09.నా కవితలు Part II

Ch. RamaMohan Kavithalu & Concepts

Ch. RamaMohan, BA.

CONCEPT: Development of Human Relations & Resources

Human values, relationships, and philosophical awareness form the foundation of progress. Ignorance is the enemy. Knowledge lights the path forward.

🌾 అప్పుడు – ఇప్పుడు

అప్పుడు విద్య వెలుగులు అందరికీ చేరేవి,
ఇప్పుడు జ్ఞానం దూరమై ధనం aaదారమైపోయింది.
అప్పుడు వైద్యం మనసుతో సేవ చేసేది,
ఇప్పుడు వ్యాపారంగా మారి మానవత మాయమైంది.
అప్పుడు సమయం విస్తారంగా విరజిమ్మేది,
ఇప్పుడు గడియారంలో క్షణం విలువై పోయింది.
అప్పుడు బంధాలు మనసుకు మధుర గీతాలు,
ఇప్పుడు అవి ఫోన్ స్క్రీన్‌ల ప్రతిధ్వనులయ్యాయి.

నీ చూపులు

నీ చూపులు వలపుల గాలాలు,
నీ పలుకులు సుస్వరా గీతాలు.
మౌనం చెప్పే భావాలు,
పాండిత్య ప్రకర్షలు.
నీకోసం చేసే నిరీక్షణ,
కలిగించు మధురానుభూతి.
నీ సంగమంలో గడిపే క్షణాలు,
జీవతం జీవనం.

Beloved / English

The stars shimmer in your form,
Like jewels sparkling in the sky,
Your voice is the cooing of the cuckoo,
A melody that echoes in my heart.
Your presence is the confluence of the three rivers,
Every moment spent with you is a heart's treasure.

Philosophical Inspirations

  • Buddha: Pratityasamutpada, guiding humanity through wisdom.
  • Socrates: Pursuit of truth at all costs.
  • Vemana: Social reform through poetic wisdom.
  • Ambedkar: Justice, equality, and constitutional vision.
CONCEPT ( development of human relations and human resources )

04.తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు గురించి వెబ్‌సైట్.. తెలుగు సాంప్రదాయ ానికి సంబంధించిన వెబ్ సైట్.. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. ద్రావిడ భాషల్లో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడేభాష తెలుగు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష తెలుగు. తెలుగు భాషా వ్యవహర్తలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనేకాక భారతదేశంలోని పెక్కు రాష్ట్రాల్లో, విదేశాల్లో అనేక ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. https://cesct.ciil.org/index.html

తెలుగు సాహిత్యం యుగ విభజన

ప్రాఙ్నన్నయ యుగము

సా.శ. 1000 వరకు

నన్నయ యుగము

1000 – 1100

శివకవి యుగము

1100 – 1225

తిక్కన యుగము

1225 – 1320

ఎఱ్ఱాప్రగడ యుగము

1320 – 1400

శ్రీనాధుని యుగము

1400 – 1500

రాయల యుగము

1500 – 1600

దక్షిణాంధ్ర యుగము

1600 – 1775

క్షీణ యుగము

1775 – 1875

ఆధునిక యుగము

1875 – ఇప్పటి వరకు

21వ శతాబ్దపు సాహిత్యం

2000 తరువాత

CONCEPT ( development of human relations and human resources )

04.తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు సాహిత్యాన్ని అధ్యయన సౌలభ్యం కోసం పండితులు అనేక యుగాలుగా విభజించారు. ఈ విభజనలో కొందరు పరిశోధకులు కవుల పేర్లు, కొందరు పాలకుల పేర్లు, మరికొందరు కాలానుగుణ పరిస్థితులను ఆధారంగా తీసుకున్నారు.

తెలుగు సాహిత్యం యుగాలు

  • ప్రాఙ్నన్నయ యుగము – సా.శ. 1000 వరకు
  • నన్నయ యుగము – 1000 నుండి 1100 వరకు
  • శివకవి యుగము – 1100 నుండి 1225 వరకు
  • తిక్కన యుగము – 1225 నుండి 1320 వరకు
  • ఎఱ్ఱాప్రగడ యుగము – 1320 నుండి 1400 వరకు
  • శ్రీనాధుని యుగము – 1400 నుండి 1500 వరకు
  • రాయల యుగము – 1500 నుండి 1600 వరకు
  • దక్షిణాంధ్ర / నాయకరాజుల యుగము – 1600 నుండి 1775 వరకు
  • క్షీణ యుగము – 1775 నుండి 1875 వరకు
  • ఆధునిక యుగము – 1875 నుండి ఇప్పటి వరకు
  • 21వ శతాబ్దపు తెలుగు సాహిత్యం – 2000 తరువాత

పాలకుల ఆధారంగా యుగ విభజన

  • చాళుక్య యుగము
  • కాకతీయ యుగము
  • పద్మనాయక యుగము
  • రెడ్డి రాజుల యుగము
  • తొలి రాయల యుగము
  • మలి రాయల యుగము
  • నవాబుల యుగము
  • నాయక రాజుల యుగము
  • కడపటి రాజుల యుగము
  • కుంఫిణీ యుగము
  • జమీందారీ యుగము
  • ఆధునిక యుగము

సాహిత్య ప్రక్రియల ఆధారంగా యుగ విభజన

  • ప్రాఙ్నన్నయ యుగము (అజ్ఞాత యుగము / శాసన యుగము)
  • భాషాంతరీకరణ యుగము (పురాణ కావ్య యుగము)
  • కావ్య యుగము
  • ప్రబంధ యుగము
  • గద్య, గేయ, యక్షగాన యుగము
  • దక్షిణాంధ్ర యుగము
  • ఆధునిక యుగము – ఖండకావ్య (భావకవితా) యుగము

తెలుగు సాహిత్యానికి సంబంధించిన ముఖ్య విభాగాలు

  • తెలుగు భాష
  • తెలుగు లిపి
  • తెలుగు వ్యాకరణం
  • తెలుగు పద్యం
  • తెలుగు నవల
  • తెలుగు కథ
  • తెలుగు నాటకం
  • జానపద సాహిత్యం
  • శతక సాహిత్యం
  • పురాణ సాహిత్యం
  • తెలుగు పత్రికలు
  • తెలుగు నిఘంటువు
  • తెలుగు బాలసాహిత్యం
  • తెలుగు సామెతలు
  • తెలుగు విజ్ఞాన సర్వస్వం

తెలుగు సాహిత్య అభివృద్ధికి కవులు మాత్రమే కాకుండా, పాలకులు మరియు సాహిత్య పోషకులు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ విధమైన యుగ విభజనను ఆరుద్ర తన "సమగ్రాంధ్ర సాహిత్యం" గ్రంథంలో ఉపయోగించాడు.



తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.

తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు
సా.శ. 1000 వరకు
నన్నయ యుగం
1000 - 1100
శివకవి యుగం
1100 - 1225
తిక్కన యుగం
1225 - 1320
ఎఱ్ఱన యుగం
1320 – 1400
శ్రీనాధ యుగం
1400 - 1500
రాయల యుగం
1500 - 1600
దాక్షిణాత్య యుగం
1600 - 1775
క్షీణ యుగం
1775 - 1875
ఆధునిక యుగం
1875 – 2000
21వ శతాబ్ది
2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యం • తెలుగు నవల
తెలుగు కథ • తెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యం • శతక సాహిత్యం
తెలుగు నాటకం • పురాణ సాహిత్యం
తెలుగు పత్రికలు • పద కవితా సాహిత్యము
అవధానం • తెలుగు వెలుగు
తెలుగు నిఘంటువు • తెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలు • తెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధన • అధికార భాషగా తెలుగు

ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు
నన్నయ యుగము : 1000 - 1100
శివకవి యుగము : 1100 - 1225
తిక్కన యుగము : 1225 - 1320
ఎఱ్ఱాప్రగడ యుగము : 1320 - 1400
శ్రీనాధుని యుగము : 1400 - 1500
రాయల యుగము : 1500 - 1600
దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775
క్షీణ యుగము : 1775 - 1875
ఆధునిక యుగము : 1875 నుండి

సాహిత్యాభివృద్ధికి పోషకులు కూడా ముఖ్య కారణం గనుక ఈ విభజన చేయబడింది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ పద్ధతి వాడాడు.

  1. చాళుక్య యుగము
  2. కాకతీయ యుగము
  3. పద్మనాయక యుగము
  4. రెడ్డి రాజుల యుగము
  5. తొలి రాయల యుగము
  6. మలి రాయల యుగము
  7. నవాబుల యుగము
  8. నాయక రాజుల యుగము
  9. కడపటి రాజుల యుగము
  10. కుంఫిణీ యుగము
  11. జమీందారీ యుగము
  12. ఆధునిక యుగము

ప్రాఙ్నన్నయ యుగము (అజ్ఞాత యుగము, శాసన యుగము)
భాషాంతరీకరణ యుగము (పురాణ కావ్య యుగము)
కావ్య యుగము
ప్రబంధ యుగము
గద్య, గేయ, యక్షగాన యుగము
దక్షిణాంధ్ర యుగము
ఆధునిక యుగము - ఖండకావ్య (భావ కవితా) యుగము

CONCEPT ( development of human relations and human resources )

09.పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు part 2


పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు | PART 2

పల్లెటూరి చిన్నతనం జ్ఞాపకాలు అనగానే మనసులో ఒక అందమైన ప్రపంచం కనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో ఉన్న గ్రామ జీవితం, సంస్కృతి, సంప్రదాయం, ఆనందం – ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని నిర్మించాయి.

🌾 పల్లె జీవితం

పల్లెటూరి ఉదయం చాలా ప్రత్యేకంగా ఉండేది. పొలాలకు వెళ్తున్న రైతులు పాడే పల్లె పాటలు, కాపరులు పశువులతో వెళ్తూ వినిపించే స్వరాలు గ్రామాన్ని ఒక ఆహ్లాద భరిత గ్రామం గా మార్చేవి.

గ్రామంలోని బావి దగ్గర మహిళలు చేరి నీళ్లు తోడుకుంటూ పా డుకునే, మాట్లాడుకునే ఆ క్షణాలు గ్రామ జీవితం యొక్క అందమైన జ్ఞాపకాలు.

🎭 గ్రామ కళలు

ఆ రోజుల్లో గ్రామానికి తరచుగా వచ్చే కళాకారులు గ్రామానికి ఆనందాన్ని తెచ్చేవారు. కాటి కాపరి గారడీ విద్యలు చూపించే వారు చిన్న చిన్న మాయాజాలాలతో పిల్లలను ఆశ్చర్యపరచేవారు.

బుడబుక్కల వారు గ్రామంలో తిరుగుతూ పాటలు పాడేవారు. హరిదాసు ఇంటింటికీ తిరుగుతూ భక్తి గీతాలు పాడేవాడు. అతని గానం వినిపిస్తే గ్రామంలో ఒక భక్తి వాతావరణం ఏర్పడేది.

🎉 పండుగల సంబరం

పల్లెటూరిలో పండుగలు అంటే ఒక పెద్ద ఆనందం. ఉగాది, శ్రీరామ నవమి, దసరా నవరాత్రులు, దీపావళి, వినాయక చవితి, శివరాత్రి వంటి పండుగలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవారు.

గ్రామంలో మత సామరస్యము ఎక్కువగా ఉండేది. క్రిస్మస్, నూతన సంవత్సరం, పీర్ల పండగ, రంజాన్, ఉరుసు పండుగలను అందరూ కలిసి ఆనందంగా జరుపుకునేవారు.

🎭 కళలు మరియు వినోదం

హరికథ, బుర్రకథ, పౌరాణిక నాటకాలు గ్రామ ప్రజలకు వినోదంతో పాటు జ్ఞానాన్ని అందించేవి. పిట్టలదొర, పగటి వేషగాళ్లు వచ్చినప్పుడు గ్రామం మొత్తం ఉత్సాహంగా మారేది.

📚 చదువు మరియు సినిమాలు

పిల్లలకి ఎంతో ఇష్టమైన పత్రికలు చందమామ, బాలమిత్ర. పెద్దలు మాత్రం ఆంధ్ర పత్రిక వార్తా పత్రికలు చదివేవారు. లైబ్రరీ లో కథలు, నవలలు, డిటెక్టివ్ కథలు ఉండేవి.

సినిమాలు చూడటం కూడా ఒక పెద్ద సంబరం. సినిమాల్లో పాటలు, డాన్సులు చూసి పిల్లలు వాటిని అనుకరించేవారు.

🌿 ముగింపు

పల్లెటూరి చిన్నతనం జ్ఞాపకాలు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు. అవి ఒక కాలం యొక్క సంస్కృతి, సంప్రదాయం, ఆనందం. సరళమైన జీవితం లోనే నిజమైన ఆనందం ఉందని మనకు గుర్తు చేసే అమూల్యమైన జ్ఞాపకాలు.


