21C.చరిత్ర ఇండియా ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు🌐

భారత దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల జాబితాను  కాలక్రమానుసారంగా (Chronological List Form) 


భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు – కాలక్రమపరంగా

1. డీమాకోస్ – బిందుసారుని కాలంలో (320–273 BC), గ్రీకు రాయబారి


2. మెగాస్తనీస్ – చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో (302–298 BC), Indica రచన


3. టోలెమీ – (130 AD), గ్రీసు జియోగ్రాఫర్, India Geography


4. ఫా-హీన్ – (405–411 AD), చంద్రగుప్తుడు II విక్రమాదిత్య పాలనలో, Fo-Kyo-Ki


5. హ్యూయెన్-త్సాంగ్ – (630–645 AD), హర్షవర్ధనుని పాలనలో, Si-Yu-Ki


6. I-tsing – (671–695 AD), చైనీస్ బౌద్ధ యాత్రికుడు, సన్యాసుల జీవచరిత్రలు


7. అల్-మసూడీ – (957 AD), అరబ్ యాత్రికుడు, Muruj-ul-Zahab


8. అల్-బెరూనీ – (1024–1030 AD), మహ్మూద్ గజ్నీతో వచ్చాడు, Tahqiq-i-Hind


9. మార్కో పోలో – (1292–1294 AD), దక్షిణ భారతదేశం, The Book of Sir Marco Polo


10. ఇబ్న్ బతుతా – (1333–1347 AD), ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం, Rehla


11. షిహాబుద్దీన్ అల్-ఉమారీ – (1348 AD), దమాస్కస్ నుండి, Masalik al Absar


12. నికోలో కాన్టి – (1420–1421 AD), విజయనగర సంగమ వంశం (దేవరాయ I)


13. అబ్దుర్ రజ్జాక్ – (1443–1444 AD), విజయనగర సంగమ వంశం (దేవరాయ II)


14. అథనాసియస్ నికిటిన్ – (1470–1474 AD), బహమనీ రాజ్యం, The Journey Beyond Three Seas


15. డ్యూరేట్ బార్బోసా – (1500–1516 AD), విజయనగర సామ్రాజ్యం


16. డొమింగో పాయిస్ – (1520–1522 AD), కృష్ణదేవరాయ ఆస్థానంలో


17. ఫెర్నావ్ నూనిజ్ – (1535–1537 AD), అచ్యుతదేవరాయ పాలనలో, విజయనగర చరిత్ర


18. జాన్ హ్యూజెన్ వాన్ లిన్స్‌చోటెన్ – (1583 AD), దక్షిణ భారతదేశం


19. విలియం హాకిన్స్ – (1608–1611 AD), జహంగీర్ కాలం


20. సర్ థామస్ రో – (1615–1619 AD), జహంగీర్ ఆస్థానంలో ఇంగ్లండ్ రాయబారి


21. ఎడ్వర్డ్ టెర్రీ – (1616 AD), గుజరాత్ సామాజిక జీవనంపై


22. ఫ్రాన్సిస్కో పెల్సర్ట్ – (1620–1627 AD), సూరత్ మరియు వాణిజ్యం


23. పీటర్ మండి – (1630–1634 AD), షాజహాన్ కాలం


24. జాన్ ఆల్బర్ట్ డే మండెస్టో – (1638 AD), సూరత్ చేరాడు


25. జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ – (1638–1663 AD), షాజహాన్ & ఔరంగజేబ్ పాలనలో


26. నికోలావో మనూచ్చి – (1653–1708 AD), దారా శికోహ్ ఆస్థానంలో


27. ఫ్రాంకోయిస్ బెర్నియర్ – (1656–1717 AD), ఔరంగజేబ్ కాలం, ఫ్రెంచ్ వైద్యుడు


28. జీన్ డే థేవెనాట్ – (1666 AD), అహ్మదాబాద్, గోల్కొండ వివరాలు


29. జాన్ ఫ్రయ్యర్ – (1672–1681 AD), సూరత్ మరియు బాంబే వివరాలు


30. జెమెల్లీ కారేరీ – (1695 AD), మొఘల్ సైన్యం మరియు పరిపాలన వివరాలు


24C.చరిత్ర కాలమానము @

భాస్కరుడు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.

భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను.ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరుడు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరుడు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరుని వంశ వృక్షము:

త్రివిక్రమ -----> భాస్కరభట్ట-----> గోవింద-----> ప్రభాకర----> మనోరధ----> మహేశ్వర----> భాస్కరాచార్య----> లక్ష్మీధర.

 (సా.శ.. 499), వరాహమిహిరుడు

చంద్ర,  గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత

చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.

అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.

హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది.

 ఆర్యభట్టుడు

ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా","కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు

 (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్రలో పేరుపొందిన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ఎక్కువగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ.. 78 లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది.

 "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ.. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది.

  • క్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి (సా.శ.. 1)
  • విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57)
  • శాలివాహనశకం - శాతవాహనులలో పేరొందిన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ.. 78)

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం.దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు 354 రోజులు. అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.

ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.

తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).

తెలుగు నెలలు

  1. చైత్రము
  2. వైశాఖము
  3. జ్యేష్ఠము
  4. ఆషాఢము
  5. శ్రావణము
  6. భాద్రపదము
  7. ఆశ్వీయుజము
  8. కార్తీకము
  9. మార్గశిరము
  10. పుష్యము
  11. మాఘము
  12. ఫాల్గుణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

ఉదాహరణ ;-

  • పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము .
  • పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము.
  • పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము .
  • పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము.
  • పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము .
  • పౌర్ణమి రోజున పూర్వాభాద్ర నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల భాద్రపదము.
  • పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము.
  • పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము.
  • పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము .
  • పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము.
  • పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము.
  • పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము.
హిందూ తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులు: అవి
వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి
గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి
వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి.
శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.
హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది
శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును.
వసుస సంఖ్యఋతువుకాలాలుహిందూ చంద్రమాన మాసాలుఆంగ్ల నెలలులక్షణాలుఋతువులో వచ్చే పండగలు
1వసంతఋతువుSpringచైత్రంవైశాఖం~ ఏప్రిల్13 నుండి జూన్ 10సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలంఉగాదిశ్రీరామ నవమివైశాఖిహనుమజ్జయంతి
2గ్రీష్మఋతువుSummerజ్యేష్టంఆషాఢం~ జూన్ 11 నుండి ఆగస్టు 8బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత,వటపూర్ణిమరధసప్తమిగురుపూర్ణిమ
3వర్షఋతువుMonsoonశ్రావణంభాద్రపదం~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి.రక్షా బంధన్శ్రీకృష్ణ జన్మాష్టమివినాయక చవితి,
4శరదృతువుAutumnఆశ్వయుజంకార్తీకం~ అక్టోబరు 7 నుండి డిసంబరు 4తక్కువ ఉష్ణోగ్రతనవరాత్రివిజయదశమిదీపావళి,శరత్ పూర్ణిమ , బిహుకార్తీక పౌర్ణమి,
5హేమంతఋతువుWinterమార్గశిరంపుష్యం~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలంపంచ గణపతి భోగిసంక్రాంతి,కనుమ
6శిశిరఋతువుWinter & Fallమాఘంఫాల్గుణం~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలంవసంత పంచమిరథసప్తమి/మకర సంక్రాంతిశివరాత్రిహోళీ

తిరుగుతున్నప్పుడు ఈ ఎక్స్పోజర్ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. సంవత్సరంలో సగం వరకు (మార్చి 20 నుండి సెప్టెంబరు 22 వరకు), ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు చిట్కాలు, గరిష్ఠ మొత్తం జూన్ 21 న సంభవిస్తుంది. సంవత్సరంలో మిగిలిన సగం వరకు, అదే జరుగుతుంది, కానీ ఉత్తరాదికి బదులుగా దక్షిణ అర్ధగోళం, గరిష్ఠంగా డిసెంబరు 21 చుట్టూ ఉంటుంది. సూర్యుడు భూమధ్యరేఖ వద్ద నేరుగా ఓవర్ హెడ్ అయినప్పుడు రెండు సందర్భాలు విషువత్తులు. ఆ సమయంలో, ఉత్తర ధ్రువం భూమి దక్షిణ ధ్రువం రెండూ కేవలం టెర్మినేటర్‌లో ఉన్నాయి, అందువల్ల పగలు రాత్రి రెండు అర్ధగోళాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. మార్చి విషువత్తు చుట్టూ, ఉత్తర అర్ధగోళం పగటి గంటలు పెరిగేకొద్దీ వసంతాన్ని అనుభవిస్తుంది పగటి గంటలు తగ్గిపోతున్నందున దక్షిణ అర్ధగోళం శరదృతువును అనుభవిస్తోంది.

సంవత్సరంలో సౌర మధ్యాహ్నం సూర్యుని రోజు పొడవు ఎత్తులో మార్పుగా అక్షసంబంధ వంపు ప్రభావం గమనించవచ్చు. శీతాకాలంలో సూర్యుని తక్కువ కోణం అంటే ఇన్కమింగ్ సౌర వికిరణం భూమి ఉపరితలం పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది, కాబట్టి అందుకున్న కాంతి మరింత పరోక్షంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. ఈ ప్రభావం తక్కువ పగటి గంటల మధ్య, భూమి అక్షసంబంధ వంపు రెండు అర్ధగోళాలలో వాతావరణంలో కాలానుగుణ వైవిధ్యానికి కారణమవుతుంది.

దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.

CONCEPT ( development of human relations and human resources )

25C.చరిత్ర ఋగ్వేదం చర్చ 🌐


1464 స్క్రిప్ట్ వేదాలు లభ్యం 
ఆర్యులు - (రాహుల్ సాంకృత్యాయన్
రుగ్వేదం )కంఠస్తంచేసి కాపాడారు
తామ్రయుగం

సుదాసు దాశ రాజ్ఞ యుద్ధం
వ్యవస్థ కు బదులు సామంత వ్యవస్థ
సప్త సింధు (panjab)ఋషులు రుక్కులు రచించారు
పశుపాలకుల సంస్కృతి
గ్రామీణ సంస్కృతి 
వ్యవసాయం తెలుసు ముఖ్యం కాదు గోవులు గుర్రాలు గొర్రెలు మేకలు గొప్ప ధనం 
యవధాన్యాన్ని పండిచారు
పచ్చిక బిడులు గ్రామాలు

భాషభావాల సంబంధాలు పర్ష్యన్లు
 ( ఇరానీయనులు )
అవేస్తా
స్లావులు( శకులు )రష్యా ఉక్రెయిన్ బైలో బుల్గారులు యుగొస్లోవులు జెకోస్లోవులు పోలులు స్లావు జాతి
లిధు వెనియా బాషా వ్యాకరణ 
ప్రాచీన గ్రీకు లాటిన్ ఆధునిక జర్మను ఫ్రెంచ్ ఇంగ్లీష్

హిట్టయిట్టు జాతి మెసెపోటోమియా నాసత్య 
అశ్వినికుమారులు ఋగ్వేదం మరియు భారతీయ పురాణాలలో ప్రసిద్ధులు. వీరిని "దివ్య వైద్యులు" (దేవ వైద్యులు) అని వ్యవహరిస్తారు. సూర్యుని ఉదయం కిరణాలను ప్రతినిధ్యం వహిస్తూ, రోగులను నయంచేసే శక్తిని కలిగినవారిగా వర్ణించబడ్డారు.
*నాసత్య అశ్వినికుమారులు" అంటే:
“సత్యస్వరూపులు, వైద్య దివ్యజంట — అశ్వినికుమారులు” అని అర్థం.*

"నాసత్య" అనే పదం
అశ్వినికుమారులలో ఒకరిని “నాసత్య” అని పిలుస్తారు.
"నాసత్య" అంటే సత్యానికి విరుద్ధుడు కాదు. సంస్కృతంలో "న" (న) + "అసత్య" (అసత్యం కాదు) = "సత్యవంతుడు".
అర్థం: "నాసత్య" = అసత్యం కానివాడు → నిజస్వరూపుడు → రక్షకుడు, వైద్యుడు, హితకారి.

మరొక అశ్వినికుమారుడు పేరు “దస్ర” (అద్భుత కార్యాల నిర్వర్తకుడు).

అశ్వినికుమారుల లక్షణాలు
వీరు జంట దేవతలు.
కాంతివంతమైన రథం మీద స్వర్ణ అశ్వాలతో విహరిస్తారు.
ఉదయకాలంలో సూర్యకిరణాలు, జీవానికి ఆరోగ్యం, ఉల్లాసం నిచ్చేవారుగా భావించబడ్డారు.

👉 
అశ్వినికుమారులు ఇంద్ర వరుణ మిత్ర దేవతలు
సింధు నాగరికత ప్రభావం
సప్త సింధు సగం భారతదేశం
పురు తృత్సు కుసశికులు ప్రముఖ ఆర్య గణాలు 
దాసులు దస్యులు హిమాలయ కిర కిరాత కిలాత chilata ఖస్సులు 

3వేదాలు రుగ్వేద సామవేద 75 మంత్రాలు మాత్రమే వేరు
యాజుర్వేద rugved రుక్కులే ఎక్కువ 

మనుస్మృతి (4-138) , ... "సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయన్న బ్రూయాత్సత్యమప్రియమ్. ప్రియం చ నానృతం బ్రూయదేశ ధర్మః సనాతనః."
(అనువాదం: "నిజం మాట్లాడండి, రమ్యమైన సత్యాన్ని మాట్లాడండి. తారుమారు చేసేలా నిజం మాట్లాడకండి. ఎవరినైనా మెప్పించడానికి లేదా మెచ్చుకోవడానికి తప్పుగా మాట్లాడకండి. ఇది శాశ్వతమైన ధర్మం యొక్క లక్షణం )
సనాతన్' అనే పదానికి సంస్కృతంలో మూలాలు ఉన్నాయి, దీనిని "శాశ్వతమైనది", "పురాతనమైనది", "పూజించదగినది" లేదా "కదలలేనిది" అని అనువదించవచ్చు.
వేదాలు : ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం
మేజర్ & మైనర్ ఉపనిషత్తుల పరిచయం
ఇతిహాస గ్రంథాలు : రామాయణం & మహాభారతం
పురాణ గ్రంథాలు : విష్ణు పురాణం మరియు అగ్ని పురాణం
హిందూ తత్వశాస్త్రంలో నీతి
హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు
భగవద్గీత మరియు 'సెల్ఫ్' అవగాహన
పురుషార్థాలు: మానవ జీవిత లక్ష్యాలు
పతంజలి యొక్క యోగసూత్ర: సిద్ధాంతం మరియు అభ్యాసం
భరతముని నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేయడం (మొదటి అధ్యాయం)
ప్రధాన ఉపనిషత్తుల ప్రాథమిక సిద్ధాంతాలు: చాందోగ్య ఉపనిషద్ & బృహదారణ్యక ఉపనిషద్
ప్రాచీన జ్ఞాన సంప్రదాయం
భాషా తత్వశాస్త్రం: మహాభాష్య మరియు వాక్యపాదీయం పరిచయం
పంచతంత్ర అధ్యయనం
అత్యున్నత మేల్కొలుపు కవులు & తత్వవేత్తలు
జ్ఞానం : సూత్రం, వర్తిక & భాష (వ్యాఖ్యలు)
స్మృతి గ్రంథాల అధ్యయనం: యాజ్ఞవల్క్య స్మృతి
కౌటిల్య అర్థశాస్త్రం
శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య మరియు సదానందలతో వేదాంత తత్వశాస్త్రం అధ్యయనం సంస్కృత భాష

పురాణాలు

భ ద్వయం మ ద్వయం చై వ బ్ర త్రయం వ చతుష్టయం!

అనాపలింగ కూ స్మాని పురాణాని ప్రతే!!

18 విష్ణు బ్రహ్మ శైవ ప్రతి పద్యములు

వేదాలు సూక్తులు పురాణాలు వాటిని పెద్దవి చేసి చూపుతాయి

సత్యంవద

ధర్మం చర

మహాభారతం పాండవుల కథ

పురాణాలద్వార

మాతృ దేవోభవ పితృ దేవోభవ వేదవాక్కు

నిగ్రహం క్షమా కరుణ పవిత్రత

ఇతిహసం పురాణం లో అంతర్వీభాగం వంశాను చరితం 5 లక్షణాలలో ఒకటి

వై యాసకి  వ్యాసప్రవుత్తం

వేదాలు పురాణాలు వ్యాసుడు రచించాడు

వేదాలు ఆపౌరుషాలు రచయిత లేరు

విజ్ఞాన కోశాలు పురాణాలు

పారాశరుడు- వ్యాసుడు- శుకాచార్యుడు

పురాణాలు కథావైవిద్యం కలవి

1సర్గ

2ప్రతి సర్గ

3వంశ చరిత్ర

4మన్వంతరం

5వంశాను చరిత్ర దేశ పాలకులు

ఎన్ని లోపాలున్న పురాణాలను కాపాడుకోవాలి -రచయిత పంచ యజ్ఞం అగ్ని హోత్రావధానులు

1850 లలో మాక్స్ ముల్లర్, పశ్చిమ అర్యులు తూర్పు ఆర్యులు అనే రెండు ఆర్య జాతుల భావనను ప్రవేశపెట్టాడు. కాకసస్ ప్రాంతం నుండి ఐరోపా వైపు వెళ్ళిన వారు పశ్చిమ ఆర్యులు కాగా, భారతదేశానికి వలస వచ్చిన వారు తూర్పు ఆర్యులు. ముల్లర్ ఇలా రెండు సమూహాలుగా విడదీసి, పశ్చిమ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యతను, విలువనూ ఆపాదించాడు. అదెలా ఉన్నప్పటికీ, ఈ "తూర్పు ఆర్య జాతి తూర్పు ప్రాంతపు స్థానికుల కంటే శక్తివంతమైన వారు. వారు స్థానికులను సులభంగా జయించగలిగారు" అని కూడా అతడు సిద్ధాంతీకరించాడు. 

ముల్లర్ ప్రతిపాదించిన ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే రెండు-జాతుల ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని హెర్బర్ట్ హోప్ రిస్లీ విస్తరించాడు. కులవ్యవస్థ అనేది స్థానిక ద్రావిడలపై ఇండో-ఆర్యులు సాధించిన ఆధిపత్యపు అవశేషమేనని అతడు సిద్ధాంతీకరించాడు.

