T.పద్యాలు తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )

తెలుగు సాహిత్యంలో మొదటి పద్య రచన గురించి స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ అనేక సాహిత్య చరిత్రకారులు తెలుగు పద్య సాహిత్యానికి శ్రీకారం చుట్టిన మహాకవి నన్నయ భట్టారకుడు (11వ శతాబ్దం) అని భావిస్తున్నారు. నన్నయ, మహాభారతం యొక్క ఆదిపర్వాన్ని తెలుగు భాషలో పద్యరూపంలో రచించినవాడు.

నన్నయ చేసిన ఈ తెలుగు మహాభారతం రచనను "ఆంధ్ర మహాభారతం" అని కూడా పిలుస్తారు. నన్నయ యొక్క రచన ప్రాకృత మరియు సంస్కృతం కలయికతో ఆంధ్ర ప్రజలకు బాగా అర్థమయ్యేలా తెలుగులో రూపొందించబడింది. ఆయన రచన సుసంపన్నమైన పద్యం, శ్రావ్యం, మరియు శైలిలో తెలుగుకు ఆణిముత్యం లాంటి ఒక శాశ్వత కీర్తిని అందించింది.

ఈ విధంగా, నన్నయ తెలుగు పద్య కవిత్వంలో తొలి మహా కవి అని భావించబడతాడు, మరియు తెలుగు పద్య సాహిత్యానికి తన కృషితో బలమైన పునాది వేసినవాడు.

హాలుడు
భాష
హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం అతనిని శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొంది.[1]

హాలుడు
శాతవాహనులు
పరిపాలన
క్రీ.పూ.200 - క్రీ.త.200
శాతవాహనులు
హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉన్నాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.
గాథాసప్తశతి (సنس్కృతం: गाथासप्तशती) అనేది ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఒక ముఖ్యమైన కృతిగా ప్రాచుర్యం పొందిన సంపుటం. ఇది సాతవాహన చక్రవర్తి హాలుడు (1వ శతాబ్దం CE) రచించిన గొప్ప కవితా గ్రంథం. దీనిలో మొత్తం 700 గాథలు (ప్రాసयुक्त పద్యాలు) ఉన్నాయి. ఈ కృతి ప్రజల సాధారణ జీవన విధానాన్ని, ప్రేమ కథలను, ప్రకృతి వర్ణనలను, సామాజిక సంబంధాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ముఖ్యాంశాలు:

1. భాష:
గాథాసప్తశతి ప్రాచీన ప్రాకృత భాషలో రచించబడింది, ఇది ఆ సమయంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాష. ఇది సంస్కృతం కంటే సులభమైన భాష.

2. విషయాలు:
ఇందులో ప్రధానంగా ప్రేమ, ప్రకృతి, మరియు జీవన అనుభవాల గురించి పద్యాలు ఉన్నాయి.

గాథలలో స్త్రీల భావజాలం ప్రాముఖ్యత పొందింది.

ప్రకృతి వర్ణనలు, సామాజిక సంబంధాలు, మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన వివరణలు ఇందులో ఉన్నాయి.

3. రచనా శైలి:

పద్య రూపం: కవితా శైలిలో రచించబడింది.

ప్రాకృత ఛందస్సు: అర్థపూర్ణమైన మాటలతో, సుందరమైన శ్రావ్యత కలిగిన శైలిలో రచన జరిగింది.

4. ప్రాముఖ్యత:

ప్రేమ కవితా సంపుటి: దీనిని భారతదేశం యొక్క తొలికాలపు ప్రేమ కవితా సంకలనంగా పరిగణిస్తారు.

సాంస్కృతిక దర్పణం: సాతవాహన కాలం యొక్క సామాజిక, సాంస్కృతిక, మరియు ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది.

5. సాతవాహన చక్రవర్తి హాలుడు:
హాలుడు ఆంధ్ర దేశానికి చెందిన సాతవాహన చక్రవర్తులలో ఒకరు. గాథాసప్తశతిను రచించి, పాండిత్యానికి, సాహిత్యానికి తగిన గుర్తింపు పొందారు.

అవతరణ:
గాథాసప్తశతి సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఇది ప్రాచీన భారతీయ సాంస్కృతిక ధోరణులను మరియు శృంగారభావనను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తుంది.
హాలుడు సా.శ.69 నుండి 74 వరకు 5 ఏళ్ళు పాలన చేసెను. ఇతడు సింహళరాజు కుమార్తెను పరిణయమాడాడు. ఇతడు విద్యాభిమాని, విద్యారసికుడు. ఇతడు విద్వాంసులను, కవులను ఆదరించి తాను కూడా కవియై ఉన్నాడు. హాలుని కాలమున రాజపోషణము లభించుట వలన దేశభాషలు బాగుగా అభివృద్ధి చెందాయి.

ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతములో హాలుడు సప్తశతి అను నీతిశృంగారకావ్యమును రచించాడు. అందు మనోహరమైన అలంకారములు ఉన్నాయి. ఉదా:చంద్రుడను కలహంస ఈరాత్రి భాగమున ఆకాశమున నిర్మల కాసారమునందు విడివిడియున్న నక్షత్రపద్మముల నడుమ సుఖప్రయాణము కావించుచున్నది.....

హాలుని సప్తశతిని బాణుడు తన హర్షచరిత్రములో పొగిడాడు. "కావ్య ప్రకాశిక" లో, "సరస్వతీ కంఠాభరణము" లో, "దశరూపకవ్యాఖ్యానము" లో సప్తశతి పద్యములుదహరింపబడి ఉన్నాయి.

హాలుని మంత్రి గుణాఢ్యపండితుడు. పైశాచీ భాషలో "బృహత్కథ"ను, "కాతంత్ర వ్యాకరణము"ను ఇతడు రచించాడు. హాలుని ఆస్థానములో సకల విద్యలు నెలకొని ఉండేవని తెలుస్తున్నది. గుణాఢ్యుడు హాలుని మంత్రి కాడని మరికొందరు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. హాలుడు, సాలనుడు, కుంతలుడు, శాలివాహనుడు- ఈ నాలుగు పేర్లు ఒక్కనివే అని హేమచంద్రుడు తన దేశకోశములో చెప్పాడు. సా.శ. 78 వసంవత్సరమునుండి లెక్కింపబడుచున్న శాలివాహన శకమునకు ఈ హాలశాతవాహనుడే కర్తయని కొందరి అభిప్రాయం.

హాలుని తరువాత మండలకుడు (సా.శ.74-79), పురీంద్రసేనుడు (సా.శ.79-84), సుందరస్వాతికర్ణుడు (సా.శ.84-85), చకోరస్వాతికర్ణుడు 6 మాసాలు క్రమముగా ఒకరి తరువాత ఒకరు రాజ్యమేలారు. వీరిలో చకోరస్వాతికర్ణి వాసిష్ఠీపుత్రుడు; అనగా ఇతనితల్లి వసిష్ఠగోత్రమువారి ఇంటి ఆడబడుచు. ఈ రాజు వద్ద నుండి తరువాతి రాజులందరును తమ తల్లి పేరును తమ పేరు ముందు వాడటం మొదలుపెట్టారు.
-----------------------------
నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,ఒకే నీరు తాగుతూ చివరకు 
ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?)
-కన్నడ కవి సర్వజ్ఞుడు
-------------------------------
నిద్రేసి ఆసన్ ఉత్తమ్ పాషాణ
వరీ ఆవరణా అకాశాచే
తే థే కాయకరణే కవణాచీ ఆస్
వాయా హోయ నాశ ఆయుష్యాచా
(నిద్రకు రాతిపానుపు మేలు,ఆకాశమే మంచి కప్పు,
కోరిక జీవితాన్ని వ్యయపరుస్తుంది)- తుకారాం

భర్తృహరి సుభాషితము

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
స్సమఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని
మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.
భర్తృహరి

కవిత్రయం

ఆదికవి నన్నయ (1023-1063)
Preview
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

తిక్కన్న (1205–1288)


సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు

ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!

ఎఱ్ఱన్న(1325–1353)

Preview
అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం
యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.
నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా!

శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో)

పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి
ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి
నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి
అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి
నిందురావయ్య విందుల విందవంచు
నర్ధిదను బిలువంగ నడయాడియాడి
యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల

వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న
మువ్వలును మొలగంటలు మొరయు నాడు
నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి
పెరువు దరువను మరచి సంప్రీతిజూప

కృష్ణదేవరాయలు 1509-1530 (ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. )
Preview
 స్వస్వయంగా  కవిపండితుడు కూడా కావడంతో 
ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడుఅని బిరుదు. 
ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము
మదాలసాచరితము,సత్యవధూపరిణయము,
సకలకథాసారసంగ్రహముజ్ఞానచింతామణిరసమంజరితదితర గ్రంథములు,
 తెలుగులో ఆముక్తమాల్యద లేకగోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[3] 
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను 
తెలుగు రేడ నేను తెలుగొకొండ 
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
 దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు వ్రాసినవే


రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలోఅల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటి,మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడుపింగళి సూరనరామరాజభూషణుడు(భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అల్లసాని పెద్దన
కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ 
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన
*తొలితెలుగు ప్రబంధం , ప్రథమాశ్వాసము మనుచరిత్ర-
---------------------------------------------------
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !
*ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము
బమ్మెర పోతన - 1450–1510
Preview
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?
శతకములు ,శతక కర్తలు
వేమన ( 1650 - 1750 ) శతకము
Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.
కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వధాభిరామ వినుర వేమ ! 
పద్యాలు
Vemana 
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్య పురుషులువేరయ,

కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్
బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,
తలలు బోడులైన తలపులు బోడులా

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె 
భాష లిట్టె వేరు పరతత్వమొకటె

చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు 

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత? 

పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు
చెరుప జూచు వాడు చెలిమి జేసు
చంపదలచు రాజు చనువిచ్చుచుండురా 
విశ్వధాభిరామ వినుర వేమ ! 

Potana👍
వచన సాహిత్యము ఉపన్యాసములు బమ్మెర పోతన - డా. సి. నారాయనా రెడ్డి
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన
- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు (సమీకరణ )

