01.5.తాత్వికులు వేమన

5. వేమన - (1650 రాయలసీమ )

(సామ్య వాద ) భావవిప్లవం

తనకాలపు సామాజికనైనా చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవడం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా కోరుకుంటున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.

తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి.

విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవి, తనకాలపు ఛత్రంలో ఇమడని గొప్ప కవి.

వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు.

1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం.

కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.- చేకూరి రామారావు

CONCEPT ( development of human relations and human resources )

01.4.తాత్వికులు జీసస్

4. జీసస్ - మానవసంబంధాలు

మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచేయించుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.

CONCEPT ( development of human relations and human resources )

01.4. తాత్వికులు జీసస్🌐





చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు – జీసస్ | Jesus Philosophy Telugu

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు – జీసస్

1. Author

సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

2. Great Poetry

అజ్ఞానపు టంధయుగంలో ఆకలి, ఆవేశం మధ్య తెలియని శక్తుల చేత నడిపించబడిన మనుషులు తమ ప్రయోజకత్వం కోసం సామ్రాజ్యాలు నిర్మించారు. ఆ క్రుత్రిమ వ్యవస్థలు చివరికి కూలిపోయాయి. చరిత్ర సంఘర్షణల ద్వారా పుట్టింది.

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసాను
– శ్రీ శ్రీ

3. Theme – జీసస్ & మానవ సంబంధాలు

మాటలకు, ప్రభోదాలకు చరిత్రను మార్చే శక్తి ఉంది. జీసస్ తన శిష్యులకు సేవ భావాన్ని నేర్పించాడు. "గొప్పవాడవ్వాలంటే ముందుగా సేవకుడవ్వాలి" అని చెప్పాడు.

4. Bible Words

“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.” – Luke 23

“పాత బట్టకు క్రొత్త మాసిక వేయరు... క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయాలి.” – Matthew 9

5. జీవిత చరిత్ర

జీసస్ క్రీస్తు సుమారు 4 BCE నుండి 30 CE మధ్య జీవించారు. బెత్లహేమ్‌లో జన్మించారు. 30 ఏట బోధనలు ప్రారంభించారు.

ఆయన కరుణ, ప్రేమ, క్షమను బోధించారు. పేదలను ఆదరించారు. సిలువపై మరణించారు. మూడు రోజుల తర్వాత పునరుత్థానం పొందారని విశ్వాసం.

జీసస్ బోధనలు

1. దైవ రాజ్యం – ప్రేమ, సమానత్వం

2. “నీ పొరుగువాని ప్రేమించు”

3. క్షమా ధర్మం

4. దీనులకు సహాయం

జీసస్ బోధనలు ప్రేమ, అహింస, క్షమపై ఆధారపడ్డాయి. ఆయన తన జీవితంలో వాటిని అమలు చేసి చూపించాడు.

01.5.. తాత్వికులు వేమన🌐


5.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
వేమన ( 1650 రాయలసీమ )

భావ విప్లవం
CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు.

@చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు.
@సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .  

@వేమన సమాజంలో భావవిప్లవ ఆద్యుడు తన కాలం తర్వాత వచ్చిన karkl మార్క్స్ కు ధీటుగా భావన చేయగలిగినవాడు 

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ
***
@సాహిత్య భావ శకలాలతో వ్యక్తులను , చరిత్రని దర్శించగలం, (CH R)
 వేమన సామజిక చైతన్యం తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. 
దార్శినికుడు 
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి.

విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.



ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదించారు.
యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాసి 14 భాషల్లోకి అనువదించారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదించబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు.
వేమన చర్చ_ప్రముఖులు - భావాలు
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ento  భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వవేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

వేమన్నా రచన మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 
1.ప్రజలభాషలో ప్రచారంలో ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లూప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా కోరుకుంటున్నాం. 
- చేకూరి రామారావు ❇️

ఆయన పండితుల కోసం రాయలేదు.
పల్లెసీమల్లోని నిరక్షరాస్యులెైన అకృత్రిమ పామర జనం కోసం రాసాడు.ఆయన పొందిన లోకప్రియత ఆయన కవితాశక్తివల్ల,ఉపదేశ విశిష్టతవల్ల కలిగిందే! 
గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 

1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 
1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. 
అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.
❇️
తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. 
దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము 
ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటను కానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.❇️
అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. 
గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.
బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. 
తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. 
ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. 
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు. 
❄️
@వేమన భావ విప్లవం :తన కాల పరిస్తుతల నుంచి,జీవిత అనుభవాలనుంచి, స్వీయ సాక్షాత్కారం పొందిన వేమన కాలాచక్ర పరిధిని దాటి ఆలోచించాడు పద్యాల్లో (భావ) విప్లవాత్మక బోధనలు చేసాడు.CH. RAMAMOHAN
❄️
తనకాలం నాటి పరిస్థితులను 
ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు  వేమన.
వేమన ఛందస్సు కంటే భావానికి ప్రాధాన్యత నిచ్చాడు

01.7. తాత్వికులు ఫ్రాయిడ్🌐


ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ(psychoanalysis)

1.Superego: సాంఘిక నైతికత, మానసిక గుణాలు మరియు నియమాలను సూచిస్తుంది.

2. Sex and butter: Freud expressed the belief that there is a connection between daily life and mental issues."
"లైంగికత మరియు వెన్న: ఫ్రాయిడ్ అనే వ్యక్తి మనం দৈనందిన జీవితంలో అనుభవించే విషయాలకు మరియు మానసిక సమస్యలకు ఒక సంబంధం ఉందని విశ్వసించాడు."

వ్యక్తుల ఆలోచనలు మరియు ఆచరణలపై మానసిక క్షోభ, సంఘర్షణలు, మరియు అసంతృప్తి ప్రభావం చూపుతాయని సూచించాడు.

3. సైకోథెరపీ: ఫ్రాయిడ్ సైకోథెరపీ పద్ధతిలో మానసిక చికిత్సలతో సంబంధం ఉన్న వివిధ పద్ధతులను అభివృద్ధి చేశాడు. ఆయన తన కస్టమర్లను అసలు భావాలను అందించే సబ్జెక్ట్ లను వెతకడం ద్వారా ప్రోత్సహించాడు.
:summary 
ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాలు మానవ మనస్సు పై ప్రత్యేక దృష్టిని కలిగి ఉన్నాయి. ఆయన పరిచయం చేసిన సైకోథెరపీ పద్ధతులు, ఆలోచనలు ఇప్పటికి మానసిక ఆరోగ్య శ్రేణిలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందాయి. 

(ఈ లోకమనగా నేమి? స్త్రీ పురుషులు కలసికొని సంతానమును కనుట. అందుచేత లోకము సాగుచున్నది. యిది ప్రధానమైన విషయము -విశ్వనాధ సత్యనారాయణ -శృంగారనైషధము 
పీ ఠి క )

స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్,
ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్
అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్,
అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్ 
పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తి పేరు పెట్టుకుందట వాళ్ళమ్మ.
భౌతికార్ధంలో అతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్ని పాలించాడు.అన్వేషించాడు దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు
ఎదిగాడు. ఆస్ట్రియాకు చెందిన ఈసైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా
ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ 
ది ఇగో అండ్ ది ఇడ్  
త్రి ఎస్సేస్ ఆన్ది థియరీ ఆఫ్ సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ 
ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన
వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు

స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే
మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్,ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్ అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్,అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్ పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తిపేరు పెట్టుకుందట వాళ్ళమ్మ.
భౌతికార్ధంలోఅతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్నిపాలించాడు.అన్వేషించాడు
దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు ఎదిగాడు ఆస్ట్రియాకు చెందిన ఈ సైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా
ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ది ఇగోఅండ్ ది ఇడ్ త్రి ఎస్సేస్ ఆన్ ది థియరీ ఆఫ్  సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు


CONCEPT ( development of human relations and human resources )

01.7.తాత్వికులు ఫ్రౌయిడ్

7. ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ

వ్యక్తుల ఆలోచనలు మరియు ఆచరణలపై మానసిక క్షోభ, సంఘర్షణలు, మరియు అసంతృప్తి ప్రభావం చూపుతాయని సూచించాడు.

స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది

ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్, ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్ అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్, అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్

పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తి పేరు పెట్టుకుందట వాళ్ళమ్మ. భౌతికార్ధంలో అతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్ని పాలించాడు.అన్వేషించాడు దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు ఎదిగాడు.

ఆస్ట్రియాకు చెందిన ఈసైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ది ఇగో అండ్ ది ఇడ్ త్రి ఎస్సేస్ ఆన్ది థియరీ ఆఫ్ సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు

ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు

CONCEPT ( development of human relations and human resources )

01.6. తాత్వికులు కార్లమార్క్స్🌐


కారల్ మార్క్స్ ( 1818 - 1883 )
6. కార్ల్ మార్క్స్
ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాల పునాది, రాజకీయ వ్యవస్థల్లో విప్లవాలకు దారి తీసింది.
కార్ల్ మార్క్స్ (Karl Marx) 19వ శతాబ్దంలో ఒక ప్రసిద్ధ తాత్త్వికుడు, ఆర్థిక శాస్త్రవేత్త మరియు సామాజిక తాత్త్వికుడు. ఆయన తన జీవితకాలంలో ప్రముఖంగా సామాజికత మరియు కమ్యూనిజం యొక్క అభివృద్ధికి దారితీసాడు. మార్క్స్ ముఖ్యంగా సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలపై తన రచనల ద్వారా విప్లవాత్మక ఆలోచనలు వ్యక్తం చేశాడు.



ఎంగెల్స్ ..
ఎవరో కొద్దిమంది తుపాకులు చేతబట్టి
రాజ్యంపై తిరుగుబాటు చేసినంత మాత్రాన విప్లవం రాదు.
విప్లవం విజయం సాదించటానికి ప్రజల సహకారం కావాలి.
కనుక మీరు లొంగిపోయినా, వొంగిపోయినా
మాకేం నష్టం లేదు.
ఈ పెట్టుబడీ దారి పుట్టుకలోనే దాని పతనం కూడా
దాగుంది.
కాపిటలిజం అత్యున్నత స్థాయికి చేరిన నాడు,
దానికదే పేక మేడలా కుప్ప కూలుతుంది,
కార్మికులే అందుకు కారకులు అవుతారు.

CONCEPT ( development of human relations and human resources )

01.6.తాత్వికులు కారల్ మార్క్స్

6. కారల్ మార్క్స్ - (1818 - 1883)

కమ్యూనిజం (చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)

"తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించారు. కావలసింది దాన్ని మార్చడం " .సోషలిస్టు విప్లవం తీసుకురాగలిగింది కార్మికవర్గం మాత్రమే.నడచిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్రే.మానవాళిని దోపిడీనుండి విముక్తి చేసే కర్తవ్యానికి శ్రామికవర్గాన్ని సమాయత్తం చేయాలి ! పీడనను , ఆకలిమంటలను , యుధ్దాన్ని నిర్మూలించాలి .శతాబ్దాల క్రమంలో "పెట్టుబడి" ఎలాగుపడిందీ,పెంపొందిందీ కారల్ మార్క్స్వవర్ణించాడు. "నఖశిఖ పర్యంతం,దాని ప్రతి అణువు రుధిరంతో తడిసి " పుట్టిందన్నాడు .( దాస్ క్యాపిటల్ ) వ్యక్తిగత ఆస్తి ప్రసక్తిలేని సమాజంలో మాత్రమే దారిద్ర నిర్మూలన సాధ్యమని ఎంగెల్స్ సూత్రీకరించాడు.ఈనాటి పెట్టుబడిదారులు సమకూర్చుకున్న సంపదలు - బానిసలు యజమానులు లేదా ఫ్యూడల్ ప్రభువులు అర్ధబానిసల శ్రమను దోచుకొని గడించినదానికన్నా భిన్నమేంకాదు . ఈ రకరకాల దోపిడీల మధ్య వ్యత్యాసం తిఫలమివ్వకుండా శ్రమను కొల్లగొట్టే విధానంలో తేడా మాత్రమే .ఈనాటి బూర్జువా సమాజం లోగడ వున్న వాటికన్నా మెరుగైందేమీకాదు .అపార జనసందోహాన్ని అత్యల్పసంఖ్యాకులు దోచుకునేందుకు అవకాశమిస్తున్న మహా భీకర వ్యవస్థ ఇది.