రిస్లీ "ఆర్యుల రక్తం, ముక్కు పొడవు వెడల్పుల నిష్పత్తి లను బట్టి అత్యున్నత స్థాయి కులాల నుండి నిమ్న స్థాయి కులాల తారతమ్యతను ఆపాదించాడని థామస్ ట్రాట్మన్ చెప్పాడు. కులానికి జాతికీ మధ్య చూపిన ఈ సారూప్యత చాలా ప్రభావాన్ని చూపింది" 

ఋగ్వేదం సా.పూ. 1200 లో ఉనికి లోకి వచ్చిందని కూడా మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. బుద్ధుడి కాలం నాటికి, అంటే సా.పూ. 600-500 నాటికి సూత్రాలు ఉనికిలో ఉన్నాయి కాబట్టి, వైదిక సారస్వతం లోని ఇతర రచనలైన అరణ్యకాలు, బ్రాహ్మణాలు, వేదాలకు ఒక్కొక్కదానికి 200 ఏళ్ళ చొప్పున ఇచ్చుకుంటూ, తొలి వేదమైన ఋగ్వేదం సా.పూ. 1200 నాటిదని ముల్లర్ లెక్కవేసాడు. అతడి లెక్కపై తీవ్రమైన విమర్శలు రావడంతో 1890 లో అతడు దాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ అతడు వెల్లడించిన ఋగ్వేద కాలం అలాగే ప్రాచుర్యంలో ఉండిపోయింది.

నల్ల సముద్రంకాస్పియన్ సముద్రం మధ్య ఉన్న ప్రాంతానికి కాకసస్ అని పేరు. దీన్ని కాకేసియా అని కూడా అంటారు. ప్రధానంగా ఆర్మేనియాఅజర్‌బైజాన్జార్జియా, దక్షిణ రష్యాలోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణితో సహా కాకసస్ పర్వతాలు చారిత్రికంగా తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య సహజ అవరోధంగా ఉంటాయి.

ఐరోపాలో కెల్లా ఎత్తైన పర్వతమైన రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం, పశ్చిమ కాకసస్‌లో ఉంది.  దక్షిణం వైపున, లెస్సర్ కాకసస్‌లో జావఖేటి పీఠభూమి, అర్మేనియన్ మెరక ప్రాంతాలు ఉన్నాయి. ఈ మెరక ప్రాంతాల్లో కొంత భాగం టర్కీలో ఉంది.

కాకసస్ ఉత్తర కాకసస్, దక్షిణ కాకసస్‌గా విభజించబడింది. అయితే పశ్చిమ కాకసస్ ఉత్తరకా కసస్‌లో ఒక ప్రత్యేక భౌగోళిక ప్రదేశంగా కూడా ఉంది. ఉత్తరాన ఉన్న గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణి ఎక్కువగా రష్యా, జార్జియా, అజర్‌బైజాన్‌లోని ఉత్తరాది భాగాల్లో విస్తరించి ఉంది. దక్షిణాన ఉన్న లెస్సర్ కాకసస్ పర్వత శ్రేణి అనేక స్వతంత్ర రాజ్యాల్లో విస్తరించి ఉంది. ఎక్కువగా ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, ఈశాన్య టర్కీ, ఉత్తర ఇరాన్, స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్‌సాఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది.

ఈ ప్రాంతం అక్కడి భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి: ఇండో-యూరోపియన్, టర్కిక్ భాషలను పక్కన పెడితే, కార్ట్‌వేలియన్, నార్త్‌వెస్ట్ కాకేసియన్, ఈశాన్య కాకేసియన్ భాషా కుటుంబాలు ఈ ప్రాంతానికి చెందినవి.

ఎథ్నోలోగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 142 భాషా కుటుంబాల్లో 7,117 జీవిస్తున్న భాషలున్నాయని అంచనా వేసారు.ఒక మానవ సమూహం తమ దైనందిన జీవితంలో సంభాషించేందుకు వాడే భాషను జీవిస్తున్న భాష అంటారు. అనేక మృత భాషలు కూడా ఉన్నాయి. వీటిని మాతృభాషగా కలిగిన మానవ సమూహాలేమీ లేవని అర్థం. అలాగే కొన్ని లుప్త భాషలు కూడా ఉన్నాయి. మాట్లాడే ప్రజలూ లేనివి, వారసత్వ భాషలు కూడా లేనివి లుప్త భాషలు. ఇకపోతే, సరిగ్గా అధ్యయనం జరగని భాషలు కొన్ని. వీటి గురించి అవి మాట్లాడే వారికి తప్ప బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు.

ప్రపంచ భాషల్లో చాలా వరకు ఇతర భాషలతో బంధుత్వం ఉంటుంది. కానీ వేరే ఏ ఇతర భాష తోటీ సంబంధం లేని భాషలు కొన్ని ఉన్నాయి. వీటిని ఒంటరి భాషలంటారు. వీటి భాషా కుటుంబంలో ఇదొక్క భాషే ఉంటుందన్నమాట. బాస్క్ భాష అలాంటిదే.

అపలా అత్రేయి (RV 8.91), గోధా (RV 10.134.6), ఘోష్ వంటి సంభాషణ శ్లోకాలలో మాట్లాడేవారుగా అసమానంగా కనిపిస్తారు . . ఋగ్వేదంలోని స్త్రీలు చాలా బాహాటంగా మాట్లాడతారు మరియు టెక్స్ట్‌లో పురుషుల కంటే ఎక్కువ లైంగిక విశ్వాసంతో కనిపిస్తారు.  వివాహానికి సంబంధించిన విస్తారమైన మరియు సౌందర్య స్తోత్రాలు ఋగ్వేద కాలంలో అభివృద్ధి చెందాయని సూచిస్తున్నాయి.  వరకట్నానికి సంబంధించిన ఆధారాలు తక్కువగా ఉన్నాయి మరియు అందులో సతీ సాక్ష్యం లేదా సంబంధిత వేద గ్రంథాలు లేవు . 

ఋగ్వేద శ్లోకాలు వచనం యొక్క కొన్ని సంస్కరణల్లో 8.83, 8.70, 8.77 మరియు 1.61 వంటి శ్లోకాలలో అన్నం మరియు గంజి గురించి ప్రస్తావించాయి;  అయినప్పటికీ, వరి సాగు గురించి చర్చ లేదు. అయాస్ (లోహం) అనే పదం ఋగ్వేదంలో ఉంది , అయితే అది ఏ లోహమో అస్పష్టంగా ఉంది. ఋగ్వేదంలో ఇనుము ప్రస్తావన లేదు , ఋగ్వేదం 1000 BCE కంటే ముందే రచించబడిందని పండితులు సహాయం చేశారు . శ్లోకం 5.63 "బంగారంలో కప్పబడిన లోహం" గురించి ప్రస్తావించింది, వేద సంస్కృతిలో లోహపు పని అభివృద్ధి చెందిందని సూచిస్తుంది.

ఋగ్వేదంలో కనిపించే కొన్ని దేవుళ్ళు మరియు దేవతల పేర్లు ప్రోటో-ఇండో-యూరోపియన్ మతం ఆధారంగా ఇతర నమ్మక వ్యవస్థలలో కనిపిస్తాయి , అయితే ఉపయోగించిన చాలా పదాలు ఇతర ఇండో-యూరోపియన్ భాషల పదాలతో సాధారణ మూలాలను పంచుకుంటాయి .అయితే, ఋగ్వేదంలోని దాదాపు 300 పదాలు ఇండో-ఆర్యన్ లేదా ఇండో-యూరోపియన్ కాదు, సంస్కృత మరియు వేద సాహిత్య పండితుడు ఫ్రిట్స్ స్టాల్ పేర్కొన్నాడు .  ఈ 300లో, కపర్డిన్ , కుమారా , కుమారి , కికటా వంటి అనేకం - భారతదేశంలోని తూర్పు మరియు ఈశాన్య (అస్సామీ) ప్రాంతంలో కనిపించే ముండా లేదా ప్రోటో-ముండా భాషల  నుండి వచ్చాయి , ఆస్ట్రోయాసియాటిక్ భాషలలో మూలాలు ఉన్నాయి . 300 మంది జాబితాలోని మిగిలినవి - మ్లెచ్చా మరియు నిర్ వంటివి  - భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ద్రావిడ మూలాలను కలిగి ఉన్నాయి లేదా టిబెటో-బర్మన్ మూలాలకు చెందినవి.  ఒంటె, ఆవాలు మరియు గాడిద వంటి ఋగ్వేదంలో కొన్ని నాన్-ఇండో-యూరోపియన్ పదాలు బహుశా కోల్పోయిన మధ్య ఆసియా భాషకు చెందినవ ఋగ్వేద సంస్కృతం మాట్లాడే వ్యక్తులు ఇప్పటికే ముండా మరియు ద్రావిడ భాష మాట్లాడే వారితో సంభాషించారని, భాషాపరమైన భాగస్వామ్యం స్పష్టమైన సూచనలను అందిస్తుంది, మైఖేల్ విట్జెల్ పేర్కొన్నాడు.

భారతీయ ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలలో తొలి వచనం రూపొందించబడింది మరియు మరింత తాత్వికమైన తరువాతి గ్రంథాలు ఆధునిక యుగం హర్యానా రాష్ట్రమైన ప్రాంతంలో లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కంపోజ్ చేయబడ్డాయి . 

హంసధ్వని మరియు శుభపంతువరాలి వంటి వారి కంపోజిషన్లలో ఋగ్వేద శ్లోకాలను చేర్చడం ద్వారా, ఇవి హిందువులలో దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందాయి .

ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.


The Bronze Age is a historic period, lasting from approximately 3300 BC to 1200 BC. It is characterized by the use of bronze, the use of writing in some areas, and other features of early urban civilization. The Bronze Age is the second principal period of the three-age system proposed in 1836 by Christian Jürgensen Thomsen for classifying and studying ancient societies and history. It is also considered the second phase of three, in the Metal Ages.