యువభారతి వారి వికాసలహరి - ఉపన్యాస మంజరి
ఉపన్యాసకులు: డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు
ద్వితీయ సమావేశం (21-10-1973)
బమ్మెర పోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది. భాగవతం అనగానే భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి - గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీకల్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపాఖ్యానం - ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ. ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసిన మూలసూత్రం వాసుదేవతత్త్వం. వ్యాసునంతటివాడే వేదాలను వింగడించి, అష్టాదశ పురాణాలు విరచించి, బ్రహ్మసూత్రాలను ప్రవచించి, భారతాన్ని ప్రబంధీకరించి అప్పటికీ మనస్సు నిండక 'హరికీ, యోగివరులకూ అభిలాషమైన భాగవత గాథ పలుకనైతినే' అని ఖిన్నుడైనాడు. నారదబోధితుడై విష్ణుకథాశిరోమణియైన భాగవతాన్ని ఎన్నుకున్నాడు. ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చు కొన్నాడు.
వ్యాసభారతం తెలుగుసేత ఆంధ్రకావ్యలక్ష్మికి అసలైన కైసేత. ఆ యమ్మను అంతకుముందు చిటిపొటి నగలతో సింగారించిన తెలుగు కవులు లేకపోలేదు. వారి వెన్నెలపదాలూ, తుమ్మెదపదాలూ, ఉయ్యాలపాటలూ, నివాళిపాటలూ, ఏలలూ, జోలలూ పుడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దేశీయుల నాల్కలలో మాటుమణిగి ఉంటాయి; లేక ఏ తాటాకులలోనో, రాగిరేకులలోనో, రాతిపలకపైనో ముక్తకప్రాయంగా పడి ఉంటాయి. అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా గ్రంథస్థితి కలిగించింది కవిత్రయమే. అంటే నేటి గ్రాంథిక భాషకు పాదులువేసినవారు నన్నయ్య - తిక్కన్న - ఎర్రన్నలే! భాషకేకాదు, తెలుగులో కావ్యరచనాశైలిని తీర్చిదిద్దింది కూడా ఈ మూర్తిత్రయమే! చతుర్వేదసారమైన వ్యాసభారతం వారిచేతిలోపడి కావ్యచిక్కణత్వాన్ని సంతరించుకొంది. పద్యవిద్యకు ఆద్యుడైన వాల్మీకి రచించిన రామాయణం భాస్కరాదుల ద్వారా తెలుగు పొలంలో పదంమోపింది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూల కందాలయిన మూడు గ్రంథాలలో భారతరామాయణాలు ఆంధ్రావళి చేతికందినవి. ఇక మిగిలింది వ్యాస భాగవతం. అప్పటికి దానిపై ఎవరిచూపూ పడనట్టుంది. చూపు పడినా చేయిసాచే చొరవ ఏ కవికీ కలుగనట్టుంది. ఆ మహాభాగవతం ఒక తెలుగు చిలుక కొరకు వేచి ఉంది. ఆ చిలుక తెలంగాణా నడిబొడ్డులో ఓరుగల్లుగడ్డలో బమ్మెర కొమ్మపై అప్పటికే వీరభద్ర విజయాన్ని వినిపించింది. భోగినీదండకాన్ని ఒక రాచవలరాచవాని చెవులకు రసికవాణిగా అందించింది. ఆ శుక రాజే మన పోతరాజు. ఆ "శుకముఖసుధాద్రవమున మొనసియున్న" భాగవతఫలరసాస్వాదనం తెలుగు రసిక భావవిదుల మహిత భాగధేయం.
వీరభద్రవిజయం రచించేనాటికి పోతన్న పిన్నవాడు. పెక్కు సత్కృతులు వ్రాయనివాడు. తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ప్రసాదమహిమచే ఆ కృతిని రచింపగలిగినాడు. వీరభద్రవిజయం పోతన్న చేయనున్న సేద్యానికి తొలిచాలు. సర్వజ్ఞ సింగభూపాలునికి కానుకవెట్టిన భోగినీదండకం మలిచాలు. ఇకచాలు. ఆ తరువాత పోతన్న మనసు మలుపు తిరిగింది. అటు వీరశైవమతం మీదా ఇటు రసికరాజానుమతం మీదా దృష్టి తొలగింది. వ్యాసునికి విష్ణుకథ విరచించని కొరత తోచినట్లే మన పోతన్నకు "శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలం" కుట్మలించింది. అది రాకానిశాకాలం. సోమోపరాగసమయం. గంగాస్నానం, మహేశ్వర ధ్యానం - అదీ పోతన్న స్థితి. "కించిదున్మీలత లోచనుడై" ఉండగా రామభద్రుని సాక్షాత్కారం. మహాభాగవతం తెనుగు సేయమని ఆనతి. వెరగుపడిన చిత్తంతో పోతన్న అంగీకృతి. చిత్రం! పోతన్నకు కలిగిందేమో విష్ణుకథా రచనా కుతూహలం, చేసిందేమో మహేశ్వరధ్యానం. కట్టెదుట నిలిచినవాడో - రామచంద్రుడు. ఆమహానుభావుడు సూచించిన వస్తువో గోవిందకథాకదంబమైన భాగవతగ్రంథం. అంకితం తనపేరనే అన్నాడు ఆ రామరాజు. ఔ నన్నాడు మన పోతరాజు. "శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని", "హారికి, నందగోకులవిహారికి" అంటూ షష్ఠంతాలెత్తుకొని ఆంధ్రభాగవతాన్ని చిన్నికృష్ణునికి సమర్పించుకున్నాడు. రామన్నను శ్రోతగా నిలుపు కొని భాగవతపుగాథను విన్నవించుకున్నాడు. ఇదిచిత్రమా? కాదు. పోతన్న పెంపొందించుకున్న సమచిత్తం. శివుడు, కేశవుడు, రాముడు, కృష్ణుడు - ఈ నాలుగు మూర్తులకు ఏకత భజించటం పోతన్న అభేదభక్తికి తులలేని తార్కాణం. ఇంతటి సమన్వయ దృక్పథం అప్పటి మతవాతావరణంలో అపూర్వం.
ఏ కథను ఏరుకోవాలి? ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి? ఆ వస్తువును ఏ దృష్టితో విస్తరిస్తున్నదీ ఎలా వివరించాలి? తన కవితాలక్ష్యాలను ఏ రకంగా సిద్ధాంతీకరించాలి? ఏ కవికైనా ఈ అవస్థ తప్పదు. కృత్యాద్యవస్థ అంటే ఇదే. ఆదికవి నన్నయభట్టారకునికీ ఇది తప్పలేదు. అవతారికలో రాజరాజును గూర్చీ తనను గూర్చీ చెప్పుకున్న తర్వాత అసలు విషయం అందుకున్నాడు. తాను వ్రాయనున్న భారతం తన ఎన్నిక కాదు. అది ప్రధానంగా రాజరాజు మన్నిక. హిమకరుడు మొదలుకొని పాండవోత్తములవరకు తీగసాగిన తన వంశీయుల చరిత్రను తెలుగులో వినాలనే అభీష్టం రాజరాజుకు కలిగింది. అది కాస్తా తన కులబ్రాహ్మణుడైన నన్నయ చెవిలో వేసినాడు. భారత శ్రవణం అనేక పుణ్యఫల ప్రదమని దానికి ప్రాతిపదికకూడా వేసినాడు. ఆ రాజపోషకుని అనుమతంతో, విద్వజ్జనుల అనుగ్రహంతో తాను నేర్చిన విధంబున వ్యాసభారతాన్ని తెనిగించినాడు నన్నయ భట్టారకుడు. తెలుగులో ఆదికవి నన్నయ, సంస్కృతంలో ఆదికవి వాల్మీకి. మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదిలి భారతాన్ని చేపట్టడానికి ప్రధానకారణం రాజరాజుకు భారతంపట్ల గల అభిమానం అని తేలిపోయింది. అంటే వస్తువరణంలో కూడా ఆ కృతికర్తకు స్వేచ్ఛ లేదేమో అని అనుకోవలసి వస్తుంది. అవతారికారచనలోనూ తదనంతరకవులకు నన్నయ్యే మార్గదర్శి. తిక్కన్న స్థూలంగా ఆ సంవిధానాన్నే అనుసరించినా, కొంచెం కొత్త దారి తొక్కినాడు. నన్నయ్య తెనిగించగా మిగిలిన భారతాన్ని తాను రచించాలని సంకల్పించుకున్నాడు. ఇది ఎవరో సూచించిన వస్తువు కాదు. తిక్కన్న తానే చేసుకున్న ఎన్నిక. సరిగ్గా పోతన్న తిక్కన్న తెన్నునే అనుసరించినాడు. భాగవతావతారికను విరాటపర్వావతారికకు తోబుట్టువుగా తీర్చిదిద్దినాడు. తిక్కన్నలాగే తన వస్తువును తానే ఏరుకున్నాడు పోతన్న. తిక్కన్న భారత రచనా కౌతుకం కనబరిస్తే, పోతన్న శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కనబరచినాడు. అతడు నిద్రించే సమయంలో "కలలో కన్నట్లు"గా హరిహరనాథుడు కనిపిస్తాడు. ఇతడు గంగాతీరంలో మహేశ్వరధ్యానం చేస్తూ కన్ను లరమూసుకొని ఉండగా రామభద్రు డగుపిస్తాడు. "కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున" అన్న సీసపద్యంలో హరిహరనాధుణ్ని రూపుకట్టించినాడు తిక్కన్న. "మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి" అన్న సీసపద్యంలో సీతానాధుణ్ని చిత్రించినాడు పోతన్న. అతడు సర్వేశ్వరుడు. ఇతడు రాజముఖ్యుడు. అక్కడ హరిహరనాధుడు సెలవిస్తాడు - భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్థ తరుపక్వఫలమని. దానిని తనకు కృతి ఇమ్మని; ఇక్కడ రామభద్రుడు ఆనతిస్తాడు - మహాభాగవతం 'తెనుగుసేయు'మని తనపేర అంకితమిమ్మని. తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం, నరేశ్వరుణ్ని కాక సర్వేశ్వరుణ్ని కృతిపతిగా నిర్ణయించడం తిక్కన పోతన్నల కున్న సమధర్మం. ఈ కృతులు రచించేనాటికి ఇద్దరి మనః ప్రవృత్తులు ఎల్లలు లేని భక్తిసరిత్తులు. భారతరచనం తిక్కన్న దృష్టిలో ఆరాధన విశేషం. భాగవతరచనం పోతన్న దృష్టిలో భవబంధవిమోచనం. ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం. చిత్తస్థితికి తగిన ఇతివృత్తం దొరికింది. పరవశించి పాడుకున్నాడు.
"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"
నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."
భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."
కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.

నన్నయాదులు భారతాన్ని ఆంధ్రీకరించినారు. భాస్కరరంగనాథాదులు రామాయణాన్ని అందించినారు. నాచన సోమన మారన వంటివారు పురాణాలను అనువదించినారు. వీ రెవ్వరూ తన పురాకృత శుభాధిక్యంవల్ల భాగవతాన్ని తెనిగించలేదు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించినాడు పోతన్న. వేయి నిగమాలు చదివినా సుగమం కాని ముక్తి భాగవతనిగమం పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించినాడు. ఆ ముక్తివాంఛే భాగవత రచనకు మూలం. మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దిన ముఖతిలకం.

"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."
ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.

అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.

ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగారదంతురితాలైన వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. 1 ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు. పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. 2 పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 3 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:

"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌
సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో
నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."
ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. అందుకు నా సమాధానం మొదట చెప్పిందే. పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

అవతారిక దృష్ట్యానే కాక భాగవత కథల్లో ఉపాఖ్యానాల్లో పోతన్న మూలాతిరిక్తంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన పద్యాలను బట్టీ, అతని సత్త్వరమణీయమూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో - ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరచిపోయి, ఆయా భాగవతుల శ్రవణకీర్తనలకు లోనై ఆ పాత్రలన్నీ తానై పరవశించి, పద్య సంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర భాగవతంలో కోకొల్లలు. అందుకే అంటున్నాను - అవతారికలోనేకాక ఆంధ్ర భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్త్విక చిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విప్పారినవని.

నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాసభాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధుర భక్తికి పచ్చల తురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుఁడు పలికించిన భక్తిశాఖ లివి -

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"
దీనికి పోతన్న చేసిన తెలుగు సేత ఇది -

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"
ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తిశాఖల విరబూసిన ప్రసూనాలు. ప్రహ్లాదుడూ, రుక్మిణీ, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమ భాగవత సత్త్వం, అరీణ భక్తితత్త్వం శబలసుందరంగా భాసిస్తాయి. ఇది చెప్పాలని ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో చెప్పించినాడు పోతన్న!

"మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు"

అంటాడు. మరోసారి -

"కంజాక్షునకు గాని కాయంబు కాయమే"

అంటాడు. ఇంకోసారి -

"కమలాక్షు నర్చించు కరములు కరములు"

అంటూ లాటానుప్రాసల్లో ఉద్ఘాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం', ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడు! ఎన్ని తీర్లంటాడు! విసుగులే దా భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోష మని అనిపించనే అనిపించదు పరవశించిన ఆలేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్లో కోటికెక్కిన 'మందార మకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వీకుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవ పురాణంలోనూ ఈ పద్యం పోలికలే ఉన్నాయి -

'రాకామలజ్యోత్స్న ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటి ద్రావ' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం - బరుగునే సాంద్ర నీహారములకు'

అని పోతన్న అంటాడు.