CONCEPT ( development of human relations and human resources )

01.8. తాత్వికులు లెనిన్ 🌐


       సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు . సమాజానికి 
నూతనమార్గాన్ని నిర్దేశించారు .

Chinta Ramamohan

"There are no facts, only interpretations."- Friedrich Nietzsche (1844-1900)

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను

నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ

8. వ్లాదిమిర్ లెనిన్

తత్వం: మార్క్సిజం-లెనినిజం, అగ్రగామం సిద్ధాంతం.

ప్రభావం: రష్యా విప్లవానికి నాయకత్వం వహించి సోవియెట్ యూనియన్ మరియు ప్రపంచవ్యాప్తంగా సామ్యవాద ఉద్యమాలకు మార్గనిర్దేశకుడు.

వ్లాదిమిర్ లెనిన్ (Vladimir Lenin) 1870–1924 కాలంలో జీవించిన రష్యన్ విప్లవకారుడు, రాజకీయ తాత్త్వికుడు మరియు సోషలిస్టు. ఆయన రష్యాలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించి, 1917లో ఆ సంఘటనల పర్యవసానంగా రష్యన్ రివల్యూషన్‌లో ప్రముఖ పాత్ర పోషించాడు.

చరిత్ర:

1. జననం: లెనిన్ 1870లో రష్యాలో జన్మించాడు.

2. విద్య: ఆయన న్యాయశాస్త్రంలో విద్యను అభ్యసించారు మరియు క్రాంతికారుల భావాలను ప్రేరేపించిన పుస్తకాలను చదువుతుండగా, కమ్యూనిస్ట్ సిద్ధాంతం పట్ల ఆకర్షితుడయ్యాడు.

3. రష్యన్ రివల్యూషన్: 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ద్వారా, లెనిన్ ప్రధాన నేతగా నకిలీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, సోషలిస్ట్ రాష్ట్రాన్ని స్థాపించాడు.

తత్త్వం:

1. మార్క్స్ మరియు మాలొటిజం: లెనిన్, మార్క్స్ సిద్ధాంతాన్ని ఆధునీకరించి, సోషలిజం, కమ్యూనిజం గురించి తన ప్రత్యేక భావాలను అభివృద్ధి చేశాడు.

ఆయన మార్క్స్ యొక్క వర్గసంఘర్షణ సిద్ధాంతాన్ని, సవాలులుగా ఉన్న సామాజిక ఆర్థిక విధానాలను స్వీకరించాడు.

2. ప్రాధమిక అభివృద్ధి:

లెనిన్ "నూతన ఆర్థిక విధానం" (NEP) ను ప్రవేశపెట్టారు, ఇది అర్థిక పునరుద్ధరణకు దారితీసింది.

ఆయన "ప్రొలేటరియట్ డిక్టేటర్" అనే భావనను ప్రచారం చేశారు, అంటే కార్మికుల విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలి అని.

3. సామాజికతకు కట్టుబాట్లు:

లెనిన్ తన కాలంలో ఆర్థిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో బహుళ రీఫార్మ్స్ ను నిర్వహించాడు.

ఆయన సోషలిజం మరియు కమ్యూనిజం యొక్క నిర్మాణానికి కీలకమైన ఆధారాలను సమకూర్చాడు.

సంక్షేపంగా:

లెనిన్ తన ఆధిక్యాన్ని మరియు రాజకీయ శక్తిని బలపరిచి, సోషలిజాన్ని సమర్థించే విధంగా చారిత్రక పరిణామాలను గమనించాడు. ఆయన సిద్ధాంతాలు నేటి వరకు ప్రాచుర్యం పొందుతున్నాయి మరియు ఆర్థిక వ్యవస్థలతో సంబంధిత అనేక చర్చలకు ప్రేరణగా మారుతున్నాయి.

మరింత సమాచారం కోసం లెనిన్ గురించి చూడండి.

8.LENIN 

(Lenin the theory of imperialism)

( Imperialism, the Highest Stage of Capitalism )

NAME: Vladimir Lenin

OCCUPATION: Political Leader, Political Scientist, Journalist

BIRTH DATE: April 10, 1870

DEATH DATE: January 21, 1924

EDUCATION: Kazan University

PLACE OF BIRTH: Simbirsk, Russia

PLACE OF DEATH: Gorki, Russia

ORIGINALLY: Vladimir Ilich Ulyanov Vladimir Lenin founded the Russian Communist Party, led the Bolshevik Revolution and was the architect of the Soviet state. He was the posthumous source of “Leninism,” the doctrine codified and conjoined with Marx’s works by Lenin’s successors to form Marxism-Leninism, which became the Communist worldview. He has been regarded as the greatest revolutionary leader and thinker since Marx.

Lenin and the theory of imperialism

Thu, 19/03/2009 - 01:51

More than half a million children have died in Iraq since 1990 as a result of United Nations' sanctions. Millions are dying in Africa because of a lack of drugs to fight AIDS. Pro-independence supporters are shot dead in the streets in East Timor with arms sold to Indonesia under New Labour's ethical foreign policy. This is the world at the end of the twentieth century.

Marxists call the world system that has dominated this century imperialism. It was Vladimir Lenin who analysed developments within capitalism in his pamphlet, Imperialism, the Highest Stage of Capitalism, published in 1916. He sought to explain the causes of the first world war, which was then raging, as being rooted within the stage of development that capitalism had reached rather than as a result of the policies of governments or the "accidents" of history.

Lenin argued that twentieth century capitalism was no longer dominated by individual capitalists operating in a market ruled by free competition. Instead, there had been a massive growth in monopolies - huge corporations cornering the market and dominating it.

Monopolies were formed through the concentration of production in ever larger enterprises, through merger or buying up of competitors. This concentration often coincides with combination, that is the grouping together in a single enterprise of several different branches of industry e.g. a large steel plant that smelts iron ore, converts pig iron into steel, then rolls the steel into plate.

The endless push to maximise profit drives the capitalist to concentrate and combine, and so dominate more of the market. If a capitalist buys up or develop industries that provide raw materials or further processes products (combination) initial costs are cut so more profit is extracted from the finished goods. Once started this process is inexorable and the concentration of enterprises becomes so great that no competitors are left and the capitalist has a monopoly.

Lenin believed the end of free competition and its replacement with the rule of monopolies was largely completed by the beginning of the twentieth century. Yet it originated in the 1860s when free competition reached its peak. Capitalists began to see the advantages of monopolies and cartels (monopolists joining forces on an international basis - also known as trusts) to reap greater profits from the booms and survive the slumps.

After the relatively long boom at the end of the nineteenth century and the crisis of 1900-1903, monopolies and cartels were established as "one of the foundations of economic life". In the US in 1904, 1.1 per cent of businesses were responsible for half of all production.

Lenin wrote: "Capitalism in its imperialist stage leads right up to the most comprehensive socialisation of production; it drags the capitalists, against their will and consciousness, into some sort of a new social order, a transitional one from complete free competition to complete socialisation."

But while "production becomes social... appropriation remains private. The social means of production remain the private property of a few."

The privileged position of the monopolies leads to a greater and greater contradiction between their advanced development and the lack of development of other sections of industry. The drive for domination leads inevitably to conflict and crises.

The tendency to concentrate is also apparent within finance capital. The banks developed from being "middlemen" used by the capitalists into powerful monopolies themselves, controlling the money capital of businesses, large parts of the means of production and the sources of raw materials nationally and abroad. They achieved this by directly annexing other banks and making them into their branches and indirectly by acquiring holdings and shares in banks and businesses.

The last years of the nineteenth century and the beginning of the twentieth saw massive expansion in the network of banks, their rapid concentration and a huge growth in their turnover. By 1909 the three big Paris banks had 1,229 branches in France and the number of accounts of the Credit Lyonnais had risen from 28,535 in 1875 to 653,539 in 1912.

From carrying out technical operations the banks had come into their own, the enormous scale of their dealings meant, said Lenin, that "a handful of monopolists subordinate to their will all the operations both commercial and industrial, of the whole of capitalist society; for they obtain the opportunity – by means of their banking connections, their current accounts and other financial operations – first, to ascertain exactly the financial position of the various capitalists, then to control them, to influence them by restricting or enlarging, facilitating or hindering credits, and finally entirely determine their fate, determine their income, deprive them of capital, or permit them to increase their capital rapidly and to enormous dimensions etc."

They become the "common bookkeepers" of the whole capitalist class, organised and socialised in the same way as industry. Through the acquisition of shares and holdings in industry and through the appointment of bank and industry directors onto each others boards, the merging or union of the capital of industry and the banks progresses even further.

Added to this is the role of state officials and ex-state officials on the boards of banks and industry, creating a direct means for the banks and industry to gain political influence. By the turn of the century this process had resulted in domination of finance capital and the financial oligarchy that oversees it.

The dominance of the financial oligarchy also means the dominance of a handful of "financially powerful states". At the time Lenin was writing, the old capitalist countries of Britain and France and the new rapidly expanding capitalist countries of Germany and the United States owned 80 per cent of the worldâs finance capital between them.

These few rich countries accumulated capital in gigantic proportions and consequently sought means of making greater profits from this capital. Commodities had long been exported but the rise of finance capital saw the concurrent rise in the export of capital (loans and investment) itself both within undeveloped parts of Europe and the colonial world. The advantages are clear: profits are high because of the scarce capital already there, the cheap land and raw materials, and low wages of the workers. Money can be made from servicing loans, from commercial treaties, from requiring the debtor country to use your country for orders, contracts etc. And all the profits can be repatriated back to the imperialist country itself.

The imperialist nation states had by 1900 completed the seizure of all of the territories on the planet ö either directly by colonial rule or indirectly by tying countries into economic subservience while formally observing their independence (semi-colonies) as with Argentina, which was dominated by Britain because of the huge amount of British capital invested there.

Lenin argued that imperialism would not lead to stability but to increasing instability, and a greater tendency towards war and economic crises. The rival imperialist powers would fight over the division and re-division of the world. The history of the twentieth century has tragically proved him to be correct.

The division of the world was about obtaining profits, not promoting world harmony. The divisions were according to relative strength, resting on relative capital ö there was no virgin territory or market left, so instead of division, the cartels and imperialist nations would have to resort to re-division to increase their share, leading to instability and even war.

Overall Lenin predicted a tendency of the imperialist nations to become ever more parasitic on the rest of the world ö usurers, loan sharks, bullying less powerful nations to give up their goods and raw materials.