ఋగ్వేదం అనేది ప్రాచీన భారతదేశం నుండి వేద సంస్కృత శ్లోకాల . కానానికల్ హిందూ మతాన్ని రూపొందించే నాలుగు గౌరవనీయమైన వేద పుస్తకాలలో (రూతి) ఇది ఒకటి. ప్రాచీన వేద సంస్కృత గ్రంథం ఋగ్వేదం. రెండవ సహస్రాబ్ది BCE నుండి, ఋగ్వేద శబ్దాలు మరియు గ్రంథాలు మౌఖికంగా ఆమోదించబడ్డాయి. వచన పొరలలో సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు ఉన్నాయి.

ఋగ్వేదం అంతరాయం లేని చరిత్ర కలిగిన అరుదైన గ్రంథాలలో ఒకటి, ఎందుకంటే దాని ప్రధాన భాగం సాధారణంగా చివరి కాంస్య యుగానికి చెందినదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా, దాని కూర్పు  మధ్య ఎక్కడో తేదీగా ఉంటుంది. 1500 మరియు 1000 BCE . ఈ వ్యాసం ఋగ్వేదంలోని అన్ని ముఖ్యమైన అంశాలను, అంటే ఋగ్వేదాన్ని రచించిన దాని స్వభావం మరియు ప్రాముఖ్యత, 10 మండలాలతో సహా దాని విభాగాలు, ముఖ్యమైన శ్లోకాలు మరియు మరిన్నింటిని కవర్ చేస్తుంది.


ఋగ్వేద-సంహిత, మొత్తం గ్రంథం పూర్తిగా పద్యాలతో కూర్చబడింది. దేవతలను స్తుతించడానికి ఉద్దేశించిన మంత్రాలను 'రిక్' అని సూచిస్తారు. ఫలితంగా, ఋగ్వేద-సంహిత అనేది ఋక్కుల (సంహిత) సమాహారం. ఋగ్వేదంలోని శాకల చక్రం లేదా పాఠశాల (శాఖ) మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఋగ్వేద సంహితలో సుమారు 10552 మంత్రాలు, మండలాలు అనే పది సంపుటాలుగా విభజించబడ్డాయి . అనువాకులు, అనేక విభాగాలు, ప్రతి మండలాన్ని తయారు చేస్తారు.

ప్రతి అనువాకం సూక్తాలు అని పిలువబడే వివిధ శ్లోకాలతో కూడి ఉంటుంది మరియు ప్రతి సూక్తం ప్రమాదం అని పిలువబడే వివిధ శ్లోకాలతో కూడి ఉంటుంది. ఒక సూక్తం అనేక మంత్రాలను కలిగి ఉంటుంది. సూక్తానికి ఎన్ని మంత్రాలైనా ఉండవచ్చు. కొన్ని మంత్రాలతో కొన్ని సూక్తలు ఉన్నాయి, మరికొన్ని అనేక మంత్రాలతో ఉన్నాయి.

  • ప్రతి సూక్తంలో ఒక ఋషి (ఒక దర్శకుడు), ఒక దేవత (ఒక దేవుడు) మరియు ఒక చండస్ (ఒక మీటర్) ఉంటారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
  • ఋగ్వేద సంహితలో 10552 మంత్రాలు, 10 మండలాలు, 85 అనువాకాలు మరియు 1028 సూక్తాలు ఉన్నాయి .
  • సాధారణంగా, ఋగ్వేద మంత్రాన్ని సూచించేటప్పుడు అనువాకం చెప్పబడదు.

ఋగ్వేద సారాంశం

మండలాలుగా సూచించబడే పది పుస్తకాలు ఋగ్వేదాన్ని రూపొందించాయి. 10,600 శ్లోకాలు మరియు 1,028 శ్లోకాలు ఈ సేకరణలో ఉన్నాయి. 35% శ్లోకాలు మరియు 25% ఋగ్వేదం అంగిరస్ (ఋషుల కుటుంబం)చే వ్రాయబడ్డాయి.

పురాతన ఆర్యన్ దేవతలతో పాటు, ఋగ్వేదంలో ఇతర ముఖ్యమైన ప్రాథమిక దేవతలు కూడా ఉన్నారు. వీటిలో ఆకాశ దేవుడు వరుణుడు, అగ్ని దేవుడు అగ్ని మరియు సూర్య దేవుడు ఉన్నారు.

  • ఋగ్వేదం హిందువుల దేవుడైన శివుడిని పర్వతం మరియు తుఫాను దేవుడు రుద్రకు ఆపాదించింది.
  • ఋగ్వేదం ప్రకారం, హిందూ దేవతల త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు ఒకప్పుడు తక్కువ దేవత.
  • ఋగ్వేదంలో ప్రసిద్ధ గాయత్రీ మంత్రం కూడా ఉంది.
వాస్తవాలువివరణ
ఋగ్వేదం రచించారువేద వ్యాసుడు
ఋగ్వేదంలో దేవతలు33 దేవతలు
ఋగ్వేదం వ్రాయబడింది1500 మరియు 1200 BCE మధ్య.
ఋగ్వేదంలో ప్రధాన దైవంఇంద్రుడు


గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.

  • ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
  • భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
  • భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
  • స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
  • తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
  • సవితుః = ఈ సృష్టి కర్త.
  • వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
  • భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
  • దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
  • ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
  • యః = ఆ పరమేశ్వరుడు.
  • నః ద్యః = మా బుద్ధులను.
  • ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం - ఈ నాలుగు వేదాంగాలు భాషకి సంబంధించినవి

గార్గి వాచక్నవి (సంస్: गार्गी वाचक्नवी ( దేవనాగరి ); గార్గి వాచక్నవి, ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త . వేద సాహిత్యంలో , ఆమె గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవించబడింది ,ప్రసిద్ధ వేదాలను వివరించేది, మరియు బ్రహ్మవాదిని అని పిలుస్తారు , బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి. బృహదారణ్యక ఉపనిషత్‌లోని ఆరవ మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో , విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం అనే తాత్విక చర్చలో ఆమె పాల్గొంటున్నందున ఆమె పేరు ప్రముఖమైనది మరియు ఆమె ఆత్మ (ఆత్మ) సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య మహర్షిని సవాలు చేసింది. ) ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలు వ్రాసినట్లు కూడా చెబుతారు . ఆమె తన జీవితమంతా బ్రహ్మచారిగా కొనసాగింది మరియు సాంప్రదాయ హిందువులచే పూజించబడింది

నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న గడ్డిభూముల (స్టెప్పీలు) నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆ ప్రాంతమే ఇండో-యూరోపియన్ భాషలకు మూలస్థానమనీ ఇండో యూరోపియన్ వలస నమూనా (ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కొత్త రూపం) ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఈ ఇండో యూరోపియన్ వలస నమూనాకు ఈ దేశీయ ఆర్యుల సిద్ధాంతం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

భారతీయ చరిత్ర, గుర్తింపుకు సంబంధించి సాంప్రదాయిక, మతపరమైన అభిప్రాయాలపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. 

హిందుత్వ రాజకీయాల్లో ఈ సిద్ధాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతం, భారతదేశ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రాలకు చెందిన పండితులు ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తారు.  ప్రధాన స్రవంతి పండితుల్లో దీనికి అంతగా మద్దతు లేదు దేశీయ ఆర్యులు అనేవారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదని ప్రధాన స్రవంతి పండితులు ఎక్కువగా నమ్ముతారు.

రోమిల్లా థాపర్ వాదన ఇలా ఉంది: భారతదేశానికి హిందూ గుర్తింపును నిర్మించాలనే తహతహతో సావర్కర్, గోల్వాల్కర్ల నేతృత్వంలోని హిందూ జాతీయవాదులు, అసలు హిందువులే ఆర్యులని, వారు భారతదేశానికే చెందినవారని, ఆర్యుల దండయాత్ర అనేది లేనేలేదు, భారత ప్రజల మధ్య ఘర్షణేమీ లేదు, ఆర్యులు సంస్కృత భాష మాట్లాడేవారు. ఆర్య నాగరికతను వారు భారతదేశం నుండి పశ్చిమానికి విస్తరించారు.

"దేశీయ ఆర్యుల" ఆలోచన సావర్కర్, గోల్వాకర్ రచనల్లో ఉందని విట్జెల్ కూడా కనుక్కున్నాడు. ఉపఖండానికి "అర్యులు" వలస వచ్చారనడాన్ని గోల్వాల్కర్ (1939) ఖండించాడు. విట్జెల్ దీన్ని విమర్శిస్తూ ఈ భావన సమకాలీన ఫాసిజం చెప్పే రక్తం, మట్టిని గుర్తుచేస్తోందని చెప్పాడు. ఈ ఆలోచనలు అంతర్జాతీయవాదం పైన, సామాజికత పైనా ఆధార పడ్డ నెహ్రూ-గాంధీ ప్రభుత్వాల కాలంలో ఉద్భవించినందున, అవి అనేక దశాబ్దాలుగా నిద్రాణమై ఉన్నాయనీ,1980 లలో మాత్రమే అవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయనీ కూడా విట్జెల్ చెప్పాడు

ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.

సోమా అనే వ్యక్తి దేవత "మొక్కల యజమాని", వ్యాధిని నయం చేసేవాడు మరియు సంపదలను ప్రసాదించేవాడు . సోమా కల్ట్ పురాతన ఇరానియన్ల యొక్క సంబంధిత హామా కల్ట్‌కు అనేక సారూప్యతలను ప్రదర్శిస్తుంది మరియు పురాతన ఇండో-యూరోపియన్‌లలో ఒక రకమైన దేవతల అమృతంలో భాగస్వామ్య నమ్మకాలను సూచిస్తుంది.

