులకు అనుసారంగా స్థిరీకరించి, అమలుపరచాలి. వీరికి సరైన పనివేళలు, సాంస్కృతిక కార్యక్రమాల సౌకర్యాలు కల్పించవలెను. లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అభివృద్ధి పొందేలా చూసుకోవాలి.
పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలను దత్తత తీసుకునేలా చేసి, పారిశ్రామిక వాడలను అభివృద్ధి పరచాలి.
పౌరులకు సమాన పౌర చట్టాలు తయారు చేసి వాటిని అమలు పరచేలా చేయాలి.
14 సంవత్సరాల వయస్సులోపు బాలబాలికలకు ఉచిత, తప్పనిసరి విద్యను అందజేసేలా చేయాలి.ఈ ఆదేశిక, 2002లో భారత రాజ్యాంగ 86వ సవరణ ద్వారా పొందుపరచారు.
షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల వారి విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు, రాజ్యం పాటుపడవలెను.
పౌరుల ఆహార, పౌష్టికాహార, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించి తగుచర్యలు గైకొని సామాజికాభివృద్ధిగావింపవలెను. మద్యపానము, ఇతర వ్యసనాలను సమాజం నుండి దూరముంచవలెను.
వ్యవసాయం, పశుగణాభివృద్ధి, వైద్యము, సమాజంలో చక్కటి ఫలితాలనిచ్చేటట్లు చూడవలెను.
వాతావరణాన్ని, అడవులను, సామాజిక అడవులను అభివృద్ధి పరచి, వన్యజీవుల పరిరక్షణా భారాన్ని వహించవలెను. వన్యజీవుల సంరక్షణా చట్టం, 1976లో భారత రాజ్యాంగ 42వ సవరణ మూలంగా పొందుపరచబడింది.
ప్రాచీన నిర్మాణాలు, కట్టడాలు, చారిత్రక ప్రాముఖ్యతగల అన్ని కట్టడాలు, కళావారసత్వపు విషయాలను కాపాడవలెను.
సేవారంగంలోని ఎక్జిక్యూటివ్ ను న్యాయవ్యవస్థ నుండి వేరుచేయవలెను.
ఆఖరుగా, ఆదేశిక సూత్రాలు, అధికరణ 51 ప్రకారం, అంతర్జాతీయ శాంతి, రక్షణ, న్యాయం, ఇతర దేశాలతో గౌరవప్రథమైన సంబంధ బాంధవ్యాల కొరకు రాజ్యం పాటుపడవలెనని తాకీదు ఇస్తుంది. అలాగే అంతర్జాతీయ సమస్యలను సామరస్యంగా పరిష్కరించవలెనని సూచిస్తుంది.

Here are 100 one-mark questions in Telugu related to the Indian Constitution:

భారతీయ రాజ్యాంగం - 1 మార్కు ప్రశ్నలు

1. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది?

26 నవంబర్ 1949



2. భారత రాజ్యాంగంలో ఎంత అంగాలున్నాయి?

448



3. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి?

25



4. భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరు?

డాక్టర్ బిఆర్ అంబేద్కర్



5. భారత రాజ్యాంగంలో మొదటి సవరణ ఎప్పుడు వచ్చింది?

1951



6. భారత రాజ్యాంగం యొక్క ప్రారంభ భాగం ఏం అంటుంది?

సార్వభౌమత్వం



7. భారత రాజ్యాంగంలో "జాతీయ పతాకం" గురించి చట్టం ఎక్కడ ఉంది?

39వ చట్టం



8. భారత రాజ్యాంగంలో అంగీకార ప్రకటన ఎక్కడ ఉంది?

న్యాయమూర్తి ధృవీకరణ



9. భారత రాజ్యాంగంలోని పంచాయతీ వ్యవస్థపై చట్టం ఎక్కడ ఉంది?

73వ సవరణ



10. భారత రాజ్యాంగంలోని అత్యధిక న్యాయస్థానం ఎక్కడ ఉంది?

సుప్రీం కోర్టు



11. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ విభాగాల పరస్పర సంబంధాలు ఏ భాద భాగం?

ధర్మవిధానం



12. భారత రాజ్యాంగంలో మనుషుల హక్కులు在哪ంత భాగంలో ఉన్నాయి?

মৌలిక హక్కులు



13. భారత రాజ్యాంగంలో సర్వసాధారణ ఎన్నికల నిర్వహణ ఎవరికి బాధ్యత ఉంది?

ఎన్నికల కమిషన్



14. భారత రాజ్యాంగంలో 'ఆర్ధిక ఆత్మనిర్భరత' గురించి ఎక్కడ ఉంది?

5వ భాగం



15. భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ విభాగం ఎక్కడ ఉంది?

3వ చట్టం



16. భారత రాజ్యాంగం యొక్క స్థాపన సమయంలో ఎన్ని రాజ్యాలుగా భక్తి చేసింది?

26



17. భారత రాజ్యాంగంలో "వీడియో చట్టాలు"ను ఎప్పుడు రూపొందించబడింది?

1956

18. భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ విభాగం ఎక్కడ ఉంది?