Despite their enormous power and influence "finance capital and the trusts do not diminish but increase the differences in the rate of growth of the various parts of the world economy". This creates massive contradictions and tensions around the globe, and for all the incredible advances in productive forces we have seen this century, imperialism has not even come close to solving those contradictions – as the 31 wars that took place last year alone prove.

Lenin's words, written during the first imperialist war are as true as ever: "what means other than war could there be under capitalism of removing the disparity between the development of productive forces and the accumulation of capital on the one side, and then division of colonies and "spheres of influence" for capital on the other?"

What does imperialism mean for the world working class? Exploitation, oppression and misery. Imperialism as an economic system relies on the exploitation of the non-imperialist world: colonies in Lenin's day, semi colonies today.

Imperialism also played a role in keeping the working class in the imperialist countries in check. As arch-imperialist Cecil Rhodes admitted in 1895:

"The Empire is a bread and butter question. If you want to avoid civil war, you must become imperialists."

In other words British bosses could deploy the greater profits made as a result of imperialism (super profits) to stop revolution at home. A section of the working class could be "bought off" (at least temporarily) with some of these super profits. As well as higher wages and better terms and conditions for this layer of workers ö the labour aristocracy ö improvements in sanitation, lighting and housing benefited the mass of workers.

The bitter legacy of this exploitation of the colonies and semi-colonies is not only the enduring poverty and oppression that blights Africa, Latin America and Asia, but the racism that was used to ideologically justify the subjugation of millions upon millions of people. The beginning of the imperialist age saw a huge rise in rabid nationalism, militarism and the first anti-immigration laws.

None of this means that the workers of the imperialist heartlands are lost forever to the cause of socialism. Every crisis forces the capitalists to turn on the working class ö including the aristocracy of labour. Every struggle contains the potential for generating the solidarity and class consciousness that undermine all divisions inside the working class, including racism. And, because of the very nature of the imperialist system ö characterised by war and crisis, the likelihood for such struggles increases.

Indeed, here was the final element of Lenin's theory of imperialism ö namely that it opened up an epoch of wars and revolutions. He was right. The list of revolutions this century is enormous, stretching from Russia in 1905 to Indonesia in 1998. Those revolutions are as much a part of the imperialist epoch as war and economic crisis. And those revolutions hold the key to overthrowing the imperialist world order. The question becomes: can revolutionary socialists win leadership of the masses in order to push those revolutions towards a final victory against capitalism? For Lenin the age of imperialism made the need for revolutionary internationalism literally a matter of life and death for the workers of the world. And so it remains for us today

CONCEPT ( development of human relations and human resources )

01.8.తాత్వికులు లెనిన్

8. లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924)

పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం

లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ (ఆంగ్లం: Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́Ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин)

(ఏప్రిల్ 22, 1870 – జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు.

కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజమ్ లేదా మార్క్స్సిజమ్-లెనినిజమ్ అని అంటారు.

CONCEPT ( development of human relations and human resources )

01.9. తాత్వికులు స్టాలిన్🌐


9. స్టాలిన్
State less contry స్టాలిన్ - కమ్యూనిజం (1879-1953) రాజ్యరహిత సమాజం Stalin's Legacy of Statelessness) Joseph Stalin

తత్వం: స్టాలినిజం, అధికారం కేంద్రీకరణ, దేశంలో సామ్యవాదం.

ప్రభావం: సోవియట్ యూనియన్ ను ప్రభావితం చేసి, 20వ శతాబ్దంలో గ్లోబల్ రాజకీయాలకు కీలకమైన పాత్ర వహించాడు.
జోసెఫ్ స్టాలిన్ (Joseph Stalin) 1878–1953 కాలంలో జీవించిన సోవియట్ రాజకీయ నేత మరియు కమ్యూనిస్ట్ సిద్ధాంతకారుడు. ఆయన సొవియట్ యూనియన్ యొక్క జనరల్ సెక్రటరీగా మరియు ఆర్క్ మాస్టర్‌గా పనిచేశారు, మరియు దేశాన్ని చాలా కాలం గడువు మిక్కి ఆధిక్యంగా పరిపాలించారు.

చరిత్ర:

1. జననం: స్టాలిన్ 1878లో జార్జియాలోని గరి అనే గ్రామంలో జన్మించారు.

2. ప్రారంభిక జీవితం: ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు మరియు యువజనులు చురుకైన విప్లవ మార్గాన్ని స్వీకరించాడు.

3. రాజకీయ మార్గం: 1917లో జరిగిన రష్యన్ విప్లవంలో ముఖ్య పాత్ర పోషించాడు మరియు లెనిన్ యొక్క బలమైన అనుచరుడిగా గుర్తించబడాడు.

తత్త్వం:

1. డిక్టేటరషిప్: స్టాలిన్ ప్రజలకు విప్లవ స్థాపన కోసం తన నియంత్రణలో ఉన్న రాజకీయ పార్టీలకు సంతృప్తిని కలిగించడానికి నిరంతరం ప్రయత్నించాడు.

ఆయన నకిలీ రాజకీయ సృష్టికి ఆధారపడుతూ, పబ్లిక్ శ్రేయోభిలాషానికి వ్యతిరేకంగా పని చేశాడు.

2. పరిమితులు:

ఓడంకు వ్యతిరేకంగా: స్టాలిన్ తన పాలనలో విప్లవ కృషి వలన కఠినమైన నిబంధనలు, చెరాలు మరియు ప్రజలను 

కట్టుబాట్లు చేర్చడం ద్వారా అణచివేయలేక పోయాడు.

యోజనాలు: పదునైన బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, అహరుతి మరియు పారిశ్రామికతను ప్రోత్సహించే మార్గాలను అనుసరించాడు.

3. మరో ముఖ్య అంశం:

స్టాలిన్ యొక్క పాలనలో ప్రజా ఆరోగ్య, విద్య, మరియు ఆర్థిక వ్యవస్థల విషయంలో అనేక అభివృద్ధులు జరిగాయి, కానీ ఈ అన్ని మార్గాలు ప్రజల స్వేచ్ఛకు తీవ్రంగా విరుద్ధంగా ఉంటాయి.

సంక్షేపంగా:

స్టాలిన్ తన సామ్రాజ్యాన్ని బలంగా పెంచడంతో పాటు, రాజకీయ తిరుగుబాట్లకు, దాడులకు, మరియు యుద్ధాలకు దారితీసే విధానాలను అభివృద్ధి చేశాడు. ఆయన యొక్క పాలన మానవ హక్కుల ఉల్లంఘనలకు, మరియు మాంసాహార విధానాలకు ప్రాతినిధ్యం వహించింది.

9.STALIN 
(Stalin's Legacy of Statelessness)

Joseph Stalin (1879-1953)
Stalin's Legacy of Statelessness
ByArthur C. Helton. Arthur C. Helton, a lawyer, is director of migration programs at the Open Society Institute in New York.JUNE 5, 1996
The plight of southern Georgia's Meshketian minority illustrates the misery experienced by millions of displaced people in the former Soviet Union. Forcibly deported from Georgia to Central Asia by Joseph Stalin in 1944, they were subsequently evacuated from Uzbekistan by Soviet troops in 1989 when ethnic tension flared there. Today, hundreds of thousands of Meshketians reside unlawfully as "stateless persons" in other countries of the Commonwealth of Independent States, unable to secure basic rights despite the adoption of laws intended to protect them.
And the Meshketians are not alone. More than 9 million refugees, internally displaced persons, repatriates, deported peoples, ecological migrants, and others from across the former Soviet Union have been uprooted since 1989, according to the United Nations High Commissioner for Refugees. This figure does not include millions of others in the region who have migrated for economic reasons.
Moreover, about 70 million former Soviet citizens live beyond the borders of the country of their ethnic origin. At least 20 million ethnic Russians live outside the Russian Federation, and more than 26 million non-Russians live in Russia. Given these demographics, the potential for further dislocations in the region is immense. Although the majority of these people are unlikely to move suddenly, the conditions that give rise to dislocations, including armed conflicts, human rights violations such as ethnic cleansing, economic underdevelopment, environmental disasters, and general failures of governance are increasingly endemic in the region.
Recommended: Could you pass a US citizenship test?
Clearly, a systematic effort by the international community is required to address this crisis. Representatives of 77 governments and 27 international organizations met in Geneva during May to formulate a strategy. But the program of action adopted at Geneva is a lackluster wish list of general objectives, minus concrete projects or specific legal obligations to help prevent forced migration.
It declares, for example, that commonwealth states are "encouraged" to sign international refugee treaties and "should facilitate" the repatriation of deported peoples, such as the Meshketians. By omitting concrete commitments, the international community misses an important opportunity to promote the development of open societies in the region - perhaps the best strategy to prevent future causes of forced migration.
One such lost opportunity is the conference's failure to design legal protections for the roughly 500,000 people displaced by war in Chechnya. Existing international-refugee treaties limit coverage to refugees who are abroad with a "well-founded" fear of individualized persecution upon return. But the magnitude and nature of displacements caused by various conflicts in the former Soviet Union demand a broader concept that addresses existing realities in post-Soviet Eurasia.
Western European and other states, reluctant to create openings for criticism of their own restrictive asylum regimes, opposed the inclusion of a broadened refugee definition in the conference

CONCEPT ( development of human relations and human resources )

01.10. తాత్వికులు మావో🌐


10. మావో జెడోంగ్
తత్వం: మావో వాదం, నిరంతర విప్లవం, వ్యవసాయ సామ్యవాదం.
ప్రభావం: చైనా ప్రజా రిపబ్లిక్ వ్యవస్థాపకుడు, విప్లవాలు మరియు ఆర్థిక మార్పులలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించాడు.
మావో జెడోంగ్ (Mao Zedong) 1893–1976 కాలంలో చైనా యొక్క కమ్యూనిస్టు నేత మరియు చైనా ప్రజాస్వామ్య గణతంత్రానికి స్థాపకులలో ఒకడు. ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) చీఫ్ మరియు చైనా యొక్క మొదటి అధ్యక్షుడు.
చరిత్ర:
1. జననం: మావో 1893లో చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జన్మించాడు.
2. విద్య: ఆయన జాతీయ విద్యలో ప్రవేశించి, మావో అనేక యవ్వనపు విప్లవ కార్యక్రమాలకు చేరువయ్యాడు.
3. రాజకీయ మార్గం: 1949లో చైనా ప్రజాస్వామ్య గణతంత్రం స్థాపనకు కారణమైన చైనా గృహ యుద్ధంలో మావో ముఖ్యమైన నాయకుడిగా నిలిచాడు.
తత్త్వం:
1. ప్రోలేటరియట్ విప్లవం: మావో యొక్క సిద్ధాంతాలు మార్క్సిజం మరియు లెనినిజం పై ఆధారపడి ఉంటాయి, కానీ వాటిని చైనాలో ప్రాథమికంగా దృశ్యమానంగా మారుస్తూ అనేక సూత్రాలను ప్రవేశపెట్టాడు.
"ప్రొలేటరియట్ డిక్టేటర్‌షిప్": మావో మోడల్ ప్రకారం, పని కార్మికులు అధికారాన్ని కైవసం చేసుకోవాలని 
భావించాడు.
2. యోధా మేధస్సు:
"రాజకీయ రంగంలో సాయుధ విప్లవం": మావో యొక్క ప్రముఖ పదం, ఇది దేశంలో నూతన రాజకీయ శక్తిగా వైఫల్యం పొందిన ప్రజలు స్వాధీనం చేసుకోవడం ద్వారా సాధించబడుతుందని విశ్వసించాడు.
"మార్క్స్ లెనిన్ మావో ఈయన": మార్క్సిజం, లెనినిజం మరియు మావో సిద్ధాంతాల ఆధారంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంపై మావో దృష్టి పెట్టాడు.