CONCEPT – Development of Human Relations and Human Resources

#TeluguBlog #TeluguWriting #VillageLife #Palleturu #TeluguCulture #BuddhaPhilosophy #Concepts #LifeLessons #IndianCulture #TeluguThoughts

09.పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలుpart I(1965 తర్వాత)

పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు (1965 తర్వాత)

పల్లెటూరు… ఆ చిన్న ఊరు, చిన్న ఇల్లు, కానీ హృదయానికి ఎంతో దగ్గర. ఆ పూరి ఇల్లు, వెనుక భాగంలో ఉన్న చెరువు,ప్రక్కన బావి, వాటిలో నీళ్లు తాగుతూ, ఆ సరదా జ్ఞాపకాలు ఇప్పటికీ నా మధుర గుర్తింపు. పల్లెటూరిలో మన ప్రయాణం ఎప్పుడూ కాలి నడకతోనే ప్రారంభమైయ్యేది, సైకిల్ పై మెల్లగా కదులుతూ, సమీప పొలాలు, చెట్ల మధ్యలో చక్కగా ఊపిరి తీసుకునే అనుభవం.

చీకటి మరియు కిరోసిన్ దీపాలు

1962 కాలం, 1965 తరువాత… గ్రామానికి కరెంటు ఇంకా రాలేదు. రాత్రి కళ్లకు వెలుగు ఇచ్చేది కేవలం కిరోసిన్ దీపాలు. కానీ ఆ చీకటిలోనూ మనం కలిగే ఆనందం, అర్ధరాత్రి నక్షత్రాలను చూస్తూ తల్లిదండ్రులతో, స్నేహితులతో పంచుకునే కథలు, నిజంగా మధురమైనవి. టీవీ లేకపోయినా, రేడియో నుండి వచ్చే సంగీతం, వార్తలు మన ఊరికి ఒక వింత సంచలనం ఇచ్చేవి.

పల్లెటూరి ఆహారం

పల్లెటూరి ఆహారం సాదాసీదా అయినా రుచి తెలుసు. జొన్న అన్నం, రాగి ముద్ద, అక్కుల్ల బియ్యం… వీటికి సువాసన, మనసుకు ఆనందం ఉండేది. పల్లెటూరి భోజనంలో ప్రతి ఘడియా, ప్రతి విందు ఒక ఫొటో లాగా మన మధుర జ్ఞాపకాలలో నిలిచిపోతుంది. చిన్నప్పుడు మనం పల్లెలో ఆడుతూ, పొలాల్లో వర్షపు నీటితో ఆటలు ఆడిన క్షణాలు, ఇంకా గుర్తుకు వస్తే మధురంగా ఉంటుంది.

సాధారణ వస్తువులు, సామాన్య జీవనం

సాధారణ వస్తువులు, సామాన్య జీవనం మనకు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. సైకిల్ మీద ఊరంతా తిరగడం, సైను గుడ్డల నిక్కర్లను వేసుకుని మైదానంలో ఆడడం, Cotton చొక్కాలు వేసుకుని పొలాల్లో పని చేయడం – ఈ చిన్న విషయాలే ఆ కాలం జీవితానికి ప్రత్యేకత ఇచ్చేవి.

విద్యా రంగం

విద్యా రంగం కూడా చాలా సాదాసీదా. బడి సాధారణ, కానీ మనం శ్రద్ధతో చదివేది, స్నేహితులతో పాఠశాల రోడ్డుపై గడపడం, ఆటలు ఆడడం – ప్రతి క్షణం ఒక విలువైన జ్ఞాపకం.

స్నేహితులు, కుటుంబం మరియు పల్లెటూరి జీవనం

పల్లెటూరిలో ప్రతి రోజు ఒక కథ, ప్రతి క్షణం ఒక జ్ఞాపకం. చెట్లు, పొలాలు, ఆ పొడవాటి పల్లె రోడ్లు – ఇవన్నీ మనసులో ముద్రపెట్టినవి. చిన్నపాటి పిల్లలు కలిసి ఆడే ఆటలు, వృద్ధులు చెప్పే కథలు, గ్రామీణ పండుగలు – ఇవన్నీ జీవితాన్ని మధురంగా, స్ఫూర్తిగా మార్చేవి.

సాంప్రదాయ విలువలు మరియు జీవన పాఠం

కల్చరల్ మరియు సామాజికంగా కూడా పల్లెటూరు ఒక ప్రత్యేకత కలిగించేది. జ్ఞాపకాలలో, బౌద్ధిక, సామాజిక, మరియు సాంప్రదాయ విలువలు బలంగా ఉండేవి. ప్రతి ఇంట్లో ఆహారం, కష్టపడి ఉత్పత్తి చేసిన పంటలు, ప్రతి పండుగ, ప్రతి ఉత్సవం – జీవనపు సత్యాలను మనకు అందించేవి.

సాదాసీదా జీవితం, కానీ అంత లోతైన ఆనందం. ఇలాంటి జీవితం ఇప్పుడు మనం పెద్ద నగరాల్లో చూడలేం. ఎలక్ట్రానిక్ gadgets, ఆధునిక సౌకర్యాలు – ఇవన్నీ మనకు సౌకర్యాన్ని ఇస్తాయి, కానీ ఆ సంతృప్తి, ఆ సున్నితమైన ఆనందం ఇవ్వలేవు. పల్లెటూరిలో ప్రతి క్షణం సజీవం, ప్రతి అనుభవం మధురం, ప్రతి జ్ఞాపకం జీవితాన్ని ప్రేమతో నింపుతుంది.

ఇది కేవలం గుర్తింపు మాత్రమే కాదు, జీవన పాఠం కూడా. జ్ఞాపకాలను తేలికగా గుర్తుంచుకోవడం, చిన్న విషయాల్లో ఆనందం పొందడం, మన సమాజాన్ని, మన సంస్కృతిని ప్రేమించడం – ఇవన్నీ పల్లెటూరి జీవితంలోనే మనకు నేర్పించబడేవి. జొన్న అన్నం రుచి, రాగి ముద్ద తినడం, కిరోసిన్ దీపాల కాంతిలో కుటుంబం మరియు స్నేహితులతో గడపడం – ఇవన్నీ మాకు విలువైన జీవన పాఠాలు.

2025లో కూడా ఆ జ్ఞాపకాలు మనసులో మిగిలి, ఆ సౌందర్యాన్ని, సాదాసీదా ఆనందాన్ని గుర్తు చేస్తాయి. పల్లెటూరి జీవితం ఎప్పటికీ మధురం, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి పల్లెటూరి చిన్నతనం, ప్రతి ఇంటి వాసస్థలం, ప్రతి పొలంలో ఆడిన ఆటలు – ఇవన్నీ జీవితాన్ని ఎంతో మధురంగా, శాంతియుతంగా గుర్తు చేస్తాయి.

CONCEPT ( development of human relations and human resources )

04.Purandaradas keertnaTelugu sancrit kannada*

## వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం 

ప||వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం   
పంకజనేత్రం పరమ పవిత్రం          
శంఖ చక్ర ధర చిన్మయ రూపం || 
వెంకటాచల నిలయం||అ.ప.|| 

అంబుజోద్భవ వినుతమ్ 
అగణిత గుణనామం          
తుంబురు నారద గాన విలోలం || 
వెంకటాచల నిలయం||చ||     

మకరకుండలధర మదన గోపాలం          
భక్తపోషక శ్రీ పురందర విఠలమ్  || 
వెంకటాచల నిలయం||

***
ವೆಂಕಟಾಚಲ ನಿಲಯಂ, ವೈಕುಂಠ ಪುರ ವಾಸಂ||2||
ಪಂಕಜನೇತ್ರಂ ಪರಮಪವಿತ್ರಂ||2||
ಶಂಖ ಚಕ್ರಧರಂ ಚಿನ್ಮಯ ರೂಪಂ
                               ||ವೆಂಕಟಾಚಲ||
ಅಂಬುಜೋಧ್ಭವ ವಿನುತಂ
ಅಗಣಿತಗುಣ ನಾಮಂ||ಅಂಬು||
ತುಂಬುರು ನಾರದ ಗಾನ ವಿಲೋಲಂ||2||
ಅಂಬುದಿಶಯನಂ ಆತ್ಮಾಭಿರಾಮಂ
                                   ||ವೆಂಕಟಾಚಲ||
ಪಾಹಿ ಪಾಂಡವ ಪಕ್ಷಂ, ಕೌರವ ಮದಹರಣಂ||2||
ಬಾಹು ಪರಾಕ್ರಮ ಪೂರ್ಣಂ||2||
ಅಹಲ್ಯಾ ಶಾಪಭಯ ನಿವಾರಣಂ 
                                ||ವೆಂಕಟಾಚಲ||
ಸಕಲವೇದ ವಿಚಾರಂ, ಸರ್ವ ಜೀವನಿಕರಂ||2||
ಮಕರ ಕುಂಡಲಧರ, ಮದನ ಗೋಪಾಲಂ||2||
ಭಕ್ತ ಪೋಷಕ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠ್ಠಲಂ

పదాలు ఒక్కటే – లిపులు వేరు : తెలుగు, కన్నడ, సంస్కృత భాషల సారూప్యత
భాషలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ,
వాటి లోతుల్లోకి వెళ్లి చూస్తే
మూలం ఒక్కటే అనే సత్యం స్పష్టంగా తెలుస్తుంది.
ప్రత్యేకంగా తెలుగు, కన్నడ భాషలను పరిశీలిస్తే
వాటి పదసంపదలో పెద్ద భాగం
సంస్కృత మూలాల నుంచే వచ్చిందని అర్థమవుతుంది.
లిపి మారింది – పదం మారలేదు
సంస్కృతం ఒక ప్రాచీన భాష.
దాని ప్రభావంతోనే దక్షిణ భారత భాషలు వికసించాయి.
తెలుగు, కన్నడ భాషల్లో
అనేక పదాలు
అచ్చంగా ఒకేలా ఉంటాయి.
మారేది ఒక్కటే — లిపి.
ఉదాహరణగా కొన్ని పదాలు చూద్దాం:

సంస్కృతం తెలుగు కన్నడ

నిలయం నిలయం ನಿಲಯಂ
నేత్రం
ನೇತ್ರಂ
పరమ
పరమ
ಪರಮ

పవిత్రం
పవిత్రం
ಪವಿತ್ರಂ

వైకుంఠం
వైకుంఠం
ವೈಕುಂಠಂ

ఇక్కడ
అర్థం ఒకటే,
ఉచ్చారణ దగ్గర దగ్గరగా ఉంటుంది,
కానీ లిపి మాత్రమే మారింది.
“వెంకటాచల నిలయం” – ఉత్తమ ఉదాహరణ
పురందరదాసు రచించిన
“వెంకటాచల నిలయం” కీర్తన
ఈ సత్యానికి గొప్ప ఉదాహరణ.
కన్నడలో రాసినా
తెలుగు వారు పాడినా
సంస్కృత పదాలతో నిండినా
భావం మాత్రం ఒక్కటే.
వెంకటాచల నిలయం – వైకుంఠ పురవాసం
పంకజ నేత్రం – పరమ పవిత్రం
ఈ రెండు పంక్తులు
తెలుగు, కన్నడ రెండింట్లోనూ
ఏ వివరణ అవసరం లేకుండా అర్థమవుతాయి.
భాషల మధ్య విభేదం కాదు – సంబంధం
భాషల మధ్య
విభేదాలు వెతకడం కంటే
వాటి మధ్య ఉన్న
సంబంధాన్ని గుర్తించడం అవసరం.
పదాలు కలుపుతాయి
సంస్కృతి కలుపుతుంది
చరిత్ర కలుపుతుంది
లిపులు మారవచ్చు,
కాలం మారవచ్చు,
కానీ భాషా ఆత్మ మాత్రం ఒకటే.
సారాంశం
మూల పదాలు సంస్కృతం
తెలుగు, కన్నడ భాషలు వాటిని స్వీకరించాయి
అర్థం మారలేదు
లిపి మాత్రమే మారింది
అందుకే చెప్పవచ్చు:
“పదాలు ఒక్కటే – లిపులు వేరు.”
                                         ||ವೆಂಕಟಾಚಲ||


ఒకే పాట – లిపి మాత్రమే వేరు
తెలుగు, కన్నడ, సంస్కృతం భాషల్లో
👉 పదాలు చాలా వరకు ఒకటే
👉 ఉచ్చారణ ఒకటే
👉 అర్థం కూడా ఒకటే
కానీ
❗ రాయే విధానం (లిపి) మాత్రమే వేరు
లిపుల తేడా
సంస్కృతం – దేవనాగరి లిపి
తెలుగు – తెలుగు లిపి
కన్నడ – కన్నడ లిపి
ఉదాహరణ
దేవనాగరి: वेंकटाचल निलयं
తెలుగు: వేంకటాచల నిలయం
కన్నడ: ವೇಂಕಟಾಚಲ ನಿಲಯಂ
👉 మూడు లిపుల్లో రాసినా
పాట ఒకటే, భావం ఒకటే
సారాంశం
భాష / భావం ఒకటే – లిపి మాత్రమే వేరు
ఇది పాటలకు, శ్లోకాలకు, మంత్రాలకు కూడా వర్తిస్తుంది.