నాలుగు వేదాలకు సంబంధించి  ఉపనిషత్తులు 
అటువంటి ఉపనిషత్తులు 13 ఉన్నాయి. అవి - బృహదారణ్యక ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు. ఐతేరేయ ఉపనిషత్తు, కౌసితకీ ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, ఈశ ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు, మైత్రి ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు

ఐతరేయ ఉపనిషత్తు : ఋగ్వేదంలో పొందుపరచబడిన, ఐతరేయ మొదటి రెండు ఉపనిషత్తులలో ప్రస్తావించబడిన అనేక ఇతివృత్తాలను పునరావృతం చేస్తుంది, కానీ కొంచెం భిన్నంగా, ధర్మానికి అనుగుణంగా జీవించే జీవితంలో మానవ స్థితి మరియు ఆనందాలను నొక్కి చెబుతుంది .

కౌసితకీ ఉపనిషత్తు : ఋగ్వేదంలో పొందుపరచబడిన ఈ ఉపనిషత్తు మరెక్కడా ప్రస్తావించబడిన ఇతివృత్తాలను కూడా పునరావృతం చేస్తుంది, అయితే వ్యక్తులు ఒకరి నుండి మరొకరు/దేవుని నుండి వేరు చేయబడిన అనుభూతిని కలిగించే వ్యక్తిత్వం యొక్క భ్రాంతిపై ఉద్ఘాటనతో ఉనికి యొక్క ఐక్యతపై దృష్టి పెడుతుంది.

కేన ఉపనిషత్తు : సామవేదంలో పొందుపరచబడిన, కేన కౌశితకి మరియు ఇతరుల నుండి జ్ఞాన శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతివృత్తాలను అభివృద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక సత్యం యొక్క మేధోపరమైన అన్వేషణ భావనను కేన తిరస్కరించింది, స్వీయ-జ్ఞానం ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని అర్థం చేసుకోగలడు.

కథా ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరచబడిన కథ, గతం లేదా భవిష్యత్తు గురించి చింతించకుండా వర్తమానంలో జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు మోక్షం యొక్క భావనను మరియు దానిని వేదాలు ఎలా ప్రోత్సహిస్తున్నాయి.

ఇషా ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరిచిన ఈశా ఏకత్వం మరియు ద్వంద్వత్వం యొక్క భ్రాంతిపై దృష్టి పెడుతుంది మరియు ఒకరి ధర్మానికి అనుగుణంగా ఒకరి కర్మను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతపై ఉద్ఘాటిస్తుంది .

శ్వేతాశ్వతర ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరచబడినది, మొదటి కారణంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఆత్మ మరియు బ్రహ్మం మధ్య సంబంధాన్ని మరియు స్వీయ-వాస్తవికతకు సాధనంగా స్వీయ-క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను చర్చిస్తూ పని కొనసాగుతుంది

ముండక ఉపనిషత్తు : అథర్వవేదంలో పొందుపరచబడినది, మేధో జ్ఞానం కంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక జ్ఞానంపై దృష్టి పెడుతుంది. టెక్స్ట్ స్వీయ-వాస్తవికతగా నిర్వచించబడిన "అధిక జ్ఞానం"తో ఉన్నత మరియు తక్కువ జ్ఞానం మధ్య వ్యత్యాసాన్ని చేస్తుంది.

ప్రశ్న ఉపనిషత్తు : అథర్వ వేదంలో పొందుపరచబడినది, మానవ స్థితి యొక్క అస్తిత్వ స్వభావానికి సంబంధించినది. పునర్జన్మ మరియు మరణ చక్రం నుండి ఒకరి స్వీయ విముక్తికి మార్గంగా ఇది భక్తిపై దృష్టి పెడుతుంది.

మైత్రి ఉపనిషత్తు : యజుర్వేదంలో పొందుపరచబడింది మరియు మైత్రాయనియ ఉపనిషత్ అని కూడా పిలుస్తారు, ఈ పని ఆత్మ యొక్క రాజ్యాంగం, మానవులు బాధపడే వివిధ మార్గాలపై మరియు స్వీయ-వాస్తవికత ద్వారా బాధల నుండి విముక్తిపై దృష్టి పెడుతుంది.

మాండూక్య ఉపనిషత్తు : అథర్ వేదంలో పొందుపరచబడిన ఈ పని OM యొక్క పవిత్ర అక్షరం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో వ్యవహరిస్తుంది . జీవిత పరధ్యానాల నుండి నిర్లిప్తత అనేది ఒకరి ఆత్మను గ్రహించడంలో ముఖ్యమైనదిగా నొక్కి చెప్పబడుతుంది .

ఉపనిషత్తులలో ఏదైనా ఒకటి ప్రేక్షకులకు అంతిమ సత్యాన్ని గ్రహించడానికి వారి స్వంత ఆధ్యాత్మిక పోరాటంలో పాల్గొనడానికి అవకాశాన్ని అందిస్తుంది, అయితే, వేదాలతో కలిపి, అవి మనస్సు మరియు రోజువారీ జీవితంలోని స్పృహ యొక్క ఉన్నత స్థాయిల వైపుకు ఒకరిని ఉన్నతీకరించగలవని భావిస్తారు. . ఎవరైనా గ్రంథాలతో ఎంత ఎక్కువ నిమగ్నమైతే, దైవిక జ్ఞానానికి అంత దగ్గరవుతుందని పేర్కొన్నారు. సత్యాన్ని పట్టుకోవడంలో హేతుబద్ధమైన, మేధోపరమైన ప్రయత్నాలను తిరస్కరించడంపై పదేపదే నొక్కి చెప్పడంతో విభేదించే ఉపన్యాసాల యొక్క అంతర్గతంగా హేతుబద్ధమైన, మేధోపరమైన, స్వభావం యొక్క వైరుధ్యం ద్వారా ఇది ప్రోత్సహించబడుతుంది. దైవిక సత్యం చివరకు ఒకరి స్వంత ఆధ్యాత్మిక పని ద్వారా మాత్రమే అనుభవించబడుతుంది. ఉపనిషత్తుల యొక్క ఈ అంశం బౌద్ధమతం, జైనమతం మరియు సిక్కు మతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

గార్గి వాచక్నవి (సంస్: गार्गी वाचक्नवी ( దేవనాగరి ); గార్గి వాచక్నవి, ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త . వేద సాహిత్యంలో , ఆమె గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవించబడింది ,ప్రసిద్ధ వేదాలను వివరించేది, మరియు బ్రహ్మవాదిని అని పిలుస్తారు , బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి. బృహదారణ్యక ఉపనిషత్‌లోని ఆరవ మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో , విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం అనే తాత్విక చర్చలో ఆమె పాల్గొంటున్నందున ఆమె పేరు ప్రముఖమైనది మరియు ఆమె ఆత్మ (ఆత్మ) సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య మహర్షిని సవాలు చేసింది. ) ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలు వ్రాసినట్లు కూడా చెబుతారు . ఆమె తన జీవితమంతా బ్రహ్మచారిగా కొనసాగింది మరియు సాంప్రదాయ హిందువులచే పూజించబడింది . (సశేషం)
వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో "బీఫ్" ఉండేదని
వారు రాసుకున్న, నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది.
ఇవే ఋజువులు.    

1 - “ అధో అన్నం వాయ్ గోవా” –  "వాస్తావానికి గోవు మన ఆహారం “. – (ఐతేరియ బ్రహ్మణ్యం: - 111.9.8 ) 

2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “ ( ఆశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 ) 

3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు  అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును" 
(బృహదారణ్యకం )

4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “  (శంకారాచార్యులు)

5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. – ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం )

6- భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు ( రామాయణం ) 

7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం )

8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం ) 

9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ( రుగ్వేదం 10 ,14 -1 )  

10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు ( అధర్వణ వేదం – 11.2 , 4 )  

11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు. ( యాజ్ఞవల్క స్మృతి )  

12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచిన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికి విస్మయం కలిగిస్తుంది, గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు. ( వివేకానంద:- ది కంప్లీట్ వర్క్స్ అఫ్ వివేకానంద, వాల్యూం నెంబర్ 3 పేజి 356 )

ఋగ్వేదం - విషయాలు

  1. ఋగ్వేదం – హిందూ ధర్మంలోని ప్రథమ వేదం.
  2. ఋగ్వేద సారాంశం – దేవతా స్తోత్రాల సంకలనం.
  3. ఎవరు రచించారు? – అనేక ఋషులు (ఒక వ్యక్తి కాదు).
  4. ప్రాముఖ్యత – ప్రాచీన జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక మార్గదర్శకం.
  5. 10 మండలాలు – స్తోత్రాల గుంపులుగా విభజన.
  6. ముఖ్య శ్లోకాలు – గాయత్రీ మంత్రం వంటి ప్రసిద్ధ మంత్రాలు.
  7. UPSC – భారత చరిత్ర, సాంస్కృతిక అంశాలలో ప్రాధాన్యం.
 🙏 ఋగ్వేద సూక్తాల్లో నదుల ప్రస్తావన (Rigvedic Hymns with River References) ఇస్తాను.

📜 ఋగ్వేద నదులు – సూక్తాల వారీగా

(ప్రధానంగా నదీస్తుతి సూక్తం Rigveda 10.75 లో ఉంటాయి, మరికొన్ని ఇతర మంత్రాల్లో కూడా కనిపిస్తాయి.)