Ramamohan Blog Network

🌸 My 7 Blogs Network

Knowledge • Literature • Music • Buddhism • Telugu • Future Concepts

1. CONCEPT

Ideas, thoughts, life concepts, society, deep meanings and creative vision.

Visit Blog

2. Concept Knowledge

General Knowledge, education, facts, learning resources and useful content.

Visit Blog

3. Concept 2041

Future ideas, innovation, intelligence, advanced thoughts and visionary blog.

Visit Blog

4. బౌద్ధ సాహిత్యం

బౌద్ధం, బుద్ధుని బోధనలు, ధర్మం, జ్ఞానం, శాంతి మార్గం.

Visit Blog

5. స్వరనీరాజనం

Music world, songs, devotional, classical, melody and inspiration.

Visit Blog

6. Concepts Explored

Truth, philosophy, reality, hidden meanings and concept exploration.

Visit Blog

7. తెలుగు భాషాన్వేషణ

తెలుగు భాష, వ్యాకరణం, సాహిత్యం, కవులు, పద్యాలు, భాషా వైభవం.

Visit Blog
© 2026 Ramamohan Chinta Blog Network | Designed for SEO & BlogFit
CONCEPT ( development of human relations and human resources )

ముందు మాట

Front Page

CONCEPT

CONCEPT EDUCATION SYSTEM

CONCEPT

సమాజం వసుదైకకుటుంబం యొక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు.

ప్రసిద్ధ వాక్యం "There are no facts, only interpretations." — Friedrich Nietzsche (1844–1900)

(Development of Human Relations and Human Resources)

07.ఎల్ నినో అంటే ఏమిటి

ఎల్ నినో ప్రమాదం: తీవ్ర వేడి నుంచి మన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి?

ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు అనుభవిస్తున్నది సాధారణ వేడి వాతావరణం కాదు. ఇది ‘ఎల్ నినో’ అనే ప్రమాదం యొక్క రాక. ఇది నిశ్శబ్దంగా ప్రాణాలను తీయగలదు.

Dear friends, what we are experiencing now is not normal summer heat. It may be due to El Niño, which can silently become dangerous.

🌊 ఎల్ నినో అంటే ఏమిటి? | What is El Niño?

పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడం వల్ల ప్రపంచ వాతావరణంలో మార్పులు వస్తాయి.

El Niño is a climate pattern where Pacific Ocean waters become unusually warm, affecting global weather systems.

🔥 ప్రమాదం ఎందుకు ఎక్కువ? | Why is it Dangerous?

  • వర్షాలు ఆలస్యం కావచ్చు
  • తీవ్రమైన వేడి పెరుగుతుంది
  • వడదెబ్బ ప్రమాదం ఎక్కువ

Delayed rains, extreme heat, and higher risk of heatstroke.

💧 ఎలా జాగ్రత్తపడాలి? | Safety Tips

  • ప్రతి గంటకు నీరు త్రాగండి
  • పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
  • వాటర్ బాటిల్ వెంట ఉంచుకోండి

Drink water regularly. Take care of children and elderly. Always carry water.

☀️ ప్రమాద సమయం | Danger Time

ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్లకండి

Avoid going out between 11 AM and 3 PM.

👕 దుస్తులు | Clothing

లేత రంగు కాటన్ దుస్తులు ధరించండి

Wear light-colored cotton clothes.

⚠️ వడదెబ్బ లక్షణాలు | Heatstroke Symptoms

  • తలనొప్పి
  • వాంతులు
  • స్పృహ కోల్పోవడం
  • చర్మం పొడిబారడం

Headache, vomiting, unconsciousness, dry skin.

🐾 జంతువులను కాపాడండి | Protect Animals

వీధి జంతువులకు నీరు ఉంచండి

Keep water outside for animals.

📢 ముగింపు | Conclusion

ఈ సమాచారాన్ని తప్పకుండా పంచుకోండి. ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు.

Share this information. It may save lives.

CONCEPT ( development of human relations and human resources )

06.వేమన పద్యాలు వ్యక్తిత్వం

వేమన తత్వం & పద్యాలు

వేమన తత్వం

వేమన తత్వ చింతన సమాజాన్ని లోతుగా ప్రభావితం చేసింది.

ప్రధాన అంశాలు

  • తత్వ చింతన
  • వేమన vadam
  • మతంపై విమర్శ
  • కుల వ్యవస్థపై ఆలోచన
  • విద్యా విలువలు
  • మానవ సంబంధాలు
  • సమాజ ప్రక్షాళన
  • ప్రశ్నించే స్వభావం
  • భావ విప్లవం

వేమన పద్యాలు

నేర్చి నడుతునన్న నేరమి తావచ్చు
ఓర్చి నడుతునన్న నోర్పు రాదు
కూర్చి నడుతునన్న కూడంగ నియ్యదు
విశ్వదాభిరామ వినుర వేమ
తరువ తరువ పుట్టు తరువున ననలంబు
తరువ తరువ పుట్టు దధిని గృతము
తలప తలప పుట్టు తనువున తత్త్వంబు
విశ్వదాభిరామ వినుర వేమ
cont

02.బౌద్ధం మెనాండర్

CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం సింధు నాగరికత

సింధు నాగరికత | Indus Valley Civilization in Telugu

ప్రపంచ చరిత్ర : సింధు నాగరికత

1. వివరణ:

సింధు నాగరికత (సుమారు 3300 BCE - 1300 BCE) ప్రాచీన భారత ఉపఖండంలో అభివృద్ధి చెందిన ఒక ప్రాముఖ్యమైన నాగరికత. ఈ నాగరికత ప్రధానంగా సింధు నది వద్ద ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంది, ప్రస్తుత పాకిస్తాన్ మరియు ఉత్తర భారతదేశం భాగాలను కవర్ చేస్తుంది. ఇది నగర ప్రణాళిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సాంఘిక వ్యవస్థలలో ముందుగానే ఉన్న విధానాలను సూచిస్తుంది.

2. ప్రధాన లక్షణాలు:

  • నగర ప్రణాళిక: సింధు నాగరికతలో ఉన్న నగరాలు (హరప్పా, మోహేంజోదారో) పద్ధతిగా ప్లాన్ చేయబడ్డాయి, వీటిలో చక్రాకార వీధులు, పానీయం వ్యవస్థలు మరియు మంచి నీటి సరఫరా వ్యవస్థలు ఉన్నాయి.
  • నిర్మాణ కళ: ఈ నాగరికత ఇసుక మరియు మట్టి భవనాలను నిర్మించడానికి ఆధునిక రీతులను ఉపయోగించింది. ఇనుప వాడకం చాలా అభివృద్ధి చెందినది.
  • వ్యవసాయం: ఈ నాగరికత వ్యవసాయంలో నైపుణ్యాన్ని కలిగి ఉంది, ప్రధానంగా పంటలలో గోధుమలు, వరి, గడ్డి మరియు పండ్లు చేర్చబడతాయి.
  • చరిత్ర మరియు వ్యాపారం: సింధు నాగరికత వాణిజ్యం ద్వారా పరివర్తన చెందింది, ఇది మెస్సపోటామియా మరియు ప్రాచీన ఈజిప్టుతో సంబంధాలు కలిగి ఉంది.

3. ప్రధాన సంఘటనలు:

  • హరప్పా మరియు మోహేంజోదారో స్థాపన (సుమారు 2500 BCE) - ఈ నగరాలు సింధు నాగరికత యొక్క కేంద్రంగా మారాయి.
  • నాగరికత యొక్క పతనం (సుమారు 1900 BCE) - అనేక సిద్ధాంతాల ప్రకారం, పరిసర ప్రాంతాల మార్పులు, ప్రకృతి విపత్తులు మరియు వాతావరణ మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు.

4. సాంస్కృతిక ప్రభావం:

సింధు నాగరికత భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రాధమికంగా మారింది. వారు సాంఘిక వ్యవస్థ, కళ, మతం మరియు వాణిజ్య పరమైన అభివృద్ధికి కీలకంగా ఉన్నారు, ఇది నేటి భారతీయ సాంస్కృతిక పరిణామాలను ప్రభావితం చేసింది.

CONCEPT ( development of human relations and human resources )

02.బైబిల్ ఈజిప్ట్ చరిత్ర

బైబిల్ ఈజిప్ట్ చరిత్ర

బైబిల్ ఈజిప్ట్ చరిత్ర

బైబిల్లో చెప్పబడిన ఈజిప్ట్ చరిత్రకు సంబంధించి ఏళ్ల కాలక్రమం (timeline) కొన్ని సందర్భాలలో సూటిగా చెప్పబడదు, కానీ ఆధారాలు మరియు పరిశోధనల ద్వారా ఆ కాలాన్ని అంచనా వేయవచ్చు. కొన్ని ముఖ్యమైన సంఘటనల సమయం ఈ విధంగా ఉంటుందని భావిస్తున్నారు.

1. జోసెఫ్ కాలం (ప్రారంభ ఉనికి)

జోసెఫ్ ఈజిప్టుకు తలవంచి奴గా వెళ్ళి తర్వాత ఫరో వద్ద ప్రాముఖ్యత పొందాడు. ఇది మొదటి మధ్యరాజ్య కాలంలో జరిగినదని చాలా మంది భావిస్తున్నారు, అంటే ఇది సుమారు క్రీ.పూ. 1700-1600 కాలంలో జరిగినట్లు అంచనా వేయవచ్చు.

2. మోషే మరియు ఎగ్జోడస్

ఇశ్రాయేలీయుల నిర్గమం (Exodus) బైబిల్లో ప్రధానమైన సంఘటన. ఈ సంఘటన గురించి చరిత్రపరంగా ఖచ్చితమైన తేదీలను నిర్ణయించడం కష్టం, కానీ చాలా పరిశోధకులు దీనిని క్రీ.పూ. 13వ శతాబ్దం అంటే సుమారు క్రీ.పూ. 1200 ప్రాంతంలో జరిగిందని భావిస్తారు. కొందరు దీనిని క్రీ.పూ. 15వ లేదా 14వ శతాబ్దంగా కూడా సూచిస్తారు.

3. ఇతర బైబిల్ సంఘటనలు

బైబిల్లో ఇశ్రాయేలీయులు మరియు ఈజిప్టుతో సంబంధం ఉన్న సంఘటనలు కూడా వర్ణించబడ్డాయి. ఉదాహరణకు శలొమోను రాజు కాలంలో ఈజిప్టుతో సంబంధాలు ఉన్నట్లు చెప్పబడింది (క్రీ.పూ. 970–931).

4. అబ్రహం మరియు ఉర్ నగరం

అబ్రహం ప్రాచీన మెసొపొటేమియాలోని ఉర్ నగరం నుండి వచ్చినట్లు బైబిల్ చెబుతుంది. ఉర్ సుమేరియన్ నాగరికతలో ప్రముఖ నగరం. ఇది వాణిజ్యం, శాస్త్రం, జ్యోతిషం మరియు మతపరమైన కేంద్రంగా అభివృద్ధి చెందింది.

అబ్రహం దేవుని ఆదేశం ప్రకారం తన కుటుంబంతో కలిసి కెనాన్ దేశానికి ప్రయాణించాడు.