CONCEPT 
( development of human relations and human resources )

09.ప్రేమ సుధా మంజరి

ప్రేమ సుధా మంజరి

Classic Love అనేది సాంప్రదాయ ప్రేమ భావనలకు ప్రతీక. కట్టుబాటు, త్యాగం, శాశ్వతత్వం, హృదయపూర్వకత—ఇవన్నీ కలిసి ప్రేమను ఒక జీవనశక్తిగా మలుస్తాయి. ప్రేమ అనేది జీవిత శకటానికి అణు ఇంధనంలా పని చేసి, మనిషిని ముందుకు నడిపించే మహోన్నత శక్తి.


P1 : ప్రేమ ప్రయాణం – ఆరంభం

నగుమోము కాంచినంత
నీలాకాశ నక్షత్రములు మెరిసె
పలకరింపుకే కోయిల తన గొంతు సవరించె
ప్రకృతి పరవశంతో పులకించె

తన మృదువైన చిరునవ్వు వికసించిన వెంటనే నీలాకాశంలో తారలు మెరిసాయి,కోయిల కూడా ఆమెకు అభివాదం చెప్పేందుకు తన కంఠం సవరించుకుంది ,
ప్రకృతి ఆనందంతో ఎర్రబారింది,
మేఘాలు గర్జించాయి,
మెరుపులు కూడా జతకట్టాయి,
అంతరంగం అపారమైన శక్తితో నిండింది.

1975 జూలై. నా వయస్సు 14 సంవత్సరాలు. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. స్కూల్ అయిపోయిన తరువాత ఇంటికి నడక దారిని పట్టాను. ఆ దారిలో ఒక ఆరో తరగతి చదువుతున్న చిన్న అబ్బాయి పరిచయమయ్యాడు.

“రోజూ మా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వెళ్తాను. కానీ ఈ రోజు రాలేదు,” అన్నాడు.

మేమిద్దరం మాట్లాడుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి, వేర్వేరు గమ్యాలకు చేరుకున్నాం. ఆ రోజు అలా గడిచిపోయింది.


P2 : దారిలో ఝాన్సీతో పరిచయం

మరుసటి రోజు, అతడే మళ్లీ ఎదురయ్యాడు. ఈసారి అతడి పక్కన ఒక అమ్మాయి.

“ఈమె ఝాన్సీ. నా క్లాస్‌మేట్,” అని పరిచయం చేశాడు.

ఝాన్సీ కొంచెం మొహమాటంగా తలదించుకుంది. నేను నవ్వుతూ “హాయ్” అన్నాను. ఆ రోజు ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఇంటివైపు నడిచాం.

ఆ తరువాత రోజులు మేమిద్దరమే. ఝాన్సీ – నేను. ఇంటికి వెళ్లే దారి మా నిత్య ప్రయాణంగా మారింది.


P3 : బస్సులో (15 పైసల టికెట్)

రోజులు ఆనందభరితంగా గడుస్తున్నాయి ఉదయం పది గంటలకు పాఠశాలకు వచ్చాను. తరగతి గదిలో ఉన్నాను. ఒక్కసారిగా ఆమె మా తరగతికి వచ్చి నన్ను రమ్మని సంకేతం చేసింది. నా classmates ఏమనుకుంటారోనని భయపడుతూ ఆమె దగ్గరకు వెళ్లాను. ఆమె నా చేతిలో చిల్లర పెట్టి, "నీ దగ్గర ఉంచు" అంది. సాయంత్రం బస్సులో ఇంటికి వెళ్లేటప్పుడు టికెట్ తీసుకుని, మిగిలిన డబ్బులు ఆమెకు తిరిగి ఇచ్చేవాడిని. అలా ఆ సంవత్సరం అంతా కొనసాగింది..   కలిసి స్కూల్‌కు రావడం, కలిసి ఇంటికి వెళ్లడం మాకు దినచర్యగా మారింది. మా అనుబంధం క్రమంగా బలపడింది.

ఒక రోజు స్కూల్ అయిన తరువాత, బస్సులో ఝాన్సీ – నేను కలిసి ఇంటికి వెళ్తున్నాము. ఆమె ముందే సీటులో కూర్చొని, తన పక్క సీటును చూపిస్తూ “ఇక్కడ కూర్చో” అని అంది.

నేను కూర్చునే క్షణంలో మా చేతులు స్వల్పంగా తాకాయి. ఆ క్షణం నాకు ఆనందం, సంతోషం, మనసులో ప్రశాంతత ఒకేసారి కలిగాయి.

ఆ బస్సు ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మా బంధం అమాయకత్వపు తీయని గాథగా కొనసాగింది.


P4 : బస్సు కోసం ఎదురుచూపులు

ఋతువులు మారుతున్నాయి. వసంతం పూల సుగంధాన్ని చుట్టుముట్టగా, వర్షాకాలం చిరుజలదారలతో మనసులను తడిమింది.

చలికాలం చల్లని గాలులతో కొత్త అనుభూతులను జతచేసింది. ఎండాకాలం వెచ్చని రాత్రుల నీడన ఇద్దరి అనుబంధం మరింత బలపడింది.

రాత్రి నిద్రలోకి జారుకున్న నాకు తనతో గడిపిన క్షణాలు మనసులో ఊసుల అలజడిగా మారేవి.

ఉదయం సూర్యుడు ఆకాశపు పల్లకిలోంచి పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను మేల్కొలిపేవాడు. ఝాన్సీని స్కూల్‌లో కలవాలన్న కోరిక ప్రతి ఉదయం నాలో పుట్టేది.

1976 జూన్. నాన్న ఉద్యోగం కారణంగా నేను ఏలూరు వెళ్లాలని నిర్ణయం అయ్యింది. ఝాన్సీని, నేను చదివిన స్కూల్‌ని విడిచిపోవడం చాలా కష్టంగా అనిపించింది.

ఆమె తన స్నేహితులతో వచ్చి నాకు వీడ్కోలు చెప్పింది. నా ప్రయాణం ముందుకు సాగిపోయింది. 1976 – Good Bye.

1977 ఇంటర్మీడియట్ మచిలీపట్టణం 

1978 ఇంటర్మీడియట్ మచిలీపట్టణం


P5 : కజిన్ ఇంట్లో కలయిక (1979)

మూడు సంవత్సరాల మౌన ప్రయాణం తరువాత 1979లో ఝాన్సీతో అనుకోకుండా మళ్లీ కలిసాను.

పెదనాన్న గారి మరణం కారణంగా మా కజిన్ లక్ష్మి ఇంటికి ఝాన్సీ కోరిక మేరకు కలిసి వెళ్లాము.

మూడు గంటల పాటు ఝాన్సీతో గడిపిన సమయం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఆ సంభాషణలు నా జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపకాలయ్యాయి.

Love Proposal Episode

1979 సెప్టెంబర్ నెల. రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ప్రేమ లేఖ వ్రాసి మరుసటి రోజు పోస్టు చేశాను.

రెండు రోజుల తరువాత ఝాన్సీ విముఖతతో జవాబు పంపింది. హృదయం భారమైంది.

తెల్లవారు జాము 4 గంటలకు ఆఖరి ఉత్తరం వ్రాసాను —

"మన ప్రేమ పెళ్లికి దారి తీసకపోయినా
నీ మీద నా ప్రేమ నిజం.
వచ్చే జన్మలో ఏ శక్తి విడదీయలేని
స్నేహితులుగా జన్మిద్దాం."

రెండు రోజుల తరువాత ఝాన్సీ ప్రేమను అంగీకరిస్తూ ప్రత్యుత్తరం పంపింది. నా ఆనందానికి అవధులే లేవు. ప్రేమ ఫలించింది.


P6 : కాలేజ్ రోజులు

మా విద్యాభ్యాస ప్రదేశాలు వేర్వేరు అయినా, మా ప్రేమ దూరాన్ని ఎదుర్కొని దృఢమైన అనుబంధంగా మారింది.

ఝాన్సీ ప్రతి సందేశం నాకు నూతన శక్తిని ఇచ్చింది. ఆమె కోసం రాసిన కవితలు, పాటలు నా మనసులో అమరమైన జ్ఞాపకాలయ్యాయి.


P7 : కాలేజీలో ఎదురుపడటం

ఝాన్సీ, ఆమె సోదరి అదే కాలేజీలో చదువుతుండేవారు. చాలాసార్లు ఎదురుపడ్డాం.

మౌనంగా చూస్తూ వారి ముందుగా నడిచేవాడిని. మౌనమే మా సంభాషణగా మారింది.


P8 : పెళ్లి కోసం లేఖ

ప్రేమ నుంచి బాధ్యత వైపు అడుగులు వేయాలన్న ఆలోచన ఈ దశలో మొదలైంది.


P9 : హీరో

ప్రేమలో హీరో అంటే త్యాగం, సహనం, విశ్వాసం కలిగిన మనిషి.


P10 : బాల్య స్నేహితులు – స్కూల్ జ్ఞాపకాలు

స్నేహమే ప్రేమకు మొదటి మెట్టు. ఆ అమాయక రోజులు ఈ కథకు మూలం.


P11 : చెట్టు దగ్గర ప్రతిరోజూ కలయిక

మా మౌన సంభాషణలకు సాక్షిగా నిలిచిన చెట్టు, మా ప్రేమకు నిశ్శబ్ద స్మారకంగా నిలిచింది.


ప్రేమ సుధా మంజరి – ప్రేమ కథ (ఇంకా కొనసాగుతుంది…)

CONCEPT ( development of human relations and human resources )

12.The Chaniky

చాణక్యుడు – చారిత్రక ఆధారాలు
 (Charitrika Adhārālu) 

చాణక్యుని (కౌటిల్యుడు / విష్ణుగుప్తుడు) ఉనికికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రక ఆధారాలు ఇవి: 

1️⃣ అర్థశాస్త్రం చాణక్యునికి ఆపాదించబడిన ప్రధాన గ్రంథం రాజ్యపాలన, ఆర్థిక వ్యవస్థ, గూఢచర్యం, దౌత్యం వంటి అంశాలపై స్పష్టమైన విధానాలు భాష, శైలి, విషయవస్తు—all మౌర్యకాలానికి సరిపోతాయి 
2️⃣ మౌర్య వంశ చరిత్ర చంద్రగుప్త మౌర్యుని గురువుగా చాణక్యుని ప్రస్తావన నంద వంశాన్ని కూలదోసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో అతని పాత్ర
3️⃣ విషాఖదత్తుని నాటకాలు ముద్రారాక్షసం దేవీచంద్రగుప్తం ఈ నాటకాల్లో చాణక్యుడు రాజకీయ వ్యూహకర్తగా స్పష్టంగా చిత్రించబడతాడు 
4️⃣ జైన గ్రంథాలు హేమచంద్రుడు, పరిషిష్టపర్వం మొదలైన రచనల్లో చాణక్యుని కథనం అతని జీవిత సంఘటనలకు ప్రత్యామ్నాయ వివరాలు 
5️⃣ బౌద్ధ సాహిత్యం మహావంస, దీపవంస వంటి గ్రంథాల్లో మౌర్యుల ప్రస్తావన Rajasthan ప్రత్యక్షంగా కాకపోయినా, అతని కాలపరిస్థితుల నిర్ధారణ 
6️⃣ గ్రీకు రచయితల వృత్తాంతాలు మెగస్థనీస్ (Indica) వంటి గ్రీకు రచయితల వర్ణనలు మౌర్య పాలన వ్యవస్థకు అర్థశాస్త్రంతో సారూప్యత
7️⃣ తక్షశిలా సంప్రదాయం తక్షశిలా విద్యాకేంద్రంలో గురువుగా చాణక్యుని ప్రాచీన సంప్రదాయం నోటిమాట ఆధారంగా తరతరాలకు వచ్చిన సమాచారం ✨ 
సారాంశం చాణక్యుడు కేవలం పురాణపాత్ర కాదు. 
అతని ఉనికి — 📜 గ్రంథాల ద్వారా 🎭 నాటకాల ద్వారా
 🏛️ సామ్రాజ్య నిర్మాణం ద్వారా 
📚 విదేశీ వృత్తాంతాల ద్వారా బలంగా నిర్ధారించబడింది.   

