E.MATHAMATICS

Mathematics Basics - గణితపు పాఠాలు

📘 Mathematics Basics – గణితపు పాఠాలు

1. Numbers: సంఖ్యలు: సహజ, పూర్ణ, పూర్ణాంక, భిన్న, అపూర్ణ
Examples: 1, 2, 3...; 0; -1, -2...; 1/2; √2, π
2. Basic Operations: ప్రాథమిక గణిత క్రియలు: +, −, ×, ÷
3. BODMAS Rule: క్రమం: బ్రాకెట్లు → ఘాతాలు → భాగహారము → గుణకారము → సంకలనం → వియోజనం
4. Exponents: ఘాతాలు:
am × an = am+n,
am ÷ an = am−n,
(am)n = amn,
a0 = 1
5. Geometry Basics: జ్యామితి పునాది: బిందువు, రేఖ, కోణం
6. Mensuration: పరిమాణ గణితం:
Area = length × width
Volume = length × width × height
7. Probability: సంభావ్యత = అనుకూల ఫలితాలు / మొత్తం ఫలితాలు
Example: Toss a coin → Head = 1/2

G.SHORT FILM - కథానికలు 1961 నాటి మా జీవన విధానం

 నాటి జీవన విధానం
పల్లెటూరు DOB 22-6-1961 
నాటి జీవన విధానం
కథ నిజమైన వ్యక్తిగత అనుభవాలను కళ్ళకు కట్టేలా పాఠకుల ముందుంచగల  "60 ఏళ్ల పూర్వం ఆనాటి జీవన శైలి" 

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ, పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.కేజీ 1 రుపాయి

రాత్రిపూట7, 8 గంటలకు బిచ్చగాళ్ళు తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే బిచ్చగాళ్ళు అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి.

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది. అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం. అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. రెండు రూపాయలు పెట్టి, ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.
ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.

అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 
వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు. ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.

కక్షలూ కార్పణ్యాలు. కోప తాపాలు కుళ్ళూ కపటం. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు. అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.

వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.సేకరణ 




L.ENGLISH LITERATURE


జీవనంలో ప్రతి అనుభవం తాత్కాలికమని, కాలాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే మనం జీవితం యొక్క సత్యాన్ని గ్రహించగలమని షెల్లీ తన కవిత "Mutability" ద్వారా తెలియజేస్తాడు.
మార్పు ప్రకృతి ధర్మం అని, మరణం లేకుండా పునర్జన్మ ఉండదని ఆయన చెబుతాడు.

ప్రముఖ పంక్తులు:
"Man's yesterday may ne’er be like his morrow;
Nought may endure but Mutability."

షెల్లీ రచనల విశేషత:

అతను జీవితంలోని విషాదాన్ని మరియు ఆనందాన్ని విచారిస్తూ వాటి వెనుక పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు.

అతని భాష మరియు ప్రతీకలు ప్రకృతి ప్రేమ, స్వేచ్ఛ, శాంతి మీద ఆధారపడతాయి.

కవిత్వం ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రాముఖ్యతనిచ్చి మార్పు కోసం ఆకాంక్షించాడు.

షెల్లీ తన కాలాన్ని మించిన ఆలోచనలతో ఒక ప్రభావవంతమైన కవిగా నిలిచాడు. అతని కవితలు నేటికీ మనకు ఇన్స్పిరేషన్‌గా ఉంటాయి.




P.ఘంటసాల మధుర గాయకుడు

ఘంటసాల వెంకటేశ్వరరావు
1922-74


మధురం మధురం
ఘంటసాల గాత్రం 
పాట అమృత పానం 
సరి గంధర్వ గానం 
నవరసాల్ని పలికే కేళి 
నవ్యపోకడలకు నాంది 
సంగీత సామ్రాజ్యాన్ని 
అలరించిన మహా చక్రవర్తి 

పాటల మకరందాలు

పుష్ప విలాపం లో ప్రకృతి కన్నీరును పలికించారు.

కుంతి విలాపంలో తల్లితనపు ఆవేదనను వినిపించారు.

పోలీసు వెంకటస్వామి జానపద కేళి సంగీత సౌరభాన్ని అందించారు.

జయదేవ అష్టపదిలో శృంగార-భక్తి గీతాలాపనకు జీవం పోశారు.

ఆలాపనల అమృతం

గగన సేమలుదేలు మేఘమాల స్వర కుసుమాలను చిందించగా,

రాజశేఖర ఆలాపన సంగీత కర్ణామృతంగా మారింది.

నందుని చరితములో ఒక చరిత్రను గానంగా గుండెలకు తాకించారు.

కుడి ఏడమైతే వంటి పాటలతో సత్యాసత్యాలకు కొత్త అర్థాలు ఇచ్చారు.

జీవిత రాగాలు

జగమే మాయ అనగా జీవన అస్తిత్వాన్ని ప్రశ్నించారు.

కలవరామాయే మదిలో పాటలో ఆత్మావలోకనం చూపించారు.

రాగామయి రావేతో రసికులకు రసగాఢం అందించారు.

భలే మంచి రోజు తో సంతోష జీవన మార్గం చూపించారు.

దివ్య గాయకుడు
ఘంటసాల వెంకటేశ్వరరావు, 
సంగీతం అంటే భక్తి,
కావ్యాన్ని స్వరరూపంలో ఆవిష్కరించి,
ఏడుకొండలవాడు వింటాడని భావించి,
తన పాటలతో భక్తులను స్వామి 
దారిలో నడిపించారు.

ఇలాంటి అమృత గాయకుడిని మన సంగీత సంప్రదాయానికి వరంగా అందించింది తెలుగు మాత. ఘంటసాల గళం ఎప్పటికీ అందరికీ ప్రేరణ.

రాగం : ఆభేరి 

ఆభేరి రాగం ఆధారంగా / దగ్గరగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు

1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌)
10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క)
11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
20. ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి)
21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
23. కళ్ళు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌)
24. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్‌)
25. హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్‌ )
26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌)
27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌)
28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)
29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)

మన సంగీతంలో మరొక ప్రసిద్ధ రాగం ఆభేరి.మోహన రాగం లాగే ఆభేరి కూడా నిర్దుష్టమైన రూపం, రసం ఉన్న రాగం. కరుణ, భక్తి రసాలు ప్రధానంగా ఉన్న ఈ రాగంలో సృజన ( creativity ) కి అవకాశం ఎక్కువ.

స్వరస్థానాలు పరిచయం

 ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి. అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా,

స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీ పద్ధతి
సంకేతము

స షడ్జమం షడ్జ
రి శుద్ధ రిషభం కొమల్‌ రిషభ
రి 1
రి చతుశ్రుతి రిషభం తీవ్ర రిషభ
రి 2
గ సాధారణ గాంధారం కొమల్‌ గాంధార
గ1
గ అంతర గాంధారం తీవ్ర గాంధార
గ2
మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ
మ1
మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ
మ2
ప పంచమం పంచమ
ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత
ద 1
ద చతుశ్రుతి ధైవతం తీవ్ర ధైవత
ద 2
ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద
ని 1
ని కాకలి నిషాధం తీవ్ర నిషాద
ని 2

మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, ఆభేరి ఉపయోగించే స్వరాలు ” స, రి2, గ 1, మ1, ప, ద 2, ని1 “. ఇది ఔడవ సంపూర్ణ (ఐదు ఏడు స్వరాల) రాగం. అంటే, ఆరొహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. ” స గ మ ప ని స ,స ని ద ప మ గ రి స ” లాగా ఉపయోగించే రాగం.

 హార్మోనియం పై ఆభేరి రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు.

ఆరోహణ స X X గ1 X మ1 X ప XX ని1 X స
అవరోహణ స X ని1 ద2 X ప X మ1 X గ1 రి2 X స

ఆరోహణలో “స” నుంచి “గ” కు వెళ్ళేటప్పుడు, తిన్నగా “గ” కు వెళ్ళకుండా “స” నుంచి ముందు “మ” చేరి క్షణ కాలంలో “గ” ను చేరాలి. అలాగే, “ప” నుంచి “ని” చేరేటప్పుడు ముందు “స” చేరి క్షణ కాలంలో “ని” చేరాలి. అంటే, ఆరోహణని ఈ విధంగా పలకాలి. “స, మగ, మప, సని, సా”.

అదేవిధంగా, అవరోహణలో “స, సనినీ, నిద దపా, పమ, మగగా గరి,రిసా” లాగా పలకాలి.

కర్ణాటక సంగీతంలోని 20వ మేళకర్త “నట భైరవి” నుంచి జనించిన రాగం ఆభేరి. మహ మహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ ” రాగ లక్షణ సంగ్రహం” పుస్తకంలో రాసిన ప్రకారం, 50 ఏళ్ళ క్రితం ఈ రాగం శుద్ధ ధైవతం (హిందూస్తానీలో కోమల్‌ దైవతం) లో పాడేవారట! రాను రాను చతుశ్రుతి ధైవతం (హిందూస్తానీలో తీవ్ర దైవతం) ఉపయోగించటం వల్ల రాగం వినటానికి ఆహ్లాదంగా ఉండటం గుర్తించిన తరువాత, ఆభేరిలో చతుశ్రుతి ధైవతం స్థిరపడి పోయింది.ఇప్పుడు ప్రచారంలో ఉన్న ” నగుమోము కనలేని..” అన్న ప్రసిద్ధ త్యాగరాజ కృతి (కర్ణాటక సంగీతంలో
త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజు, ఆభేరి రాగంలో ఈ ఒక్క కృతి తప్ప మరే కృతులు మనకివ్వలేదు!), మొదట ప్రవేశ పెట్టిన పద్ధతి కన్నా, హిందీస్తానీ సంగీతంలో ఆభేరికి దగ్గరైన భీంపలాస్‌ రాగానికి దగ్గరగా ఉంటూంది. ఈ నాడు ప్రచారంలో ఉన్న ఆభేరి రాగంలోని స్వరాల ప్రకారం, ఆభేరి 22వ మేళ కర్త అయిన “ఖరహర ప్రియ” కు జన్య రాగంలా అనిపిస్తుంది.
అందువల్ల, హిందూస్తానీ సంగీతంలోని ధన్యాసి, భీంపలాస్‌ రాగాలు ఆభేరి పాత,కొత్త పద్ధతుల్ని వరుసగా పోలి ఉంటాయి.

పైన చెప్పిన ఆభేరి రాగంలోని మార్పు, కాలక్రమంలో రాగాలలో వచ్చిన మార్పులకి ఒక ఉదాహరణ మాత్రమే! నిజానికి కొన్ని వందల ఏళ్ళ క్రిందట ప్రచారంలొ ఉన్న రాగాలు ఇప్పుడు లేవు. కాలానుగుణంగా కొన్ని రాగాలు మరుగున పడినా, సృజనాత్మకత కలిగిన విద్వాంసుల వల్ల, మరి కొన్ని కొత్త రాగాలు మన సంగీతంలో చోటు చేసుకొని సుసంపన్నం చేసాయి. పట్‌దీప్‌,చంద్రకౌన్స్‌, మారుబేహాగ్‌, కళావతి, మధువంతి, శివరంజని వంటి రాగాలు హిందుస్తానీ సంగీతంలో మొన్నమొన్ననే వచ్చిన కొన్ని కొత్త రాగాలు. ఒక వేళ అప్పుడూ, ఇప్పుడూ కూడా చాలా పాప్యులర్‌ అయిన ఆభేరి వంటి రాగాలు ఉన్నా, ఇందాక చెప్పినట్టు ఈ రాగాలు కాలంతో మారాయి. ఈనాడు మనకున్న రికార్డింగ్‌ సౌకర్యం వల్ల, ఇప్పుడు ప్రచారంలో ఉన్న రాగాలు, వాటి లక్షణాలు మనం రికార్డ్‌ చేసి ముందు తరాలవారి కోసం దాచి ఉంచే వీలు మనకుంది. కానీ, మొన్న మొన్నటి
దాకా ఇటువంటి వీలు లేక పోవడం వల్ల, సంగీతం నేర్పే విద్వాంసులు,వీలైనంత వరకు యధాతధంగా ఒక తరం నుంచి మరొక తరానికి, పూర్తిగా సాధన, జ్ఞాపక శక్తి మీద ఆధారపడి, సంగీతాన్ని పరంపరలుగా నిలుపుతూ వచ్చారు. ఇదే మన సంగీతంలోని సాంప్రదాయం! సహజంగా ఇటువంటి ప్రయత్నాలలో సంగీతం చాలా మార్పులు చెందే అవకాశం ఉండడంవల్ల, సంగీత విద్వాంసులు నిర్దిష్టమైన సంగీత సాంప్రదాయాలను అనుసరించి, సద్గురుశిష్య పరంపరలుగా విద్యను యధాతధంగా మనకు అందించటం జరిగింది.