బైబిల్ ఈజిప్ట్ చరిత్ర

బైబిల్ ఈజిప్ట్ చరిత్ర

బైబిల్లో చెప్పబడిన ఈజిప్ట్ చరిత్రకు సంబంధించి ఏళ్ల కాలక్రమం (timeline) కొన్ని సందర్భాలలో సూటిగా చెప్పబడదు, కానీ ఆధారాలు మరియు పరిశోధనల ద్వారా ఆ కాలాన్ని అంచనా వేయవచ్చు. కొన్ని ముఖ్యమైన సంఘటనల సమయం ఈ విధంగా ఉంటుందని భావిస్తున్నారు.

1. జోసెఫ్ కాలం (ప్రారంభ ఉనికి)

జోసెఫ్ ఈజిప్టుకు తలవంచి奴గా వెళ్ళి తర్వాత ఫరో వద్ద ప్రాముఖ్యత పొందాడు. ఇది మొదటి మధ్యరాజ్య కాలంలో జరిగినదని చాలా మంది భావిస్తున్నారు, అంటే ఇది సుమారు క్రీ.పూ. 1700-1600 కాలంలో జరిగినట్లు అంచనా వేయవచ్చు.

2. మోషే మరియు ఎగ్జోడస్

ఇశ్రాయేలీయుల నిర్గమం (Exodus) బైబిల్లో ప్రధానమైన సంఘటన. ఈ సంఘటన గురించి చరిత్రపరంగా ఖచ్చితమైన తేదీలను నిర్ణయించడం కష్టం, కానీ చాలా పరిశోధకులు దీనిని క్రీ.పూ. 13వ శతాబ్దం అంటే సుమారు క్రీ.పూ. 1200 ప్రాంతంలో జరిగిందని భావిస్తారు. కొందరు దీనిని క్రీ.పూ. 15వ లేదా 14వ శతాబ్దంగా కూడా సూచిస్తారు.

3. ఇతర బైబిల్ సంఘటనలు

బైబిల్లో ఇశ్రాయేలీయులు మరియు ఈజిప్టుతో సంబంధం ఉన్న సంఘటనలు కూడా వర్ణించబడ్డాయి. ఉదాహరణకు శలొమోను రాజు కాలంలో ఈజిప్టుతో సంబంధాలు ఉన్నట్లు చెప్పబడింది (క్రీ.పూ. 970–931).

4. అబ్రహం మరియు ఉర్ నగరం

అబ్రహం ప్రాచీన మెసొపొటేమియాలోని ఉర్ నగరం నుండి వచ్చినట్లు బైబిల్ చెబుతుంది. ఉర్ సుమేరియన్ నాగరికతలో ప్రముఖ నగరం. ఇది వాణిజ్యం, శాస్త్రం, జ్యోతిషం మరియు మతపరమైన కేంద్రంగా అభివృద్ధి చెందింది.

అబ్రహం దేవుని ఆదేశం ప్రకారం తన కుటుంబంతో కలిసి కెనాన్ దేశానికి ప్రయాణించాడు.

CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం రాహుల్ సాంకృత్యాయన్

రాహుల్ సాంకృత్యాయన్ | దర్శన దిగ్దర్శన్

రాహుల్ సాంకృత్యాయన్

రాహుల్ సాంకృత్యాయన్ సత్యాగ్రహ ఉద్యమంలో, రైతు పోరాటాలలో పాల్గొని, 1940 - 42 సంవత్సరాలలో జైల్లో ఉన్న కాలంలో తన సహచరులకు దర్శనాన్ని బోధించడంలో భాగంగా తయారుచేసుకున్న నోట్స్ ఆధారంగా “దర్శన్ – దిగ్దర్శన్” అనే పుస్తకం రచించబడింది.
ఈ పుస్తకం హిందీ మూలం సుమారు 1000 పేజీలు ఉంటుంది. తెలుగులో ఇది రెండు భాగాలుగా వచ్చింది:
  • భారతీయ దర్శనం
  • ప్రాచ్య–పాశ్చాత్య దర్శనం
ఈ పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయన్ సుమారు 2400 సంవత్సరాల తాత్విక చరిత్రను పరిచయం చేశారు. గ్రీకు తత్వవేత్తలనుండి 20వ శతాబ్దపు తత్వవేత్తల వరకు వారి కాల సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మరియు తాత్విక ధోరణులను విశదీకరించారు.
ఈ పుస్తకం చదివితే తత్వశాస్త్రానికి ఒక ప్రాథమిక అవగాహన లభిస్తుంది. మన ఆలోచనలను విస్తరించి, లోతైన తాత్విక అధ్యయనానికి ప్రేరణ ఇస్తుంది.
తాత్విక ధారను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ప్రస్తుత కాలంలో హేతువాద తాత్వికతను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరం.
CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం హేరాక్లిటస్ తాత్వికత

క్రీస్తు పూర్వం 535 - 475 సంవత్సరాల నాటి హేరాక్లిటస్ "ఒకే నదిలో నీవు రెండు సార్లు స్నానం చేయలేవు . కారణం నది నిరతరం ప్రవహిస్తుంది. మొదటి సారి మునిగిన నదికి, రెండవసారి మునిగిన నదికి మద్య పరివర్తన ఉంటుంది" అని నిత్య పరివర్తనం, పదార్థం యొక్క శాశ్విత నియమం అని చెప్పారు. గతం మీద ఆధార పడి రూపొందిన వర్తమాన పరిస్థితులు , అవి సృష్టిస్తున్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలంటే, వేల ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తున్న తాత్విక ధారను రేఖా మాత్రంగా అయిన అర్థం చేసు కోవడం అవసరం. CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం పాలపుంత

బౌద్ధం పాలపుంత | విశ్వం మరియు నాగరికత

బౌద్ధం పాలపుంత

ఆకాశంలోని మన సూర్యుడు, పాలపుంత గెలాక్సీ లోని ఒక నక్షత్రం; మన సౌరమండలములో భూమి, ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి.
కోట్లాది నక్షత్రాల సముదాయం గెలాక్సీ. అటువంటి గెలాక్సీలు మరి కొన్ని కోట్లుగా ఉన్నట్లు నిర్ధారించబడింది. మనం ఉన్న గెలాక్సీ పేరు మిల్కీవేవ్ (పాలపుంత).
సూర్యుడు మన గెలాక్సీలో ఒక నక్షత్రం మాత్రమే. ఇది భూమి నుండి సుమారు 10 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. సూర్యుని వ్యాసం సుమారు 8,66,000 మైళ్ళు.
  • సూర్య భ్రమణం: 25 రోజులు
  • గెలాక్సీ చుట్టూ సూర్యుని పరిభ్రమణం: ~25 కోట్ల సంవత్సరాలు
  • గెలాక్సీలో నక్షత్రాలు: ~400 బిలియన్
  • సూర్యుడు కూడా వాటిలో ఒకటి
  • సూర్యుడు భూమితో పాటు గ్రహాలను తన చుట్టూ తిప్పుతుంది
భూమి చుట్టుకొలత: 40,075 కిమీ (24,901 మైళ్ళు)
భూమి వయస్సు: సుమారు 450 కోట్ల సంవత్సరాలు
మానవ పరిణామం: సుమారు 80,000 సంవత్సరాలు
నాగరికత ప్రారంభం: సుమారు 6000 సంవత్సరాలు
ఈ విశ్వంలో మనిషి ఒక చిన్న భాగం మాత్రమే అయినా, అతని జ్ఞానం విశ్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదిగింది.
CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం శాస్త్రీయ నాగరికతలు

శాస్త్రీయ నాగరికతలు | Classical Civilizations

5. గ్రీకు (Greek) – 800 BCE

6. రోమన్ (Roman) – 509 BCE

7. మౌర్య సామ్రాజ్యం (Maurya Empire) – 322 BCE

8. గుప్త సామ్రాజ్యం (Gupta Empire) – 320 CE

9. పర్షియన్ (Persian Empire) – 550 BCE

మధ్యయుగ నాగరికతలు | Medieval Civilizations

10. బిజంటైన్ (Byzantine Empire) – 330 CE

11. ఇస్లామిక్ (Islamic Civilization) – 600 CE

12. యూరోపియన్ రాజ్యాలు (European Kingdoms) – 500 CE

13. మాయన్ (Mayan Civilization) – 2000 BCE

14. అజ్టెక్ (Aztec) – 1300 CE

15. ఇన్కా (Inca) – 1400 CE

ఆధునిక నాగరికతలు | Modern Civilizations

16. పాశ్చాత్య నాగరికత (Western Civilization) – 1500 CE

17. ప్రాచ్య నాగరికతలు (Eastern Civilizations) – 1600 CE

18. ప్రపంచ నాగరికత (Global Civilization) – 2000 CE

CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం ప్రాచీన నాగరికతలు

బౌద్ధం ప్రాచీన నాగరికతలు

ప్రాచీన నాగరికతలు | Ancient Civilizations

1. మెసొపొటేమియా (Mesopotamia) – 3500 BCE

2. ఈజిప్ట్ (Egypt) – 3100 BCE

3. ఇండస్ లోయ (Indus Valley) – 2600 BCE

సింధు లోయ నాగరికత
దక్షిణాసియాలో కాంస్య యుగం నాగరికత

సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.

మానవుడు కంచును వాడిన చారిత్రిక కాలాన్ని కంచుయుగం అంటారు. కొన్ని ప్రాంతాల లోని ఆదిమ కాలపు రాతలను, పట్టణ నాగరికతల తొలినాళ్ళను కూడా కంచుయుగం గానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి, అధ్యయనం చేయడానికీ క్రిస్టియన్ జుర్గెన్సెన్ థామ్సన్ ప్రతిపాదించిన రాతి-కంచు-ఇనుప అనే మూడు యుగాల వర్గీకరణలో రెండవది కంచుయుగం.

రాగిని కరిగించి, దానికి తగరం, ఆర్సెనిక్ లేదా ఇతర లోహాలను కలిపి కంచును తయారు చేయడం గాని. ఇతర ప్రాంతాలలో తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయడం గానీ చేసిన కాలాన్ని కంచుయుగంగా భావిస్తారు. ఆ కాలం నాటి ఇతర లోహాల కంటే కంచు దృఢమైనది, మన్నికైనదీ. దీంతో ఆనాటి నాగరికతలు సాంకేతికంగా పైచేయి పొందగలిగాయి.

భూమిలో ఇనుము సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ దాని అధిక ద్రవీభవన స్థానం - 1,538 ° సెం (2,800 ° ఫా) - కారణంగా క్రీ.పూ రెండవ సహస్రాబ్ది చివరి వరకు ఇనుము వాడకం జరగలేదు. తగరం ద్రవీభవన స్థానం బాగా తక్కువ - 231.9 ° సెం (449.4 ° ఫా). రాగి కూడా ఇనుము కంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరుగుతుంది - 1,085 ° సెం (1,985 ° ఫా). క్రీ.పూ 6000 నాటి కొత్త రాతియుగపు బట్టీల ఉష్ణోగ్రత సామర్థ్యం 900 ° సెం (1,650 ° ఫా) కంటే ఎక్కువగానే ఉండేది. రాగి, తగరాలను కరిగించడానికి ఈ బట్టీల సామర్థ్యం సరిపోయేది.