'విరిదమ్మి వాసన విహరించు తేటి - పరిగొని నుడియునే ప్రబ్బలి విరుల' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మధుపంబు వోవునే మదనములకు'

అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యంవల్ల పోతన్న కెందుకు వచ్చింది? అక్కడే ఉంది పోతన్న పోత. 'మందార' 'మకరంద' 'మాధుర్య' 'మధుప' 'మదనములు' - ఎన్నిమకారాల ప్రాకారాలు కట్టినాడు! పద్యాన్ని ఎంత ప్రాసాదరమ్యంగా నిలబెట్టినాడు! అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టినాడు. తరువాతివా ళ్ళెవరైనా ఈ శైలిని అనుకరిస్తే జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టినాడు. మరి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో

శ్రీభీమనాయక శివనామధేయంబుఁ జింతింపనేర్చిన జిహ్వజిహ్వ
దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తిఁ జూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధితట స్థాయిపావనకీర్తి చే నింపనేర్చిన చెవులుచెవులు
తారకబ్రహ్మవిద్యాదాతయౌదల విరులు పూన్పఁగ నేర్చు కరముకరము
ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు లడుగు
లంబికానాయకధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడు మనసు మనసు
అని శ్రీనాథు డెన్నడో అన్నదే. కాని లోకానికి తెలిసింది 'కమలాక్షు నర్చించు కరములు కరము'లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధ తోరణమే.

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు. మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"
మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -

"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"
సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.

లోకంలో భక్తకవులు పలువు రున్నారు. వారందరు ప్రజాకవులు కాలేరు. ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన్న ప్రజాకవులుగా ప్రాచుర్యం పొందిన భక్తకవులు. మరి ప్రజాకవి ఎవడు? సామాన్యప్రజల జీవితసమస్యలను చిత్రించేవాడు. ఇది బాగా వాడుకలో ఉన్న అభిప్రాయం. ఈ దృష్టితో చూస్తే పోతన్న ప్రజాకవి కాలేడు. అతడు ప్రజల దైనందిన జీవితసమస్యలకు బొమ్మకట్టి చూపలేదు. భాగవతుల భక్తిభావ పరంపరలకు శ్రుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో ప్రహ్లాదునివంటి ఆజన్మజ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్ధజ్ఞాను లున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపీడితులున్నారు. ఈభక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మూలసూత్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన సామాన్య ప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియైన పోతన్న ప్రజాకవియైనాడు. "కలడు కలం డనెడువాడు కలడో లేడో" అంటూ ఆందోళించినవాడు కరిరాజే కానక్కరలేదు, ఏ మూగజీవికైనా ఇది చెల్లుతుంది. "ఇందుఁ గలడందులేడని సందేహము వలదు" ఇది ఏ ప్రహ్లాద భాషితమో కానక్కరలేదు, ఏ దృఢసంకల్పునికైనా ఇది సరిపోతుంది. "ఊరక రారు మహాత్ములు" దీన్ని ఏ గర్గమునికో ముడివెట్ట నక్కరలేదు. ఇప్పటికీ ఏ మహానుభావుని రాకకైనా ఇది వర్తిస్తుంది. "ఎందరో మహానుభావులు" అన్నంత వ్యాప్తి పొందిన సూక్తి ఇది. అయితే ఈ సూక్తి సహజ గంభీర్యాన్ని కాస్తా వదలుకొని కాలంగడిచిన కొద్దీ ఛలోక్తిగా మారడం కూడా జరిగింది. అంటే సామెతలకోవలో చేరిందన్నమాట. ఒక కవి రచించిన పద్యపాదాలు సామెతలుగా, లోకోక్తులుగా చెలామణి కావడం కంటె ఆ కవికి అంతకు మించిన ప్రాచుర్యం ఏముంది? ఇలా లెక్కించుకుంటూ పోతే, పోతన్న వందలాది పద్యాల్లోంచి వేలకొద్దీ పాదాలను ఉదాహరించవలసివస్తుంది. ప్రాచీనాంధ్ర కవులలో బహుళంగా ఉదాహరింపబడుతున్న వాళ్ళల్లో ఇద్దరే ఇద్దరిని చెప్పుకోవాలి. ఒకడు పోతన్న. మరొకడు వేమన్న. వేమన్న అక్షరాలా ప్రజాకవి. అధిక్షేపం అతని ఆయుధం. సంఘసంస్కరణం అతని లక్ష్యం. అతని ప్రతిపద్యం ప్రజలజీవితాలకు సంబంధించిందే. అతని ప్రతి విసురు పచ్చని ప్రజాజీవనాన్ని తొలిచే చీడపురుగులకు సంబంధించిందే. ప్రజలభాషలో ప్రజల సమస్యలను చిత్రికపట్టి వేమన్న ప్రజాకవి యైనాడు. భాగవతుల భక్తిభావనలను సామాన్య ప్రజల ఆర్తికి పర్యాయంగా సమన్వయించి పోతన్న ప్రజాకవి యైనాడు. బమ్మెరకు వెళ్ళి అక్కడి పొలాల నడిగితే చెబుతాయి - "ఇదిగో! ఇది పోతన్నగుడి! అదిగో! అది మల్లన్నమడి" అని. పోతన్న గుడి నిజంగా గుడి కాదు, పాతుకొని ఉన్న ఒక రాతిపలక. ఆరాతిపలకను పోతన్నకు ప్రతిరూపంగా నేటికీ అక్కడి పల్లీయులు భావించు కుంటున్నారంటే ఇప్పటికీ పోతన్న ఎంత సజీవంగా ఉన్నాడో ఊహించుకోవచ్చు. మరి మల్లన్నమడి మాటేమిటి? ఈ పోతన్న కొడుకైన రైతన్న దున్నిన పొల మది.

కవితాకేదారాన్ని పండించిన హాలికుడుగా అన్నివేళలా తలచుకోవడానికి అనువైన పద్యఖండాలను అందించిన ఆదర్శమానవుడుగా పోతన్న చిరంజీవి. భావికవులను బహూకరించిన ఆ పరమ భాగవతునికి తప్ప అంతంత మాత్రంవానికి ఉంటుందా ఇంతటి సముజ్జ్వల భావి. ఎప్పుడో పొట్టివడుగైన వామనమూర్తి ఇంతై అంతై అంతంతై మూడు లోకాలను ఆక్రమించినట్లు - ఎక్కడో బమ్మెరవంటి చిట్టూరిలో పుట్టిన పోతన్న మూడు కాలాలను ఆకట్టుకునే అమృత కృతులను నిర్మించగలిగినాడు. అవతారికలో అతడు నివేదించుకొన్న

ఈ పద్యం చూడండి -

"ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు మత్పురాకృతశుభాధిక్యంబు తా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌"
భాగవతాన్ని తెనిగించి పోతన్న తనజన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు.

సూచికలు :
1
ఫుల్ల సరోజ నేత్రయల పూతన చన్ను విషంబు ద్రావితం
చల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకుఁ బచ్చలిశాకము జొన్నకూటితో
మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీవన గాననయ్యెడిన్‌.

సిరిగలవానికిఁ జెల్లును
తరుణుల పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్‌
తిరిపెమున కిద్ద ఱాండ్రా
పరమేశా! గంగ విడుము! పార్వతి చాలున్‌.
వెనక్కి
2
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే
సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.
వెనక్కి
3
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రతినిబట్టి 'సమ్మెటవాటు'లే అనుకోండి.
వెనక్కి

ఆయుర్వేదం

🌿 Ayurveda: Tridosha and Remedies

1. Vata Dosha / వాత దోషం

Nature: Movement, speed, air & space elements

Symptoms: Dry skin, anxiety, joint pain

Remedies: Ashwagandha, Bala Taila, Warm bath, Tulsi tea, Ghee diet

స్వభావం: కదలిక, వేగం, వాయువు & ఆకాశ తత్వం

లక్షణాలు: ఎండబడి పోయిన చర్మం, ఆతురత, కీళ్ళ నొప్పులు

చికిత్సలు: అశ్వగంధ, బాల తైలము, వేడి నీటి స్నానం, తులసీ టీ, నెయ్యి

2. Pitta Dosha / పిత్త దోషం

Nature: Digestion, heat, metabolism

Symptoms: Acidity, anger, inflammation

Remedies: Brahmi, Shatavari, Buttermilk, Coconut water, Moon bath

స్వభావం: జీర్ణక్రియ, వేడి, మార్పిడి

లక్షణాలు: ఆమ్లత, కోపం, వాపు

చికిత్సలు: బ్రాహ్మి, శతావరి, మజ్జిగ, కొబ్బరి నీరు, చంద్ర కాంతి స్నానం

3. Kapha Dosha / కఫ దోషం

Nature: Stability, strength, immunity

Symptoms: Lethargy, weight gain, mucus

Remedies: Trikatu, Tulsi, Warm water, Citrus fruits

స్వభావం: స్థిరత్వం, బలం, రోగనిరోధకత

లక్షణాలు: అలసట, బరువు పెరగడం, శ్లేష్మం

చికిత్సలు: త్రికటు, తులసి, వేడి నీరు, నిమ్మకాయ/మోసంబి

4. Acid vs Alkaline / అమ్లం vs క్షారం

Acidic Foods: Increase Pitta, cause heat and burning

Alkaline Foods: Balance Pitta, reduce heat

Examples: Coconut water, cucumber, amla, jeera water, Avipattikar churna

అమ్లాహారాలు: పిత్త దోషాన్ని పెంచి, శరీర వేడి కలిగిస్తాయి

క్షారాహారాలు: శరీర వేడిని తగ్గించి చల్లగా ఉంచుతాయి

ఉదాహరణలు: కొబ్బరి నీరు, దోసకాయ, ఆమ్లా, జీలకర్ర నీరు, అవిపత్తికార్ 

ఇది త్రిదోషాలు – వాత, పిత్త, కఫ గురించి సరళమైన భాషలో సారాంశం:

🌬️ వాత దోషం (Vata)
ఏం కలసి ఉంటుంది: గాలి + ఆకాశం
లక్షణాలు: శరీరంలో వేగం, చలనం కలిగిస్తుంది
సమస్యలు వస్తే ఎలా ఉంటాయి?
చలి ఎక్కువ
వాయువు, కడుపు నొప్పి
భయం, ఆందోళన
తగ్గించాలంటే:
గోరువెచ్చటి తినేవి తినాలి
నెయ్యి, బాదం వంటివి తీసుకోవాలి
విశ్రాంతి అవసరం
🔥 పిత్త దోషం (Pitta)
ఏం కలసి ఉంటుంది: అగ్ని + నీరు
లక్షణాలు: శరీరంలో వేడి, జీర్ణశక్తి ఇస్తుంది
సమస్యలు వస్తే ఎలా ఉంటాయి?
చర్మం మీద దద్దుర్లు
కోపం, మానసిక ఒత్తిడి
తగ్గించాలంటే:
చల్లటి ఆహారం తినాలి
ఎక్కువ నీరు తాగాలి
ప్రశాంతంగా ఉండాలి
💧 కఫ దోషం (Kapha)
ఏం కలసి ఉంటుంది: నీరు + భూమి
లక్షణాలు: బరువు, నిదానమైన కదలిక
సమస్యలు వస్తే ఎలా ఉంటాయి?
నిద్ర ఎక్కువగా వస్తుంది
శరీరం మోతాదు గా ఉంటుంది
తగ్గించాలంటే:
తక్కువ తినాలి, వేడి ఆహారం తినాలి
కదలిక ఉండాలి (వాకింగ్, వ్యాయామం)


Keys:
శతావరి in English is called Shatavari or Asparagus racemosus.

🔍 Details:

Botanical Name: Asparagus racemosus

Common English Name: 1.Shatavari

Ayurvedic Use: Known as the "Queen of Herbs" for female health; supports reproductive and hormonal balance.
2.త్రికటు in English is called Trikatu.