హిందూస్తానీ సంగీతంలో…

కర్ణాటక రాగం “ఆభేరి” కి హిందూస్తానీ సంగీతంలో దగ్గరైన రాగం “భీంపలాస్‌”. క్రిందటి వ్యాసం “మోహనం” లో ఇచ్చిన, హిందూస్తానీ, కర్ణాటక పద్ధతుల్లోని పోలికలు తేడాలతో పోలిస్తే, ఆభేరి, భీంపలాస్‌ రాగాలు ఒకటికి మరొకటి చాలా దగ్గరగా ఉంటాయి. భీంపలాస్‌ రాగం, “భీం”,”పలాస్‌” అన్న రెండు రాగాల కలయిక అంటారు కొంతమంది. మరికొందరు, ఈ రాగం
అసలు పేరు “పలాస్‌”, దానికి భీమ్‌ అన్న విశేషణం తరవాత కలిపారు అంటారు ( ఈ రాగం గొప్పది కాబట్టి, శంకరాభరణం రాగాన్ని ధీరశంకరాభరణం అన్నట్టు, “పలాస్‌” కి ముందు “భీమ్‌” అన్నది కలిపారని కొందరి వాదన). హిందూస్తానీ సంగీతంలో చాలా ప్రాచుర్యం పొందిన ఈ భీంపలాస్‌ రాగం,మరాఠీ స్టేజి మీద చాలా ముఖ్యమైన రాగం. ఆభేరి రాగానికి ఉన్నట్టుగానే భీంపలాస్‌ రాగానికి కూడా ఆరోహణఅవరోహణ “స గ మ ప ని స స ని ద ప మ గ రి స”. ఈ రాగానికి వాది స్వరం “మ”, సంవాది “స”. కర్ణాటక పద్ధతిలో వాదిసంవాదిల ప్రసక్తి ఉన్నా, వీటిని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు కనపడదు. భీంపలాస్‌ రాగం “ని స మ” అన్న స్వరాలతో మొదలు పెట్టటం చాలా విన సొంపుగా ఉంటుంది. “మ గ” అన్న సంగతి వాడకం ఈ రాగంలో ఎక్కువ. భీంపలాస్‌ పకడ్‌ (స్వరాల గుంపు) ఈ విధంగా ఉంటుంది.

ని స మ S S మ ప గ మ గ రి స

పైన చెప్పిన పకడ్లో S అన్న గుర్తు దీర్ఘ స్వరాన్ని తెలియచేస్తుంది.అంటే, “ని స మ” అన్నప్పుడు “మ” మీద దీర్ఘం తీయటం వల్ల, “ని స మా”గా మారుతుంది. భీంపలాస్‌ పూర్వాంగ రాగం. మొత్తం పన్నెండు స్వరస్థానాలని రెండు గ్రూప్‌లుగా విడకొట్టి, స నుంచి ప వరకు ఒక గ్రూప్‌, ప నుంచి పై స వరకు రెండవ గ్రూప్‌ అనుకుంటే, ఏ రాగంలో స్వరాల సంచారం మొదటిగ్రూప్‌ మీద ఎక్కువగా ఉంటుందో అది పూర్వాంగ రాగం. రెండో గ్రూప్‌ మీద ఆధారపడేది ఉత్తరాంగ రాగం అవుతుంది.

సినిమా పాటల పరిచయం ముందు, ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు స్వర్గీయ మల్లికార్జున్‌ మన్సూర్‌ పాడిన ఈ భీంపలాస్‌ రాగం వినండి. మొత్తం 30 నిమిషాలుకు పైగా సాగే ఈ గానం, ఈమాట పాఠశ్రోతలకు ఒక ఉదాహరణగా ఈ రాగం ఛాయల్ని వినిపించటం కోసం, ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తున్నాం! శాస్త్రీయ సంగీతం వినటం ఎక్కువగా అలవాటు లేనివారికి ఒక సూచన. సినిమా పాటలు, ఇతర లలిత గీతాలూ ఇచ్చినంత తొందరగా ఆనందం శాస్త్రీయ సంగీతం ఇవ్వదు కాబట్టి, ప్రశాంతంగా ( inhibitions ఏమీ లేకుండా)ఈ రాగం వినండి. వినగా, వినగా మీ మనస్సుల్లో ఆభేరి లేకపోతే భీంపలాస్‌ రాగాల్లో బాణీలు కట్టిన ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. కొంచెం రాగాలతో పరిచయమున్నవారుి, ఇక్కడ ఇచ్చిన రాగాలాపనలో, రాగం ఎలా evolve అవుతుందో గమనించగలుగుతారు. నెమ్మదిగా మంద్ర స్థాయిలో మొదలు పెట్టిన ఈ గానం, రాను రాను రాగాలాపనలోనూ, గమనంలోనూ వేగం పుంజుకొని మిమ్మల్ని ఎక్కడకో లాక్కుపోతుంది. ఇలాంటి ఉదాహరణల వల్ల సినిమాపాటలకి,శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడాలు, పోలికలు కూడా తెలుస్తాయి. స్వర్గీయ మన్సూర్‌ గొంతులో ఒకరకమైన “జీర” మొదట మీకు వినిపించినా, త్వరగా అది మీరు మర్చిపోయి రాగంలో పడిపోతారు!

సినిమా పాటలు

తెలుగు సినిమా పాటల్లో, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి అతి దగ్గరగా బాణీ కట్టి, పాప్యులర్‌ అయిన పాట, శ్రీమతి ఎస్‌. జానకి మురిపించే మువ్వలు సినిమాకోసం పాడిన “నీ లీల పాడెద దేవా..” అన్న పాట. ఈ పాట ఇప్పటికీ తెలుగు వారి నాలుకల మీద ఆడుతూనే ఉంది. తమిళంలో కూడా ఈ పాట గొప్ప ప్రజాదరణ పొందింది. శ్రీమతి జానకి గొంతు ఈ పాటకి ఎంత బాగా సరిపోయిందో,గాత్రానికి మించి సన్నాయి పై సహకారం అందించిన శ్రీ కరైక్కుడి అరుణాచలం వాద్య సహకారం అంత కంటే ఇంకా చక్కగా ఉంది. పాట మొదట్లో జానకి గొంతు, నాదస్వరం స్వరం విడివిడిగా గుర్తు పట్టగలిగినా, పాటలో వేగం పెరిగిన
తరువాత, గాత్రంనాదస్వరం ఒక్కసారే వినిపిస్తున్నపుడు, ఈ రెంటికీ తేడా తెలియకుండా పోతుంది.

తెలుగువారి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల చాలా సినిమాల్లో ఆభేరి రాగాన్నివాడటమే కాకుండా, ప్రైవేటు రికార్డుల్లో స్వరం ఇచ్చిన పాటల్లో “రావోయి బంగారి మామా నీతోడి రాహస్య మొకటున్నదోయి..” అన్న పాట ఆభేరి రాగంలో కట్టినదే! పాట వింటూ ఉంటే, ఒక పల్లెటూరి వాతావరణం సంగీతంలో సృష్టి చేసాడు ఘంటసాల.మూడవచరణం లో మొదలైన “ఏటి పడవ సరంగు పాట గిరికీలలో….” తరవాత వచ్చే గమకాలు, ఆలాపనలో లలితంగా ఒక folk tune వినిపించటమే కాకుండా, సుశాస్త్రీయంగా కూడా ఆభేరి రాగానికి న్యాయం చేకూర్చాడు. సాహిత్యంలో ఇది అచ్చంగా ఒక తెలుగుపాట. సంగీతంలోనూ ఇది అంతకంటే మరీ అచ్చమైన తెలుగు పాట.

గుండమ్మ కధ సినిమాలో ఎన్నో పాటలు పాప్యులర్‌ అయ్యాయి. “ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..” అన్నపాట తెలియని తెలుగువారు బహుశా ఉండరేమో! ఒక పాట బాణీ కాపీ కొట్టి మరొక పాటలో వాడుకున్న సందర్భాలు
మన సినిమా పాటల్లొ ఎన్నో ఉన్నాయి. కానీ, ఇళయ రాజా డిటెక్టివ్‌ నారద అన్న సినిమాలో ఈ పాటను పూర్తిగా ఉపయోగించుకుంటూనే “యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ..” అని చిత్ర గొంతుతో మొదలయ్యే ఈ పాట ఒక అద్భుత సృష్టి. ఇళయరాజా creativity మళ్ళీ ఈ పాటలొ మరోసారి చూపించాడు. ఈ పాటలో వాడుకున్న వాయిద్యాలు, వాటి ఆర్కెస్ట్రేషన్‌ మళ్ళి ఇంకోసారి వినండి.

ఆభేరి రాగంలో ఆరోహణ స్వరాల్ని అలాగే వాడుతూ, అవరోహణలో మాత్రం “ద,రి” లను వాడకుండా,అంటే అరోహణలోనూ అవరోహణలోను కూడా “స గ మ ప ని” స్వరాలనే వాడుతూ శ్రీమతి లీలచే పాడిచిన దేవులపల్లి సాహిత్యం “సడిసేయకో గాలి సడి చేయబోకే ..” అన్న పాటను రాజమకుటం సినిమాకోసం మాస్టర్‌ వేణు స్వరపరిచాడు. పాట మొదలవుతూనే వినే ఆలాపన ఎంత అద్భుతంగా ఉందో, చరణాల మధ్య వచ్చే క్లారినెట్‌ వాయిద్యం అందుకు సమానంగా ఉంది.
ఈ పాట శ్రద్ధగా వింటే, ఆభేరి రాగ లక్షణాలు ఈ పాటలో తక్కువగా వినపడ్తాయి. అందుకు ముఖ్యకారణం, ఇందాకా చెప్పినట్టు “రి, ద” లను వాడకపోవటమే! ఈ పాటలోని సాహిత్యం సంగతి సరే సరి! శ్రీమతి లీల పాడిన “ఆనాటి” పాటల లిస్టు ఎవరన్నా తయారు చేస్తే, ఆ లిస్టులో ఈ పాట తప్పకుండా ముందు ఉండాల్సిన పాట.

చివరిగా, “ఈనాటి” పాటల్లో ఆభేరిలో స్వరం చేసిన ఒక పాటతో. శ్రుతిలయలు సినిమా కోసం కె. వి. మహాదేవన్‌ సంగీతం ఇచ్చిన “తెలవారదేమో స్వామీ..” అన్న పాట ఆభేరిలో స్వరపరచిందే! పాట వింటూ ఉంటే “నగుమోము కనలేని..” అన్న త్యాగరాజ కీర్తన ఛాయలు కనపడతాయి.ఈ పాట గురించి ఎక్కువ చెప్పక్కరలేదు. ఎందుకంటే, సినిమా సంగీతంలో ఎన్నో గొంతులు వినిపిస్తూ ఉన్నా, జేసుదాసు గొంతుకి ఒక ప్రత్యేకత ఉంది.శాస్త్రీయ సంగీత జ్ఞానంతో పాటు, లలిత సంగీతం, వీటన్నిటికీ మించి ఏ సంగీతాన్నయినా “సంగీతం”గా వినిపలికించగలిగే గొంతు జేసుదాస్‌ది!