కంచుయుగ నాగరికతల్లో రాయడం మొదలవడం విభిన్న కాలాల్లో జరిగింది. పురావస్తు ఆధారాల ప్రకారం, మెసొపొటేమియా (క్యూనిఫాం స్క్రిప్టు), ఈజిప్టు (హైరోగ్లిఫ్సు) నాగరికతలు మొట్టమొదటి రాత వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.

పశ్చిమ ఆసియా, సమీప ప్రాచ్య ప్రాంతం కంచుయుగంలోకి ప్రవేశించిన మొదటి ప్రాంతం. క్రీ.పూ. 4 వ సహస్రాబ్ది మధ్యలో సుమేరులో మెసొపొటేమియను నాగరికత అభివృద్ధి చెందడంతో ఇది మొదలైంది. సమీప ప్రాచ్యంలోని ప్రాచీన నాగరికతల ప్రజలు ఏడాది పొడుగూతా వ్యవసాయం చేసారు, వ్రాతవిధాన వ్యవస్థను అభివృద్ధి చేశారు, కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు. కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు, వ్రాతపూర్వక చట్టాన్ని నిర్మించారు. నగర రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పాటు చేసారు, ఆధునిక నిర్మాణాలను ప్రారంభించారు. సామాజిక వర్గీకరణ, ఆర్థిక - పౌర పరిపాలన, బానిసత్వాలను సృష్టించారు. వ్యవస్థీకృత యుద్ధం, వైద్యం, మతాలను ఆచరించారు. ఈ ప్రాంతంలోని సమాజాలే ఖగోళ శాస్త్రం, గణితం, జ్యోతిషశాస్త్రాలకు పునాదులు వేశాయి.

4. చైనా (China) – 2100 BCE

02.బౌద్ధం సమాజం మార్క్స్

బౌద్ధం సమాజం మార్క్స్ | Buddhist Society and Marxism

బౌద్ధం సమాజం మార్క్స్

ఒక ఆదిమ కమ్యూనిస్ట్ సమాజంలో, ఉత్పాదక శక్తులు భూమి నుండి ఆహారం మరియు వనరులను పొందడంలో నిమగ్నమైన అన్ని దృఢమైన వ్యక్తులను కలిగి ఉండేవి, మరియు అందరూ వేట మరియు సేకరణ ద్వారా ఉత్పత్తి చేయబడిన దానిలో భాగస్వామ్యం చేసుకుంటారు. వ్యక్తిగత ఆస్తి నుండి వేరు చేయబడిన ప్రైవేట్ ఆస్తి ఉండదు దుస్తులు మరియు ఇలాంటి వ్యక్తిగత వస్తువులు వంటివి, ఎందుకంటే ఆదిమ సమాజం మిగులును ఉత్పత్తి చేయలేదు; ఉత్పత్తి చేయబడినది త్వరగా వినియోగించబడింది మరియు శ్రమ విభజన లేనందున ఇది జరిగింది, అందువల్ల ప్రజలు కలిసి పనిచేయవలసి వచ్చింది. ఏ కాలం పాటు ఉనికిలో ఉన్న కొన్ని విషయాలు - ఉత్పత్తి సాధనాలు ( సాధనాలు మరియు భూమి), గృహనిర్మాణం - సామూహికంగా నిర్వహించబడ్డాయి. ఎంగెల్స్ దృష్టిలో, మాతృస్థానిక నివాసం మరియు మాతృసంబంధ సంతతితో అనుబంధంగా, పునరుత్పత్తి శ్రమ పంచుకోబడింది. రాష్ట్రం లేకపోవడం కూడా ఉండేది.

మిగులు లేని సమాజాలు ఆర్థికంగా సమానత్వం కలిగి ఉంటాయని మరియు దీనికి విరుద్ధంగా మిగులు ఉన్న సమాజాలు అసమానంగా ఉంటాయని ఎంగెల్స్ చేసిన పరిశీలనలకు టెస్టార్ట్ మద్దతు ఇస్తుంది.

మార్క్సిస్ట్ సిద్ధాంతంలో, గిరిజన వేటగాళ్ల సమాజం, ఆదిమ కమ్యూనిజం, వర్గరహితమైనది. తెగ సభ్యుడిగా అందరూ ప్రాథమిక అర్థంలో సమానంగా ఉన్నారు మరియు ఆదిమ ఉత్పత్తి విధానం యొక్క విభిన్న క్రియాత్మక కేటాయింపులు, అవి ఎంత దృఢంగా మరియు స్తరీకరించబడినా, సంఖ్యల కారణంగా వర్గ సమాజాన్ని సృష్టించలేదు మరియు చేయలేక పోయాయి. వ్యవసాయానికి మారడంతో, మిగులు ఉత్పత్తిని తయారు చేసే అవకాశం, అంటే ఒకరి తక్షణ అవసరాలను తీర్చడానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం, ఉత్పాదక శక్తుల అభివృద్ధి క్రమంలో అభివృద్ధి చెందింది. మార్క్సిజం ప్రకారం, ఇది తరగతి సమాజం అభివృద్ధి చెందడానికి కూడా వీలు కల్పించింది ఎందుకంటే మిగులు ఉత్పత్తిని ఉత్పత్తిలో పాల్గొనని పాలక వర్గాన్ని పోషించడానికి ఉపయోగించవచ్చు.

CONCEPT ( development of human relations and human resources )

02.బౌద్ధం తాత్విక చింతన

బౌద్ధం తాత్విక చింతన | Buddhist Philosophical Thought

బౌద్ధం తాత్విక చింతన – Buddhist Philosophical Thought

1. బుద్ధుని ముఖ్య సిద్ధాంతాలు – Key Doctrines of the Buddha

అనిత్యత: అన్నీ మారిపోతాయి. (Impermanence: All things will change.)
అనాత్మ: శాశ్వత ఆత్మ లేదు. (No permanent soul/self)
ప్రతిత్యసముత్పాదం: ప్రతి కార్యానికి కారణం. (Dependent Origination: Every effect has a cause.)

2. త్రిరత్నాలు – Three Jewels

బుద్ధం శరణం గచ్చామి: బుద్ధుని ఆశ్రయం. (I take refuge in the Buddha)
ధమ్మం శరణం గచ్చామి: ధర్మాన్ని ఆశ్రయం. (I take refuge in the Dhamma – teachings.)
సంఘం శరణం గచ్చామి: బిక్షు సంఘాన్ని ఆశ్రయం. (I take refuge in the Sangha – monastic community.)

3. నాలుగు సత్యాలు – Four Noble Truths

దుఃఖం: జీవితం బాధలతో నిండిపోతుంది. (Suffering exists in life.)
కారణం: మన కోరికలే బాధలకు మూలం. (Desire is the cause of suffering.)
పరిష్కారం: కోరికలు లేకుండా చేస్తే బాధ ఉండదు. (Elimination of desire leads to end of suffering.)
మార్గం: అష్టాంగ మార్గం ద్వారా విముక్తి. (Freedom is attained through the Eightfold Path.)

4. పంచశీల సూత్రాలు – Five Precepts

హింస చేయకూడదు. (Do not harm living beings.)
దొంగతనం చేయకూడదు. (Do not steal.)
అవాంఛిత లైంగిక ప్రవర్తన వదలాలి. (Avoid sexual misconduct.)
అబద్ధం చెప్పకూడదు. (Do not lie.)
మత్తు పదార్థాలు వాడకూడదు. (Avoid intoxicants.)

5. అష్టాంగ మార్గం – Eightfold Path

సమ్యక్ దృష్టి: సత్యం అవగాహన (Right View – Understanding truth)
సమ్యక్ సంకల్పం: సరైన సంకల్పం (Right Intention – Commitment to ethics and self-improvement)
సమ్యక్ వాక్కు: నిజమైన మాటలు (Right Speech – Avoiding lies and harm)
సమ్యక్ కర్మ: సద్గుణ చర్య (Right Action – Ethical conduct)
సమ్యక్ ఆజీవిక: ధర్మబద్ధ జీవనం (Right Livelihood – Honest living)
సమ్యక్ వ్యాయామం: మానసిక నియంత్రణ (Right Effort – Cultivating positive states)
సమ్యక్ స్మృతి: జాగ్రత్తగా జీవనం (Right Mindfulness – Awareness)
సమ్యక్ సమాధి: ధ్యాన ఏకాగ్రత (Right Concentration – Meditative focus)

6. దశ పారమితలు – Ten Perfections

దాన: దాతృత్వం (Generosity)
శీల: నైతికత (Morality)
ఖాంతి: సహనం (Patience)
వీర్యం: శ్రమ (Energy/Effort)
ధ్యానం: ధ్యాన అభ్యాసం (Meditation)
ప్రజ్ఞా: జ్ఞానం (Wisdom)
ఉపేక్షా: సమభావం (Equanimity)
సత్యం: సత్యవాదిత (Truthfulness)
ఆదిత్థాన: సంకల్ప బలం (Resolution)
మైత్రీ-కరుణ: ప్రేమ, దయ (Loving-kindness & Compassion)

CONCEPT ( development of human relations and human resources )

02.బుద్ధుని జీవిత చరిత్ర

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు | బుద్ధుడు

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు

1. బుద్దుడు - (563 - 483 BCE)

తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి.

ప్రతిత్యసముత్పాద,
పటిచ్చసముప్పద
(కార్యకారణత్వం )
(ఒక దాని కారణంగా మరొకటి జరగడం)
గతి తార్కిక భౌతికవాదం

తనకాలపు పరిస్తుతుల మానసిక సంఘర్షణ లోనుంచి స్వీయ సాక్షాత్కారం, స్వీయ ప్రభోదాన్ని పొందాడు. ప్రపంచానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించాడు.

తన ముందు తరం యొక్క భావాలు భావజాలాల నుండి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి తరువాత తరాల తాత్వికులకు, తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధిగా నిలిచాడు.

2. బుద్ధుడి జీవిత కథ | Life of the Buddha

1. జననం మరియు శాక్య వంశం | Birth and Shakya Lineage
బుద్ధుడు (గౌతమ బుద్ధుడు) ఇ.సా.పూ. 563 లో లుంబినిలో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు శాక్యుల రాజు. తల్లి మాయాదేవి, జననానికి కొన్ని రోజులకు ముందు మరణించింది.
2. బాల్యం మరియు రాజభవనం | Childhood and Palace Life
బాల్యంలో బుద్ధుడు రాజభవనంలోనే జీవించాడు. బయటి ప్రపంచం యొక్క బాధలు, వేదనలు తెలియకుండా ఉంచబడ్డాడు.
3. నాలుగు దృశ్యాలు | Four Sights
ఒక రోజు బయటికి వెళ్ళి బుద్ధుడు నాలుగు దృశ్యాలను చూశాడు: వృద్ధుడు, అనారోగ్యంతో బాధపడే వ్యక్తి, మృతదేహం, తపస్వి. ఇవి జీవిత నిస్సారతను తెలియజేశాయి.
4. రాజభవనాన్ని విడిచిపెట్టు | Great Renunciation
29వ ఏట తన భార్య యశోదర మరియు కుమారుడు రాహులను వదిలి బుద్ధుడు రాజభవనాన్ని విడిచాడు.
5. తపస్సు మరియు ధ్యానం | Austerity and Meditation
ఆరేళ్లు తపస్సు చేసిన తర్వాత మాధ్యమ మార్గాన్ని అనుసరించవలసిన అవసరం బుద్ధుడు గ్రహించాడు.
6. బోధి సాధన | Enlightenment
బోధ్ గయలో బోధి వృక్షం కింద ధ్యానం చేసి 35వ ఏట బుద్ధుడయ్యాడు.
7. తొలి బోధన | First Sermon
సార్నాథ్ వద్ద తన తొలి బోధన ఇచ్చాడు — ధర్మచక్ర ప్రవర్తనం.
8. జీవితాంతం మరియు పరినిర్వాణం | Final Days and Parinirvana
80 ఏళ్ల వయస్సులో బుద్ధుడు కుశీనగరంలో పరినిర్వాణాన్ని పొందాడు.
9. ధర్మ పరంపర | Legacy of Teachings
బుద్ధుడు బోధించిన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించింది. బుద్ధం, ధమ్మం, సంఘం అనే త్రిరత్నాలు బౌద్ధమతానికి కేంద్ర బిందువులయ్యాయి.
CONCEPT ( development of human relations and human resources )

02.బుద్ధుడు ముందు మాట

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు

1. Author

సమాజం వసుదైకకుటుంబం యొక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు.