6వ చట్టం

19. భారత రాజ్యాంగంలో ‘సంఘీక చట్టం’ను కూర్చే టి ఎవరు?

జవహర్‌లాల్ నెహ్రూ

20. భారత రాజ్యాంగంలో ‘ప్రజాస్వామిక పద్ధతిని దృష్టి పెట్టి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తారు’?

పౌర హక్కులు

21. రాజ్యాంగంలో ప్రాథమిక పాత్రను ఎవరూ నిర్వహిస్తారు?

ప్రజా ప్రతినిధులు

22. ‘మూలిక హక్కులు’ ఎప్పుడు అమలు చేయబడతాయి?

రాజ్యాంగం ఆమోదించినప్పుడు

23. రాజ్యాంగ ఆవిర్భావ సమావేశం ఎక్కడ జరిగింది?

న్యూఢిల్లీ

24. భారత రాజ్యాంగం యొక్క ముఖ్యాంశం ఏంటీ?

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం

25. భారత రాజ్యాంగంలో కొత్త మార్పు ఎప్పుడు వచ్చిందో చెప్పండి?

2024

26. భారత రాజ్యాంగం యొక్క 'ప్రధానమైన' భాగం ఎంటీ?

ప్రజాస్వామ్యం

27. భారత రాజ్యాంగం చివరిరోజు ఎవరు బిల్లును ఆమోదించారు?

రాజ్యాంగ సభ

28. పరిష్కార ప్రక్రియపై చట్టం ఎవరిదైనా ఇచ్చింది?

సుప్రీం కోర్టు

29. భారత రాజ్యాంగంలో ప్రభుత్వం యొక్క స్వతంత్రతపై దృష్టిపెడుతుంది?

19వ సవరణ

30. భారత రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి యొక్క పదవీ వ్యవధి ఎంత?

5 సంవత్సరాలు

31. భారత రాజ్యాంగం ‘పెద్ద మేనేజిమెంట్’ అనే పదాన్ని ఉపయోగిస్తుందా?

హద్దు


32. భారత రాజ్యాంగం ‘ఇంటర్నల్ పోర్ట్’ గురించి ఏ భాగంలో వివరించబడింది?

5వ భాగం


33. ‘జాతీయ లెక్కలు’ విభాగం ప్రకారం భారతీయ రాజ్యాంగంలోని పైకి మొత్తానుసారంను ఖరారు చేస్తారు.

21వ


34. 'పోలీసు విధి' చట్టానికి ఏ చట్టం భాగం?

12వ


35. ఆధునిక ప్రకటన గురించి చట్టం ఎక్కడుంది?

22


36. భారత రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ దృష్టిలో కోర్టు ఎవరు?

సుప్రీం కోర్టు

37. పరిశుద్ధ లేఖనం యొక్క సాయంతో అధిక పౌరహక్కులు తెలియజేయవచ్చు?

పార్లమెంట


38. భారత రాజ్యాంగం ప్రస్తుతం మనమేమి కాదనేది?

ప్రజాస్వామిక

39. భారత రాజ్యాంగం యొక్క 10వ సవరణ దృష్టిలో కుదరడం ఏ విధంగా మారుతుంది?

మార్గదర్శకం

40. ప్రారంభమైన భారత రాజ్యాంగంతో ఏమిటి?

ప్రస్తుత యుక్తశక్తి

41. జాతీయ స్థాయిలో ఖర్చు నిర్మాణం చట్టం ఎలా వివరించబడింది?

పార్లమెంట్

42. ఎంతలో సూప్రీం దృష్టికోణంలో విభజన ఆహార ఉంది?

నిర్ణయం

43. జనతాక్రీడల ఉచ్చిన ఉద్భవాల పరిష్కారం ఏమిటి?

మొదటి హక్కులు

44. న్యాయపరిషత్ ముఖ్యవ్యక్తుల నేరాలు జరగడం ప్రకారం కోర్టును పరిశీలించుకోవటం అనగా.

ప్రాథమిక హక్కు


CONCEPT ( development of human relations and human resources )

L.శతకాలు చర్చ 📕

శతకాలు - కవులు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
శతకము .
అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.


శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు.
ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, 
గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది

శతకం లక్షణాలు.

శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.

శతక సాహిత్యం గురించి చెప్పే టప్పుడు, విశ్వనాథ సత్యనారాయణ వారి శతకాల గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.

ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ

2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ

3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - విశ్వనాథ సత్యనారాయణ

4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ

6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - విశ్వనాథ సత్యనారాయణ

7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ

8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - విశ్వనాథ సత్యనారాయణ

9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ

10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.

మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.

శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.

1. సంఖ్యా నియమము

శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి.

2.మకుట నియమము.

శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంబోధన గానే వుండవలెను. ఈ సంబోధన కూడా ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో మకుటము.గా సర్వేశ్వరా అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా విశ్వేశ్వరా., లోకేశ్వరా వంటి వాడకూడదు. కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటముగా నున్న శతకమునకు యుధాహరణముగా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా సుమతీ శతకాన్ని చెప్పుకోవచ్చు. సుమతీ అను ఒక పదము ఇందులోని మకుటము.