“నన్నుదోచుకుందువటె వన్నెల దొరసాని” స్వరాలు

Opening

సగమపనీసా నీపామానీదాపా… మాగారీనీసా నీగారీసా…

Male
నన్నుదోచుకుందువటె వన్నెల దొరసాని
సారిసనిసనిసాసాసా సాపమపమ గమామా
Female
కన్నులలో దాచుకొందు
గామాపాసా నీదపామ
నిన్నేనా స్వామీ నిన్నేనా స్వామీ
పదమప రీగాగా పదమప సారిసనిప

Male
నన్నుదోచుకుందువటె
సారిసనిసనిసాసాసా

మొదటి చరణం ముందు సంగీతం

దాదా సారిస దాసద పాగా
పాపా దాపద పాదప గాపగ రీసా
రీరీ గాపగ రీసా రీదసా పగరిసా

మొదటి చరణం ముందు స్వరాలు

సాగాపాసా పనిసగరినిసా సగమదపమగా
గమపసనిద సగమదపమ గారీసా

Female
తరియింతును నీచల్లని చరణమ్ముల నీడలోన
నిసమగగరి నిసరిససా నిసమగగరి సిసరిససా

Music గమామపమ గమగరిస

పూలదండవోలె కర్పూరకళికవోలె కర్పూరకళికవోలె
సామపమమగామా మసాగమపమమామా గగపమగమగరీసా

Music గామా పనిసా గరిసా

Male ఎంతటినెరజాణవొ నా అంతరంగమందునీవు
పాపనిని నీసారిససస సరిసనిస నిసనిసగరినిససససా

Music నిరిసా నిరిసా నిపసా

Male కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు
దదదాదా నీసనిదప పమమపపపపపా పమగమగరిగరిసాసా

నన్నుదోచుకుందువటె

Music గమపనిసా నిరిసనిపమగస

రెండవ చరణం చరణం ముందు స్వరాలు

సాగాపా సరిగమపా… నిదపమపా… దపమగమా…
దపమగమా పమగరిగా మగరిస సానీపాసా…

రెండవ చరణం పాట స్వరాలు ప్రయత్నించి కనుక్కోండి

Female నామదియే మందిరమై

Music పనిప నిసని సగరినిసా

Female నీవే ఒక దేవతవై

Music మపమ గమగ రిగరినిసా

Female వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో

Music గామా పనిసా గరిసా

Male ఏనాటిదొ మన బంధం ఎరుగరాని అనుబంధం

Music నిరిసా నిరిసా నిపసా

Male ఎన్నియుగాలైనా ఇది చెదిరిపోని బంధం ఇగిరిపోని గంధం

Music గమపనిసా నిరిసనిపమగస
ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క) has a base of malkons!

3.The other song”’సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
has tuned been tuned [by [ Rajani] on the Rga base of Dhanyasi
3.and the basi tune of the song కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు) is almost identical with raga Bhimplasi o f hindushani music.


Rohiniprasad on April 17, 2011 at 3:58 am 
భావనారాయణగారూ,
వాద్యాలు, వాయిద్యాలు అనేవాటికి మధ్య గల తేడాలను ఈమాటలో నిత్యమూ రాసే విద్వాన్లు చెప్పగలరేమో. నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!

ఓ నెలరాజా ఎక్కువగా శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. దీన్నే హిందుస్తానీలో ధానీ అటారు. అక్కడక్కడ భీంపలాస్ ఛాయలు కనబడటానికి కారణం రెండిటి ఆరోహణా ఒకటే కావడం. భీంపలాస్‌లో అవరోహణలో రి2, ద2 కూడా వస్తాయి. అది మాల్కౌఁస్ కాదు. శుద్ధధాన్యాసిని ‘గ్రహభేదం’ చేస్తే (పంచమాన్ని షడ్జమం అనుకుంటే) అలా అనిపిస్తుంది అంతే.

సడిసేయకో గాలి శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. (సినిమా పాటలన్నిటి గురించీ అలాగే రాయాలి. ఎదుకంటే రాగ స్వరూపం పూర్తిగా ప్రకటితం అవాలంటే గమకాలూ, వాదిసంవాది స్వరాలూ అన్నీ పలికించాలని పండితులంటారు).

కాలం కాని కాలంలో పాట భీంపలాస్ ఆధారంగా చేసినదే.

రాజమకుటం సినిమాలో పి.లీల (మాష్టర్ వేణు సంగీత సారధ్యంలో) అద్భుతంగా పాడిన పాట శుద్ధధన్యాసి రాగంపై అధారమైందే! భీంపలాస్ (ఆభేరి రాగం) కాదు. శుద్ధధన్యాసి రాగంలో “రి, ధ” లు లేవు. 
ప్రియా కనుగొన్నానులె ప్రియా ( బందిపొటు దొంగలు ,అక్కినేని, జమున ) మరియు అలకలు తీరిన కన్నులు ఏవని ప్రియా (మా నాన్న నిర్డోషి క్రిష్ణ )

( విన్నానులే ప్రియా ) మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.

H8.HISTORY OF COINS




కాయిన్ మిలిండా పాన్హా ఇండో-గ్రీకు రాజు మేనాండరు (క్రీ.పూ. 160-135) తో పాటు వచ్చే "ఐదు వందల గ్రీకు" లను సూచించడానికి "యొనాక" పదం సూచించబడింది.


కోసల  కర్షపానాలు. సిర్కా 525–465 BC. సగటు వ్యాసం 25 మిమీ, సగటు బరువు 2.70 గ్రాములు. వివిధ రకాల ప్రత్యేక పంచ్-మార్క్‌లతో ప్రతి భాగం రెండు వైపులా వర్తించబడుతుంది.

మౌర్య సామ్రాజ్యం యొక్క వెండి పంచ్ మార్క్ నాణెం, చక్రం మరియు ఏనుగు చిహ్నాలు. 3వ శతాబ్దం BCE




వెనుకవైపు వంపు కొండ చిహ్నంతో మౌర్య నాణెం


నాణేల చరిత్ర మొదటి సహస్రాబ్ది BC/BCE వరకు విస్తరించింది. లిడియన్ లయన్ నాణేలు, పెర్షియన్ డారిక్ మరియు సిగ్లోస్, టోంగ్ బీ, దిర్హామ్ మరియు బంగారు దినార్ వంటి నాణేలకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు. నాణేలు చరిత్ర యొక్క ప్రధాన పురావస్తు మూలం.

సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మను చూడవచ్చు. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.



850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).

భావన (మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి)

E..GENERAL KNOWLEDGE

Here are 30 key bits about the Indian Constitution, which can be useful for understanding its structure, features, and significance:

1-5: Background and Framing

1. The Constitution of India was adopted on November 26, 1949, and came into effect on January 26, 1950.

2. The Constituent Assembly, consisting of 299 members, framed the Constitution.

3. Dr. B.R. Ambedkar is regarded as the Father of the Indian Constitution.

4. The Constitution is the longest written constitution in the world.

5. It was influenced by various international constitutions, including those of the UK, USA, Ireland, Canada, and South Africa.

6-10: Fundamental Structure

6. The Preamble declares India as a Sovereign, Socialist, Secular, Democratic Republic.

7. The Constitution originally had 395 articles, 22 parts, and 8 schedules.

8. It now consists of 448 articles, 25 parts, and 12 schedules, following amendments.

9. The Constitution provides for a parliamentary system of government.

10. It establishes a federal system with unitary features during emergencies.

11-15: Fundamental Rights and Duties

11. The Constitution guarantees 6 Fundamental Rights, including the Right to Equality and Right to Freedom.

12. The Right to Property was removed from Fundamental Rights and made a legal right under Article 300A.

13. The Directive Principles of State Policy (DPSP) are guidelines for the state to ensure social and economic democracy.

14. Fundamental Duties were added by the 42nd Amendment in 1976.

15. Citizens are expected to uphold sovereignty, secularism, and scientific temper, among other duties.

16-20: Key Amendments

16. The First Amendment (1951) added restrictions to Fundamental Rights.

17. The 42nd Amendment (1976) is known as the "Mini-Constitution" due to its extensive changes.

18. The 44th Amendment (1978) reversed many provisions of the 42nd Amendment.

19. The 73rd and 74th Amendments (1992) established Panchayati Raj and urban local bodies.

20. The 104th Amendment (2020) abolished the Anglo-Indian reserved seats in Parliament.

21-25: Special Features

21. The Basic Structure Doctrine, established by the Kesavananda Bharati case (1973), ensures that the Constitution’s core principles cannot be altered.

22. India’s Constitution allows for dual citizenship (under Article 370 earlier, now removed).

23. The Constitution is rigid and flexible, allowing amendments through Articles 368, 4, and 169.

24. President of India is the constitutional head, while the Prime Minister is the executive head.

25. The Supreme Court of India is the guardian and interpreter of the Constitution.

26-30: Important Provisions

26. The Emergency Provisions (Articles 352-360) allow for the suspension of rights during emergencies.

27. Schedules detail subjects like Union and State Lists (7th Schedule) and Languages (8th Schedule).

28. The Constitution provides for universal adult suffrage (Article 326).

29. It ensures protection of minorities through cultural and educational rights (Articles 29 and 30).

30. The Preamble is considered a part of the Constitution, as ruled in the Kesavananda Bharati case.

మెసొపొటేమియా నడిబొడ్డు నుండి రోమన్ సామ్రాజ్యం యొక్క ఎత్తుల వరకు, పురాతన నాగరికతలు ప్రపంచంపై చెరగని ముద్ర వేసాయి. వ్యవసాయం, ఆర్కిటెక్చర్, రచన మరియు పాలనలో వారి ఆవిష్కరణలు ఆధునిక సమాజానికి పునాది వేసింది.
పురాతన జీవన నాగరికతలు మార్పు తెచ్చాయి మరియు నేటి ఆధునిక సమాజాలను రూపొందించడానికి శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాయి. వారి ఆవిష్కరణలతో, వారు వ్యవసాయం, వాస్తుశిల్పం, శాస్త్రీయ మరియు పాలన వంటి పద్ధతులను ప్రారంభించారు. వారు నేటి ప్రపంచాన్ని ఆకృతి చేసిన ప్రారంభ రచనా వ్యవస్థలు, నగరాలు మరియు సామాజిక నిర్మాణాలను కనుగొన్నారు. ఈ సంస్కృతులే సమకాలీన జీవితానికి పునాదులను అందిస్తాయి - న్యాయ వ్యవస్థల నుండి సాంకేతిక ఆవిష్కరణల వరకు. వారి సాంస్కృతిక మరియు తాత్విక అవశేషాలు మానవ పురోగమనం దాని స్థానాన్ని కనుగొనే మార్గాలను మరియు మన సామూహిక వారసత్వాన్ని పరిరక్షించడం మరియు అధ్యయనం చేయవలసిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తాయి.
Here is a list of 150 countries with their continents and capitals in Telugu:

1. భారతదేశం - ఆసియా - న్యూఢిల్లీ

2. చైనా - ఆసియా - బీజింగ్

3. జపాన్ - ఆసియా - టోక్యో

4. ఫ్రాన్స్ - యూరప్ - పారిస్

5. జర్మనీ - యూరప్ - బర్లిన్

6. యునైటెడ్ కింగ్‌డమ్ - యూరప్ - లండన్

7. యునైటెడ్ స్టేట్స్ - ఉత్తర అమెరికా - వాషింగ్టన్, డి.సి.

