వస్తు భావ పరంపర భావన . ఈ భావన, ప్రగతికి మూలం . అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం . ఈచిరుప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ రామమోహన్ చింతా (development of human relations and human resources)
CONCEPT
తెలుసుకుందాం
Cచారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు : వేమన
అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
- - -
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ |
తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం. ( చేకూరి రామారావు ) వేమన నిక్కమైన ప్రజాకవి
తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.[17] అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.[17] బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.
కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.
యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీఓ (నెంబర్ 164)ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 2023లో విడుదల చేసింది.[18]
( development of human relations and human resources )
తెలుగు సాహిత్యం యుగ విభజన
నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది
తెలుగు - సౌందర్యం ( కీర్తనలు - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు )
తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( వ్యాసాలు )
భాష్యతే ఇతి భాషా
http://manatelugunela.com/
తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )
పద్యాలు
- ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
- చూడచూడ రుచుల జాడవేరు,
- పురుషులందు పుణ్య పురుషులువేరయ,
WORLD HERITAGE( Amaravati Stupa GUNTUR)
- Mesopotamian civilizations formed on the banks of the Tigris and Euphrates rivers in what is today Iraq and Kuwait.
- Some of the major Mesopotamian civilizations include the Sumerian, Assyrian, Akkadian, and Babylonian civilizations.
వ్యాసావళి
సారస్వత వారసత్వ సంపద
ఇంగ్లీష్ పద్య మరియు గద్య రచన (ENGLISH POEMS AND PROSE)
స్త్రీ - భావన
సాహిత్యం - చర్చ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.”
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”
గణితము - భావన (MATHS AND ITS CONCEPT)
ది బైబిల్ (THE BIBLE)
బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. బై బిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగ వేద కాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది. నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు.
1 పాత నిబంధన
2 కొత్త నిబంధన
3 కేథలిక్కు బైబిల్
4 తెలుగులో బైబిలు
పాత నిబంధన
బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:
ఆది కాండము
నిర్గమ కాండము
లేవియ కాండము
సంఖ్యా కాండము
ద్వితీయోపదేశ కాండము
యెహూషువ
న్యాయాధిపతులు
రూతు
దానియేలు
కొత్త నిబంధన
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపోస్తలుల కార్యములు
రోమీయులకు పత్రిక
I కొరంథీలకు పత్రిక
II కొరంథీయులకు పత్రిక
గలతీయులకు పత్రిక
ఎఫసీయులకు పత్రిక
ఫిలిప్పీయులకు పత్రిక
కొలొస్సైయులకు పత్రిక
I థెస్సలొనీకైయులకు పత్రిక
II థెస్సలొనీకైయులకు పత్రిక
I తెమొతికి పత్రిక
II తెమొతికి పత్రిక
తీతుకు పత్రిక
ఫిలేమోనుకు పత్రిక
హెబ్రీయులకు పత్రిక
యాకోబు పత్రిక
I పేతురు పత్రిక
II పేతురు పత్రిక
I యోహాను పత్రిక
II యోహాను పత్రిక
III యోహాను పత్రిక
యూదా పత్రిక
ప్రకటన గ్రంధము
కేథలిక్కు బైబిల్
ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 14 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
మొదటి ఎస్డ్రాసు
రెండవ ఎస్డ్రాసు
తోబితు
యూదితు
ఎస్తేరు
సొలోమోను జ్ఞానగ్రంథము
సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం
బారూకు
ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు
సూసన్న చరిత్ర
బేలు, డ్రాగనుల చరిత్ర
మనస్సేప్రార్ధన
మొదటి మక్కబీయులు
రెండవ మక్కబీయులు
తెలుగులో బైబిలు
సామాన్య ప్రార్ధనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది.
గుర్రం జాషువా (1895-1971) కవి
గుర్రం జాషువా (1895-1971) కవి
కుల మత విద్వేషంబుల్ తలసూపని తావులే కళారాజ్యంబుల్
చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ? దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ -
నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప
రే ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్
Dచారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు (philosophers who dictates the historical dialectical world ) 10
అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ
తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం
తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు
ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో
చరిత్ర పుట్టెను.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ
|
2.సోక్రటీస్ - నిన్నునీవు తెలుసుకో (469 - 399) BC* (method of arriving at truth )
3.స్పొర్టకస్ - (71 BC) తిరుగుబాటు * ( the first revolutionist in the history )
4.జీసస్ - మానవసంబంధాలు * (human relations )
5.వేమన - (1650 రాయలసీమ ) భావవిప్లవం * ( socialist )
6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం (చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)
* (historicl dilectical meterialisom}
7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (psychoanalysis)
8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) * పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
* (the last refuge of capitalisum is imperialisom )
9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) *రాజ్యరహిత సమాజం( stateless country concept )
10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం( సాంస్కృతిక విప్లవం ) (cultural revolution)
నాకవితలు
నాకవితలు by Ch.RamaMohan,BA.,
సమత పంచలేని వాడు
మమత పంచలేడు
మమత పంచలేనివాడు
మహిని లేడు ఉన్నా లేనివాడే
విన్న వించ మంచి విపుల బాల
***
ఓటు
వేస్తారు ఇస్తే నోటు
చేస్తుంది దేశానికి ఎంతో చేటు
ప్రజాస్వామ్యానికి ఇది కాటు
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దోపిడిదారుల దురంతాలు సాగవని
పీడకుల పాలన మాకిక వద్దని
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దగాపడ్డ తమ్ములార ఏకంకండని
మోసపోక యికనైనా మేలుకొండని
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
తెలుగు వెలుగు
సౌరభ సుమమాల
కోమల విరిబాల
సోభిల్లు తెలుగు
నా భావనమ్మ
సంస్కృతము లేక తెలుగు లేదు
పారసికము పట్టు వదల లేదు
ఆంగ్లము వల్ల తెనుగు మనలేదు
నా భావనమ్మ
వెలుగేది
తెలుగుజాతికి దారేది
చేతిలో కప్పు cup
ఇంటిపైకప్పు
తెలుగేదొ చెప్పు
తెలుగు జల్లెడ జర ౙ
చందమామ చర ౘ
రంపము బండి ర ఱ
లేదు నా భావనమ్మ