3.వృత్తనియమము

శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే సర్వేశ్వర అను మకుటమున్నపుడు ఆ పద్యము మత్తేభము గానీ, శార్దూలము గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము విశ్వదాభిరామ వినుర వేమ ఇందులో ఆటవెలది తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.

4.రసనియమము

శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలో ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి......., భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..

5.భాషా నియమము

శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములుగా తీసుకొంటారు. కానీ తెలుగున చంద్రశేఖర శతకమని ఒకటున్నది. దానిలో చంద్ర శేఖర అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.

శతక వాఙ్మయము ప్రగతి.

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.

తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.

తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.

బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి.

తెలుగు శతకాలు.

• అంతర్మథనము - కోవెల సంపత్కుమారాచార్య

• అఘవినాశ శతకము - దాసరి అంజదాసు

• అచ్యుతానంత గోవింద శతకములు - అద్దంకి తిరుమల సమయోద్దండకోలాహల లక్ష్మీనరసింహకుమార తిరువేంగడతాత దేశికాచార్యులు

• అధర్మానుతాప శతకము - వేమూరి నృసింహశాస్త్రి

• అనుగుబాల నీతి శతకము - ముహమ్మద్ హుస్సేన్

• అన్యాపదేశ శతకము - కొమాండూరు

• ఆదిత్య శతకము - పటేల్ అనంతయ్య

• ఆదినారాయణ శతకము - అబ్బరాజు శేషాచలం

• ఆదివెలమ శతకము - పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు(1930)

• ఆధునిక సుమతి శతకము - లింగుట్ల కోనేటప్ప

• ఆనందరామ శతకము - ముత్తనపెద్ది సత్యనారాయణ

• ఆపదుద్ధారక శతకము - బాపట్ల హనుమంతరావు

• ఆర్తరక్షామణీ శతకము - అనంతరామయ పట్నాయక్

• ఆర్యాశతకము - కపిలవాయి లింగమూర్తి

ఈ.

• ఈశ్వరశతకము - అల్లంశెట్టి అప్పయ్య

ఉ.

• ఉన్నమాటలు - జోస్యం జనార్ధనశాస్త్రి

• ఉమా మహేశ్వర శతకము - అంగూరు అప్పలస్వామి

ఏ.

• ఏకప్రాస కందపద్య దశరథరామ శతకము - లింగుట్ల కోనేటప్ప

ఒ.

• ఒంటిమిట్ట జానకీవల్లభ శతకము - ఉప్పలపాటి వేంకటనరసయ్య

క.

• కరుణ శతకము - చలివేంద్ర రామమూర్తి

• కవి చౌడప్ప శతకము - కవి చౌడప్ప

• కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• కవులుట్ల చెన్నకేశవశతకము - గంటి వేంకటసుబ్బయ్య

• కామదేవ శతకము - నందివాడ వేంకటరత్నము

• కామాక్షీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకట కవులు (1925, 1934)

• కాళీమాత శతకం - రాధశ్రీ

• కావ్ కావ్ శతకము - కోగిర జయసీతారాం

• కాశీవిశ్వనాథ శతకము - రామకృష్ణసీతారామ కవులు (1950)

• కాశీవిశ్వనాయక శతకము - మడిపల్లి వీరభద్రశర్మ

• కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• కుక్కుటలింగ శతకము - పాపయలింగ కవి

• కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి

• కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి

• కుమతి శతకము - కె.నారాయణరావు

• కుమతీ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• కుమార శతకము - పక్కి వేంకటనరసయ్య

• కుమార శతకము - కల్లూరు అహోబలరావు

• కుమారీ శతకము - పక్కి వేంకటనరసయ్య

• కృష్ణ శతకము - నృసింహకవి

• కృష్ణశతకము - మంచెళ్ల కృష్ణకవి

• కృష్ణశతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• కృష్ణశతకము - గార్లదిన్న సుబ్బరావు

• కృష్ణశతకము - పరసా సుబ్బరాయుడు

• కేశవశతకము - నేలకొండపల్లి లక్ష్మణసింగు

• కొండవీటి కృష్ణశతకము - మానూరు రామకృష్ణారావు

• కొచ్చెర్లధామ శతకము - గాదె ఆదిశేషకవి (1825)

- కవి చౌడప్ప

• కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• కవులుట్ల చెన్నకేశవశతకము - గంటి వేంకటసుబ్బయ్య

• కామదేవ శతకము - నందివాడ వేంకటరత్నము

• కామాక్షీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకట కవులు (1925, 1934)

• కాళీమాత శతకం - రాధశ్రీ

• కావ్ కావ్ శతకము - కోగిర జయసీతారాం

• కాశీవిశ్వనాథ శతకము - రామకృష్ణసీతారామ కవులు (1950)

• కాశీవిశ్వనాయక శతకము - మడిపల్లి వీరభద్రశర్మ

• కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• కుక్కుటలింగ శతకము - పాపయలింగ కవి

• కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి

• కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి

• కుమతి శతకము - కె.నారాయణరావు

• కుమతీ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• కుమార శతకము - పక్కి వేంకటనరసయ్య

• కుమార శతకము - కల్లూరు అహోబలరావు

• కుమారీ శతకము - పక్కి వేంకటనరసయ్య

• కృష్ణ శతకము - నృసింహకవి

• కృష్ణశతకము - మంచెళ్ల కృష్ణకవి

• కృష్ణశతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• కృష్ణశతకము - గార్లదిన్న సుబ్బరావు

• కృష్ణశతకము - పరసా సుబ్బరాయుడు

• కేశవశతకము - నేలకొండపల్లి లక్ష్మణసింగు

• కొండవీటి కృష్ణశతకము - మానూరు రామకృష్ణారావు

• కొచ్చెర్లధామ శతకము - గాదె ఆదిశేషకవి (1825)

ర.

• రంగనాథశతకము - కాండూరు నరసింహాచార్యులు

• రంగశతకము - మంచెళ్ల కృష్ణకవి

• రంగశతకము - కాంచనపల్లి కనకమ్మ

• రంగేశశతకము - ముడుంబ నరసింహాచార్యులు

• రఘుపుంగవ శతకము - మంచెళ్ల కృష్ణకవి

• రసూల్ ప్రభు శతకము - షేక్ దావూద్ (1963)

• రఘురామ శతకము - కేసనపల్లి లక్ష్మణకవి

• రాఘవ శతకము (అసంపూర్ణము) - రొద్దము హనుమంతరావు

• రాఘవ శతకము - కృష్ణకుమార మిత్రులు

• రాఘవ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• రాజరాజేశ్వరీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• రాజరాజేశ్వరీ శతకము - గూడ కృష్ణకవి

• రాజేశ్వరీ శతకము - అక్కిరాజు సుందర రామకృష్ణ

• రామచంద్ర శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• రామచంద్రప్రభు శతకము - కొడవలూరి రామచంద్రకవి

• రామచంద్రప్రభు శతకము - పోలూరి రామకృష్ణయ్య

• రామప్రభు శతకము - అష్టకాల నరసింహరామశర్మ

• రామ పంచాశత్కందములు - జూలూరు అప్పయ్య

• రామభూపతి శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి(1914)

• రామలింగ పద్యాలు - నీలా జంగయ్య

• రామలింగేశ శతకము - అడిదము సూరకవి

• రామలింగేశ్వర శతకము - సన్నపురెడ్డి వెంకటరెడ్డి, జీరెడ్డి బాలచెన్నారెడ్డి

• రామ శతకము - మణూరు రామారావు

• రామ శతకము - బాయన మొగ్గన్న

• రామ శతకము - వి.వీరబ్రహ్మం

• రామ శతకము - నీలా జంగయ్య

• రామేశ్వర శతకము - మేకా బాపన్నకవి

ల.

• లక్ష్మీ నృసింహ శతకము - పాటూరి లక్ష్మీనృసింహ కవి

• లక్ష్మీ శతకము - పరవస్తు మునినాథుడు

• లలితాంబాశతకము - జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ

• లలితా శతకము - పరవస్తు మునినాథుడు

• లోకబాంధవ శతకము - బేవినహళ్లి కరణము కృష్ణరావు(1921)

వ.

• వరదరాజశతకము - ఆశావాది ప్రకాశరావు

• వర్గల్ వాణీ శతకం - రాధశ్రీ

• వాయునందన శతకము - కిరికెర రెడ్డి భీమరావు

• వాగ్దేవతా శతకము - అవుసుల భానుప్రకాశ్

• వాయునందన శతకము - కొవ్వలి వేంకట రాజేశ్వరరావు

• వాయుపుత్ర శతకము - శిష్టు కృష్ణమూర్తి

• విఘ్నరాజ శతకము - కోసంగి సిద్ధేశ్వరప్రసాద్

• విజయ శతకము - దీర్ఘాసి విజయభాస్కర్

• విజయరామ శతకము - గోగులపాటి కూర్మనాథకవి

• విజ్ఞాన కంద శతకము - మద్రాసు రాజారావు

• విజ్ఞాన శతకము - బొగ్గరపు వీరశేఖరశాస్త్రి

• విఠలేశ్వర శతకము - "మధుర కవి" డా.కూరెళ్ళ విఠలాచార్యులు

• వినయరంగ శతకము - నీలకంఠ పాండురంగము

• వినాయక శతకము -నిర్విషయానంద స్వామి

• వినాయక శతకము - మంకు శ్రీను

• విరివిండి గోపాల శతకము - కురింగంటి రామానుజాచార్యులు

• విశ్వనాథ శతకం - రాధశ్రీ

• విశ్వశతకము - వేదాటి రఘుపతి

• విశ్వేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• విష్ణు సర్వోత్తమ శతకము - పత్రి రమణప్ప

• వరాహ శతకము - ఆచార్య ఫణీంద్ర

• వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• వేంకటేశ శతకము సోమంచి వాసుదేవరావు

• వేంకటేశ్వర భక్తిశతకము - వీరభద్రకవి

• వేంకటేశ్వర శతకము - అందలం కృష్ణమూర్తి

• వేంకటేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• వేంకటేశ్వర శతకము - నరసింహదేవర వేంకటశాస్త్రి

• వేంకటేశ్వర శతకము - రామకృష్ణసీతారామకవులు

• వేంకటేశ్వర శతకము - పటేల్ అనంతయ్య

• వేణుగోపాల శతకము - సోమరాజు ఇందుమతీదేవి

• వేణుగోపాల శతకము - ముదిగొండ వీరభద్రమూర్తి

• వేమన శతకము - వేమన

• వైద్యనాథ శతకము - పాపయలింగ కవి

• వృషాధిప శతకము- పాల్కురికి సోమనాధుడు

శ.