చాణక్యుడు (కౌటిల్యుడు / విష్ణుగుప్తుడు) – చారిత్రక టైమ్‌లైన్

  1. క్రీ.పూ. 370 – 350 : చాణక్యుని జననం (సుమారు) – ఉత్తర భారతదేశం / తక్షశిలా ప్రాంతం
  2. క్రీ.పూ. 350 – 330 : తక్షశిలా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం – వేదాలు, రాజకీయం, ఆర్థికం
  3. క్రీ.పూ. 330 : తక్షశిలాలో ఆచార్యుడిగా స్థానం – కౌటిల్యుడు / విష్ణుగుప్తుడు అనే పేర్లు వినియోగం
  4. క్రీ.పూ. 326 : అలెగ్జాండర్ భారతదేశంపై దాడి – రాజకీయ అస్థిరతను గమనించిన చాణక్యుడు
  5. క్రీ.పూ. 325 – 322 : నంద వంశానికి వ్యతిరేకంగా వ్యూహ రచన – చంద్రగుప్త మౌర్యుని శిక్షణ
  6. క్రీ.పూ. 322 : నంద వంశ పతనం – మౌర్య సామ్రాజ్య స్థాపన చంద్రగుప్త మౌర్యుడు రాజు, చాణక్యుడు ప్రధాన మంత్రి
  7. క్రీ.పూ. 322 – 300 : రాజ్య పరిపాలన స్థిరీకరణ – గూఢచర్య, పన్ను వ్యవస్థలు అర్థశాస్త్రం రచన / సంకలనం
  8. క్రీ.పూ. 305 : సెల్యూకస్ నికేటర్‌తో దౌత్య ఒప్పందం
  9. క్రీ.పూ. 300 – 290 : చంద్రగుప్తుని రాజ్యత్యాగం – బిందుసారుని కాలం ప్రారంభం చాణక్యుడు రాజకీయాల నుండి విరమణ (సంప్రదాయం)
  10. క్రీ.పూ. 290 – 280 : చాణక్యుని మరణం (సుమారు)

తరువాతి కాల ప్రస్తావనలు

  • పురాణాలు – విష్ణు, వాయు, మత్స్య పురాణాలు
  • బౌద్ధ గ్రంథాలు – మహావంస, దీపవంస
  • జైన గ్రంథం – పరిషిష్టపర్వం (హేమచంద్రుడు)
  • నాటకం – ముద్రారాక్షసం (విషాఖదత్తుడు)

చాణక్యుడు భారత రాజకీయ తత్వానికి పునాది వేసిన మహా మేధావి.

చంద్రగుప్త మౌర్యుడు – అకాడమిక్ చరిత్ర (Original History)

చంద్రగుప్త మౌర్యుడు (c. 322–298 BCE) భారత ఉపఖండ చరిత్రలో మొదటి సారిగా రాజకీయ ఏకీకరణ సాధించిన రాజు. అతని చరిత్రను మనం సాహిత్య ఆధారాలు + విదేశీ వృత్తాంతాలు + పరిపాలనా సాక్ష్యాలు ఆధారంగా పునర్నిర్మించగలం.

1. కాల నిర్ధారణ (Chronology)

చంద్రగుప్తుని పాలన కాలం క్రీ.పూ. 322 నుండి 298 వరకు అని ఆధునిక చరిత్రకారుల మధ్య విస్తృతంగా అంగీకారం ఉంది. ఈ కాల నిర్ధారణకు ప్రధాన ఆధారం — గ్రీకు రచయిత మెగస్థనీస్ మరియు సెల్యూకస్ నికేటర్‌తో జరిగిన ఒప్పందం (c.305 BCE).

2. నంద వంశ పతనం – చారిత్రక విశ్లేషణ

పాటలిపుత్రంలో పాలించిన ధననందుడుపై ప్రజా అసంతృప్తి ఉన్నదని బౌద్ధ, జైన వృత్తాంతాలు సూచిస్తున్నాయి. చాణక్యుడు (కౌటిల్యుడు) రాజకీయ వ్యూహకర్తగా చంద్రగుప్తుని ఎదుగుదలకు సహకరించాడని అర్థశాస్త్రం + ముద్రారాక్షసం ద్వారా నిర్ధారించబడుతుంది.

3. మౌర్య సామ్రాజ్య స్థాపన (322 BCE)

నంద వంశ పతనానంతరం పాటలిపుత్రం రాజధానిగా మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది. ఇది భారత చరిత్రలో తొలి కేంద్రకృత పరిపాలనా వ్యవస్థ.

4. పరిపాలన – అకాడమిక్ దృష్టి

మౌర్య పరిపాలనపై అత్యంత విశ్వసనీయ ఆధారం — కౌటిల్యుని అర్థశాస్త్రం. దీనిలో:

  • రాజు–మంత్రి సంబంధాలు
  • పన్ను వ్యవస్థ
  • గూఢచర్య విభాగం
  • న్యాయ–శిక్ష విధానం

ఈ వ్యవస్థలను మెగస్థనీస్ తన Indica గ్రంథంలో ప్రత్యక్షంగా ధృవీకరించాడు.

5. గ్రీకు ప్రపంచంతో సంబంధాలు

క్రీ.పూ. 305లో సెల్యూకస్ నికేటర్తో జరిగిన యుద్ధం అనంతరం ఒప్పందం జరిగింది. దాని ప్రకారం:

  • పశ్చిమ భారత ప్రాంతాలు మౌర్యుల ఆధీనంలోకి వచ్చాయి
  • రాజకీయ వివాహ సంబంధం ఏర్పడింది
  • మెగస్థనీస్ పాటలిపుత్రానికి రాయబారిగా వచ్చాడు

6. చివరి దశ – జైన సంప్రదాయం

బౌద్ధ–గ్రీకు ఆధారాలు ఇక్కడ మౌనంగా ఉంటాయి. కానీ జైన గ్రంథాలు చంద్రగుప్తుడు రాజ్యత్యాగం చేసి శ్రవణబెళగొళలో సల్లేఖన ద్వారా మరణించాడని చెబుతాయి. ఈ అంశం సాంప్రదాయ ఆధారంగా పరిగణించబడుతుంది.

7. చరిత్రలో స్థానం (Historical Significance)

  • భారతదేశ తొలి సామ్రాజ్య నిర్మాత
  • కేంద్ర పరిపాలనకు పునాది
  • రాజకీయ వాస్తవవాదానికి ఉదాహరణ
CONCEPT 
( development of human relations and human resources )

09.కవితలు 🌐



1.చావు పలకరిస్తోంది
ఆరు పదుల సహజ 
మరణం సమీపిస్తోంది
నువ్వు ఏమి చెయ్యలేవు
పక్క ఊరి ప్రయాణానికి 
వస్తువులు మూట కడతాం
చెప్పవలసిన జాగ్రత్తలు చెబుతాం
మరి శాశ్వత ప్రయాణానికి?సిద్ధమయ్యేవా?
ఏ మూట అవసరం లేదు 
ఏ జాగ్రత్త తోడు రాదు
మనసు ఖాళీ చేసి వెళ్ళాల్సిందే.


2.హాయిగా జీవించు

సంతోషంగా ఉండు — ఎప్పుడూ.
పోవడంలేదు, పొందడంలేదు.
ప్రతి క్షణాన్ని ఆస్వాదించు — 
అది ఎలాగైతే ఉందో అలా.
ఎవరినీ అల్లకల్లోలపరచకు.
నిన్ను ఎవరూ గందరగోళం చేయనివ్వకు.
శాంతంగా ఉండు. స్వేచ్ఛగా ఉండు


3.1. గులాబీ గుబాళింపు
స్వర నిర్మాణం (భూపాల్ రాగం - మోహన రాగం)
ఆరోహణ: స ర గ ప ధ స
అవరోహణ: స ధ ప గ ర స
(సా – షడ్జం, రి – ఋషభం, గ – గాంధారం, ప – పంచమం, ధ – ధైవతం)
స్వరాలు –  కవిత కోసం
(స గ ప, ప ధ స)
(Means: The fragrance of a rose spreads...)
2. కుక్కపిల్ల కేరింతలు
(స ర గ, గ ప, ప స)
(The puppy’s joyful bark...)
3. పసిపాప బోసినవ్వులు
(స గ ప, ప ధ, స)
(The innocent smile of a baby...)
4. లేగదూడ తల్లి ప్రేమ
(స ర గ, గ ప ధ, స)
(The mother’s love for her calf...)
5. జీవిత మాధుర్యం
(స గ ప, ప ధ స, స)
(The sweetness of life...)
6. కదిలే నది
(స ప, గ ర, స)
(The flowing river...)
7. వింజామరలు తరులు ఝరులు నీలిమబ్బులు
(స గ, గ ప, ప ధ, స)
(The cool breeze, trees, waterfalls, and blue clouds...)
8. ఉదయం భానుడు
(స గ ప, ప ధ, స)
(The morning sun...)
9. కదిలించే హృదయాన్ని
(స ర గ, గ ప, ప ధ, స)
(The heart that moves...)
10. పలికించే కవిత్వాన్ని
(స గ ప, ప ధ, స)
(The poetry that speaks...)
11. కవిత్వమై పరిమళించు
(స గ, గ ప, ప ధ, స)
(Spreading as poetry like fragrance...)

రాగం భావన

ఈ స్వరాలను తాళంతో ఆదితాళం / త్రిశ్ర జగతీ తాళం లో కుదిపితే సంగీత మాధుర్యాన్ని అందిస్తుంది. భూపాల్ రాగం మధురమైన అనుభూతిని కలిగిస్తుందనేందుకు,  కవితకి ఇది చాలా సరైనదిగా అనిపిస్తోంది.
❇️
Since you want to set your poem to Western music using the Bhupali raga (which corresponds to the major pentatonic scale in Western music), I will provide the notes accordingly.

Equivalent Western Scale:

Bhupali raga = Major Pentatonic Scale

Western Notes: C - D - E - G - A (relative to C Major)

Indian Swaras: S - R - G - P - D

Melody for Your Poem (in C Major Pentatonic)

1. The fragrance of the rose spreads (Gulabi Gubalinpu)

(C E G, G A C)

2. The puppy’s joyful bark (Kukka Pilla Kerintalu)

(C D E, E G, G C)

3. The innocent smile of a baby (Pasi Papa Bosina Navvulu)

(C E G, G A, C)

4. A mother’s love for her calf (Lega Dooda Talli Prema)

(C D E, E G A, C)

5. The sweetness of life (Jeevita Madhuryam)

(C E G, G A C, C)

6. The flowing river (Kadile Nadi)

(C G, E D, C)

7. The cool breeze, trees, waterfalls, blue clouds (Vinjamaralu Tarulu Jharulu Neelimabbulu)

(C E, E G, G A, C)

8. The morning sun (Udayam Bhanudu)

(C E G, G A, C)

9. The heart that moves (Kadilinche Hrudayanni)

(C D E, E G, G A, C)

10. The poetry that speaks (Palikinche Kavitvanni)

(C E G, G A, C)

11. Spreading as poetry like fragrance (Kavitvamai Parimalinchu)

(C E, E G, G A, C)

Musical Structure & Feel

Tempo: Moderate (80-100 BPM)

Time Signature: 4/4 (Simple & Flowing)

Style: This could be arranged as a soft folk ballad or a meditative chant with acoustic guitar, piano, or flute accompaniment.

Chord Progression Suggestion: C - G - A minor - G (loop)

4.ప్రేమ విలాపం

ఎగిరే పక్షులమవుదామా? 
ఈదే చేపలమవుదామా? 
చెట్లూ గాలులమవుదామా?
మనుషులమైనాము  దూరమైనాము?

ఏమయినాయి ఊసులు ఉల్లాసాలు  ఎడబాటులు ఎదురు చూపులు 
పంజరంలో చిలకవైనావు పలుకలేవు 
ఎంత కాలం మౌనంగా వుండేవు 

దూరం పెరిగి కాలం కరిగి
లోకాన్ని వీడక ముందే
చుక్కలమౌదామా శాశ్వతంగా 
జగతిలో నిలిచిపోదామా
✳️
5.కథానిక
వసంతంలో మారుతున్న ప్రతాపం

మార్చి నెల మొదటి వారం చండ ప్రచండుడు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మలయానిలుడు శరా ఘాత పరంపరలు  సంధిస్తూ అలసట చెంది ఉపసంహారానికి సమాయత్తుడు అయ్యేట్టున్నాడు ప్రకృతి లో ఉభయలు చేసే విన్యాసం నా శరీరం యావత్తు స్పర్శ వలన గమనిస్తుంది మనస్సు ఆహ్లాదంగా మారింది  
🌻🌻🌻
మార్చి నెల మొదటి వారంలో, ఆకాశం దహనమయ్యేలా భానుడు తన ప్రచండ తేజస్సును ప్రదర్శించసాగాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని ఉగ్రత పెరుగుతూనే ఉంది. చెట్ల నీడ కూడా చాలు అనిపించేలా ఎండ దహించేస్తోంది.

కానీ, మరోవైపు, మలయానిలుడు ఇంకా తాను ఓడిపోలేదని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన శరఘాతాల్లాంటి గాలులతో మృదువైన తాకిడిని కొనసాగిస్తూ, ఎక్కడైనా చెట్లు ఊగిపోతున్నాయా, పూలు తమ సుగంధాన్ని వెదజల్లుతున్నాయా అని పరీక్షిస్తున్నాడు. కానీ అతనికి అలసట పట్టినట్టుంది. భానుడి వేడి పెరుగుతున్న కొద్దీ, తాను క్రమంగా ఉపసంహారానికి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి విన్యాసాలు నా శరీరాన్ని తాకుతూ  విభిన్న అనుభూతుల్ని కలిగిస్తున్నాయి. భానుడి వేడి ఒకవైపు, మలయానిలుడి చివరి గాలులు మరోవైపు—ఈ ద్వంద్వం నా మనసును ఊహల్లోకి తీసుకెళ్లింది. ఇది ఒక కాలచక్రం. ఒకదాని ప్రభావం తగ్గి, మరోదాని ఆధిపత్యం పెరుగుతుంది.