8. కెనడా - ఉత్తర అమెరికా - ఒట్టావా

9. బ్రెజిల్ - దక్షిణ అమెరికా - బ్రసీలియా

10. అర్జెంటినా - దక్షిణ అమెరికా - బ్యూనస్ ఎయిర్స్

11. ఈజిప్ట్ - ఆఫ్రికా - కైరో

12. నైజీరియా - ఆఫ్రికా - అబుజా

13. ఆస్ట్రేలియా - ఓషియానియా - కాన్‌బెర్రా

14. న్యూజిలాండ్ - ఓషియానియా - వెల్లింగ్టన్

15. రష్యా - యూరప్/ఆసియా - మాస్కో

16. ఇటలీ - యూరప్ - రోమ్

17. మెక్సికో - ఉత్తర అమెరికా - మెక్సికో సిటీ

18. స్పెయిన్ - యూరప్ - మాడ్రిడ్

19. దక్షిణాఫ్రికా - ఆఫ్రికా - ప్రిటోరియా

20. ఇరాన్ - ఆసియా - తెహ్రాన్

21. టర్కీ - ఆసియా/యూరప్ - అంకారా

22. ఇరాక్ - ఆసియా - బగ్దాద్

23. సౌదీ అరేబియా - ఆసియా - రియాద్

24. ఇజ్రాయెల్ - ఆసియా - జెరూసలేం

25. కెన్యా - ఆఫ్రికా - నైరోబీ

26. ఆఫ్ఘనిస్తాన్ - ఆసియా - కాబూల్

27. పాకిస్తాన్ - ఆసియా - ఇస్లామాబాద్

28. బంగ్లాదేశ్ - ఆసియా - ఢాకా

29. థాయ్‌లాండ్ - ఆసియా - బ్యాంకాక్

30. దక్షిణ కొరియా - ఆసియా - సియోల్

31. ఫిలిప్పీన్స్ - ఆసియా - మానిలా

32. వియత్నాం - ఆసియా - హనోయ్

33. ఇండోనేషియా - ఆసియా - జకార్తా

34. మలేసియా - ఆసియా - కౌలాలంపూర్

35. సింగపూర్ - ఆసియా - సింగపూర్

36. స్విట్జర్లాండ్ - యూరప్ - బెర్న్

37. స్వీడన్ - యూరప్ - స్టాక్‌హోమ్

38. నార్వే - యూరప్ - ఒస్లో

39. ఫిన్‌లాండ్ - యూరప్ - హెల్సింకి

40. డెన్మార్క్ - యూరప్ - కోపెన్‌హెగెన్

41. బెల్జియం - యూరప్ - బ్రస్సెల్స్

42. ఆస్ట్రియా - యూరప్ - వియన్నా

43. నెదర్లాండ్స్ - యూరప్ - ఆమ్స్టర్‌డామ్

44. పోర్చుగల్ - యూరప్ - లిస్బన్

45. గ్రీస్ - యూరప్ - అథెన్స్

46. హంగరీ - యూరప్ - బుడాపెస్ట్

47. పోలాండ్ - యూరప్ - వార్సా

48. చెక్ రిపబ్లిక్ - యూరప్ - ప్రాగ్

49. స్లోవేకియా - యూరప్ - బ్రాటిస్లావా

50. బల్గేరియా - యూరప్ - సోఫియా

51. రొమేనియా - యూరప్ - బుఖారెస్ట్

52. ఉక్రెయిన్ - యూరప్ - కీవ్

53. జార్జియా - ఆసియా - టిబ్లిసి

54. ఉజ్బెకిస్తాన్ - ఆసియా - తాష్కెంట్

55. కజాఖస్తాన్ - ఆసియా - అస్తానా

56. ఆర్మేనియా - ఆసియా - యెరెవన్

57. అజర్బైజాన్ - ఆసియా - బాకూ

58. కిర్గిజిస్తాన్ - ఆసియా - బిష్కెక్

59. తజికిస్తాన్ - ఆసియా - దుషాంబె

60. టర్క్‌మెనిస్తాన్ - ఆసియా - అష్కాబాద్

61. మారిషస్ - ఆఫ్రికా - పోర్ట్ లూయిస్

62. సిరియా - ఆసియా - డమాస్కస్

63. జోర్డాన్ - ఆసియా - అమన్

64. లెబనాన్ - ఆసియా - బీరుట్

65. ఒమాన్ - ఆసియా - మస్కట్

66. యెమెన్ - ఆసియా - సనా

67. ఖతార్ - ఆసియా - దోహా

68. కువైట్ - ఆసియా - కువైట్ సిటీ

69. బహ్రెయిన్ - ఆసియా - మనామా

70. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - ఆసియా - అబు ధాబి

71. సుదాన్ - ఆఫ్రికా - ఖార్టూమ్

72. అంగోలా - ఆఫ్రికా - లుఆండా

73. ఘనా - ఆఫ్రికా - అక్రా

74. ఎథియోపియా - ఆఫ్రికా - అడిస్ అబాబా

75. మొజాంబిక్ - ఆఫ్రికా - మాపుటో

76. టాంజానియా - ఆఫ్రికా - డోడోమా

77. ఉగాండా - ఆఫ్రికా - కాంపాలా

78. జాంబియా - ఆఫ్రికా - లూసాకా

79. నమీబియా - ఆఫ్రికా - విండ్హోక్

80. జింబాబ్వే - ఆఫ్రికా - హరారే

81. మడగాస్కర్ - ఆఫ్రికా - అంటననరివో

82. అల్జీరియా - ఆఫ్రికా - అల్‌జియర్స్

83. ట్యూనీషియా - ఆఫ్రికా - టునిస్

84. మాలీ - ఆఫ్రికా - బమాకో

85. సెనెగల్ - ఆఫ్రికా - డకార్

86. చాడ్ - ఆఫ్రికా - న్‌జమీన

87. రువాండా - ఆఫ్రికా - కిగాలి

88. సీเรียలోన్ - ఆఫ్రికా - ఫ్రీటౌన్

89. లైబీరియా - ఆఫ్రికా - మోన్రోవియా

90. గంబియా - ఆఫ్రికా - బంజుల్
Continuing with the list of countries, their continents, and capitals in Telugu:

91. బుర్కినా ఫాసో - ఆఫ్రికా - ఉయాగడుగో

92. కాంగో (డిఆర్‌సి) - ఆఫ్రికా - కిన్షాసా

93. కాంగో (రిపబ్లిక్ ఆఫ్ కాంగో) - ఆఫ్రికా - బ్రాజావిల్లే

94. కెన్యా - ఆఫ్రికా - నైరోబీ

95. టోగో - ఆఫ్రికా - లోమ

96. నైజర్ - ఆఫ్రికా - నియామే

97. మాలావి - ఆఫ్రికా - లిలాంగ్వే

98. ఎరిక్ట్రియా - ఆఫ్రికా - అస్మారా

99. లెసోతో - ఆఫ్రికా - మసెరూ

100. గబోన్ - ఆఫ్రికా - లిబ్రేవిల్

101. మౌరిటానియా - ఆఫ్రికా - నౌక్చాట్

102. ఈక్వటోరియల్ గినీ - ఆఫ్రికా - మాలాబో

103. సెషెల్స్ - ఆఫ్రికా - విక్టోరియా

104. కేప్ వెర్డే - ఆఫ్రికా - ప్రాయా

105. బెనిన్ - ఆఫ్రికా - పోర్టో-నోవో

106. మోనాకో - యూరప్ - మోనాకో

107. ఆండోరా - యూరప్ - అండోరా లా వెల్లా

108. లిచ్టెన్‌స్టైన్ - యూరప్ - వడూజ్

109. లుక్సంబర్గ్ - యూరప్ - లుక్సంబర్గ్

110. ఇస్లాండ - యూరప్ - రిక్జావిక్

111. సెర్బియా - యూరప్ - బెల్‌గ్రేడ్

112. మాంటెనెగ్రో - యూరప్ - పోడ్‌గోరికా

113. అల్‌బేనియా - యూరప్ - తిరానా

114. బోస్నియా మరియు హెర్జెగొవినా - యూరప్ - సరాజేవో

115. ఉత్తర మాసిడోనియా - యూరప్ - స్కోప్‌జే

116. మాల్టా - యూరప్ - వాలెటా

117. స్లోవేనియా - యూరప్ - ల్యూబ్లియానా

118. ఎస్టోనియా - యూరప్ - టాలిన్

119. లాత్వియా - యూరప్ - రిగా

120. లిథువేనియా - యూరప్ - విల్నియస్

121. మాల్దీవులు - ఆసియా - మాలే

122. శ్రీలంక - ఆసియా - శ్రీ జయవర్ధనపుర కొట్టే

123. భూటాన్ - ఆసియా - థింపూ

124. నేపాల్ - ఆసియా - ఖాట్మండు

125. కంబోడియా - ఆసియా - నోమ్ పెన్

126. లావోస్ - ఆసియా - వియంటియాన్

127. మయన్మార్ - ఆసియా - నయిపిదా

128. బ్రూనై - ఆసియా - బందర్ సరి బేగావన్

129. తైవాన్ - ఆసియా - తైపీ

130. కజాఖస్తాన్ - ఆసియా - నూర్ సుల్తాన్

131. ఉస్బెకిస్తాన్ - ఆసియా - తాష్కెంట్

132. తజికిస్తాన్ - ఆసియా - దుషాంబె

133. కిర్గిజిస్తాన్ - ఆసియా - బిష్కెక్

134. టర్క్‌మెనిస్తాన్ - ఆసియా - అష్కాబాద్

135. మొంగోలియా - ఆసియా - ఉలాన్ బాటర్

136. ఫిజీ - ఓషియానియా - సువా

137. సోమోవా - ఓషియానియా - అపియా

138. టోంగా - ఓషియానియా - నుకుఅలోఫా

139. సాలమన్ దీవులు - ఓషియానియా - హోనిారా

140. పపువా న్యూ గినియా - ఓషియానియా - పోర్ట్ మోరెస్బి

141. కిరిబాటి - ఓషియానియా - సౌత్ తరవా

142. మార్షల్ దీవులు - ఓషియానియా - మాజురో

143. పాలావు - ఓషియానియా - న్గరూల్మడ్

144. మైక్రోనేషియా - ఓషియానియా - పాలికిర్

145. బహామాస్ - ఉత్తర అమెరికా - నాస్సావ్

146. బార్బడోస్ - ఉత్తర అమెరికా - బ్రిడ్జ్‌టౌన్

147. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - ఆఫ్రికా - బంగి

148. కొమొరోస్ - ఆఫ్రికా - మొరోనీ

149. గినియా - ఆఫ్రికా - కానక్రీ

150. సంత్ మేటిన్ - ఉత్తర అమెరికా - మారిగోట్

Let me know if you need any more details or additional countries.


This covers the first 90 entries. Let me know if you’d like the complete list or specific countries and continents.


20 ప్రశ్నలు మరియు వాటి సమాధానాలతో సంక్షిప్త చరిత్ర క్విజ్ ఇక్కడ ఉంది:

చరిత్ర క్విజ్

1. ప్రశ్న: యునైటెడ్ స్టేట్స్ మొదటి అధ్యక్షుడు ఎవరు?

సమాధానం: జార్జ్ వాషింగ్టన్



2. ప్రశ్న: టైటానిక్ ఏ సంవత్సరంలో మునిగిపోయింది?

సమాధానం: 1912



3. ప్రశ్న: స్వాతంత్ర్య ప్రకటనను ఎవరు రాశారు?

సమాధానం: థామస్ జెఫెర్సన్



4. ప్రశ్న: ఏ పురాతన నాగరికత పిరమిడ్లను నిర్మించింది?

సమాధానం: ఈజిప్షియన్లు



5. ప్రశ్న: గెట్టిస్‌బర్గ్ యుద్ధం ఏ యుద్ధంలో జరిగింది?

సమాధానం: అమెరికన్ సివిల్ వార్



6. ప్రశ్న: అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళ ఎవరు?

సమాధానం: అమేలియా ఇయర్‌హార్ట్



7. ప్రశ్న: మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన స్పార్క్ అని సాధారణంగా ఏ సంఘటనను సూచిస్తారు?

జవాబు: ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య



8. ప్రశ్న: చెంఘీజ్ ఖాన్ ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు?

సమాధానం: మంగోల్ సామ్రాజ్యం



9. ప్రశ్న: గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?

సమాధానం: దండయాత్రల నుండి రక్షించడానికి



10. ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ నాయకుడు ఎవరు?

సమాధానం: జోసెఫ్ స్టాలిన్



11. ప్రశ్న: 1620లో అమెరికా యాత్రికులను తీసుకొచ్చిన ఓడ పేరు ఏమిటి?

సమాధానం: మేఫ్లవర్



12. ప్రశ్న: 1066లో జరిగిన ప్రసిద్ధ యుద్ధం ఏది?

సమాధానం: హేస్టింగ్స్ యుద్ధం



13. ప్రశ్న: ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం ఏమిటి?

జవాబు: ఆర్థిక కష్టాలు మరియు సామాజిక అసమానతలు



14. ప్రశ్న: "ఐరన్ లేడీ" అని ఎవరిని పిలుస్తారు?

సమాధానం: మార్గరెట్ థాచర్



15. ప్రశ్న: 79 ADలో వెసువియస్ పర్వతం విస్ఫోటనం చెందడంతో ఏ పురాతన నగరం సమాధి చేయబడింది?

సమాధానం: పాంపీ



16. ప్రశ్న: నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఎవరు?

సమాధానం: రాల్ఫ్ బంచే



17. ప్రశ్న: బెర్లిన్ గోడ ఏ సంవత్సరంలో పడిపోయింది?

సమాధానం: 1989



18. ప్రశ్న: పెన్సిలిన్‌ను ఎవరు కనుగొన్నారు?

సమాధానం: అలెగ్జాండర్ ఫ్లెమింగ్



19. ప్రశ్న: ప్రచ్ఛన్న యుద్ధం యొక్క ప్రధాన భావజాలం ఏమిటి?

జవాబు: పెట్టుబడిదారీ విధానం vs. కమ్యూనిజం



20. ప్రశ్న: రోమ్ మొదటి చక్రవర్తి ఎవరు?

సమాధానం: అగస్టస్



పాలస్తీనా సమస్య: సంక్షిప్త చరిత్ర

రాజా బహ్లుల్

పాలస్తీనా సమస్య ఇటీవలి చరిత్రలో అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి. ఇది ఇప్పుడు ఒక శతాబ్దానికి పైగా పాతది, మరియు ఇది లీగ్ ఆఫ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలచే లెక్కలేనన్ని తీర్మానాలు మరియు విచారణలకు సంబంధించిన అంశం. ఇప్పటి వరకు, ఇది రాబోయే తీర్మానం యొక్క సంకేతాలను చూపలేదు. ఏదైనా ఉంటే, అది ఇస్లాంవాదం, తీవ్రవాదం మరియు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా (పాశ్చాత్య) ఆధిపత్యంతో చిక్కుకోవడంతో అది మరింత స్పష్టంగా మారుతోంది.