🌊 Rigveda 10.75 – Nadistuti Sukta

ఇది నదుల స్తుతికి అంకితమైన ప్రత్యేక సూక్తం. ఇందులో ఈ నదులు ఉన్నాయి:

1. గంగా (Ganga) – 10.75.5

2. యమునా (Yamuna) – 10.75.5

3. సరస్వతి (Sarasvati) – 10.75.5

4. శుటుద్రి (Śutudrī – Sutlej) – 10.75.5

5. విపాశ (Vipāśā – Beas) – 10.75.5

6. పరుష్ణీ (Paruṣṇī – Ravi) – 10.75.5

7. అసిక్నీ (Asiknī – Chenab) – 10.75.6

8. వితస్తా (Vitastā – Jhelum) – 10.75.6

9. సింధు (Sindhu – Indus) – 10.75.2, 10.75.7–8

10. కుబ్హా (Kubhā – Kabul River) – 10.75.6

11. క్రము (Krumu – Kurram River) – 10.75.6

🌊 ఇతర సూక్తాలలో ప్రస్తావన

సరస్వతి → Rigveda 6.61; 7.95; 7.96 (ముఖ్యంగా ప్రసిద్ధి)

సింధు → Rigveda 10.75.2–9; 8.20.25

గంగా → ఒక్కసారి మాత్రమే (10.75.5)

యమునా → 10.75.5

✅ సారాంశం

ప్రధాన నదులు ఎక్కువగా Rigveda Mandala 10, Sukta 75లో ఉన్నాయి.

సరస్వతి మరియు సింధుకి ఎక్కువ స్తోత్రాలు ఉన్నాయి.

గంగా మరియు యమునా మాత్రం ఒక్కసారే ప్రస్తావించబడ్డాయి.
బాగుంది 👍. ఇప్పుడు నేను మీకు ఋగ్వేదం 10.75 – నదీస్తుతి సూక్తంలో ప్రస్తావించిన నదులను ఒక పట్టికలో ఇస్తాను.

📊 ఋగ్వేద నదులు – ప్రాచీన పేరు, ఆధునిక పేరు, ప్రస్తుత ప్రాంతం

🕉️ ప్రాచీన నామం (Rigveda) 🌍 ఆధునిక నామం 📌 ప్రస్తుత ప్రాంతం/దేశం

సరస్వతీ (Sarasvati) లుప్త (ఎండిపోయిన నది – ఘగ్గర్-హక్రా నది శకం) హర్యాణా, రాజస్థాన్, పాకిస్తాన్
సింధు (Sindhu) ఇండస్ నది టిబెట్ → భారత్ (లడఖ్) → పాకిస్తాన్
గంగా (Ganga) గంగానది ఉత్తరాఖండ్ → బంగాళాఖాతం (భారత్)
యమునా (Yamuna) యమునానది ఉత్తరాఖండ్ → ఉత్తరప్రదేశ్ (భారత్)
శుటుద్రి (Śutudrī) సత్లజ్ (Sutlej) హిమాచల్ ప్రదేశ్ → పంజాబ్ (భారత్–పాకిస్తాన్)
విపాశ (Vipāśā) బియాస్ (Beas) హిమాచల్ ప్రదేశ్ → పంజాబ్ (భారత్)
పరుష్ణీ (Paruṣṇī) రవి (Ravi) హిమాచల్ ప్రదేశ్ → పంజాబ్ (భారత్–పాకిస్తాన్)
అసిక్నీ (Asiknī) చెనాబ్ (Chenab) జమ్మూ కాశ్మీర్ → పాకిస్తాన్
వితస్తా (Vitastā) జ్హేలం (Jhelum) జమ్మూ కాశ్మీర్ → పాకిస్తాన్
కుబ్హా (Kubhā) కాబూల్ నది అఫ్ఘానిస్తాన్ → పాకిస్తాన్
క్రము (Krumu) కుర్రమ్ నది అఫ్ఘానిస్తాన్–పాకిస్తాన్
రసా (Rasā) గుర్తించని నది (సింబాలిక్ లేదా ఆకాశగంగ/ప్రాచీన నది) అనిశ్చితం
కుహూ (Kuhū) గుర్తించని నది అనిశ్చితం
కృష్టుకా (Kṛṣṭukā) గుర్తించని నది అనిశ్చితం
తృష్ణా (Tṛṣṇā) గుర్తించని నది అనిశ్చితం
చంద్రా (Candrā) చంద్రా నది (హిమాచల్ ప్రదేశ్‌లో చిన్న నది) భారత్

✅ ఇలా చూస్తే, ఋగ్వేద నదులు ప్రధానంగా సప్తసింధు ప్రాంతం (Punjab + Afghanistan + Northwest India)లో ఉన్నాయి.
✅ గంగా, యమునా మాత్రం మొదటిసారిగా ఇక్కడ ప్రస్తావన పొంది, తరువాత కాలంలో అత్యంత పవిత్ర నదులుగా నిలిచాయి.
CONCEPT ( development of human relations and human resources )

28C.చరిత్ర అంబేద్కర్ @


ప్రపంచ మేధావులలో ఒకరు
దళితులకు అయన ఒక స్పోర్టకస్

Ambedkar in the 1950s 1st Minister of Law and Justice
15 August 1947 – 6 October 1951 President Rajendra Prasad Governors General
Louis Mountbatten C. Rajagopalachari
Prime Minister Jawaharlal Nehru Preceded by Position established Succeeded by Charu Chandra Biswas Member of Parliament, Rajya Sabha

3 April 1952 – 6 December 1956 Constituency Bombay State Chairman of the Constitution Drafting Committee

  29 August 1947 – 24 January 1950 Member of the Constituent Assembly of India

 9 December 1946 – 24 January 1950 Constituency • Bengal Province (1946–47)  • Bombay Province (1947–50) Minister of Labour in Viceroy's Executive Council

 22 July 1942 – 20 October 1946 Governors General The Marquess of Linlithgow The Viscount Wavell Preceded by Feroz Khan Noon Legislative positions Leader of the Opposition in the Bombay Legislative Assembly

1937–1942 Member of the Bombay Legislative Assembly

1937–1942 Constituency Bombay City (Byculla and Parel) General Urban Member of the Bombay Legislative కౌన్సిల్

1926–1937 Personal details Born Bhiva Ramji శకపాల్

14 April 1891 Mhow, Central India Agency, British India (now Madhya Pradesh, Ifamily


Died 6 December 1956 (aged 65) New Delhi, India Resting place Chaitya Bhoomi 19°01′30″N 72°50′02″E

Political party Independent Labour Party Scheduled Castes Federation Other political affiliations Republican Party of India
Spouses Ramabai Ambedkar ​ ​(m. 1906; died 1935)​ Savita Ambedkar ​(m. 1948)​ Children Yashwant Relatives Ambedkar family

Education University of Mumbai (BA, MA)
Columbia University (MA, PhD) London School of Economics (MSc, DSc)
Profession Juristeconomistpoliticiansocial reformerwriter
Awards Bharat Ratna (1990, posthumous)
Signature Nickname Babasaheb After graduating from Elphinstone College, University of Bombay, Ambedkar studied economics at Columbia University and the London School of Economics, receiving doctorates in 1927 and 1923, respectively, and was among a handful of Indian students to have done so at either institution in the 1920s. He also trained in the law at Gray's Inn, London.

In his early career, he was an economist, professor, and lawyer. His later life was marked by his political activities; he became involved in campaigning and negotiations for partition, publishing journals, advocating political rights and social freedom for Dalits, and contributing to the establishment of the state of India.
In 1956, he converted to Buddhism, initiating mass conversions of Dalits.
In 1990, the Bharat Ratna, India's highest civilian award, was posthumously conferred on Ambedkar. The salutation Jai Bhim (lit. "Hail Bhim") used by followers honours him. He is also referred to by the nickname Babasaheb (BAH-bə SAH-hayb), meaning "Respected Father".
1932 పూణే act

మే డే - అంబేడ్కర్: "మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?" రవిశంకర్ లింగుట్ల బీబీసీ ప్రతినిధి
సమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని అంబేడ్కర్ చెప్పారు. పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్ వివరించారు. వ్యక్తి తన సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన, తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు. నాటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఈ అంశంపై రచయిత, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి(కస్టమ్స్&ఎక్సైజ్) ఎస్‌ఎన్ బూసితో బీబీసీ మాట్లాడగా- అంబేడ్కర్ కాలంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, దేశంలో కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని, గ్రామాల్లో ఇప్పటికీ అంటరానితనం తీవ్రంగానే ఉందని చెప్పారు. ఎస్‌ఎన్ బూసి 'డాక్టర్ అంబేడ్కర్: ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్(ఆరు సంపుటాలు)', 'మహాత్మా గాంధీ అండ్ బాబాసాహెబ్ అంబేడ్కర్' పుస్తకాలతోపాటు బౌద్ధంపై నాలుగు సంపుటాలు రాశారు. అంబేడ్కర్ అందరూ సమానులేనని, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని చెప్పారని, వాటి సాధనకు కృషిచేశారని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని నిషేధించిందని, కానీ కులవ్యవస్థపై నిషేధం లేదని ఆయన ప్రస్తావించారు. 'దళితుడైనందుకే అంబేడ్కర్‌కు అంత గుర్తింపు దక్కలేదు' కార్మికుల కోసం అనేక చట్టాలను అంబేడ్కర్ తీసుకొచ్చారని, కానీ ఆయనకు లభించాల్సినంత విస్తృతమైన గుర్తింపు లభించలేదనే వాదనపై ఎస్‌ఎన్ బూసి స్పందిస్తూ- ఆయన దళితుడు కావడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. అణగారిన వర్గాలు ముఖ్యంగా కార్మిక వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతుండటంపై అంబేడ్కర్ ఆవేదన చెందారు. ఈ వర్గాలకు విముక్తి కల్పించేందుకు అప్పటి సైద్ధాంతిక వాదనలను సవాలు చేశారు. వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయన నాయకత్వంలో, కార్మిక సమస్యలు, పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించింది. కార్మికులందరికీ సరైన వేతనాలు, సరైన పరిస్థితులను హక్కుగా కల్పించింది. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడ్డ తొలి కేబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.