ఈ మార్పులను చూస్తూ నా మనసు ఆహ్లాదంగా మారింది. వసంతం చివరి అంచులలో ప్రవేశిస్తున్న ఈ క్షణాలను ఆస్వాదించాలనే తపన పెరిగింది. ఎందుకంటే, త్వరలోనే ఎండలు మరింత పెరిగి, మలయానిలుడు పూర్తిగా వెనుకంజ వేస్తాడు. ప్రకృతి నిరంతరం మారిపోతూనే ఉంటుంది, మనస్సు దానికి అనుగుణంగా కొత్త భావోద్వేగాలతో నిండిపోతూనే ఉంటుంది.
🍑🍑

6.ఆటవెలది 
బుద్ధ మార్గం 
1.చనిరి సఖులు సర్వురు చనని వారేరి 
2.నుర్వి జనులు కెల్ల నిజము దెలిపె 
3.నిన్న రేపు మాయ నేడు నిజమగున్ 
4.బుద్ధుని గను మేలు బుద్ద మార్గం 

కలత చెంది నెడెలె కానల బుద్ధుడు 
కారుణ్య మూర్తి బుద్ద దేవుడు  
భువి దుఃఖ కారణంబు దెలియ 
బుద్ధుని గను మేలు బుద్ద మార్గం 
   
1.విడచె నాలిన్ సుతుని వీడె భోగములను 
వెడచె నిల్లు వివివరింప దుఃఖ కారణం 
బోధి వృక్షము క్రింద బొందెను జ్ఞానమ్ము 
బుద్ధుని గను మేలు బుద్ద మార్గం 
🧆
[కార్యకరణ కారణ కార్యం కారణ ము చే 
UI U UU I UUI III 
ఇంద్ర గణాలు 
నల నగ సల భ ర త 
IIII IIIU IIUI UII UIU UUI
     
UI UI UI III UI
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. గురువుని U తోటి, లఘువుని l తోటి సూచిస్తారు

గురువు, లఘువు, విభజించడము
మార్చు
ఈ గురు, లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందులో మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలు ఒక్కొక్కటి ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అమ్ రెండు లిప్తల కాలము, ఆ తరువాతి మ ఒక లిప్త అక్షరము కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.

కొన్ని నియమాలు
మార్చు
దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I
"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండు పదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలు (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికి దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)]

ex :వేమన శతకం
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
✳️

6.నా పేరు  Ramamohan, 60 పదులు దాటినాయి ప్లవ నామ సంవత్సరం లో పుట్టాను (హిందూ కాలమానం ప్రకారం, ప్లవ నామ సంవత్సరము ప్రతి 60 సంవత్సరాల క్రమంలో ఒకసారి వస్తుంది. ప్లవ సంవత్సరం చివరిసారిగా 2021-2022 కాలంలో వచ్చింది. ప్రతి 60 సంవత్సరాల తర్వాత అదే పేరు తిరిగి వస్తుంది. అందువల్ల, తదుపరి ప్లవ నామ సంవత్సరం 2081-2082 లో ఉంటుంది.)

హిందూ మతం క్రైస్తవ మతం హేతువాదం, ప్రస్తుతం బౌద్ధం (ఇప్పుడు 2025 సంవత్సరానికి సంబంధించిన నామ సంవత్సరం అంగిరస.అంగిరస నామ సంవత్సరము: 2025-2026 ).

7.మనోవాక్కాయ దండన లో మనో దండన ఉత్తమ మైనదిఅని బౌద్ధం బోధిస్తున్నది 

I.త్రిరత్నాలు 
బుద్ధం శరణం గచ్చామి, 
దమ్మం శరణం గచ్చామి, 
సంఘం శరణం గచ్చామి.

II. నాలుగు ఆర్యాసత్యాలు 
1.దుఃఖం అంతటా వుంది 
2.దుఃఖ కారణం తృష్ణ 
3.తృష్ణ కు మూలం అవిద్య 
4.అవిద్య నాశనకారి అష్టాంగ మార్గం
 
III.పంచశీల సూత్రాలు
1.జీవహింస చేయరాదు
2.అసత్య మాడరాదు 
3.దొంగిలంప కూడదు 
4.వ్యభిచారింప కూడదు
5.మత్తు పదార్ధాలు,పానీయాలు సేవింప రాదు 

IV.అష్టాంగ మార్గాలు 

అష్టాంగ మార్గం (అష్టాంగిక మార్గం) బౌద్ధ ధర్మంలో ముఖ్యమైన సిద్ధాంతం. ఇది బుద్ధుడు బోధించిన చతురార్య సత్యాలు (Four Noble Truths) లో నాల్గవ సత్యంగా ఉంటుంది, దీని ద్వారా దుఃఖనివృత్తి మరియు మోక్షం సాధించవచ్చు.

అష్టాంగ మార్గం లో ఎనిమిది భాగాలు ఉన్నాయి:

1. సమ్యక్ దృష్టి (సరైన దృష్టి) – నిజమైన జ్ఞానం కలిగి ఉండటం.

2. సమ్యక్ సంకల్ప (సరైన సంకల్పం) – హింస లేకుండా, కాపట్యం లేకుండా చింతించడం.

3. సమ్యక్ వాక్కు (సరైన వాక్కు) – నిజాయితీగా, హానికరం కాకుండా మాట్లాడటం.

4. సమ్యక్ కర్మ (సరైన కర్మ) – హింసా రహితమైన, ధార్మికమైన క్రియలు చేయడం.

5. సమ్యక్ ఆజీవిక (సరైన ఆజీవికం) – నైతికతకు వ్యతిరేకంగా లేని జీవనోపాధి.

6. సమ్యక్ వ్యాయామ (సరైన ప్రయత్నం) – చెడు ఆలోచనలను దూరం చేసి, మంచి ఆలోచనలను అభివృద్ధి చేయడం.

7. సమ్యక్ స్మృతి (సరైన ధ్యానం) – శరీరం, భావాలు, మనస్సు, ధర్మంపై కేంద్రీకరించుకోవడం.

8. సమ్యక్ సమాధి (సరైన సమాధి) – ఏకాగ్రతతో లోతైన ధ్యాన స్థితిని సాధించడం.

ఈ ఎనిమిది మార్గాలు 
సీల (నీతీశాస్త్రం), 
సమాధి (ధ్యానం), 
ప్రజ్ఞ (జ్ఞానం) 
అనే మూడు విభాగాలుగా విభజించబడతాయి.

సీల: సమ్యక్ వాక్య, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక.

సమాధి: సమ్యక్ వ్యాయామ, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి.

ప్రజ్ఞ: సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప.

అష్టాంగ మార్గం ను అనుసరించడం ద్వారా మనసు శాంతిని పొందడం, దుఃఖనివృత్తి మరియు ఆత్మజ్ఞానాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

V.దశ పరామితలు 

దశ పరమితలు (Ten Perfections) బౌద్ధ ధర్మంలో బోధిసత్త్వులు మరియు ఆధ్యాత్మిక సాధకులు అనుసరించాల్సిన ముఖ్యమైన నైతిక ధర్మాలు. ఇవి పరిపూర్ణత ను సాధించడం కోసం మార్గదర్శకాలు.

8.దశ పరమితలు:

1. దాతృత్వం (దానా).దాన 
2. నైతికత (సిలా) శీల
3. త్యజించడం (నెక్కమ్మ) నిష్కామ 
4. జ్ఞానం (పన్నా) ప్రజ్ఞ 
5. శక్తి (విరియా)వీర్య 
6. సహనం (ఖాంతి)క్షమా 
7. సత్యసంధత (సక్కా)
8. రిజల్యూషన్ (అధిత్థాన).అధిష్టాన 
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)మైత్రి
10. సమా (ఉపేక్ష )

In Buddhism, Pāramīs (or Pāramitās in Sanskrit) are virtues or perfections that are cultivated on the path to enlightenment. They are essential qualities practiced by Bodhisattvas to attain Buddhahood. In Theravada Buddhism, there are Ten Pāramīs:

1. Dāna (Generosity) – The act of giving without expecting anything in return.

2. Sīla (Morality) – Upholding ethical conduct and virtuous behavior.

3. Nekkhamma (Renunciation) – Letting go of worldly attachments and desires.

4. Paññā (Wisdom) – Developing insight into the true nature of reality.

5. Viriya (Energy/Effort) – Perseverance and diligence in spiritual practice.

6. Khanti (Patience) – Cultivating tolerance and endurance.

7. Sacca (Truthfulness) – Commitment to honesty and integrity.

8. Adhiṭṭhāna (Resolution/Determination) – Strong resolve and willpower.

9. Mettā (Loving-kindness) – Unconditional love and goodwill towards all beings.

10. Upekkhā (Equanimity) – Maintaining mental balance and impartiality.

These perfections help in the development of a Bodhisattva's character, leading to the ultimate goal of enlightenment. 

1. దాన పరమిత (దానం) – ఉదారంగా దానం చేయడం.

పరిచయం:
దాన పరమిత (దానం) బౌద్ధ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పరమితలలో ఒకటి. 'దానం' అంటే దానం చేయడం లేదా పంచుకోవడం. ఇది స్వార్థరహిత సేవ, ఉదారత, ఇతరుల సంక్షేమాన్ని కాంక్షించే మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. బుద్ధుడు దానాన్ని కేవలం సామగ్రిని పంచుకోవడమే కాకుండా, జ్ఞానాన్ని పంచుకోవడం, సానుభూతిని ప్రదర్శించడం, శక్తి మరియు సమయాన్ని సేవకు వినియోగించడం అని చెప్పాడు.

అవసరం మరియు ప్రాముఖ్యత:

1. అహంకార నిర్మూలనం: దానము చేయడం ద్వారా స్వార్థ భావనను తగ్గించి, అహంకారాన్ని నిర్మూలించుకోవచ్చు. ఇది అనాసక్తిని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.

2. కర్మ సిద్ధాంతం: బౌద్ధంలో కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, దానము సత్ఫలితాలను ఇస్తుంది. ఇది మనస్సును శుభ్రపరచి, సుకృతిని పెంపొందిస్తుంది.

3. సామాజిక సమత్వం: దానం ద్వారా సమాజంలో సమానత్వ భావనను ప్రోత్సహించవచ్చు. ఇది పేద, ధనిక మధ్య ఖాళీని తగ్గించడంలో సహాయపడుతుంది.

దాన పరమిత రకాలు:

1. అమిష దానం: ఆహారం, వస్త్రాలు, ఆశ్రయం వంటి భౌతిక వస్తువులను పంచుకోవడం.

2. అభయ దానం: భయం లేకుండా సంతోషంగా జీవించేందుకు అవసరమైన రక్షణను ఇవ్వడం. ఉదాహరణకు, అహింసా ప్రవర్తన.

3. ధర్మ దానం: జ్ఞానం, శిక్షణ, విద్య, నీతులను పంచుకోవడం. ఇది అత్యున్నతమైన దానం అని భావిస్తారు.

దాన పరమితలో ప్రాక్టీస్ చేయాల్సిన విధానాలు:

1. స్వచ్ఛమైన ఉద్దేశ్యం: ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా, స్వచ్ఛమైన మనసుతో దానం చేయాలి.

2. సమాన దృష్టితో దానం: ప్రాప్తికర్త ఎవరైనా సరే, ఆ వ్యక్తిని సమాన దృష్టితో చూడాలి.


3. ఆనందంతో దానం: నిర్బంధంగా కాకుండా, ఆనందంతో, ఉత్సాహంతో దానం చేయాలి.

ఉదాహరణలు:

గౌతమ బుద్ధుడు తన పూర్వ జన్మలో విపశ్యి బుద్ధునికి భోజన దానం చేసి, ఆ పుణ్యఫలంతో చివరికి బుద్ధత్వాన్ని పొందాడని కథలున్నాయి.

జాతక కథలలో, బోధిసత్త్వుడు తన శరీరాన్ని సింహానికి ఆహారంగా ఇవ్వడం ద్వారా దాన పరమితను ప్రదర్శించాడు.

తాత్వికత మరియు సాధన:
దాన పరమిత సాధన ద్వారా మనిషి లోభాన్ని అధిగమించి, మనశ్శాంతిని పొందుతాడు. ఇది బోధిసత్త్వ మార్గంలో ప్రథమమైన అడుగు. ఈ సాధన ఆత్మీయ పురోగతికి దారితీస్తుంది.

సారాంశం:
దాన పరమిత బౌద్ధ తాత్వికతలో ప్రాథమికమైనది. ఇది కేవలం భౌతిక దానానికి పరిమితం కాకుండా, జ్ఞానదానం, సానుభూతి, ప్రేమ, కరుణ రూపంలోనూ ఉండవచ్చు. దాన పరమిత ద్వారా మనిషి స్వార్థాన్ని వదిలిపెట్టే సద్గుణాన్ని అభివృద్ధి చేసుకుని, సమాజానికి ఉపయోగకరంగా మారతాడు.