ప్రధాన సారాంశంలో, ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ చరిత్ర యొక్క వాస్తవాలు వివాదాస్పదంగా లేవు, అయితే ఈ చరిత్ర యొక్క సూక్ష్మ వివరాలలోకి వెళ్ళినప్పుడు అనేక భిన్నాభిప్రాయాలు మరియు వ్యాఖ్యానాలలో తేడాలు ఎదురవుతాయి. 1897లో, యూదుల కోసం జాతీయ మాతృభూమి ఏర్పాటు గురించి చర్చించడానికి మొదటి జియోనిస్ట్ కాంగ్రెస్ జరిగినప్పుడు, పాలస్తీనాలో దాదాపు 600,000 మంది నివాసితులు ఉన్నారు, వీరిలో 95% మంది అరబ్బులు, 5% మంది మాత్రమే యూదులు. పాలస్తీనా ఒట్టోమన్ సామ్రాజ్యంలో అప్పుడు భాగంగా ఉంది, "సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్" మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విజయవంతమైన మిత్రరాజ్యాలచే ఛిద్రం చేయబడింది.



1922లో, లీగ్ ఆఫ్ నేషన్స్ పాలస్తీనాపై గ్రేట్ బ్రిటన్ తప్పనిసరి అధికారాన్ని మంజూరు చేసింది. ఐరోపా వ్యతిరేక సెమిటిజం యొక్క సుదీర్ఘ చరిత్రతో బాధపడుతున్న యూదుల కోసం పాలస్తీనాలో జాతీయ మాతృభూమిని స్థాపించడంలో బ్రిటన్ సహాయం చేయాలనే నిబంధనతో ఇది జరిగింది.



మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రారంభమైన పాలస్తీనాలోకి యూదుల వలసలు రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిన సంవత్సరాల్లో నిరాటంకంగా కొనసాగాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, యూరోపియన్ జ్యూరీకి వ్యతిరేకంగా నాజీ పాలన చేసిన హోలోకాస్ట్ యొక్క పరిధి స్పష్టంగా కనిపించినప్పుడు అది గరిష్ట స్థాయికి చేరుకుంది. 1947 సంవత్సరం నాటికి, పాలస్తీనాను యూదులు మరియు పాలస్తీనా అరబ్బుల మధ్య విభజించాలనే UN నిర్ణయం సందర్భంగా, దాదాపు 1.35 మిలియన్ల పాలస్తీనా అరబ్బులు మరియు దాదాపు 650,000 మంది యూదులు పాలస్తీనా యొక్క నిర్దేశిత ప్రాంతంలో దాదాపు 6% స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ పాలస్తీనాలోని దాదాపు 56% భూభాగాన్ని యూదులకు యూదుల రాజ్యంగా ఇవ్వాలని జనరల్ అసెంబ్లీ చూసింది.



పాలస్తీనియన్లు మరియు పొరుగు అరబ్ దేశాలలోని వారి అరబ్ సోదరులు UN విభజన తీర్మానాన్ని ఆమోదించడానికి నిరాకరించారు. వారు ఇజ్రాయెల్ కొత్త రాష్ట్రంపై యుద్ధం చేసి ఓడిపోయారు. 1948 ఓటమి తరువాత (ఇది ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క ఆవిర్భావానికి సాక్ష్యంగా ఉంది), దాదాపు సగం మంది పాలస్తీనా జనాభా (సుమారు 750,000) వారి స్వంత దేశం లోపల మరియు వెలుపల శరణార్థులుగా మారారు. వారు ఇప్పుడు 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు, వారి పూర్వపు ఇళ్లకు తిరిగి రావాలనే ఆశ లేకుండా మరియు వారిలో ఎక్కువ మంది నివసించే పొరుగు అరబ్ దేశాలలో విలీనం అయ్యే అవకాశం తక్కువ.



1948లో ఓడిపోయిన తర్వాత, అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌పై యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి మరియు వాటిని కోల్పోతూనే ఉన్నాయి. చివరగా, "శాంతి యుగం" వచ్చింది. ఇది 1978లో ఈజిప్ట్‌తో క్యాంప్ డేవిడ్ ఒప్పందానికి దారితీసింది, దాని తర్వాత 1993లో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య ఓస్లో ఒప్పందాలు జరిగాయి. మనం ఇప్పుడు (2003) మాట్లాడుతున్నప్పుడు ఓస్లో ఒప్పందాలు చితికిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా మరియు సంఘర్షణలో ఇతర బలమైన ఆటగాళ్లు ఆలోచించే తుది స్థితికి చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఇజ్రాయెల్‌లు తమ స్వంత "బైబిల్ మాతృభూమి"గా భావించే స్వాధీనం చేసుకున్న భూభాగంలో నివాసాలను నిర్మించే వారి అలవాటును కొనసాగించారు మరియు పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తూనే ఉన్నారు, ప్రపంచంలోని చాలా మంది తీవ్రవాదులుగా పరిగణించబడుతున్న మార్గాల్లో పెరుగుతున్నారు.



రెండేళ్ళకు పైగా ఇంతిఫాదా (తిరుగుబాటు) మరియు భారీ ఇజ్రాయెల్ ప్రతీకారం పాలస్తీనియన్లకు దాదాపు భరించలేని బాధలను తెచ్చిపెట్టింది, వారి సామాజిక, రాజకీయ, విద్యా మరియు ఆర్థిక జీవితం వర్చువల్ ఆగిపోయింది. ఓస్లో శాంతి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పాలస్తీనా వీధుల్లో తొలిసారిగా పరిచయం చేయబడిన ట్రాఫిక్ లైట్ల కొత్తదనం ప్రస్తుత రచయితకు బాగా గుర్తుంది. "ప్రగతి"ని సూచించే కొందరికి, ఆక్రమణలో చాలా సంవత్సరాలుగా స్తంభింపజేసిన పాలస్తీనియన్ జీవితం చివరకు మళ్లీ మొదలవుతుందనే ఆశ. ఇప్పుడు పాలస్తీనా నగరాల్లో పని చేసే ట్రాఫిక్ లైట్లు లేవు మరియు మౌలిక సదుపాయాలు, ఉత్తమ సమయాల్లో నిరాడంబరంగా, దాదాపు పూర్తిగా కూల్చివేయబడ్డాయి.



పాలస్తీనా జీవితాన్ని ప్రభావితం చేసిన క్షీణత యొక్క అన్ని అంశాలలో, బహుశా విద్యా రంగంలో ఏమి జరుగుతుందో దాని కంటే ఆందోళనకరమైనది ఏమీ లేదు, ఎందుకంటే ఈ ప్రాంతంలో నష్టాలను భర్తీ చేయడం సులభం కాదు. నగరాలు మరియు పట్టణాల మధ్య ప్రజల రాకపోకలను ప్రభావితం చేసే పదేపదే మూసివేతలు విద్యా షెడ్యూల్‌లకు అంతరాయం కలిగించాయి మరియు నేర్చుకునే మరియు బోధించే నాణ్యతను తగ్గించాయి. అదనంగా, పాలస్తీనా భూభాగాలను అనేక బంటుస్తాన్‌లుగా విభజించిన ఇజ్రాయెల్ సైనిక చెక్‌పోస్టుల వద్ద విద్యార్ధులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, నిర్బంధాలు మరియు నిరంతర అవమానాలు శాంతి సాధ్యతపై నమ్మకం లేని యువకుల కోపాన్ని సృష్టించాయి.



ఇజ్రాయెలీలు, ఇజ్రాయెల్ వీధులు మరియు బస్సులపై పాలస్తీనా తీవ్రవాదం గురించి, అరబ్బులు, ముస్లింలు మరియు పాలస్తీనియన్లు సురక్షితమైన మరియు గుర్తించబడిన సరిహద్దులలో ఉనికిలో ఉండటానికి తమ హక్కును అంగీకరించలేకపోవడం గురించి చెప్పడానికి అనేక బాధల కథలు ఉన్నాయి. నిస్సందేహంగా, ఇక్కడ చర్చించడానికి సరైన మరియు తప్పు అనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. రద్దు చేయలేనివి చాలా ఉన్నాయి, మరియు చేయగలిగేవి చాలా ఉన్నాయి. ప్రస్తుత ఫోరమ్ అవగాహన మరియు మార్పు కోసం ఉపయోగకరమైన ఆలోచనలు మరియు మెటీరియల్‌లను ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతాన్నే దేవుడు తమ పూర్వీకుడైన అబ్రహంకు, ఆయన వారసులకు ఇస్తానని వాగ్దానం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు.

పూర్వం ఈ ప్రాంతంపై అసిరియన్లు (ప్రస్తుత ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాలలో నివసిస్తున్న గిరిజనులు), బాబిలోనియన్లు, పర్షియన్లు, మాసిడోనియన్లు, రోమన్లు దాడి చేశారు.

రోమన్ పాలనలోనే ఈ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు వచ్చింది.

క్రీస్తు శకంలో ఏడు దశాబ్దాల తరువాత ఈ ప్రాంతం నుంచి యూదు ప్రజలను బహిష్కరించారు.

ఇస్లాం పెరుగుదలతో ఏడో శతాబ్దంలో పాలస్తీనా అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత యూరోపియన్లు దీన్ని జయించారు.

1516లో పాలస్తీనా టర్కీ ఆధీనంలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ ఆధీనంలో వెళ్లింది.

1947 సెప్టెంబర్ 3న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ పాలస్తీనాపై తన నివేదికను జనరల్ అసెంబ్లీకి సమర్పించింది.

ఈ నివేదికలో మధ్యప్రాచ్యంలో యూదుల ప్రత్యేక రాజ్యం స్థాపించడానికి మతపరమైన, చారిత్రక కారణాలను కమిటీ అంగీకరించింది.

1917లో 'బాల్‌ఫోర్ డిక్లరేషన్‌'లో పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిక్లరేషన్‌లో పాలస్తీనాకు, యూదులకు ఉన్న చారిత్రక సంబంధాన్ని అంగీకరించారు. దాంతో, ఇక్కడ యూదుల ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు పునాది పడింది.

అయితే, అరబ్బులు, యూదుల మధ్య వివాదాలను బ్రిటన్ పరిష్కరించలేకపోవడంతో ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది.

1947, నవంబర్ 29న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా విభజన ప్రణాళికను ఆమోదించింది. జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని సిఫారసు చేసింది.

దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ, అరబ్బులు అంగీకరించలేదు కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమలులోకి రాలేదు.

1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోయిన తరువాత ఇజ్రాయెల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది.

మరుసటి రోజే ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. ఒక సంవత్సరం తరువాత అది ఆమోదం పొందింది.

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలలో 83 శాతం దేశాలు ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. 2019 డిసెంబర్ నాటికి 193 దేశాలలో 162 ఇజ్రాయెల్‌ను గుర్తించాయి
రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?
పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వత ప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీర ప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది.

అయితే 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది.

ఇజ్రాయెల్ ఏర్పడిన అనంతరం, మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత ఈ రేఖ ఏర్పడింది.

పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ వైశాల్యం 5,970 చదరపు కిలోమీటర్లు కాగా, గాజా స్ట్రిప్ వైశాల్యం 365 చదరపు కిలోమీటర్లు.

వెస్ట్ బ్యాంక్ జెరూసలెంకు, జోర్డాన్‌కు తూర్పు భాగంలో ఉంది.

పాలస్తీనా, ఇజ్రాయెల్ కూడా జెరూసలెంను తమ రాజధానిగా ప్రకటించుకున్నాయి.

గాజా స్ట్రిప్ 41 కిలోమీటర్ల పొడవు.. 6 నుంచి 12 కిమీ వెడల్పు ఉంటుంది.

గాజా సరిహద్దు, ఇజ్రాయెల్‌ వెంబడి 51 కిలోమీటర్లు, ఈజిప్టు వెంబడి ఏడు కిలోమీటర్లు, మధ్యధరా తీరం వెంబడి 40 కిలోమీటర్లు ఉంటుంది.

గాజా స్ట్రిప్‌ను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. ఇక్కడి ప్రజలు, వస్తువులు, సేవలు, గాలి, నీరు, సముద్రంపై ఇంకా ఇజ్రాయెల్ నియంత్రణ ఉంది.