• శంకర శతకము - కవి రామయోగి(1911)

• శంభో శతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• శంభూ శతకము - విభావనుఫణిదపు ప్రభాకరశర్మ

• శతకభారతి - మాడ్గుల వేంకటరామాశాస్త్రి

• శతక షోడశి - బుర్రా వెంకటేశం

• శశిమౌళి శతకం - రాధశ్రీ

• శారదాంబ పద్యాలు - నీలా జంగయ్య

• శిఖినరసింహ శతకము - నేదునూరి గంగాధరం

• శివ శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• శిష్య ద్విశతి - దూడం నాంపల్లి

• శిష్యనీతిబోధినీ శతకము - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్యామలాంబా శతకము - మల్లంపల్లి మల్లికార్జున పండితుడు

• శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము- తాళ్ళపాక అన్నమయ్య

• శ్రీ అయ్యప్పస్వామి శతకము - అందలం కృష్ణమూర్తి

• శ్రీ కన్యకాపరమేశ్వరీ శతకము - కోట సోదరకవులు

• శ్రీ కామేశ్వరి శతకము - దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి

• శ్రీ కుమార శతకము (సంస్కృత శతకానికి ఆంధ్రానువాదం) - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి

• శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకము - వైద్యం వేంకటేశ్వరాచార్యులు

• శ్రీ కృష్ణభూపతి లలామ శతకము - అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి

• శ్రీ కృష్ణశాస్త్రీయము (కలివిడంబన శతకము) - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్రీ గురుజాల రామలింగేశ్వర శతకము - పుల్లాపంతుల వేంకటరామశర్మ

• శ్రీ చంద్రమౌళీశ్వర శతకము - బండమీదపల్లి భీమరావు

• శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం - జనువాడ రామస్వామి

• శ్రీ జానకీవల్లభ శతకము - మలుగూరు గురుమూర్తి

• శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము - గంటి కృష్ణవేణమ్మ

• శ్రీ తిరుమలేశ శతకం - జనువాడ రామస్వామి

• శ్రీ దత్తప్రభు శతకము - పూర్వకవి విరచితము

• శ్రీ దత్తాత్రేయ శతకము - క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి

• శ్రీ దత్తావధూత శతకము - రంగయామాత్యుని రామకృష్ణకవి

• శ్రీ దీనబాంధవ శతకము - డబీరు కాంతారత్నం

• శ్రీ దుర్గాసప్తశతి - మాడ్గుల వేంకటరామాశాస్త్రి

• శ్రీ నరసింహ శతకము - దండా నృసింహకవి

• శ్రీనివాస శతకము - కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి

• శ్రీనివాస శతకము - శంకరంబాడి సుందరాచారి

• శ్రీనివాస శతకము - కొంగే శ్రీనివాసరావు (1982)