2. శీల పరమిత (నీతీశాస్త్రం) – ధార్మిక నియమాలను పాటించడం.
3. త్యజించడం (నెక్కమ్మ) నిష్కామ 
త్యజించడం (నెక్కమ్మ) అంటే వదిలేయడం లేదా విడిచిపెట్టడం. ఇది బలవంతంగా కాదు, అసత్యమైన ఆనందాలు చాలా కాలం ఉండవని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా వదిలేయడం.

నిష్కామ అంటే ఆసలు లేకుండా లేదా ప్రయోజనం ఆశించకుండా. అంటే, ఏదైనా చేయినప్పుడు దాని ఫలితాన్ని ఆశించకుండా, స్వార్థం లేకుండా చేయడం.

సరళంగా అర్థం:

నెక్కమ్మ అంటే: మనసుకు తాత్కాలిక ఆనందం ఇచ్చే పదార్థాలు లేదా విషయాలను వదిలేయడం. ఉదాహరణకు, అదనపు ఆస్తి, అదనపు సంపద, లేదా భోగాలను త్యజించడం.

నిష్కామ అంటే: ఇవి వదిలేసినప్పుడు దాని ఫలితం గురించి ఎటువంటి ఆశ లేకుండా, నిస్వార్థంగా వదిలేయడం.


ఉదాహరణ:

ఒకవేళ మీరు ధనం దానం చేస్తే:

పేరు పొందడానికి లేదా పుణ్యం వస్తుందని ఆశించి ఇస్తే, అది నిష్కామ కాదు.

సహాయం చేయాలనే భావంతో, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇస్తే, అది నిష్కామ.


నెక్కమ్మ అంటే వదిలేయడం, నిష్కామ అంటే ఆ వదిలేయడంలో స్వార్థం లేకుండా ఉండటం.

మరింత వివరంగా కావాలా?


4. ప్రజ్ఞా పరమిత (జ్ఞానం) – నిజమైన జ్ఞానాన్ని గ్రహించడం.
5. వీర్య పరమిత (పరాక్రమం) – శక్తి, పట్టుదలతో ప్రయత్నించడం.
6. క్షాంతి పరమిత (క్షమ) – సహనం, అంగీకారం కలిగి ఉండడం.
7. సత్యసంధత (సక్కా)
8. ప్రణిధాన పరమిత (సంకల్పం) – బోధిసత్త్వ సంకల్పంతో నిరంతర ప్రయత్నం.
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)మైత్రి 
10. సమా (ఉపేక్ష )

ఈ పరమితలు బౌద్ధమార్గంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి మార్గదర్శకాలు. బోధిసత్త్వులు ఈ పరమితలను పాటిస్తూ బుద్ధత్వం వైపు సాగుతారు.
✳️
పాట గానం AI
10.నాపేరు ఇషిత్
పాసయ్యను సెవెన్త్

సెలవులకు వెళతాను గుంటూరు
అమ్మమ్మ తాతయ్యలతో వుంటాను

మామయ్య కూతుళ్ళూ వస్తారు
సందడి సందడి  కలసి చేస్తారు

ఉత్సాహంగా ఆట పాటలతో గడిపి
ఆనందంగా తిరిగి వస్తాము అందరం

12.GREAT PERSONS

విప్లవకారులు : భగత్ సింగ్ ,అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్, చారుమజుందార్ 

విప్లవభావాలు కలవారు  : Karlmarx, Leni , Stalin,Mao

విప్లవ కవులు :
1960 తెలుగు సాహిత్య చరిత్రలో దిగంబర కవులు 
1.నగ్నముని (మానేపల్లి హృషీకేశసవరావు 
2.మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు)
3.నిఖిలేశ్వర్ (కుంభంయాదవరెడ్డి) 4.జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి ) 
5. భైరవయ్య (మన్మోహన్ సహాయ్ ) 6.చెరబండరాజు  (బద్ధం భాస్కర రెడ్డి )
వరవరరావు ,గద్దర్,శ్రీశ్రీ  .కాళొజి

కవులు : గురజాడ ,గుర్రం జాషువ,కృష్ణ శాస్త్రి ,గిడుగు రామమూర్తి ,చిలకమర్తి ,కందుకూరి విరేశలింగం,పానుగంటి ,జంధ్యాల పాపయ్య శాస్త్రి

వాగ్గేయకారులు : తాళ్ళపాక అన్నమయ్య,రామదాసు ,క్షేత్రయ్య ,త్యాగయ్య ,మంగళంపల్లి బాల మురళీకృష్ణ

శతక కర్తలువేమన , సుమతి ,భర్తృహరి,భాస్కర శతకము

ప్రాచిన కవులు : 1.అల్లసాని పెద్దన ,2.నంది తిమ్మన ,3. ధూర్జటి ,4.మాదయ్యగారి మల్లన ,5.అయ్యలరాజు రామభద్రుడు ,6.పింగళి సూరన ,7.రామరాజ భూషణుడు  ,8.తెనాలి రామకృష్ణ , ( అష్టదిగ్గజులు )
,శ్రీనాధుడు ,పోతన ,

సాహితీవేత్తలు : గోపీచంద్ ,కొడవగంటి కుటుంబరావు ,ముప్పాళ్ళ రంగనాయకమ్మ ,గుడిపాటి వెంకటాచలం ,ఎన్ గో పి ,విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ శ్రీ,గుర్రం జాషువా

వివిధ కళారూపాలు-ప్రముఖులు :  నండూరి రామమోహన రావు,డాక్టర్ సమరం ,కొమ్మూరి వేణుగోపాలరావు ,అడవి బాపిరాజు ,బీనాదేవి ,ఘంటసాల ,రేలంగి,కస్తూరి శివరావ్ ,ఎన్ టి ఆర్ ,ఎస్ వి రంగారావ్

మేథావులు :రామానుజన్  ,డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్

తత్వవేత్తలు : బుద్ధుడు,సోక్రటీస్ ,జీసస్ ,స్పోర్టకస్ ,వేమన ,ఫ్రాయిడ్, కార్ల్ మార్క్స్ ,లెనిన్ ,స్టాలిన్ ,మావో

CONCEPT ( development of human relations and human resources )

10.సాయణుడు – విజయనగర సామ్రాజ్యంలోని మహా పండితుడు

సాయణుడు – విజయనగర సామ్రాజ్యంలోని మహా పండితుడు

విజయనగర రాజ్యంలో అత్యంత గొప్ప పండితుడు, వేద వ్యాఖ్యానాలలో అగ్రగణ్యుడు సాయణాచార్యుడు (Sayana / Sayanacharya). ఆయన వేదాలపై చేసిన భాష్యాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక గ్రంథాలుగా గుర్తించబడ్డాయి.

🌿 సాయణుడు – సంక్షిప్త వివరాలు

📌 పేరు: సాయణాచార్యుడు

📌 కాలం: 14వ శతాబ్దం (Vijayanagara Empire)

📌 రాజులు:

హరిహర రాయుడు – I

బుక్క రాయుడు – I

📌 పదవి: ప్రధానమంత్రి, రాజగురు, వేదశాస్త్ర పండితుడు

📚 వేదాలపై సాయణుడి సేవలు

సాయణుడు రాసిన వేద భాష్యాలు నాలుగు వేదాలన్నింటిని కవర్ చేస్తాయి:

✔️ Rigveda Bhāṣya

✔️ Yajurveda Bhāṣya

✔️ Sāmaveda Bhāṣya

✔️ Atharvaveda Bhāṣya

> ఈ నాలుగు వేదాలకు ఒకే సమయంలో సమగ్ర వ్యాఖ్యానాలు చేసిన ఏకైక పండితుడు.

👨‍👦 సోదరుడు — మాధవాచార్యుడు

సాయణుడికి సన్నిహిత సహకారి, ఆయన అన్న మాధవాచార్యుడు
(తరువాత కాలంలో విద్యారణ్య స్వామి అయ్యాడు).

విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్య స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించినవాడు.

🏛 విజయనగర రాజ్యానికి చేసిన సేవలు

రాజ్యంలోని విద్యా వ్యవస్థ అభివృద్ధి

వేదపాఠశాలల స్థాపన

మహాగ్రంథాల సంపాదన

రాజులకు ధార్మిక, రాజకీయ సలహాలు

📌 సాయణుడి గ్రంథాలు

సుమారు 100కి పైగా గ్రంథాలు:

వేద భాష్యాలు

బ్రాహ్మణాలు

ఆరణ్యకాలు

ధర్మశాస్త్ర గ్రంథాలు

స్మృతులు

నిఘంటువులు

అత్యంత ప్రసిద్ధం: Rigveda Samhita Bhashyam

 కీర్తి

వేద వ్యాఖ్యానాలలో సాయణ భాష్యం నేటికీ:

అత్యంత ప్రామాణికం

పాశ్చాత్య పండితులు కూడా ఆధారపడే గ్రంథం

విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశం

class="left">

04.తెలుగు కవులు తెలుగు భాష 📕

 తెలుగు లిపి అభివృద్ధి – లిస్ట్ 

🕉️ తెలుగు లిపి అభివృద్ధి (Evolution of Telugu Script)

1️⃣ బ్రాహ్మీ లిపి దశ – క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం
 • మూల లిపి — అశోకుని కాలం
 • తెలుగు లిపికి ప్రాథమిక ఆధారం

2️⃣ భట్టిప్రోలు లిపి – క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం
 • ఆంధ్ర ప్రాంతంలోని మొదటి స్థానిక లిపి
 • బ్రాహ్మీ నుండి తెలుగు ఆకారాలు రూపుదిద్దుకున్న కాలం

3️⃣ సాతవాహనుల కాలం – క్రీస్తుశకం 1–3 శతాబ్దం
 • శాసనాలలో తెలుగు లిపి మొదటిసారి స్పష్టంగా కనిపించింది
 • గుండ్రని ఆకారాలు మొదలయ్యాయి

4️⃣ ఇశ్వాకుల కాలం – క్రీస్తుశకం 3–4 శతాబ్దం
 • సంస్కృత–తెలుగు మిశ్రమ లిపి
 • నాగార్జునకొండ శాసనాలు ప్రాముఖ్యం పొందాయి

5️⃣ వాకాటక–చాళుక్య దశ – 5–7 శతాబ్దం
 • తెలుగు లిపి కర్ణాటక లిపి నుండి వేరు కావడం ప్రారంభమైంది
 • వంకరలతో కూడిన గుండ్రని అక్షరాలు రూపం దిద్దుకున్నాయి

6️⃣ తూర్పు చాళుక్యుల దశ (ప్రధాన దశ) – 7–11 శతాబ్దం
 • ఆధునిక తెలుగు లిపికి పునాది
 • నన్నయ భట్టుని కాలం
 • రాజమండ్రి ప్రాంతంలో శాసనాలు

7️⃣ కakatiya దశ – 12–14 శతాబ్దం
 • లిపి పూర్తి స్థాయిలో స్థిరపడింది
 • సాహిత్య రచనలు విస్తరించాయి
 • వరంగల్, శ్రీసైల ప్రాంతాలలో శాసనాలు

8️⃣ విజయనగర సామ్రాజ్యం – 15–17 శతాబ్దం
 • ముద్రల రూపంలో తెలుగు లిపి విస్తరించింది
 • శ్రీకృష్ణదేవరాయ కాలం — సాహిత్య స్వర్ణయుగం

9️⃣ యూరోపియన్ ప్రభావం (Printing Age) – 18–19 శతాబ్దం
 • బ్రిటిష్ కాలంలో ముద్రణ కోసం లిపి ప్రమాణీకరించబడింది
 • పుస్తకాల ప్రచురణ మొదలైంది

🔟 ఆధునిక తెలుగు లిపి – 20వ శతాబ్దం నుంచి నేటివరకు
 • టైప్‌రైటర్, కంప్యూటర్, యూనికోడ్ రూపంలో స్థిరపడింది
 • డిజిటల్ ఫాంట్లు, సాఫ్ట్‌వేర్ ఆధారిత లిపి వినియోగం

తెలుగు భాష గొప్పదనం
తెలుసుకోరా తెలుగోడా

సంస్కృతం లో మిళితమై
పారసికాన్ని స్పృజించి
ఆంగ్లం తో మైత్రి చేసిన
తెలుగు భాష తేట తెలుగు భాష

మహాజనపదం మన అస్మక దేశం
భట్టిప్రోలు శాసనం అతి ప్రాచీన శాసనం
అస్మక దేశం: అస్మక దేశం ప్రాచీన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటి. ఇది ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలలో విస్తరించి ఉంది.

భట్టిప్రోలు శాసనం: భట్టిప్రోలు శాసనం క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన శాసనం. ఇది తెలుగు భాషలో లభ్యమైన ప్రాచీన శాసనాలలో ఒకటి.