🔍 Trikatu – English Meaning & Details:

Sanskrit Name: Trikatu (త్రి = three, కటు = pungent/spicy)

English Meaning: “Three Pungents” or “Three Spices”

Ingredients:

1. Sonth / Shunthi – Dry Ginger (Zingiber officinale)

2. Maricha – Black Pepper (Piper nigrum)

3. Pippali – Long Pepper (Piper longum)

🌿 Uses in Ayurveda:

Enhances digestion (Deepana)

Improves metabolism

Helps in respiratory issues

Supports weight loss and detox

ఆయుర్వేదం – భారత ప్రాచీన జ్ఞానం
(నా ఆలోచనలు | My Thoughts)
Here's a brief essay on Indian Ayurveda: *The Ancient Wisdom of Ayurveda* Ayurveda, India's traditional system of medicine, has been a cornerstone of health and wellness for thousands of years. This ancient science emphasizes a holistic approach to life, focusing on balance, harmony, and natural healing. Ayurveda views the individual as a unique combination of three doshas (Vata, Pitta, and Kapha), which influence physical, mental, and emotional characteristics. *Key Principles* - *Holistic approach*: Ayurveda considers the individual's physical, mental, and spiritual well-being. - *Natural remedies*: Ayurveda uses herbs, diet, and lifestyle modifications to promote health. - *Balance and harmony*: Ayurveda aims to restore balance to the individual's doshas. *Benefits* - *Prevention*: Ayurveda emphasizes prevention through healthy lifestyle practices. - *Personalized medicine*: Ayurveda tailors treatment to the individual's unique constitution. - *Natural and non-invasive*: Ayurveda offers a gentle, non-invasive approach to health. *Conclusion* Ayurveda's timeless wisdom offers a unique perspective on health and wellness. By embracing its principles and practices, individuals can cultivate balance, harmony, and vitality, leading to a m ore fulfilling life. In to telugu
ChatGPT said:
ఆయుర్వేదం – భారత ప్రాచీన జ్ఞానం
ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వైద్య విధానం, వెయ్యేళ్లుగా ఆరోగ్యం మరియు సంక్షేమానికి మూలస్తంభంగా నిలిచింది. ఈ ప్రాచీన శాస్త్రం జీవనాన్ని సమగ్ర దృష్టితో పరిశీలిస్తూ, సమతుల్యత, సామరస్యాన్ని, మరియు సహజ వైద్యం మీద దృష్టి పెడుతుంది. ప్రతి వ్యక్తిని మూడు దోషాల (వాత, పిత్త, కఫ) సమ్మేళనంగా భావిస్తూ, శారీరక, మానసిక, భావోద్వేగ లక్షణాలను నిర్ధారిస్తుంది.

ప్రధాన సూత్రాలు
సమగ్ర దృష్టి: ఆయుర్వేదం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిశీలిస్తుంది.

సహజ ఔషధాలు: ఆయుర్వేదం జీవనశైలి, ఆహారం, ఔషధ మూలికల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

సమతుల్యత మరియు సామరస్యం: వ్యక్తి దోషాలను సమతుల్యంలో ఉంచడం ఆయుర్వేద లక్ష్యం.

లాభాలు
నిరోధకత: ఆయుర్వేదం ఆరోగ్యాన్ని కాపాడటానికి సుస్థిర జీవన విధానాలను ప్రోత్సహిస్తుంది.

వ్యక్తిగత వైద్యం: ప్రతి వ్యక్తి ప్రత్యేక స్వభావానికి అనుగుణంగా చికిత్సను అందిస్తుంది.

సహజ మరియు ఆక్రాంతి లేని వైద్యం: ఆయుర్వేదం మృదువైన, ఆక్రాంతి లేని చికిత్సా విధానాన్ని అందిస్తుంది.

నిష్కర్ష
ఆయుర్వేదపు కాలాతీత జ్ఞానం ఆరోగ్యం మరియు సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని అందిస్తుంది. దీని సూత్రాలను, విధానాలను అనుసరించడం ద్వారా, వ్యక్తులు సమతుల్యత, సామరస్యం మరియు జీవనోత్సాహాన్ని పొందవచ్చు. ఇది మరింత సంతృప్తికరమైన జీవనానికి దారి చూపుతుంది.

🌀 "Nature’s Dharma is Eternal"
ప్రకృతికి సంబంధించిన ధర్మం శాశ్వతమైనది – నదుల ప్రవాహంలా, సూర్యోదయంలా, నిరంతరం ప్రవహించేది.

అఖండ భారత్


🇮🇳 భారత రాజవంశాలు (2000 BCE - 100 CE)

1. హరప్పా – సింధు నాగరికత (2600 - 1900 BCE)
రాజులు లేరు – నగర సమాజం ఆధారిత పాలన
2. వేద కాలం (1500 - 600 BCE)
గణ రాజ్యాలు – కురులు, పంచాళులు, యదువులు, భరతులు
3. మహాభారత యుగం
కౌరవులు – పాండవులు (కురు వంశం), యదు వంశం, ఇక్ష్వాకు వంశం
4. మహాజనపదాలు (600 - 300 BCE)
మగధ (హరిణ్యక, శిశునాగ, నంద), కోశల, అవంతి, వత్స, లిఛ్ఛవులు
5. మౌర్య వంశం (322 - 185 BCE)
చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు – బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన చక్రవర్తులు
6. శుంగ వంశం (185 - 75 BCE)
పుష్యమిత్ర శుంగుడు – మౌర్యుల అనంతరం
7. కన్వ వంశం (75 - 28 BCE)
వసుదేవుడు – చివరి బ్రాహ్మణ వంశం
8. శకులు, యవనులు (200 BCE - 100 CE)
గ్రీకు, పార్థియన్ శాసకులు – మిలిందుడు
9. సాతవాహన వంశం (100 BCE - 200 CE)
దక్షిణ భారతదేశపు మొదటి గొప్ప వంశం – గౌతమిపుత్ర శాతకర్ణి

📌 అఖండ భారతం - చారిత్రక వ్యక్తులు (Years)

  • గౌతమ బుద్ధుడు – 563–483 BCE
  • అజాతశత్రు – 492–460 BCE
  • ఉదాయినుడు – 460–440 BCE
  • బహుబలి – జైన ఇతిహాస పాత్ర
  • అమ్రపాలి – సుమారు 500 BCE
  • సిసునాగుడు – 412–393 BCE
  • కాళాశోకుడు – 367–344 BCE
  • ధనానందుడు – సుమారు 329 BCE
  • చాణక్యుడు – 350–275 BCE
  • చంద్రగుప్త మౌర్యుడు – 340–297 BCE
  • బింబిసారుడు – 544–492 BCE
  • బిందుసారుడు – 320–273 BCE
  • అలెగ్జాండర్ – 356–323 BCE
  • సెల్యూకస్ – 358–281 BCE
  • మెగస్థనీస్ – 302–288 BCE
  • విశాఖదత్తుడు – సుమారు 4వ శతాబ్దం CE

📚 చారిత్రక గ్రంథాలు (Texts & Literature)

  • మహావంశం – 5వ శతాబ్దం CE
  • ముద్రారాక్షసం – 4వ శతాబ్దం CE
  • జైన గ్రంథాలు – 600 BCE – 300 CE
  • బౌద్ధ గ్రంథాలు – 500 BCE – 100 BCE
  • తమిళ గ్రంథాలు – 300 BCE – 300 CE
  • గ్రీకు గ్రంథాలు – 300 BCE – 100 CE

🌊 నదులు (Rivers)

ఇది ఋగ్వేద కాల నదులు – నేటి పేర్లతో సరళమైన లిస్ట్ రూపంలో:

🌊 ఋగ్వేద నదులు – నేటి పేర్లు (Simple List)

1. సరస్వతి – హక్రా / ఘఘర్ నది
2. సింధు – ఇండస్ నది (Indus)
3. వితస్తా – జెలం (Jhelum)
4. అసిక్ని – చెనాబ్ (Chenab)
5. పరుష్ణి – రవి (Ravi)
6. శుతుద్రి – సుత్లజ్ (Sutlej)
7. యమునా – యమునా (Same name)
8. గంగా – గంగా (Same name)
9. సరయూ – ఘఘరా నది
10. కుబ్హా – కబూల్ నది
11. క్రము – కుర్రం నది
12. దృష్ట్వతి – ఢిల్లీ ప్రాంతపు ఉపనది (సందేహాస్పద గుర్తింపు)
13. త్రిత్సు – గుర్తు తెలియని చిన్న నది

🏛️ వంశాలు (Dynasties)

ఇక్కడ భారతదేశంలోని పెద్ద రాజవంశాల జాబితా ను సరళమైన భాషలో మరియు సంబంధిత కాలప్రమాణాలతో (Years) ఇచ్చాం:

🇮🇳 భారతదేశం – పెద్ద రాజవంశాలు (Simple List with Years)

🏛️ ప్రాచీన రాజవంశాలు:

1. హర్యాంక వంశం – 544 BCE – 413 BCE
2. శిశునాగ వంశం – 413 BCE – 345 BCE
3. నంద వంశం – 345 BCE – 322 BCE
4. మౌర్య వంశం – 322 BCE – 185 BCE
5. శుంగ వంశం – 185 BCE – 73 BCE
6. కణ్వ వంశం – 73 BCE – 28 BCE
7. శాతవాహన వంశం – 230 BCE – 220 CE
8. ఇక్ష్వాక వంశం (ఆంధ్ర) – 225 CE – 325 CE

🛕 మధ్యయుగ రాజవంశాలు:

9. గుప్త వంశం – 320 CE – 550 CE
10. పుష్యభూతి వంశం (హర్షవర్ధనుడు) – 590 CE – 647 CE
11. పల్లవులు – 275 CE – 897 CE
12. చాళుక్యులు (బాదామి) – 543 CE – 753 CE
13. రాష్ట్రకూటులు – 735 CE – 982 CE
14. చోళులు – 850 CE – 1279 CE
15. చేరులు – 300 CE – 1200 CE
16. పాండ్యులు – 500 BCE – 1345 CE

⚔️ సుల్తానులు & సామ్రాజ్యాలు:

17. ఖిల్జీ వంశం – 1290 – 1320 CE
18. తుఘలక్ వంశం – 1320 – 1414 CE
19. లోదీ వంశం – 1451 – 1526 CE
20. విజయనగర సామ్రాజ్యం – 1336 – 1646 CE
21. బహమనీ సుల్తానులు – 1347 – 1527 CE
22. మొఘల్ వంశం – 1526 – 1857 CE

🏰 ఆధునిక యుగానికి దగ్గరగా:
23. మరాఠా సామ్రాజ్యం – 1674 – 1818 CE
24. సిక్కు సామ్రాజ్యం – 1799 – 1849 CE
25. నిజాం షాహీ (హైదరాబాద్) – 1724 – 1948 CE
26. మైసూరు వడియార్ వంశం – 1399 – 1950 CE
27. బెంగాల్ నవాబులు – 1717 – 1765 CE
28. రాజపుత్ రాజులు – 600 CE – 1947 CE
🌍 దేశాలు & ప్రాంతాలు
  • గాంధార రాజ్యం
  • తక్షశిలా
  • పాటలీపుత్రం (పట్నా)
  • వైశాలీ
  • కాబూల్
  • బెలూచిస్తాన్
  • మెసిడోనియా
  • ఈజిప్టు
  • సిరియా
  • రోమ్ నగరం
  • అఫ్గానిస్థాన్

🔹 16 జనపదాలు (700 BCE – 300 BCE)

  • మగధ (Magadha)
  • వత్స (Vatsa)
  • అవంతి (Avanti)
  • అంగ (Anga)
  • లిఛ్ఛవి (Lichchhavi)
  • కోసల (Kosala)
  • వాజ్జి (Vajji)
  • మల్ల (Malla)
  • చెడీ (Chedi)
  • కాంపిల్య (Kampilya)
  • గంధార (Gandhara)
  • శూరసేన (Surasena)
  • కురు (Kuru)
  • పంచాల (Panchala)
  • మత్స్య (Matsya)
  • అశ్మక (Ashmaka)

16 మహాజనపదాలు – Modern Locations

  • 1. అంగ (Anga): East Bihar
  • 2. మగధ (Magadha): South Bihar
  • 3. వజ్జి (Vajji): North Bihar (Vaishali)
  • 4. మల్ల (Malla): Gorakhpur & Deoria, UP
  • 5. కాశి (Kasi): Varanasi, UP
  • 6. కోశల (Kosala): Eastern UP (Ayodhya)
  • 7. చేది (Chedi): Bundelkhand (MP & UP)
  • 8. వత్స (Vatsa): Allahabad, UP
  • 9. కురు (Kuru): Delhi, Haryana
  • 10. పాంచాల (Panchala): Western UP (Bareilly)
  • 11. మత్స్య (Matsya): Jaipur, Rajasthan
  • 12. సురసేన (Surasena): Mathura, UP
  • 13. అశ్మక (Asmaka): Telangana & Maharashtra (Godavari)
  • 14. అవంతి (Avanti): Malwa region, MP (Ujjain)
  • 15. గంధార (Gandhara): Afghanistan & NW Pakistan (Peshawar)
  • 16. కాంబోజ (Kamboja): North Pakistan & Kashmir
CONCEPT ( development of human relations and human resources )

B05.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు వేమన


5.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
వేమన ( 1650 రాయలసీమ )
భావ విప్లవం
CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు.

@చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు.
@సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .  

@వేమన సమాజంలో భావవిప్లవ ఆద్యుడు తన కాలం తర్వాత వచ్చిన మార్క్స్ కు ధీటుగా భావన చేయగలిగినవాడు 

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ
***
@సాహిత్య భావ శకలాలతో వ్యక్తులను , చరిత్రని దర్శించగలం, (వేమన) 

సామజిక చైతన్యం 
తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. 
దార్శినికుడు 
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి.

విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.

వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 
1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 
2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉంది.

ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదించారు.
యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాసి 14 భాషల్లోకి అనువదించారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదించబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు.
వేమన చర్చ_ప్రముఖులు - భావాలు
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వవేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

వేమన్నా రచన మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 
1.ప్రజలభాషలో ప్రచారంలో ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లూప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా కోరుకుంటున్నాం. 
- చేకూరి రామారావు 

ఆయన పండితుల కోసం రాయలేదు.
పల్లెసీమల్లోని నిరక్షరాస్యులెైన అకృత్రిమ పామర జనం కోసం రాసాడు.ఆయన పొందిన లోకప్రియత ఆయన కవితాశక్తివల్ల,ఉపదేశ విశిష్టతవల్ల కలిగిందే! 

గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 
1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 
1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము 
ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటను కానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.
అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు. 

@వేమన భావ విప్లవం :తన కాల పరిస్తుతల నుంచి,జీవిత అనుభవాలనుంచి, స్వీయ సాక్షాత్కారం పొందిన వేమన కాలాచక్ర పరిధిని దాటి ఆలోచించాడు పద్యాల్లో (భావ) విప్లవాత్మక బోధనలు చేసాడు.

తనకాలం నాటి పరిస్థితులను 
ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు  వేమన.
వేమన ఛందస్సు కంటే భావానికి ప్రాధాన్యత నిచ్చాడు



https://te.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

A2.భారతీయ తత్త్వం విజ్ఞానం I

భారతీయ తత్వం విజ్ఞానం

I. సింధు నాగరికత (~3300 BCE - 1300 BCE)

సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాచీన భారతదేశంలో ఒక గొప్ప నాగరికతగా కనిపించింది. ఇది చాలా ప్రాథమిక రీతిలో శిల్పకళ, వాణిజ్య ప్రక్రియలు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు నగర నిర్మాణం పరంగా ప్రగతి చేసింది. ఇందులో చాలా పురాతన కాలం నుంచి వర్తించని రీతిలో భవనాలు, మైదానాలు, నీటి ప్రవాహాల వ్యవస్థ మరియు జలపూరణ వ్యవస్థ ఉన్నాయి. సింధు నాగరికత ద్వారా మానవ సంస్కృతికి అనేక కొత్త ఆవిష్కరణలు వచ్చాయి.

ఈ నాగరికత ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటిగా భావించబడుతుంది. ఈ కాలంలో ఉన్న అన్ని అద్భుతమైన ప్రగతులు ఆధునిక కాలానికి దారితీసినవి. ఈ నాగరికత యొక్క శాస్త్ర, గణితం, వాణిజ్యం, నడిచే మార్గాలు ప్రస్తుత ప్రపంచానికి ప్రభావితం చేయడానికి దారితీసింది.

II. వేదం నాగరికత (~1500 BCE)

వేదం నాగరికత భారతదేశంలో మౌలిక ఆధ్యాత్మిక దృష్టిని ఏర్పరచింది. ఆ కాలంలో వేదాలు మన జీవితానికి మూలకమైన సిద్ధాంతాలను ప్రవేశపెట్టాయి. ఈ దృష్టికోణంలో భగవాన్, వేద, మానవత్వం, ధర్మం మరియు పశుపాలన సంబంధాలు ప్రధానమైనవి. ఆ వేదాలలో ముఖ్యంగా రుగ్వేదం, సమవేదం, యజుర్వేదం మరియు అధర్వవేదం ఉన్నాయి.

వేదాలు ప్రాచీన భారతీయ తత్వాన్ని, జీవనపద్ధతిని, ఆధ్యాత్మికతను మరియు మానవ సంబంధాలను వివరించాయి. మానవ ప్రగతి, హాస్యరుచిని పరిగణనలోకి తీసుకునే నూతన నిబంధనలు, అనేక వివాదాలను పరిష్కరించాయి. ఇది యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శకమైనది.

III. రుగ్వేదం (~1500 BCE)

రుగ్వేదం భారతదేశంలోని అత్యంత పురాతన వేద గ్రంథం. ఇది 1028 స్తోత్రాలను కలిగి ఉంటుంది. ఈ వేదం భారతీయ ధర్మం, జీవన పద్ధతి, దేవతా భావనలపై వివరణలు ఇస్తుంది. ఈ వేదంలో వేదాంశాల ప్రాముఖ్యత, భక్తి మరియు ఆధ్యాత్మికతపై ఎక్కువగా దృష్టి పెట్టబడింది.

రుగ్వేదం జీవన విధానాలకు మార్గదర్శకంగా మారింది. ఇందులో దేవతలకు గానూ ఇచ్చిన ఆహ్వానాలు, నెరవేర్చాల్సిన సామాజిక బాధ్యతలు, వేదశాస్త్రాలు అన్ని కట్టుదిట్టంగా ఉన్నాయి. ఆ కాలంలోని సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ వేదంలో పాఠాలు వ్రాయబడ్డాయి.

IV. మలివేదాలు (~1000 BCE)

మలివేదాలు అంటే యజుర్వేదం, సమవేదం మరియు అధర్వవేదం. ఇవి భారతీయ తత్వాన్ని మరింతగా వివరించాయి. ఈ వేదాలలో ధ్యానం, యోగ, పూజ, ధర్మాచరణ, సిద్ధాంతాలు మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వేదాన్సవనంగల వేదాలు ఎక్కువగా సామాజిక న్యాయం, దైవ భక్తి, ధర్మ, తదితర విషయాలపై దృష్టి పెట్టాయి.

వేదంలో మానవ సంతోషం, న్యాయం, దైవ ఆదేశం, ఆధ్యాత్మిక దృష్టికోణం మరియు జీవన మెలకువకు సంబంధించిన వివరణలు ఉన్నాయి. అట్లాగానే మలివేదాలలో కూడా వేదనులు, కవులు, ఉపనిషత్తులు, కథలు ఉన్నాయని చెప్తాయి.

V. బుద్ధ యుగం (~5th century BCE)

బుద్ధ యుగం భారతీయ తత్వంలో ఒక క్రమంలో మహత్తరమైన మార్పు తెచ్చింది. బుద్ధుడి జీవితం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మరియు బుద్ధతా ధర్మం అనేక అంశాలను ప్రభావితం చేశాయి. బుద్ధుడి బోధనలు జీవితం, బాధ, దుఃఖం మరియు నిబద్ధత గురించి తెలియజేస్తాయి.

బుద్ధం అందించిన సిద్ధాంతాలు మనస్సును శాంతిగా ఉంచడం, శారీరక బాధల నుండి విముక్తి పొందడం, స్థితప్రజ్ఞత లక్ష్యంగా ఉంటాయి. బుద్ధి ధ్యానంలో ఎంచుకున్న మార్గం మనిషి ఆత్మను పరిపూర్ణతకు తీసుకువెళ్ళే మార్గం.

VI. మహాజనపదాలు (~6th century BCE - 4th century BCE)

మహాజనపదాలు అనేవి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి చెందిన రాజకీయ సంస్థలు. ఈ కాలంలో భూభాగాలు, రాజ్యాల, సంస్కృతీలు మరియు భావాలు వ్యాప్తి చెందాయి. వాటి ఉద్దేశం స్వతంత్రంగా ఉండడమే కాదు, గణనీయమైన సామాజిక, రాజకీయ దిశలను ఏర్పరచడమూ.

ఈ కాలంలో ప్రజాస్వామ్యాలు కూడా సంభవించాయి. విశాలంగా, రాజ్యాల యొక్క మూలంగా పాలన సిద్ధాంతాలు కనిపించాయి. మహాజనపదాల రూపంలో సామాజిక సమూహం లేదా విభాగాల రూపంలో ప్రజలు ఒక చోట చేరగలుగుతారు.

VII. రాజుల జనపదాలు (~4th century BCE - 3rd century BCE)

ఈ కాలంలో భారతదేశంలో అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మహాయాన, మౌర్య, గుప్త, శుంసునుల సంస్థలు ప్రధానమైనవి. ఈ రాజ్యాల పరిపాలన విధానాలు, సామాజిక నిబంధనలు, ధర్మంపై అనేక వాదనలు ప్రసారం చేసాయి. రాజ్యాల పరిపాలన విభాగం ఉన్నప్పుడు, ప్రజల మధ్య స్నేహం, వివాదాలు కూడా పెరిగాయి.

ఈ కాలంలో పాలనలో ఉన్న రాజులు ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతారు. శాంతి మరియు సురక్షితమైన సమాజానికి ఆధారంగా ఏర్పడిన రాజ్యాల అనేక కట్టుబడులు.

VIII. పూరాణాల కాలం (~3rd century BCE - 2nd century BCE)

పూరాణాల కాలం మహాయాన గురు పద్ధతులలో సహాయపడింది. ఇది గుప్త సామ్రాజ్యం, నంద సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యాలలో గణనీయంగా చెప్పబడుతుంది. ఈ కాలం సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ మార్పులను చూపించాయి.

ప్రధానంగా శాంతి, సమాజం, ధర్మం, వాణిజ్యం, సంస్కృతి, రాజ్యాల పరిపాలనలోకి సమకూరిన కాలంగా పూణాల కాలం గుర్తించబడింది.

IX. జైన మతం (~6th century BCE)

జైన మతం అనేది ఒక సంపూర్ణ నాస్తిక ధర్మం. ఇది బుద్ధుడితో సమానంగా మహావీర్ జన్మించి ప్రవచనం చేసిన మతంగా పరిగణించబడింది. జైనమతం ప్రతిపాదించిన ఆలోచనలను అహింస, ధర్మం, సమానత్వం, జీవుల హక్కులు విస్తారంగా చూడవచ్చు.

జైనుల వచనాలు, ధ్యానము, సాధన సాధనలలో ప్రజల జీవితంలో కొత్త మార్గాలను చూపింది. నయా దిశలు, ఈమాటల మార్గాలు అన్నీ మార్పులకు దారితీసాయి.