CONCEPT ( development of human relations and human resources )

26C.చరిత్ర గుప్త సామ్రాజ్యం🌐

గుప్త సామ్రాజ్యం చరిత్ర – భారత 'స్వర్ణ యుగం'

గుప్త సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో అత్యంత మహత్తరమైన రాజవంశాలలో ఒకటి. ఇది సుమారు 240 CE నుండి 550 CE వరకు ఉత్తర భారతాన్ని పాలించింది. గుప్తుల పాలనను భారతదేశం యొక్క స్వర్ణ యుగం (Golden Age) గా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ కాలంలో సాహిత్యం, విజ్ఞానం, శాస్త్రం, కళ, వాణిజ్యం, మతం—all flourished remarkably.

ప్రారంభం:
గుప్త వంశ స్థాపకుడు: శ్రీ గుప్తుడు
అసలైన సామ్రాజ్య స్థాపన: సామ్రాట్ చంద్రగుప్త – I (320 CE) చేత జరిగింది.
రాజధాని: పాటలిపుత్రం (ఈ రోజుల్లో పట్నా, బీహార్)

ప్రధాన రాజులు:
1. చంద్రగుప్తుడు – I
గుప్త రాజవంశాన్ని సామ్రాజ్య స్థాయికి తీసుకెళ్లినవాడు.

2. సముద్రగుప్తుడు
మహా యోధుడు, ఇండియన్ నెపోలియన్ గా పరిగణించబడతాడు.
అతని విజయ గాథలు అలహాబాద్ శిలాశాసనంలో ఉన్నాయి.

3. చంద్రగుప్తుడు – II (విక్రమాదిత్యుడు)
కళా, సాహిత్య అభివృద్ధికి విస్తృతంగా పాలన.
అతని అస్తానంలో నవరత్నులు ఉండేవారు – వారిలో కాలిదాసు, వరాహమిహిరుడు, అమరసింహుడు ముఖ్యులు.
గుప్తుల పాలనలో ప్రత్యేకతలు:
వేద మతం ప్రోత్సహించబడింది. అయినా, బౌద్ధమతం, జైనమతం కూడా సహనంగా పరిగణించబడ్డాయి.
నాణయాల ఉత్పత్తి, శాస్త్ర విజ్ఞానం (ఆర్యభట్టుడు), ఆస్త్ర శాస్త్రం, చికిత్స, ఆయుర్వేదం అభివృద్ధి చెందిన కాలం.
అజంతా, ఎల్లోరా వంటి బౌద్ధ గుహల కళారూపాలు గుప్తుల కాలంలో విస్తరించాయి.

పతనం:
5వ శతాబ్దం చివర్లో హున్స్ (Hunas) అనే కశ్మీర్ నుంచి వచ్చిన క్రమవాళ్ల దాడుల వల్ల గుప్తుల శక్తి తగ్గిపోింది.
అనంతరంగా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది.

సారాంశం:
గుప్త సామ్రాజ్యం భారత చరిత్రలో విద్యా, కళ, విజ్ఞాన, ధార్మిక సహనం వంటి అంశాలలో అత్యున్నత శిఖరాలను చేరిన శాశ్వత సంస్కృతిక కాలం. ఇది భారతదేశపు గర్వకారణమైన యుగంగా నిలిచిపోయింది.

శ్రీగుప్తుడు (Sri Gupta) గుప్త వంశానికి స్థాపకుడిగా చరిత్రలో ప్రస్తావించబడ్డాడు. ఇతని పరిపాలన అనుకోనున 240–280 CE మధ్యకాలానికి చెందుతుంది. గుప్త వంశం భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యంగా ఎదగడానికి శ్రీగుప్తుని స్థాపన కీలకమైనదిగా చరిత్రకారులు అభిప్రాయపడతారు.
శ్రీ గుప్తుని చారిత్రక వారసత్వ శ్రేణి (Historical Hierarchy):

1. శ్రీగుప్తుడు
స్థాపకుడు (c. 240–280 CE)
చిన్న ప్రాంతాన్ని పాలించేవాడు – గంగానదీ యావరి ప్రాంతంలో
విరాళాలు ఇచ్చిన ధార్మికుడు (బంగాళాలోని చీన బౌద్ధ ట్రావెలర్ ఇత్సింగ్ రచనల ప్రకారం)

2. ఘటోత్కచుడు (Son of Sri Gupta)
రజన్యాధిపతి (చిన్న రాజు)గా చరిత్రలో ప్రస్తావించబడ్డాడు
పరిపాలన: సుమారు 280–319 CE
గొప్ప విజయాలు లేకపోయినా, వంశానికి బలం ఇచ్చాడు

3. చంద్రగుప్తుడు I
పరిపాలన: c. 319–335 CE
"మహారాజాధిరాజ" అనే బిరుదుతో గుప్తుల సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు
లిచ్ఛవి వంశం రాజకుమార్తె కుమారదేవిను వివాహం చేసుకున్నాడు
ఈ వివాహం వలన బలమైన రాజకీయ మైత్రి ఏర్పడింది
గుప్త సామ్రాజ్య విస్తరణకు ఆదారాన్ని ఏర్పరిచాడు

4. సముద్రగుప్తుడు
"భారత నపోలియన్" అని చరిత్రకారులు గుర్తించారు
అతని కాలం: c. 335–375 CE
దక్షిణ భారతదేశం వరకు విజయయాత్రలు
కవిత్వం, సంగీతం, మరియు మేధో సంపత్తి కలిగిన రాజు

5. చంద్రగుప్తుడు II (విక్రమాదిత్యుడు)
పరిపాలన: c. 375–415 CE
ఉజ్జయినిని రాజధానిగా మార్చాడు
కళా విద్యలకు ప్రోత్సాహం
నవరత్న మండలి

సారాంశంగా:
శ్రీగుప్తుడు → ఘటోత్కచుడు → చంద్రగుప్తుడు I → సముద్రగుప్తుడు → చంద్రగుప్తుడు II
ఈ వారసత్వ శ్రేణి గుప్త సామ్రాజ్యాన్ని భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సున్నితమైన స్వర్ణయుగంగా మార్చింది.

CONCEPT 
( development of human relations and human resources )

12.తాత్విక చింతన పరిశీలన 🌐



లోతైన తాత్విక ప్రశ్న:
"విస్తరమైన జ్ఞానము శోకమును పుట్టించును. 

Ecclesiastes 1:18 –

 "For in much wisdom is much grief; and he that increaseth knowledge increaseth sorrow."

1. ఎందుకు జ్ఞానం శోకాన్ని తెస్తుంది?
వేద శాస్త్రములు (ప్రపంచాన్ని )చదివినా సృష్టి విలాసం తెలియగలేము

(a) అవగాహన పెరుగుతుంది:

మన చుట్టూ ఉన్న అన్యాయాలు, అసమానతలు, మనిషి స్వార్థం, అసత్యం — ఇవన్నీ అజ్ఞానంలో కనిపించవు. కానీ జ్ఞానం పెరిగితే అవన్నీ స్పష్టంగా కనపడతాయి.

(b) అసహాయత భావన:

పెరిగిన జ్ఞానంతో ఎంతో చేయాలనిపిస్తుంది. కానీ మన శక్తి పరిమితమైనప్పుడు... మనం చూసే బాధలను మనం తొలగించలేనప్పుడు... శోకంగా మారుతుంది.

(c) జీవిత అసారత:

సొలొమోను తాత్విక దృష్టిలో:

 "Everything is meaningless... a chasing after the wind."
ఇది వైరాగ్యపు మొదటి అంచు — జీవితం యొక్క స్వరూపం నిరంతరం మారుతుంది, ఏది శాశ్వతం కాదు.

2. శోకంలో ఉన్న ఉత్తరం (The Answer Hidden in Sorrow):

సొలొమోను ఇలా చెప్పినా, ఇది నిస్సహాయత కాదు. అతని సందేశంలో ఒక తాత్విక పరిష్కారం ఉంది:

(a) జ్ఞానాన్ని పరమార్థానికి దారితీసే పద్ధతిగా చూడాలి:

జ్ఞానం మొదట్లో శోకమిస్తే, చివరికి తత్వాన్వేషణ (search for truth) దారి చూపుతుంది.

(b) భౌతిక ప్రపంచం మీద ఆశలు తగ్గిపోతే, అంతర్లీన శాంతి వస్తుంది:

శాశ్వతం కానిదానిపై ఆశలు పెట్టుకుంటే శోకం. కాని శాశ్వతమైన పరమార్థాన్ని గ్రహించినపుడు శాంతి.

ముగింపు భావన:

"జ్ఞానం వల్ల శోకం కలుగుతుంది" అనే వాక్యం, వైరాగ్యానికి ద్వారం.
శోకాన్ని మాత్రమే కాదు, దాని ద్వారా శాంతి, పరిపక్వత, పరిష్కారం పొందడం — ఇదే సొలొమోను చూపిన తత్త్వం.