త్రిలింగ రాజ్యం: త్రిలింగ దేశం లేదా త్రిలింగ రాజ్యం ప్రాచీన కాలంలో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ప్రాంతాలను సూచించేది.

త్రిలింగ రాజ్యం తెలంగాణాంద్ర
నన్నయ్య తొలి కావ్యం
తిక్కన  తెలుగు దనము
అల్లసాని పాండిత్యం
పోతన రసజ్ఞత 
శ్రీనాధ శృంగారనైషదం
విశ్వనాధం కిన్నెరసాని
నండూరి ఎంకి పాటలు
చిలకమర్తి భరతఖండంబు చక్కని పాడియావు పద్యం
గిడుగు భాషోద్యమం
గురజాడ పుత్తడిబొమ్మ
బాపు తెలుగు బొమ్మలు
ముళ్ళపూడి బుడుగు
పానుగంటి సాక్షి
కొమ్మూరి వేణుగోపాలరావు హౌస్ సర్జన్
కొదవగంటి కుటుంటుంబరావు చదువు
నండూరి రామమోహనరావు విశ్వాదర్శనం నరవతారం
జంద్యాల పాపయ్య శాస్త్రి పుష్ప విలాపం
ఉషశ్రీ వ్యాఖ్యనం
గుర్రం జాషువా gabbilam స్మశానవైరాగ్యం
లత సాహిత్యం మోహన వంశీ
చలం మైదానం
అడవిబాపిరాజు కొనంగి
గోపీచంద్ అసమర్ధుని జీవితయాత్ర
శ్రీ శ్రీ విప్లవ గీతాలు
వేమన వాదం
ఆలూరి భుజంగారావు అనువాదాలు
గోపి వేమన్నావాదం
చేకూరి రామారావు సంపాదకీయం
బినాదేవి కథలు
రావూరి భరద్వాజ పాకుడు రాళ్లు
పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.

నన్నయ్య: నన్నయ్య భట్టారకుడు 11వ శతాబ్దంలో జీవించిన తెలుగు కవి. ఆయన మహాభారతాన్ని తెలుగు భాషలో అనువదించడం ప్రారంభించారు.

తిక్కన: తిక్కన సోమయాజులు 13వ శతాబ్దంలో జీవించిన తెలుగు కవి. ఆయన నన్నయ్య ప్రారంభించిన మహాభారత అనువాదాన్ని కొనసాగించారు.

పోతన: బమ్మెర పోతన 15వ శతాబ్దంలో జీవించిన తెలుగు కవి. ఆయన భాగవత పురాణాన్ని తెలుగు భాషలో అనువదించారు.

నండూరి వెంకట సుబ్బారావు: నండూరి వెంకట సుబ్బారావు (1896–1957) ప్రసిద్ధ తెలుగు కవి. ఆయన 'ఎంకి పాటలు' రచించారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం: చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867–1946) ప్రముఖ తెలుగు కవి, నాటకకర్త. ఆయన 'గాయోపాఖ్యానం' వంటి నాటకాలు రచించారు.

గిడుగు రామమూర్తి: గిడుగు రామమూర్తి (1863–1940) తెలుగు భాషా శాస్త్రవేత్త. ఆయన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ప్రారంభించారు.

గురజాడ అప్పారావు: గురజాడ వెంకట అప్పారావు (1862–1915) ప్రముఖ తెలుగు కవి, నాటకకర్త. ఆయన 'కన్యాశుల్కం' నాటకం రచించారు.

విశ్వనాథ సత్యనారాయణ: విశ్వనాథ సత్యనారాయణ (1895–1976) ప్రముఖ తెలుగు కవి, రచయిత. ఆయన 'వేయిపడగలు' వంటి ప్రసిద్ధ నవలలు రచించారు.

బాపు: సత్తిరాజు లక్ష్మీనారాయణ (1933–2014) బాపు గా ప్రసిద్ధి గాంచిన చిత్రకారుడు, దర్శకుడు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి పొందారు.

ముళ్ళపూడి వెంకటరమణ: ముళ్ళపూడి వెంకటరమణ (1931–2011) ప్రముఖ తెలుగు రచయిత. ఆయన 'బుడుగు' వంటి రచనలు చేశారు.

కొమ్మూరి వేణుగోపాలరావు: కొమ్మూరి వేణుగోపాలరావు (1937–2012) ప్రసిద్ధ తెలుగు రచయిత. ఆయన అనేక నవలలు, కథలు రచించారు.

కొదవగంటి కుటుంబరావు: కొదవగంటి కుటుంబరావు (1909–1980) ప్రముఖ తెలుగు రచయిత. ఆయన 'చివరికి మిగిలేది' వంటి నవలలు రచించారు.

నండూరి రామమోహనరావు: నండూరి రామమోహనరావు (1920–2001) ప్రసిద్ధ తెలుగు కవి. ఆయన అనేక కవితలు రచించారు.

జంద్యాల: జంద్యాల సుబ్రహ్మణ్యం శాస్త్రి (1951–2001) ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు, రచయిత. ఆయన హాస్య చిత్రాలకు ప్రసిద్ధి గాంచారు.

ఉషశ్రీ: ఉషశ్రీ (1928–1990) ప్రసిద్ధ తెలుగు రచయిత, ప్రసారకర్త. ఆయన అనేక కథలు, నవలలు రచించారు.

గుర్రం జాషువా: గుర్రం జాషువా (1895–1971) ప్రముఖ తెలుగు కవి. ఆయన సామాజిక న్యాయం, సమానత్వంపై కవితలు రచించారు.

లత సాహిత్యం: లత (1932–2007) ప్రసిద్ధ తెలుగు రచయిత. ఆయన అనేక కథలు, నవలలు రచించారు.

చలం: గుంటూరు శేషేంద్ర శర్మ (1921–1992) చలం గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు.

అడవి బాపిరాజు: అడవి బాపిరాజు (1895–1952) ప్రసిద్ధ తెలుగు కవి, చిత్రకారుడు.

గోపీచంద్: గోపీచంద్ (1910–1962) ప్రసిద్ధ తెలుగు రచయిత. ఆయన అనేక కథలు, నవలలు రచించారు.

శ్రీ శ్రీ: శ్రీరంగం శ్రీనివాసరావు (1910–1983) శ్రీ శ్రీ గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ తెలుగు కవి. ఆయన ఆధునిక తెలుగు కవిత్వానికి పితామహుడు.

వేమన: వేమన 17వ శతాబ్దంలో జీవించిన ప్రజాకవి. ఆయన యతి కవితలు ప్రసిద్ధి గాంచాయి.bhavaviplava adyudu

ఆలూరి భుజంగారావు: ఆలూరి భుజంగారావు (1892–1952) ప్రసిద్ధ తెలుగు కవి, రచయిత.

ఎన్. గోపీ & వేమన్నా వాదం
ఎన్. గోపీ (జననం: 1948) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఆయన కవిత్వం ఆధునికత, విప్లవాత్మక దృక్పథం, సామాజిక చైతన్యంతో ప్రసిద్ధి చెందింది.

వేమన్నా వాదం అనేది వేమన కవిత్వంలోని ముఖ్యాంశాలను సూచిస్తుంది, ముఖ్యంగా సామాజిక సమానత్వం, మతవిమర్శ, మానవతావాదం, ఆచరణాత్మక తత్వం.

ఎన్. గోపీ రచనల్లో వేమన్న ప్రభావం

ఎన్. గోపీ తన రచనల్లో వేమన్నా వాదాన్ని ప్రస్తావిస్తూ, వేమన తత్వాన్ని సమకాలీన సామాజిక-సాంస్కృతిక పరిణామాలకు అన్వయించాడు.

1. సామాజిక సమానత్వం: వేమన్న మాదిరిగానే ఎన్. గోపీ కవిత్వం కులవ్యవస్థ, సామాజిక అసమానతలపై విమర్శలతో నిండి ఉంటుంది.

2. మతవిమర్శ: వేమన్న విగ్రహారాధన వ్యతిరేకతను ఎన్. గోపీ తన కవిత్వంలో కూడా ప్రతిబింబించాడు.

3. మానవతావాదం: మతాలు కాదు, మానవ సంబంధాలే అసలు ధర్మం అనే వేమన్నా వాదాన్ని ఎన్. గోపీ తన కవిత్వంలో కొనసాగించాడు.

4. ఆచరణాత్మక జీవనదృష్టి: వేమన్నలాగే, ఎన్. గోపీ కూడా మానవ జీవితాన్ని అనుభవాల ద్వారా అర్థం చేసుకోవాలని ప్రతిపాదించాడు.

సారాంశం

ఎన్. గోపీ తన కవిత్వంలో వేమన్న ప్రభావాన్ని అనుసరిస్తూ, ఆధునిక సమాజానికి అనువైన తాత్వికమైన ప్రశ్నలను లేవనెత్తాడు. ఈ ఇద్దరి రచనలు సామాజిక విప్లవాన్ని ప్రేరేపించేవిగా నిలుస్తాయి.

చేకూరి రామారావు: చేకూరి రామారావు (1939–2012) ప్రసిద్ధ తెలుగు కవి, రచయ
గుడిపాటి వెంకటాచలం (1894–1976): గుడిపాటి వెంకటాచలం (చలం) ప్రముఖ తెలుగు రచయిత, నవలాకారుడు. ఆయన "మైదానం" నవల ద్వారా తెలుగు సాహిత్యంలో స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావించిన విప్లవాత్మక రచయితగా నిలిచారు.

బినాదేవి: బినాదేవి అనేది ఆరెం. కోమరయ్య (1920–1971) అనే రచయితకు కలంపేరు. ఆయన అనేక కథలు, నవలలు రచించారు.

జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912–1992): జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రముఖ తెలుగు సాహితీవేత్త, కవి, అనువాదకుడు. ఆయన అనేక పాండిత్యమైన రచనలు చేశారు.

పుస్తక శీర్షిక:

తెలుగు వాచకము 

అచ్చులు నేర్చుకుందాం

ప్రారంభం:

పరిచయం: తెలుగు భాష

అక్షరమాల పరిచయం

అచ్చుల ప్రాధాన్యం

అధ్యాయ 1: అచ్చులు పరిచయం

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ,ఋ,ఎ, ఏ ఐ, ఒ, ఓ, ఔ, అం, అః (అచ్చులు 16)

అధ్యాయ 1: హల్లులు పరిచయం(36)

క, చ, ట, త, ప :

క, ఖ, గ, ఘ, ఙ

చ, ఛ, జ, ఝ, ఞ

ట, ఠ, డ, ఢ, ణ

త, థ, ద, ధ, న

ప, ఫ, బ, భ, మ

య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

అధ్యాయ 3: హల్లుల వినియోగం

హల్లులను అచ్చులతో కలిపి చిన్న పదాలు

ఉదాహరణలు: క్ +అ=క, క్ +ఆ=కా, క్ +ఇ=కి, క్ +ఈ=కీ ...

హల్లుల కలయికతో వచ్చే శబ్దాలు



ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - దేశ భాషలందు తెలుగు లెస్స, "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స ”

—శ్రీ కృష్ణదేవ రాయలు

తెలుగు వ్యాకరణం

తెలుగు వ్యాకరణం ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగు భాష యొక్క నిర్మాణం, వ్యవస్థ, నియమాలను వివరించేది. తెలుగు వ్యాకరణాన్ని మొత్తం మూడు ప్రధాన విభాగాలుగా పరిగణించవచ్చు:

1. శబ్దాంశాలు (Parts of Speech)

తెలుగులోని ప్రధాన శబ్ద వర్గాలు:

నామవాచకం (పేరు పదాలు): వ్యక్తులు, ప్రాణులు, వస్తువులు, ప్రదేశాలు.

ఉదా: రాజు, చెట్టు, గుంటూరు

క్రియాపదం: కార్యాన్ని లేదా స్థితిని తెలియజేయు పదాలు.

ఉదా: చదవు, నడువు, ఉంది

విశేషణం: నామవాచకాలను లేదా సర్వనామాలను విశేషించే పదాలు.

ఉదా: మంచి పుస్తకం, పొడుగు చెట్టు

సర్వనామం: నామవాచకాలకు బదులుగా వాడే పదాలు.

ఉదా: నేను, అది, మనం

క్రియా విశేషణం: క్రియలను వివరించే పదాలు.

ఉదా: వేగంగా, మెల్లగా

ఉపసర్గాలు: శబ్దాల ముందు వాడే సంక్షిప్త పదాలు.

ఉదా: ఆనందంతో, బాధతో

వ్యయములు: సంధిస్థలం, మిత్రత వంటి భావాలకు వాడే పదాలు.

ఉదా: మరియు, కానీ, కాబట్టి

2. సంధులు 

వేర్వేరు పదాలు కలిసినప్పుడు వాటి మధ్యని స్వరాలను లేదా అక్షరాలను కలిపి కొత్త రూపం కలుగుతుంది.

సమాసాల రకాలు:

తత్పురుష సమాసం: ముందటి పదం రెండు పదాల్ని కలుపుతూ అర్థాన్ని నిశ్చితం చేస్తుంది.