ప్రస్తుతం గాజా, పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ 'హమాస్' పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్‌తో అనేకమార్లు పోరాడింది.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ నియంత్రణలో ఉంది.

పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని అంతర్జాతీయ సమాజం పాలస్తీనా ప్రభుత్వంగా గుర్తిస్తుంది.
ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, పాలస్తీనియన్లను అక్కడ నుంచి పంపించేసిన తరువాత గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లలో పాలస్తీనా శరణార్థులు పెరగసాగారు.

అరబ్ దేశాలలో శరణార్థుల శిబిరాలలో పాలస్తీనా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి ఈజిప్ట్, జోర్డాన్‌ల మద్దతు లభించింది.

1967లో జరిగిన యుద్ధం తరువాత యాసర్ అరాఫత్ నేతృత్వంలోని 'ఫతా' వంటి సంస్థలు కలిసి 'పాలస్తీనా విముక్తి సంస్థ' (పీఎల్ఓ)ను ఏర్పాటు చేశాయి.

పీఎల్ఓ మొదట జోర్డాన్ నుంచి, తరువాత లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపింది.

ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోపల, వెలుపల ఉన్న అన్ని ప్రాంతాలనూ లక్ష్యాలుగా చేసుకుంది. రాయబార కార్యాలయాలు, విమానాలు, ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంది.

ఇజ్రాయెల్‌పై పీఎల్ఓ దాడులు అనేక సంవత్సరాలపాటూ కొనసాగాయి.

చివరకు, 1993లో ఓస్లో శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, పీఎల్ఓ సంతకాలు చేశాయి.

పాలస్తీనా విముక్తి సంస్థ ఉగ్రవాదాన్ని, హింసను విడిచిపెడతామని హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ శాంతి, భద్రతల హక్కును అంగీకరించింది.

కానీ, హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు.

ఓస్లో ఒప్పందం తరువాత పాలస్తీనా నేషనల్ అథారిటీ ఏర్పడింది. ఈ అథారిటీకి అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభించింది.

దీనికి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడిన అధ్యక్షుడు ప్రధానమంత్రిని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పౌరులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే హక్కు ఈ అథారిటీకి ఉంటుంది.

అయితే, చారిత్రకంగా పాలస్తీనియన్ల రాజధానిగా పరిగణిస్తున్న తూర్పు జెరూసలెంను ఈ ఒప్పందంలో చేర్చలేదు.

జెరూసలెంకు సంబంధించి ఇప్పటికీ రెండు పక్షాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది
ఇజ్రాయెల్‌తో పాటూ పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? పాలస్తీనా చుట్టూ పహారా కాస్తున్న ఇజ్రాయెల్.. ఇవే అక్కడి శాంతికి భంగం కలిగిస్తున్న అంశాలు.

హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనా చుట్టూ ఇజ్రాయెల్ బిగించిన రక్షణ వలయాన్ని విమర్శించింది.

2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా, పైన చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా, ఇరు పక్షాల మధ్య రాజీ కుదరని అంశాలు ఇంకా ఉన్నాయనే విషయం స్పష్టమైంది.

ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మధ్య రాజీ కుదర్చడంలో బిల్ క్లింటన్ విఫలమయ్యారు.

పాలస్తీనియా శరణార్థుల భవిష్యత్తు ఏమిటి? జెరూసలెంను రెండు వర్గాలు పంచుకోవాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు మొదలైన విషయాల్లో రెండు పక్షాల మధ్య అంగీకారం కుదరలేదు.

జెరూసలెంను తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.

కాగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు.

గత 50 ఏళ్లల్లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ 6,00,000 మందికి పైగా యూదులు నివసిస్తున్నారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవన్నీ అక్రమ నివాసాలని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను అంగీకరించదు.

పాలస్తీనా శరాణార్థుల సంఖ్య ఒక కోటి కన్నా ఎక్కువగా ఉంటుందని పీఎల్ఓ చెబుతోంది. ఇందులో సగం మంది ఐక్యరాజ్యసమితిలో తమ పేరును నమోదు చేసుకున్నారు.

ఈ శరణార్థులందరికీ తమ మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని పాలస్తీనా అంటోంది. వీరు మాతృభూమిగా చెబుతున్నది ప్రస్తుత ఇజ్రాయెల్.

వీరంతా స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి, యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది.
ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను 'సభ్యత్వం లేని అబ్జర్వర్ స్టేట్' గా గుర్తిస్తుంది.

అయితే, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే హక్కు, చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి సంస్థల్లో సభ్యత్వం పొందే అవకాశం పాలస్తీనాకు ఉంది.

2011లో పాలస్తీనా ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది కానీ, అది సాకారం కాలేదు.

ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల్లో 70 శాతం కన్నా ఎక్కువ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాయి.
అమెరికాలో ఇజ్రాయెల్ అనుకూల లాబీలు ఉన్నాయి. అమెరికా ప్రజలు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతిస్తారు. అందువల్ల ఏ అమెరికా అధ్యక్షుడైనా వాస్తవంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఉపసంహరించడం అసాధ్యం.

అంతే కాకుండా, ఈ రెండు దేశాలు మిలటరీపరంగా మిత్రదేశాలు.

ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, డబ్బు రూపంలో అత్యధిక సహాయం పొందింది.

అయితే, 2016లో భద్రతా మండలి, ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల గురించి ఓటింగ్ నిర్వహించినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ వీటో అధికారాన్ని ఉపయోగించలేదు.

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఈ రెండు దేశాల మధ్య స్నేహం కొత్త ఊపిరి పోసుకుంది.

అమెరికా తన రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు తరలించింది. దీంతో, జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన తొలి దేశం అమెరికా అయింది .

ట్రంప్ తన పదవీకాలం చివర్లో ధనిక అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలను మెరుగుపరచడంలో సఫలమయ్యారు.

జో బైడెన్ అధికారం చేపట్టిన తరువాత ఇజ్రాయెల్, పాలస్తీనాతో ఘర్షణలకు దూరంగా జరిగే వ్యూహాన్ని అవలంబించింది.

బైడెన్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి భారీ రాజకీయ మూలధనం అవసరమని విశ్వసిస్తోందని, అంత ప్రయత్నం చేసిన తరువాత కూడా కచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం లేదని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు కొనసాగిస్తోందిగానీ బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది.

ఏది ఏమైనా, తాజా ఘర్షణల నేపథ్యంలో బైడెన్ తన ప్రభుత్వంలోని వామపక్ష వాదుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వీరంతా ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తారు.

మరోవైపు, ఈజిప్ట్, సిరియా, ఇరాన్‌ సహా పలు అరబ్ దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తాయి. అరబ్ దేశాల్లో పాలస్తీనియన్ల పట్ల సానుభూతి ఉంది

NDA -INDIA 

Election 2024

భాజపా 241

కాంగ్రెస్ 99

Sp 37

తృణమూలు 29

DMK 22

TDP 16

JDU 12

శివసేన UBT 9

శివసేన NHS 7

NCP SP 7

LJP రాంవిలాస్ 5

YKP 4

RJD 4

CPM 4

IUML 3

ఆప్ 3

JMM 3

CPIML L 2

JDS 2

VCK 2

CPI 2

రాష్ట్రీయ LOKDAL 2

NCF 2

జనసేన 2

UPPL 1

హిందూస్తాని అవమి మోర్చా 1

K కాంగ్రెస్ 1

RSP 1

NCP1

VOTPP 1

ZPM1

ఆకలిదళ్ 1

రాస్ట్రియ లోక్ తాంత్రిక పార్టీ 1
భారత్ ఆదివాసీ పార్టీ 1
సిక్కిం KM1
MDMK 1
ఆజాద్ SP 1
అస్నాదళ్ 1సోనీ్వాల్
AJSU 1
AIMIM 1
అసోమ్ గణ పరిషద్ 1
IND1
543
------

మీరు నియాండర్తల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? సుమారు 40 వేల ఏళ్ల క్రితమే ఈ జాతి అంతరించింది. తవ్వకాల్లో లభించిన నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళ పుర్రె నుంచి ముఖాన్ని సృష్టించారు. 
#Neanderthals #SecretsOfNeanderthals

తిథులకు అధినేతలు ఉన్నారని అంటారు. ఏ తిథికి ఎవరు అధిపతి 

పాడ్యమి - అగ్నిదేవుడు, 
విదియ - బ్రహ్మ ,
తదియ -పార్వతి,
చవితి - విఘ్నేశ్వరుడు,
పంచమి - ఆదిశేషుడు,
షష్టి - కుమారస్వామి,
సప్తమి - సూర్యుడు,
అష్టమి - దుర్గ,
నవమి-అష్టవసువులు,
దశమి - దిగ్గజాలు,
ఏకాదశి - యముడు,
ద్వాదశి - విష్ణువు,
త్రయోదశి-మన్మథుడు, 
చతుర్దశి - శివుడు,
పౌర్ణమి - చంద్రుడు,
అమావాస్య - పితృదేవతలు.

బాబర్ 1526-30
హుమయూన్ 1530-56
అక్బర్ 1556-1605
జహంగీర్ 1605-27
షాజాహన్ 1627-58
ఔరంగజేబు 1658-1607


CONCEPT ( development of human relations and human resources )

E.తెలుసుకుదాం

ఇక్కడ పురాతన లిపి భాషల జాబితా ఇంగ్లీష్ మరియు తెలుగు వేర్వేరుగా ఇవ్వబడింది, హైరార్కీ (కాలక్రమం) ప్రకారం:

Ancient Languages with Script (Hierarchical Order)
I. Most Ancient (Before 2500 BCE)
1. Egyptian – Script: Hieroglyphs – c. 3200 BCE
2. Sumerian – Script: Cuneiform – c. 3100 BCE
3. Indus (Harappan) – Script: Undeciphered – c. 2600 BCE
4. Elamite – Script: Proto-Elamite – c. 2700 BCE
II. Mid Ancient (2500–1000 BCE)
5. Akkadian – Script: Cuneiform – c. 2500 BCE
6. Hittite – Script: Cuneiform – c. 1600 BCE
7. Old Chinese – Script: Oracle Bone – c. 1250 BCE
8. Hebrew – Script: Hebrew – c. 1000 BCE
9. Aramaic – Script: Aramaic – c. 1000 BCE
III. Later Ancient (1000 BCE – 500 CE)
10. Sanskrit – Script: Brahmi → Devanagari – c. 1500 BCE
11. Tamil – Script: Tamil – c. 500 BCE
12. Persian – Script: Old Persian → Pahlavi → Arabic – c. 600 BCE
13. Pali – Script: Brahmi / Sinhala – c. 500 BCE
14. Greek – Script: Greek – c. 800 BCE
15. Latin – Script: Latin – c. 700 BCE
IV. Others
16. Phoenician – Script: Phoenician – c. 1200 BCE
17. Ugaritic – Script: Ugaritic Cuneiform – c. 1400 BCE
18. Mayan – Script: Mayan Glyphs – c. 300 BCE
19. Etruscan – Script: Etruscan – c. 700 BCE

లిపి గల పురాతన భాషలు (కాలక్రమం ప్రకారం)

I. అత్యంత ప్రాచీన (2500 BCE కు ముందు)

1. ఈజిప్షియన్ – లిపి: హైరోగ్లిఫ్స్ – క్రీ.పూ. 3200
2. సుమేరియన్ – లిపి: క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 3100
3. సింధు (హరప్పా) – లిపి: విపరిణామం కాలేదు – క్రీ.పూ. 2600
4. ఎలమైట్ – లిపి: ప్రోటో ఎలమైట్ – క్రీ.పూ. 2700

II. మధ్య ప్రాచీన (2500–1000 BCE)

5. అక్కాడియన్ – లిపి: క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 2500
6. హిట్టైట్ – లిపి: క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 1600
7. పురాతన చైనీస్ – లిపి: ఆరాకిల్ బోన్ – క్రీ.పూ. 1250
8. హెబ్రూ – లిపి: హెబ్రూ – క్రీ.పూ. 1000
9. అరమైక్ – లిపి: అరమైక్ – క్రీ.పూ. 1000

III. తరువాతి పురాతన (1000 BCE – 500 CE)

10. సంస్కృతం – లిపి: బ్రాహ్మి → దేవనాగరి – క్రీ.పూ. 1500
11. తమిళం – లిపి: తమిళ – క్రీ.పూ. 500
12. పర్షియన్ – లిపి: పర్షియన్ → పహ్లవి → అరబిక్ – క్రీ.పూ. 600
13. పాళి – లిపి: బ్రాహ్మి / సింహళ – క్రీ.పూ. 500
14. గ్రీకు – లిపి: గ్రీకు – క్రీ.పూ. 800
15. లాటిన్ – లిపి: లాటిన్ – క్రీ.పూ. 700
IV. ఇతరులు

16. ఫీనీషియన్ – లిపి: ఫీనీషియన్ – క్రీ.పూ. 1200
17. ఉగారిటిక్ – లిపి: ఉగారిటిక్ క్యూనిఫార్మ్ – క్రీ.పూ. 1400
18. మయన్ – లిపి: మయన్ చిత్రలిపి – క్రీ.పూ. 300
19. ఇట్రస్కన్ – లిపి: ఇట్రస్కన్ – క్రీ.పూ. 700

భారతదేశంలో మొత్తం పార్లమెంటు సభ్యులు (MPs)
😘😍😍
భారతదేశం రెండు సభల పార్లమెంటు వ్యవస్థను కలిగి ఉంది:

లోక్‌సభ (ప్రజాప్రతినిధుల సభ)
మొత్తం సీట్లు: 552 వరకు ఉండవచ్చు.
ప్రస్తుతం సభ్యులు: 543 సభ్యులు ప్రజలచే ఎన్నికచేయబడతారు.
నియామకం: ప్రజల వోట్ల ద్వారా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సభ్యులు ఎన్నిక చేయబడతారు.