శోకం – మితమైన తాత్విక దృక్పథం

ఈ పాటలో ఉన్న పంక్తులు:

> "వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం"
"బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై... బ్రతుకుటయే న్యాయం"

వీటి ద్వారా ఒక నిశ్చలమైన నిజం వెల్లడవుతుంది —
జీవితం అనేక ప్రశ్నల సమాహారంగా మారుతుంది. అన్ని సమాధానాల కోసం అన్వేషించడం సహజ మానవ గుణం. కానీ సమాధానాలు అన్నీ ఒకేసారి, ఒకే స్థలంలో దొరకవు. చదువు, శాస్త్రాలు, వేదాలూ గొప్పవే అయినా — అనుభవాల అంచనాల ముందు అవి అప్పుడప్పుడూ చిన్నవిగా అనిపించవచ్చు.

సొలమన్ చేసిన వ్యాఖ్యలు — "జీవితం వ్యర్థమేమో" అనే సందేహం — మనం పొందే జ్ఞానాన్ని సంశయాత్మకంగా చూసే దృక్పథానికి ప్రతిబింబం. కానీ అది నిరాశ కాదు — ఒక నిజమైన అవగాహన. బ్రతుకే ప్రశ్న అయితే, జీవించడమే సమాధానాల వెదకడం అనే మితమైన తాత్వికం ఇందులో కనిపిస్తుంది.

1. Vanity of Vanities

Ecclesiastes 1:2
English:

> “Vanity of vanities,” says the Preacher; “Vanity of vanities, all is vanity.”
Telugu (ప్రసంగి 1:2):
“వ్యర్థము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే” అని ప్రసంగి సెలవిచ్చెను.

2. The Wise and the Fool Die the Same

Ecclesiastes 2:16
English:

> For the wise, like the fool, will not be long remembered; the days have already come when both have been forgotten. Like the fool, the wise too must die!
Telugu (ప్రసంగి 2:16):
జ్ఞానిని మరచిపోవడము మూర్ఖునికంటె ఏమైనా ఎక్కువా? కాలక్రమములో వారిద్దరును మరచివేయబడుదురు; నిశ్చయముగా జ్ఞాని మూర్ఖునికి కలుగునట్లు మరణించును.

3. The Fool Walks in Darkness

Ecclesiastes 2:14
English:

> The wise have eyes in their heads, while the fool walks in the darkness; but I came to realize that the same fate overtakes them both.
Telugu (ప్రసంగి 2:14):
జ్ఞానికిగల దృష్టి అతని తలలో ఉండును; మూర్ఖుడు అంధకారమందు నడుచును; అయితే వారిద్దరినీ ఒకే విధి కలుగును అని నేనెరిగితిని.

4. Much Wisdom Brings Sorrow

Ecclesiastes 1:18
English:

> For with much wisdom comes much sorrow; the more knowledge, the more grief.
Telugu (ప్రసంగి 1:18):
ఎందుకనగా జ్ఞానము అధికమైనంత మాత్రమున బాధయు అధికమైయుండును; జ్ఞానము పెంపొందించువాడు దుఃఖమును పెంపొందించును.

5. The Grave You Are Going To

Ecclesiastes 9:10
English:

> Whatever your hand finds to do, do it with all your might, for in the realm of the dead, where you are going, there is neither working nor planning nor knowledge nor wisdom.
Telugu (ప్రసంగి 9:10):
నీ చేయి చేయగలిగినది ఏదైనను అగ్రహస్తముతో చేయుము; నీవు పోవు పాతాళ మందు యందు కార్యమును ఆలోచనను జ్ఞానమును బుద్ధిని చేయలేవు.

16.తాత్విక చింతన: ఎరుక Awareness🌐

ఎరుక – చైతన్యం, నిజమైన అవగాహన.

బుద్ధుడు – వర్తమాన జీవితం ప్రతిత్య సముత్పదం 
(Dependent Origination)
పై ఆధారపడి ఉంటుంది; ఏదీ స్వతంత్రంగా ఉండదు, అన్ని విషయాలు కారణ-ఫల సంబంధాలతో బంధించబడ్డాయి.
❇️❇️❇️❇️
సోక్రటీస్ – “నిన్ను నీవు తెలుసుకో” అంటే, మన అంతర్మనస్సును పరిశీలించి నిజాన్ని గ్రహించాలి.
Awareness – Consciousness, true understanding.

Buddha – Life in the present is based on Pratītyasamutpāda (Dependent Origination), meaning nothing exists independently; everything is interconnected through cause and effect.
Socrates – "Know thyself" means to examine your inner self and realize the truth.
✳️✳️✳️✳️✳️

 "ఎరుక" (Awareness) 

1. బుద్ధుడు (Buddha – 563–483 BCE)
జీవితంలో దుఃఖం అనివార్యం. దానికి మూలం "తృష్ణ".
Suffering (dukkha) is inevitable in life. Its root is "desire (tṛṣṇā)".

Way / మార్గం: మధ్యమార్గాన్ని అనుసరించి ధ్యానాన్ని బోధించాడు।

Awareness / ఎరుక: అనిత్యత (Impermanence) మరియు ఆత్మలేనితనం (Non-self)ను గ్రహించడం.

2. సోక్రటీస్ (Socrates – 469–399 BCE)

నిజమైన జ్ఞానం అంటే “తనకి తెలియదని తెలుసుకోవడం”.
True wisdom is knowing that you know nothing.

Way / మార్గం: ప్రశ్నల సంభాషణ ద్వారా బోధన (Dialogues and questioning).

Awareness / ఎరుక: ఆత్మపరిశీలన (Self-examination) ద్వారా జీవితం యొక్క అర్థాన్ని గ్రహించడం.

3. యేసు క్రీస్తు (Jesus Christ – ~4 BCE–30 CE)

ప్రేమ, క్షమ, సేవ – ఇవే జీవితం యొక్క సారాం.
Love, forgiveness, and service are the essence of life.

Way / మార్గం: ఉపమానాల ద్వారా బోధించి, తానే మాదిరిగా జీవించాడు.

Awareness / ఎరుక: సేవే దేవం – ఇతరులకు సేవ చేయడమే ఆధ్యాత్మికత (To serve others is divine).

4. ఫ్రాయిడ్ (Sigmund Freud – 1856–1939)
మనసులో కనిపించని అవచేతన శక్తులు మన ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి.
The unconscious mind deeply influences our behavior.

Way / మార్గం: మానసిక విశ్లేషణ (Psychoanalysis) ద్వారా దాగిన భావాలను వెలికితీశాడు.

Awareness / ఎరుక: దాగిన భావాలను తెలుసుకోవడం వల్ల మానసిక స్పష్టత (Mental clarity) వస్తుంది.

5. వేమన (Vemana – ~1650 CE)
మూఢనమ్మకాల మీద విమర్శలు చేసి ప్రజలలో చైతన్యం కలిగించాడు.
He criticized blind beliefs and awakened social awareness.

Way / మార్గం: సరళమైన పద్యాల (Simple poems) ద్వారా మేల్కొలిపాడు.

Awareness / ఎరుక: సత్యం, సరళతే అంతర్ముఖ స్పష్టతకు మార్గం (Truth and simplicity lead to inner clarity).

ముగింపు (Conclusion):
ఈ తాత్వికులు ఎరుకను కేవలం ఆలోచనల ద్వారా కాదు – జీవితాన్ని నిజంగా అనుభవించి, జీవిస్తూ సాధించారు.
These philosophers achieved awareness not just through thought, but by living it fully.


17.తాత్విక చింతన ద్వంద్వాలు 🌐

ద్వంద్వాలు జయించుకుందాం
Let us conquer dualities / conflicts
మన లోపలి ద్వంద్వాలను జయించుకుందాం
Let us overcome our inner dualities

Philosophers and the Dualities They Faced

1. బుద్ధుడు (Buddha) 563–483 BCE
Dualities (Telugu): రాగం – ద్వేషం, దుఃఖం – సుఖం
How Resolved : Middle Path, Meditation

2. సోక్రటీస్ (Socrates) 469–399 BCE
Dualities: అజ్ఞానం – జ్ఞానం
Resolution: Questioning, Ethics

3. యేసు క్రీస్తు (Jesus Christ) 4 BCE – 30 CE
Dualities: గర్వం – వినయం, పాపం – ప్రేమ
Resolution: Service, Forgiveness

4. వేమన (Vemana) 1650 CE
Dualities: అంధవిశ్వాసం – వాస్తవం
Resolution: Satirical Poetry

5. ఫ్రాయిడ్ (Sigmund Freud) 1856–1939
Dualities: Id – Superego, చైతన్యం – అవచేతనము
Resolution: Psychoanalysis

6. మావో జెడోంగ్ (Mao Zedong) 1893–1976
Dualities: సామంతవాదం – కార్మికులు
Resolution: Class Struggle

7. సొలమోన్ (Solomon - Bible) 970–931 BCE
Dualities: మేధ – మూర్ఖత్వం
Resolution: Divine Wisdom

8. ఒమర్ ఖయ్యామ్ (Omar Khayyam)
1048–1131 CE
Dualities: మరణం – జీవితం, భవిష్యత్తు – ప్రస్తుతం
Resolution: Carpe Diem Philosophy (Enjoy the present moment)

సారాంశం (Summary):
ఈ తాత్వికులు జీవితంలో ఎదురైన ద్వంద్వాలను జయించి, సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారు. ప్రతి ఒక్కరు ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచి, చరిత్రను మలిచారు.