— Chinta Ramamohan

2. ప్రసిద్ధ వాక్యం

"There are no facts, only interpretations."
— Friedrich Nietzsche (1844–1900)

3. ప్రసిద్ధ కవిత

అజ్ఞానపు టంధయుగంలో ఆకలిలో, ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తిలో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసాను — శ్రీ శ్రీ

02.బౌద్ధం అష్టాంగ మార్గం




బౌద్ధం అష్టాంగ మార్గం | Eightfold Path

బౌద్ధం అష్టాంగ మార్గం

అష్టాంగ మార్గం (Eightfold Path) ను బౌద్ధ గ్రంథాలు మూడు భాగాలుగా (3 భాగాలు) విభజిస్తాయి.

1. శీల (Sīla – నీతి / ఆచరణ)

సమ్మా వాచ (సరియైన మాట)
సమ్మా కమ్మంత (సరియైన క్రియ / ఆచరణ)
సమ్మా ఆజీవం (సరియైన జీవనోపాధి)

👉 ఇది నైతిక జీవనం, సమాజానికి హాని కలిగించని ప్రవర్తన.

2. సమాధి (Samādhi – ఏకాగ్రత / ధ్యానం)

సమ్మా వ్యాయామం (సరియైన ప్రయత్నం)
సమ్మా సతి (సరియైన స్మృతి / జాగ్రత్త)
సమ్మా సమాధి (సరియైన ధ్యానం / ఏకాగ్రత)

👉 ఇది మనస్సును నియంత్రించడం, ధ్యానం ద్వారా స్థిరత పొందడం.

3. ప్రజ్ఞ (Paññā – జ్ఞానం / బోధి)

సమ్మా దిట్ఠి (సరియైన దృష్టి)
సమ్మా సంకప్ప (సరియైన సంకల్పం)

👉 ఇది నిజమైన జ్ఞానం, దుఃఖం కారణాన్ని గ్రహించడం, విముక్తి మార్గాన్ని అర్థం చేసుకోవడం.

📌 కాబట్టి అష్టాంగ మార్గం ని మూడు శ్రేణులుగా ఇలా గుర్తుంచుకోవచ్చు:
శీల – సమాధి – ప్రజ్ఞ ✨

సమ్మా సతి (సరియైన స్మృతి / Right Mindfulness) అష్టాంగ మార్గంలోని సమాధి భాగం లోని ఒక ముఖ్యమైన సాధన.

అర్థం:

“స్మృతి” అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోవడం, అవగాహనలో ఉండటం.

గతంలో మునిగిపోకుండా, భవిష్యత్తు ఆలోచనల్లో మునిగిపోకుండా, ప్రస్తుత క్షణంలో పూర్తి జాగ్రత్తగా ఉండటం.

**

బౌద్ధంలో సమ్మా సతి అంటే:

చతురసతి పఠ్ఠాన (Four Foundations of Mindfulness) మీద జాగ్రత్తగా అవగాహన కలిగించడం.

1. కాయానుపశ్యన – శరీరంపై స్మృతి

శ్వాసపై జాగ్రత్తగా దృష్టి పెట్టడం (ఆనాపాన సతి).
శరీర కదలికలు, నడక, కూర్చోవడం, తినడం మొదలైన వాటిని అవగాహనతో గమనించడం.

2. వేదనానుపశ్యన – అనుభూతులపై స్మృతి

సుఖం, దుఃఖం, తటస్థ భావనలను అవి వచ్చిన క్షణంలోనే గమనించడం.

3. చిత్తానుపశ్యన – మనస్సుపై స్మృతి

కోపం, లోభం, భయం, శాంతి వంటి మనోభావాలను అవి ఉన్నట్లుగానే గుర్తించడం.

4. ధమ్మానుపశ్యన – ధర్మంపై స్మృతి

ధర్మబోధనలను, నిజస్వరూపాన్ని అవగాహన చేయడం.

ఉపయోగం:

మనస్సు చెదరిపోకుండా, మాయలో పడకుండా ప్రస్తుతంలో నిలిపే శక్తి.

క్రమంగా శాంతి, ఏకాగ్రత, జ్ఞానం పెంపొందిస్తుంది.

నిర్వాణానికి దారితీసే బలమైన పునాది.

“సమ్మా సతి” అంటే మనం ఏమి చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి అనుభవిస్తున్నామో అవగాహనతో గమనించడం – అదే జాగ్రత్త జీవనం.

భావన (మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి)

02.బుద్ధుడు ఋగ్వేదం కాలం

ఋగ్వేదం చర్చ | Rigveda Complete Notes

ఋగ్వేదం భారతీయ సంస్కృతి, మతం మరియు తత్వశాస్త్రానికి పునాది. ఇది ప్రాచీన వేదాలలో మొదటిది. ఇందులో దేవతా స్తోత్రాలు, సమాజ నిర్మాణం, నదులు, భాషా సంబంధాలు మరియు తాత్విక భావనలు ఉన్నాయి.

ఋగ్వేద కాలపు సమాజం

  • సప్తసింధు ప్రాంతం (పంజాబ్) ప్రధాన కేంద్రం
  • పశుపాలక సంస్కృతి – గోవులు, గుర్రాలు సంపద
  • గ్రామీణ జీవనం
  • వ్యవసాయం తెలిసినా ప్రధాన వృత్తి కాదు
  • యవధాన్యం పండింపు
  • పచ్చిక బీడులు, గ్రామాలు

ప్రసిద్ధ సంఘటన

దశరాజ్ఞ యుద్ధం – సుదాసు అనేక గణాలపై విజయం సాధించాడు.

ఋగ్వేద దేవతలు

  • ఇంద్ర
  • వరుణ
  • మిత్ర
  • అగ్ని
  • సోమ
  • అశ్వినీ కుమారులు (నాసత్య, దస్ర)

అశ్వినీ దేవతలు “దేవ వైద్యులు”గా ప్రసిద్ధి. ఆరోగ్యం, ఉదయ కాంతికి ప్రతీకలు.

ఋగ్వేద నదులు

  • సరస్వతి
  • సింధు
  • గంగా
  • యమునా
  • సత్లజ్
  • బియాస్
  • రవీ
  • చెనాబ్
  • జీలం
  • కాబూల్

వేదాలు

  • ఋగ్వేదం
  • యజుర్వేదం
  • సామవేదం
  • అథర్వవేదం

ఇతర గ్రంథాలు

  • ఉపనిషత్తులు
  • రామాయణం
  • మహాభారతం
  • పురాణాలు
  • భగవద్గీత

భాషా సంబంధాలు

పర్ష్యన్, స్లావిక్, గ్రీకు, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలతో సంబంధాలు ఉన్నాయి.

  • స్లావిక్ జాతులు – రష్యా, ఉక్రెయిన్
  • ఇరానియన్ – అవేస్తా గ్రంథం
  • ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం

ఋగ్వేద నిర్మాణం

  • 10 మండలాలు
  • 1028 సూక్తాలు
  • 10,000+ మంత్రాలు
  • పద్యరూపంలో రచన

ముఖ్య విషయాలు

  • గాయత్రీ మంత్రం
  • 33 దేవతలు
  • సప్తసింధు సంస్కృతి
  • పశుపాలక జీవనం

సారాంశం

ఋగ్వేదం ప్రాచీన భారతీయ జ్ఞానానికి మూలం. ఇది సమాజం, భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత గురించి విలువైన సమాచారం ఇస్తుంది.

CONCEPT ( development of human relations and human resources )

10.The BIBLE SOLOMAN 📕

సోలమోను – జ్ఞానవంతుడు రాజు | Bible Wisdom King Solomon Telugu

📖 సోలమోను – జ్ఞానవంతుడు రాజు

🔹 సోలమోను ఎవరు?

  • పేరు: సోలమోను (శ్లోమో – శాంతి)
  • తండ్రి: రాజు దావీదు
  • తల్లి: బత్షెబా
  • పాలన కాలం: క్రీపూ 970 – 931
  • ఇశ్రాయేలు మూడవ రాజు

📚 సోలమోను రచనలు

1. సామెతలు (Proverbs)

జ్ఞానముతో జీవించండి. జీవన సూత్రాలు, న్యాయం, వినయం, శ్రమ, ధర్మం.

2. ప్రసంగి (Ecclesiastes)

"వానిటీ ఆఫ్ వానిటీస్" – జీవితం తాత్విక విశ్లేషణ.

3. పరమగీతము (Song of Songs)

ప్రేమ కవితలు, ఆధ్యాత్మిక ప్రేమ భావన.

🧠 జ్ఞానం & తీర్పు

దేవుడు జ్ఞానం ఇచ్చాడు. "సోలమోను తీర్పు" ప్రసిద్ధి.

🏛️ దేవాలయ నిర్మాణం

యెరూషలేం దేవాలయం నిర్మాణం – మొదటి గొప్ప దేవాలయం.

💰 ఐశ్వర్యం

సంపద, శాంతి, బలగాలతో కూడిన రాజ్యం.

🔻 చివరి దశ

విదేశీ ప్రభావంతో ఇతర దేవతల పూజ → రాజ్యం విభజన.

🧭 జీవిత పాఠం

జ్ఞానం ఉన్నా మార్గం తప్పితే పతనం తప్పదు.

📖 చరిత్ర ఆధారాలు

  • 1 రాజులు (Chapters 1–11)
  • 2 దినవృత్తాంతములు (Chapters 1–9)

🌍 ఇతర మతాల్లో

ఇస్లాం: సులైమాన్ – ప్రవక్తగా గౌరవం


10.THE BIBLE .మత్తయి సువార్తా 📕

మత్తయి సువార్త నూతన ఒడంబడికలోని నాలుగు సువార్తలలో మొదటిది. 

అధ్యాయాలు: 28
వాక్యాలు: 1,071
మాటలు: సుమారు 23,684 
(ప్రాంతాన్ని బట్టి తేడా ఉండవచ్చు)


ఇది యేసు క్రీస్తు జీవిత చరిత్రను, ఆయన బోధలను వివరించేదిగా మత్తయి రచించినదిగా భావించబడుతుంది.