కోట్:
రాష్ట్రాల నుంచి: 530 సీట్లు.
కేంద్రపాలిత ప్రాంతాల నుంచి: 20 సీట్లు.
అవసరమైతే: 2 స్థానాలు ఆంగ్లో-ఇండియన్ సమాజానికి రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడతాయి.

రాజ్యసభ (రాజ్యాల మండలి)
మొత్తం సీట్లు: 250 వరకు ఉండవచ్చు.
ప్రస్తుతం సభ్యులు: 245 (233 రాష్ట్రాల శాసనసభలచే ఎన్నికయినవారు; 12 సభ్యులు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు).
ఎన్నిక:
శాసనసభల సభ్యుల ఓట్ల ఆధారంగా రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు.
మొత్తం
భారత పార్లమెంటు లో మొత్తం సభ్యులు:
543 (లోక్‌సభ) + 245 (రాజ్యసభ) = 788

నివేదికల ప్రకారం, భారతదేశం మొత్తం 788 పార్లమెంటు సభ్యులను కలిగి ఉంటుంది.

ఈశాన్య భారతదేశం (Northeast India) భారతదేశం యొక్క ప్రత్యేక ప్రాంతం, ఇది మొత్తం 8 రాష్ట్రాలను కలిగి ఉంది. వీటిని సామూహికంగా ఈశాన్య రాష్ట్రాలు అని పిలుస్తారు.

ఈశాన్య రాష్ట్రాల జాబితా:

1. అరుణాచల్ ప్రదేశ్
2. అస్సాం
3. మణిపూర్
4. మేఘాలయ
5. మిజోరం
6. నాగాలాండ్
7. త్రిపుర
8. సిక్కిం

ముఖ్యాంశాలు:

సెవెన్ సిస్టర్స్ (Seven Sisters): తొలుత ఈ 8 రాష్ట్రాలలో సిక్కిం తప్పిన 7 రాష్ట్రాలకు ఈ పేరు వాడబడింది.

భౌగోళికం: ఈ రాష్ట్రాలు హిమాలయ పర్వత శ్రేణులు, గిరిజన ప్రాంతాలు, మరియు దట్టమైన అడవులతో ప్రాచుర్యం పొందాయి.

సరిహద్దులు: ఈ ప్రాంతం భారతదేశానికి బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మరియు మయన్మార్ వంటి పలు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది.

సాంస్కృతిక వైవిధ్యం:

జాతుల విభజన: ఈశాన్య రాష్ట్రాల్లో అనేక గిరిజన తెగలు మరియు ఉపజాతులు ఉంటారు.

భాషలు: రాష్ట్రాన్నిసంభంధించి ప్రాధానమైన స్థానిక భాషలతో పాటు, ఆసామీ మరియు ఇంగ్లీష్ ప్రధాన భాషలుగా ఉంటాయి.
ఆర్థికం:
చేతిపనులు మరియు హస్తకళలు: ఈశాన్య భారతం ప్రత్యేకమైన కళలకు మరియు చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి.
వనరులు: చా తోటలు, జంతు సంపద, మరియు పర్యాటక రంగం ఇక్కడ ముఖ్యమైన ఆదాయ వనరులు.

ప్రసిద్ధ పండుగలు:
బిహు (అస్సాం)
హర్న్‌బిల్ ఫెస్టివల్ (నాగాలాండ్)
చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ (మేఘాలయ)
లొసార్ (సిక్కిం)
ముఖ్య పట్టణాలు:
గువాహటి (అస్సాం)
ఇటానగర్ (అరుణాచల్ ప్రదేశ్)
ఇంఫాల్ (మణిపూర్)
షిల్లాంగ్ (మేఘాలయ)

ఈశాన్య భారతదేశం ప్రకృతి అందాలతో, వైవిధ్యభరిత సంస్కృతులతో భారతదేశంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతను పొందింది.
దక్షిణ భారతదేశం (South India) భారతదేశం యొక్క భౌగోళిక మరియు సాంస్కృతికంగా ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో 5 ప్రధాన రాష్ట్రాలు మరియు 1 కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నాయి.

దక్షిణ భారత రాష్ట్రాలు:

1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. తమిళనాడు
4. కేరళ
5. తెలంగాణ

కేంద్ర పాలిత ప్రాంతం:

పుదుచ్చేరి (Puducherry): ఇది దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం.

ముఖ్యాంశాలు:

1. భాషలు:

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ద్రావిడ భాషలు ప్రధానంగా మాట్లాడబడతాయి.

ఇంగ్లీష్ మరియు హిందీ అధికార భాషలుగా వాడుతారు.

2. సాంస్కృతిక వైవిధ్యం:

ఆధ్యాత్మికత: అనేక ప్రసిద్ధ ఆలయాలు (తిరుమల, మదురై మీనాక్షి ఆలయం, శబరిమల) ఈ ప్రాంతంలో ఉన్నాయి.

సంగీతం మరియు నృత్యం: కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి వంటి కళారూపాలు ఇక్కడే పుట్టాయి.

3. ఆర్థికం:

వ్యవసాయం (చేమంతులు, వేరుశెనగ, కాఫీ, మిరప) ప్రధాన ఆదాయ వనరు.

సాంకేతికత: హైదరాబాదు, బెంగుళూరు వంటి నగరాలు సాంకేతిక కేంద్రాలుగా ప్రసిద్ధి.

4. పర్యాటకం:

కేరళ: బ్యాక్‌వాటర్స్, హిల్ స్టేషన్లు.

కర్ణాటక: హంపి, మైసూరు.

తమిళనాడు: మహాబలిపురం, ఊటీ.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ: తిరుపతి, చార్మినార్.

రాష్ట్రాల ప్రత్యేకతలు:

దక్షిణ భారతదేశం సంస్కృతి, భాష, మరియు ప్రకృతి వైవిధ్యంతో భారతదేశానికి ప్రత్యేకమైన రంగు తెస్తుంది.

నాగాలాండ్
 భారతదేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఒకటి. ఇది 1 డిసెంబర్ 1963న భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పడింది. నాగాలాండ్‌ను "పర్వతాల భూమి"గా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అందాలు మరియు పర్వతాలు విశేషమైనవిగా ఉన్నాయి.

ముఖ్యమైన అంశాలు:

1. రాజధాని: కోహిమా
2. పెద్ద నగరం: డిమాపూర్
3. భాషలు: ఇంగ్లీష్ (ప్రధాన భాష), మరియు నాగ జనజాతులకు చెందిన 16కు పైగా స్థానిక భాషలు.
4. మతం: క్రైస్తవ మతం ప్రధాన మతం.
5. ప్రజలు: నాగాలాండ్‌లో నాగ తెగలు నివసిస్తారు. ప్రధానంగా ఆంగామి, ఆఓ, కోన్యాక్, సెమా, మరియు లోతా తెగలు.

వనరులు:

నాగాలాండ్ తోటపంటలు మరియు హస్తకళల కోసం ప్రసిద్ధి చెందింది.

ఇది మొరంగ్ అనే ప్రత్యేకమైన తెగ సంస్కృతి మరియు త్రిబల్ ఆచారాలకు ప్రసిద్ధి.

ప్రత్యేకతలు:

హర్న్‌బిల్ ఫెస్టివల్: నాగాలాండ్‌లో డిసెంబరు నెలలో జరిగే ఈ పండుగ తెగల సాంస్కృతిక వైభవానికి ప్రతీక.

జంతువులు మరియు ప్రకృతి: నాగాలాండ్ దట్టమైన అడవులతో, ప్రత్యేక జంతువులు మరియు పక్షులతో ప్రసిద్ధి.

భౌగోళికం:

ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలతో పాటు మయన్మార్ (బర్మా)తో సరిహద్దులు పంచుకుంటుంది.

పొడవైన పర్వతాలు మరియు లోయలతో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది ఒక ప్రధాన స్థలం.

ఆర్థికం:

నాగాలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది.

తాజా హస్తకళలు, చేనేత వస్త్రాలు, మరియు పెప్పర్, అరటిపండు వంటి తోట పంటలు ఆదాయ వనరులు.

సందర్శనీయ ప్రదేశాలు:
కోహిమా వార్ మెమోరియల్
డిజుకౌవా లోయ
జప్ఫూ పర్వతం
నాగాలాండ్ ఒక సాంస్కృతిక సంపదతో నిండి ఉన్న విశిష్టమైన రాష్ట్రం.

80 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా విశిష్ట అతిథి.. అక్టోబరు 10న మళ్లీ చూస్తే ఛాన్స్
ప్రాచీన కాలంలోనే మెసపటోమియన్లు, ఈజిప్షియన్లు విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం. గ్రీకు కాలం నాటికి ఇది మరింత వృద్ధి చెందింది. అరిస్టాటిల్‌, అరిస్టార్కస్‌, ఎరటోస్తనీస్‌, టాలమీ వంటి శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే.. నికోలస్‌ కోపర్నికస్‌, జొహాన్నెస్‌ కెప్లర్‌, గెలీలియో అండ్‌ గెలీలి, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. ఇక, విశ్వం అనంతమైంది. అందులో జరిగే ప్రతీ సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యూలాలు, శూన్య ప్రదేశాలు సమూహం.

1986లో భూమికి సమీపంగా వచ్చిన హేలీ తోకచుక్క
80 వేల సంవత్సరాల తర్వాత అరుదైన ఖగోళ వస్తువు

అట్లా తోకచుక్క

మన సౌర వ్యవస్థలో సూర్యుడు ఓ నక్షత్రం. సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ పరిభ్రమించే 8 గ్రహాలు, పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు అంతర గ్రహధూళి వంటి అనేక ఖగోళ వస్తువుల సముదాయమే సౌరకుటుంబం. ఈ కుటుంబంలోని సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు, వాయువులతో ఏర్పడిన ఖగోళవస్తువులే తోకచుక్కలు. (కామెట్) వినీల ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం సర్వసాధారణమే. ఇవి భూమికి సమీపంగా వచ్చినప్పుడు సూర్యకాంతి వాటిపై పడి ప్రకాశిస్తాయి. అయితే, ఈ నెల 28న తెల్లవారుజామున (శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) అత్యంత అరుదైన తోక చుక్క ఆకాశంలో కనువిందు చేయనుందని ఖగోళ పరిశోధకులు. ఇది దాదాపు 80 వేల సంవత్సరాల కిందట మన పూర్వీకులు చూసిన ఓ తోక చుక్క. మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వబోతోందని వారు తెలిపారు.

అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ ఖగోళ వస్తువును Comet C/2023 A3గా చారు. శుచిన్‌షాన్ - అట్లాస్ (Comet Tsuchinshan-Atlas) అని పేరుతోనూ దీనిని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి సమీపంగా రానుందని, శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా తోకచుక్కను ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతో చూడొచ్చని తెలిపారు. బైనాక్యులర్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు.