X. ఇస్లామ్ వ్యాప్తి (~12th century CE - 16th century CE)

ఇస్లామిక్ సంస్కృతి భారతదేశంలో బృహత్తర మార్పులు తీసుకురావడమే కాక, కవిత్వం, పత్రికలు, సంగీతం, శిల్పకళలు కూడా అనేక మార్పులను ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో, ఈమాటల వినియోగం, విధేయత, ఖుద్లతలు, అనేక సాంస్కృతిక మార్పులను చూపించాయి.

CONCEPT ( development of human relations and human resources )

3.తాత్విక చింతన బౌద్ధం

బౌద్ధ తాత్విక చింతన – 

Buddhist Philosophical Thought

1. బుద్ధుని ముఖ్య సిద్ధాంతాలు – Key Doctrines of the Buddha

  • అనిత్యత: అన్నీ మారిపోతాయి. (Impermanence: All things change.)
  • అనాత్మ: శాశ్వత ఆత్మ లేదు. 
  • (No permanent soul/self)
  • ప్రతిత్యసముత్పాదం: ప్రతి కార్యానికి కారణం. (Dependent Origination: Every effect has a cause.)

2. త్రిరత్నాలు – Three Jewels

  • బుద్ధం శరణం గచ్చామి: బుద్ధుని ఆశ్రయం. 
  • (I take refuge in the Buddha)
  • ధమ్మం శరణం గచ్చామి: ధర్మాన్ని ఆశ్రయం. (I take refuge in the Dhamma – teachings.)
  • సంఘం శరణం గచ్చామి: బిక్షు సంఘాన్ని ఆశ్రయం. (I take refuge in the Sangha – monastic community.)
3. నాలుగు సత్యాలు – 
Four Noble Truths
దుఃఖం: జీవితం బాధలతో నిండిపోతుంది. (Suffering exists in life.)
కారణం: మన కోరికలే బాధలకు మూలం. (Desire is the cause of suffering.)
పరిష్కారం: కోరికలు లేకుండా చేస్తే బాధ ఉండదు. 
(Elimination of desire leads to end of suffering.)
మార్గం: అష్టాంగ మార్గం ద్వారా విముక్తి. (Freedom is attained through the Eightfold Path.)

4. పంచశీల సూత్రాలు – Five Precepts

  • హింస చేయకూడదు. (Do not harm living beings.)
  • దొంగతనం చేయకూడదు. (Do not steal.)
  • అవాంఛిత లైంగిక ప్రవర్తన వదలాలి. (Avoid sexual misconduct.)
  • అబద్ధం చెప్పకూడదు. (Do not lie.)
  • మత్తు పదార్థాలు వాడకూడదు. (Avoid intoxicants.)

5. అష్టాంగ మార్గం – Eightfold Path

  • సమ్యక్ దృష్టి: సత్యం అవగాహన 
  • (Right View – Understanding truth)
  • సమ్యక్ సంకల్పం: సరైన సంకల్పం 
  • (Right Intention – Commitment to ethics and self-improvement)
  • సమ్యక్ వాక్కు: నిజమైన మాటలు 
  • (Right Speech – Avoiding lies and harm)
  • సమ్యక్ కర్మ: సద్గుణ చర్య 
  • (Right Action – Ethical conduct)
  • సమ్యక్ ఆజీవిక: ధర్మబద్ధ జీవనం 
  • (Right Livelihood – Honest living)
  • సమ్యక్ వ్యాయామం: మానసిక నియంత్రణ (Right Effort – Cultivating positive states)
  • సమ్యక్ స్మృతి: జాగ్రత్తగా జీవనం 
  • (Right Mindfulness – Awareness)
  • సమ్యక్ సమాధి: ధ్యాన ఏకాగ్రత 
  • (Right Concentration – Meditative focus)

6. దశ పారమితలు – Ten Perfections

  • దాన: దాతృత్వం (Generosity)
  • శీల: నైతికత (Morality)
  • ఖాంతి: సహనం (Patience)
  • వీర్యం: శ్రమ (Energy/Effort)
  • ధ్యానం: ధ్యాన అభ్యాసం (Meditation)
  • ప్రజ్ఞా: జ్ఞానం (Wisdom)
  • ఉపేక్షా: సమభావం (Equanimity)
  • సత్యం: సత్యవాదిత (Truthfulness)
  • ఆదిత్థాన: సంకల్ప బలం (Resolution)
  • మైత్రీ-కరుణ: ప్రేమ, దయ (Loving-kindness & Compassion)
  • ❇️❇️❇️✳️✳️✳️✳️
  • Here is the translation of "బౌద్ధ తాత్విక చింతన – Buddhist Philosophical Thought" into English
Buddhist Philosophical Thought

1. Key Doctrines of the Buddha

Anicca (Impermanence): All things change.

Anatta (Non-self): There is no permanent soul or self.

Pratītyasamutpāda (Dependent Origination): Every effect has a cause; nothing exists independently.
2. The Three Jewels (Triratna)

Buddham Sharanam Gacchami: I take refuge in the Buddha.

Dhammam Sharanam Gacchami: I take refuge in the Dhamma (the teachings).

Sangham Sharanam Gacchami: I take refuge in the Sangha (the monastic community).
3. The Four Noble Truths

1. Dukkha (Suffering): Suffering exists in life.
2. Samudaya (Cause): Desire is the cause of suffering.
3. Nirodha (Cessation): Eliminating desire ends suffering.
4. Magga (Path): Liberation is achieved through the Eightfold Path.

4. The Five Precepts (Pañcaśīla Sūtras)

1. Do not harm living beings.
2. Do not steal.
3. Avoid sexual misconduct.
4. Do not lie.
5. Avoid intoxicating substances.

5. The Eightfold Path (Ariya Atthangika Magga)

1. Right View: Understanding the truth.
2. Right Intention: Commitment to ethical living and mental development.
3. Right Speech: Speaking truthfully and kindly.
4. Right Action: Ethical behavior and moral conduct.
5. Right Livelihood: Earning a living righteously.
6. Right Effort: Cultivating positive thoughts and behaviors.
7. Right Mindfulness: Being aware and attentive to the present moment.
8. Right Concentration: Deep meditative focus.

6. The Ten Perfections (Dasa Pāramitā)

1. Dāna: Generosity
2. Śīla: Morality
3. Khanti: Patience
4. Viriya: Energy/Effort
5. Jhāna: Meditation
6. Paññā: Wisdom
7. Upekkhā: Equanimity
8. Sacca: Truthfulness
9. Adhiṭṭhāna: Resolution
10. Mettā-Karuṇā: Loving-kindness and Compassion


Kings of Rugveda era ఋగ్వేద కాలం ముఖ్య రాజులు

Rigveda Period Important Kings | ఋగ్వేద కాలం ముఖ్య రాజులు
Important Kings of Rigveda Period | ఋగ్వేద కాలపు ముఖ్య రాజులు
S.No | సీరియల్ నంబర్ King Name (English) | రాజు పేరు (ఇంగ్లీష్) King Name (Telugu) | రాజు పేరు (తెలుగు) Remarks | వివరణ
1 King Sudas రాజు సుదాసు Famous for the Battle of Ten Kings (దశరాజ్ఞ యుద్ధం ప్రసిద్ధి)
2 King Puru రాజు పురు Ancestor of many clans (అనేక వంశాల పితామహుడు)
3 King Bharata రాజు భరత Ancestor of Bharata dynasty (భరత వంశ పితామహుడు)
4 King Druhyu రాజు ద్రుహ్యు One of the tribal kings (గిరిజన రాజులలో ఒకరు)
5 King Yadu రాజు యదు Ancestor of Yadavas (యాదవుల పితామహుడు)
6 King Anu రాజు అను Another tribal king (ఇంకొక గిరిజన రాజు)
7 King Vishwamitra రాజు విశ్వామిత్ర Sage-king known in hymns (మంత్రులలో ప్రసిద్ధి)
8 King Trasadasyu రాజు త్రసదస్యు Known for battles (యుద్ధాలలో ప్రసిద్ధి)
9 King Divodasa రాజు దివోదశ Great warrior king (మహా యోధ రాజు)
10 King Nahusha రాజు నహుష Mythological king referenced in Vedas (పురాణ రాజు, వేదాల్లో ప్రస్తావన)
CONCEPT ( development of human relations and human resources )

revolutins in history

revolutins in history

సమాజ అభివృద్ధి టైమ్‌లైన్ (Social Evolution Timeline)

⬤ అదిమ సమాజం (Primitive Society)

సామూహిక జీవనం, ఆస్తి లేని సమాజం

⬤ బానిస సమాజం (Slave Society)

Exploitation – బానిసలు ఉత్పత్తి సాధనాలు
స్పార్టకస్ తిరుగుబాటు - 71 BCE

⬤ భూస్వామ్య సమాజం (Feudal Society)

భూమిపై ఆధిపత్యం, రైతులపై పన్నులు
ఫ్రెంచ్ విప్లవం - 1789

⬤ పెట్టుబడిదారుల సమాజం (Capitalist Society)

లాభం కోసం ఉత్పత్తి, కార్మిక శ్రమ
రష్యా విప్లవం - 1917

⬤ సామ్యవాద సమాజం (Socialist Society)

ఉత్పత్తి సాధనాలపై సామూహిక నియంత్రణ, సమానత్వ లక్ష్యం

బానిస సమాజాల చరిత్ర

Banisa Samajalu - Time Line & Relations

📜 చారిత్రక సంఘటనలు & సమాజ వ్యవస్థలు

కాలం ప్రాంతం సంఘటన / వ్యవస్థ శోషణ స్వభావం సంబంధం
1300 BCE ఈజిప్టు మోషే కాలం హీబ్రూలు బానిసలు ధర్మ సంబంధిత విముక్తి ఉద్యమం
71 BCE రోమ్ స్పార్టకస్ తిరుగుబాటు గ్లాడియేటర్ బానిసత్వం శారీరక శోషణకు వ్యతిరేక పోరాటం
1500 – 1800 CE అమెరికా నిగ్రో బానిసత్వం జాతి ఆధారిత బానిసత్వం ఆర్థిక, శారీరక శోషణ
300 BCE – 1947 CE భారతదేశం అస్పృశ్యత జన్మ ఆధారిత శోషణ సాంఘిక దోపిడీ, అణచివేత

⏳ సమకాలిక టైమ్‌లైన్

🔹 1300 BCE: మోషే ఈజిప్టు నుండి హీబ్రూలను బానిసత్వం నుండి విముక్తిచేశాడు

🔹 71 BCE: స్పార్టకస్ గ్లాడియేటర్ బానిసుల తిరుగుబాటు

🔹 1500–1800 CE: ఆఫ్రికన్ ప్రజలను అమెరికాలో బానిసలుగా మార్చడం

🔹 300 BCE–1947 CE: భారతదేశంలో అస్పృశ్యత – శాశ్వత జన్మ ఆధారిత బానిసత్వం

🔗 బానిస సమాజాల సంబంధిత విశ్లేషణ

  • మోషే: ధార్మికంగా విముక్తి సిద్ధాంతానికి ప్రతీక
  • స్పార్టకస్: శోషణకు శారీరకంగా ఎదిరించిన యోధుడు
  • నిగ్రోలు: ఆర్థిక, జాతి ఆధారిత శోషణకు చిహ్నం
  • అస్పృశ్యత: హిందూ ధర్మవ్యూహంలో శోషణ – అంబేడ్కర్ ఉద్యమం ద్వారా ఎదురు నిలిచింది




వెబ్ సైట్స్

W
ఉచిత వెబ్ లింకులు

20 ఉచిత వెబ్ లింకులు (తెలుగు శీర్షికలతో)

S.LOVE STORY ప్రేమ కథ

ప్రేమ కథ 
LOVE STORY

 P1. 

The Journey of Love “Classic love” refers to traditional notions of love. It usually reflects commitment, sacrifice, permanence, and heartfelt emotion. Some notable examples: 

Love stories often end at the doorstep of marriage.
Caste, religion, and social status stand as walls in between.
But that feeling, that experience,
works like nuclear fuel for the chariot of life,
a sublime force that drives it forward.
If love exists, we can believe.
But if love is absent, the emptiness is hard to trust.