ఉదా: గ్రామాంతరం (గ్రామానికి అవతల ఉన్నది)

కర్మధారయ సమాసం: రెండు పదాలూ అర్థాన్ని వివరిస్తాయి.

ఉదా: నల్లనిత్యము (నల్ల + నిత్యము)

ద్వంద్వ సమాసం: రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు సమాన ప్రాముఖ్యత పొందతాయి.

ఉదా: రామలక్ష్మణులు

బహువ్రీహి సమాసం: రెండు పదాలు కలిపి ఇతర వస్తువు/వ్యక్తిని సూచిస్తాయి.

ఉదా: దశాననుడు

4. వాక్య నిర్మాణం (Sentence Structure)

తెలుగు భాషలో వాక్య క్రమం సాధారణంగా కర్త - క్రియ - కర్మ (SOV) ఉంటుంది.

ఉదా:

రాము పుస్తకము చదువుతాడు.

ఇక్కడ:

కర్త: రాము

క్రియా: చదువుతాడు

కర్మ: పుస్తకము

5. అలంకారాలు (Figures of Speech)

భాషను అందంగా చూపేలా రూపొందించే పద్ధతులు.

ఉపమాలంకారం: స్మilarity తెలియజేసేది.

ఉదా: చంద్రుడివలె నిండి ఉన్న ముఖము

ఉత్ప్రేక్షా అలంకారం: ఊహ కలగచేసే ప్రకృతి.

ఉదా: నది వాగులపై నాట్యం చేయుచున్నది.

6. చిహ్నాలు (Punctuation Marks)

తెలుగులో విరామాలు వాక్య నిర్మాణానికి ముఖ్యమైనవి:

పూర్ణ విరామం (.)

అల్ప విరామం (,)

ప్రశ్నార్ధం (?)

ఉదయపదం (!)

ఇవి తెలుగు వ్యాకరణానికి ఆధారం. వ్యాసంగా చెప్పాలంటే ప్రతి విభాగంలో లోతైన వివరాలు ఉన్నాయి.

తెలుగు గుణింతం

క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః🍮 

ఖ ఖా ఖి ఖు ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః🌹 

గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః@ 

ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘూ ఘౌ ఘం ఘః 

చ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః 

ఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః 

జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః 

ఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝూ ఝౌ ఝం ఝః ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః 

ఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః 

డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః 

ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః 

ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః 

త తా తి తీ తు తూ తృ తౄ తె తే తే తొ తో తౌ తం తః 

థ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః 

ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః ధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః 

న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః

ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః

తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ. శ్రీ శ్రీ 

తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). 

విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వంవహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

ద్రౌపది కీచకునితో

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్

గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్

గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా


వేమన 

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను

కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించింది.

పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.

848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి. వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.

10.అక్బర్



Sikandra, Agra, India - 5 October 2013: A view of the ornate entrance to the Tomb of Akbar

ఈ రోజు, అక్టోబర్ 27, 2025 – మొఘల్ సామ్రాజ్యానికి అపూర్వమైన గొప్పతనాన్ని అందించిన మహానుభావుడు,మహానీయ చక్రవర్తి, 
జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ 

1605లో ఈ రోజున ఆయన మరణించారు. ఆయన జీవితం కేవలం ఒక చక్రవర్తి కథ కాదు; అది భారత ఉపఖండానికి ఐక్యత, సహనం, సంస్కృతుల సమ్మేళనం యొక్క ఆదర్శాన్ని నేర్పిన మహాకావ్యం. ఆయన బాల్యం నుండి సామ్రాజ్య విస్తరణ వరకు, మత సహనం నుండి కళల పోషణ వరకు – ప్రతి అడుగు చరిత్రలో అమరంగా నిలిచిపోయింది. 
......
అక్బరు పాలన భారత చరిత్రను గణనియంగా ప్రభావితం చేసింది. అతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం పరిమాణంలో, సంపదలో మూడు రెట్లు పెరిగింది. అతను శక్తివంతమైన సైనిక వ్యవస్థను సృష్టించాడు, సమర్థవంతమైన రాజకీయ, సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ముస్లిమేతరుల మీద మతపరమైన పన్నును రద్దు చేసి అధిక సివిల్, సైనిక పదవులలో వారిని నియమించడం ద్వారా ఆయన స్థానిక ప్రజల విశ్వసనీయతను గెలుచుకున్న మొదటి మొఘల్ పాలకుడయ్యాడు. అతను స్థానిక సంస్కృతులలో పాల్గొని సంస్కృత సాహిత్య అనువాదం చేసి ఒక ప్రజల సహకారంతో స్థిరమైన సామ్రాజ్యం ఏర్పరిచాడు. అందువలన అక్బరు కాలంలో మొఘల్ పాలనలో బహుళ సాంస్కృతిక సామ్రాజ్యపునాదులు నిర్మించబడ్డాయి. అక్బరు చక్రవర్తి కుమారుడైన రాజకుమారుడు సలీం మొఘల్ సాంరాజ్యానికి వారసుడయ్యాడు. సలీమ్ తరువాత జహంగీరుగా పిలవబడ్డాడు.

▪️బాల్యం: కష్టాల మధ్య ఉదయించిన నక్షత్రం....

అక్బర్‌కు జననం 1542 అక్టోబర్ 15న (ఆధికారికంగా ఈ తేదీకి మార్చబడింది) రాజస్థాన్‌లోని ఉమర్‌కోట్‌లో జరిగింది. ఆయన బాల్యనామం బద్రుద్దీన్ ముహమ్మద్ అక్బర్. తరువాత జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్‌గా పిలువబడ్డారు. ఆయన తండ్రి నాసీరుద్దీన్ హుమాయున్ – మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ కుమారుడు. తల్లి హమీదా బాను బేగం. 
......
అక్బర్ బాల్యం సుఖమయం కాదు. హుమాయున్ షేర్ షా సూరి చేతిలో ఓడిపోయి సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. కుటుంబం పారిపోవలసి వచ్చింది. అక్బర్ పుట్టినప్పుడు హుమాయున్ బందీగా ఉన్నాడు. బాలుడైన అక్బర్‌ను రాజకీయ కుట్రల నుండి కాపాడటానికి అతనిని రాజస్థాన్‌లోని అమర్‌కోట్‌కు తరలించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన (1555లో హుమాయున్ మరణం) అక్బర్, 13 ఏళ్ల వయసులోనే సింహాసనం అధిష్ఠించాడు. బైరం ఖాన్ వంటి రీజెంట్ల సహాయంతో సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ఈ కష్టాలు ఆయనలో ధైర్యం, నాయకత్వాన్ని మరింత పదును పెట్టాయి.

▪️యుద్ధాలు మరియు సామ్రాజ్య విస్తరణ : ఒక అజేయ యోధుడు....

1556లో సింహాసనం ఎక్కిన అక్బర్, 1605లో మరణించే వరకు 49 సంవత్సరాలు పాలన సాగించాడు. ఆయన పాలన ప్రారంభంలోనే రెండవ పానిపట్ యుద్ధం (1556)లో హేము విక్రమాదిత్యను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఇది మొఘల్ సామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది.
......
అక్బర్ యుద్ధ నైపుణ్యం అపూర్వం. రాజపుత్ర రాజ్యాలను జయించాడు – చిత్తూర్ (1568), రంథంబోర్. కానీ ఆయన శత్రువులను కేవలం ఓడించడం మాత్రమే కాదు, వారిని మిత్రులుగా మార్చుకున్నాడు. రాజపుత్ర రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకుని, వారిని మంత్రులుగా నియమించాడు. మాన్ సింగ్, భగవాన్ దాస్ వంటి రాజపుత్రులు ఆయన సైన్యంలో కీలక పాత్ర పోషించారు.

▪️సామ్రాజ్యం విస్తరణ అద్భుతం :

గుజరాత్, బెంగాల్, కాశ్మీర్, సింధు, ఒరిస్సా, బలూచిస్తాన్, దక్షిణంలో ఖండేశ్ వరకు విస్తరించింది. 1605 నాటికి మొఘల్ సామ్రాజ్యం దాదాపు 35 లక్షల చదరపు కిలోమీటర్లకు చేరుకుంది – ఇది బాబర్ కాలంతో పోలిస్తే నాలుగింతలు! ఆయన సైన్యం ఆనాటి అత్యాధునిక ఆయుధాలు, గుర్రపు దళాలు, ఫిరంగులతో బలోపేతమైంది.

▪️పరిపాలనా సంస్కరణలు : న్యాయం మరియు సమతూకం యొక్క ప్రతిరూపం....

అక్బర్ కేవలం యోధుడు మాత్రమే కాదు, గొప్ప పరిపాలకుడు. ఆయన మున్సబ్ దారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు – అధికారులను ర్యాంకులుగా విభజించి, వేతనాలు ఇచ్చాడు. ఇది సామ్రాజ్యంలో స్థిరత్వాన్ని తెచ్చింది. భూమి ఆదాయ వ్యవస్థలో సంస్కరణలు చేశాడు. రాజా టోడర్ మల్ సహాయంతో జబ్తీ వ్యవస్థను అమలు చేశాడు – భూమి ఉత్పాదకత ఆధారంగా పన్నులు విధించాడు. ఇది రైతులపై భారం తగ్గించి, ఆదాయాన్ని పెంచింది. న్యాయ వ్యవస్థలో సమానత్వం తెచ్చాడు – హిందువులు, ముస్లిములు అందరికీ ఒకే న్యాయం.

▪️మత సహనం మరియు దీన్-ఇ-ఇలాహి: సార్వత్రిక ఐక్యత యొక్క దార్శనికుడు....

అక్బర్‌కు గర్వకారణం ఆయన మత సహనం. జిజియా 
పన్ను (హిందువులపై) రద్దు చేశాడు. సతీసహగమనం నిషేధించాడు. హిందూ, జైన, క్రైస్తవ, పార్సీ మతాలను గౌరవించాడు. ఫతేపూర్ సిక్రిలో ఇబాదత్ ఖానాను నిర్మించి, వివిధ మత గురువులతో చర్చలు నిర్వహించాడు.
ఆయన స్వయంగా దీన్-ఇ-ఇలాహి (దివ్య విశ్వాసం) అనే కొత్త మతాన్ని ప్రవేశపెట్టాడు – ఇది అన్ని మతాల సారాన్ని సమ్మేళనం చేసింది. సూర్యోదయం చూస్తూ ఆరాధన, ఒకే దేవుడు నమ్మకం వంటివి దీనిలో భాగం. ఇది ఆయన ఐక్యతా దృక్పథానికి ప్రతిరూపం.

▪️కళలు, సాహిత్యం మరియు సంస్కృతి పోషణ: ఒక సృజనాత్మక పోషకుడు....

అక్బర్ కళల ప్రేమికుడు. ఫతేపూర్ సిక్రి నగరాన్ని నిర్మించాడు – ఇది ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌కు ఉదాహరణ. బులంద్ దర్వాజా, సలీం చిస్తీ దర్గా వంటివి ఆయన గొప్పతనాన్ని చాటుతాయి. ఆయన ఆస్థానంలో అబుల్ ఫజల్ (అక్బర్‌నామా రచయిత), బీర్బల్, తాన్సేన్ (సంగీతకారుడు), ఫైజీ వంటి నవరత్నాలు ఉండేవారు. పర్షియన్ సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. మహాభారతం, రామాయణం పర్షియన్‌లో అనువాదం చేయించాడు. చిత్రకళ, సంగీతం, నృత్యం – అన్నీ వికసించాయి.

▪️అక్బర్, సాహిత్యం....

1) ఫతేపూర్ సిక్రీలో మక్తబ్ ఖానాను స్థాపించాడు.

2) రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువాదం చేయించాడు.

3) మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువాదం చేయించాడు. దీనిని రజ్మ్ నామా అని పేరు పెట్టారు.

4) సంస్కృత రచన అయిన రాజతరంగిణిని పర్షియన్ భాషలో అనువాదం చేయించాడు.
5) చొగ్తాయి భాషలోని బాబరునామాని పర్షియ భాషలో
అనువాదం చేయించాడు.,

▪️వారసత్వం మరియు మరణం: అమర జ్ఞాపకం....

1605 అక్టోబర్ 27న అక్బర్ ఆగ్రాలో మరణించాడు. కారణం డయేరియా లేదా విషప్రయోగం అని చరిత్రకారులు ఊహిస్తారు. ఆయన కుమారుడు జహంగీర్ సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. అక్బర్ వారసత్వం అపారం : భారతదేశంలో లౌకికవాదం, బహుళ సంస్కృతి ఐక్యతకు ఆయన పునాది వేశాడు. ఆయన లేకుండా మొఘల్ సామ్రాజ్యం ఇంత గొప్పగా ఉండేది కాదు. గాంధీజీ నుండి నేటి నాయకుల వరకు ఆయన సహనాన్ని ఆదర్శంగా తీసుకుంటారు.
......
అక్బర్ జీవించిన 63 సంవత్సరాలు చరిత్రను మార్చాయి. 
         🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