మన జీవితంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని, ఈ వదులుకోవద్దని సూచించింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియో (టైమ్ లాప్స్ వీడియో)లో బంధించి పంపారు.. సెప్టెంబరు 28 2024 న కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా మరోసారి కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా తోక మార్గంలో తమ కక్ష్యలో అపహేళ 'స్థానంలో ఉన్నపుడు వాటి దేహంలో దుమ్ము ధూళి కణితులతో ఏర్పడిన కేంద్రకం, వాయువులతో నిండిన "తల/ కోమా" అనే రెండు భాగాలు ఉంటాయి. పరిహేళీ స్థానంలో ఉన్నపుడు 'తోక' అనే మూడొ భాగం కూడా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఇవి భూమిపై ఉన్నవారికి కనిపిస్తాయి. ఇంతవరకూ గుర్తించిన తోక చుక్కల్లో ముఖ్యమైంది హేలీ. ఇది ప్రతీ 76 సంవతస్సరాలకు ఒకసారి భూమిని సమీపిస్తుంది. చివరిసారిగా 1986లో ఇది భూమికి దగ్గరగా వచ్చింది. మళ్లీ దీనిని 2062లోనే చూడగలం.

ప్రాచీన కాలంలోనే మెసపటోమియన్లు, ఈజిప్షియన్లు విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం. గ్రీకు కాలం నాటికి ఇది మరింత వృద్ధి చెందింది. అరిస్టాటిల్‌, అరిస్టార్కస్‌, ఎరటోస్తనీస్‌, టాలమీ వంటి శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే.. నికోలస్‌ కోపర్నికస్‌, జొహాన్నెస్‌ కెప్లర్‌, గెలీలియో అండ్‌ గెలీలి, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. ఇక, విశ్వం అనంతమైంది. అందులో జరిగే ప్రతీ సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యూలాలు, శూన్య ప్రదేశాలు సమూహం.
భక్త జయదేవ్ 
విరచితము 
గీత గోవిందం 
12 సర్గలు 24అష్టపదులు 80శ్లోకాలు 


ఆంధ్ర ప్రదేశ్ కొత్త జిల్లాలు

AP New Districts List With Cardinals  అమరావతి : జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాooత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జి¹ల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఒకే ఒక అర్బన్‌ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా 8)8)7#888#8₩7707⁰660⁶₩£#6€7₩676₩707#77⁷6o££)65 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం, జనాభా (2011 లెక్కల ప్రకారం) ఇలా ఉంది.

శ్రీకాకుళం జిల్లా  

1. కేంద్రం: శ్రీకాకుళం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం.  మండలాలు : 30,
పలాస డివిజన్‌లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం
టెక్కలి డివిజన్‌లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, 
శ్రీకాకుళం డివిజన్‌లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం
విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు
జనాభా: 21.914 లక్షలు  

2.విజయనగరం  జిల్లా..

 కేంద్రం : విజయనగరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)
రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం. మండలాలు : 27
బొబ్బిలి డివిజన్‌లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ
చీపురుపల్లి డివిజన్‌లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం
విజయనగరం డివిజన్‌లో మండలాలు : విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస
విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.308 లక్షలు 

3.పార్వతీపురం మన్యం జిల్లా

 కేంద్రం : పార్వతీపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)
రెవెన్యూ డివిజన్లు:  పార్వతీపురం, పాలకొండ
మండలాలు : 15
పార్వతీపురం డివిజన్‌లో మండలాలు : పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి
పాలకొండ డివిజన్‌లో మండలాలు : జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం
విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.253 లక్షలు  

4అల్లూరి సీతారామరాజు జిల్లా  కేంద్రం : పాడేరు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు : పాడేరు, రంపచోడవరం
మండలాలు : 22
పాడేరు డివిజన్‌లో మండలాలు : అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు
రంపచోడవరం డివిజన్‌లో మండలాలు : రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం
విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.54 లక్షలు

5.విశాఖపట్నం జిల్లా

 కేంద్రం : విశాఖపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు :  6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం

 (కొత్త), విశాఖపట్నం. మండలాలు : 11

భీమునిపట్నం డివిజన్‌లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార
విశాఖపట్నం డివిజన్‌లో మండలాలు : గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి
విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.595 లక్షలు

6.అనకాపల్లి జిల్లాజిల్లా కేంద్రం : అనకాపల్లి

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం)
రెవెన్యూ డివిజన్లు : అనకాపల్లి, నర్సీపట్నం
మండలాలు : 24
అనకాపల్లి డివిజన్‌లో  మండలాలు : దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం
నర్సీపట్నం డివిజన్‌లో మండలాలు : నర్సీపట్నం, గోలుగొండ, మాకవారిపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటఅవురుట్ల, ఎస్‌ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ
విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.270 లక్షలు

7.కాకినాడ జిల్లాజిల్లా కేంద్రం : కాకినాడ

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)
రెవెన్యూ డివిజన్లు : పెద్దాపురం, కాకినాడ
మండలాలు : 21
పెద్దాపురం డివిజన్‌లో మండలాలు : పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి
కాకినాడ డివిజన్‌లో మండలాలు : సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు
విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు
జనాభా : 20.923 లక్షలు

8.కోనసీమ జిల్లా

 కేంద్రం : అమలాపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)
రెవెన్యూ డివిజన్లు : రామచంద్రాపురం, అమలాపురం
మండలాలు : 22    
రామచంద్రాపురం డివిజన్‌లో మండలాలు : రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు
అమలాపురం డివిజన్‌లో మండలాలు : ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, 
విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.191 లక్షలు

9.తూర్పుగోదావరి జిల్లా

 కేంద్రం : రాజమండ్రి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు
మండలాలు : 19
రాజమండ్రి డివిజన్‌లో మండలాలు : రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట
కొవ్వూరు డివిజన్‌లో మండలాలు : కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల
విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు
జనాభా : 18.323 లక్షలు

10.పశ్చిమగోదావరి జిల్లా

 కేంద్రం: భీమవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు : నర్సాపురం, భీమవరం (కొత్త). మండలాలు : 19
నర్సాపురం డివిజన్‌లో మండలాలు : నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం
భీమవరం డివిజన్‌లో మండలాలు : అత్తిలి, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు 
విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు
జనాభా: 17.80 లక్షలు

11.ఏలూరు జిల్లా

 కేంద్రం: ఏలూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)
రెవెన్యూ డివిజన్లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. మండలాలు : 28
జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారకాతిరుమల
ఏలూరు డివిజన్‌లో మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, 
నూజివీడు డివిజన్‌లో మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం
విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు
జనాభా: 20.717 లక్షలు

12.కృష్ణా జిల్లా

 కేంద్రం : మచిలీపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)
రెవెన్యూ డివిజన్లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
మండలాలు : 25
గుడివాడ డివిజన్‌లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, 

బాపులపాడు, ఉంగుటూరు

ఉయ్యూరు డివిజన్‌లో మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి
మచిలీపట్నం డివిజన్‌లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు
విస్తీర్ణం : 3,775 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.35 లక్షలు

17.ప్రకాశం జిల్లా

జిల్లా కేంద్రం: ఒంగోలు
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు,
కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)
రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు. మండలాలు : 38
మార్కాపురం డివిజన్‌లో మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు
కనిగిరి డివిజన్‌లో మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు
ఒంగోలు డివిజన్‌లో మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు
విస్తీర్ణం: 14,322 చ.కి.మీ. జనాభా : 22.88 లక్షలు

16.బాపట్ల జిల్లా

 కేంద్రం: బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)
రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
మండలాలు: 25
బాపట్ల డివిజన్‌లో మండలాలు: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం
చీరాల డివిజన్‌లో మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు
విస్తీర్ణం : 3,829 చ.కిమీ. జనాభా: 15.87 లక్షలు

15.పల్నాడు జిల్లా

 కేంద్రం: నర్సరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). మండలాలు : 28
గురజాల డివిజన్‌లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి
సత్తెనపల్లి డివిజన్‌లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు
నర్సరావుపేట డివిజన్‌లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు
విస్తీర్ణం : 7,298చ.కిమీ.  జనాభా: 20.42 లక్షలు

14.గుంటూరు జిల్లాజిల్లా కేంద్రం :  గుంటూరు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ,  వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు)
రెవెన్యూ డివిజన్లు : గుంటూరు, తెనాలి
మండలాలు : 18
గుంటూరు డివిజన్‌లో మండలాలు : తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని
తెనాలి డివిజన్‌లో మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను
విస్తీర్ణం : 2,443 చ.కిమీ. జనాభా : 20.91 లక్షలు

13.ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం : విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)

రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). మండలాలు :20

తిరువూరు డివిజన్‌లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం
నందిగామ డివిజన్‌లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి
విజయవాడ డివిజన్‌లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు
విస్తీర్ణం : 3,316 చ.కిమీ. జనాభా : 22.19 లక్షలు

18.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లజిల్లా కేంద్రం: నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)

రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. మండలాలు: 38
కందుకూరు డివిజన్‌లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు
కావలి డివిజన్‌లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ, 
నెల్లూరు డివిజన్‌లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు
విస్తీర్ణం: 10,441 చ.కి.మీ. జనాభా: 24.697 లక్షలు

19.కర్నూలు జిల్లా

 కేంద్రం: కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)
రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త). మండలాలు: 26
కర్నూలు డివిజన్‌లో మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి
ఆదోని డివిజన్‌లో మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల
పత్తికొండ డివిజన్‌లో మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి
విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. జనాభా: 22.717 లక్షలు

20.నంద్యాల జిల్లా

 కేంద్రం: నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం). రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్‌ (కొత్త). మండలాలు: 29
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు
నంద్యాల డివిజన్‌లో మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల
డోన్‌ డివిజన్‌లో మండలాలు: బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి
విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. జనాభా: 17.818 లక్షలు

21.అనంతపురం జిల్లా

 కేంద్రం: అనంతపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)
రెవెన్యూ డివిజన్లు: గుంతకల్‌ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం. మండలాలు: 31
గుంతకల్‌ డివిజన్‌లో మండలాలు:  ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు
అనంతపురం డివిజన్‌లో మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు
కళ్యాణదుర్గం డివిజన్‌లో మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప
విస్తీర్ణం: 10,205 చ.కి.మీ. జనాభా: 22.411 లక్షలు

22.శ్రీ సత్యసాయి జిల్లా

 కేంద్రం: పుట్టపర్తి 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)
రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ. మండలాలు: 32
ధర్మవరం డివిజన్‌లో మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ , రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి

కదిరి డివిజన్‌లో మండలాలు : కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు
పుట్టపర్తి డివిజన్‌లో మండలాలు: బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓ.డి.చెరువు, గోరంట్ల
పెనుగొండ డివిజన్‌లో మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిల్లమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి
విస్తీర్ణం: 8,925 చ.కిమీ. జనాభా: 18.400 లక్షలు

23.వైఎస్సార్‌ జిల్లా

 కేంద్రం: కడప 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)
రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు
మండలాలు: 36
బద్వేల్‌ డివిజన్‌లో మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట
కడప డివిజన్‌లో మండలాలు: కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె
జమ్మలమడుగు డివిజన్‌లో  మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం
విస్తీర్ణం: 11,228 చ.కి.మీ. జనాభా: 20.607 లక్షలు

24.అన్నమయ్య జిల్లా

 కేంద్రం: రాయచోటి
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు)
రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె. మండలాలు: 30
రాజంపేట డివిజన్‌లో మండలాలు: పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె
రాయచోటి డివిజన్‌లో మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. మదనపల్లె డివిజన్‌లో మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం
విస్తీర్ణం: 7,954 చ.కి.మీ. జనాభా: 16.973 లక్షలు

25.చిత్తూరు జిల్లా

జిల్లా కేంద్రం: చిత్తూరు 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త). మండలాలు: 31
నగరి డివిజన్‌లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం
చిత్తూరు డివిజన్‌లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల
పలమనేరు డివిజన్‌లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట
కుప్పం డివిజన్‌లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం
విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. జనాభా: 18.730 లక్షలు

26.తిరుపతి జిల్లా

జిల్లా కేంద్రం: తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు). రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి మండలాలు: 34
గూడూరు డివిజన్‌లో మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి
సూళ్లూరుపేట డివిజన్‌లో మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు
శ్రీకాళహస్తి డివిజన్‌లో మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం తిరుపతి డివిజన్‌లో మండలాలు: తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల

విస్తీర్ణం: 8,231 చ.కి.మీ. జనాభా: 21.970 లక్షలు. 

CONCEPT ( development of human relations and human resources )