1. Ram-Sita Love – A symbol of selfless, devoted, and dharma-based love. 

2. Krishna-Radha Love – A symbol of devotion and spiritual love. 

3. Laila-Majnu – A tale of lovers who sacrificed their lives for intense love. 

4. Romeo & Juliet – A symbol of sacrifice for love. 

5. Devdas-Parvati – A sorrowful story filled with pain and emotional longing.  

As soon as her gentle smile bloomed, 
The stars sparkled in the blue sky, Even the cukkoo bird cleared its throat to greet her, 
Nature itself blushed in delight, 
The clouds roared, 
lightning joined in, 
A boundless energy stirred within me. 

ప్రేమ యొక్క ప్రయాణం

"క్లాసిక్ లవ్" అనగా పరిపాటి ప్రకారం ప్రేమ, ఇది సాధారణంగా నిబద్ధత, త్యాగం, శాశ్వతత్వం మరియు హృదయపూర్వక భావనలను ప్రతిబింబిస్తుంది. 
కొన్ని ప్రసిద్ధ ఉదాహరణలు:

ప్రేమ కథలు సాధారణంగా వివాహపు ద్వారానికే ముగుస్తాయి.
జాతి, మతం, సామాజిక స్థితి కచ్చితంగా మధ్యలో అడ్డు గోడలు గా నిలుస్తాయి.
కానీ ఆ అనుభూతి, ఆ అనుభవం,
జీవిత రథాన్ని నడిపే అణు ఇంధనంలా పనిచేస్తుంది,
అది ఒక సుందర శక్తి, దానిని ముందుకు నడిపిస్తుంది.
ప్రేమ ఉన్నప్పుడు, మనం నమ్మవచ్చు.
కానీ ప్రేమ లేకపోతే, ఆ శూన్యతను నమ్మడం కష్టం.

1. రామ-సీత ప్రేమ – నిరహంకారంతో, భక్తితో మరియు ధర్మం ఆధారిత ప్రేమకు సంకేతం.

2. కృష్ణ-రాధా ప్రేమ – భక్తి మరియు ఆధ్యాత్మిక ప్రేమకు సంకేతం.

3. లైలా-మజ్నూ – కఠినమైన ప్రేమ కోసం ప్రాణాలను అర్పించిన ప్రేమికుల కథ.

4. రొమియో & జూలియట్ – ప్రేమ కోసం త్యాగం.

5. దేవదాస్-పార్వతి – బాధ మరియు భావోద్వేగాల బాధతో నిండి ఉన్న ఒక దుఃఖభరిత కథ.

ఆమె మృదువైన చిరునవ్వు వికసించిన వెంటనే,
నీలాకాశంలో తారలు మెరిపించాయి,
కోయిల కూడా ఆమెకు అభివాదం చెప్పేందుకు తన కంఠం శుభ్రపరచుకుంది,
ప్రకృతే ఆనందంతో ఎర్రబారింది,
మేఘాలు గర్జించాయి,
మెరుపులు కూడా జతకట్టాయి,
అంతరంగం అపారమైన శక్తితో నిండింది.

(ఇంత అందమైన భావాన్ని శ్లోకరూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ నీ భావానికి అనుగుణంగా సంస్కృత ఛందస్సులో (శ్లోకరూపంగా) రూపకల్పన చేశాను — అనుష్టుప్ ఛందస్సులో:(AI)

శ్లోకరూపం

यदा सा मन्दहासेन विकसत्सुन्दरानना।
विव्यथे नभसि तारा, कूजितुं चक्रिरे किलाः॥

प्रकृतिः सस्मितं लज्जा, मेघनिःस्वनपूरिताः।
विद्युत्तडिल्लता रेमे, स्पन्दितोऽहं परात्परम्॥)

తెలుగులో (ప్రయోజనార్థం)

యదా సా మందహాసేన వికసత్‌సుందరాననా |
వివ్యథే నభసి తారా, కూజితం చక్రిరే కిలాః ||

ప్రకృతిః సస్మితం లజ్జా, మేఘనిఃస్వనపూరితాః |
విద్యుత్తడిల్లతా రేమే, స్పందితోఽహం పరాత్పరం ||

It was July 1975. I was 14 years old, studying in 9th class. After school ended that day, I started walking home. A young boy from 6th class appeared in front of me and began talking about his classmate. “We usually go home together—me and my girlfriend. But she didn’t come today,” he said. “Is that so?” I replied. We chatted as we walked nearly three kilometers, then went our separate ways. The day ended like that. --- 

అది 1975 జులై నెల . నా వయస్సు 14 సంవత్సరాలు. నేను 9వ తరగతి చదువుతున్నా. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు నడక దారిని పట్టాను. 6వ తరగతి చదివే ఒక చిన్న అబ్బాయి నా ముందే ప్రత్యక్షమయ్యాడు. తాను తన క్లాస్‌మేట్ గురించిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు.

“రోజూ మా గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి ఇంటికి వెళ్తాం. కానీ తను ఈ రోజు రాలేదు,” అని అతడు చెప్పాడు.
“అవునా?” అని నేను అడిగాను.

మేమిద్దరం మాట్లాడుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి, అక్కడినుండి మా  గమ్యాలకు చేరుకున్నాం. ఆ రోజు గడచింది. 

P2. 

Meeting Jhansi on the Way 

The next day after school, I again took the walking path home. The same boy appeared again—but this time, he was with a girl. “This is Jhansi. My classmate, 6th class,” he introduced her. Jhansi seemed a bit shy and looked down while glancing at me. I smiled and said, “Hi.” That day ended with the three of us walking and chatting our way to our respective destinations. 

దారిలో ఝాన్సీ తో పరిచయం 

మరుసటి రోజు, స్కూల్ ముగిసింది. నేను మళ్లీ నడక దారిన ఇంటికి బయలుదేరాను. అప్పుడే నిన్న కలిసిన ఆ అబ్బాయి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అతడి పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది.
“ఈమె ఝాన్సీ. నా క్లాస్‌మేట్. 6వ తరగతి ,” అని అతడు పరిచయం చేశాడు.ఝాన్సీ కొంచెం మొహమాటంతో ఉన్నట్టుగా కనిపించింది. ఆమె తలదించుకుని నన్ను గమనించింది. నేను మామూలుగానే నవ్వి, “హాయ్” అన్నాను.ఆరోజు ముగిసింది.ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ (వేర్వేరు గమ్యాలు) ఇంటికి చేరాము.

 P2A

The following days, it was just the two of us. Jhansi and I used to go together — when leaving for home and when coming to school.

P2A

తరువాత రోజులు మేమిద్దరమే. ఝాన్సీ నేను,ఇంటికి వెళ్లేప్పుడు స్కూల్ కు వచ్చేప్పుడు కలసి వెళ్ళేవాళ్ళం కలసి వచ్చేవాళ్ళం.

P3. 
Waiting for bus


On the Bus 

(Sometimes we took the bus too – 15 paise ticket) Days passed joyfully. Coming to school together, going home together—it became our daily routine. Our bond gradually strengthened. 

బస్సులో

(కొన్నిసార్లు మేము బస్సులోనూ వెళ్లేవాళ్ళం – టికెట్ ధర 15 పైసలు)

రోజులు ఆనందంగా గడిచిపోయాయి. స్కూల్‌కి కలసి రావడం, ఇంటికి కలసి వెళ్లడం – ఇది మా రోజువారి అలవాటయ్యింది. మా మధ్య బంధం క్రమంగా బలపడింది.

P3A


One day, after school, Jhansi and I were riding the bus home. She was already seated and pointed to the seat beside her, saying, “Sit here.” Her words felt like music to my ears. I sat next to her. Our hands brushed slightly. In that moment, I felt joy and peace—my heart overflowed with love. That bus ride became an unforgettable memory in my life. Our bond continued like an innocent, sweet tale. ---

ఒక రోజు స్కూల్ అయిపోయిన తర్వాత, ఝాన్సీ నేను బస్సులో ఇంటికి వెళ్తున్నాం. ఆమె అప్పటికే కూర్చుని ఉండి, తన పక్కనున్న సీటును చూపిస్తూ అంది, “ఇక్కడ కూర్చో.” ఆమె మాటలు నా చెవులకు సంగీతంలా వినిపించాయి. నేను ఆమె పక్కన కూర్చున్నాను. మా చేతులు కొద్దిగా తాకాయి. ఆ క్షణంలో నాకు అపారమైన ఆనందం, శాంతి అనిపించాయి—నా హృదయం ప్రేమతో నిండిపోయింది. ఆ బస్ ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మా మధ్య బంధం అమాయకంగా, తీపిగా కొనసాగింది—ఒక కథలాగే.

P4. 


Waiting for the Bus Seasons changed. Spring wrapped us in floral fragrances, the rainy season soaked our hearts with drizzles, winter added new feelings with its chilly breeze, and summer deepened our bond under warm evening skies. Even in sleep, memories of time spent with her stirred my dreams. But morning came—like the sun rushing from its chariot in the sky—and woke me up. Her memories echoed in my mind, touching my soul. I longed to meet Jhansi again at school. Her image shimmered in the light as I stepped into each day with the feeling that she was walking beside me. A year passed quickly. Our daily walks, sweet conversations, and growing intimacy made it impossible to imagine days without her. One day, school announced holidays. Sadness settled over me like a heavy cloud. But that sorrow only drew my heart closer to her. I began to wait eagerly for the day we’d meet again. That memory became a major turning point in my life. 

బస్ కోసం ఎదురుచూస్తూ

ఋతువులు మారాయి. వసంతం పూల సుగంధాలతో మమ్మల్ని చుట్టి వేసింది. వర్షాకాలం మురిసే జలధారలతో మనసును తడిపింది. శీతాకాలం గాలిలోని చల్లదనంతో కొత్త భావాలను నూరింది. వేసవి సాయంకాలాల్లో మన బంధాన్ని మరింత లోతుగా చేసింది.

నిద్రలో కూడా ఆమెతో గడిపిన సమయాలు కలల రూపంలో మెరిపించేవి. అయితే ఉదయం వచ్చింది—ఆకాశంలో రథంలో దూసుకొచ్చే సూర్యుడిలా—నన్ను మేలుకొలిపింది. ఆమె జ్ఞాపకాలు నా మనసులో ప్రతిధ్వనించాయి, నా ఆత్మను తాకాయి. స్కూల్‌లో మళ్ళీ ఝాన్సిని చూడాలని తపించాను. ప్రతి రోజూ అడుగుపెట్టే ప్రతి క్షణంలో ఆమె చిత్రం కాంతిలో మెరిసింది. ఆమె నా పక్కనే నడుస్తున్నట్టే అనిపించేది.

ఒక సంవత్సరం వేగంగా గడిచిపోయింది. రోజూ కలిసి నడకలు, మధురమైన సంభాషణలు, పెరుగుతున్న ఆత్మీయత... ఇవన్నీ లేకుండా జీవితం ఊహించలేనిది అయింది. ఒకరోజు స్కూల్ సెలవులు ప్రకటించింది. ఆ వార్త దుఃఖాన్ని ఆకాశంలో గడ్డకట్టిన మేఘంలా నాపై కురిపించింది. కానీ ఆ విషాదమే నా హృదయాన్ని ఆమె వైపుకు మరింతగా లాగింది.

మళ్ళీ కలుస్తామన్న ఆశతో ఎదురుచూసాను. ఆ జ్ఞాపకం నా జీవితాన్ని మలుపు తిప్పిన కీలక ఘట్టంగా మారింది.