• శ్రీ పరాంకుశ శతకము - తిరువేంకటాచార్యులు

• శ్రీ పులివెందల రంగనాయకశతకము - నీలా జంగయ్య

• శ్రీ బాలామణీ శతకము - డబీరు కాంతారత్నం

• శ్రీ భర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి

• శ్రీ భావానీశంకరార్ధాష్టోత్తర శతకము - కూరపాటి వేంకటరత్నము

• శ్రీమత్కేశవ శతకము - ఆసూరి మరింగంటి వేంకటరామానుజాచార్యులు

• శ్రీమదొంటిమిట్ట రఘువీర శతకము - తిప్పరాజు

• శ్రీ మల్లికార్జున శతకము - చోడవరపు సత్యవతీదేవి

• శ్రీ మల్లేశ్వార శతకము - మావుడూరు శ్రీశైలమల్లికార్జునరావు

• శ్రీ మహాత్మాగాంధీశతకము - వనం శంకరశర్మ

• శ్రీ మృత్యుంజయ శతకము - పరిటి సూర్యసుబ్రహ్మణ్యం

• శ్రీ రంగ శతకము - మరింగంటి సింగరాచార్యులు

• శ్రీ రంగనాయక శతకము - వైద్యం వేంకటేశ్వరాచార్యులు

• శ్రీ రాఘవ శతకము - జోశ్యుల సూర్యనారాయణమూర్తి

• శ్రీ రాఘవేంద్ర శతకము - సి.యెల్లప్ప

• రాజరాజేశ్వరీ శతకము - బండకాడి అంజయ్య గౌడ్

• శ్రీ రామచంద్ర శతకము - రౌతురెడ్డి లక్ష్మణమూర్తి

• శ్రీ రామజపమాల (రామశతకము) -ఏలూరు యంగన్న

• శ్రీ రామప్రభుశతకము - కె.రామచంద్రరావు

• శ్రీ రామలింగేశ్వర శతకము - గుంటూరు సీతారామదీక్షితులు

• శ్రీ రామశతకము - కల్లూరి విశాలాక్షమ్మ

• శ్రీ రామశతకము - తిరుకోవలూరు రామానుజస్వామి

• శ్రీ రామశతకము - కొండూరు వెంకటశివరాజు

• శ్రీ రామశతకము - సత్యవోలు రాధామాధవరావు

• శ్రీ రామాయణ సారామృతము అను శ్రీ దాశరథీమకుట కందపద్యశతకము - టంకాల సత్యనారాయణ

• శ్రీ లక్ష్మీనృసింహ ధ్వరీయం (శతకము)- దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ వరేశీ శతకము - పిండి రామయోగి

• శ్రీ విలాసము (మకుట రహిత శతకము) - లంకా కృష్ణమూర్తి

• శ్రీ వీరరాఘవ శతకము - దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ వెలిగొండ వేంకటేశ్వరశతకము - చేతన

• శ్రీవేంకటాచల విహార శతకము - అజ్ఞాత కవి

• శ్రీ వేంకటేశ్వర శతకము - వంగీపురం వేంకటశేషాచార్యులు

• శ్రీ వేంకటేశ్వర శతకము - తెలిదేవర వెంకటబాలకృష్ణరావు

• శ్రీ వేంకటేశ్వర శతకము - దర్భా వేంకటకృష్ణమూర్తి

• శ్రీ వేంకటేశ్వర శతకము - వావిలాల రామమూర్తి

• శ్రీ శంకర శతకము - చాగంటి సుందరశివరావు (1963)

• శ్రీ శనీశ్వర శతకము - అక్కిరాజు సుందర రామకృష్ణ

• శ్రీశైల మల్లికార్జున శతకము - దేవులపల్లి చెంచుసుబ్బయ్య (1982)

• శ్రీశైల మల్లేశ్వరా శతకము - శొంఠి శ్రీనివాసమూర్తి

• శ్రీశైలవాసా! శివా! - బొమ్మన సుబ్బారావు

• శ్రీ సత్యనారాయణ శతకము - తెలిదేవర వెంకటబాలకృష్ణరావు

• శ్రీ సద్గురు మాణిక్యప్రభు శతకము - వనం శంకరశర్మ

• శ్రీ సూర్యరాయ శతకము -దేవగుప్తాపు భరద్వాజము

• శ్రీ సూర్యశతకము - నేమాన సూర్యప్రకాశ కవిరాజు

• శ్రీ సోమశేఖరీయము (సభారంజన శతకము) - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్రీహరి శతకము - ధన్నవాడ ఆనందరావు

• శ్రీహరి శతకము - కల్లూరి విశాలాక్షమ్మ

• శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ

• శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ

• శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ

స.

• సంగమేశ్వర శతకము - బైరపురెడ్డి రెడ్డి నారాయణరెడ్డి

• సంగమేశ్వర శతకము - తాడూరు మోహనాచార్యులు

• సంగమేశ్వర శతకము - పరిమి వేంకటాచలకవి

• సంగ్రహ రామాయణ శతకము - మచ్చా వేంకటకవి

• సంఘజీవి శతకము - సవ్వప్పగారి ఈరన్న

• సఖుడా (శతకము) - షేక్ దావూద్

• సగ్రహ రాఘవేశ శతకము - కంభాలూరి నరసింహశర్మ

• సత్యనారాయణ శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• సత్యనారాయణ శతకము - పండితారాధ్యుల సూర్యనారాయణకవి

• సత్యవ్రతి శతకము - గురజాడ అప్పారావు

• సదాశివ శతకము - అనంతరాజు సుబ్బరాయుడు

• సదుపదేశ శతకము - బేవినహళ్లి కరణము కృష్ణరావు

• సద్గురు శ్రీ సోమనాథ శతకము - పైడి లక్ష్మయ్య

• సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య

• సర్వేశ్వర శతకము - చెముడుపాటి వెంకట కామేశ్వరకవి

• సర్వేశ్వర శతకము - రావిపాటి లక్ష్మీనారాయణ

• సాంబశివ శతకము - సామల సదాశివ

• సాధురక్షణ శతకము - కొటికలపూడి సీతమ్మ

• సాధుశీల శతకము - షేక్ ఖాసిం

• సాయి శతకము - షేక్ దావూద్

• సింహాద్రి రామాధిప శతకము - అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి

• సింహావలోకనము (శతకము) - చక్రాల నృసింహకవి

• సినారె శతకం - రాధశ్రీ

• సీతారామ కల్పద్రుమ శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• సీతాదేవి శతకము - రాయవరపు కొండలరావు