మత్తయి 1:1
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము
వంశావళి.
మత్తయి 1:17
ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు. 42 తరములు
మత్తయి 1:18
యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
మత్తయి 1:19
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
మత్తయి 1:20
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;
మత్తయి 1:21
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
మత్తయి 1:22
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
మత్తయి 1:23
అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
మత్తయి 1:24
యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
మత్తయి 1:25
ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
మత్తయి 2:1
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
మత్తయి 2:2
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2:3
హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
మత్తయి 2:4
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
మత్తయి 2:5
అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏలయనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వరా వ్రాయబడియున్నదనిరి.
మత్తయి 2:6
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
మత్తయి 2:7
ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
మత్తయి 2:8
మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.
మత్తయి 2:9
వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
మత్తయి 2:10
వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,
మత్తయి 2:11
తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
మత్తయి 2:12
తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
ఐగుప్తునకు
మత్తయి 2:13
వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.
మత్తయి 2:14
అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,
మత్తయి 2:15
ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
మత్తయి 2:16
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
మత్తయి 2:17
అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను
మత్తయి 2:18
రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
యూదయదేశము
గలిలయ ప్రాంతము 
నజరేతను ఊరు 
మత్తయి 2:19
హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
మత్తయి 2:20
నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
మత్తయి 2:21
శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
మత్తయి 2:22
అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
మత్తయి 2:23
ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
మత్తయి 3:3
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
మత్తయి 3:4
ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
మత్తయి 3:5
ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,
మత్తయి 3:6
తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
మత్తయి 3:7
అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచిసర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
మత్తయి 3:8
అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు;
మత్తయి 3:9
దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 3:10
ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి 3:11
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(లేక-నీళ్ళతో.) మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను(లేక, పరిశుద్ధాత్మతోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
మత్తయి 3:12
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
బాప్తిస్మము
మత్తయి 3:13
ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.
మత్తయి 3:14
అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని
మత్తయి 3:15
యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
మత్తయి 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
మత్తయి 3:17
మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మత్తయి 4:1
ఉపవాసము
అప్పుడు యేసు అపవాది(అనగా సాతాను.) చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
మత్తయి 4:2
నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
అపవాది శోధకుడు
మత్తయి 4:3
ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
మత్తయి 4:4
అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:5
అంతట అపవాది(అనగా, సాతాను.) పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
మత్తయి 4:6
నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
మత్తయి 4:7
అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
మత్తయి 4:8
మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
మత్తయి 4:9
నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
మత్తయి 4:10
యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:12
​యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
కపెర్న హూము
మత్తయి 4:13
నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను.
మత్తయి 4:14
​జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
మత్తయి 4:15
చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
మత్తయి 4:16
అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
యేసుపరలోక రాజ్యము
మత్తయి 4:17
అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
శిష్యులు 
మత్తయి 4:18
యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
మత్తయి 4:19
ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
మత్తయి 4:20
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
మత్తయి 4:21
ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
మత్తయి 4:22
వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
స్వస్థపరచుట 
మత్తయి 4:23
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
మత్తయి 4:24
ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
మత్తయి 4:25
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.

మత్తయి 5:1
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
మత్తయి 5:2
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
మత్తయి 5:3
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మత్తయి 5:4
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
మత్తయి 5:5
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
మత్తయి 5:6
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
మత్తయి 5:7
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
మత్తయి 5:8
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
మత్తయి 5:9
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:10
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
మత్తయి 5:11
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
మత్తయి 5:12
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
మత్తయి 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మత్తయి 5:14
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.
మత్తయి 5:15
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
మత్తయి 5:16
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
మత్తయి 5:17
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
మత్తయి 5:18
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 5:19
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.
మత్తయి 5:20
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 5:21
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి 5:22
నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరునిమీద(కొన్ని ప్రాచీన ప్రతులలో-నిర్నిమిత్తముగా అని కూర్చబడియున్నది.) కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
మత్తయి 5:23
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
మత్తయి 5:24
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
మత్తయి 5:25
నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
మత్తయి 5:26
కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి 5:27
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
మత్తయి 5:28
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి 5:29
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
మత్తయి 5:30
నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
మత్తయి 5:31
తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;
మత్తయి 5:32
నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
మత్తయి 5:33
మరియునీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,
మత్తయి 5:34
నేను మీతో చెప్పునదేమనగాఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము,ఒ భూమి తోడన వద్దు,
మత్తయి 5:35
అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
మత్తయి 5:36
నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
మత్తయి 5:37
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి(లేక-కీడునుండి) పుట్టునది.
మత్తయి 5:38
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి 5:39
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
మత్తయి 5:40
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.
మత్తయి 5:41
ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.
మత్తయి 5:42
నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
మత్తయి 5:43
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
మత్తయి 5:44
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
మత్తయి 5:45
ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
మత్తయి 5:46
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా.
మత్తయి 5:47
మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.
మత్తయి 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
మత్తయి 6:1
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.
మత్తయి 6:2
కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:3
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను.
మత్తయి 6:4
అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును
మత్తయి 6:5
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:6
నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:7
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;
మత్తయి 6:8
మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును
ప్రార్థన చేయుడి
మత్తయి 6:9
కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
మత్తయి 6:10
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
మత్తయి 6:11
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మత్తయి 6:12
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
మత్తయి 6:13
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి(లేక-కీడునుండి) మమ్మును తప్పించుము.(కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది)
మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
మత్తయి 6:15
మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
మత్తయి 6:16
మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:17
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
మత్తయి 6:18
అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:19
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
మత్తయి 6:20
పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
మత్తయి 6:21
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
మత్తయి 6:22
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.
మత్తయి 6:23
నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
మత్తయి 6:24
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
మత్తయి 6:25
అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
మత్తయి 6:26
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
మత్తయి 6:27
మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
మత్తయి 6:28
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు
మత్తయి 6:29
అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
మత్తయి 6:30
నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.
మత్తయి 6:31
కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
మత్తయి 6:32
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
మత్తయి 6:33
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
మత్తయి 6:34
రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
మత్తయి 7:1
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
మత్తయి 7:2
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
మత్తయి 7:3
నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
మత్తయి 7:4
నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
మత్తయి 7:5
వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
మత్తయి 7:6
పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
మత్తయి 7:7
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
మత్తయి 7:8
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
మత్తయి 7:9
మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
మత్తయి 7:10
మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా
మత్తయి 7:11
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.
మత్తయి 7:12
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది.
మత్తయి 7:13
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
మత్తయి 7:14
​జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7:16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
మత్తయి 7:17
ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.
మత్తయి 7:18
మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
మత్తయి 7:19
మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి 7:20
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
మత్తయి 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
మత్తయి 7:22
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
మత్తయి 7:23
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
మత్తయి 7:24
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
మత్తయి 7:25
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
మత్తయి 7:26
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
మత్తయి 7:27
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
మత్తయి 7:28
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
మత్తయి 7:29
ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
మత్తయి 8:1
ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
మత్తయి 8:2
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
మత్తయి 8:3
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధియాయెను.
మత్తయి 8:4
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.
మత్తయి 8:5
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి
మత్తయి 8:6
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
మత్తయి 8:7
యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
మత్తయి 8:8
ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
మత్తయి 8:9
నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
మత్తయి 8:10
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 8:11
అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
మత్తయి 8:12
రాజ్య సంబంధులు(మూలభాషలో-రాజ్యకుమారులు) వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 8:13
అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
మత్తయి 8:14
తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
మత్తయి 8:15
ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
మత్తయి 8:16
సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మత్తయి 8:17
ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
మత్తయి 8:18
యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
మత్తయి 8:19
అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
మత్తయి 8:20
అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
మత్తయి 8:21
శిష్యులలో మరియొకడుప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
మత్తయి 8:22
యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.
మత్తయి 8:23
ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
మత్తయి 8:24
అంతట సముద్రముమీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా
మత్తయి 8:25
వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
మత్తయి 8:26
అందుకాయనఅల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
మత్తయి 8:27
ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
మత్తయి 8:28
ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
మత్తయి 8:29
వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
మత్తయి 8:30
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
మత్తయి 8:31
ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
మత్తయి 8:32
ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
మత్తయి 8:33
వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
మత్తయి 8:34
ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
మత్తయి 9:1
తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
మత్తయి 9:2
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా(మూలభాషలో-బిడ్డా) ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
మత్తయి 9:3
ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
మత్తయి 9:4
యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?
మత్తయి 9:5
నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?
మత్తయి 9:6
అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా
మత్తయి 9:7
వాడు లేచి తన యింటికి వెళ్లెను.
మత్తయి 9:8
జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
మత్తయి 9:9
యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
మత్తయి 9:10
ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
మత్తయి 9:11
పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
మత్తయి 9:12
ఆయన ఆ మాటవినిరోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.
మత్తయి 9:13
అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనువాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
మత్తయి 9:14
అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చిపరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా
మత్తయి 9:15
యేసుపెండ్లి కుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు.
మత్తయి 9:16
ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును.
మత్తయి 9:17
మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.
మత్తయి 9:18
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.
మత్తయి 9:19
యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.
మత్తయి 9:20
ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ
మత్తయి 9:21
నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
మత్తయి 9:22
యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచికుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను.
మత్తయి 9:23
అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
మత్తయి 9:24
స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
మత్తయి 9:25
జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.
మత్తయి 9:26
ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
మత్తయి 9:27
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి.
మత్తయి 9:28
ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా
మత్తయి 9:29
వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
మత్తయి 9:30
అప్పుడు యేసుఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
మత్తయి 9:32
యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మత్తయి 9:33
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.
మత్తయి 9:34
అయితే పరిసయ్యులుఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
మత్తయి 9:35
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను.
మత్తయి 9:36
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
మత్తయి 9:37
​కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
మత్తయి 9:38
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.
12 మంది శిష్యలు
మత్తయి 10:1
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.
మత్తయి 10:2
ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;
మత్తయి 10:3
ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
మత్తయి 10:4
కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
మత్తయి 10:5
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని
మత్తయి 10:6
ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
మత్తయి 10:7
వెళ్లుచుపరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి.
మత్తయి 10:8
రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
మత్తయి 10:9
మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;
మత్తయి 10:10
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
మత్తయి 10:11
మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
మత్తయి 10:12
ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.
మత్తయి 10:13
ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
మత్తయి 10:14
ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
మత్తయి 10:15
విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 10:16
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.
మత్తయి 10:17
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
మత్తయి 10:18
వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
మత్తయి 10:19
వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
మత్తయి 10:20
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
మత్తయి 10:21
సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.
మత్తయి 10:22
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
మత్తయి 10:23
వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 10:24
శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.
మత్తయి 10:25
శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
మత్తయి 10:26
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
మత్తయి 10:27
చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.
మత్తయి 10:28
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
మత్తయి 10:29
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మత్తయి 10:30
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
మత్తయి 10:31
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
మత్తయి 10:32
మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
మత్తయి 10:33
మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
మత్తయి 10:34
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
మత్తయి 10:35
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
మత్తయి 10:36
​ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
మత్తయి 10:37
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
మత్తయి 10:38
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
మత్తయి 10:39
తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
మత్తయి 10:40
మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.
మత్తయి 10:41
ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
మత్తయి 10:42
మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 11:5
గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
మత్తయి 11:19
మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి(అనేక ప్రాచీన ప్రతులలో-దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము) తీర్పుపొందుననెను.
మత్తయి 11:20
పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
మత్తయి 11:21
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు.
మత్తయి 11:22
విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 11:23
కపెర్నహూమా, ఆకాశముమట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
మత్తయి 11:24
విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 11:25
ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
మత్తయి 11:26
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
మత్తయి 11:27
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
మత్తయి 11:28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మత్తయి 11:29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మత్తయి 11:30
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.