P4A

In June 1976, I went to school with my mother. It was decided I would move to Eluru to study 10th class because of my father's job. Leaving behind Jhansi and the school where I studied 8th and 9th was very difficult. Jhansi came with her friends to bid farewell to me. But my journey moved forward. 1976—Goodbye. --- 

జూన్ 1976లో నేను అమ్మతో కలిసి స్కూల్‌కి వెళ్లాను. నాన్న జాబ్ వల్ల 10వ తరగతి చదవడం కోసం నాకు ఏలూరుకు మారాలని నిర్ణయించబడింది. 8వ, 9వ తరగతులు చదివిన స్కూల్‌కి, ఝాన్సికి వీడ్కోలు చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నా పంపిణీ రోజున ఝాన్సి తన స్నేహితులతో కలిసి నాకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చింది. కానీ నా ప్రయాణం ముందుకు సాగిపోయింది.

1976 — గుడ్‌బై.

P5. 

Here is your translated passage in English:

Summer Meetings and Cousin’s House Evenings

1975–1976: 9th class
1976–1977: I studied 10th class in Eluru.
That summer, I had only one opportunity to meet Jhansi.
1977–1978: 1st year of Intermediate at Bander Noble College.
Again, during summer vacation, I met Jhansi only once.
1978–1979: 2nd year of Intermediate.

1979 brought an unexpected chance to reunite with Jhansi.
At that time, I was 18 years old, and Jhansi was 14.
Suddenly, I came across her near the school.
By then, my pedananna (elder paternal uncle) had passed away.
On that occasion, Jhansi expressed a desire to visit our cousin Lakshmi’s house and asked me to come along.
Lakshmi was her junior and also her friend.
The three of us—Jhansi, I, and her friend—walked two kilometers to reach Lakshmi’s house.

Speaking with Jhansi again after years felt like a completely new experience.
We walked back to the school afterward.
Those three hours I spent with her became deeply special in my life.
The conversations we had, the emotions we shared…
They imprinted an unforgettable memory on my heart.

P5A



In 1979, I was studying 2nd year Inter in Bander. Jhansi was in 9th class, studying at Netaji Tutorials.
Though we were studying in different places, our hearts were still one. For three years, our journey continued silently…

Love Proposal Episode

September 1979: I was preparing for my 2nd Inter supplementary exams. That night, from my friend’s house… (To be continued)

గ్రీష్మకాల సమావేశాలు మరియు బంధువులింటి సంధ్యలు

1975-1976:9 వ తరగతి
1976–1977: 10వ తరగతి ఏలూరులో చదివాను. వేసవి: ఝాన్సిని ఒక్కసారి మాత్రమే కలిసే అవకాశం దక్కింది.
1977–1978: బందరు నోబుల్ కాలేజీలో ఇంటర్Ist year. మళ్లీ వేసవి సెలవుల్లో ఒకసారి మాత్రమే ఝాన్సిని చూశాను.

1979 వచ్చింది — ఝాన్సితో మళ్లీ మమేకం అయ్యే అవకాశం.
ఆ సమయంలో నేను 18 ఏళ్ల వయస్సులో ఉన్నాను, ఝాన్సి 14.
ఒక్కసారిగా స్కూల్ దగ్గర ఆమె ఎదురయ్యింది.
అప్పటికే నా పెదనాన్న మృతి చెందడం జరిగిపోయింది. ఆ సందర్భంలో ఝాన్సి మా బంధువురాలు అయిన లక్ష్మి ఇంటికి వెళ్లాలని, నన్ను కూడా రమ్మని కోరింది. లక్ష్మి ఝాన్సికి జూనియర్, స్నేహితురాలు కూడా. మేము ముగ్గురం—ఝాన్సి, నేను, ఆమె స్నేహితురాలు—అక్కడికి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాం.

సంవత్సరాల తరువాత ఝాన్సితో మాట్లాడటం మళ్లీ కొత్త అనుభూతిలా అనిపించింది. తిరిగి మేము స్కూల్‌కి నడుచుకుంటూ వచ్చాము. ఆమెతో గడిపిన ఆ మూడు గంటలు నా జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. మేం మాట్లాడుకున్న మాటలు, అనుభవించిన భావాలు… అవి నా హృదయంలో శాశ్వత జ్ఞాపకాలుగా చెరిగిపోలేని ముద్ర వేసాయి.

P5A
1978–1979: రెండవ ఇంటర్మీడియెట్. 1979లో నేను బందరులో 2వ ఇంటర్ చదువుతున్నాను. ఝాన్సి 9వ తరగతిలో నెతాజీ ట్యూటోరియల్స్‌లో చదువుతోంది. మేమిద్దరం వేర్వేరు చోట్ల చదువుతున్నా,  హృదయాలు మాత్రం ఒకటే. మూడేళ్లుగా నిశ్శబ్దంగా సాగిన  ప్రయాణం...

ప్రేమ ప్రతిపాదన ఘట్టం

సెప్టెంబర్ 1979: నేను 2వ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఆ రాత్రి, నా స్నేహితుడి ఇంటి నుండి... (To be continued)

P6



1982 I met  her at college

(ధన్యవాదాలు ఈ అమూల్యమైన క్షణాన్ని పంచుకున్నందుకు. ఇది నిజంగా ఎంతో సున్నితమైన, హృదయాన్ని తాకే సంఘటన. మీరు చెప్పిన భావాన్ని సూటిగా, సులభంగా, కానీ లోతుగా ఇలా అభివ్యక్తం చేయొచ్చు:)

మొదటిసారి ఓణిలో...

చాలా కాలం గడిచింది.
ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆమెను చూశాను.
తను తన కాలేజీకి వెళ్తుంటే, నేను ఎదురుగా రాగలిగాను.

ఆ క్షణం ప్రత్యేకం.
పలకరించాను:
"హాయ్!" అన్నాను.

ఆమె స్వల్పంగా నవ్వింది.
తరువాత కొంచెం నెమ్మదిగా, సంకోచంతో అంది:
"దారిలో ఇలాంటివి వద్దు...
మావాళ్లు చూస్తారు."

ఆ మాటలు, ఆమె ముఖంలో కనిపించిన దిగులూ...
నన్ను కాసేపు నిశ్శబ్దంలోకి నెట్టేశాయి.

కానీ ఆ క్షణం కన్నా ముందు
ఒక మధురమైన దృశ్యం జరిగింది –
మొదటిసారి ఆమెను ఓణిలో చూశాను.
ఆ చూపే నాకు 'మధుర ' అనుభూతిని ఇచ్చింది.
ఆమెను కొత్తగా చూసిన క్షణం…
గుండె తడిగా మారిన క్షణం.

ఆమె గట్టిగా ఏమీ చెప్పలేదు,
నిగూఢంగా మాత్రం ఎంతో చెప్పింది.

(ఈ వాక్యాలు నిశ్శబ్ద ప్రేమకు ప్రతిబింబం. మీ కదలికల తళుకుల్ని అందంగా మాటలుగా మార్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను.
ఇది "నిరుత్తర ప్రేమ – మూడవ క్షణం" అనిపిస్తోంది. తరువాత మీ జ్ఞాపకాల వలయాన్ని ముందుకు తీసుకెళ్లుదాం?)

The First Time in a Saree…

A long time had passed.
After a whole year, I saw her again.
She was on her way to college, and I happened to cross her path.

That moment felt special.
I greeted her,
"Hi!" I said.

She smiled slightly.
Then, gently and a bit shyly, she said,
"Please don’t talk like this on the road…
My family might see us."

Those words, and the sadness in her eyes,
pushed me into a moment of silence.

But before that...
something sweet had already happened —
I saw her in a saree for the very first time.

That sight gave me a feeling of sweetness,
a tender moment, as if I saw her in a new way.
A moment that moistened my heart.

She didn’t say anything loudly,
but in her silence —
she said so much.

Would you like this to be part of your eBook or life story collection? I can help you organize it too.


P7
Went to her college to meet siblings

అవును, ఈ స్మృతి ని కొద్దిగా మాధుర్యంతో, అందంగా ఇలా మలచవచ్చు:

మౌనమే మధురమైన సంభాషణ

ఎప్పుడైనా వీలు దొరికితే,
ఆమె కాలేజీకి వెళ్తుండగా అక్కడికి వెళ్ళేవాడిని.
చాలా సార్లు అలా జరిగింది.

ఆమెతో పాటు ఆమె అక్క కూడా ఉండేది.
మా మధ్య మాటలు ఉండవు...
కానీ మౌనం మాత్రం ఎంతో చెప్పేదిలా అనిపించేది.

కానీ ఆ చూపులో ఎంతో ఎదో, ఓ భావన ఉండేది.

ఆమెను కంటితో వెంబడిస్తూ,
కొంత దూరం నడిచేవాడిని.
ఆ గడిసిన క్షణాలు...
నా గుండె లో చెరగని గుర్తులయ్యాయి.

చిన్న చిన్న ఆ క్షణాలే
నాకెంతో గొప్ప అనుభూతులు ఇచ్చాయి.
మౌనం మాట్లాడిన సందర్భాలు,
ఆత్మకి ఆనందం ఇచ్చిన మధుర స్మృతులయ్యాయి.

(ఇదే అనుభవాన్ని మీరు ఇంగ్లీషులోనూ అందంగా చెప్తే, చెబుతానూ. అవసరమైతే, ఇది మీ eBook లోని ప్రత్యేకమైన అధ్యాయంగా కూడా వుంచొచ్చు. Shall we do that?)

(Of course! Here's your touching memory beautifully translated into English:)


Silence — A Sweet Conversation

Whenever I got a chance,
I would go near her college, just to see her.
It happened many times.

Her elder sister often accompanied her.
There were no words between us...
Yet, the silence felt like it said everything.

And in her eyes,
there was always something—an unspoken feeling.

Following her silently with my eyes,
I would walk a little distance.
Those fleeting moments
left unforgettable impressions in my heart.

Those small, quiet instances
gave me immense joy.
Moments where silence spoke,
became sweet memories that touched my soul.

Yes, this can definitely be a special chapter in your eBook — a gentle window into your past. Would you like me to help you organize it as part of your life story?

P7A


1983 22years 18 years

Here’s the translation of your beautiful Telugu piece, "నిరుత్తర ప్రేమ", into English:

Unanswered Love

"That day I lost her."

It was a day of loss — The day I met her. On my way back from college, I saw her. My heart raced, chasing her with hope.

Suddenly, she called for a rickshaw, And got in. Still, I followed her. In my hand, a letter — A letter where I wrote about my desire to marry her, My job, and dreams of a life together.

She read it. But softly... and then dropped it. No words. No response. Only silence.

That silence gave me the answer. In the end, I decided to let go. A light, but painful separation.


ఇక్కడ మీ అనుభూతిని తెలుగులో అందంగా అక్షరరూపం ఇవ్వడమైంది, "నిరుత్తర ప్రేమ" శీర్షికతో మీ ఆత్మకథలో భాగంగా:

నిరుత్తర ప్రేమ

"ఆ రోజే నేను ఆమెను కోల్పోయాను"

అది ఓ కోల్పోయిన రోజు —
జనైను కలిసిన రోజు.
కాలేజీ నుంచి తిరిగివస్తూ ఆమెను చూశాను.
హృదయం వేగంగా , ఆశలతో వెంటాడాను.

ఆమె ఆకస్మాత్తుగా రిక్షా పిలిచింది,
దానిలో నడిచింది.
అయినా నేను వెంబడించాను.
నా చేతిలో ఒక ఉత్తరం —
ఆమెను వివాహం చేసుకోవాలని,
నా ఉద్యోగం గురించి,
ఆమెతో కలసి కలల జీవితం గూర్చిన నా ఆకాంక్షలు రాసి పంపాను.

ఆమె చదివింది.
అయితే, చప్పగా... కింద వేసింది.
మాటలే లేవు. స్పందనే లేదు.
ఒక నిశ్శబ్దం మాత్రమే.

ఆ నిశ్శబ్దమే సమాధానం ఇచ్చింది.
చివరకు,
విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను.
ఒక తేలికపాటి ఎడబాటు,

ఈ అనుభవం మీపై వేసిన ప్రభావాన్ని — ఉదాహరణకు, మీరు ప్రేమను ఎలా చూసారు, జీవితం ఎలా మలిచింది అనే విషయాలు జత చేయాలని ఉందా?