• సుగుణా శతకము - కోగిర జయసీతారాం

• సుధామా శతకము - అరుణాచల భారతం

• సుప్రకాశ శతకము - రాప్తాటి సుబ్బదాసు

• సుభాషిత త్రిశతి - రూపావతారం నారాయణశర్మ

• సుభాషిత రత్నాష్టోత్తర శతకము - ఊటుకూరు వేంకటగోపాలరావు

• సుమతీ శతకము- బద్దెన (భద్ర భూపాలుడు)

• సుమాంజలి - ముహమ్మద్ హుస్సేన్, మొక్కపాటి శ్రీరామ శాస్త్రి

• సూక్తి శతకము - సయ్యద్ ముహమ్మద్ అజమ్

• సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి

• సూర్యనారాయణ శతకము - ఝంఝామారుతము వేంకటసుబ్బకవి

• సూర్యనారాయణ శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• సోదర సూక్తులు - ముహమ్మద్ యార్

• సోమేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• సోమేశ్వర శతకము - రామవరపు నరసింగరావు

హ.

• హనుమచ్ఛతకము - దీక్షితుల పాపాశాస్త్రి

• హనుమచ్ఛతకము - క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి

• హర శతకము - పెండ్యాల నాగేశ్వరశర్మ

• హరిజన శతకము - కుసుమ ధర్మన్న

• హరిహరనాథ శతకము - ముహమ్మద్ హుస్సేన్

• హరిహరేశ్వర శతకము - మండపాక కామశాస్త్రి

• హిమగిరి శతకము - త్యాగి

• హ్రీంకార శతకము - నూకల సత్యనారాయణశాస్తి

• హుస్సేన్ దాస్ శతకము - గంగన్నవలి హుస్సేన్ దాస్

• హైమవతీశ శతకము - పాలుట్ల వెంకటనరసయ్య


నరసింహ శతకము
తెలుగు పద్యంశ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా, దుష్ట సంహారం కావించిన వాడా, పాపములను దూరం చేయువాడా నరసింహా! అని అర్థం.

సీ: శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!

భక్త వత్సల! కోటి - భానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!

సాధురక్షణ! శంఖచక్రహస్త!

ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!

క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలబృమరకుంతలజాల!

పల్లవారుణ పాదపద్మ యుగళ!

తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!

కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ

జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు;

పంచకావ్య శ్లోక పఠన లేదు,

అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు,

శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,

నీ కటాక్షంబున నే రచించెదఁగాని

ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ

తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?

చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ.


సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత

దురితజాలము లెల్లఁదోలవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత

బలువైన రోగముల్ బాపవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత

రిపు సంఘముల సంహరింపవచ్చు,

నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత

దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.

తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత

దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూ.


సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి

ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను

నిన్నుఁగాననివారి నే స్మరింప,

మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి

చెంతఁజేరఁగఁ బోను శేషశయన!

తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల

దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, భూ.


సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,

పుడమిలో జనుల మెప్పులకు గాదు,

జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,

సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,

ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,

దండిభాగ్యము నిమిత్తంబుగాదు,

నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,

కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,

తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ

గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!భూ


సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.

ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,

కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!

పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,

సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,

భూమి లిమ్మని పేరు పొగడ లేదు,

బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,

పసుల నిమ్మని పట్టు బట్టలేదు,

తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!

చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, భూ.


సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?

నా దీనతను జూచి నవ్వనేమి?

దూరభావములేక తూలనాడిననేమి?

ప్రీతి సేయక వంక బెట్టనేమి?

కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?

తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?

హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?

చేరి దాపట గేలి సేయనేమి?

తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ

బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! భూ...


సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ

లేశ మానందబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి

భావమందుత్సాహ పడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ

దత్పరత్వములేక తలఁగువాఁడు

తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక

కాలమంతయు వృధా గడపువాఁడు

తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;

మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; భూ


సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న

మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;

దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న

బడలి నీమంబులె నడపలేను;

దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న

ఘనముగా నాయొద్ద ధనములేదు;

తపమాచరించి సార్ధకము నొందుదమన్న

నిమిషమైన మనస్సు నిలుపలేను;

తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను

స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది; భూ.


సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ

దెంపుతో వసనాభిఁ దినుటమేలు;

ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె

బండఁగట్టుక నూతఁబడుట మేలు;

పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;

బడబాగ్ని కీలలఁ బడుటమేలు;

బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ

గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;

తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి

జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూ.


సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?

మర్కటంబున కేల మలయజంబు?

శార్దూలమున కేల శర్కరాపూపంబు?

సూకరంబులకేల చూతఫలము?

మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?

గుడ్లగూబల కేల కుండలములు?

మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?

బకసంతతికి నేల పంజరంబు?

తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు

మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ


సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,

ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,

భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,

తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,

సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,

కూతుఁరు చెడుగైన మాతతప్పు,

అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,

దంతి మదించ మావంతు తప్పు,

తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి

నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; భూ.


సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?

విరజాజి పూదండ విధవకేల?

ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?

నద్దమేమిటికి జాత్యంధునకును?

మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?

క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?

ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?

వావి యేటికి దుష్ట వర్తనునకు?

తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?

చెవిటివానికి సత్కథా శ్రవణమేల? భూ.


సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;

మాన్యముల్ చెఱుప సమర్ధులంత;

యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;

బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;

యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;

గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;

దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ

బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;

తే|| యిట్టి దుష్టుల కథికార మిచ్చినట్టి

ప్రభువు తప్పులటంచును బలుకవలెను; భూ.


సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,

వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,

లక్షాధికారైన లవణ మన్న మెకాని,

మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,

విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,

కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి

దానధర్మము లేక దాఁచి దాఁచి,

తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?

తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.


సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న

భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,

తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని

యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,

దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు

జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు

ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,

మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,

తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును

భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.


సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ

నీ స్వరూపమును ధ్యానించునతఁడు

నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,

యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;

పరమసంతోషాన భజనఁ జేసెడి వాని

పుణ్య మేమనవచ్చు భోగిశయన !

మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని

నరక మెక్కడిదయ్య నళిననేత్ర !

తే|| కమలనాభుని మహిమలు కానలేని

తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు; భూ


సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,

కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,

నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,

నీ కటాక్షము మా కనేకథనము,

నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.

నీ సహాయము మాకు నిత్యసుఖము,

నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,

నీ పద ధ్యానంబు నిత్య జపము

తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము

రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూ.


సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,

మరణకాలమునందు మఱతునేమో?

యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి

ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ

గంప ముద్భవమంది, కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ

బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?

తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ

దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూ.


సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి

దెప్పడో విడుచుట యెఱుకలేదు,

శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదామాట నెమ్మనమున

బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,

యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన

దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూ.


సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ

మఱఁదు లన్నలు మేన మామగారు,

ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ

దాను దర్లగ వెంటఁ దగిలి రారు,

యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ

మమతతోఁ బోరాడి మాన్పలేరు,

బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,

యించుక యాయుష్య మీయలేరు,

తే|| చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,

సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు, భూ.


సీ|| ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని

మాఱు పల్కవదేమి మౌనితనమొ,

మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని

కనుల!జూచి వదేమి గడుసుదనమొ?

చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని

భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?

స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న

దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?

తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ

గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూ.


సీ|| నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి

రమ్యమొందింప నారదుఁడ గాను;

సావధానముగ నీ చరణపంకజసేవ

సలిపి మెప్పింపంగ శబరిఁగాను;

బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ

గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;

ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి

వినుతిసేయను వ్యాస మునిని గాను;

తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;

హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము: భూ.


సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని

పాటిగా సత్యముల్ బలుకనేర;

సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని

యిష్ట మొందఁగ నిర్వహింపనేర;

నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని

చెలువుగా ధర్మంబు సేయనేర;

ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని

శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;

తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను

దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూ.


సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు

మాయ సంసారంబు మరగి, నరుఁడు

సకల పాపములైన సంగ్రహించునుగాని

నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,

తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి

గుంజుక చనివారు గ్రుద్దుచుండ,

హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి

దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,

తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?

ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; భూ.


సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,

సత్యవంతులమాట జనవిరోధంబాయె,

వదరుపోతులమాట వాసికెక్కె,

ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,

పరమలోభులు ధన ప్రాప్తులైరి,

పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,

దుష్ట మానవులు వర్ధిష్టులైరి,

తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు

శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.


సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,

పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,

బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,

మనుజుల రోగముల్ మాన్పవచ్చు,

జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,

బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,

గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,

దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,

తే|| బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి

సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూ.


సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,

ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,

ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,

దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,

వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,

శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,

ధనము లక్షలు కోట్లు దానమీయఁ

నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,

తే|| జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ

నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూ.


సీ|| కర్ణయుగ్మమున నీ కథలు సోఁకినఁ జాలు

పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు

చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు

తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,

మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు

చెలువమైన తురాయి చెక్కినట్లు,

గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,

వింతగాఁ గంఠీలు వేసినట్లు,

తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,

లితర భూషణముల నిచ్చగింపనేల? భూ


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము
  • అప్పులేనిసంసార మైనపాటే చాలు
  • ప : అప్పులేనిసంసార మైనపాటే చాలు
  • తప్పులేనిజీత మొక్కతారమైన జాలు
  • చ : కంతలేనిగుడిశొక్కగంపంతయిన జాలు
  • చింతలేనుయంబ లొక్కచేరెడే చాలు
  • జంతగానితరుణి యేజాతైన నదె చాలు
  • వింతలేనిసంప దొక్కవీసమే చాలు
  • చ : తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
  • ముట్టులేనికూ డొక్కముద్దెడే చాలు
  • గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైన జాలు
  • వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు
  • చ : లంపటపడనిమేలు లవలేశమే చాలు
  • రొంపికంబమౌకంటె రోయుటే చాలు
  • రంపపుగోరికకంటె రతి వేంకటపతి-
  • పంపున నాతనిజేరేభవమే చాలు
CONCEPT ( development of human relations and human resources )